వాడుకరి:రహ్మానుద్దీన్/Anddhra kavula charitra

వికీసోర్స్ నుండి

ఆంధ్ర కవుల చరిత్రము.

రెండవ భాగము

మధ్యకాలపు కవులు


కీ.శే. కందుకూరి వీరేశలింగం పంతులుగారు.


ప్రకాశకులు.

హితకారిణీ సమాజము.

రాజమండ్రి.


వెల రు. 2-8-0

విషయ సూచిక

. . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . .
1
. . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . .
37
. . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . .
50
. . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . .
59
. . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . .
64
. . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . .
69
. . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . .
70
. . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . .
74
. . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . .
76
. . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . .
77
. . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . .
80
. . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . .
87
. . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . .
88
. . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . .
91
. . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . .
94
. . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . .
95
. . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . .
96
. . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . .
100
. . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . .
105
. . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . .
117
. . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . .
122
. . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . .
125
. . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . .
144
. . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . .
147
. . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . .
150
. . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . .
154
. . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . .
159
. . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . .
162
. . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . .
164
. . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . .
185
. . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . .
187
. . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . .
189
. . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . .
191
. . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . .
192
. . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . .
196
. . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . .
204
. . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . .
209
. . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . .
210
. . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . .
215
. . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . .
217
. . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . .
219
. . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . .
220
. . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . .
223
. . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . .
230
. . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . .
233
. . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . .
233
. . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . .
234
. . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . .
236
. . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . .
239
. . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . .
240
. . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . .
242
. . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . .
243
. . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . .
252
. . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . .
254
. . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . .
258
. . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . .
261
. . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . .
265


కీశే.కందుకూరి వీరేశలింగం పంతులు గారు

ఇతర మూల ప్రతులు[మార్చు]

This work is in the public domain in India because it originates from India and its term of copyright has expired. According to The Indian Copyright Act, 1957, all documents enter the public domain after sixty years counted from the beginning of the following calendar year (ie. as of 2024, prior to 1 January 1964) after the death of the author.

6. తాళ్ళపాక చిన్నన్న

అష్టమహిషీకళ్యాణ మనుద్విపదకావ్యమును రచియించిన యీ కవి కృష్ణదేవరాయల కాలమునందున్నవాడు.


గీ. చిన్నన్న ద్విపద కెరగును

బన్నుగ బెదతిరుమలయ్య పదమున కెరగున్

మిన్నంది మొరసె నరసిం

గన్నకవిత్వంబు పద్యగద్యశ్రేణిన్.


అని యప్పకవి తెనాలిరామకృష్ణమ్మ చెప్పినట్లుగా నుదాహరించిన పద్యమువలన నితడు ద్విపదను నిర్దుష్టముగాను మనోహరముగాను రచించినట్లు కనుపట్టుచున్నది. లక్షణగ్రంథములయం దుదాహరింపబడిన చిన్నముక్కలుదక్క నీతనిపుస్తకము నాకు లభింపలేదు. ఈక్రింది రెండు పంక్తులు నప్పకవీయమునం దుదాహరింపబడియున్నవి.


ఇంతుల మేల్బంతి యిడిన సేవంతి

బంతి చేదోయి నుపాయన మిచ్చి [అష్టమహిషీకళ్యాణము]

రంగరాట్ఛందమునం దీక్రిందిపంక్తు లుదాహరింపబడినవి-

ఉన్నాడు తడవుగా నున్నా డతండు

మన్నాడు మమ్ము చెమ్మన్నా డటన్న- [అష్టమహిషీకళ్యాణము]

                           __________

  1. ఆంధ్ర కవుల చరిత్రము - ప్రథమ భాగము
  2. ఆంధ్ర కవుల చరిత్రము - రెండవ భాగము
  3. ఆంధ్ర కవుల చరిత్రము - మూడవ భాగము

ఉ. పాయక బ్రాతృయుక్తుడయి భవ్యసుఖంబులు గాంచుచు న్జగ
   ద్గేయయశుం డతండు పరగె న్మహిదై వతపూజలం బితృ
   వ్యాయతతర్పణక్రియల నంచితధర్మము విస్తరిల్లగా
   జేయుచు భూరినిష్ఠ మహిషీయుతుడై మమఖాళి సల్పుచున్.


45. ముద్దరాజు రామన్న


ఇతడు కవిసంజీవని యనులక్షణగ్రంథమును రచించెను; మఱియు నితడు రాఘవపాండవీయమునకు వ్యాఖ్యానమునుగూడ జేసెను. ఇతడు నందవరీకనియోగిబ్రాహ్మణుడు; గణపయామాత్యుని కుమారుడు. ఇతడు పదునాఱవ శతాబ్దాంతమునం దున్నట్లు తెలియవచ్చుచున్నది. ఈకవి "శ్రీమన్మదనగోపాలకృపాకటాక్ష సంప్రాప్తసారసారస్వత సంపదానంద" యని గద్యమునందు వ్రాసికొన్నను లక్షణగ్రంథమును బట్టి కవిత్వపటుత్వనిర్ణయము చేయబూనుట యుచితముకాదు. ఇతడించుమించుగా లింగమగుంట తిమ్మకవితోడి సమకాలికు డగుటచే నీకవిలోకసంజీవనినుండి యతడు తనసులక్షణసారములో నేమియు గైకొనలేదు.



46. చిత్రకవి అనంతకవి

ఇత డారువేలనియోగి. రామరాజభూషణు డొనర్చిన హరిశ్చంద్రనలోపాఖ్యానమునకు వ్యాఖ్యానము చేయుటయేకాక యీకవి యిందుమతీపరిణయ మనుప్రబంధమును రచించెను. ఇతడు 1620వ సంవత్సరప్రాంతములందు కవిగా బ్రసిద్ధికెక్కినాడు. ఇతడు చిత్రకవి పెద్దనార్యుని పుత్రుడు; భారద్వాజగోత్రుడు. ఈకవి తన్నుగూర్చి తన హరిశ్చంద్రనలోపాఖ్యానములో నిట్లు చెప్పుకొన్నాడు.

చ. అలరె జకోరముల్ ప్రియతరాబ్జముఖీమణిదృక్చకోరముల్
కలగె సరోజముల్ మదనకంపితపాంథమనస్సరోజముల్
తొలగెను భీతి జక్రములు ధూర్తగుణోజ్జ్వలజారచక్రముల్
నలినవిరోధినూత్నకిరణంబులు కొన్ని దివిం దలిర్పగన్. ఆ. 3.

చ. అతిముద మొప్ప ధర్మతనయాదులు చూచిరి కేకికోకిల
ప్రతతివతంసహంసమదబంభరడింభరథాంగనాదమం
డితబహుగంథబంధురపటీరతటీరతటీరమమాణగోపికా
ధృతమణిదీపికానికరతేజము రైవతకాద్రిరాజమున్. ఆ. 4.



51. సింహాద్రి వేంకటాచార్యుడు

ఈకవి లక్షణావివాహమను నామాంతరముగల చమత్కారమంజరిని రచించెను. చమత్కారమంజరి మూడాశ్వాసముల ప్రబంధము. ఈకవి శ్రీవైష్ణవుడు; చెన్నకేశవాచార్యుల పౌత్రుడు; తిరుమలాచార్యులపుత్రుడు; గౌతమగోత్రుడు. "భధ్రాచలస్వామి రామచంద్రుడొసర నాడెందమున నిండియుండు గాత" అని భద్రాచలరామస్వామి నిష్టదైవతముగా స్తుతియించి యుండుటచేత కవి గోదావరిమండలములోని వాడని తోచుచున్నది. ఇతడు తనగ్రంధమును వైష్ణవమతోద్ధారకుడైన రామానుజాచార్యున కంకితము చేసెను.అప్పకవికి బూర్వికులయిన లాక్షణికు లెవ్వరు నీతిగ్రంధమును పేర్కోనకపోవుటన నితడు 1630-40 వ సంవత్సరప్రాంతముల యందుండెనని యూహింపదగియున్నది. అక్కడక్కడ గొన్ని వ్యాకరణదోషము లున్నను, ఈతని కవిత్వము మొత్తముమీద ప్రౌడముగానే యున్నది. చమత్కారమంజరినుండి రెండుమూడు పద్యముల నిందుదాహరించుచున్నాను.

8. కాసె సర్వప్ప

ఇతడు సిద్ధేశ్వరచరిత్ర మనునామాంతరముగల ప్రతాపచరిత్రమును ద్విపదకావ్యముగా రచించెను. ఈకవికాల మెప్పుడో నిశ్చయముగా దెలియదుగాని యితని గ్రంథము మిక్కిలి పురాతన మైనదనుటకు సందేహములేదు. ఇతడు ప్రతాపరుద్రుని యనంతరమున గొంతకాల మయిన తరువాత నుండినవాడు. ఈతని కవిత్వమునందు లక్షణవిరుద్ధము లైన ప్రయోగము లనేకములు గానబడుచున్నను, చరిత్రముగా నీగ్రంథము మిక్కిలి యుపయుక్త మయినది. ఈతని గ్రంథము నుండియే కూచిమంచి జగ్గకవి తనసోమదేవరాజీయము నందు విశేష భాగముగ్రహించి యున్నాడు. తిక్కన సోమయాజి చరిత్రమునందీ గ్రంథమునుండి కొంతభాగ ముదాహరింపబడినందున, ఇందుండి యిప్పుడు గొన్నిపంక్తులు మాత్రమే గ్రహింపబడును.

ద్వి. గణపప్రసాదత గలిగినసుతుని
గణపతినామంబు ఘనముగా బెట్టి
తూర్పుదేశం బేగి తూర్పురాజులను
నేర్పుతో సాధించి యోర్పుమీరంగ
బాండుదేశాధీశు బాహుబలాడ్యు
గాండంబులనుగొని గం డడగించి
చండవిక్రమకళాసారదుర్వార
పాండిత్య ధనురస్త్రభద్రు డారుద్రు

  • * * *


ఇది శ్రీసకలవిద్వదిభపాదకమల
సదమలసేవన సభ్యసంస్మరణ
భాసురసాధుభావనగుణానూన
భూసురాశీర్వాద పూజనీయుండు
కాసె మల్లనమంత్రి ఘనకుమారుండు
వాసిగా జెప్పె సర్వప్పనునతడు.

ఉ. ఊరును నిల్లు బల్లియలు నొల్లక సల్లలితాంతరంగులై

ఘోరతరాటవిన్ ఘననికుంజములన్ సెలయేళ్ళ చెంత శృం

గారవంబులన్ భయదగహ్వరసీమ దపంబు జేసి పెం

పారుమహామునీశ్వరులయాత్మలు దత్తఱ మందె నత్తఱిన్. [ఆ.1]


ఉ. చిత్తసరోజ మిష్టమున జేరిచి చూపులు ప్రాణలింగమున్

హత్తగ జేసి భావమున కంచితతృప్తి యొసంగి సంగముల్

రిత్తలు చేసి యెందును జరింపగ నేరిచి తేని నీవ య

త్యుత్తమలింగమూర్తి వివి యొప్పుగ జేకొను సిద్ధరామనా. [ఆ.3]


మ. బసవయ్యా భవదీయమందిరమునన్ భక్తిన్ సదాభోజనం

బసలారంగ నొనర్చుజంగమము లాత్యాసక్తి నాకటించే

విసునంగా నికనేల తామసము ఠీవిన్ వారి దోడ్తెచ్చి మీ

రసమానస్థితి నారగింప గదరయ్యా హాయిగా నేటికిన్. [ఆ.5]

                          __________

16. కోట శివరామయ్య

ఈకవి సానందోపాఖ్యాన మను నాలుగాశ్వాసముల పద్యకావ్యమును రచించెను. ఇతడు శూద్రుడు; కౌశికగోత్రుడు; కోట బాపనయ్య పుత్రుడు; కాళహస్తిపుర నివాసుడు. ఇతడు తాను కృష్ణదేవరాయలకాలములో నున్నధూర్జటికవి శిష్యుడ నని గ్రంథములో జెప్పుకొని యుండుటచేత 1525 - 1550 వ సంవత్సరములకు మధ్యనుండియుండును. సానందొపాఖ్యానమునందు లక్షణవిరుద్ధము లైన ప్రయోగములు కొన్ని కానబడుచున్నవి. కవిత్వము మృదువుగానే యున్నది. ఈ గ్రంథము నందలి రెండు మూడు పద్యముల నిందుదాహరించుచున్నాను

9. భాస్కర పంతులు

ఈకవి కన్యకాపురాణమనెడి యెనిమిదాశ్వాసముల పద్యకావ్యమును రచించెను. రాజరాజనరేంద్రుని తండ్రియైన విష్ణువర్ధనమహారాజు గోదావరీమండలములోని పెనుగొండలోనుండిన కుసుమసెట్టియను కోమటియొక్క కొమార్తెను కామించి యామెను తన కిమ్మని యడుగగా తండ్రి యియ్యనన్నట్టును, అందుమీద విష్ణువర్ధను డాకన్యను బలాత్కారముచేత గ్రహించుటకు బ్రయత్నింపగా కుసుమసెట్టియు కూతురును నూటరెండు గోత్రముల యితరవైశ్యులును నగ్నిహోత్రములో బడి మృతులయినట్టును, కోమట్లలో నూరుకుటుంబములు పడమటకు, ఎనుబది కుటుంబములు తూర్పునకును, ఇన్నూరు కుటుంబములు దక్షిణమునకును, నూటముప్పది కుటుంబము లుత్తరమునకును పారిపోయినట్టును, కన్యకాశాపముచేత విష్ణువర్ధనుడు శిరస్సు వ్రక్కలయి చావగా నాతనిపుత్రు డయిన రాజనరేంద్రుడు వైశ్యులను శాంతపరిచి కుసుమసెట్టి కొడుకైన విరూపాక్షుని పదునెనిమిది పట్టణముల కధికారినిజేసి మిగిలిన కోమట్లను పెనుగొండలో నుండునట్లు చేసినట్టును ఇందు జెప్పబడినది. ఇప్పటికిని పెనుగొండ కోమట్లకు ముఖ్య స్థలము. అక్కడ కన్యకాపరమేశ్వరిపేర దేవాలయము కట్టబడి వైశ్యులచే మిక్కిలి గౌరవముతో చూడబడుచున్నది. గ్రంథకర్తయైన భాస్కరపంతు లనుబ్రాహ్మణుడు పెనుగొండ, కొండవీడు, రాజమహేంద్రవరము మొదలయిన ప్రదేశములయందుండిన కోమట్లకు గురువయియుండి కన్యకాపురాణమును రచించి, వైశ్యులవిషయమయి కొన్ని కట్టుపాట్లనుజేసి, నూటరెండు గోత్రములవారి నా కట్టుబాట్లకు లోబఱిచి, తనయేర్పాటులను మీఱినవారిని వర్ణభ్రష్టులనుగా బహిష్కరించి తనకు వశ్యులయినవారికి దా నాచార్యుడును పురోహితుడును నయ్యెను. గ్రంథసామగ్రి తక్కువగుటచేత నీతనికాలమిదియని నాకిప్పుడు నిశ్చయముగా దెలియక పోయినను, ఇతడు పదునాఱవశతాబ్దమునకు బూర్వుడని తెలియవచ్చుచున్నది. ఈతని కన్యకాపురాణమునుండి రెండు పద్యముల నిం దుదాహరించుచున్నాను:-

ఉ. అంతట నింగితజ్ఞ డగునాకుసుమాఖ్యుడు నాదరంబునన్
గాంతను జూచి పల్కె ననుకంప దలిర్పగ నీమనంబునన్
జింత వహించి యిట్లునికి చెప్పుము నీకు మనోరథార్థముల్
సంతసమంద నిత్తును విచారము మానుము దైన్య మేటికిన్. [ఆ. 5]

చ. జలనిధి మేరదప్పిన నిశాకరబింబము త్రోవదప్పినన్
బలువిడి ధాత్రి క్రుంగినను భాస్కరు డిట్లుదయింపకుండినన్
గులగిరి సంచలించినను గూర్మము భూమి భరింప కుండినన్
బలికిన బొంకనేరరు కృపానిధులై తగువైశ్యు లెప్పుడున్. [ఆ. 7]

                       ___________

విశదవాత్సల్యమున మున్ను కుశల మొసగి

పిదప గౌశికుఋణము సంప్రీతిదీర్ప

గూడునట్లుగ బెనిమిటి గొడుకు గరుణ

నరసి రక్షింపవయ్య జోహారునీకు.


శా. ఏణీలోచన నానిమిత్తమున నీ కీపాటు పాటిల్లెనే

క్షోణీనాథులరాణివాసములు చక్షుకౌతుకాపాదిని

శ్రేణీలాలితహర్మ్యవాటికలలో గ్రీడావి శేషంబులన్

బ్రాణేశాన్వితలై నిరంతరసుఖప్రౌడిన్ వినోదింపగన్. [ఆ.4]


మ. అకటా చేరెడు నేలకుం దగడె సప్తాంభోధివేష్టీభవ

త్సకలద్వీపకలాపభూపమకుటాంచత్పద్మరాగోజ్జ్వల

ప్రకటానర్గళనిర్గళత్కిరణశుంభత్పాదు డై నట్టిరా

జుకుమారుం డని యేడ్చె గన్ను గవ నశ్రు ల్కాల్వలై పాఱగన్. [ఆ.5]

                           _______

28. కంచి వీరశరభకవి

ఈకవియు శంకరకవివలెనే హరిశ్చంద్రోపాఖ్యానము నయిదాశ్వాసముల పద్యకావ్యముగా రచియించెను. కవి శైవబ్రాహ్మణుడు; కాశ్యపగోత్రుడు; శోభనాద్రీశునకును పండితారాధ్యుల వీరనాధ్యుని పుత్రియగు గురవమాంబకును బుత్రుడు . ఈయిరువురుకవులు నించుమించు నేకకాలమునందే తమకావ్యములను రచియించినట్లు తోచుచునంది. ఇందు శంకరకవిపుస్తకమునకంటె నేబదిపద్యము లధికముగా నున్నవి. ఒకరు వ్రాయుచున్నకథ నొక రెరుగకయిరువురుకవులును గౌరనమంత్రికృతమైన ద్విపదకావ్యము ననుసరించి తమ పద్యకావ్య ములను జేసి యుండవచ్చును. ఒకవేళ నీయిద్దరిలో నొకరు రెండవ వాని కావ్యమును జూచి తరువాత దనపుస్తకమును జేసియు నుండవచ్చును. ఈయంశమును దీనిం జదువువారు నిర్ధారణ చేసికొన గలుగుట కయి యించుమించుగా శంకరకవి గ్రంథములోనుండి యుదాహరించిన పద్యముల యర్థము నిచ్చెడు పద్యములనే యిందుదాహరించు చున్నాను-


చ. ఉరుతరసత్యవాక్యవినయోచితభూరిగుణప్రసిద్ధికిన్

నరపతు లేమిలెక్క పదునాలుగులోకములయందు జూడ గి

న్నరసురయక్షకింపురషనాయకులం దొక డైన లేడు ని

ర్భరమహితప్రభావమున బన్నిద మిత్తు బురారిసన్నిధిన్. [ఆ.1]


ఉ. మానవనాథ యీకొఱత మాటల దీఱదు గాధినూను డీ

పూనిక దప్ప డింక గొనిపోయిరె మున్ను ధరిత్రి చేరెడం

తైన నర్తేంద్రముఖ్యులు దివాకరవంశ పయోధిచంద్ర నీ

మానితవాగ్వదాన్యమహిమం బెడబాయు టదేమి చూడగన్. [ఆ.2]


చ. ధృతిమెఱయంగ నే నిటుపతివ్రత నేని, ధరిత్రిమీద మ

త్పతిఘనసత్యవాక్యనయభాసుర డేని కృశాన నీ విదే

హితమతి శీతలాకృతి వహించి ధరామరవర్యు భూవిభున్

సుతు డగులోహితాస్యు దయజూచి మునీంద్రుఋణంబుదీర్పుమా. [ఆ.2]


ఉ. ఏమనవచ్చు మున్ను ధరయేలినరాజులదేవులెల్ల స

త్కామవినోదవైభవసుఖప్రదలై నసియింప, నిన్ను బల్

బాముల గప్పి కాఱడవిపాలుగ ద్రిప్పి కృతఘ్న బుద్ధిచే

నీమము దప్పి యమ్ముకొన నేరుపు గల్గె లతాంగి యేమనన్. [అ.4]

ద్ధండతరప్రబోధసముదంచితదీపము సర్వలోకనా
ధుం డగుచక్రికిం బ్రియముతోడ సమర్పణ చేసె నయ్యెడన్. అ. 1.

ఉ. ఇంతుల గూడి చిట్టకము లి ట్లొనరింపగ నించు కేనియున్
వింతతెరంగు లేక ధరణీధరముంబలె నున్నయాదృఢ
స్వాంతుని జూచి రాపతిమచక్కిలిగింతలువోలె గంటిరే
మెంతయు రిత్తవోయె మసయిందరిచేష్టలు నంచు నవ్వుచున్. ఆ. 2.

ఉ. దేవుడొ మౌనియో యని మదిం దలపోతలు నాకె కాని నిన్
వేవురు వేయిచందముల నిందయొనర్చెద రిప్డు మూగయన్
పావులనోరు నీయెడమపాదతలంబున దన్నినట్లుగా
నీవొక యింతయావురని యేడ్వగదన్న కుమారరత్నమా. ఆ. 1.


31. తాళ్ళపాక తిరువెంగళనాధుడు

ఇతడు నందవరీకబ్రాహ్మణుడు; ఆశ్వలాయనసూత్రుడు; భరద్వాజగోత్రుడు. ఈకవి పరమయోగివిలాస మనుపేర నాళ్వారుల చరిత్రమును ద్విపదకావ్యముగా నెనిమిదాశ్వాసములగ్రంథమును రచించెను. ఈగ్రంథరచనబట్టియే యితడు విష్ణుభక్తుడని స్పష్టమగుచున్నది. ఇతడు తాళ్లపాక యన్నయార్యుని మనుమడును, తిరుమలార్యునిపుత్రుడును అయినట్టు గ్రంథారంభమునందలి యీక్రిందివాక్యములవలన దెలియవచ్చుచున్నది-


ద్వి. హరిసేవ కాశ్వలాయనసూత్ర నంద
వరవంసభవ భరద్వాజగోత్ర
పావనశ్రీతాళ్ళ పాకాన్నయార్య

ధీవిశారదసూను తిరుమలాచార్య

వినుతనందను దిరువేంగళనాధు.


ఈకవితాత యైనయన్న యార్యుడు కృష్ణదేవరాయనికాలములో నుండి కొన్నియగ్రహారముల నందెను. కవి తనకు వేంకటాద్రిరాయలు కుండలములు వేసినట్లు తనగ్రంథములోని యెనిమిదవయాశ్వాసాంతము నందీవాక్యములచే జెప్పుకొన్నాడు.


ద్వి. అతిలోకమతికి శేషాచలరాజ

పతికి బరాముఖ్య భక్తసంతతికి

నంకితంబుగను శ్రీహరిభక్తనికర

పంకజార్యమ తాళ్ళపాకాన్నయార్య

తనయ తిమ్మార్య నందన రత్నశుంభ

దనవమ శ్రీవేంకటాద్రీశ దత్త

మకరకుండలయుగ్మ మండితకర్ణ-


ఈకవికి మకరకుండలములువేసిన వేంకటాద్రిసుచరిత్రము కృతినందిన తిరుమలదేవరాయని తమ్ముడని తోచుచున్నది. అట్లే యైన పక్షమున కవి 1570 వ సంవత్సరప్రాంతములయం దుండెను. అట్లు గాక యతడు తిరుమలదేవరాయని కొడుకైన వేంకటాద్రి యైనపక్షమున, అతడు 1585 వ సంవత్సరము మొదలుకొని 1614 వ సంవత్సరమువఱకును రాజ్యముచేసినందున కవియు నాకాలమువాడే యయి యుండవలెను. కవియొక్క కవిత్వరీతి తెలియుటకయి ద్వితీయాశ్వాసమునుండి కొంచెముభాగ ముదాహరించుచున్నాను-


ద్వి. భానుకోటిస్ఫూర్తి బ్రహసించుచున్న

మౌనినందను గాంచి మది సంతసించి

పిల్లిగా దోరి జాబిల్లి గాబోలు

జల్లనివెన్నెల జల్లుచున్నాడు;

41. చిత్రకవి పెద్దన్న


ఇత డాఱువేలనియోగి; భారద్వాజగోత్రుడు. ఇతడు పదునాఱవ శతాబ్దాంతమునం దుండినవాడు. ఇతని కొడుకైన యనంతకవి యిందుమతీ పరిణయమును, మనుమడైన రమణకవి సాంబవిలాసమును రచించిరి. ఇతడు సర్వలక్షణసారసంగ్రహమను నామాంతరముగల లక్షణసారసంగ్రహమును రచించినట్లు,


సీ. * * *లక్షణసారసంగ్ర

హం బొనరించి యుద్యత్కీర్తి బ్రఖ్యాతుడగు చిత్రకవి పెద్దనార్యసుతుడ"

అని యీతనికుమారుడైన యనంతకవియు,


సీ. "సర్వలక్షణసారసంగ్రహం బొనరించి తనరెమితాత పెత్దనకవీంద్రు"

డని యీతని పౌత్రు డైన రమణకవియు చెప్పియున్నారు. ఈలక్షణసారసంగ్రహము నాకు లభింపకపోయినను యప్పకవీయమున గ్రహింపబడిన రెండుపద్యముల నిచ్చట ఉదాహరించుచున్నాను.


గీ. మహిమ నెక్కటివళులన మరవఱలలు
   రహిని దమతమ కయి యేగు రమ్యచరిత
   వనధిగంభీర సద్గుణవాసయనగ
   భంజితాసురసముదాయ యాంజనేయ.


చ. ఎఱుగవుగాక భోగముల కెల్లను నెచ్చెలి జవ్వనంబ యి
   త్తఱి నుడివోవకుండ నుచితంబుగ జక్కవదోయి బోలి క్రి
   క్కిఱిసినచిన్ని చన్ను గవ యింపెసలారంగ నాదుచిత్తమన్
   వఱలుసరోవరంబున నవారణ గేళి యొనర్చు కోమలీ.

42. యాదవామాత్యకవి

ఇతడు చంద్రహాసవిలాస మను కావ్యమును పూర్వోత్తర భాగములుగా రచియించెను. ఈతనికాల మెప్పుడో తెలియలేదుగాని లక్షణ శిరోమణి యనునామాంతరము గల యాదవామాత్యఛందములోని,

సీ. రగణము శంఖమనగనొప్పుమూడవజామునబవడపు జాయకుజుడు
   గ్రహముగావేల్పు హిరణ్యరేతుడుగాగ దార కృత్తికగాగ దగరురాశి
   గా మేషయోనిగా గణమాసురంబుగా శృంగారరసముగా స్థిరఫలంబు
   భయముగా గౌశికభద్రగోత్రమున నెఱ్ఱనిమేన నృపకులమున జనించె


   బంధుజనగేయ సత్కవిభాగధేయ
   రమ్యచారిత్ర వేంకటరాజపౌత్ర
   వర్ణితోదార బాపన్నవరకుమార
   మదనసౌందర్య యాదవామాత్యవర్య.

ఇత్యాదిపద్యములనేకములు సులక్షణసారములో నుదాహరింపబడి యుండుటచేత నీయాదవామాత్యకవి 1620 వ సంవత్సరమునకు బూర్వపువాడనిమాత్రము నిశ్చయముగా జెప్పవచ్చును. ఇష్టదైవము తన్నుద్దేశించి పలికినట్లుగా గవి చంద్రహాసవిలాసములో నిట్లు వ్రాసి కొనియున్నాడు. <poem>

సీ. ఇట్లనిపల్కె మహీసురాన్వయమున వాసి కెక్కినభరద్వాజమౌని

  గోత్రసంభవులందు గొమరొప్పుభానప్పవంశంబునకు జాలవన్నె తెచ్చి
  నట్టి తిమ్మకవీంద్రు నన్వయంబునబుట్టి మహి మించు నారపమంత్రి పుత్రుం
  డగువేంకటాద్రి కిల్లాలైన కొండాంబతనయు డాబాపన్న తమ్ములైన 

సీ. శ్రీహనుమద్వర శ్రీలబ్ధనుకవిత్వచతురుండ లక్షణసారసంగ్ర
   హం బొనరించి యుద్యత్కీర్తి బ్రఖ్యాతు డగుచిత్రకవి పెద్దనార్య సుతుడ
   విష్ణుచిత్తీయాదివివిధకావ్యార్థముల్ తెలిసి వక్కాణించుధీరసుతుడ
   గండికోటాఖ్యదుర్గస్థలాద్యక్షుడై పృథివి వంతుకు నెక్కు పెమ్మసాని


   చిన్నతిమ్మక్షమాపాలశేఖరుండు
   గారవింపగ బహుమానగౌరవముగ
   మనినధన్యుండ సభ్యసమ్మతగుణైక
   గరిమ వెలయు ననంతాఖ్య కవివరుండ.

ఈవ్యాఖ్యానమును చేయునప్పటికి గవి యిందుమతీపరిణయమును జేయలేదు. ఇతడు చేసిన యిందుమతీపరిణయము నాకు లభించినదికాదు. కవికాశ్రయుడైన పెమ్మసాని చినతిమ్మరాజుయొక్క యన్న పెదతిమ్మరాజు 1614 వ సంవత్సరమువఱకును రాజ్యముచేసిన వేంకటపతిరాయనికి మంత్రిగా నుండెను.



47. లింగముగుంట రామకవి


ఈకవి చతుర్వాటికామహాత్మ్య మను నైదాశ్వాసముల స్థలపురాణమును రచియించెను. ఇతడు మత్స్యపురాణము వామనపురాణము మొదలయిన గ్రంథములను రచియించిన ట్లీతని తమ్ముడైన లింగమగుంట తిమ్మకవి తనసులక్షణసారమందు వ్రాసెను గాని యాగ్రంథములు నాకు లభింపలేదు. ఈకవి తెనాలిరామకృష్ణునితోడి సమకాలికుడు. రామకృష్ణుని గురు వైన భట్టరు చిక్కాచార్యులు తనకు గురువైనట్లు కవి యీపద్యమున వ్రాసికొని యున్నాడు

క. గురురాయపట్టభద్రుని
   నరిహరు శ్రీరంగనాయకాంశభవున్ భ
   ట్టరు చిక్కాచార్యుని మ
   ద్గురు దలచుచు నడుగులకు నతు ల్గావింతున్.

ఇతడు 1620-30 సంవత్సరప్రాంతములయం దుండినవాడు. ఈరామకవి తన చతుర్వాటికా మహాత్మ్యములో,


సీ. శ్రీవల్లభోపేంద్రదేవేంద్రజనక కశ్యపౠషిగోత్రాబ్ధిచంద్రు డగుచు
   వృద్ధకుండికపొంత వెలయులింగముగుంట నేకభోగముగాగ నేలినట్టి
   చెన్నయామాత్యుని శ్రీరామమంత్రినందను డన్నపకును దద్ధర్మపత్ని
   కమ్మలమ్మకు సుతుడనుసంభవుండుతిమ్మనకుగాదనకు గస్వనకు బెద్ద


   భవ్యభాగీరథీసతీప్రాణవిభుడు
   ఘనులు బస్వన రామ లక్ష్మణులతండ్రి
   మహితవిద్యుండు మత్పితామహుడు నైన
   సర్వకవిసార్వభౌముని సన్నుతింతు.

తనపితామహుడును గవి యైనట్టు స్తుతించి యున్నాడు. ఇతడు యాజ్ఞవల్క్య నియోగిబ్రాహ్మణుడు; కాశ్యపగోత్రుడు; లక్ష్మయామాత్యపుత్రుడు. ఈతని కవిత్వము నిర్దుష్టమయి రసవంతముగా నున్నది. చతుర్వాటికామాహాత్మ్యములోని కొన్ని పద్యము లిందు బొందుపఱుపబడుచున్నవి-


ఉ. చీటికిమాటికిన్ సకలసీమల గ్రుమ్మరుచున్ శ్రమంబునన్
   బాటిల నేల దర్శనవిపాటితకల్మషకోటికిం జతు
   ర్వాటికి నేగి రామున కవశ్యము మ్రొక్కుచు ముక్తి కామినిన్
   జేటిక జేయగా వలదె సిద్ధమనోరథుడై నరుం డిలన్. [ఆ.1]


మ. తలపం బూర్వభవంబునం దెచట నేదానంబు లీగంటినో
    విలసద్భావులు దానపాత్రులు మహావిద్యానిధుల్ మీరు ముం

40. దామెర వేంకటపతి


ఈకవి పద్మనాయకకులజుడైన శూద్రుడు; ఈపద్మనాయక కులమువారి నీదేశమునందు వెలమలని వాడుదురు. ఈకవి తాత సంస్థానాధిపతియై వేంకటగిరి సంస్థానాధిపతులైన వెలుగోటివారితో సంబంధబాంధవ్యములను జేసినవాడు. ఈకవి తన మేనత్తయైన వేంకటాంబను వెలుగోటి యాచమనాయనికుమారు డయిన కస్తురిరంగనాయని కిచ్చినట్టును ఆదంపతులకు యాచమనాయడు పుత్రుడైనట్టును చెప్పి యాతనిని తనబహుళాశ్వచరిత్రమునం దిట్లు వర్ణించినాడు.


సీ. ఉత్తరమల్లూరియొద్ద దావలుపాపవిభుని గొట్టిననాటివిజయకలన
   చెంగలుపట్టు వీక్షించి లగ్గలుపట్టి యాక్రమించిననాటివిక్రమంబు
   పాళెముకోటవెల్పల నాజి యతిరాజు జరగజేసిననాటిశౌర్యపటిమ
   తిరుమల జేరి ధాత్రినిమన్నెరాజుల బాఱదోలిననాటిబాహుబలము
   

   మున్నెతోపూర జగ్గరాణ్ముఖుల నొంచి
   మధురదొర జెంజిమన్నీని మద మడంచి
   తిరుచనాపల్లి దొర దోలుతేజము గల
   మేటి వెలుగోటియాచని సాటిగలరె!

కవియొక్క మేనత్తభర్తయైన కస్తురి రంగనాయడు గోలకొండ మహమ్మదీయులను కొండవీడు వినుకొండ ప్రభువులను గెలిచి, 1579 వ సంవత్సరమునందు చంద్రగిరియందున్న విజయనగరపు రాజులపక్షమున యుద్ధముచేసి వారిశత్రుల నోడించెను. కవియొక్క మేనత్తకొడుకయిన యాచనాయడు చెంగల్పట్టుమండలములోని మధురాంతకములో వాసముచేసి విజయనగరాధిపతియైన వేంకటపతిరాయలవలన పెరమాడి సీమను బహుమానమందెను; అంతేకాక యితడు 1602 వ సంవత్సరమునందు శత్రువులతో యుద్ధముచేసి వారి నోడించెను; ఆవఱకు పరులపాలైన వేంకటగిరిని మరల స్వాధీనము చేసికొనెను. కవియు నీతనికాలములోనివాడే యయినందున నతడు పదునాఱవశతాబ్దాంతమునందును పదునేడవశతాబ్దాదియందును నుండినవాడు. ఈకవితాను బహుళాశ్వచరిత్రమును జేయకుమునుపు కృష్ణకథ నొకదానిని జేసి దానిని రామభద్రున కంకితము చేసినట్లు బహుళాశ్వచరిత్రములో రామభద్రుడు త న్నుద్దేశించినట్లీ క్రిందిపద్యములో జెప్పుకొన్నాను.


ఉ. దామెరవేంకటప్రభువతంసుని వేంకటభూప మాపయిన్
   శ్రీమెఱయంగ గృష్ణకథ చెప్పితి నిప్పుడు నీదుతండ్రియున్
   మామకభక్తు డాతనికి మాకును భేధము లేదుగాన నీ
   వామహిమాడ్యుపేర బహుళాశ్వచరిత్రము చెప్పు మెప్పుగన్.

ఈబహుళాశ్వచరిత్ర మయిదాశ్వాసములు కలదయి రసవంతమయి సలక్షణమయినదిగా నున్నది. అందుండి రెండుపద్యముల నిందుదాహరించుచున్నాను.


చ. తటముల జుట్టుకొన్న బిగిదన్నినక్రొన్ననపొన్నగున్నలన్
   జిటపొటమంచు మంచుజడి చిల్కెడిగొజ్జగికిన్ రసాలపున్
   జిటిపొటితేనెవానలకు జేసినకాల్వలతేటనీటిప
   ల్లటముల నిక్కు నక్కొలకులచ్చికి మెచ్చిరి వచ్చినెచ్చెలుల్. [ఆ.2]


ఉ. రాముని జూచి కామునిశరంబుల గాసిలి చేష్టదక్కి కాం
   తామణి యుండెనోర్తు రఘునందనపాదరజంబుచేత మున్
   గోమలిరేఖ ఱాతి కొడగూడెనొ లేదొ యటంచు నెంచి లీ
   లామహితాంగ మొందగ శిలామయరూపము దాల్చెనోయనన్. [ఆ.4]

అనుచు నబ్బాలు ఱెప్పార్ప కెంతయును

గనుగొని వేడుకకడలి నోలాడి

యానందబాష్పంబు లాననాబ్జంబు

మైనుండి దిగువార మై గరుపార

బెన్నిధి గన్నట్టిపేదచందమున

నున్నతోన్నతు డైనయోగినందనుని

దనయులు లేని యాదరమున నెత్తి

కొని కూర్మితోడ నక్కున జేర్చి వేడ్క

గొనకొని యావేత్రకుంజంబు వెడలి

తనవార లెల్ల నెంతయు జోద్యపడగ

మునిపుత్రుగొని పురంబున కేగుదెంచి

తనయాలిచేతి కెంతయు బ్రేమ నొసగె.

32. రాయసము వేంకటపతి


ఇత డారువేల నియోగి; అక్కయామాత్యుని కుమారుడు. ఈకవి తన వంశమువారిని వర్ణించుచు తమది వసిష్ఠగోత్ర మయినట్లీ క్రింది పద్యమునందు జెప్పెను -


శా. శ్రీల న్మించి సమస్త ధీకలనచే జెన్నొందు నార్వేలవం

శాలంకారకరుల్ వసిష్ఠమునిగోత్రాంకుల్ బుధు ల్దీనర

క్షాలీలం బొగ డొంది రందు వెలసెన్ సన్మాని భానప్ప ది

గ్జాలలోద్వేలవిశాలకీర్తుల సుధీసందోహమందారమై.


ఇతడు లక్ష్మీవిలాసమనెడి యైదాశ్వాసముల ప్రబంధమును రచించెను. "రసిజనహృదయంగమ సంగీతసాహిత్యకళాధౌరంధర్య" అని గద్యములో జెప్పుకొన్నదానినిబట్టి యీకవి సాహిత్యమునందు మాత్రమేకాక సంగీతమునందును సమర్థు డైనట్టు కనబడుచున్నాడు. ఇతడు శ్రీరంగరాయని యాస్థానమునందుండి యాతనివలన నగ్రహార రత్నాభరణాదులను బొందినట్టు లక్ష్మీవిలాసములోని యీక్రిందిపద్యమువలన విదితమగుచున్నది.


మ అలఘుప్రాభవభవ్యు డాకుతపశాహామేయసైన్యంబు న

గల్గిక న్బాహులచేత గెల్చి బిరుదల్ గైకొన్న శ్రీరంగరా

యల చిత్తం బిగురింప రాయసము వ్రాయం జాలి తౌనౌ సుధీ

తిలకా యక్కయమంత్రి వేంకటపతీ దీవ్యత్కళావాక్పతీ.

ఉ. వ్రాయుచు రాజ్యవైభవ ధురంధరభూతి దలిర్ప గీర్తిధౌ

రేయసిరంగరాయమహిభృన్మణిరాయస మగ్రహారహై

మాయతరత్న భూషలు నృపాడ్యులు వర్తనలియ్య నుబ్బుచున్

వేయననేమి రాయసము వేంకటమంత్రియనన్ యశస్వివై.


ఈశ్రీరంగరాయలు వసుచరిత్రను కృతినందిన తిరుమలదేవరాయని కుమారుడు. ఇతడు 1534 వ సంవత్సరము మొదలుకొని 1585 వ సంవత్సరము వఱకును రాజ్యముచేసినందున, కవియు నాకాలమునందే యుండినవాడు. లక్ష్మీవిలాసము సలక్షణమై మృధుమధురరచనను గలిగి యున్నది. కవితాశైలి జూపుట కయి గ్రంథమునుండి రెండు పద్యముల నుదాహరించుచున్నాను-


చ. తనదువిలాసహాసముల దాలిమి దూలగ రాగసాగరం

బున బలుమాఱు మారుదెస మున్గుచు దేలుచు నిచ్చ మెచ్చగా

మునుకొని వారితో భువనమోహిని యాకుహనావియచ్చరాం

గన పలికెం బికస్వరవికస్వరసుస్వరభాస్వరంబుగన్. [ఆ.3]


మ. హరికిం బట్టపురాణి వీవ యని కళ్యాణై కవాక్యస్తుతుల్

పరగం బుణ్యనదీనదోదకములం బట్టాభిషేకంబు చే

సిరినా నుజ్జ్వలహేమకుంభములచే జేత న్సుగంధాంబువుల్

హరిమధ్య ల్తగ నించి నించి జలకం బాడించి రబ్జాలయన్. [ఆ.5]

33. తరిగొప్పుల మల్లన

ఈకవి చంద్రభానుచరిత్ర మనెడి యైదాశ్వాసముల ప్రబంధమును రచియించెను. ఇతడు నియోగిబ్రాహ్మణుడు; దత్తాత్రేయ యోగీంద్రుని శిష్యుడు; దత్తనామాత్యుని తమ్ముడు. ఈతడు లాక్షణిక కవి; కవిత్వము రసవంతముగా నుండును. ఈకవి వసుచరిత్రమును కృతినందిన తిరుమలదేవరాయని పుత్రుడగు వేంకటపతిరాయల కాలములో నుండినట్లు చంద్రభానుచరిత్రములోని యీక్రిందియెత్తుగీతములో జెప్పినాడు -


సీ. ... ... ... ... ...

అనుచు బుధులెన్నవలయు రాజాధిరాజ

రాజపరమేశ సకలకర్ణాటకాంధ్ర

రాజ్యధౌరేయ తిరుమలరాజతనయ

చంద్రు డగువేంకటపతిక్షి తీంద్రమణికి.


ఈవేంకటపతిరాయలు 1585 వ సంవత్సరము మొదలుకొని 1614 వ వఱకును రాజ్యముచేసినవా డయినందున, కవియు నాకాలమునం దుండినవాడే. తాలికోట యుద్ధమయినతరువాత తండ్రియైన తిరుమలదేవరాయడు తనరాజధానిని విజయనగరమునుండి పెనుగొండకు మార్చుకొన్నట్లే కొమారుడైన యీవేంకటపతిరాయడును తనరాజధానిని పెనుగొండనుండి చంద్రగిరికి మార్చుకొనెను. ఈకవి కవితా రచనను సూచించెడుపద్యములను రెంటిమూటి నిందు బొందుపఱుచు చున్నాను-


ఉ. అంత దిగంతదంతురల తాంతనిశాంతని తాంతకాంతవ

న్యంతిక తాంతపాంధజనతాంతరసంతతకృంతనప్రధా త్యంతసమంతవిస్ఫుర దుదంత పరంతపకాంతిసంతతి

క్రాంతదురంతకుంతరతికాంతము పొల్చె వసంత మెంతయున్. [ఆ.3]


ఉ. తత్తఱపాటుతోడ గనుదమ్ములడాలు దిగంతరంబులన్

జిత్తరు నింప లే బయిటచేల కుచంబులపొంత జాఱ నా

బిత్తరి మ్రానుపాటొదవ బిమ్మటితో నొకకొంత గొంకి లో

జిత్తము మట్టుపెట్టుకొని చేరి సహోదరుదండ నిల్వగన్. [ఆ.4]


ఉ. ధరణితలేంద్రనందనవిధంబున గనుంగొన గోరి మున్ను కి

న్నరవరు డిచ్చినట్టి భువనస్తుతమైనయదృశ్యవిద్య న

య్యిరువురు గుప్తమూర్తు లయి యిందుసహోదరమందిరంబునన్

దరలక యుండి రట్టియెడ దన్వియు జేరగ వచ్చి యచ్చటన్. [ఆ.5]


34. చరిగొండ ధర్మన్న


ఈకవి నియోగిబ్రాహ్మణుడు; ఆపస్తంబసూత్రుడు; కౌండిన్య గోత్రుడు; తిమ్మయపుత్రుడు. ఇతడు చిత్రభారత మనెడి యెనిమిదాశ్వాసముల గ్రంథమును జేసి దాని నిమ్మలపల్లి పెద్దనామాత్యున కంకితము చేసెను. చిత్రభారతమునందు కవి తన్ను గూర్చి యిట్లు చెప్పుకొన్నాడు -


సీ. కౌండిన్యగోత్రదుగ్ధసముద్రచంద్రు నాపస్తంబసూత్రశోభనగరిష్ఠు

సర్వవిద్యాభిజ్ఞ జరికొండతిమ్మనామాత్యాగ్రణికి మాదమకునుగూర్మి

నందను నతిశాంతు నారాయణధ్యానతత్వజ్ఞ శ్రీరంగధామసదృశ

భట్టపరాశరప్రభురంగగురుపాదనీరేజబంభరు నిర్మలాత్ము

37. చెన్నమరాజు చెన్నమరాజు


ఈకవి చారుచంద్రోదయ మనెడి యైదాశ్వాసముల ప్రబంధమును జేసెను. ఇతడు నందవరీక నియోగిబ్రాహ్మణుడు; ఆత్రేయగోత్రుడు; శేషయామాత్యపుత్రుడు. ఈకవి తాను పెమ్మసాని తిమ్మరాజున కాశ్రితుడయినట్టు చెప్పి తిమ్మరాజు శ్రీరంగనాయనికిని వేంకటపతిరాయనికిని మంత్రియైన ట్టొకపద్యములో నీక్రింది వాక్యముతో జెప్పియున్నాడు -


సీ. శ్రీరంగరాయ ధాత్రీతలాధ్యక్ష దక్షిణభుజాదండమై చెలగినాడు.

         * * * *
రమణ వేంకటపతిరాయేంద్రుడు నుతింప బటుకార్యదక్షుడై ప్రబలినాడు

ఈకవి తనముత్తాతయైనలక్ష్మీపతి శ్రీనాథకవికి శిష్యుడై నట్లీక్రింది పద్యములలో దెలిపియున్నాడు-


క. సన్నుత కవిత్వవిద్యా|భ్యున్నతి శ్రీనాథసుకవిపుంగవుకరుణన్
   జెన్నమరున్ లక్ష్మీపతి|చెన్నమరాజప్రధాన శేఖరు డెలమిన్.

కవి శ్రీరంగరాయ వేంకటపతిరాయల కాలములోనున్నవా డగుటచేత క్రీస్తుశకము 1574-1614 సంవత్సరములమధ్యను ప్రబలి యున్నవాడు. కవియొక్క కవిత్వరీతి తెలియుటకై చారుచంద్రోదయములోని పద్యముల రెంటిని నిందుదాహరించుచున్నాను.


ఉ. ఎల్లి యవశ్యమున్ పనికి నేగి మహోగ్రతపం బొనర్చి సం
   వల్లలనామనోహరుకృపన్ వరలాభము గాంచివత్తు నీ
   యుల్లమునం బ్రమోదము సముల్లసితంబుగ నిందు నిల్వు మో
   పల్లవపాణి యంచు బ్రియభాషల భూవిభు డాదరించినన్.

శా. తావు ల్గుల్కెడుమేనుతీవకు బరీతాపంబు గావించునీ
   జీవంజీవమనోజ్ఞ మూర్తి యకటా శీతాంశువా కాదు శో
   భావై రూప్యమునన్ జనభ్రమదమౌ భస్మానృతానంగతే
   జోవై శ్వానరవిస్ఫులింగముసుమీ చూడన్ దిశానాయకా.


38. తెనాలి అన్నయ్య

ఈకవి సుదక్షిణాపరిణయమనెడి యైదాశ్వాసముల ప్రబంధమును రచియించెను. ఇతడు తెనాలి పురనివాసుడు; శైవాచార సంపన్నుడు; రామపండితపుత్రుడు.


శా. శ్రీలీలాహరినీలపీఠరుచిరశ్రీవత్ససంపన్నవ
   క్షోలాలిత్యుడు వేంకటేశుడు కృపం గోనేటిరామక్షమా
   పాలస్వామిసమస్తరాజ్యభరణోపాయాధికున్ హృద్యవి
   ద్యాలోలున్ బులిజాలరామవిభుసోమామాత్యునిం బ్రోచుతన్.

సుదక్షిణాపరిణయములోని యీప్రథమపద్యమునుబట్టియే యీకావ్యము కోనేటి రామరాజు మంత్రియైన పులిజాల సోమామాత్యున కంకితము చేయబడినట్టు తెలిసికోవచ్చును. ఆసోమామాత్యు డొకనాడు సభాసీనుడయి తన్ను రావించి కృతి వేడిన ట్లీక్రిందిపద్యములలో గవి చెప్పుకొనియున్నాడు-


మ. కవులున్ గాణలు జాణ లార్యులు హితుల్ కాంతానమూహంబు లు
    త్సవలీలం దను గొల్వ నిండుకొలువై సత్కావ్యగోష్ఠీవిశే
    షవినోదై కపరాయణత్వమును రాజ్యశ్రీవిహారంబు బ్రా
    జ్యవివేకంబు దనర్ప రామవిభుసోమామాత్యు డత్యున్నతిన్.

ఉ. పాయక బ్రాతృయుక్తుడయి భవ్యసుఖంబులు గాంచుచు న్జగ
   ద్గేయయశుం డతండు పరగె న్మహిదై వతపూజలం బితృ
   వ్యాయతతర్పణక్రియల నంచితధర్మము విస్తరిల్లగా
   జేయుచు భూరినిష్ఠ మహిషీయుతుడై మమఖాళి సల్పుచున్.


45. ముద్దరాజు రామన్న


ఇతడు కవిసంజీవని యనులక్షణగ్రంథమును రచించెను; మఱియు నితడు రాఘవపాండవీయమునకు వ్యాఖ్యానమునుగూడ జేసెను. ఇతడు నందవరీకనియోగిబ్రాహ్మణుడు; గణపయామాత్యుని కుమారుడు. ఇతడు పదునాఱవ శతాబ్దాంతమునం దున్నట్లు తెలియవచ్చుచున్నది. ఈకవి "శ్రీమన్మదనగోపాలకృపాకటాక్ష సంప్రాప్తసారసారస్వత సంపదానంద" యని గద్యమునందు వ్రాసికొన్నను లక్షణగ్రంథమును బట్టి కవిత్వపటుత్వనిర్ణయము చేయబూనుట యుచితముకాదు. ఇతడించుమించుగా లింగమగుంట తిమ్మకవితోడి సమకాలికు డగుటచే నీకవిలోకసంజీవనినుండి యతడు తనసులక్షణసారములో నేమియు గైకొనలేదు.



46. చిత్రకవి అనంతకవి

ఇత డారువేలనియోగి. రామరాజభూషణు డొనర్చిన హరిశ్చంద్రనలోపాఖ్యానమునకు వ్యాఖ్యానము చేయుటయేకాక యీకవి యిందుమతీపరిణయ మనుప్రబంధమును రచించెను. ఇతడు 1620వ సంవత్సరప్రాంతములందు కవిగా బ్రసిద్ధికెక్కినాడు. ఇతడు చిత్రకవి పెద్దనార్యుని పుత్రుడు; భారద్వాజగోత్రుడు. ఈకవి తన్నుగూర్చి తన హరిశ్చంద్రనలోపాఖ్యానములో నిట్లు చెప్పుకొన్నాడు.

సీ. శ్రీహనుమద్వర శ్రీలబ్ధనుకవిత్వచతురుండ లక్షణసారసంగ్ర
   హం బొనరించి యుద్యత్కీర్తి బ్రఖ్యాతు డగుచిత్రకవి పెద్దనార్య సుతుడ
   విష్ణుచిత్తీయాదివివిధకావ్యార్థముల్ తెలిసి వక్కాణించుధీరసుతుడ
   గండికోటాఖ్యదుర్గస్థలాద్యక్షుడై పృథివి వంతుకు నెక్కు పెమ్మసాని


   చిన్నతిమ్మక్షమాపాలశేఖరుండు
   గారవింపగ బహుమానగౌరవముగ
   మనినధన్యుండ సభ్యసమ్మతగుణైక
   గరిమ వెలయు ననంతాఖ్య కవివరుండ.

ఈవ్యాఖ్యానమును చేయునప్పటికి గవి యిందుమతీపరిణయమును జేయలేదు. ఇతడు చేసిన యిందుమతీపరిణయము నాకు లభించినదికాదు. కవికాశ్రయుడైన పెమ్మసాని చినతిమ్మరాజుయొక్క యన్న పెదతిమ్మరాజు 1614 వ సంవత్సరమువఱకును రాజ్యముచేసిన వేంకటపతిరాయనికి మంత్రిగా నుండెను.



47. లింగముగుంట రామకవి


ఈకవి చతుర్వాటికామహాత్మ్య మను నైదాశ్వాసముల స్థలపురాణమును రచియించెను. ఇతడు మత్స్యపురాణము వామనపురాణము మొదలయిన గ్రంథములను రచియించిన ట్లీతని తమ్ముడైన లింగమగుంట తిమ్మకవి తనసులక్షణసారమందు వ్రాసెను గాని యాగ్రంథములు నాకు లభింపలేదు. ఈకవి తెనాలిరామకృష్ణునితోడి సమకాలికుడు. రామకృష్ణుని గురు వైన భట్టరు చిక్కాచార్యులు తనకు గురువైనట్లు కవి యీపద్యమున వ్రాసికొని యున్నాడు

క్షణసారమునం దనేకలక్షణములు చేకొనబడినవి. కవిత్వరీతిని జూపుటకయి లక్షణగ్రంథములనుండి పద్యములను జేకొనుట న్యాయము కాకపోయినను సులక్షణసారమునుండి రెండుపద్యముల నిం ధుహరించుచున్నాను.


మ. వినుమీరీతియటంచు గావ్యకరుడై వెల్లంకి తాతప్ప చె
    ప్పినసూత్రంబులు కల్లగా గనబడెన్ వీక్షింప నెట్లన్నచో
    మునుదీర్ఘంబులపై ఱకారములకే పూర్ణస్థితప్రజ్ఞ గా
    దనియెన్ లింగమగుంట తిమ్మకవి నే దర్కింతు నిప్పట్టునన్.


చ. అనుచు నదేమొకో మును రయంబున లక్షణసారసంగ్రహం
    బెనయ వచించె జిత్రకవిపెద్దన లెస్సవువోడు వోడృ శ
    బ్దనయతగానరో వినరో దద్ఘను లెంతయు ధన్యు లయ్యు మే
    ల్గన భ్రమ గాంతు రాత్మల నొకానొక చోట బరాకు గ్రమ్మగన్.



49. వెలగపూడి వెంగనార్యుడు


ఇతడు శ్రీలీలాశుకయోగి విరచితమైన కృష్ణకర్ణామృతమును మూడాశ్వాసముల గ్రంథముగా దెనిగించెను. ఈకవి యాఱువేల నియోగిబ్రాహ్మణుడు; పెద్దనామాత్యునిపుత్రుడు. ఇతడేకాలమునం దుండినవాడో నిశ్చయముగా దెలియదుగాని యీతని కృష్ణకర్ణామృతములోని పద్యమొకటి సులక్షణసారమునం దుదాహరింపబడి యుండుటచేట నితడు 1930వ సంవత్సరమునకు బూర్వమునం దుండెనని మాత్రము తెలియును. ఈతనికవిత్వము నిర్దుష్టమయి శ్రావ్యముగా నున్నది. కృష్ణకర్ణామృతములోని పద్యములు మూటి నిందు జూపు చున్నాను

శా. బాలు న్మంజులతాలవాలచపలాపాంగోల్లసల్లీలునిం
గాళిందీపులినాంగణప్రణయశృంగారై కఖేలున్ శుభ
శ్రీలోలుం గరుణావలోకనసుధాశీలున్ వినీలప్రభా
జాలుం గొల్చెద రామణియకరసస్వారాజ్యపాలు న్మదిన్. ఆ. 1.

చ. ఉదరము నింపగోరి ఖలు లుండెడితావులు చేరి వారిక
ట్టెదుట నశాంక నిన్ను నటియింపగ జేసిన పాతకంబులన్
సదయత నోర్వగావలె బ్రసన్నమతిన్ ననుగన్నతల్లి శా
రద యదువంశనాయకుని ప్రస్తుతి నిష్కృతి నే నొనర్చెదన్. ఆ. 2.

ఉ. చల్లనివాని నవ్వు వెదజల్లెడువాని దయారసంబు జొ
బ్బిల్లెడువాని గెంపుజిగిపెంపు చెలంగెడుమోవివాని సం
ఫుల్ల సరోజనేత్రముల బొల్చినవాని బయోధివీచికా
వేల్లి తనీలనీరదనవీనతనుద్యుతివాని గాంచెదన్. ఆ. 3.


50. రెంటూరి రంగరాజు

ఇతడు భానుమతీపరిణయమను నాలుగాశ్వాసముల ప్రబంధమును రచియించి వేంకటగిరి ప్రభువగు వెలుగోటి రామభూపాలున కంకితము చేసెను. ఈకవి యారువేలనియోగిబ్రాహ్మణుడు; శ్రీవత్సగోత్రుడు; చినగంగనామాత్యపుత్రుడు. కృతిపతి తన్ను గూర్చి పలికినట్టుగా కవి తనశక్తిసామర్ధ్యాదులను భానుమతీపరిణయమునం దిట్లు తెలుపుకొని యున్నాడు -

సీ. వ్యస్తాక్షరీధుర్యవిస్తీర్ణభావంబు క్రముకసంఖ్యాఖ్యాన కౌశలంబు
నారోహణావరోహణలేఖనప్రౌఢి యగ్రపద్యగ్రహణాభిరక్తి
యనవలోకితశారికాభిఖేలనరీతి వరసమస్యాపూర్తి వైభవంబు
సముదగ్రవీక్షితచతురంగబలకేళికావిలాసము నేక కాలముననె

ద్రుండు దురత్యయోరుభవదోషవిదూర మన:ప్రచారుడై


మండగి మాదిరాజు గుణమండితవందితు డొప్పు నప్పురిన్- [ఆ.1]

ఉ. పట్టకు పట్ట కింక వృషభం బది మాటలు చెల్లినప్పుడే

పెట్టితి లింగముద్ర యదె బీరము తప్పగ బట్టి తేనియున్

గొట్టుదునీశిరంబు ధర గూలగ మాబసవన్న యాన చే

పట్టుల గాచుటెల్ల శివభక్తులకున్ బిరుదంబుగావునన్- [అ.5]


శా. ఆనందాశ్రుపయోధి నిట్టవొడువన్ హర్షోత్థరోమాంచస

శ్రీ నెమ్మేనికి భూషణంబుగ లసద్గ్రీవోద్గమద్గద్గద

ధ్వానమ్ముల్ గురుకర్ణసత్వములుగా దాత్సర్యమున్ భక్తియున్

లోనన్ గీల్కొనియున్న యాత్మసుతు నాలోకించి మై పెంచుచున్- [ఆ.7]


                               _______


15. పిడుపర్తి బసవకవి


ఇతడు శైవబ్రాహ్మణుడు. బసవపురాణమును పద్య కావ్యముగా రచియించిన సోమనాధుని తమ్ముడయిన పాలనార్యుని పుత్రుడు. కాబట్టి యీకవియు నించుమించుగా సోమనాధుని కాలమునందే యున్నవా డగుటచేత 1520 -వ సంవత్సర ప్రాంతమునం దున్నవాడని చెప్పవచ్చును. ఇతడు పాల్కురికి సోమనాథుడు రచియించిన ప్రభు లింగలీలను తెనుగున నైదాశ్వాసముల పద్యకావ్యముగా రచించెను. ఈ బ్రభు లింగలీలయందు బసవేశ్వరునికిని బసవేశ్వరుని మేనల్లుడయిన చెన్న బసవన్నకును గురువయిన యల్లమప్రభుడను జంగమదేవరయొక్క కథ చెప్పబడియున్నది. పిడుపర్తి బసవకవియొక్క కవనవిధము తెలియుటకై ప్రభులింగలీలనుండి రెండుమూడు పద్యముల నుదాహరించు చున్నాను.ఉ. ఊరును నిల్లు బల్లియలు నొల్లక సల్లలితాంతరంగులై

ఘోరతరాటవిన్ ఘననికుంజములన్ సెలయేళ్ళ చెంత శృం

గారవంబులన్ భయదగహ్వరసీమ దపంబు జేసి పెం

పారుమహామునీశ్వరులయాత్మలు దత్తఱ మందె నత్తఱిన్. [ఆ.1]


ఉ. చిత్తసరోజ మిష్టమున జేరిచి చూపులు ప్రాణలింగమున్

హత్తగ జేసి భావమున కంచితతృప్తి యొసంగి సంగముల్

రిత్తలు చేసి యెందును జరింపగ నేరిచి తేని నీవ య

త్యుత్తమలింగమూర్తి వివి యొప్పుగ జేకొను సిద్ధరామనా. [ఆ.3]


మ. బసవయ్యా భవదీయమందిరమునన్ భక్తిన్ సదాభోజనం

బసలారంగ నొనర్చుజంగమము లాత్యాసక్తి నాకటించే

విసునంగా నికనేల తామసము ఠీవిన్ వారి దోడ్తెచ్చి మీ

రసమానస్థితి నారగింప గదరయ్యా హాయిగా నేటికిన్. [ఆ.5]

                          __________

16. కోట శివరామయ్య

ఈకవి సానందోపాఖ్యాన మను నాలుగాశ్వాసముల పద్యకావ్యమును రచించెను. ఇతడు శూద్రుడు; కౌశికగోత్రుడు; కోట బాపనయ్య పుత్రుడు; కాళహస్తిపుర నివాసుడు. ఇతడు తాను కృష్ణదేవరాయలకాలములో నున్నధూర్జటికవి శిష్యుడ నని గ్రంథములో జెప్పుకొని యుండుటచేత 1525 - 1550 వ సంవత్సరములకు మధ్యనుండియుండును. సానందొపాఖ్యానమునందు లక్షణవిరుద్ధము లైన ప్రయోగములు కొన్ని కానబడుచున్నవి. కవిత్వము మృదువుగానే యున్నది. ఈ గ్రంథము నందలి రెండు మూడు పద్యముల నిందుదాహరించుచున్నాను

శా. బాలు న్మంజులతాలవాలచపలాపాంగోల్లసల్లీలునిం
గాళిందీపులినాంగణప్రణయశృంగారై కఖేలున్ శుభ
శ్రీలోలుం గరుణావలోకనసుధాశీలున్ వినీలప్రభా
జాలుం గొల్చెద రామణియకరసస్వారాజ్యపాలు న్మదిన్. ఆ. 1.

చ. ఉదరము నింపగోరి ఖలు లుండెడితావులు చేరి వారిక
ట్టెదుట నశాంక నిన్ను నటియింపగ జేసిన పాతకంబులన్
సదయత నోర్వగావలె బ్రసన్నమతిన్ ననుగన్నతల్లి శా
రద యదువంశనాయకుని ప్రస్తుతి నిష్కృతి నే నొనర్చెదన్. ఆ. 2.

ఉ. చల్లనివాని నవ్వు వెదజల్లెడువాని దయారసంబు జొ
బ్బిల్లెడువాని గెంపుజిగిపెంపు చెలంగెడుమోవివాని సం
ఫుల్ల సరోజనేత్రముల బొల్చినవాని బయోధివీచికా
వేల్లి తనీలనీరదనవీనతనుద్యుతివాని గాంచెదన్. ఆ. 3.


50. రెంటూరి రంగరాజు

ఇతడు భానుమతీపరిణయమను నాలుగాశ్వాసముల ప్రబంధమును రచియించి వేంకటగిరి ప్రభువగు వెలుగోటి రామభూపాలున కంకితము చేసెను. ఈకవి యారువేలనియోగిబ్రాహ్మణుడు; శ్రీవత్సగోత్రుడు; చినగంగనామాత్యపుత్రుడు. కృతిపతి తన్ను గూర్చి పలికినట్టుగా కవి తనశక్తిసామర్ధ్యాదులను భానుమతీపరిణయమునం దిట్లు తెలుపుకొని యున్నాడు -

సీ. వ్యస్తాక్షరీధుర్యవిస్తీర్ణభావంబు క్రముకసంఖ్యాఖ్యాన కౌశలంబు
నారోహణావరోహణలేఖనప్రౌఢి యగ్రపద్యగ్రహణాభిరక్తి
యనవలోకితశారికాభిఖేలనరీతి వరసమస్యాపూర్తి వైభవంబు
సముదగ్రవీక్షితచతురంగబలకేళికావిలాసము నేక కాలముననె

యలర బ్రకటింపనేర్తు పష్టావధాన కలితశత లేఖినీపద్యగద్యశక్తి
సాటిమీరితి వాంధ్రకర్ణాటచోళ రాజసభలను రెంటూరి రంగనార్య.

గోలకొండ మహమ్మదీయులను, కొండవీడు వినుకొండప్రభువులను జయించి 1579 సంవత్సరమునందు విజయనగరరాజుల పక్షమున బోరాడి విపక్షరాజబృందము నోడించిన కస్తురి రంగనాయనికి కృతిపతియైన రాయభూపతి పెదతండ్రి మనుమడు. భానుమతీ పరిణయము కృతినందునప్పటికి రాయనృపాలునికి యుక్తవయస్సువచ్చిన కొడుకు లుండుటచేత గ్రంథరచన చేసిన కాలము 1620వ సంవత్సరప్రాంతమని చెప్పవచ్చును.

చ. అనుపమభద్రలీల వెలమాన్వయవార్థి బ్రతాపలక్ష్మితో
నెనసినరాయశౌరి జగదేకవదాన్యశిఖావతంస మౌ
ననుచు నుతించుటేమియరు దావిభు డిచ్చినభూరిసంపదన్
ధనదులు రాజులున్ ఘనులు దా రగుచు న్నిఖిలార్థు లుండగన్.

ఇత్యాది పద్యములతో గవి కృతిపతిని బహువిధముల వర్ణించి యున్నాడు. ఈతని కవనము ద్రాక్షాపాకమయి మనోహరముగా నున్నది. శైలిని జూపుటకయి భానుమతీ పరిణయములోని కొన్నిపద్యముల నిందు జూపుచున్నాను.

ఉ. తీరినజాతినీలములతిన్నెలపై బ్రతిబింబితంబులౌ
తారకసౌధమౌక్తికవితానము లొప్పగ జూచి బాలికల్
చారుమృగీమదం బలది చక్కనికప్రపుమ్రుగ్గు లిప్పు డి
చ్చో రచియించినామనుచు సూటిగ నాత్మ దలంతు రప్పురిన్. ఆ. 1.

చ. సుమముల వ్రాలివ్రాలి పరిశుద్ధవసంతకళా ప్తమత్తరం
గములను దేలితేలి యతికాంతసుధామధురోల్లసన్మరం
దము చవి గ్రోలిక్రోలి నవదక్షిణగంథవహానుకూలసం
భ్రమమున సోలిసోలి మదబంభరము ల్విహరించు వామనిన్. ఆ. 2.

చ. అలరె జకోరముల్ ప్రియతరాబ్జముఖీమణిదృక్చకోరముల్
కలగె సరోజముల్ మదనకంపితపాంథమనస్సరోజముల్
తొలగెను భీతి జక్రములు ధూర్తగుణోజ్జ్వలజారచక్రముల్
నలినవిరోధినూత్నకిరణంబులు కొన్ని దివిం దలిర్పగన్. ఆ. 3.

చ. అతిముద మొప్ప ధర్మతనయాదులు చూచిరి కేకికోకిల
ప్రతతివతంసహంసమదబంభరడింభరథాంగనాదమం
డితబహుగంథబంధురపటీరతటీరతటీరమమాణగోపికా
ధృతమణిదీపికానికరతేజము రైవతకాద్రిరాజమున్. ఆ. 4.



51. సింహాద్రి వేంకటాచార్యుడు

ఈకవి లక్షణావివాహమను నామాంతరముగల చమత్కారమంజరిని రచించెను. చమత్కారమంజరి మూడాశ్వాసముల ప్రబంధము. ఈకవి శ్రీవైష్ణవుడు; చెన్నకేశవాచార్యుల పౌత్రుడు; తిరుమలాచార్యులపుత్రుడు; గౌతమగోత్రుడు. "భధ్రాచలస్వామి రామచంద్రుడొసర నాడెందమున నిండియుండు గాత" అని భద్రాచలరామస్వామి నిష్టదైవతముగా స్తుతియించి యుండుటచేత కవి గోదావరిమండలములోని వాడని తోచుచున్నది. ఇతడు తనగ్రంధమును వైష్ణవమతోద్ధారకుడైన రామానుజాచార్యున కంకితము చేసెను.అప్పకవికి బూర్వికులయిన లాక్షణికు లెవ్వరు నీతిగ్రంధమును పేర్కోనకపోవుటన నితడు 1630-40 వ సంవత్సరప్రాంతముల యందుండెనని యూహింపదగియున్నది. అక్కడక్కడ గొన్ని వ్యాకరణదోషము లున్నను, ఈతని కవిత్వము మొత్తముమీద ప్రౌడముగానే యున్నది. చమత్కారమంజరినుండి రెండుమూడు పద్యముల నిందుదాహరించుచున్నాను.

42. యాదవామాత్యకవి

ఇతడు చంద్రహాసవిలాస మను కావ్యమును పూర్వోత్తర భాగములుగా రచియించెను. ఈతనికాల మెప్పుడో తెలియలేదుగాని లక్షణ శిరోమణి యనునామాంతరము గల యాదవామాత్యఛందములోని,

సీ. రగణము శంఖమనగనొప్పుమూడవజామునబవడపు జాయకుజుడు
   గ్రహముగావేల్పు హిరణ్యరేతుడుగాగ దార కృత్తికగాగ దగరురాశి
   గా మేషయోనిగా గణమాసురంబుగా శృంగారరసముగా స్థిరఫలంబు
   భయముగా గౌశికభద్రగోత్రమున నెఱ్ఱనిమేన నృపకులమున జనించె


   బంధుజనగేయ సత్కవిభాగధేయ
   రమ్యచారిత్ర వేంకటరాజపౌత్ర
   వర్ణితోదార బాపన్నవరకుమార
   మదనసౌందర్య యాదవామాత్యవర్య.

ఇత్యాదిపద్యములనేకములు సులక్షణసారములో నుదాహరింపబడి యుండుటచేత నీయాదవామాత్యకవి 1620 వ సంవత్సరమునకు బూర్వపువాడనిమాత్రము నిశ్చయముగా జెప్పవచ్చును. ఇష్టదైవము తన్నుద్దేశించి పలికినట్లుగా గవి చంద్రహాసవిలాసములో నిట్లు వ్రాసి కొనియున్నాడు. <poem>

సీ. ఇట్లనిపల్కె మహీసురాన్వయమున వాసి కెక్కినభరద్వాజమౌని

  గోత్రసంభవులందు గొమరొప్పుభానప్పవంశంబునకు జాలవన్నె తెచ్చి
  నట్టి తిమ్మకవీంద్రు నన్వయంబునబుట్టి మహి మించు నారపమంత్రి పుత్రుం
డగువేంకటాద్రి కిల్లాలైన కొండాంబతనయు డాబాపన్న తమ్ములైన

ఘనులు కృష్ణయ వీరసల్ కవియె జెన్న
మాంబ యనుసాధ్వియందు ని న్నాదరమున
దలప రామన్న నీపినతండ్రికొడుకు
మదనసౌందర్య యాదవామాత్యవర్య.

ఈకవియొక్క వినయశౌశీల్యాదులు కవిస్తుతి మొదలైన యీ కృత్యాదిపద్యములవలన దేటపడుచున్నవి-


సీ. వాల్మీకి ముఖ్యగీర్వాణకవీంద్రులకును నన్నపార్యాదితెలుగుకవుల
కును శుభంబు లొసంగు మని భద్రగిరిరామభద్రుని గడుభక్తి బ్రస్తుతించి
కవివరు ల్నామీద గలదయచేతను గబ్బంబు చెప్పగాగలనటంచు
భావించి నే నీప్రబంధంబు గల్పింపదలచివాడను సతతంబు నియతి


శారదాదేవి బ్రార్థించి గారవమున
వరము గైకొని మీ రంప వచ్చి వాణి
నాదుజిహ్వాంచలంబున బాదుకొనిన
ధైర్యమున బల్కెదను గవివర్యులార!


గీ.పెంపుమీఱ వేల్పు బెద్దలు పూజింప | బాలుడట్లు చేయుభంగిగాను
మీరు కవిత జెప్పినారని నే నిట్టి | చర్య కొనరితి గవివరులార !


క. కదళీపాకముగా బెం | పొదవగ నీ ప్రబంధ మొగి రచియింతున్
గొదవలు మిక్కిలి గల్గిన |సదయత దగ దిద్దవలయు సత్కవివర్యుల్.

గీ. లేకయుండిన జదు వేమిలేనివాని
కిట్టి సద్బుద్ధి జనియించు టెందు గలదు
నిచ్చనిచ్చలు మీరంప వచ్చి వాణి
పొసగ నన్నిట్లు పలికింప బూనె గాక.


గీ. నన్ను బోలినకవి గల్గకున్న ధాత్రి
వరకవీంద్రులన్ పే రెట్లు వచ్చు మీకు

   బిన్న లుండుటచేగాదె పెద్ద లనుచు
   దెలియగలుగుట యార్యులు తెలిసికొనుట.


ఉ. నేరిచి యాడుపుత్రులును నేరక పల్కిననందనుండునున్
   గూరుమితల్లి కొక్కటియగుం దలపోయగ వాగ్వధూటికిన్
   మీరలు నేను నొక్కటియె మీరువచించినకావ్యమండలిం
   జేరి మదీయవాక్యముల జేరకపోవునె యంచు నెంచుచున్.


పై పద్యములలో భద్రాద్రిరాముని బేర్కొని యుండుటవలన గవి గోదావరీమండలములోనివాడని తేటపడుచున్నది. ఈకవి యాఱు వేల నియోగిబ్రాహ్మణుడు; భారద్వాజగోత్రుడు; వేంకటరాజ పౌత్రుడు; బాపనార్యపుత్రుడు. ఇతడు కృతు లందుట మొదలైన వానినిబట్టి చూడగా నిత డున్నతపదమునం దుండినట్లు తోచుచున్నది. ఇతడు గ్రంథాదిని కేవలాంధ్రపద్యము చెప్పక నన్నయాదుల వలె సంస్కృతభాషతో నీక్రిందిపద్యమును వేసియున్నాడు-


చ. శ్రితజనరక్షణాయ సరసీరుహపత్రవిలోచనాయ వి
   శ్రుతశుభకీర్తనాయ రవిసూనుసఖాయ మఖావనాయ సం
   తతసుగుణాకరాయ వసుధాతనయాపరితోషణాయ నే
   వితపవనాత్మజాయ రఘువీరపరాయ నమోనమోనమ:

ఈతనికవిత్వము కవి తాను జెప్పుకొనినట్లు కదళీపాకముతో దేనె లొలుకుముద్దుపలుకులతో వినువారి చెవులకు జవులు గొలుపుచు హృదయంగమముగానున్నది. కవనభంగిని జూపుటకయి చంద్రహాసవిలాసములోని నాలుగుపద్యముల నిం దుదాహరించుచున్నాను-


ఉ. బంగరుమేడలం జలువసందిరులన్ నెలరాతితిన్నెలన్
   రంగగుమేలిమిద్దియల రచ్చలనంతుల నాట్యశాలలన్
   సింగపుమోము లొక్కయెడ జెక్కినచక్కనిగోపురంబులన్
   బొంగుచు నప్పురీవరము పొల్పు వహించు ధరాతలంబునన్. పూర్వభా.

30. తిమ్మరాజు


ఈకవి రాజవంశజుడు; ఓబలరాజు కొడుకు; అనంతరాజు మనుమడు. మంగళగిరి శ్రీనృసింహస్వామి కంకితము చేసి పరమయోగి విలాస మనెడి యైదాశ్వాసముల పద్యకావ్యమును రచించెను. ఈపద్యకావ్యము నితడు వెంగళనాథుడుచేసిన ద్విపదకావ్యమును జూచియైనను జేసియుండవచ్చును; లేదా స్వతంత్రముగా నైనను జేసియుండవచ్చును. ఇరువురుకవులును నించుమించుగా సమకాలిను లయినందున, ఎవ్వరే గ్రంథమును ముందుగా జేసిరో నిర్ధారణము చేయుటకు శక్యము కాదు.


శా. శ్రీరంజిల్లగ బానకం బనిశమున్ సేవింపగా దద్గుణం
బారూఢిం బొలుపొందెనో యనగ యోగానందమాధుర్యల
క్ష్మీరమ్యాకృతి నొప్పుమంగళగిరి శ్రీమన్నృసింహుడు స
త్కారుణ్యామృతవృష్టిచే దనుపు నిత్యంబుం బ్రపన్నావళిన్.


ఇది పరమయోగివిలాసములోని ప్రధమపద్యము. ఈకవిత్వము సర్వవిధములచేతను ద్విపదకావ్యమునకంటె శ్రేష్ఠతరముగా నున్నది. ఈకవి కృష్ణదేవరాయనియల్లు డై నయళియరామరాజునకు దోడబుట్టిన పడుచైన కోనమాంబకు కుమారు డై నందున, వసుచరిత్రము కృతినందిన తిరుమలదేవరాయనికిని మేనల్లుడే. ఆకాలమునం దితడు కృష్ణా మండలములోని కొండవీటిసీమకు పరిపాలకుడుగా నుండెను. కవి తాను రామరాజాదులకు మేనల్లు డయినట్లును, కొండవీటికి ప్రభు వయినట్లును, పరమయోగివిలాసములోని యీక్రిందిపద్యములో జెప్పుకొన్నాడు-


సీ. ఏరాజుముత్తాత భూరిసామ్రాజ్యలక్ష్మీధురీణభుజుండు సిద్ధనృపతి
యేనరాధిపుతాత నానార్థిసంతానసంతానశాఖి యనంతశౌరి

యేగుణాఢ్యునితండ్రిభోగ వైభవనూత్నసుత్రాము డోబలక్షోణిభర్త
యేవిభుం డలెరామభూవిభు తిరుమలప్రభువేంకటేంద్రుల భాగినేయు
డట్టితిమ్మభూవరు డాజిహతతురుష్క
రక్తశోణనదీకృతప్రబలసలిల
వితతకృష్ణానదీకు డూర్జితుడు కోన
మాంబసుతుడు శ్రీరంగరాజానుజుడు.

మ. సకలశ్రీయుతకొండవీటినగరీసామ్రాజ్యధౌరేయతా
ధికతన్ మీఱుచు నొక్కనా డచలభక్తిస్ఫూర్తి శ్రీవైష్ణవ
ప్రకరంబు న్భజియింపుచున్ హరికథాప్రస్తావనన్ దివ్యయో
గికథల్ వించు దదర్థకావ్యరచనాకేళీసమాసక్తుడై.

ఉ. ఉన్నతి మీరగా బరమయోగివిలాసముపేరికావ్య ము
ద్యన్నవభావబంధురరసాన్వయసన్నుతశబ్దశుద్ధిసం
పన్నత నిట్లు సిద్ధనరపాలునియోబళతిమ్మభువరుం
డెన్నిక జేయ బూని మది నెంతయు సంతస మొందు ధన్యతన్.


పయిపద్యములనుబట్టి యీకవి కావ్యాలంకారసంగ్రహాదులకృతి భర్తలగునరసభూపాలాదులతోను, కృతికర్తలగు రామరాజభూషణాదులతోను, సమకాలికు డగుట స్పష్ట మగునున్నది. కాబట్టి యీ తిమ్మరాజు 1570వ సంవత్సరము మొదలుకొల 1600వ సంవత్సర ప్రాంతములవరకును ప్రసిద్ధు డయియుండవచ్చును. ఈకవి కవితమునం దసమాన మయినప్రజ్ఞ గలవాడు; ఇతడు రచియించిన పరమయోగి విలాసమును నద్భుతములైన చరితములను కలిగియున్నది. పరమయోగివిలాసములోని యీక్రిందిపద్యములవలన కవిత్వప్రౌఢిమ కొంత తేటపడవచ్చును-

ఉ. రెండవమౌనిపుంగవుడు బ్రేమసమాహ్వాయ మైనప్రమ్మిదన్
నిండగ భక్తియన్ చమురు నించి హృదబ్జము వత్తిగాగ ను

ద్ధండతరప్రబోధసముదంచితదీపము సర్వలోకనా
ధుం డగుచక్రికిం బ్రియముతోడ సమర్పణ చేసె నయ్యెడన్. అ. 1.

ఉ. ఇంతుల గూడి చిట్టకము లి ట్లొనరింపగ నించు కేనియున్
వింతతెరంగు లేక ధరణీధరముంబలె నున్నయాదృఢ
స్వాంతుని జూచి రాపతిమచక్కిలిగింతలువోలె గంటిరే
మెంతయు రిత్తవోయె మసయిందరిచేష్టలు నంచు నవ్వుచున్. ఆ. 2.

ఉ. దేవుడొ మౌనియో యని మదిం దలపోతలు నాకె కాని నిన్
వేవురు వేయిచందముల నిందయొనర్చెద రిప్డు మూగయన్
పావులనోరు నీయెడమపాదతలంబున దన్నినట్లుగా
నీవొక యింతయావురని యేడ్వగదన్న కుమారరత్నమా. ఆ. 1.


31. తాళ్ళపాక తిరువెంగళనాధుడు

ఇతడు నందవరీకబ్రాహ్మణుడు; ఆశ్వలాయనసూత్రుడు; భరద్వాజగోత్రుడు. ఈకవి పరమయోగివిలాస మనుపేర నాళ్వారుల చరిత్రమును ద్విపదకావ్యముగా నెనిమిదాశ్వాసములగ్రంథమును రచించెను. ఈగ్రంథరచనబట్టియే యితడు విష్ణుభక్తుడని స్పష్టమగుచున్నది. ఇతడు తాళ్లపాక యన్నయార్యుని మనుమడును, తిరుమలార్యునిపుత్రుడును అయినట్టు గ్రంథారంభమునందలి యీక్రిందివాక్యములవలన దెలియవచ్చుచున్నది-


ద్వి. హరిసేవ కాశ్వలాయనసూత్ర నంద
వరవంసభవ భరద్వాజగోత్ర
పావనశ్రీతాళ్ళ పాకాన్నయార్య

12. వెల్లంకి తాతంభట్టు.

ఇతడు కవిచింతామణి యనులక్షణగ్రంథమును జేసిన గొప్పకవి. ఈతడు వైదికబ్రాహ్మణుడు; ఈతని తండ్రి యబ్బయ్య; తల్లి యెర్రమ్మ. ఈకవి కృష్ణరాయని రాజ్యారంభకాలమునం దుండినవాడు. కొంద రీతడు కృష్ణదేవరాయని కాలమునకు బూర్వమునందేయుండెనని చెప్పుదురుగాని యితడు తనకవిచింతామణిలో నైషధము, భోగినీదండకము, జైమినిభారతము మొదలగు గ్రంథములనుండి యుదాహరణములు గైకొని యుండుటచేతను, జైమినిభారతమును రచించిన పిల్లలమఱ్ఱి పినవీరన్న కృష్ణదేవరాయని తండ్రితాతలకాలములోనే యున్నవా డగుటచేతను,తాతంభట్టు కృష్ణరాయనికాలమునకు బూర్వమునం దుండినవా డయినట్టు తోచదు. ఇతడు కవిచింతామణి యందు వ్యాకరణమును, ఛందస్సును, కావ్యలక్షణమునుగూడ గొంత వఱకు జెప్పియున్నాడు. ఈలక్షణవేత్త కవిచింతామణియందు దన్ను గూర్చి వేసికొన్నపద్యము నిం దుదాహరించుచున్నాను.-


సీ. శుచి యెఱ్ఱమాగర్భశు క్తిముక్తామణి యబ్బధీమణిసూను డనఘబుద్ధి,

పావనవశితశాలావతగోత్రు డహార్యధైర్యుండు రామార్యుతమ్ము,

డష్టభాషాప్రక్రియాలబ్దవర్ణుండు సన్నుతసాహిత్య చక్రవర్తి,

యనవద్యసర్వవిద్యాపారదృశ్యుండు విద్వజ్జనవ్రాతవిశ్రుతుండు,

సకలహరిదంతరాళవిశ్రాంతవిశద

కార్తికిక చంద్రికాయతకీర్తి కాంతి

హరినిభుం డాస్యవాణీవిహారవసతి

తామసోల్లంఘి వెల్లంకితాతసుకవి.

ఈతడు రచియించినది లక్షణగ్రంథమగుటచే గవిత్వనైపుణినిగూర్చి పూరితన్నేహపూరంబు పొంగిపొగల

జల్లనిపటీరసలిలంబు చల్లరాదు.


అనుపద్యమును చేయించి తాము రచియించిన పద్యముగా జెప్పి తమగురువునకు సమర్పించినట్లును రామరాజభూషణుడాపద్యముయొక్క చమత్కృతికిసంతోషించి దానిని తనవసుచరిత్రమునందు వేసికొన్నట్లును, ఒక పుక్కిటపురాణము కలదు గాని యది యెంతమాత్రమును విశ్వాసపాత్ర మయినదికాదు. కృష్ణదేవరాయలకాలములో రామరాజభూషణుడు కవిత్వమును జెప్పుట కారంభించినట్లే కనబడక పోవుటచేత నాతని కప్పటికే శిష్యబృంద మున్నదన్నవార్త యసందర్భ మగుటనుబట్టియు, వసుచరిత్రము కృష్ణదేవరాయల యనంతరమున ముప్పదియేడు సంవత్సరముల వఱకును బ్రకటింపబడక పోవుటచేత నంతటి మహాప్రౌడ గ్రంథమును రచియించిన రామరాజభూషణు డొక్కపద్యమును రచించుట కశక్తు డయి యంతకాలమునకు తరువాత నితరకవియొక్క పద్యమును దనదిగా దనపుస్తకమునందు జేర్చుకొనె ననుటకంటె హాస్యాస్పద మయినమాట వేఱొకటి లేకపోవుటనుబట్టియు. ఈగ్రంథచౌర్యకథ కల్పననిపుణులదేకాని కవిది కాదనుట స్పష్టము.

రామభద్రకవియొక్క కవితాపటిమనుజూచి రామరాజభూషణుడు మాత్సర్యగ్రస్తు డయి యతడుచేసిన రామాభ్యుదయము యొక్క ద్వితీయాశ్వాసములోని "సింహ నఖాంకురచ్ఛిన్నే" త్యాది పద్యమును జదివినప్పుడు "పృథుల షడ్జస్వరోగ్గీతభిల్లపల్లనాధరాగీతికాకర్ణ నాతిభీతిపరవశాత్మపటీరకోటరకుటీరలీఫణి" యనుచో వీణానాదమునకు ధణులు బెదరుట స్వభావవిరుద్ధమని తప్పుపట్టె ననియు, దాని పయిని రామభద్రకవి నెమలియొక్క షడ్జస్వరముచేత బాములు భయపడుట స్వబావసిద్ధమే యని సమాధానముచెప్పి యాతని గర్వ భంగము చేసె ననియు, మఱియొకకథ చెప్పుదురు. కొంచెము మంచి గ్రంథమును రచించిన కవికెల్ల నతని యిష్టదేవతయో సరస్వతియో వచ్చి గ్రంథరచనము చేసి పెట్టినట్లుగా మనలో జెప్పుకొనెడు వాడుక ప్రకారముగా రామభద్రకవికిని రాజువొద్ద దా నాఱునెలలలో గ్రంథమును జేసి తెచ్చెదనని ప్రతిజ్ఞనుపట్టి తేలేక పోయినప్పుడు మితిపెట్టిన కడపటి దినమురాత్రి యాతని యిష్టదైవమయిన శ్రీరామమూర్తియే రామాభ్యుదయమును జేసిపెట్టి కవియొక్క మానము కాపాడెనని జనప్రతీతి యొకటికలదు. సకలకథాసారసంగ్రహమునందున్న రీతి పద్యములలో ననేకము లీరామాభ్యుదయము నందు గానబడుచున్నవి. వానిలోనొక్కదాని నిందుదాహరించుచున్నాను-


సీ. కానకకన్న సంతానంబుగావున

గానకకన్న సంతానమయ్యె,

నరయ గోత్రనిధానమై తోచుగావున

నరయ గోత్రనిధానమయ్యె నేడు,

ద్విజకులాదరణవర్ధిష్ణుండు గావున

ద్విజకులాదరణవర్ధిష్ణు డయ్యె,

వివిధాగమాంతసంవేద్యుండు గావున

వివిదాగమాంతసంవేద్యు డయ్యె

గటకటా దాశరథి సముత్కటకరీంద్ర

కటకలితదానధారార్ద్రకటకమార్గ

గామి యెట్లుచరించు నుత్కటకరీంద్ర

కటకలితదానధారార్ద్రకటకతటుల.


ఈకవి రేఫ శకటరేఫములభేదమును పాటింపక యతిప్రాసములందు యథేచ్ఛముగా మైత్రి కలుగ జేసినవాడు. ఈతని కవిత్వరీతి దెలుపుట కయి రామాభ్యుదయములోని కొన్ని పద్యములు నిందు వ్రాయుచున్నాను

శా. కామాదు ల్గడు నీమదిం బెనగొనంగా నాదు నీతీరిత
   శ్రీమద్వాక్యము నీకు బథ్య మగునే శ్రీరామభీమాగ్నికీ
   లామేయాంబకరాజి నీతలలు నుగ్గాడంగ నావేళలన్
   నామాట ల్మది నీకు బథ్య మగు నన్నన్ రావణుం డుగ్రుడై. [యుద్ధకాండము]


ఉ. సర్వసురౌఘముల్ నను భుజాబలము ల్విడనాడి కొల్చు టా
   సర్వవిదుండు విష్ణుడు నిజంబుగ నాత డెఱుంగడే మహా
   గర్వితవిష్ణు డొక్కరుడెకా డలబ్రహ్మ యెదిర్చె నేని నే
   నోర్వక యుగ్రబాణముల కొక్కట నాహుతి చేసి వ్రేల్చెదన్. [యుద్ధకాండము]



55. అందుగుల వెంకయ్య

ఇతడు నియోగిబ్రాహ్మణుడు; అందుగుల సూరన్నకొమారుడు. ఈకవి కృష్ణదేవరాయల యల్లు డయిన రామరాజు తమ్ముడగు తిరుమలదేవరాయని మనుమని మనుమ డగు కోదండరామరాజు కాలములోనుండి యాతనిపేర రామరాజీయ మను నామాంతరముగల నరపతివిజయమను గ్రంథమును జేసెను. ఈగ్రంథమునందు రామరాజు పూర్వులయిన నరపతులచరిత్రమును విశేషముగా రామరాజుయొక్క చరిత్రమును జెప్పబడియున్నది. రామరాజు 1568 వ సంవత్సరమున తాళికోట యుద్ధములో మహమ్మదీయులచేత జంపబడెను. తదనంతరము మూడుతరములు గడచిన తరువాత నీగ్రంథము రచియింపబడిన దగుటచేత, ఇది 1650 వ సంవత్సరప్రాంతమున రచియింపబడినట్టు చెప్పవచ్చును. రామరాజు గుత్తి, పెనుగొండ, గండికోట, కందమాలు, ఆదవేని మొదలయిన ప్రదేశములు గెలిచిన ట్లీక్రిందిపద్యమున జెప్పబడినది.

గీ. సకలవిభు తిమ్మరాజుసేనలను ద్రుంచి
   గుత్తి పెనుగొండ మఱిగండికోట కంద
   నూలుపుర మాదవే నవలీల గెలిచి
   తొలుదొలుత రామనృపతి దోర్బలము మెఱసి.

ఈపుస్తకమునం దీరామరాజు నిజామువలన నహమదాబాదు గొనుట మొదలయిన మహమ్మదీయులతోడి యుద్ధములు కొన్ని వర్ణింపబడినవి. ఈరామరాజు పేరునకు సదాశివదేవరాయని మంత్రియని వ్యవహరింపబడినను, సింహాసనమునకు వచ్చినప్పుడు సదాశివరాయలు బాలు డగుటచేతను కర్ణాటకరాజ్యము నచ్యుతదేవరాయల యనంతరమున నాక్రమించుకొన్న సకలము తిమ్మరాజును బాఱదోలి సదాశివదేవరాయల రాజ్యమును స్థాపించినవా డగుటచేతను క్రీస్తుశకము 1542 వ సంవత్సరము మొదలుకొని 1564 వ సంవత్సరము వఱకును నితడే రాజ్యపరిపాలనము చేసెను. ఇతడు సలకము తిమ్మయను గెలిచిన కథను సూంచిచు నితనిప్రతాపము నరపతివిజయమునం దీక్రిందిరీతిని వర్ణింపబడినది.


చ. ఎలమిని రామరాజవసుధేశుప్రతాప మవార్యమై మహిన్
   జెలువుగ నిండబర్విశశిశేఖరదివ్యమహాశితాశుగ
   జ్వలనశిఖాసముత్కరముచందము నందమునొందె నెంతయున్
   సకలయ తిమ్మయప్రముఖశత్రుపురంబుల నెల్ల నారయన్.


ఈరామరాజుతండ్రియైన శ్రీరంగరాజు కృష్ణదేవరాయల తండ్రియైన నృసింహరాజునకు కర్ణాటకరాజ్యమును నిలుపుటలో సహాయుడుగా నుండినట్లు కానబడుచున్నది. ఈశ్రీరంగరాజుయొక్క శౌర్యము నరపతివిజయములో నీక్రింది పద్యమున వర్ణింపబడినది.

సీ. కడువిజాపురవరకామినీ గర్భముల్ భేదించు నెవ్వనిభేరిరవము
   దామిడి బోయి నిజాముపట్టణముల ధూళిగాజేయు నేదొరబలంబు
   గోలకొండవజీర్ల కోటులకాయముల్ చించు నేరాజేంద్రుచేతికత్తి
   సకల భూపాలకాస్థానసన్నుతి గాంచి వెలయు నేశూరునివిజయలక్ష్మీ
   యతడు కేవలనృపతియే యఘవిదూర
   చర్యు డాశ్రితరక్షావిచక్షణుండు
   జీర్ణ కర్ణాటభూపునర్జీవనుండు
   రమ్యగుణశాలి శ్రీరంగరాయమౌళి.

ఈనరపతివిజయము కవిత్వముకంటె జరిత్రమును జెప్పుటయం దెక్కువ ప్రసిద్ధమైనదైనను, కవిత్వముకూడ రసహీన మయినదికాదు. కవిత్వరీతిని దెలుపుట కయి రామరాజీయములోని రెండు పద్యముల నిం దుదాహరించుచున్నాను.


ఉ. ఇమ్మహిసోమదేవమనుజేంద్రుప్రతాపము నిండి దిక్కులం
   బమ్మిన జూతపోతనవపల్లవబింబఫలారుణాంబుజా
   తమ్ము లటంచు గోకిలకదంబము కీరచయంబు చంచరీ
   కమ్ములు క్రమ్ముచుండు నొడికంబుగ భ్రాంతివహించి పల్మఱున్.


చ. అతివిభవంబునన్ దితిసుతాహితరాజు మహాపరాక్రమో
   న్నతి మృగరాజు సోయగమున న్నలరాజు సమస్తధర్మప
   ద్ధతి నలధర్మరాజు పటుధైర్యమునన్ గిరిరాజు వాక్ప్రశ
   స్తత ఫణిరాజు నిర్దళితశాత్రవరా జగుబుక్క రాజిలన్.

44. ఎలకూచి బాలసరస్వతి


ఈకవి పదునేడవశతాబ్దారంభమునం దుండి మహామహోపాధ్యాయ బిరుదము నందినవాడయి పాండిత్యముచేత మిక్కిలి ప్రసిద్ధి కెక్కినవాడు.



క. ఆలోక నుతుడు మొన్నటి
   కీలకసమ నామతంగగిరికడ నొసగెన్
   బాలసరస్వతులకు నత
   డోలి దెనుగూటీక దాని కొప్పుగ జేసెన్.


అని యప్పకవి చెప్పుటనుబట్టి యిత డాంధ్రశబ్దచింతామణికి తెనుగుటీకను 1608 వ సంవత్సరమునందు చేసినట్టు కనబడుచున్నది. ఈకవి కట్టకడపట రచించిన రాఘవయాదవ పాండవీయమునందు తాను చేసినగ్రంథములనుగూర్చియు తన్నుగూర్చియు నిట్లు చెప్పుకొను చున్నాడు.



సీ. కవిసమీహితరంగ కౌముదీనామనాటకవిధానప్రతిష్ఠాఘనుండ
   సారసారస్యసచ్చంద్రికాపరిణయప్రముఖశతాగ్రప్రబంధకర్త
   నంధ్రచింతామణివ్యాఖ్యానభాషావివరణాదిబహుతంత్రకరణచణుడ
   వేదశాస్త్రపురాణవివిధసంగీతసాహిత్యాదివిద్యోసబృంహణుండ


   ననఘకౌండిన్యగోత్రుడ హరిపదాబ్జ
   భక్తిశీలుడ నెలకూచి భైరవార్య
   కృష్ణదేవతనూజుడ నేవిచిత్ర
   కావ్య మొక్కటి నిర్మింపగా దొడంగ.


శా. మెండై నట్టి విచిత్రవైఖరులచే మీ దౌమహాకావ్యముల్
   దండిం దొల్లియె చేసి రాదిములు తత్కావ్యాధికశ్లాఘమై

   నుండ న్రాఘవకృష్ణపాండవకథాయుక్తప్రబంధంబు వా
   క్పాండిత్యం బలరార శ్లేషరచనైకప్రౌడి నే జేసెదన్.

ఇతడు రచియించిన యీరాఘవయాదవపాండవీయము మూడర్థములు గలది. ఇట్లు త్ర్యర్థికావ్యములను రచియించినవారిలో నితడే మొదటివాడు. పూర్వోదాహృతమయినసీసపద్యమువలన నితడు రంగకౌముదియనునాటకమును, చంద్రికాపరిణయమను ప్రబంధమును, ఆంధ్రశబ్దచింతామణి వ్యాఖ్యానము, భాషావివరణము నను లక్షణగ్రంథములను రాఘవయాదవపాండవీయ మనుత్ర్యర్థికావ్యమును రచియించినట్టు కనబడుచున్నది. ఇత డాంధ్రశబ్దచింతామణికి వ్యాఖ్యానము మాత్రమే చేసినట్టు పయిపద్యమున జెప్పబడినను మూలగ్రంథమునుగూడ నితడే చేసి గౌరవము కలుగుటకయి దానికర్తృత్వమును నన్నయభట్టున కారోపణచేసినట్లనేక హేతువులచేత నిశ్చయింప దగియున్నది. ఈవిషయమునుగూర్చి నన్నయభట్టారకునిచరిత్రమునందు గొంత వివరముగా వ్రాసి యున్నాను. నన్నయభట్టునకు శబ్దశాసను డన్నబిరు దీశబ్దశాస్త్ర నిర్మాణముచేత గలిగినదని కొందఱు భ్రమపడుచున్నారుగాని యది సరి కాదు. నన్నయభట్టారకుడు మొట్టమొదట లక్షణప్రాయమైన సత్కావ్యమును రచియించి యితరకవులకు కావ్యరచనకు దారిచూపుటచేత నాతనికి వాగనుశాసను డన్న బిరుదము వచ్చినదేకాని వ్యాకరణనిర్మాణముచేత రాలేదు.

"భట్టార బాలసరస్వతికవి మహోపాధ్యాయుడు" తానురచియించిన చంద్రికాపరిణయమును పర్తియాల జమీన్ దారుడగు జూపల్లి వేంకటాద్రి కంకితముచేసెను. ఈపర్తియాల బెజవాడకు రెండామడల దూరమున నిజామురాష్ట్రములో నున్నది. ఈకవిని కాకునూర్యప్పకవి చూచియుండవచ్చును. చంద్రికాపరిణయము కృతినాయకునితండ్రి. జూపల్లి లింగన్న. ఈలింగన్నను రంగరాజు లింగన్నగూఢముగా దిట్టిన యీక్రిందిచాటుపద్యము నప్పకవి యుదాహరించియున్నాడు-



క. రవికోటిధామమయమై
   నవకాంచనయుతము నగుచు నానాటి కొగిన్
   భువిని శివాన్విత మగు నీ
   భవనము జూపల్లి లింగ భవగుణసంగా.

చంద్రికాపరిణయమునందు కాశిరాజుకూతురైన చంద్రికను భీముడు వివాహమాడినకథ వర్ణింపబడినది. ఇతడు పదునేడవశతాబ్దారంభమునుండి 1630-40 సంవత్సరములవఱకును పండితకవిగా పేరుపడి యుండవచ్చును. ఈతని రెండు తెలుగుకావ్యములనుండియు రెండేసిపద్యముల నిం దుదాహరించుచున్నాను.


                చంద్రికాపరిణయము

ఉ. జంగమరోహణాద్రిసదృశంబులు తత్పురి గల్గుభద్రపా
   రంగవరేణ్యము ల్పయికి హస్తము లించుకసాచి యవ్వియ
   ద్గాంగఝురంబు పీల్చి మరి తద్వమధుప్రకరంబు దప్పిసా
   యంగ నొసంగు రంగుగ నిజాఖ్యవహించినచాతకాలికిన్.


ఉ. అంతట రుక్మబాహువసుధాధిపనందన యొక్కనాడు శు
   ద్ధాంతగృహంబు వెల్వడివిహారగతిం జనుదెంచె నెచ్చెలుల్
   చెంతల గొల్వ జంచదళిశింజితరంజితకుంజమంజుల
   ప్రాంతగిళత్ఫలానవరతాంగజఘోటికి బుష్పవాటికిన్.


                 రాఘవ యాదవ పాండవీయము

ఉ. బోరన సద్దునంగడచి పో నెడయీక చరించుమంచు న
   వ్వారిధిగా దలంచి పురివాడలకుం దిగబోలు గేహసం
   స్కారకధూపధూమముమిషంబున మబ్బు దివాంతవేళల
   న్వారవధూటు లందు గలవాలు మెఱుంగులువో గణింపగన్.

4. ధూర్జటి కవి

ఇతడు పాకనాటి యారువేల నియోగిబ్రాహ్మణుడు; భరద్వాజగోత్రుడు; ఆపస్తంబసూత్రుడు; కాళహస్తిపుర నిలయుడు; శివభక్తుడు. ఈతడు కృష్ణదేవరాయలకాలములో నున్నందున దాదాపుగా 1520 - 30 వ సంవత్సర ప్రాంతములం దున్నవాడని చెప్పవచ్చును. ఇతడు కాళహస్తిమహాత్మ్యమను నాలుగాశ్వాసములుగల పుస్తకమును, కాళహస్తీశ్వర శతకమును రచించి కాళహస్తీశ్వరున కంకితముచేసెను. ఈయన కవనము సలక్షణ మయి మిక్కిలి మధురముగా నుండును. ఈతని కవిత్వ మాధుర్యమున కాశ్చర్యపడి కృష్ణదేవరాయ లొకనాడు సభలో గూరుచుండి తన యాస్థానకవులకు చ. స్తుతమతి యైనయంధ్రకవి ధూర్జటిపల్కుల కేల కల్గెనో

యతులిత మాధురీమహిమ-


అని సమస్య యిచ్చినట్లును వారిలో నొక రీక్రిందిరీతిని సమస్యా పూరణము చేసినట్లును చెప్పుచున్నారు:


చ. స్తుతమతి యైనయంధ్రకవిధూర్జటిపల్కుల కేల గల్గెనో

యతులిత మాధురీమహిమ? హా తెలిసెస్ భువనైకమోహనో

ద్ధత సుకుమారవార వనితాజవతా ఘనతాపహారి సం

తత మదురాధరోదితసుధారసధారలు గ్రోలుటంజుమీ.


పయిపద్యమునుబట్టి చూడగా ధూర్జటికవి సంతత వేశ్యాప్రియుడయిన రసికపురుషు డయినట్టు కనుపట్టు చున్నాడు. అట్టి యఖండ శివపూజాధురంధరుడైన భక్తాగ్రేసరుని నిట్టి జారత్వదోష మేల విడువకుండెనో యూహింపజాలకున్నాము. మనదేశముయొక్క దౌర్భాగ్యము చేత జిరకాలమునుండి యిచ్చట విశుద్ధచరిత్రము మతమునుండి విడిపోయినది. ఎట్టి దుశ్చరిత్రముగలవా డయినను విభూతి, రుద్రాక్షలు మొదలయిన బాహ్యచిహ్నములను ధరించినమాత్రమున భక్తాగ్రేసరుడుగా బరిగణింపబడుచున్నాడు. అయినను క్రమముగా నిప్పుడిప్పుడు మతమునకు సత్ప్రవర్తన మావశ్యకమన్న సత్యము జనుల మనస్సులలో నాటుకొనుచున్నందున కెంతయు సంతసిల్ల వలసి యున్నది. ఈమహాకవియొక్క కవితాధార తెలియుటకయి కాళహస్తిమహాత్మ్యములోని కొన్ని పద్యముల నిం దుదహరించుచున్నాను:-


చ. అమితము లైనజంతువుల కక్కడ నుత్తమ మధ్య మాధమ

త్వము లరయంగ గాన మపవర్గరమాసతి బెండ్లియాడుచో

సమతయెకాని తత్త్పురముసాటిగ నన్యపురంబు లెన్నగా

సమరు నటన్న హస్తిమశకాంతర మంతియ వాసి చూచినన్. [ఆ.1]

చ. పరిచితబంధనైపుణి నపారకళానుభవప్రసక్తి నా

దరసవివేకసంపద సదాశుకవాక్యసుధానుభూతి మో

హరహితవృత్తి బ్రస్పురదనంగరహస్య విచారబుద్ధి న

ప్పురమున గామినీజనులు పొల్తురు యోగిజనంబుపోలికన్. [ఆ.1]


శా ఆవేళం బురపల్లవప్రకరనేత్రానందబాష్పాంబుధా

రావర్షాగమచంచలాలతిక దుర్వారప్రసూనాస్త్ర తే

జోవైశ్వానరసామిధేని రశనాసూత్రస్థితస్వర్ణ పే

టీవిన్య స్తకపర్ది యొక్క కలకంఠీరత్న మేతెంచుడున్. [ఆ.1]


మ. ప్రణతు ల్చేయుచు గాంచె గుంభజుడు లోసాముద్రతోగూడి ద

క్షిణకైలాసము నంబికాహరకృత శ్రీపాదుకాన్యాసమున్

మణిమంత్రౌషధవాసమున్ భవమహామాయావిపర్యాసమున్

గణనాతీత నటీవిలాసము సమగ్రశ్రీసముల్లాసమున్. [ఆ.1]


చ. పులులు కురంగముల్ కరటిపోతము లేదులు మన్ను బిళ్ళు దు

ప్పులు కణతుల్ కిటుల్ చెవులపోతులు కొర్నవగండ్లు భల్లుకం

బులు చమరీమృగంబు లెనుబోతులు కస్తురిపిల్లు లాదిగా

గల మృగరాజి బెక్కువిహగంబుల గానుక లంపె దండ్రికిన్- [ఆ.3]

వ్రాయుట యుచితముకాదు. అయినను గవిత్వరీతి దెలుపుట కయి కవిచింతామణినుండి రెండుపద్యముల నిందుదాహరించుచున్నాను-


క. ఆది బురాణాగమములు

వేదంబులు నోరగాయవేయక నుడువన్,

నాదేలా కవినరులకు

మేదిని నెవ్వారు సాటి మించినగరిమన్.


శా. ని న్నాడింపగవచ్చు గోపతనయుల్ నెయ్యంబున న్వేదిపె

నున్నా రీకడిగొమ్ము జోగులు కరాళోష్మతులై వచ్చెదల్

వెన్నా మీగడయున్ ఫలం బొసగెదన్ వేగంబెరా రమ్ము మా

యన్నాయంచును వ్రేతపెట్టు హరి యో యమ్మా నగు న్మాటిచె.

                            __________


13. కుమ్మర మొల్ల

రామాయణమును తెనుగున రచియించిన యీమొల్ల ఆతుకూరి కేసనసెట్టి కూతురు. ఈమె తనపుస్తకమున వంశమునుగూర్చి చెప్పుకొనకపోయినను, ఈమె కులాలవ ..... పరంపరగా వాడుకవచ్చుచున్నది. ఈమె నివాసగ్రామము ...... డనియు, ఈమెయు తిక్కన సోమయాజులు భారతమును రచించి నప్పుడు లేఖకుడుగానుండిన కుమ్మరగురునాథుడును సోమయాజుల తండ్రియైన కొమ్మనకు రంగప్ప యనుకుంభకారుని పుత్రివలన జన్మించిరనియు, కొందరు వ్రాసియున్నారుకాని యావ్రాత నిరాధారమయినది. ఈమొల్ల తిక్కనసోమయాజి కాలములోనే యుండిన దయిన పక్షమున, "స్తుతగుణోద్దాము నాచన సోము భీము

నన్యమంజులవాగ్ధుర్యు నన్నపార్యు

రసికు డైనట్టి శ్రీనాథు రంగనాథు"


అని తనరామాయణమందలి కవిస్తుతిలో దిక్కనసోమయాజి కించుమించుగా నిన్నూఱుసంవత్సరముల తరువాత నున్న శ్రీనాథుని స్తుతించుట సంభవింపనేరదు. కాబట్టి మొల్ల శ్రీనాథునికాలమునకు దరువాత నున్నదనుటకు సందేహము లేదు. ఈమె కృష్ణదేవరాయల కాలములోని యల్లసాని పెద్దనాదుల నెవ్వరిని స్తుతియించి యుండక పోవుటచేత మొల్ల యాకాలమున కెంతో తరువాతిది కాదనియు స్పష్టపడుచున్నది. ఈమె కృష్ణదేవరాయలకాలములోనే యున్నట్టు కథలనేకములున్నవి. మొల్ల యాకాలమునందలి కాదని సంశయించుటకు హేతువులేవియు గానరానందునను, ఆకాలపుకవులను స్తుతింపనందునను, ఆమె కృష్ణదేవరాయలకాలమందే యున్నదని నిశ్చయింపవలసి యున్నది. ఇప్పుడున్న తెలుగుగ్రంథములను బట్టిచూడగా, ఆంధ్ర కావ్యములను జేసినస్త్రీలలోనెల్ల నీమెయే ప్రాచీనురాలుగా గానబడు చున్నది. ఈమె తన రామాయణములో,

"... ... ... ...గోప

వరపుశ్రీకంఠమల్లేశువరముచేత నెఱి గవిత్వంబు చెప్పంగ నేర్చినాను"

అని చెప్పుకొనుటచేత నీమె నివాసస్థలము నెల్లూరిమండలము లోని గోపవర మని తెలియవచ్చు చున్నది. ఈమె కవిత్వమునుజూచి తెనాలిరామకృష్ణు డింటిపేరును గూర్చి యడిగి యాక్షేపించిన ట్లొక కథ కలదుగాని యది యిం దుదాహరింపదగినదికాదు. అక్కడక్కడ గొన్నివ్యాకరణదోషము లున్నను మొత్తముమీద నీమెకవిత్వము మిక్కిలి మృదువయి మధుర మయి రసవంతముగా నున్నది. ఈరామా యణమును గొంతకాలముక్రిందటివఱకును వీధిబడులలో బాలురకు పాఠమునుగా జెప్పుచుండిరి. ఇది పురుషులుచెప్పినగ్రంథములలో ననేకములకంటె మనోజ్ఞమై ప్రౌడమై యున్నది. మొల్ల రామాయణము నందలి కొన్నిపద్యముల నిం దుదాహరించుచున్నాను-

ఉ. రాజులు కాంతియందు, రతిరాజులు రూపమునందు వాహినీ

రాజులు దానమందు, మృగరాజులు విక్రమ కేళియందు, గో

రాజులు భోగమందు, దినరాజులు సంతతతేజమందు, రా

రాజులు మానమందు, నగరంబున రాజకుమారు లందఱున్. [బాలకాండ]


చ. సుడిగొని రాముపాదములు సోకినధూళి వహించి రాయి యే

ర్పడ నొక కాంత యయ్యెనట పన్నుగ నీతనిపాదరేణు వి

య్యెడ వడినోడసోక నిది యెట్లగునోయని సంశయాత్ముడై

కడిగె గుహుండు రాముపదకంజయుగంబు భయంబు పెంపునన్. [అయోధా]


చ. చించెదదైత్యసంఘముల జిందఱ వందఱ చేసి బ్రహ్మ బా

ధించెద లోకపాలకుల ద్రెళ్ళగ నేసెద భూతలంబు గ్ర

క్కించెద శైలజాలముల గీ టడగించెద భూమినందనన్

గాంచెద దల్లడిల్లకుము కంజహితాన్వయవార్థిచంద్రమా. [అరణ్యకాం]


ఉ. సాలముపొంత నిల్చి రఘుసత్తము డ మ్మరివోసి శబ్దవి

న్మూలముగాగ వి ల్దివిచి ముష్టియు దృష్టియుగూర్చి గోత్ర భృ

త్కూలము వజ్రపాతహతి గూలువిధంబున గూలనేసె న

వ్వాలి బ్రతాపశాలి మృదువందనశీలి సురాలి మెచ్చగన్. [కిష్కింధాకాం]

21. పొన్నికంటి తెలగన్న

ఈతెలగనార్యు డచ్చతెనుగు గ్రంథములు చేసినవారిలో మొదటివాడు. ఇతడు నియోగిబ్రాహ్మణుడు; ఆపస్తంబసూత్రుడు; భావనార్యుని పుత్రుడు. అచ్చతెనుగునందు గ్రంథములు రచియించుట మిక్కిలి కష్టము. ఈకవికి బూర్వమునం దెవ్వరును శుద్ధాంధ్రభాషలో ప్రబంధములు చేయుటకు ప్రయత్నించినవారైనను లేరు. ఇట్టిగ్రంథరచన కీతడు మొట్టమొదటివాడే యయినను, ఈకవి రచియించిన యయాతి చరిత్రము సర్వవిధములచేతను కూచిమంచి తిమ్మకవి రచియించిన యచ్చతెలుగు పుస్తకములకంటె శ్రేష్ఠతరముగా నున్నదని నాయభిప్రాయము. ఈయనకు బూర్వమునం దుండినకవులు కొందరు తమ కృతులలో నక్కడక్కడ నొక్కొక్క యచ్చతెలుగు పద్యమును వేయుచు వచ్చిరి. అట్టివానిని జూచియే జను లత్యాశ్చర్యపడుచుండిరి. ఈయంశము కృతిపతి యన్నట్లుగా యయాతి చరిత్రముయొక్క పీఠిక యం దీక్రిందిపద్యముతో జెప్పబడినది.-


ఉ. అచ్చ తెనుంగుపద్దె మొక టైనను గబ్బములోన నుండినన్

హెచ్చని యాడు చుందు రదియెన్నుచు బెద్దలు పొత్త మెల్లని

ట్లచ్చ తెనుంగున న్నొడువ నందులచంద మెఱుంగువారు నిన్

మెచ్చరొ యబ్బురం బనరొ మేలనరో కొనియాడరో నినున్.


ఈకవి తనగ్రంథము నమీనుఖానునకు కృతి యిచ్చెను, ఈ యయాతిచరిత్రముగాక యింకొక తెలుగు గ్రంథము మాత్రము మహమ్మదీయప్రభువున కంకితము చేయబడెను. అమీనుఖాను ఇభరాముశాయొద్ద కొలువున్నట్టు యయాతి చరిత్రములోని యీక్రిందిపద్యము వలన దెలియవచ్చు చున్నది. సీ. తెలివి సింగంపుగద్దియలరాతెఱగంటిదొరలెల్ల మోడ్పుచేతులనెకొల్వ

బూనియేబదియాఱుమానిసినెలవులపుడమిఱేండ్లూడిగంబులకుజొరగ

ఠీవి మున్నీటిలో దీవు లన్నియు నేలుమన్నీలు మెట్టదామరల కెరగ

దనతేజు సుడిగట్టువెనుక చీకటి నెల్ల విరియించు తమ్ములవిందుగాగ


వెలయు మలికిభరాముశా గొలిచిమనుచు

కలన దనచెయ్యి మీదుగా గడిమిమెఱసి

మేలుసిరు లందునట్టి యమీనుఖాన

యొడయ డొకనాడు నిండుపేరోలగమున.


ఇబ్రహీమునే మనవారు గ్రంథములలో నిభరామని వాడి యున్నారు. ఈతనిపేరనే కృష్ణామండలములో నిభరామపురమని యొకయూరు కట్టబడినది. ఈతని పూర్ణమైన పేరు ఇబ్రహీమ్ కుతుబ్‌షా. ఇతడు కుతుబ్‌షా వంశీయులయిన గోలకొండనవాబులలో మూడవవాడు. ఈతని తండ్రిపేరు జామ్‌షీద్‌కులికుతుబ్‌షా. ఇతడు క్రీస్తుశకము 1550 వ సంవత్సరము మొదలుకొని 1581 వ సంవత్సరము వఱకును రాజ్యము చేసెను. కాబట్టి గ్రంథకర్త యయిన తెలగనార్యుడును ఈకాలములోనే యున్నట్టు స్పష్టమగుచున్నది. యయాతి చరిత్రములోని యీక్రింది పద్యములో నమీనుఖానుని కొడుకయిన ఫాజిలఖాన్ విజయనగరపురాజైన శ్రీరంగరాయని గోలకొండకు దీసికొనివచ్చి మైత్రిచేసినట్టు చెప్పబడి యున్నది.


చ. కని తను రాజు లెన్నుకొనగా బెనుపౌజులతో సిరంగరా

యనికడ కేగి మాటలనె యాయన దేఱిచి తెచ్చి మల్కకున్

మనుకువ నంటుచేసి యొరిమం దగ మెచ్చులుగొన్నమేటి నే

మని పొగడంగవచ్చు నవునౌ నిక ఫాజిలఖానరాయనిన్.


ఇందువల్ల శ్రీరంగరాయని రాజ్యకాలములో యయాతిచరిత్రము రచియింపబడినట్టు స్పష్టమగుచున్నది. తిరుమలదేవరాయని పుత్రుడైన














6ష్ శ్రీరంగరాయడు క్రీస్తుశకము 1574 వ సంవత్సరము మొదలుకొని 1585 వ సంవత్సరమువఱకును రాజ్యము చేసెనట్టు కానబడుచున్నది. శ్రీరంగరాయలు రాజ్యమునకు వచ్చినతరువాతను, ఇబ్రహీమ్‌షా మరణము పొందకమునుపును, యయాతిచరిత్రము రచియింపబడి యున్నందున, 1574 వ సంవత్సరమునకును 1581 వ సంవత్సరమునకును మధ్యకాలమునందు యయాతిచరిత్రము రచియింపబడినట్టు నిశ్చయముగా దెలియవచ్చుచున్నది. ఈ కవియొక్క శైలి మొదలైనవి మిక్కిలి చక్కగా నున్నవని యీ వఱకే చెప్పియున్నాను. శైలి తెలియుటకయి యయాతిచరిత్రములోని రెండు పద్యముల నిందుదాహరించుచున్నాను.


ఉ. పిన్నవుగాన నీవు కడుబ్రేముడి ముంగిటిలోన దిమ్మరన్

నిన్నబలెం దలంపబడు నీ విటనిల్చిన పెక్కులేండ్లు మా

కన్నును వాచు నీ మొగము గానక యెప్పుడు జూడ కున్న నా

యన్న యిదేటి కీతమక మారసిచూచిన వింతవాడవే- [ఆ.3]


ఉ. తొంగలిపువ్వుదేనియల దూకొని మత్తలి తుమ్మెదల్ పయిన్

బొంగుచు వ్రాల నొ ప్పెనగ బూచినపొన్న గడంగికాంచి మున్

మ్రింగినయావిసంబు వెస మీదికి బిచ్చిలు వేడికంటియా

జంగ మటంచు మ్రొక్కె నొకచాన నెలంతలు చూచి నవ్వగన్- [ఆ.4]

39. సవరము చిననారాయణనాయకుడు


ఈకవి కువలయాశ్వచరిత్ర మనెడి యైదాశ్వాసముల ప్రబంధమును రచియించి, తిమ్మనరపాలపుత్రుడయిన నారాయణభూపాలుని కంకితము చేసెను. ఈకవి తాను క్షత్రియుడ ననియు, రాయభూపాలుని పుత్రుడననియు చెప్పికొనియున్నాడు. ఈతడు రాయభూపాలునకు దిరుమలాంబ వలన గలిగిన ట్లీక్రింది పద్యమువలన దెలియవచ్చుచున్నది.-


మ. అత డాతిమ్మమయందు వేంకటనృపాధ్యక్షున్ రిపుచ్ఛేదనో
    ద్ధతు రంగాధిపు దిర్మలాంబవలనన్ ధర్మాత్ము గోపాలు ను
    న్నతకీర్తిం బిననారనాఖ్య దగు నన్నున్ గస్తురీంద్రున్ సమం
    చితకీర్తిన్ రఘునాథ దిమ్మవిభు గాంచెన్ నజ్జనాధారులన్.

కృతిపతి యైన నారాయణభూపాలుడు శ్రీరంగరాజ వేంకటపతిరాయలకు సహాయు డయియుండినట్లు చెప్పబడినందున గవి 1580 వ సంవత్సరప్రాంతములయం దుండినట్లు కానవచ్చుచున్నాడు. మఱియు గృతినాయకుడైన నారనరనాధుడు మట్ల యనంతభూపాలునికాలములో నుండిన ట్లీక్రింది పద్యమునందు జెప్పబడినందునను, కవి పదునాఱవశతాబ్దాంతమునం దుండినట్లు నిర్ధారణము చేయవచ్చును-


సీ. తనమాట చెంజికా తంజాపురీ మధురాధినాథులకు నెయ్యంబు నెఱప
   దనసిరి గోలకొండనరేంద్రముఖధరాధవపద్మబంధు లౌదల వహింప
   దనకీర్తిమట్లనంతనృపాలముఖ్యగోత్రామరేంద్రులు కొనియాడికొనగ
   దనదానగుణముగోదావరీతీరభూనిర్జరేశ్వరులు వర్ణించుకొనగ


   వెలయు వేదండగండనిర్గళదవర్గ
   ళమదధారాధునీనాధకుముదబంధు
   కార్యకృడ్డిండిమారావధుర్యసైన్యు
   డతడు ప్రభుమాత్రు డే నారనాధి నేత.

ఈకవి కాశ్యపగోత్రుడు; శఠగోపతాపసేంద్ర శిష్యుడు. ఈతని కవిత్వము సలక్షణమయి వినసొంపుగా నుండును. ఈతని కువలయాశ్వచరిత్రములోని కొన్నిపద్యముల నిందుదాహరించుచున్నాను.


చ. మిటిమిటి యెండవేడి బలిమిం దెలిదమ్ముల ఱేకుసందులం
   జిటుకుమనంగ గూడి నివసించి తదగ్రమరంద మప్పట
   ప్పటికిని మూతిముట్టి పయిపై నది చల్లబడంగ బ్రొద్దుగ్రుం
   కుట గని యంతటం బొదలు గోడెమిటారపు దేటు లత్తఱిన్. [ఆ.1]


చ. మునివనితల్ శచీముఖతమోనిభవేణులకుం బతివ్రతా
   జనతతి దెల్పుచో బరవిచారముగా గను వేల్పుటొజ్జజ
   వ్వని మొగ మవ్వలం జొనుప వారలు నవ్వుదు రామె సిగ్గుపెం
   పున దలవంచు జందురుడు పొంగగ నయ్యయియాగ వేళలన్. [ఆ.2]


చ. తలపున నెంత మోహపరితాపముగల్గిన దాచుకొందురో
   యలయిక లేక నీకరణి నంగడిబెట్టుదురో వధూటికల్
   పలుకవు నిన్నునంటికులభామల గానమె వారి కాత్మనా
   థులపయి బాళిలేదొ తమిదొట్టినపట్టున మట్టు పెట్టరో. [ఆ.3]


మ.అత డచ్చో దురగంబు నెక్కి హృదయాబ్జాపూర్ణ మోదార్ణ వాం
   చితుడై నారల వెన్క నుంచుకొని యక్షీణైక్యమాణిక్యదీ
   ధితిజాతామృతరుగ్వితాన మగుదై తేయాధినాధాయతా
   యతనం బల్లవ నిర్గమించి పురబాహ్యక్షోణి కేతెంచుచున్. [ఆ.4]


చ. వెలుపలిరచ్చ నొక్కయెడ వేలుపుసానికి వన్నెకానికిన్
   గలహము కల్గెనేని గుఱికానితనంబున వచ్చి రోసపుం
   బలుకుల వాదు రేచి సిగపట్లకు డగ్గఱజేసి క్రొవ్వునం
   గలకల నవ్వువాడు చవుకట్లసియాడ రుమాలువీడగన్. [ఆ.5]

త్యంతసమంతవిస్ఫుర దుదంత పరంతపకాంతిసంతతి

క్రాంతదురంతకుంతరతికాంతము పొల్చె వసంత మెంతయున్. [ఆ.3]


ఉ. తత్తఱపాటుతోడ గనుదమ్ములడాలు దిగంతరంబులన్

జిత్తరు నింప లే బయిటచేల కుచంబులపొంత జాఱ నా

బిత్తరి మ్రానుపాటొదవ బిమ్మటితో నొకకొంత గొంకి లో

జిత్తము మట్టుపెట్టుకొని చేరి సహోదరుదండ నిల్వగన్. [ఆ.4]


ఉ. ధరణితలేంద్రనందనవిధంబున గనుంగొన గోరి మున్ను కి

న్నరవరు డిచ్చినట్టి భువనస్తుతమైనయదృశ్యవిద్య న

య్యిరువురు గుప్తమూర్తు లయి యిందుసహోదరమందిరంబునన్

దరలక యుండి రట్టియెడ దన్వియు జేరగ వచ్చి యచ్చటన్. [ఆ.5]


34. చరిగొండ ధర్మన్న


ఈకవి నియోగిబ్రాహ్మణుడు; ఆపస్తంబసూత్రుడు; కౌండిన్య గోత్రుడు; తిమ్మయపుత్రుడు. ఇతడు చిత్రభారత మనెడి యెనిమిదాశ్వాసముల గ్రంథమును జేసి దాని నిమ్మలపల్లి పెద్దనామాత్యున కంకితము చేసెను. చిత్రభారతమునందు కవి తన్ను గూర్చి యిట్లు చెప్పుకొన్నాడు -


సీ. కౌండిన్యగోత్రదుగ్ధసముద్రచంద్రు నాపస్తంబసూత్రశోభనగరిష్ఠు

సర్వవిద్యాభిజ్ఞ జరికొండతిమ్మనామాత్యాగ్రణికి మాదమకునుగూర్మి

నందను నతిశాంతు నారాయణధ్యానతత్వజ్ఞ శ్రీరంగధామసదృశ

భట్టపరాశరప్రభురంగగురుపాదనీరేజబంభరు నిర్మలాత్ము ధర్మనాహ్వయు సత్కవితాధురీణు

దాంతు శతలేఖినీసురత్రాణబిరుద

కలితు నను వేడ్క బిలిపించి కరుణమీఱ

దేనియలుగుల్క నిట్లని యానతిచ్చె.


మ. శతలేఖిన్యవధానపద్యరచనాసంధాసురత్రాణచి

హ్నితనామా చరికొండధర్మసుకవీ నీవాగ్విలాసంబు లా

శితికంఠోజ్జ్వలజూటకోటరకుటీశీతాంశు రేఖాసుధా

న్వితగంగాకనకాబ్జనిర్భర రసావిర్భూతమాధుర్యముల్.


గీ. కావున విచిత్రగతి నలంకారసరణి

మీఱ రసములు చిప్పిల మెప్పు లొసగ

దెనుగు గావింపు నాపేర ననఘసుకవి

ధీరు లరుదందగా జిత్రభారతంబు.


పై పద్యములనుబట్టి వైష్ణవభక్తుడనియు, శతలేఖినీసురత్రాణబిరుదము గలవాడై శతలేఖిన్యవధాన పద్యరచనయందు సమర్థు డనియు, తెలియవచ్చుచున్నది. కృతిపతియైన పెద్దనమంత్రి మాదనకుమారుడు; నియోగిబ్రాహ్మణుడు; కాశ్యపగోత్రుడు. అతడు మానభూనాధుని మంత్రియైన ట్లీక్రిందిపద్యములలో జెప్పబడియున్నది-


సీ. అనువత్సరరీబుబ్రాహ్మణులకు గోసహస్రము లిచ్చు నృగనరేశ్వరునిరీతి

కంధులనెనయు పాకాలచెర్వాదిగాదగు చెఱువులు నిల్పు సగరుకరణి

దీవ్యత్ప్రతాపుడై దిగ్విజయంబు గావించు మాంధాతృభూవిభునిలీల

దేవభూదేవతార్థిశ్రేణి కగ్రహారము లిచ్చుభార్గవరాముపగిది

నిందు శేఖరపాదారనిందయుగళ

భావనాపరు డంగనాపంచబాణు

డతులధైర్యాభిభూతహిమాచలుండు

మానభూనాథ చిత్తాబ్జభాను డతడు. శా. ఆరాజేంద్రశిఖావతంసనిజబాహాయుక్తవిశ్వంభరా

ధౌరేయుండు విరోధిమంత్రిముఖముద్రాదక్షు డుద్యద్దయా

పారీణుండు పటీరతారకసుధాపాణింధమశ్రీయశో

హారుం డిన్ములపల్లి మాదవిభు పెద్దామాత్యు డుల్లాసియై.


ఈమానభూనాథు డెవ్వరో గ్రంథమువలన స్పష్టపడదుగాని యెనిమిదవయాశ్వాసాదియందలి యీక్రింది కృతిపతి సంబోధనపద్యము వలన నతడు శ్రీరంగరాయని రాజ్యకాలములోని యొక మండలేశ్వరుడని యూహింపదగియున్నది-


క. శ్రీరంగరాజసేవా | పారంగతహృదయ ! కమలభవ వంశపయ:

పారావార సుధాకర ! మారసమానావతార ! మాదయపెద్దా !


మొదటి శ్రీరంగరాజు విజయనగరసంస్థానమును 1574 వ సంవత్సరము మొదలుకొని 1585 వ సంవత్సరము వఱకును పాలించెను. రెండవ శ్రీరంగరాజు 1614 వ సంవత్సరమునకు తరువాత రాజ్యమునకు వచ్చెను. ఈకవి యీ యిరువురు రాజులలో నొకరికాలము నందుండినందున, పదునాఱవశతాబ్దముయొక్క యంతమునందో పదునేడవశతాబ్దముయొక్క యాదియందో యుండి యుండుటకు సందేహములేదు. ఇదిగాక కవియొక్క కాలమును నిర్ణయించుటకు గ్రంథమునందే యింకొక యాధారము కనబడుచున్నది. కృతినాయకునివంశమును వర్ణించుచు కందాళ అప్పలాచార్యులు కృతిపతియొక్క తండ్రికిని పెదతండ్రికిని గురువైన ట్లీక్రిందిపద్యములో జెప్పియున్నాడు-


శా. వందారువ్రజదోష మేఘపవనున్ వారాశిగంభీరు నా

నందాత్మున్ హరిపాదభక్తు నిఖిలామ్నాయజ్ఞ విశ్వంభరా

మందారక్షితిజాతమున్ నిగమసన్మార్గప్రతిష్ఠాపరున్

గందాళప్పగురున్ వివేకనిధి లోకఖ్యాతు వర్ణించుచున్.

క. ఆదేశికపదకమలము
లాదరమున హృదయవీధి ననవరతంబున్
మోదమున నిలిపి శ్రీలల
నాధవుని గొలుతురు నారనయు మాదనయున్.

ఈపద్యములనుబట్టి యీచిత్రభారతకృతిపతియు పాండురంగమాహాత్మ్య కృతిపతి కాలములోనివా డయిన ట్లేకగురుశిష్యత్వము వలన దేటపడుచున్నందున, ఈధర్మకవి యించుమించుగా తెలాలిరామకృష్ణుని కాలపువాడే. కందాళ అప్పలాచార్యులుగారు చిత్రభారత కృతిపతితండ్రికి గురువై నందున, ధర్మకవి రామకృష్ణునికి గొన్ని సంవత్సరములుతరువాత నుండిన నుండవచ్చును. చిత్రభారతకవిత్వ మనర్గళ మయిన ధారకలదయి సలక్షణముగా నున్నది. ఈకవియొక్క చరిత్రమునుగూర్చి యిప్పుడు చెప్పినదానికంటె నధిక మేమియు దెలియరానందున, చిత్రభారతమునుండి కొన్నిపద్యముల నుదాహరించుటతోనే తృప్తినొందవలసి యున్నది.


చ. అనిమిషనాధు డమ్మునితపోనలకీలల నబ్ధి యింకినన్
దనకు విపక్షుడై యచట దాగిన యాహిమవన్నగాత్మజున్
గినిసి విపక్షు జేయ గమకించి ప్రచేతనునింట నిర్గమం
బనిచెడువిల్లనంగ నపరాశ సురేశ్వరచాప మొప్పెడున్. [ఆ.2]


సీ. ప్రవహించుశృంగారరసపూర మమ్మునిమేనికి జలకంబుగా నొనర్చి
తళతళత్కాంతిచే దనరెడుదరహాసచంద్రి కావితతి వస్త్రముగ నొసగి
మువ్వంపు దేనియల్ చివ్వున నిడువాక్యములు ప్రసూనములుగా బూజచేసి
చొక్కంపునిడువాలు జూపు మెఱుంగులుపొసగనీరాజనంబులు జేసి
యమృతరసములు చిప్పిలునధరబింబ
మదన నై వేద్యముగను నియ్యగ దలంచి

భవ్యలక్ష్మీవిలాసవిభ్రమము లలరు

చక్రధరమూర్తి పురుకుత్సచక్రవర్తి. [ఆ.6]


చ. ఘనములదర్పణంబు లిభకర్ణతలాగ్రము లెండమావు ల

వ్వనధితరంగము ల్సిరులు, వాయువుముందఱ నిడ్డదీపముల్

వనములబుద్బుదంబులు జలంబులపై లిఖియించువర్ణముల్


తనువులు, రాకుమార పరితాపము వల్వదు నీమనంబునన్. [ఆ.7]

చ. సరసుల దేలి పుష్పవనసంతతిపై గడువ్రాలి సుప్తబం

భరముల దోలి చారుశుకపంక్తుల నేలి ప్రసూనగంధ మా

దరమున గ్రోలి పుష్పితలతాతరు లెక్కుచు పోలి మెల్లగా


జరగగజొచ్చె దక్షిణపు జల్లనిగాలి వయాళిపెంపునన్. [ఆ.8]

                        __________

24. రామరాజు రంగప్పరాజు.

ఈక్షత్రియకవి సాంబోపాఖ్యాన మనెడి యైదాశ్వాసముల ప్రబంధమును రచించి శ్రీరంగనాయకున కంకితము చేసెను. ఈకవి కృష్ణదేవరాయనియల్లు డైన రామరాజునకు బెదతండ్రికొడుకు కోనేటి తిమ్మరాజున కాశ్రితుడై యుండినవాడు. కాబట్టి కవి 1550 వ సంవత్సరప్రాంతములం దుండినవా డని నిశ్చయముగా జెప్పవచ్చును. కోనేటితిమ్మరాజునకును రామరాజునకును తాత యగు నార్వీటిరామరాజును, కృష్ణదేవరాయనియల్లు డగురామరాజును, కవి తనసాంబోపాఖ్యానమునం దిట్లు వర్ణించియున్నాడుఉ. పోరుల నారువీటిపురబుక్కయరామనృపాలు డాగ్రహో

దారత వాలు పూనిన సదాగతికంపితజీర్ణ వర్ణ లీ

లారభటిన్ విరోధిమహిళాంగవిభూషణరాజీరాలు దై

వారు బ్రతాపవల్లవశుభప్రభ వర్ధిలు గీర్తిపుష్పముల్


మ. దివిజేంద్రాభుడు కృష్ణరాయధరణీదేవేంద్రుజామాత శ్రీ

ధవపాదాంబుజబంభరం బమరు మేధా వేధ రామప్ప శా

త్రవకంఠాంతరరక్తశీకరసమిద్ధారోర్మినిర్ధౌతఖ

డ్గవనీకీర్తిలతాంతగంధిలహరిత్కాంతాకచాభోగు డై


క్షత్రియవంశజు డైన యీకవి యాపస్తంబసూత్రుడు; ఆత్రేయ గోత్రుడు; తిరుమల శ్రీనివాసాచార్యశిష్యుడు. ఈతనిది సలక్షణమై నిరర్గళధార గల మంచికవిత్వము. కవనరీతి తెలియుట కయి సాంబోపాఖ్యానములోనిపద్యముల గొన్నిటి నిం దుదాహరించుచున్నాను-


చ. పరమజ్ఞానిహృదంతరాళమణిదీపంబుల్ నమస్నాగకి

న్నరనక్తంచరనాక నాయకశిరోనాళీకరాగప్రభాం

కురనీరాజితముల్ నిజాంఘ్రితలముల్ గోపాలబాలుండు ని

ల్పె రటద్గోఖుర ధూలీ ధోరణుల నాబృందావనక్వ్ క్షీనులన్


ల్పె రటద్గోఖురధూళిధోరణుల నాబృందావనక్షోణులన్. [ఆ.1]

ఉ. వల్లవవల్లభుండు చెలువల్జలమాడగ దత్కటీతటీ

పల్లవముల్ హరించి తను బ్రార్థనచేసిన నీక నవ్వు నా

పల్ల తికాలవిత్రమయి పాండవపత్నికి నెట్టు లిచ్చెనో


చుల్లర వెట్టుప్రల్ల దపుజూదరి సిగ్గుపడం బటావళిన్. [ఆ.1]

శా. అనియమంబు నాయమము నాదమ మాశమ మానిరంతర

ధ్యానవిధాన మాబహువిధానబంధవిదగ్ధభావ మా

మానస మెందునున్ జననిమట్టును గుట్టును మౌను లౌననం


గా నత డొప్పు భక్తికలికాకిలికించితబోధమాధురిన్. [ఆ.2] ఉ. సడి గాకుండగ నుగ్రసేననృపు భిక్షావృత్తి బట్టంబునం

దిడి కంసార్జితరత్నకోటులు మహాహేమంబు లాందోళికల్

పడుతు ల్పర్వతసన్నిభేభములు ఝంపాసంపతద్వాహముల్

నడపించెం దనయింటి కీ వెఱుగవే నారాయణుం డుద్ధవా. [ఆ.2]


చ. కళలు భజింప వచ్చు శశికాంతివిధంబున నేగు దెంచె నా

యెలు గుల ఱేనియాజ్ఞ గమలేక్షణుసన్నిధికిన్ సఖీజనా

వళి భజియింప జాంబవతి వజ్రమయాభరణౌఘశింజితం

బులు పదవమ్మ నీ వనుచు బుజ్జవ మారంగ బల్కునట్లుగన్. [ఆ.7]


ఉ. భోజనపాత్ర మొక్కటి యపూర్వము పర్వతధారి కిచ్చెనం

భోజభవప్రసూతి యది భోజనవేళ దలంచుభోజ్యముల్

యోజనసేయజాలు నది యోజనమాత్రవిసారి కాంతివి

భ్రాజితగారుడాశ్మవిసరస్థగితంబు విషాపహారియున్. [ఆ.3]


మ. అమృతస్యందము కందళింప దరహాసాంకూరముల్ లోచనా

గ్రములం దాండవ మాడ జంద్రధరు డాకంజాక్షు నీక్షించి యో

కమలాక్షా పరురీతి నీవు వ్రతదీక్షన్ రూక్షచర్యాసము

ద్వమముం జూపుదు వయ్య యెయ్యడ సుహృద్భావంబె యీ చందముల్. [ఆ.4]


చ. కమలసహస్రము న్నయనకాంతి యొనర్పగ ఫాలబింబముల్

గుముదహితా యుతంబు నొడగూర్పు బెనంగు మృగాక్షిమోముతో

గమలము జంద్రు బోల్చుకవిగాథల కెయ్యదిమేర యుత్తమో

త్తము నధము న్సమాన మన దారదె బుద్ధి యవజ్ఞం చేరదే. [ఆ.4]


చ. అనుచుం బెగ్గిలి కుందునంగనల నయ్యబ్జాక్షి వీక్షించి యో

యనుగున్నె చ్చెలులార మీరలు సరోజాలి న్మనోజాతు గ్రొ

న్ననలం జిల్కల గోకిలప్రతతి నింద ల్సేయగా నేల నా

తనువే నిత్యము ప్రాణ మేమి ధ్రువమే తర్కింపుడీ యీదెసన్. [ఆ.5]

ఉ. గారెలు బూరె లిడ్డెనలు గమ్మనిదోసెలు జక్కిలంబులున్

జారులు గూరలున్ ఫలరసంబులు దేనెలు బానకంబులున్

సారెలు బాయసాన్నములు జక్కెర లప్పడంబులున్

బేరిననేతులుం జెఱకుబిళ్ళలు జల్లనినీరుమజ్జిగల్. [ఆ.1]


ఉ. పాపము చేయవల్దనుచు బల్మఱు బెద్దలు చెప్పిన న్మహా

కోపముమీఱ వారియెడ గుత్తుకబంటివిషంబు గ్రక్కుచున్

బాపము గీప మేడది నెపం బిడి జీవము దాటిపోయి యే

దాపున నెందు బోవునొ నిదాన మెఱుంగ రివేటిబోధనల్. [ఆ.2]


మ. జమువెంటం బురవీధులం జనుచు భాస్వత్పట్టణశ్రీవినో

దము లీక్షింపుచు జూడ జూడ మఱియుం దండోపతండంబులై

భ్రమ కల్పించుపురీవిశేషములకుం బ్రాజ్యాద్భుతానీతుడై

యమునిం గన్గొని పల్కె సంయమి మరందానందసాంద్రోకులన్. [ఆ.3]

                           _________

17. కుమార ధూర్జటి

ఈకవికి నిజ మయినపేరు వేంకటార్యుడు. ఇతడు పాకనాటి నియోగిబ్రాహ్మణుడు, కాళియామాత్యుని పుత్రుడు; ధూర్జటి పౌత్రుడు. ఈకవి యాకువీటిరా జయిన చినవేంకటాద్రియొక్క కోరిక మీద గృష్ణరాయవిజయ మనుపేర కృష్ణదేవరాయల చరిత్రమును శ్రీరామాంకితముగా రచియించెను. ఈతని కవిత్వము మిక్కిలి రసవంతమైనది. ఇతడు కృష్ణరాజవిజయ మనెడి యీనాలుగాశ్వాసముల గ్రంథమును మాత్రమే కాక సావిత్రీచరిత్రము, ఇందుమతీవివాహము మొదలయిన గ్రంథములుకూడ జేసినట్లు తెలియవచ్చుచున్నది. కృష్ణరాజవిజ యమునందలి యీక్రింది కవిస్తుతి పద్యమువలననే యీకవియొక్క ప్రౌఢిమ తేటపడుచున్నది-


సీ. వాక్ఛాసనుం డగువాని నిక్కంబుగా నలబ్రహ్మదేవుడేయని నుతింతు

గుండలీంద్రసమాఖ్య గొమరొందుకవిచంద్రు ననువొంద శేషాహియని తలంతు

శ్రీనాథవిఖ్యాతిజెన్నొందుబుధవర్యు బురుషోత్తముడటంచుబుజ్జగింతు

ధూర్జటిప్రౌడిచే నూర్జితుం డగువాని సాక్షాచ్ఛివుండని సంస్మరింతు

నవని మఱియును వెలసిన యాంధ్రకవుల

సాధునిక పూర్వకవుల యశోధనికుల

సారసాహిత్యసౌహిత్యసరణి వెలయ

వర్ణన వొనర్తు రమణీయవాక్యములను


ఈకవి తన్నుగూర్చి కృష్ణరాజవిజయమునం దీక్రిందిరీతిగా జెప్పుకొన్నాడు-


సీ. నను భరద్వాజగోత్రుని సదాపస్తంబసూత్రుని బాంధవస్తోత్రపాత్రు

బాక నా టార్వేలవంశప్రసిద్ధుని ధూర్జటిపౌత్రు బంధురచరిత్రు

సద్గురుకారుణ్యసంప్రాప్తవిద్యావిహారుని శ్రీకాళహస్తినిలయ

చిత్ప్రసూనాంబికాశ్రీక రానుగ్రహాసాదితకవితారసజ్ఞ హృదయు

సారరచనాధురీణు గుమారధూర్జ

టిప్రధానాగ్రగణ్యు బటీరహీర

మహితసత్కీర్తి గాళియామాత్యపుత్రు

వేంకటార్యుని బిలిపించి వేడ్క ననియె.


క. బాలుడ వయ్యును విద్యా | శీలుడవు గభీరమథురశృంగారకళా

లాలితచాతుర్య కవి | త్వాలోచననిపుణ వేంకటామాత్యమణీ.

ఉ. చిత్రముగాగ బిన్నపుడె చెప్పితివౌ రసము ల్చెలంగ సా

విత్రిచరిత్రమున్ మిగుల వేడుక నిందుమతీవివాహమున్

 స్తోత్ర మొనర్ప నర్హ మగుసూక్తిగతిన్ రచియించితౌ గదా

ధాత్రి బ్రసిద్ధిగాంచితివి ధన్యుడ వౌర కుమారధూర్జటీ.


చ. డెలు గున జెప్ప నేర్చినసుధీజను లెల్ల సెబాసు ధూర్జటీ
 
బళి యన దళ్కువగ బాటిలు తేట తెనుంగుమాటలన్

మెలకువగాంచు బెళ్కుజిగిమించ బ్రబంధములన్ ఘటించితౌ

పలుకులముద్దరాలిమిహిబంగరుటందెరవల్ చెలంగగన్.



క. మాకరుణకు బాత్రుండవు|ప్రాకటగతి బద్యకావ్యఫణితిం జెపుమా

శ్రీకృష్ణరాయచరితము|నీకవితాప్రౌడి సుకవినికరము మెచ్చన్.


శ్రీకృష్ణరాజవిజయములోని యీక్రిందిపద్యమునుబట్టి చూడగా గృష్ణదేవరాయల పట్టాభిషేక మహోత్సవమునాటి కార్వీటి బుక్కరాజు జీవించియున్నట్టే కనబడుచున్నది-



సీ. చక్కెరవిలుకాని చక్కదనముగల్గి చొక్కమౌ నార్వీటి బుక్కరాజు,

సాకల్యముగ గీర్తి సర్వదిక్తటులందు బ్రాకటస్థితిమించు నౌకువారు,

కంటకరాజన్య గర్వంబు లడగించి లీలచే మించునంద్యాలవారు,

ధాటీనిరాఘాట ఘోటీహతవిరోధికోటులై వెలయు వెల్గోటివారు.

చండతరశౌర్యు లగు పెమ్మసానివారు

బూదహళివారు మొదలైనభూమిపతులు

గొలువ పట్టాభిషిక్తుడై చెలువుమీఱె

రమ్యగుణపాళి శ్రీకృష్ణరాయమౌళి.


ఈకవియొక్క తాత కృష్ణదేవరాయని యాస్థానమునం దున్న వాడగుటచేతను కృష్ణరాజవిజయమును జెప్పునప్పటి కితడు బాలుడని చెప్పబడియుండుటచేతను కృష్ణరాజవిజయము 1550 వ సంవత్సర ప్రాంతమునందు రచియింపబడి యుండును. ఈ కవియు 1560 - 70 సంవత్సరముల వఱకు జీవించియుండునని యూహింపదగియున్నది. ఈతని కవిత్వము మృదుమధుర వాక్యరచనాధురీణమయి కర్ణరసాయనముగా నుండును. ఈతని కవనధోరణిని దెలుపుటకు గృష్ణరాయ విజయములోని రెండుమూడు పద్యము లిందుదహరింపబడుచున్నవి-


ఉ. ఠీవిగ నౌకువారును గడిందిరహిన్ వెలుగోటివార లా

రావెలవారు గూడుకొని రాత్రిపగల్ చతురంగసేనతో

నేవగ జూచినన్ దివియ నెంతయు శక్యముగాని దుర్గమా

భూవరమౌళి కాంచి యొకపూటనె తీసెదనంచు నుగ్రుడై.


శా. ఔరా చూచితిగాదె రాయలబలం జౌరౌర యేనుంగు ల

య్యారే యీచతురంగసంఘము లహాహా మన్నెవారల్ బళీ

ధీరుల్ రాజకుమారు లంచు మది నెంతేనద్భుతం బొందుచున్

బోరన్ శక్యమె యీనృపాలమణితో భూరిస్థిరప్రౌడిమన్- [ఆ.3]


మ. చెలువల్ తోడ్కొనిరా మణీఖచితమంజీరధ్వను ల్మించగా

దళుకుంజెక్కు మెఱుంగుటద్దములపై దాటంకరత్నద్యుతుల్

వెలయం దా గజరాజపుత్రి యగుఠీవిం దెల్పుచందాన వ

చ్చె లతాంగీమణి మందమందగతులన్ శృంగార ముప్సొంగగన్- [ఆ.4]

                            ________ 

గలయంబ్రాకుచువచ్చి యన్నెలవునన్ గన్నీటియే ఱడ్డమై నిలుప న్నిల్చె నృసింహభూరమణ మన్నింపంగ బాడింతటన్. [ఆ.2]

ఉ. చందనశైలసానువుల జాల జెలంగుభుజంగబాలికా బృందము శ్రీనృసింహవిభు బేర్కొనిపాడ దదీయగానని ష్యందము లానువేడ్క బెరయంగ గురంగతురంగ మేగిమిన్ మందగతిప్రసంగములు మానవు దక్షిణగంధవాహముల్. [ఆ.5]

                           __________

23. మల్లారెడ్డి

ఇతడు రచియించిన షట్చక్రవర్తులచరిత్ర మను నెనిమిదాశ్వాసముల పురాతనగ్రంథ మొకటి నాయొద్దనున్నది. దీనిని తాలపత్రముల మీద వ్రాసినవా రేహేతువుచేతనో కృత్యాదిపద్యములను వదలివేసి షష్ఠ్యంతములు మొదలుకొని వ్రాసియున్నారు. ఈపుస్తకమునందలి యాశ్వాసాంతగద్య మిట్లున్నది.

"ఇది శ్రీమద్బిక్కనవోలిపట్టణ ప్రసిద్ధ సర స్తటావలంబ సిద్ధరా మేశ్వర వరప్రసాద సమాసాదిత సంస్కృ తాంధ్రభాషాకవి రతాసపోషణ విశేషతా చమత్కార గురుభక్తివిహార రాచుళ్ల గోత్ర పవిత్ర కాచభూపాలపుత్ర బుధవిధేయ మల్లారెడ్డి నామ

ధేయ ప్రణీతంబైన షట్చక్రవర్తి చరిత్రంబను మహాప్రబంధంబు నందు___ఆశ్వాసము."

ఈమల్లారెడ్డి యిభరా మని మనపుస్తకములలో జెప్పబడిన యిబ్రహీము గోలకొండ నవాబుగా నున్నకాలములో నుండి యొకసారి యాతని యాస్థానమునకు దనయాస్థానకవీశ్వరుని తోడగూడ బోయినప్పుడు, చ. బలరిపుభోగ కాచనరపాలునిపెద్దకుమార మల్ల నీ

కలితయశ;ప్రభావములు కన్గొనలే కలకట్టు మన్నెమూ

కలు తల లొల్లరో బిరుదుగద్దియము ల్చదివించుకొందురౌ

కొలది యెఱుంగ జాల కలకుక్కలు చుక్కలజూచి కూయవే.


అను పద్యమును దనకవిచేత చదివించుకొనగా రాజులందఱును గోపించి యుద్ధ సన్నద్ధులయియున్నప్పుడు మల్కిభరాము వారివారించి ప్రశాంతులను జేసెనని యీవఱకే గంగాధర కవి చరిత్రమునందు వ్రాసియున్నాను. దీనినిబట్టి యీకవి యిబ్రహీము కాలములో నున్నట్లు తెలియవచ్చుచున్నది. ఇబ్రహీము క్రీస్తుశకము 1550 వ సంవత్సరము మొదలుకొని 1581 వ సంవత్సరము వఱకును గోలకొండరాజ్యమును పాలించెను. "కుమారమల్ల" యని పయిపద్యములో జెప్పబడి యుండుటచేత మల్లారెడ్డి యిబ్రహీముకాలములో కౌమారదశ యందుండి 1600 వ సంవత్సర ప్రాంతముల వఱకును జీవించియున్న ట్లూహించవలసియున్నది. ఈమల్లారెడ్డి కాపుకులజుడు; కాచరాజపుత్రుడు; గోదావరిమండలములోని బిక్కనవోలుసంస్థానప్రభువు. ఇతడు రాజమహేంద్రవరమును పాలించిన వీరభద్రరెడ్డి మొదలైన రెడ్లసంబంధుడని తోచుచున్నది. ఈతనికవిత్వము రసవంత మయి సలక్షణముగా నున్నది. ఈతని షట్చక్రవర్తిచరిత్రమునుండి కొన్ని పద్యముల నిందుదాహరించుచున్నాను-


సీ. గోపుర గోపుర గోపురప్రతిమంబు

కల్పద్రు కల్పద్రుగౌరవంబు

మానవ మానవ మానవాభిశయంబు

మణిజాల మణిజాలమంజిమంబు

సారంగ సారంగ సారంగనయనంబు

సుమనోబ్జ సుమనోబ్జశోభితంబు బహుధామ బహుధామ బహుధామచిత్రంబు

ఘనసార ఘనసారగంధిలంబు

భవ్యకాసార కాసారబంధురంబు

జవనసైంధవ సైంధవసంకులంబు

బహుళకేతన కేతనభస్థలంబు


నై విజృంభించె సిరి నయోధ్యాపురంబు. [ఆ.1]

ఉ. రాజవు నీవు సద్గతి తెఱంగు లెఱింగి బుధానురాగివై

యాజరుచిం జెలంగి సముదంచితవిష్ణుపదానువర్తి వి

భ్రాజితసత్కళానిధివి రశ్మి యొకానొకవేళ నిండినన్


హా జనపాలకా కువలయం బడలన్ గృశియించు టొప్పునే. [ఆ.3]

చ. అతను వియోగతాపము నిజాంగమునం దగ నిండియుండగా

నతివ సతృష్ణయై నలకథామృత మెంతయు గ్రోలె నందునన్

మిత మెడల న్వెసన్ జ్వరము మించె నటంచును దత్సఖీభిష

గ్వితతులు దానికిం దగుచికిత్సలు చేయ దొడంగి రత్తఱిన్. [ఆ.4]


సీ. గోరక్షణము చేయుశౌరి యుండుట జేసి

గోరక్షణము చేయుకోర్కె మెఱసె

బుధులబ్రోచెడు చతుర్భుజు డుందుటనుజేసి

బుధుల బ్రోచుచునుండు బుద్ధిమించె

సత్యానురక్తు డౌచక్రి యుండుట జేసి

సత్యానురక్తుడై చాల నెలసె

బలభద్రయుతుడు శ్రీపతి యుండుటనుజేసి

బలభద్రయుక్తుడ్తె ప్రజ్ఞ మీఱె

నొడల బురుషోత్తముడు పూనియుంట జేసి

తాను బురుషోత్తముం డన ధాత్రి నొప్పె భవ్యలక్ష్మీవిలాసవిభ్రమము లలరు

చక్రధరమూర్తి పురుకుత్సచక్రవర్తి. [ఆ.6]


చ. ఘనములదర్పణంబు లిభకర్ణతలాగ్రము లెండమావు ల

వ్వనధితరంగము ల్సిరులు, వాయువుముందఱ నిడ్డదీపముల్

వనములబుద్బుదంబులు జలంబులపై లిఖియించువర్ణముల్


తనువులు, రాకుమార పరితాపము వల్వదు నీమనంబునన్. [ఆ.7]

చ. సరసుల దేలి పుష్పవనసంతతిపై గడువ్రాలి సుప్తబం

భరముల దోలి చారుశుకపంక్తుల నేలి ప్రసూనగంధ మా

దరమున గ్రోలి పుష్పితలతాతరు లెక్కుచు పోలి మెల్లగా


జరగగజొచ్చె దక్షిణపు జల్లనిగాలి వయాళిపెంపునన్. [ఆ.8]

                        __________

24. రామరాజు రంగప్పరాజు.

ఈక్షత్రియకవి సాంబోపాఖ్యాన మనెడి యైదాశ్వాసముల ప్రబంధమును రచించి శ్రీరంగనాయకున కంకితము చేసెను. ఈకవి కృష్ణదేవరాయనియల్లు డైన రామరాజునకు బెదతండ్రికొడుకు కోనేటి తిమ్మరాజున కాశ్రితుడై యుండినవాడు. కాబట్టి కవి 1550 వ సంవత్సరప్రాంతములం దుండినవా డని నిశ్చయముగా జెప్పవచ్చును. కోనేటితిమ్మరాజునకును రామరాజునకును తాత యగు నార్వీటిరామరాజును, కృష్ణదేవరాయనియల్లు డగురామరాజును, కవి తనసాంబోపాఖ్యానమునం దిట్లు వర్ణించియున్నాడు

   గలి కేతెంచితి రీప్సితార్థములు వీక న్మీకు నర్పించి మీ
   వలనన్ దీవన లందినన్ భువనము ల్వర్ణింపవే కావునన్. [ఆ.2]


శా. ఉద్వేలప్రళయాబ్ధులో యనగ నత్యుద్రేకమానంబులై
   విద్వద్వర్యుని గుంభ సంభవు మహావిర్భావధైర్యున్ మనం
   బుద్విగ్నంబుగ బట్టి కట్టుటకు నిట్లొక్కుమ్మడిన్‌డాయ భా
   స్వద్విఖ్యాతుల నాత్మసైన్యముల హస్తం బెత్తి మాన్చెన్వడిన్. [ఆ.3]


చ. ఇవిరె గొలంకు లాపగలు నింకుచు గాల్నడ లయ్యె వేండ్రమై
   పవనము వీచె భూజములపత్రము లన్నియు నూడె జీవజం
   తువులు తపించె లోకులకు దోచె విదాహము లక్క డక్కడన్
   దవము జనించె శైలముల దాసె తనంతట మండువేసవిన్. [ఆ.4]


చ. వరద శరణ్య నీవు వనవాసము చేయుచు నేగుదెంచి నా
   చరణము లంటి మ్రొక్కిన బ్రసన్నత గైకొని ధన్యు నిన్ను భూ
   వరు డని యుంటిగాని పరవస్తు వటంచు నెఱుంగనైతి నా
   యెఱుగమి సైపవే తెలియనెవ్వడ నీఘనమాయ నచ్యుతా. [ఆ.5]


48. లింగమగుంట తిమ్మన్న


ఈకవి సులక్షణసార మనుగ్రంథమును రచియించెను. ఇతడు యజ్ఞవల్క్యబ్రాహ్మణుడు; కాశ్యపగోత్రుడు; లక్ష్మయ్యకును తిమ్మాంబకును పుత్రుడు. ఈకవి యించుమించుగా తెనాలిరామకృష్ణ కవితో సమకాలికుడు. ఇతడు తనకు భట్టరు చిక్కాచార్యుడు గురు వైన ట్లీక్రిందిపద్యమున వ్రాసికొని యున్నాడు -


సీ. శ్రీవైష్ణవహితుండ జిక్కయభట్టరుశిష్యుడ గవితావిశేష శేష
   తులితసర్వార్యుపౌత్రుడ లక్ష్మణయకు దిమ్మాంబకు సుతుడ బెద్దనకు మార

 
   నకు రామకవివరునకు ననుజన్ముడ నారామకవి చెప్పినట్టిమహిత
   మత్స్యపురాణ వామనపురాణాది సత్కవితలకెల్ల లేఖకుడ వృద్ధ
   కుండికాతీరలింగమకుంటనామ
   పట్టణస్థితికుడ సౌభాగ్యయుతుడ
   నాదిశాఖాప్రవర్తన నమరువాడ
   గాశ్యపసగోత్రుడను దిమ్మకవిని నేను.

ఇందు జెప్పబడిన భట్టరు చిక్కాచార్యులే తనకు గురువై నట్లు తెనాలి రామకృష్ణకవియు పాండురంగమహాత్మ్యమున నీక్రిందిపద్యమున జెప్పుకొనియున్నాడు.


క. వాక్కాంతాశ్రయభట్టరు | చిక్కాచార్యులమహాత్ముశ్రీగురుమూర్తిన్
   నిక్కపుభక్తి భజించెద | నిక్కావ్యకళాకలాప మీడేఱుటకున్.

రామకృష్ణునితోడి సమకాలీను డగుటచేత లింగమగుంట తిమ్మకవి 1620 వ సంవత్సర ప్రాంతములం దున్నవాడు. ఇతడు వృద్ధదశలో కాకునూరి యప్పకవికాలములో సహిత ముండియుండవచ్చును. ఇతడు బహులక్ష్యలక్షణగ్రంథములను శోధించినవాడు. అప్పకవి యుదాహరించిన పెక్కు పద్యము లీసులక్షణసారమునందును గానబడుచున్నవి. "గడియలోపల మూడుకండ్రికలై త్రాడు ధర గూలదిట్టె మేధావిభట్టు" ఇత్యాదిసీసపద్యములను దానిక్రింద నప్పకవీయములో నుదాహరింపబడిన "సాళువ పెదతిమ్మమహీపాలు" డిత్యాది సమస్త పద్యములును సులక్షణసారమునందు గానవచ్చుటయేకాక శరభాంకుడు పద్యము మొదల చకారమును, 6 వ చోట హకారమును, 11 వ చోట కకారమునుంచి డిల్లీపట్టణమును దిట్టిన చాటుధారయని యీక్రిందిపద్య మొకటి యదికముగా నుదాహరింపబడి యున్నది-


ఉ. చాపముగా నహార్యమును జక్రిని బాణముగాగ నారిగా
   బావదొరం బొనర్చి తలపం ద్రిపురంబుల గాల్పవే మహో

   ద్దీపితతీవ్రకోపమున దేవత లెల్ల నుతింప నాటివిల్
   పాపపుడిల్లిమీద దెగ బాపగదే శరభాంకనిదగమా.

తిమ్మకవి సులక్షణసారమున దన్ను గూర్చియు డనప్రజ్ఞదికమును గూర్చియు నిట్లు చెప్పుచున్నాడు-


క. లక్షణశాస్త్రము లెల్ల బ|రీక్షించుట గొంతకొంత యెఱిగినవాడన్
   లాక్షణికానుగ్రహత సు|లక్షణసారం బొనర్తు లక్ష్యము లమరన్.


గీ. గొంద ఱెంచులక్షణమును గొంద ఱెంచ
   రందఱును నెంచినవికొన్ని యవియు నవి ము
   దొరయగా గూర్చి కవిసమ్మతులను వ్రాయు
   దొకటి కొకటికి సంస్కృతాంధ్రోక్తు లెనయ.


గీ. గ్రంథసామగ్రి గలుగుట బ్రతిపదమున
   కన్నిలక్షణములువ్రాయు దనిన నందు
   గ్రంథవిస్తార మగుగాన గవితసూత్ర
   మెన్నిటను దేలిపడు నన్ని విన్నవింతు.

ఈకవియన్నయయిన రామకవిచేసిన మత్స్యవామపురాణములు నాకు లభింపలేదు. ఈకవిచే నుదాహరింపబడిన తూద్రకరాజచరిత్రము, అనిరుద్ధచరిత్రము, ఆదినారాయణచరిత్రము మొదలయిన తెలుగుకావ్యములుసహిత మిప్పుడు కొన్నిగానరావు. ఇప్పుడు ముద్రితమైయున్న సులక్షణసారమునకును నాయొద్దనున్న యముద్రితపుస్తకమునకును మిక్కిలి వ్యత్యాసము కనబడుచున్నది. కవిసర్పగారుడము, శ్రీధరఛందస్సు, కవిగజాంకుశము, వాదాంగదచూడామణి, ఆంధ్రశబ్దచింతామణి, సర్వలక్షణశిరోమణి, సర్వలక్షణసారసంగ్రహము, గోకర్ణఛందస్సు. ఉత్తమగండఛందస్సు, భీమనఛందస్సు, అధర్వణఛందస్సు, అనంతఛందస్సు, కావ్యచింతామణి, కావ్యాలంకారచూడామణి, ఛందోదర్పణము, ఆంధ్రభాషాభూషణము అను తెనుగులక్షణగ్రంథముల నుండి యీసుల

శా. వీరాలాపము లాడ నేల వినుమీ విశ్వప్రకాశంబుగా

బారావారము గట్టి రాఘవుడు కోపస్ఫూర్తి దీపింపగా

ఘోరాజి న్నినుడాసి లావుకలిమిన్ గోటీరయుక్తంబుగా

గ్రూరాస్త్రంబుల మస్తముల్ దునిమి భక్తుల్పెట్టు భూతాళికిన్. [సుందరకాం]


మ. అనఘుం డుజ్జ్వలచాపదండమున బ్రహ్మాస్త్రంబుసంధించి యొ

య్యన గర్ణాంతముగా గడుం దివిచి ప్రత్యాలీడపాదస్థుడై

దనుజాధీశ్వరుబాహుమధ్యము వడిం దాకంగ లక్ష్యంబుగా

గొని బిట్టేసె నదల్చి తీవ్రతరమౌకోపంబు దీపింపగన్. [యుద్ధకాం]


14. పిడుపర్తి సోమనాధుడు

ఇతడు శైవబ్రాహ్మణుడు; పిడుపర్తి బసవారాధ్యుని పుత్రుడు. ఇతడు పాల్కురికి సోమనాధుడు రచియించిన ద్విపద బసవపురాణమును తెనుగున నేడాశ్వాసముల పద్యకావ్యముగా రచియించెను. పాల్కురికి సోమనాథుడు రచియించిన పండితారాధ్యచరిత్రము మొదలయిన గ్రంథములను శ్రీనాథాదు లీకవికి బూర్వమునందు బద్యకావ్యములనుగా జేసిన ట్లీబసవపురాణపీఠికయం దీకవి యీక్రింది పద్యముచే జెప్పియున్నాడు.-


సీ. విరచించె జైమిని వేదపాదస్తవం బొకపాదమున వేదయుక్తినిలిపి

హరభక్తి వైదికం బని శ్రుతు లిడి చెప్పె ప్రతిభ సోమేశుడారాధ్యచరిత సరవి శ్రీనాథు డాచరిత పద్యప్రబంధముచేసె ద్విపదలు తఱుచునిలిపి

యాతండె పద్యకావ్యముచేసె నైధష మంచితహర్షవాక్యముల బెట్టి


సోమగురువాక్యములు పెట్టి భీమసుకవి

గరిమ బసవపురాణంబు గణనజేసె

గాన బూర్వకావ్యము వేఱుగతిరచించు

వారి కాదికావ్యోక్తులు వచ్చినెగడు.


"సోమగురువాక్యములు పెట్టి భీమసుకవి...బసవపురాణంబు...చేసె" నన్న పయివాక్యమునుబట్టి వేములవాడ భీమకవి నన్నయభట్టారకుని కాలములోనివాడుగాక పాల్కురికి సోమనారాధ్యున కెంతో తరువాత నుండినవా డయినట్టు విస్పష్టమగుచున్నది. ప్రతాపరుద్రునికాలములో ప్రతాపరుద్రుని మంత్రులలో నొకడును తన శిష్యుడును నయిన యిందుటూరి యన్నదండనాధుని సాహాయ్యముచేత పాల్కురికి సోమనార్యుడు గ్రంథకర్త పూర్వులకు దోకిపర్తియను నగ్రహారమిప్పించెను. ఈయగ్రహారమునకు దరువాత భంగము కలుగగా గ్రంథకర్తయొక్క ముత్తాతయైన సోమనారాధ్యుడు ప్రౌడదేవరాయని రాజ్యకాలములో దానిని మరల సంపాదించెను. ఈసంగతి బసవపురాణములో నీక్రింది పద్యమునందు జెప్పబడినది.


క. ఆదిన్ బ్రతాపు డిచ్చిన

యాదోకిపురంబు నడుమ నంకిలిపడినన్

మోదమున బ్రౌడరాయమ

హీదయితునినలన దెచ్చె నెల్లరు నెఱుగన్.


కృతికర్తయైన సోమనాథుని తండ్రి బసవయ్య, బసవయ్యతండ్రి దేవయ్య, దేవయ్యతండ్రి సోమనాథుడు. కాబట్టి ప్రౌడదేవరాయని రాజ్యకాలములో దోకిపర్తి యగ్రహారమును మరల సంపాదించిన యీ సోమనాథుడు కవికి ముత్తాత. ప్రౌడదేవరాయడు హూణశకము 1422 వ సంవత్సరము మొదలుకొని 1447 వ సంవత్సరము వఱకును రాజ్యము చేసినందున, అతని రాజ్యకాలములో నుండిన సోమనాథుని మునిమనుమడు తరువాత నఱువది డెబ్బది సంవత్సరముల కుండి యుండును. కాబట్టి యీకవి 1510 వ సంవత్సరప్రాంతముల గృష్ణదేవరాయని రాజ్యారంభకాలములో నున్నాడని చెప్పవచ్చును. బసవపురాణకథానాయకుడైన బసవేశ్వరుడు శ్రీశైలమునకు పశ్చిమమున నుండు హింగుళేశ్వరాగ్రహారము నందు వాసము చేయుచుండిన శివభక్తుడయిన మండంగి మాదిరాజను బ్రాహ్మణుని పుత్రుడు. ఇతడు శివుని వాహనమైన నందియొక్క యంశముచేత భూమిమీద నవతరించెనని శైవులు నమ్ముచున్నారు. తల్లిదండ్రు లీయన కుపనయనము చేయబోయినప్పుడు చేసికోక తాను శివుని దప్ప వేఱొకని గురువునుగా నంగీకరింపనని నిరాకరించెను. ఇతడు పెద్దవాడయిన తరువాత పదునొకండవ శతాబ్దమునందు కళ్యాణపురాధీశ్వరుడుగా నున్న బిజ్జలరాజునొద్ద జేరి యాతని దండనాయకుని గూతురయిన గంగాంబను వివాహము చేసికొని కడపట బిజ్జలరాజునకు మంత్రియయ్యెను. ఈతడే యీదక్షిణ హిందూస్థానమునందు వీరశైవమతోద్ధారణము చేసినవాడు. ఈతని మేనల్లుడయిన చెన్నబసవన్న కూడ వీరశైవమును దేశమునందంతటను వ్యాపింపజేసెను. బసవపురాణమునందు బసవేశ్వరుని మహిమ లనేకములు చెప్పబడియున్నవి.

సోమనాధకవియొక్క కవిత్వరీతి జూపుటకయి కొన్ని పద్యముల నిందుదాహరించుచున్నాను:-


ఉ. ఖండశశాంక శేఖరు నఖండమహత్వమెకాని యాత్మ వే

ఱొలకు దలంప యెన్నడు పయోజభవాన్వయదుగ్ధవార్ధిచం

ఉ. కౌరవనాథ యే గలుగగా గలశీతనయుండు గల్గగా

బౌరుషసింహమూర్తులగు బాహ్లికముఖ్యులు కల్గియుండగా

నూరక కుందె దేటి కిది యోధులచందమె శీరసాధనున్

వారణచేసి సాంబు నని వ్రాలిచి లక్షణ దెత్తు గ్రమ్మఱన్. [ఆ.5]

                              _____

25. మట్ల అనంతభూపాలుడు

ఈక్షత్రియకవి కాకుస్థవిజయ మనెడి యైదాశ్వాసముల ప్రబంధమును రచియించి తనతండ్రి యైన యెల్ల భూపాలున కంకితముచేసెను. తనతండ్రి సభాసీనుడయి యభినవాంధ్రకవితాపితామహు డైనయుప్పుగుండూరిపురి వేంకటకవినిజూచి శాశ్వతమగు ధర్మ మెద్దియని యడుగగా నక్కవికంఠీరపు డిట్లనియెనని తనకృత్యాదిని వ్రాసికొనియున్నాడు-


ఉ. కోనయయెల్ల వైరినృపకుంజరభంజన కంజదళాక్షసే

వానిరపద్య యాద్యజనవల్లభనీతిసార యౌ

రా నవఖండ రాజర సనాంచలరంగముల న్నటింప ద

న్మానసగర్వపుందెర దెమల్చి యమర్చితి కీర్తినర్తకిన్.


శా. థారాపాతము వాసినప్పుడు ఘనత్వం బేర్పడున్ జంద్రహా

సారూడి న్విలసిల్లుచున్నపుడ శైత్యం బెల్ల గాన్పించు రా

నీరాజద్భుజఖడ్గరాజ మభివర్ణింప న్వశంబే మహో

గ్రారిధ్వంసక మట్ల కోనవిభునెల్లా రాజకంఠీరవా.


గీ. అమితచారిత్ర పుణ్యమార్గములు గలవు

పెక్కులయ్యును సత్కీర్తి కెక్కుననియ

సప్తసంతానములు నందు శాశ్వతంబు

కావ్య మందుము సత్కవి కలిగె నీకు. క. మహి నీపుత్రు డనంతుడ

బహుమహిమం జెప్పనేర్చు భమౌళిధునీ

లహరీఘుమఘుమితవచో

మహితముగా నెల్ల శౌర్యమాయాభిల్లా.


ఈకవి పూర్వులలో వరదరాజను నతడు కృష్ణదేవరాయని కల్లుడైనట్లు కవి యీక్రిందిపద్యమున జెప్పియున్నాడు-


చ. వనజదళాక్షశంకరులు వార్ధికి నద్రికి బోలె గృష్ణరా

యనికి ననుంగుటల్లు డటులై తనరున్ వరదక్షమాధవుం

డనిమిష వాహినీమునిగజాశ్వమహీరుహధేనుభీమవా

హనమకుటావతంసకుధరాభరణాదిక హేతుకీర్తియై.


కవి తనతండ్రిని,


ఉ. ఎక్కడ గాన మెల్ల ధరణీశ్వరు హేతి కరాతి భీతిమై

నెక్కనిధారుణిధరము లేగనిదుర్గదిగంతరాళమున్

ద్రొక్కవికాననాంతరము దోగనిదివ్యనదీహ్రదంబులున్.

మ్రొక్కనిఱాలునుం దిననిమూలపలాశిపలాశజాలమున్.


ఇత్యాది పద్యములలో వర్ణించిన వర్ణననుబట్టి యతడు క్షత్రియుడగుటయేకాక భూపాలుడనియు దెలియవచ్చుచున్నది. తండ్రిమాత్రమే కాక కుమారుడైన యనంతభూపాలుడు గోలకొండ నవాబయిన యిబ్రహీముషాకాలములో రాజ్యపరిపాలనము చేయుచుండినట్లు చరిత్ర నిదర్శనములు కనబడుచున్నవి. కాబట్టి కవి 1550-80 వ సంవత్సర ప్రాంతములయం దుండినవా డయినట్టు తెలియవచ్చుచున్నది. ఈకవి సూర్యవంశజుడు; రంగాంబాపుత్రుడు; తిరుమల తోళప్పాచార్య శిష్యుడు. ఈతనికవిత్వము నిర్దుష్టమయిన హృదయంగమముగానున్నది. కాకుస్థవిజయములోని కొన్నిపద్యముల నిందు బొందుపఱుచుచున్నాను.


ఉ. మనుతనయుండు నంతట సమాధిసమాపనవేళయైన లో

చనములు విచ్చి ముందట బ్రసన్నపరిస్ఫుటబింబ మొప్ప ని

ల్చిననెల నిల్వుటద్దమువలెన్ మెఱయంగ మరుండు మాధవుం

డును నునుగాడ్పు మేనులకు నోచగ నచ్చర లాట లాడగన్. [ఆ.1]


చ. కలువలవిందున క్తమును గమ్మకొలంకులగాడ్పుక్రుంకు జె

ల్వలజడలున్ వసంతువనవాసము గ్రొవ్విరికత్తికోతలున్

వెలసిన నాదుమాధుకరవృత్తి విశిష్టగుణంబు నెంచియో

చెలిమియు బ్రేమయు బొదల జేసె మహాముని యాతిథేయముల్. [ఆ.2]


ఉ.నీ విదియెక్కి పద్మభవనిర్జరనాథుల జూడ నెప్పుడుం

బోవుచు వచ్చుచుండి పనిపుట్టిన వేల్పుల పాలగల్గి చే

చేవయొకింత చూపు మని చెప్పి తిరోహితు డయ్యె నయ్యెడన్

దైవతలోకశిల్పి యరదం బటువెట్టి మహాద్భుతంబుగన్. [ఆ.2]


చ.పుడమికి నీవు రాజ వయి పుట్టితివెన్నడు నాటనుండియున్

గొడవలు గట్టిపెట్టి నిను గొల్చిరి రాజులు కన్నుదోయికిన్

బడలిగాక యేకలహపారణ గఱ్ఱున ద్రేచెదన్ వ్యధం

దడవులబట్టి చూడనికతంబున మాసెజుమయ్య వీణయున్. [ఆ.2]


ఉ. వేల్పులకంటె ము న్నసురవీరుల మేము సృజించుటెంచి స

కల్పము మాప్రసన్నతకుగా నొనరించితి నన్న వీవచ:

కల్పన కర్థ మేమి యలకయ్యము మాకు ననిష్టమంచునో

యల్పుల ద్రుంచి లోకములయాపద దీర్చితి వింతయొప్పదే. [ఆ.3]


ఉ. వచ్చిన నిచ్చట న్మొలచి వచ్చితిరే యన నోల లాడుచున్

వచ్చితి మమ్మ యేము నొకవారిరుహాకరవీధి నీజటా భృచ్చతురాసనుండు మొలపింపగ దమ్ములతోడబుట్టి మా

కిచ్చె సుగంధగంధి పదహీరకిరీటము లబ్జనామముల్. [ఆ.3]]


చ. అడవుల నీవుదాల్చువడియాలపుసొమ్ము లటుండు గాని మా

తోడవులు వెట్టుమంచు గృపతో మణిమంజులభూష లాదిగా

నుడుగర లిచ్చిన న్వెఱచు చొయ్యన నంది యతండు సై చుమీ

విడువనితప్పు నేడు వెత బెట్టక మానితి వేటకానుకల్. [ఆ.4]


ఉ.ఎల్లరు దృప్తులైన నొకయించుకసే పట విశ్రమించి రా

గిల్లినమూకతోద దమకింపనియానముతోడ భిల్లరా

డ్వల్ల భలక్ష్మీతోడ వనవల్లభుతోడ జయంబుతోడ భూ

వల్లభనందనుండు హయవల్గన మొప్పగ వచ్చె వీటికిన్. [ఆ.4]


ఉ. ఆరభసంబునప్డు కఠినాథులచే దలలేని బొందులన్

జూరె గడంక లూరెనని చూపఱుమెచ్చుల మూరిబోయి రా

సూరెల మున్ను కన్నిడినసూటిన వామభుజాభుజాదులన్

బీరముసూపి త్రెళ్లె నవి భీమమహోక్షఖురాహతంబులై. [ఆ.5]


ఉ. అక్కడజూడు నిన్న యొడయం డరదీఱెను దల్లితండ్రితో

నక్కట నేడు కల్యకఠినాదులలోపల నొక్క డేనియున్

ద్రిక్కకపోయెనే యిసుకదేఱెనె తానకశౌర్యవార్థియం

దుక్కివు లైరె వేల్పు లొక డూఱటగా నిక నేమిచెప్పుదున్. [ఆ.5]

10. బైచరాజు వేంకటనాథకవి

ఇతడు పంచతంత్రమును పద్యకావ్యమునుగా రచియించెను. ఈకవి క్షత్రియుడు. ఈతని తాతయైన బైచరాజునుబట్టి యీకవి కీయింటిపేరు కలిగినట్లు తోచుచున్నది. కవి తనవంశకర్తయైన బైచరాజునిట్లు వర్ణించియున్నాడు:-

ఉ. ధీరత రాజవంశజలధిం బ్రభవించె మహావిరోధిసం
హారవిహారి సాళ్వబిరుదాంకుడు బైచనృపాలు డద్ధరి
త్రీరమణీమనోహరునితీవ్రయశస్సృతికిన్ హరాద్రినీ
హారవసుంధరాధరము లయ్యె సమగ్రవిహారశైలముల్.

ఈ కవికాలమును సరిగా నిర్ణయించుటకు దగిన యాధారము లేవియు దొరికినవికావు. తమనిఘంటువునందు బ్రౌన్‌దొరవా రితడు 1500 వ సంవత్సరప్రాంతముల యందుండినట్లు వ్రాసియున్నారు. ఇందుకు విరుద్ధములైన ప్రమాణములు కనబడు వఱకును మన మాకాలమునే సిద్ధాంతముగా గ్రహింపవచ్చును. ఈ వేంకటనాధుడు పూర్వకవి వర్ణనము నీ క్రిందిపద్యమును జేసియున్నాడు-


మ. హృదయబ్రహ్మరధం బతిప్రియతమం బెక్కింతు జేతోమరు

త్సదనాస్థానికి దెత్తు మానసనభస్సంచారి గావింతు హృ

ద్విదితక్షీరసముద్రఖేలనమునం దేలింతు నుత్కష్టవ

స్తుదులం బ్రాజ్ఞల దిక్కయజ్వ నమరేశున్ సోము శ్రీనాధునిన్.


ఇందు శ్రీనాథుడు పేర్కొనబడియుండుటచేత గవి 1450 వ సంవత్సరమునకు బూర్వపువాడు కాడనుట నిశ్చయము. కవి కత పెదతండ్రినిగూర్చి "లింగక్షోణిపాలుండు యవనసైంధవకాననానలుండు" అని వ్రాసియున్నందున నతడు మహమ్మదీయులకును హిందువులకును దక్షిణహిందూస్థానములో యుద్ధములు జరుగుచున్న కాలములో నుండి యుండవలెను. ఇతడు తన గ్రంథమును హరిహరనాథున కంకితముచేసి, ఆ విషయమున నిట్లు వ్రాసికొనియున్నాడు-


క. ఏచనువు గలదు హరిహర|సాచివ్యము నొంద నన్యజనులకు మది నా

లోచింప దిక్కయజ్వకు|నాచనసోమునకు మఱియు నాకుందక్కన్.


హరిహరనాథునకు గృతియిచ్చుటచే నితడు నెల్లూరిమండలములోనివాడని తోచుచున్నది. అప్పకవిగాని మఱి యే యితర లక్షణ కర్తగాని యీతనిపద్యములను లక్ష్యములనుగా జేకొనియుండలేదు. ఆ హేతువునుబట్టి యితడాధునికుడని యూహించుటకంటె నీతని గ్రంథమునందు లక్షణవిరుద్దములయిన ప్రయోగము లుండుటచేత నుదహ రింప మానిరని తలచుట మేలు. ఇతడు కవిత్వ మెట్లుండవలెనో యీ క్రిందిపద్యమున దెలిపియున్నాడు-


చ. ఘనతరఘూర్జరీకుచయుగక్రియ గూడముగాక ద్రావిడీ

స్తనగతి దేటగాక యరచాటగునాంధ్రవధూటిచొక్కపుం

జనుగవబోలి తేటయును జాటుదనంబును గాక యుండ జె

ప్పినయదెపో కవిత్వ మనిపించు నగిం చటుగాకయుండినన్.


వ్యాకరణదోషము లనేకము లున్నను మొత్తముమీద నీతని కవిత్వము పయినిజెప్పినట్లే యుండి ప్రౌడమయి హృదయాహ్లాదజనకముగా నున్నది. పర్వతరాజపుత్రుడయిన యీ వేంకటనాథకవి పంచ తంత్రములోని కొన్ని పద్యములను నిందుదాహరించు చున్నాను-


చ. పలికినమాట నిల్వ డెడపందడపం జెడనాదు వచ్చుమె

చ్చుల దిగమ్రింగు దొల్తొలుత జూచినచూపుల జూడ డేర్పడం

జులకదనం బొనర్చు నెరసుల్ఘటియించు నదల్చివైచు గే

వలనృపసంశ్రయంబు పగవారలకు స్వల దివ్వనుంధరన్- [మిత్రభేధము]


చ. ఇట ననుడించి యేమిగత మేగెను చెప్పగదన్న యెట్టులె

క్కటిని జరింతు నన్న తృటికాలము ని న్నెడబాసియున్కి దు

ర్ఘటముగదన్న నాకడను గల్గిన యీధృతి యెందు బోయె ని

ప్పటికి విచిత్ర మన్న విధి భద్రవిరోధిగదన్న యెన్నగన్- [సుహృల్లాభము]


చ. సురియ కరంబునం గొనక శూరుడు నీతికళావిలాసభా

సురుడు వధించు వైరి విరసున్ దవుదవ్వుల జెంత నుండియున్

సురియ ధరించియున్ మగువచొప్పున నేమియు జేయలేడు త

న్గెరలగజేయ మానవ నికృష్ణుడు మాటలు వేయునేటికిన్- [సం.విగ్ర] ఉ. చెప్పిన నంతరంగమున సింగడుబూరడునై స్రియంబు సాం

పుప్పతిలంగ బల్కెనది యోయి కృతఘ్నుడ నీవు కావె య

ప్ప్పప్ప సుహృత్తముం డయినయాయన నింటికి దెచ్చి వెల్పు నే

చొప్పున గొల్తు రట్లు పరిశుద్ధసపర్యల గొల్చు టొప్పదే- [లబ్ధనాశము]


ఉ. నావిని బ్రాహ్మణుండనియె నన్ను బ్రయత్న మెలర్ప బట్టికిం

గావలిపెట్టి పుట్టినిలు గాల్పగ నీ వటుపోవ నేను నా

లో వివరంబుమాలి మృగలోచన ముంగిస నే కిశోరర

క్షావిధి కొప్ప నేర్పఱచి జాఱితి మందిర బాహ్యభూమికిన్- [అసంప్రేక్ష్యకార్వితము]

                          ________

18. దోనూరి కోనేరుకవి

ఈ కోనేరుకవి తెలుగున బాలభాగవతమును రచియించెను. ఇతడు నియోగి బ్రాహ్మణుడు; శ్రీవత్సగోత్రుడు; ఆశ్వలాయన సూత్రుడు; దోనూరి నాగయ్యమంత్రి పుత్రుడు. కవి తనవృత్తాంతమును బాలభారతములోని యీక్రిందిపద్యమునందు జెప్పుకొని యున్నాడు:-


సీ. శ్రీమదహోబిలశ్రీనృసింహసమగ్రకరుణావివేషప్రకాశమహితు

భానురసంస్కృతప్రాకృతాదికశాస్త్ర భాషాకవిత్వ సౌభాగ్యనిపుణు

జనవర్ణి తాశ్వలాయనసూత్రపావను శ్రీవత్సగోత్రాబ్ధిశిశిరకరుని

సారస్యవినుతు దోనూరి నాగయమంత్రిపుత్రుడనై నట్టి బుణ్యచరితు

జతుర భూనాయకాస్థాన సకలసుజన

వందితుని నన్ను గోనేరు నాథసుకవి

నర్థి బిలిపించి సత్కార మాచరించి

పలికె నిట్లని గంభీరభాషణముల


ఇట్లు కవిని బిలిపించి గ్రంథరచన చేయమన్నది తిరుమలరాజు. ఈ తిరుమలరాజు వసుచరిత్రము కృతినందినయతడుగాక యాతని పెద్దతండ్రి కుమారుడయిన మఱియొక తిరుమలరాజు. బాలభాగవతము నందు జెప్పబడిన వంశానుక్రమమునుబట్టి యార్వీటి బుక్కరాజునకు తిమ్మరాజనియు, కొండరాజనియు, శ్రీరంగరాజనియు ముగ్గురు కొమాళ్లు గలరు. వారిలో నగ్రజు డయిన తిమ్మరాజునకు భార్యయైన గోపమాంబ వలన తిరుమలరాజనియు, విట్ఠలరాజనియు, చినతిమ్మరాజనియు, పాప తిమ్మరాజనియు, నలుగురు పుత్రులు గలిగిరి. వీరిలో జ్యేష్ఠుడయిన తిరుమలరాజు కాలమునం దీ బాలభాగవతము రచింపబడినది. ఈ తిరుమలరాజు తండ్రియగు తిమ్మరాజునకు తమ్ముడయిన శ్రీరంగరాజునకు కోన రాజు, తిమ్మరాజు, రామరాజు, తిరుమలరాజు, వేంకటరాజూ అని యైదుగురు కొడుకులు. వీరిలో మూడవవాడైన రామరాజూ కృష్ణదేవరాయల యల్లుడు. ఈ రామరాజువద్దనే వసు చరిత్రమును రచించిన రామరాజుభూషణుడు మొదట ఆస్థానకవీశ్వరుడుగానుండి యాతని మరణానంతర మతని తమ్ముడైన తిరుమలదేవరాయనికి వసు చరిత్రము నంకితము చేసెను. దీనినిబట్టి చూడగా శ్రీరంగరాయని పుత్రులైన రామరాజు తిరుమలదేవరాజులును, తిమ్మరాజుపుత్రుడైన తిరుమలరాజును పినతండ్రి పెదతండ్రి పుత్రు లగుటచేత సమకాలికులని యేర్పడు చున్నది. వీరిలో రామరాజు క్రీస్తుశకము 1542 వ సంవత్సరము మొదలుకొని 1564 వ సంవత్సరము వఱకును రాజ్యము చేసి యా సంవత్సరమునందు తాలికోటయుద్ధములో మృతుడగుటచేతను, అతనితమ్ముడైన తిరుమలదేవరాయలు 1564 వ సంవత్సరము మొదలుకొని 1573 వ సంవత్సరము వఱకును రాజ్యము చేసియుండుటచేతను, బాల భాగవతమును చేయించిన తురుమలరాజుసహిత మించు మించుగా 1550 వ సంవత్సరప్రాంతమునం దనగా పదునాఱవశతాబ్ద మధ్యమునందుండియున్నా డనుట స్పష్టము, కడపమండలములోని కడప పట్టణమునుకు పశ్చిమోత్తర దిగ్భాగమునందు 16 మైళ్ళ దూరములోనున్న యెఱ్ఱగుడిపాడు గ్రామములోని విష్ణ్వాలయములోని శాలివాహనశకము 1473 వ సంవత్సరమునం దనగా హూణశకము 1551 వ సంవత్సరమునందు తిమ్మరాజు కుమారుడయిన తిరుమలరాజు దానము చేసినట్టున్న శిలాశాసనముకూడ ఈ యంశమును స్థాపించుచున్నది, అయినను బళ్ళారిమండలములోని విజయనగరమునందలి హజారరాముని దేవాలయములో ముఖద్వారముయొక్క దక్షిణపు గోడమీద తిమ్మరాజు కుమారు డయిన తిర్మలరాజు శాలివాహనశకము 1442 వ సంవత్సరమునందు దానముచేసినట్టు శిలాశాసన మొకటి కానబడుచున్నది. దీనినిబట్టి చూడగా నితడు రామరాజు పెదతండ్రి కుమారు డగుటచేత రామరాజుకంటె పెద్దవా డయినట్టును, సామంత రాజయిన యీ తిమ్మరాజు ముందుగా మృతుడగుటచేత నాతని కుమారు డయిన తిరుమలరాజు రామరాజుకంటె పదిసంవత్సరములు ముందుగానే రాజ్యమునకు వచ్చినట్టును, ఊహింపదగియున్నది. అందుచేత నీ తిరుమలరాజు క్రీస్తుశకము 1520 వ సంవత్సరము మొదలుకొని 1551 వఱకును రాజ్యముచేసినట్టు రూఢీగా చెప్పవచ్చును. కాబట్టి దోసూరి కోనేరునాథ కవియు పదునాఱవ శతాబ్దముయొక్క పూర్వార్థమునందే యుండి, తిరుమలరాజుయొక్క రాజ్యారంభదశలోనే బాలభాగవతమును రచియించి యుండును. బాలభాగవతము తిరుమలరాజుయొక్క ప్రేరణచేతనే రచియింపబడినను, అది తిరుమలరాజున కంకితము చేయబడక యాతని ప్రార్థనమీద మృతు డయిన యాతనితండ్రి తిమ్మరాజున కంకితము చేయబడినది. తెలుగు పుస్తకములయందును తామ్రశాసనాదుల యందును తిమ్మరాజునకు తిరుమలరాజనియు, తిరుమలరాజునకు తిమ్మరాజనియు యథేఛ్ఛముగా పర్యాయపదములవలె వాడబడినవి. సంస్కృత పండితులయిన హూణవిద్వాంసు లొకరు రాచూరికోటలో నొక గుమ్మమునకు దక్షిణముగా గోడలో గూర్చిన సుమారు నలువదియొక్క యడుగుల పొడుగును మూడడుగుల వెడల్పును గల రాతిపలకమీద చెక్కిన తెలుగు శాసనములో:


"శ్రీమతు మీసరగండగొఱ్ఱె గంగయ్యరెడ్డివారు పెద్దమానపురము

నందు సుఖసంకథావినోదంబున పృథివీరాజ్యము చేయుచుండగాను

తద్రాజ్య రక్షామణి అయిన శ్రీనారాయణదేవ దివ్యశ్రీపాదపద్మా

రాధక సకలజన ప్రతిపాలక పరబలసాధక సకలదయాసాధక పుణ్య

గుణసనాథ విఠ్ఠలనాథ భూనాథుండు ఆదావాని తుంబికి మాగుద

హాలువదుర్గాలు సాధించి తదనంతరంబు రాచూరి పట్టణ పట్టిసాభి ముఖుండై సుఖసంకథావినోదంబున పృథివీరాజ్యము సేయుచునుండి

శకవర్షంబులు 1216 అగు జయసంవత్సర మార్గశిర శుద్ధ దశమి

రవివాసరంబునందు స్వరాష్ట్ర సమస్త ప్రజారక్షణార్థము గిరిదుర్గము

రచియించెను."


అని కాకతీయప్రభువుల కాలములో శాలివాహన శకము 1216 వ సంవత్సరమునం దనగా క్రీస్తుశకము 1294 వ సంవత్సరమునందు గొఱ్ఱె గంగయ్యయు నొకానొక విఠ్ఠలరాజును ఉన్నట్లు చెప్పబడి యుండుటచేతను.


ఉ. "బొంకనిధర్మజుం డడుగబోవనిపన్నగశాయి యాజిలో

గొంకనియర్జునుండు కఱకుందులు లేనిశశాంకు డెన్నడున్

గ్రుంకనిభాను డన్యసతి గోరనిజిష్ణు డనంగబొల్చు ధ

ర్మాంకుడు విఠ్ఠలక్షితివరాగ్రణి మానధనాగ్రగణ్యుడై


మ. తనకు న్నెచ్చెలి యైనక్రీడిపయి నంతర్మోహబంధంబు పో

వనవాడై హరి విఠ్ఠలేశ్వరుడు తద్వంశంబునన్ సంపదల్

తనర న్నల్వదియేస్తరంబు లగునంతం దిమ్మభూపాలనం

దనుడై విఠ్ఠలరాజమూర్తి పొలిచెన్ ధర్మావనోద్యోగితన్"


ఇత్యాది పద్యములలో బాలభాగవతమునం దొకవిఠ్ఠలరాజు వర్ణింపబడియుండుట చేతను, ఆవిఠ్ఠలరాజే యీవిఠ్ఠలరాజని భ్రమించి యీ కవియు విఠ్ఠలరాజును పదునాల్గవ శతాబ్దారంభమునం దున్నట్లు వ్రాసియున్నారు. కాని వారు వివరించినకాలము సరియైనది కాదు. కాకతీయప్రభువుల కాలములో నున్న విఠ్ఠలరాజు వేఱొకడు కాని యీతడు కాడు. అత డొకవేళ రంగనాథరామాయణకృతికర్తయగు కోనబుద్ధరాజుతండ్రియైన విఠ్ఠలరాజయిన నయి యుండవచ్చును. కోనేరు కవి తనబాలభాగవతము నందు పదునేనవశతాబ్దారంభమం దున్న శ్రీనా థుని బూర్వకవినిగా స్తుతించియున్నాడు. కోనేరుకవియు విఠ్ఠలనాథుడును పదునాల్గవ శతాబ్దారంభముననే యుండినపక్షమున తరువాత నూఱుసంవత్సరములకు పయిగా పదునేనవశతాబ్దములో నున్న శ్రీనాథుని బూర్వకవినిగా పరిగణించుట సంభవించి యుండదుగదా ? కాబట్టి యీ కవి పదునాఱవశతాబ్దమధ్యమునం దున్నా డనుటయే విశ్వసనీయము. ఈతనికవిత్వ మనర్గళధార గలిగి హృదయరంజకముగానే కానబడుచున్నది. ఇప్పుడు బాలభాగవతములోని రెండు పద్యములనుమాత్ర మిందుదాహరించుచున్నాను.


చ. కలియును రాజచిహ్నములు గ్రక్కున మాని భయోపతాపదు

ర్బలు డయి తత్పదాబ్జములపై నిజహస్తము చేర్చి, దేవ! నీ

లలితకృపాణపుత్రిక ధళద్ధళితం బగుచున్న యంతలో

జలమఱియున్ ఝళఝ్ఝళితసంగత మయ్యె మదీయచిత్తమున్. [ఆ.1]


ఉ. మాన్యుల మ మ్మెఱుంగ కవమానముచేతకు దుష్టజన్మతా

దైన్యము కల్గె మాకు ననుతాపము నొందకు డీర లింక నే

మన్యము నొల్ల మేమియును నచ్యుతు గ్రమ్మఱ జేరగల్గు సౌ

జన్య మనుగ్రహింపు డని సారెకు బ్రార్థనసేయ నత్తఱిన్. [ఆ.2]


                             _______ 

56. కాకునూరి అప్పకవి

ఇతడు వైదికబ్రాహ్మణుడు, పదునేడవ శతాబ్దమధ్యమునందుండిన లక్షణవేత్త. ఈకవి యాంధ్రశబ్దచింతామణి యనుపేరితో సాధారణముగా నప్పకవీయ మని వాడ బడెడు లక్షణగ్రంథమును పద్య కావ్యమునుగా రచించెను. ఇత డెనిమిదాశ్వాసముల గ్రంథమును జేయునట్లు ప్రతిజ్ఞ చేసినను, అయిదాశ్వాసములు మాత్రమే యెల్లయెడల గానబడుచున్నవి. తక్కిన యాశ్వాసములు చేయకమునుపే యితడు మృతినొంది యుండవచ్చును. ఈయప్పకవీయమునందు ఛందో విషయము సమగ్రముగా నున్నను, వ్యాకరణవిషయ మత్యల్పముగా నున్నది. ఇప్పుడున్నభాగములో సంజ్ఞా సంధి పరిచ్ఛేదములు మాత్రమే తెనిగింపబడినవి. ఇతడు బహుగ్రంథములు శోధించినవాడే యయినను, పూర్వగ్రంథములనుండి యిత డుదాహరించిన పద్యములన్నియు దాదాపుగా లింగమగుంట తిమ్మన్న మొదలయినవా రీతనికి ముందు చేసినలక్షణగ్రంథములలో గానబడుచున్నవి. ఇతడు తనకాలపువారయినకవుల గ్రంథములనుండి విశేషముగా బద్యములను జేకొని యున్నాడు. ప్రక్రియాకౌముదియు నాంధ్రశబ్దచింతామణియు నని నామాంతరములు గలనన్నయభట్టీయమును బాలసరస్వతికాలమువఱకు నెవ్వరు నెఱుగరు. అది నన్నయభట్టారకవిరచితమనియు, వేములవాడ భీమకవి దానిని గోదావరిలో గలుపగా నేనూఱుసంవత్సరములయిన తరువాత సారంగధరుడు దానిని దెచ్చి బాలసరస్వతి కిచ్చెననియు అప్పకవి కలగనెనట! అటు తరువాత నొక బ్రాహ్మణుడు దానిని తనకు దెచ్చి యీగా తెనిగింప నారంభించెనట! ఈగ్రంథారంభమునకు బూర్వమునం దప్పకవి యేదో తెలుగున ఘనకావ్యము చేయ సంకల్పముపూనిన ట్లీక్రింది పద్యమువలన దెలియవచ్చుచున్నది.

క. అని యిష్టదేవతాస్తుతి
   యును సకలకవీంద్రులనుతియును గురునతియున్
   వినయమున సలిపి తెలుగున
   ఘనకావ్యం బొకటి సేయగా దలచుతఱిన్.


సీ. ధాత రెండవపరార్థమున నాదిదినంబుపగట వరాహకల్పంబునందు
   మహితవైవస్వతమనువేళ దేశంబు లర్థింపనైన మహాయుగమున
   గలిసమయంబున దొలిచరణంబున మానితంబగుచాంద్రమాసమునను
   శాలివాహనశకమున గజ శైల శర సుధాకిరణులసంఖ్యనడవ


   నంగజాబ్దంబుననుదక్షిణాయనమున|జలధరుర్తువు మొదటిమాసంబునందు
   బహుళమున దేవకికి జక్రపాణిపుట్టి| నట్టియష్టమి చనుదేరనధికభక్తి.
    * * * * *

క. కల్పోక్తమార్గమున సం | కల్పము గావించి గోపికావిభుపూజల్
   సల్పిమది నతనిపదములు | నిల్పి పురాణార్థగోష్ఠి నిశ గడపు నెడన్.


గీ. నుదుట గస్తూరి తిలకంబు పొదలువాడు
   తలచిచూచిన నాకులదైవ మగుచు
   బొలుచు నాకులదైవంబు బోలువాడు
   నిలిచె నొకరుడు నాదుముంగలను గలను.

ఇష్టదేవతావందనాదులును గురుదేవతాస్తుతియు జేసి తెనుగున ఘనకావ్యమొకటి చేయ నుద్యమించి శాలివాహనశకము 1578 వ దగు మన్మథనామసంవత్సర శ్రావణ బహుళాష్టమినాడు సంకల్పముచేసి కామెపల్లెదేవాలయములో రాత్రి పురాణగోష్ఠిని గడపుచుండగా శ్రీకృష్ణుడు కలలోవచ్చి యాంధ్రశబ్దచింతామణి నశించిన కథ చెప్పి-


చ. రమణను సత్కవీంద్రులు పురాణచయం బితిహాసపంక్తి కా
   వ్యములును దొల్లియైన నిపుడైనను ముంగలనైన దీని సూ

   త్రములను దక్క వేఱొకవిధంబున నాంధ్రము జేయజాలమిన్
   క్షమ దెనిగింపు దీన నవి సర్వము జేయుఫలంబు నీ కగున్.

దానిని తెనిగింప నానతిచ్చెనట! శ్రీకృష్ణుడు స్వప్నదర్శన మిచ్చుటకు బూర్వమే గ్రంథమును జేయ సంకల్పించెనో చెప్పలేదు. ప్రక్రియాకౌముది యనబడెడి యీ యాంధ్రశబ్దచింతామణి బాలసరస్వతి కృతమనియు దానికి గౌరవము కలుగుటకయి యీ కధ కల్పింప బడినదనియు నేనీవఱకే చూపి యున్నాను. పయి పద్యములనుబట్టి యీ పుస్తకము శాలివాహనశకము 1578 వ సంవత్సరము నందనగా క్రీస్తుశకము 1656 వ సంవత్సరము నందారంభింపబడి 1660 వ సంవత్సరప్రాంతమున కింతవఱకు జేయబడియుండును. అప్పటికప్పకవి కవసానకాలము తటస్థించినందున గ్రంథము సమాప్తినొంది యుండక పోవచ్చును.


సీ. జగతి నాపస్తంబశాఖోక్తషట్కర్మపద్ధతిఖండనిబంధనంబు
   కాలబాలార్ణవాఖ్యజ్యోతిషగ్రంధసంహితాసుశ్లోకసంగ్రహంబు
   శ్రీమదనంత ప్రసిద్ధమహావ్రతకల్పకథాంధ్రోక్తి కావ్యరచన
   శ్రీనగాధీశసుశ్లేషనిందాస్తుతిభావగర్భితసీసపద్యశతము


   లలితకవిల్సకాఖ్యాసలక్షణంబు | మహితసాధ్వీజనౌఘధర్మద్విపదము
   నంబికావాదనామకయక్షగాన | కృతియు జేసితి నాకునూరికులయప్ప.

అను పద్యమువలన నప్పకవి యీ గ్రంథమును రచించుటకు బూర్వము కొన్ని సంస్కృతాంధ్ర గ్రంథములను రచించినట్టు తెలియవచ్చుచున్నది గాని యిప్పుడాగ్రంథములు లభించుట యరుదు. ఈతని కవిత్వము సుగమమైన మృదుమధురపాకము గలదిగానున్నది. అప్పకవికి బూర్వమునందు రకార ఱకారములకు యతిప్రాసమైత్రి కలదు లేదను నభిప్రాయభేద మున్నను, "నాన్యేషాంవైధర్మ్యం లఘ్వులఘూనాం రయోస్తు నిత్యం స్యాన్" అన్నది బాలసరస్వతి సూత్రమనుకోక వాగను శాసనసూత్రమని భ్రమపడి


గీ. చెల్లునని మున్నుభీమన చెప్పెననుచు
   గలుపుదురు రేఫములును ఱకారములును
   దుష్టకవు లవి యొకటైన దొంటిపెద్ద
   లందఱును నేల విభజింతు రని తెలియరు.


అని రేఫఱకారములకు యతిప్రాసమైత్రికూర్చువారు దుష్టకవులని యప్పకవి దూషించి యున్నాడు. రకారద్వయమైత్రిని నిషేధించిన బాలసరస్వతియే తద్భేదము గ్రహింపలేక చంద్రికాపరిణయములోని యీ క్రింది పద్యమునందు రేఫఱకారములకు విశ్రమము కూర్చినాడని కూచిమంచి తిమ్మకవి వ్రాసియున్నాడు-


ఉ. అక్కమలేక్షణ న్సవినయంబుగ గాంచుము నాదుమాఱుగా
   మ్రొక్కుము సేమమా భువనమోహిని నీకనిపల్కు మార్తిచే
   జిక్కితి వేగ బ్రోవుమని చెప్పుము పొమ్మిక దేటిరాయ నీ
   ఱెక్కలమాటున న్నను భరించి లభింపుము కీర్తిపుణ్యముల్- [చంద్రికాపరిణయము]

రేఫరకారమైత్రికి సమ్మతింపనివారవి రెండును నేకాక్షరమే యందురా?భిన్నాక్షరము లందురా? ఏకాక్షరమేయయి లఘ్వులఘు రూపములుమాత్రమే యయినయెడల, యలవల లఘ్వులఘు రూపములకువలెనే వీనికి గూడ మైత్రి యేల యుండరాదు? భిన్నాక్షరము లనెడు పక్షమున, రయోస్తు నిత్యం స్యాత్తనుచోటనేక శేషవృత్తి యెట్లు కుదురును ? అవి యొకటైన దొంటిపెద్దలేల విభజింతురని యప్పకవి యడిగిన ప్రశ్నమునకు యలవల నేల విభజించిరో యా హేతువుచేతనేయని చెప్పుటయే తగిన యుత్తరమగును.

54. చిత్రకవి రమణకవి

ఈకవి సాంబవిలాసమను ప్రబంధమును రచియించి వేంకటేశ్వరుని కంకితముచేసెను. ఇతడు 1630 వ సంవత్సరప్రాంతములందున్నట్లు తెలియవచ్చుచున్నది. ఇతని తండ్రియైన యనంతకవి రామరాజ భూషణకృతమైన హరిశ్చంద్రనలోపాఖ్యానమునకు వ్యాఖ్య చేసినందున అతడు పదునేడవ శతాబ్దారంభమునం దుండుట స్పష్టము. సాంబవిలాసములోని పద్యముల నప్పకవి లక్ష్యములనుగా జేకొని యుండుటచేత రమణకవి తప్పక తనసాంబవిలాసమును 1650 వ సంవత్సరమునకు గొంతకాలము పూర్వమే చేసియుండవలెను. కవి తన్నుద్దేశించి యీక్రింది వాక్యములను తనపుస్తకములో జెప్పుకొన్నాడు-


ఉ. ఓరమణాఖ్య సత్కవికులోత్తమ ! మామకమంజులాహ్వయ
   శ్రీరమణీయ! నీవిపుడు చేయగ బూనినసాంబలక్షణా
   సారసదృగ్వివాహకథ సన్మతి మాకిపు డంకితంబుగా
   గూరుపు నీకు గల్గు జయగుర్వచలాయురభీష్టవస్తువుల్.



సీ. సర్వలక్షణసారసంగ్రహం బొనరించి
             తనరె మీతాత పెద్దనకవీంద్రు
   డలహరిశ్చంద్రనలాధీశ సత్కథా
             శ్లేషసత్కృతికి బ్రసిద్ధిగా గ
   గవిహితుండౌచు వ్యాఖ్యానంబు వొనరించి
          మరియు నిందుమతీసుపరిణయంబు
   మొదలైనసత్కావ్యములు చేసి రహిగాంచె
            నరయ మీతండ్రి యనంతసుకవి
   చిత్రకవిమంజులాన్వయక్షీరవార్ధి
   చంద్రమూర్తిని సద్బుద్ధిశాలి వీవు

   రమణసత్కవి నీవొనర్పంగ బూను
   కృతివతంసంబు నతని కంకిత మొనర్పు.

సాంబవిలాసమునందు దుర్యోధనపుత్రియైన లక్ష్మణాకన్యను కృష్ణుని కొడుకైన సాంబునికిచ్చి వివాహము చేసినకథ చెప్పబడినది. ఇది సలక్షణమైన గ్రంథము. ఇందుండి రెండుమూడు పద్యముల నిం దుదాహరించుచున్నాను.


చ. కొడవలిచేత బొడ్డు తగ గోసి గడానిపసిండిచేటలో
   నిడి నులివెచ్చనీట నొడ లెంతయు నారిచి మేలిచల్వపా
   వడ దడియొత్తి ఫాలమున బాగుగ నున్నని కాపుదృష్టిబొ
   ట్టిడి రహి దీవన ల్సలిపి హెచ్చుగ నారతు లిచ్చి క్రచ్చఱన్. [ఆ.1]


ఉ. జాంబవతీతనూజు డలసాంబుడు బాల్యమునందు మందహా
   సం బనుభవ్యచంద్రిక సజస్రము మాతృమనోంబుజాతహ
   ర్షాంబుధి బొంగజేయుచు నుదంచితనై జకుమారచంద్రభా
   వంబు యథార్థమై తనర వర్తిలు సత్కళలం జెలంగుచున్. [ఆ.1]


మ. ఒక భిల్లాగ్రణి వెంబడించి తనపై నుత్సాహ మొప్పంగ వ
    చ్చు కఠోరాధికగర్వధూర్వహతరక్షుశ్రేష్ఠమున్ సాంబభూ
    పకరీంద్రంబు నుతింప మేలితళుకుం బల్వాడియందంపునుం
    జికటారింబడ గూల్చి యార్భటు లొనర్చెంబేర్చి శౌర్యంబునన్. [ఆ.1]

ఈకవి భారద్వాజగోత్రుడు; కాత్యాయనసూత్రుడు; ఓబళాంబాపుత్రుడు. ఇతనిచే రచింపబడిన రామాయణమొకటిగూడ గానబడుచున్నది. దానికితడు "విద్వత్కవికర్ణరసాయనసకలవర్ణనాపూర్ణ రామాయణము" అని పేరు పెట్టెను. ఈరామాయణములోని గద్యమునుబట్టి కవి యభిమన్యువిలాసము, కుమార గురువిలాసములోనగు గ్రంథములనుగూడ రచించినట్లు తెలియవచ్చుచున్నది. ఈరామా యణములోనివి ప్రతికాండమునుండియు రెండేసి పద్యముల నిందుదాహరించుచున్నాను-


చ. బిరుదులజల్లులున్ బునుగుబిల్లులపిల్లలు నుల్లసద్గతిం
   బరగెడు మేలిమూలికలవల్లులు వీక్షణపర్వకారిబం
   ధురమృగరాణ్మతల్లులు వినూత్నతరంబులు కొల్లలై తగన్
   నరవిని గాన్క లిచ్చి మహిజానికి నిట్లని రందఱుం దగన్. [బాలకాండము]


శా. దేహం బస్థిర మెల్లవారలకు ధాత్రీభాగమం దేల యి
   ట్లూహాపోహలు చేయ నీతనికి ము న్నుత్సాహియై యిత్తునం
   చాహాపల్కితి వి స్డబద్దములు పెక్కాడంగ యుక్తంబులౌ
   నా హేయాంగము దీని నమ్మి యిటు లేలా దబ్బఱ ల్పల్కగన్. [బాలకాండము]


మ. భరతుం డెవ్వడు కైక యెవ్వతె ధరాపాలుండు తా నేమి త
    ద్వరయుగ్మం బన నేది నానిశితతీవ్రస్ఫారఖడ్గంబుచే
    భరతుం ద్రుంచి ధరాస్ధలంబునకు నిన్ బట్టంబు నే గట్టెదన్
    ధరణీమండలి నెల్లమానవులు మోదం బూని కీర్తింపగన్. [అయోధ్యాకాండము]


మ. నిను మన్నించి మదాత్మజున్ రఘువరన్ నేనిట్లు కోల్పోయితిన్
    నిను బెండ్లాడి సమస్తభూమిజనము ల్నీచాత్ము డీతం డనం
    గ నవేలంబగునింద వర్తిలితి గైకా సూర్యవంశంబు నీ
    దునిమిత్తంబున నెన్నిభంగుల జెడెన్ దోషంబు నిన్ జూడగన్. [అయోధ్యాకాండము]


ఉ. ఉత్తములైనరాజవరు లుద్ధుర బాణకృపాణచాపముల్
   హత్తి ధరించు టెల్ల సభయాత్మకులై శరణన్నవారి ను
   ద్యత్తరలీల గావగ రణాంగణమం దెదిరించినట్టియు
   న్మత్తరిపుప్రకాండముల మర్దనచేయగ గాదె యెన్నగన్. [అరణ్యకాండము]

ఉ. ఆచెలువంపుజొక్క పుటొయారము లాజిగిప్రాయ మాఘన
   శ్రీచణరూప మాతళుకు జెక్కులచక్కదనంబు లామహా
   ధీచతురత్వ మాపలుకు దేనియ లాగమనంబు లావిభా
   ప్రాచురి యెక్కండం గనుట పల్కుట వింటయు లేదు రావణా. [అరణ్యకాండము]


శా. నీకున్ శత్రుడ గాను భవద్రిపులతో నే సఖ్యముం జేయ నే
    జోక న్నీకపకారిగా నకట యిచ్చో జాలనిర్హేతుకం
    బై కన్నట్టిరుష న్నను న్నిశితతీవ్రామోఘబాణంబుచే
    వే కూల్పంగ నిమిత్త మేమి యిది దోర్వీరంబె శ్రీరాఘవా. [కిష్కిందాకాండము]


ఉ. అంగదు గాంచి యోతనయ యాత్మ వగం దురపిల్ల బోకు ని
   న్నుం గడు నాదుమాఱుగ గనుంగొను నీరవిపుత్రు డిమ్మహో
   త్తుంగభుజప్రతాపనిధితో నెడబాయక యుండినన్ జయా
   భంగురభోగభాగ్యముల బ్రస్తుతి కెక్కి రహింతు వన్నిటన్. [కిష్కింధాకాండము]


ఉ. బంగరుమేలినిగ్గు గలపర్వతమోయన నైజగాత్ర ము
   త్తుంగముగాగ బెంచి మఱితోడనె పాశము లెల్ల నూడ్చి సా
   రంగపరంపరం గదుమురాజితసాహససింహమోయనన్
   బొంగుచు నెంటవచ్చుదితిపుత్రుల బోవగదోలి రోషియై. [సుందరకాండము]


ఉ. రామకరాగ్రముద్రిక ధరాసుతచేతి కొసంగి రాఘవ
   క్షేమము తెల్పియాజనని కేవలశోకము మాన్పి లంక వా
   లామితహవ్యభుక్శిఖల నంతయు దగ్ధము చేసి సీతచూ
   డామణి గొంచువచ్చితి దటాలున నిప్పు డటంచు బల్కినన్. [సుందరకాండము]

శా. తావు ల్గుల్కెడుమేనుతీవకు బరీతాపంబు గావించునీ
   జీవంజీవమనోజ్ఞ మూర్తి యకటా శీతాంశువా కాదు శో
   భావై రూప్యమునన్ జనభ్రమదమౌ భస్మానృతానంగతే
   జోవై శ్వానరవిస్ఫులింగముసుమీ చూడన్ దిశానాయకా.


38. తెనాలి అన్నయ్య

ఈకవి సుదక్షిణాపరిణయమనెడి యైదాశ్వాసముల ప్రబంధమును రచియించెను. ఇతడు తెనాలి పురనివాసుడు; శైవాచార సంపన్నుడు; రామపండితపుత్రుడు.


శా. శ్రీలీలాహరినీలపీఠరుచిరశ్రీవత్ససంపన్నవ
   క్షోలాలిత్యుడు వేంకటేశుడు కృపం గోనేటిరామక్షమా
   పాలస్వామిసమస్తరాజ్యభరణోపాయాధికున్ హృద్యవి
   ద్యాలోలున్ బులిజాలరామవిభుసోమామాత్యునిం బ్రోచుతన్.

సుదక్షిణాపరిణయములోని యీప్రథమపద్యమునుబట్టియే యీకావ్యము కోనేటి రామరాజు మంత్రియైన పులిజాల సోమామాత్యున కంకితము చేయబడినట్టు తెలిసికోవచ్చును. ఆసోమామాత్యు డొకనాడు సభాసీనుడయి తన్ను రావించి కృతి వేడిన ట్లీక్రిందిపద్యములలో గవి చెప్పుకొనియున్నాడు-


మ. కవులున్ గాణలు జాణ లార్యులు హితుల్ కాంతానమూహంబు లు
    త్సవలీలం దను గొల్వ నిండుకొలువై సత్కావ్యగోష్ఠీవిశే
    షవినోదై కపరాయణత్వమును రాజ్యశ్రీవిహారంబు బ్రా
    జ్యవివేకంబు దనర్ప రామవిభుసోమామాత్యు డత్యున్నతిన్.

గీ. నవ్యసుగుణాభిరామ తెనాలిరామ
   పండితాగ్రణిసత్పుత్రు భవ్యమిత్రు
   హరపదాంభోజసౌముఖ్యు నన్న పాఖ్యు
   నన్ను బిలిపించి యాదరోన్నతి వహించి.


చ. పలుకులకల్కి కప్పురపు బల్కులుచల్లినరీతి బండువె
   న్నెలతళుకుల్ విభుండు హవణించినమించున శంబరారి చెం
   గలువలతూపుకోపుల ముఖాముఖి జూపినయేపునం గృతుల్
   పలుకగ నేర్తు పూర్వకవిపద్ధతి రామయయన్న సత్కవీ.


గీ. సరససాహిత్యసౌహిత్యపరత నీవు
   పరిడవించుసుదక్షిణాపరిణయంబు
   కీర్తి విలసిల్ల మాకు నంకితము సేయు
   తేట యగువాగ్విలాసంబు కోటిసేయ.

ఇక దీనినిబట్టి కృతికర్తయొక్క కాలనిర్ణయము చేయవలసి యున్నది. కృతిపతియొక్క కాలము తెలియునేని, కవియొక్క కాలమును దెలియును. కృతినాథుని ప్రభువైన రామరాజుయొక్క వంశము గ్రంథమునం దీవిధమున జెప్పబడినది-


గీ. చంద్రవంశాబ్ధిపూర్ణిమాచంద్రు డారు
   వీటి బుక్కయరామభూవిభునిసుతుడు
   తిమ్మరాజేంద్రు డన్వయదీపకుండు
   కనియె బినకొండభూపాలు ననఘశీలు.


చ. కులనిధి యానృపాలకుడు కోనమదేవి వరించి కాంచె జే
   కొలది నరాతులం దునుముకోనేటితిమ్మనరేంద్రు భూమిభృ
   త్తిలకము జిన్నతిమ్మవిభు ధీరసుధానిధి నప్పరాజు ని
   ర్దళితవిరోధిభూవరకురంగుని రంగనృపావతంసమున్.

ఇట్లార్వీటి బుక్కరాజుకొడుకు రామరా జయినట్టును, రామరాజుకొడుకు తిమ్మరాజయినట్టును, తిమ్మరాజుకొడుకు చినకొండరాజయినట్టును, చినకొండరాజుకొడుకు కోనేటి తిమ్మరా జయినట్టును చెప్పబడెను. ఈకోనేటి తిమ్మరాజు కొడుకయిన రామరాజువద్దనే కృతిపతియైన సోమామాత్యుడు మంత్రిగానుండెను. పయినిజెప్పిన వంశావళినిబట్టి విచారింపగా గృష్ణదేవరాయని యల్లు డయిన రామరాజున కీరామరాజు పెదతండ్రికొడుకునకు మనుమ డయినట్టు స్పష్టమగుచున్నది. అళియ రామరాజు 1564 వ సంవత్సరమువఱకును జీవించి యాకాలమునకే మనుమల నెత్తినవా డగుటచేత నాతని పెదతండ్రికొడుకును నప్పటికే యెదిగినమనుమలు గలవా డయి యుండ వచ్చును. కాబట్టి విమర్శించిచూడగా సుదక్షిణాపరిణయకృతీశ్వరుని ప్రభువు పదిసంవత్సరము లీవలావలగా 1580 వ సంవత్సరప్రాంతములయం దుండెనని తేలుచున్నది. ఇదియే కవికాలము. ఈకవికి గందాళ శ్రీరంగాచార్యులు గురు వయిన ట్లీక్రిందిపద్యమువలన దెలియ వచ్చుచున్నది-


క. కందాళ భావనార్యుల | నందను శ్రీరంగగురుని నతబుధరక్షా
   మందారంబు నుతింతును | మందారమరందబిందుమధురారభటిన్.


సుదక్షిణాపరిణయకవిత్వము సలక్షణమయి కర్ణ రసాయనముగా నున్నది! కవిత్వ మాధుర్యము తేట పడుటకయి కొన్నిపద్యము లిందుదాహరింపబడుచున్నవి-


చ. పలుకగ నేర్చుచిత్రములు పాడగ నేర్చినపుష్పవల్లికల్
   మెలగగ నేర్చురత్నములు మెల్లన నడ్వగ నేర్చుచంచలల్
   నిలుకడ నేర్చువెన్నెలలు నెయ్యముతియ్యము నేర్చుపై డిక్రొం
   దళుకు లనం జెలంగుదురు తామరనేక్షణ లప్పురంబునన్. [ఆ.1]

చ. ఏనొకవింతయే రఘుకులేశ్వర యాదిమవిష్ణుమూర్తివై
   యీనిఖిలావనీతలము నేలెడు నిన్ గనుగొంటి నేడుగా
   నానియమంబు నాజనము నాతపమున్ ఫలియించె భక్తి స
   న్మానధురంధరత్వమున నా జననాయక యిట్లుపల్కుటల్. [ఆ.1]

ఉ. విప్రకులావతంస వినవే యనుమానము మాని పుత్రకుం
   డప్రతిమప్రభావనిధి యన్వయదీపకు డుద్భవిల్లు న
   వ్యప్రచురాంగకాంతిభరయౌ వనలక్ష్మీయు నిన్ను జెందు ని
   త్యప్రమదంబు చేకుఱుమహౌషధ మొక్కటి నీకు నిచ్చెదన్. [ఆ.2]

చ. నృపవర నిన్ను మీ దెఱుగనేరక వేడితి గాక చంచలా
   చపలము లైన రాజ్యసుఖసంపదలన్ మదినమ్మి కీర్తియుం
   గృపయు వివేకమున్ నయము గేవలధర్మపరత్వమున్ సదా
   కపటమతిం దొఱంగుమహికాంతుల కేడ పరోపకారముల్. [ఆ.2]

మ.జలకంబుం దగగూర్చి నెన్నుదుట రక్షాకాంక్ష బాదాంగుళీ
   స్థలమృత్స్నాతిలకంబు దీర్చి రుచులం దట్టాడువజ్రంపుటు
   య్యలపై బొత్తుల నుంచి యోకుధరకన్యాధీశదివ్యాంశపే
   శలమూర్తీ నిదురింపవే యను సుతుం జంద్రాస్య జోకొట్టుచున్. [ఆ.2]

ఉ. వాడినమోముతోడ గయివాలినచూపులతోడ దీనతం
   గూడినపల్కుతోడ నెఱిగూడనిగందపు బూతుతోడ గీ
   లూడినయందెతోడ బిగియూడినతాలిమితోడ వచ్చె గీ
   గ్గాడియుబోలె గామగవిగాడిగలయ్య నృపాలువీటికిన్. [ఆ.3]

ఉ. విన్న దనం బిదేమి నెఱివీడినచిత్త మిదేమి వేయిక్రా
   ల్గన్నులవా డిదేమి శరఘాతల నెత్తు రిదేమి వెంబడిం
   గిన్నరసిద్ధకింపురుషఖేచరవీరులురా రిదేమి మీ
   యున్నవిధం బిదేమి నిఖిలోన్నతశాసన పాకశాసనా. [ఆ.3]

ఉ. భానుమతీకుమారకుడు పల్కు మహేంద్రుని దేవ యె
   వ్వానికి గెల్పు నోటమియు వచ్చు నొకానొక వేళ దీనికై
   దీనత యింతయేటికి మదీయభుజాగ్ర ధనుర్విము క్తనా
   నానిశితాస్త్రపాతముల నాకుల నే నవలీల గాచెదన్. [ఆ.3]

ఉ. మేలు బళీ చతుర్ముఖుడు మిక్కిలి నేర్పరి యెట్టులన్న నీ
   బాలిక మాదిలీపనరపాలకుదేవిగ నిశ్చయించె ల
   క్ష్మీలలనేశునాభిసరసీరుహమందిరవర్తి యైనవా
   డేల యొనర్చు వేదజడు డేనియు నీడుకురానిచేతలన్. [ఆ.4]

చ. కుడిచెవి జేరి మంచుమలకూరిమియల్లుడు తారకంబు మున్
   నొడుపున గూర్చి పల్కుచు వినోదము సల్పగ సేదదేఱి చె
   ట్టడచిన జేటెడన్నినిటలాంబకమూర్తులు కానవచ్చు నా
   మడ పరుగెత్త నేల యఘమర్దననిర్దయ మైనకాళికన్. [ఆ.4]

శా. ఏణాంకోపలసౌధవీధికలపై నింపొంది చిత్రంబులౌ
   వీణ ల్కేల ధరించి రాగలహరీతస్ఫూర్తిమై జొక్కుచున్
   జాణల్ సాధ్యకుమారు లాగమవిధానస్నిగ్ధగానంబులన్
   ద్రాణ ల్మీఱగ నాలపించెదరు చిత్తప్రీతిమై వింటిరే, [ఆ.5]

మ. కమలామందమరందబిందుకణికాకల్లోలడోలావిలో
    లమరాళీగరుదంచలత్సవనబాలక్రీడనప్రోల్లస
    త్కుముదామోదిపరాగవాసితదిశా కుంభీంద్రగండస్థలీ
    సముదాయం బలరున్ నృపాల యొక కాసారంబు దూరంబునన్. [ఆ.5]

పింగళిసూరన్న గిరిజాకళ్యాణములోని దని యీక్రిందిపద్యము రంగరాట్ఛందస్సులో నుదాహరింపబడి యున్నదిగాని యీపుస్తకము నాకు లభించలేదు.


క. కోపాటోపంబున ధర * ణీపాలకచంద్రముడు మునిశిఖామణులన్

ద్రోపించిన వారు దురా * లాపము లాడుచు బోయి రాసమయమునన్.


20. అద్దంకి గంగాధరకవి.

ఈ గంగాధరకవి నియోగిబ్రాహ్మణుడు; వీరనామాత్యుని పుత్రుడు. ఇతడు గోలకొండ నబాబైన ముల్కిభరాము (ఇబ్రహీమ్‌ మల్కు) వద్ద నాస్థానకవీశ్వరుడుగా నుండెను. యయాతిచరిత్రమును రచియించిన పొన్నికంటి తెలగనార్యుడుగాక తనగ్రంథమును మహమ్మదీయుల కంకితముచేసిన తెలుగుకవి యీత డొక్కడే యైనట్లు కానబడుచున్నాడు. ఈకవి రచియించిన గ్రంథములలో ముఖ్యమైనది తపతీ సంవరణ మను శృంగారప్రబంధము. ఈగ్రంథమునందు కృతినాయకుడైన మల్నిభరా మీక్రింది రీతిని వర్ణింపబడెను.-


సీ. సకలవేదపురాణశాస్త్రసారగు లైన

యొంటరివిద్వాంసు లొక్కచోట

నష్టభాషలయందు నాంధ్యంబు లేకుండు

హొంతకారికవీంద్రు లొక్కవంక

గజపతి నరపతి క్ష్మాభర్త లంపిన

యొడికంపురాయబా ర్లొక్కదండ

మేరుమందరముల మించగల్గినమన్ని

యులు దండనాథు లొక్కొక్కయెడల

జేరికొల్వ భద్రాసనాసీను డగుచు

రమ్యగుణహారి మల్కి భ రామశౌరి

భారతక్షీరమయసింధుబంధమధ్య

లలిత పుణ్యకథాసుధాలహరి దేలి. దక్షిణహిందూస్థానమునందు భామినీవంశీయతురష్క రాష్ట్రావసానదశయందు స్వతంత్రులయిన యయిదుగురు మహమ్మదీయ ప్రభువులలో నొకడయి గోలకొండ రాజ్యసంస్థాపకుడయి క్రీస్తుశకము 1512 వ సంవత్సరము మొదలు 1543 సం వఱకును రాజ్యముచేసిన కుతుబ్‌ షాకీయిబ్రహీము చతుర్థ పుత్రుడు. గోలకొండ రాజ్యస్థాపకుడయిన కుతుబ్ షా హిందువులను మాత్రమేకాక మహమ్మదీయులను సహిత మనేకులను జయించి తన రాజ్యమును వ్యాపింపజేసెను. ఆతని విజయములను గూర్చి తపతీసంవరణములోని యీ క్రింది పద్యము కొంత వివరించుచున్నది-


సీ. పడమటను సపాయి బసవని గాజేసి

యచట గొయ్యలకొండ నావరించె

దమదిమల్లాఖాను దక్షిణంబున గొట్టి

హరియించె బానుగ ల్లాదిగిరుల

నుత్తరంబున బరీదోడి పాఱగ దోలి

మెతుకుదుర్గం బాక్రమించి మించె

బ్రథమదిక్కున నొడ్డి పాత్రసామంతుల

ధట్టించి కంబముమెట్ట గొనియె

నతని బొగడంగ దగదె యాచతురసీతి

రూడిగిరిదుర్గలుంఠనప్రౌడతేజు

వాహశిఖరాధిరోహ రేవంతమూర్తి

కుతుబుశాహినిక్ష్మాపాలు గుణవిశాలు.


అయినను కృష్ణదేవరాయలు క్రీస్తుశకము 1516 వ సంవత్సరమునందు తెలుగుదేశమంతయు జయించి, ఓడ్రరాజులయిన గజపతుల కొమార్తెను తాను వివాహ మాడుటచేత తత్సంబంధమునుబట్టి రాజమహేంద్రవరము ప్రధాన నగరముగాగల యాంధ్రదేశమునంతను గజ పతులకిచ్చెను. కాని కృష్ణదేవరాయల మరణానంతరమున కుతుబ్ షా కొండపల్లివద్ద జరిగిన యుద్ధములో హిందువుల నోడించి కృష్ణా గోదావరీ మధ్యరాష్ట్రమునంతను నాక్రమించుకొనెను. ఈయంశము నే పూర్వోక్తగ్రంథములోని


"కట కేశ్వరుని దోలి కైవసంబుగకేసె

గొండంతజయముతో గొండపల్లి."


అను సీసపాదము చెప్పుచున్నది.కుతుబ్ షాయొక్క యనంతరమునందాతని ద్వితీయపుత్రుడైన జామ్‌షీదు రాజ్యమునకు వచ్చి క్రీస్తుశకము 1543 వ సంవత్సరము మొదలుకొని 1550 వ సంవత్సరము వఱకును రాజ్యముచేసెను. ఇతడు మహాక్రూరుడు, రాజ్యాశచేత తనయన్నగారి నేత్రములను తీయించి వేసి యాతని నంధునిగా జేసిన పాపాత్ముడు. ఈతని దుష్టస్వభావము నెఱిగి భయపడి పాఱిపోయి యిభరామ్‌షా తనయన్నగారి మరణమువఱకును విజయనగరమునందు కృష్ణదేవరాయని యల్లుడైన రామరాజుయొక్క సంరక్షణమునందుండెను. ఇతడక్కడనున్న కాలములోనే రామరాజభూషణుడు మొదలయిన కవులతోడి సహవాసముచేత సంస్కృతాంధ్ర సాహిత్యమును సంపాదించి, కవిత్వమునం దభిరుచిగలవాడయి క్రీస్తుశకము 1550 వ సంవత్సరమునందు తాను రాజ్యమునకు వచ్చినది మొదలుకొని యాంధ్రకవుల నాదరించి పెక్కుకృతుల నొందెను. ఇతడు తన రాజ్యకాలములో హిందువులతో మైత్రిగలవాడయి హిందూరాజులను వారివారి కవీశ్వరుల తోడ గూడ తన యాస్థానమునకు బిలిపించి తఱచుగా పండితగోష్ఠిని కాలము గడుపుచువచ్చెను. ఈతడొక్కసారి తన యాస్థానమునకు పెమ్మసాని తిమ్మనాయనిని, అనంతపురపు హండెయప్పయను, మట్ల అనంతరాజును, బంగారేచమనాయనిని, పేరమల్లారెడ్డిని, పిలిపించి వారివారి కవీశ్వరులు వారివారిని స్తుతించిన పద్యములను వినుచుండగా కాపువా డయిన మల్లారెడ్డి కవీశ్వరుడు చెప్పిన యీక్రింది పద్యమునకు రాజులందఱును గోపించి యుద్ధసన్నద్ధులయినప్పుడు మల్కిభరామువారిని వారించి శాంతపఱచినట్టొక పుస్తకమున వ్రాయబడియున్నది.


చ. బలరిపుభోగ కృష్ణనరపాలునిపేరకుమారమల్ల మీ

కలితయశ:ప్రభావములు కన్గొనలే కలకట్టుమన్నెమూ

కలు తల లొల్లరో బిరుదుగద్దియముల్ చదివించుకొందు రౌ

కొలదియెఱుంగజాల కలకుక్కలు చుక్కలజూచి కూయవే.


పయిని జెప్పిన యితరరాజుల కవులు చెప్పినపద్యములుకూడ నింపుగా నుండవచ్చును గాన వాటిని వరుసగా నిందు క్రింద బొందుపఱుచు చున్నాను.-


ఉ. చాలుగుఱాలు మాళిగడిసంగడిరాజులు గొల్వరండహో

హాలమహోగ్రఫాలదహనాక్షునియంతటిధాటివాడు నా

యేలిక వేంకటాద్రిధరణీశునితిమ్మడు పెమ్మసానిభూ

పాలుడు హెచ్చు ధాత్రి గలపార్థివు లెల్లను లొచ్చు వీనికిన్.


ఉ. మట్టకరాడు బెట్టురికి మన్నెకుమారుల సీమ ధూళిగా

గొట్టకమాన డేగద యకుంఠితసింహతలాధిరాయ డీ

పెట్టినదండు దీడు రణభీష్ముడు హండియయప్ప శౌరికిం

బెట్టుడు వేగ దండములు బింకము లేటికి శత్రుభూపతుల్.


ఉ. కొద్దినిరాడు దిండుఱికి కోటులుకొమ్మలు గొన్నశూరు డా

గద్దఱిగబ్బిరాచపులి గండరబాలుడు మట్లనంతు డే

ప్రొద్దును వైరిభూభుజులపొంక మడంపనె పుట్టినాడు మీ

పెద్దఱికాలు సాగ విక బ్రేలకుడీ గడిమన్నెభూపతుల్.


ఉ. టెక్కున గొండతో దగరు డీకొని తాకినజోక గాక యీ

బిక్కపకీరుమన్నెసరిబేసిదొరల్ మొన లందు నిల్వ నా నిక్కము బంగరేచనృప నీవు రణస్థలి మోహరించినన్

బక్కున లోకముల్ పగిలిపాఱవె కూలవె దిగ్గజంబులున్.


ఈ యిభరామమల్కు (ఇజ్రహీమ్ మల్కు) క్రీస్తుశకము 1567 వ సంవత్సరమునందు రాజమహేంద్రవరముమీదికి దండెత్తి వచ్చి దానిని జయించి శ్రీకాకుళము వఱకునుగల కళింగదేశము నంతను స్వాధీనము చేసికొనెను. ఇతడు హూణశకము 1550 వ సంవత్సరము మొదలుకొని 1581 వ సంవత్సరము వఱకును రాజ్యము చేసినందున, ఈతని యాస్థానకవియైన గంగాధరకవియు నాకాలమునందే యున్నవాడు. ఈకవికృత మయిన తపతీసంవరణము సరసమయిన దయి మంచి కల్పనలగలిగి దాదాపుగా వసుచరిత్రమునుబోలి వఱలు చున్నది. ఈతని కవిత్వధోరణిని దెల్పుటకై తపతీసంవరణములో నుండి రెండు పద్యముల నిందు జూపుచున్నాను.


ఉ. అక్కమలాక్షి హస్తములయందము నేమనివిన్నవింతు నే

నొక్కొకవేళ నక్కి పలయోష్ఠి సమీపమునందునున్నచో

జొక్కపుదమ్మిపూవు లనుచుం దరుణభ్రమరాళి వ్రాలు బెం

పెక్కినపల్లవంబు లనునిచ్చను డాయును గండుగోయిలల్. [ఆ.2]


మ. చివురుందామరపాకులన్ సలలితశ్రీఖండపంకంబులన్

నవనీహారజలాభిషేచనములన్ నాళీకపాళీమృణా

ళవితానంబుల మౌక్తికగ్రధితమాల్యశ్రేణులన్ బాలప

ల్లవతల్పంబుల శీతలక్రియలు చాలం జేసి రయ్యింతికిన్. [ఆ.3]

26. ఎఱ్ఱన

ఈకవి కొక్కోకమును, సకలనీతికథానిధానమును తెనుగున బద్యకావ్యములగా రచియించెను. కొక్కోకమునకు రతిరహస్యమని నామాంతరము. దీని కవిత్వము హృద్యముగానేయున్నను నీతిమంతులు చదువ దగినగ్రంథముకాదు. ఈగ్రంథము కుంటముక్కల మల్లయామాత్యుల కంకితము చేయబడినది. శైలిని జూపుటకయి కొక్కోకములోని రెండు పద్యముల నిం దుదాహరించుచున్నాను-


చ. పెనిమిటిభాగ్యరేఖ గుణబృందము లేనరు లైన ముందటన్

వినుతులు చేయ సౌఖ్య మొదవించును నాథునియందు మిత్రులం

గనుగొని సంతసిల్లు గలకంఠిగుణంబులుచూడ జూచి చ

య్యన దెలియంగవచ్చు మదనాంకురభావము జూడకుండినన్. [ఆ.1]


చ. తరుణులు పుష్పకోమలులు తత్తఱపాటున నేమిచేసినన్

విరసము పుట్టు గావున వివేకమునం బురుషుండు తత్సఖీ

పరచితభంగి రాగరసబంధురుడై యెట నేప్రయోజనం

బురమణి కిష్టమౌనదియె పూర్వముగా గెడబాటుచేయుచున్. [ఆ.2]


ఈకవి యుండిన కాలమువిషయమై మన మిప్పుడు కొంచెము విచారింపవలసి యున్నది. కవి కృతిపతియగు భైరవమల్లామాత్యుని వర్ణించుచు-


సీ. హరిపదధ్యానతత్పరుడు చండలమహాలక్ష్మీప్రసాదై కలబ్ధవరుడు

రహి గజపతిమహారాయ లిచ్చినసమంచితమహాపాత్రప్రసిద్ధయశుడు

నాజమాఖానరాయనిచేతనొడయుడై వినుకొండదుర్గ మేలినఘనుండు

కృతివననిక్షేపపృథుతటాకాలయతనయాదిసప్తసంతానఘనుడు మునిపరాశరగోత్రసంజనితు డార్య

సేవ్యతిరువేంగళాచార్యశిష్యు డనఘ

మంత్రి పెరుమాళ్ళకొమ్మయమనుమయోబ

మంత్రి తెలగయ భైరవమల్లమంత్రి.


అని యతడు జమాఖానునిచేత బ్రభువుగా జేయబడినట్లు చెప్పియున్నాడు. ఈ జమాఖాను పదునాఱవ శతాబ్దమధ్యమునం దుండినట్లు తెలియవచ్చుచున్నది. కవికాలమును నిర్ణయించుట కీగ్రంథములో నింకొకయాధారముకూడ గానవచ్చుచున్నది. ఇతడు పూర్వకవులను వర్ణించుచు,


సీ. ........ .......... ...........

............. ............ ...............


ఆ. "రావిపాటి తిప్పరాజాదిముఖ్యశృం

గారకవుల నెల్ల గారవించి"

అని రావిపాటి తిప్పరాజును బేర్కొనియున్నాడు. ఈరావిపాటి తిప్పరాజు-

మ. సరిబేసై రిపు డేల భాస్కరులు భాషానాథపుత్రా వసుం

ధరయం దొక్కడు మంత్రియయ్యె వినుకొండన్ రామయామాత్యభా

స్కరుడా యౌ నతడే సహస్రకరశాఖ ల్లే వవే యున్నవే

తిరమై దానము జేయుచో రిపుల హేతి న్వ్రేయుచో వ్రాయుచో.


పయిపద్యమును రామయామాత్యభాస్కరునిమీద జెప్పినట్లప్పకవీయములో నుదాహరింపబడియున్నది. ఈరామయభాస్కరు డచ్యుతదేవరాయని కాలములో నుండినట్లు కొండవీటిలోని గోపినాథస్వామివారి దేవాలయద్వారశాఖయందు వ్రాయబడియున్న యీక్రింది పద్యమువలన స్పష్టముగా దెలియవచ్చుచున్నదిసీ. నిర్మించె నేమంత్రి నిరుపమప్రాకారనవకంబుగా గోపినాధపురమును

గెలిచినా డేమంత్రి లలితవిక్రమమమునబ్రబలుడై యవనులబలము

నిలిపినా డేమంత్రి నియత వైభవమున గోపికావల్లభు గూర్మివెలయ

బాలించె నేమంత్రి ప్రకటధర్మఖ్యాతి మహిమమీఱగ నాంధ్ర దేశ మందు.


నతడు భూపాలమంత్రీంద్రసతతవినుత

ధీవిశారదు డచ్యుతదేవరాయ

మాన్యహితవర్తనుడు శౌర్యమహితయశుడు

భానుతేజుండు రామయభాస్కరుండు.


దీనినిబట్టి రావిపాటి తిప్పరాజు1540 వ సంవత్సరప్రాంతమున యందుండెననుట స్పష్టము. ఈరావిపాటి తిప్పరాజును స్తోత్రమ-- యెఱ్ఱనకవి యాతని కాలమునందో తరువాతనో యుండియుండవచ్చును. కొక్కోకమును రచించిన కొన్ని సంవత్సరముల కీయెఱ్ఱనకవి సకల నీతి కథావిధానమును రచించి కొక్కోక కృతిపతియైన మల్లామాత్యుని యన్నకొడుకగు కుంటముక్కల పినభైరవామాత్యున కంకితము చేసి నందున గవి 1560-70 సంవత్సరప్రాంతములయం దుండెనని చెప్ప వచ్చును. సకలనీతికథా నిధానములో గృతిపతి కవినిగూర్చి చెప్పినట్లున్న యీక్రింది పద్యములు పయియంశమును తెలుపుడు---చున్నవి.


సీ. శ్రీవత్సగోత్రవారిధిపూర్ణశీతాంశు డగుకూచమంత్రికి నాత్మజుండు

వివిధాష్టభాషాకవిత్వవాచాప్రౌడి బూర్వకవీంద్రుల బోలిన

వఖిలపురాణేతిహాసకావ్యస్మృతిచయము రచించినచారుమతి

మాపినతండ్రియౌమల్లమంత్రికిని గొక్కోకంబు చెప్పినకోవిదుండు

రసికు లభిమతిచేత బురాణసార | మనుపమంబుగ నాకిచ్చి

వట్లుగావున నొకటి నిన్నడుగదలచి|యిచ్చటికి బిల్వబంచితినెఱ్ఱనామాత్యుని క. భావమున దోచె గలియుగ| పావనభూపాలకథలు బంధురకావ్య

శ్రీ వెలయ నాంధ్రభాషను|గావింపగవలయు సుప్రకాశత నాకున్.


పయిపద్యములనుబట్టి యితడు పురాణసారమను గ్రంథమును గూడ రచించినట్లు కనబడుచున్నదిగాని యా గ్రంథము దొరకలేదు.


చ. వినుతియొనర్తు నాంధ్రసుకవీంద్రుల నన్నయభట్టు దిక్కయ

జ్వను నమరేశ్వరుం జెదలువాడమహాత్ముని మారనార్యు నా

చనసుతసోము భాస్కరుని జక్కయనుం గవిసార్వభౌమునిన్

వనరుహపుత్రసన్నిభుల వర్ణితకావ్యకళానిధిజ్ఞలన్.


అని కవి తన సకలనీతికథానిధానములో శ్రీనాథుని వఱకును గల కవులనేస్తుతించి యున్నాడు. "చంద్ర శేఖర క్రియాశక్తి రాయలయొద్ద బాదుకొల్పితి సార్వభౌమ బిరుద" మని యుండుటనుబట్టి యీ పద్యమునందు బేర్కొనబడిన కవిసార్వభౌముడు శ్రీనాథుడనుటకు సందేహము లేదు. ఇంచుమించుగా సమకాలికులగుటచే గాబోలు నల్లసాని పెద్దనాదుల నితడిందు బేర్కొనలేదు.


సీ.ప్రభవించె నేవీట బర్వతాగ్రంబున నరిగెరీశ్వరుడు శ్రీనాయకుండు

వసియించె నేవీట వర్ణితసాలాంతరమున మూలస్థానరాజమౌళి

యుదయించె నేవీట నుత్తరాశాతటభూషణీకృతనింబ పుట్టలాంబ

వరియించె నేవీట వలదిశాకోణంబునందు గుబ్బటలమైలారమూర్తి

వినుతిగాంచె నేవీటను విప్రరాజ| వైశ్యశూద్రాదిబహువిథవర్ణ సమితి

యట్టి పురరత్న మొప్పుభవ్యాంబుజాత|మండితామరతరువల్లికొండపల్లి


క.ఇటువంటి కొండపల్లీ | పుట భేదన మంత్రిమకుట భూషణ మరిరా
ట్కటకవి భేదన ఘటనో | ద్భటుండు కుంటముకుల పిన భైరవుడొప్పున్.

ఇత్యాది పద్యములను బట్టి సకల నీతి కధా నిదాన కృతిపతి కొండపల్లి కధికారియైనట్టు కనబడు చున్నాడు. ఇట్లొక కృతి పతి వినుకొండకును మఱియొక కృతిపతి కొండస్ పల్లికిని ప్రభువగుట చేత నీ కవి కృష్ణా మండములోని కొండ వీటి సీమ వాడయినట్లు స్పష్ట పడుచున్నది. కొకోకమునందు కవి తన్ను గూర్చి యిట్లు వ్రాసికొని యున్నాడు.


సీ. శ్రీవత్స గోత్ర ప్రసిడ్ఢ సంభూతి నాపస్థంబ సూత్రప్రశస్తఘనుడ
గురుదయానిధి మైన కూచన మంత్రికి నంగనామణి ముత్తమాం
దనయుండ సత్కవీంద్రసుమాన్య చరితుండ శివ కృపాసుజ్ఞాన శే
నారూఢ విద్యా చలానంద యోగిండ్ర శిష్ట ప్రచార విశిష్ట ఘనుడ


నెఱ్ఱ నామాత్య పుత్రుడ సత్కవీంద్ర హితుడ
గలితవాక్ప్రౌఢి కొక్కోక కవివరుండడ
జతురమతితోడ రతి కళాశాస్త్రవ్ మిదియు
గెనుగు గావింతు రసికులు వినుతి చేయ.


శా. ధారాపట్టణ మేలు భోజుడు మహోదారుండు వాహ్యాళికై
నారణ్యంబున కేగి వచ్చునెడ బ్రహ్మప్రాప్తభూయావనా
శారంభ స్థలి చేరువం జనగ సైన్య వ్రాతముం జూచి య
ప్పాఱు డిట్లనె జొన్న చొచ్చి వలెనా బక్షింపుడీ బియ్యము


ఉ. ఊరక యేలయుండ మన మోశుకరత్నమ యస్మదీయసం
చార వినోదము ల్కలిసి సల్పుదమన్న దొలంగు చేద కో
కీరమ పూరుషు ల్బహుళ కిల్బిషచారు లసత్య భాషణుల్
క్రూరులు వారితోడ నొడగూడి మనంగలరే వధూమణుల్

11. అయ్యలరాజు రామభద్రుడు

ఈకవి యారువేల నియోగిబ్రాహ్మణుడు; తిప్పయార్యుని ప్రపౌత్రుడు; పర్వతన్నపౌత్రుడు; అక్కయార్యుని పుత్రుడు. ఈతడు కడపమండలములోని యొంటిమెట్ట గ్రామములో బుట్టి పెరిగినవాడు; పరవస్తు ముమ్మడి వరదాచార్యునకు శిష్యుడయి వైష్ణవమతాభిమానమును గలిగియుండినవాడు. ఇత డొంటిమెట్టలో నున్నకాలములో నచ్చటి వీరరాఘవస్వామిమీద నొకశతకమును జేసెను. ఇతడు మొట్టమొదట గృష్ణదేవరాయల యంతిమదశలో విజయనగరములో బ్రవేశించి కృష్ణదేవరాయనిచేత దద్విరచితమయిన సకలకథాసారసంగ్రమును తెనిగింప గోరబడెను. కాని గ్రంథపూర్తి కాకముందే కృష్ణదేవరాయలు పరమపదము నొందినందున రామభద్రకవి గ్రంథము నాతని కంకితము చేయక యవతారికయందు కృష్ణదేవరాయల ప్రార్థనచేత దానాగ్రంథమును రచించితినని మాత్రము వ్రాసెను. ఈసకల కథాసారసంగ్రహము శ్రీరామ పురూరవశ్చరిత్రాదులనుగల తొమ్మిది యాశ్వాసముల గ్రంథముగా నున్నది. ఈగ్రంథమునందును రామభద్ర కవి సూక్ష్మబుద్ధి గలవాడని యూహించుటకు దగినమార్గము లనేకములు గానబడుచున్నను, కవిత్వము ప్రౌడముగాక వ్యాకరణదుష్టమయి బాలవిరచిత మని సూచించుచున్నది. 1530 వ సంవత్సరమున కొకటి రెండేండ్లుముం దీకవి గ్రంథరచనకారంభించినట్లు తోచుచున్నది. ఈకవి సకల కథాసారసంగ్రహముయొక్క యవతారికయందు దాను గ్రంథరచన చేయబూనుటనుగూర్చి యీక్రిందిపద్యమును వ్రాసి యున్నాడు-


ఉ. నన్నయ తిక్కనాదికవినాథులు చెప్పినయట్లు చెప్పలే

కున్న దదుత్తరాంధ్రకవు లూరకయుండిరె తోచినట్లు ని

త్యోన్నతబుద్ధి గబ్బములు యోజ రచింపక యందు జ్ఞానసం

పన్నులకావ్యముల్ హరిసమర్పణమై జెలువొందు నెందునన్.


ఈబాలకావ్యమయిన సకలకధాసారసంగ్రహమునుగూర్చి యిందు విస్తరించి వ్రాయక యందలి పద్యములను మాత్రము రెంటిమూటి నిందుదాహరించు చున్నాను.


సీ. కానకకన్న సత్సూనుండు నేటికి

గానకకన్న సత్సూను డయ్యె

బుణ్యజనోత్కీర్ణ పురుషుండు నేటికి

బుణ్యజనోత్కీర్ణ పురుషు డయ్యె

ద్విజముఖ్యులనుగూడితిరుగుబాలుడు నేడు

ద్విజముఖ్యులనుగూడి తిరుగుటయ్యె

గోత్రపావను డైనకొమరుండు నేటికి

గోత్రపావను డైనకొమరు డయ్యె మత్తగజదానధారార్ద్రమార్గములను

దరులనీడల నెప్పుడు దిరుగువాడు

మత్తగజదానధార్ద్రమార్గములను

దరులనీడల నెప్పుడు దిరుగుటయ్యె.


చ. చదువు వివేకమూల మని సద్గురుసన్నిధి ధర్మశాస్త్రముల్

చదివి సుధాకరుండు నిజసద్గురుపత్నిని దా రమించుటన్

జదు వవివేకమూలమయి సంభవ మయ్యె నదేమనందు నా

మదనమహత్త్వ మెన్న నసమానపరాక్రమ మెన్నిభంగులన్.


చ. వినుతనిజాంఘ్రుల న్విడిచిపెట్టక పట్టుక నేలవ్రాలి లే

వనిగయుకు న్నరుండు బలుబాసల నమ్మిక లిచ్చి యాదరం

బున గరమంది లేవనిడి భూతదయాంచితమానసోన్నతిన్

దనరినయాత్మవంశకథనంబు వచించిన లేచె వాడొగిన్.


సకలకధాసారసంగ్రహమును ముగింపకమునుపే కృష్ణదేవరాయలు మృతినొందినందున, ఆదరించుప్రభువులు లేక బీదవాడయిన రామభద్రకవి యందందు దిరిగి గుత్తియప్పలరాజు మొదలైనవారి నాశ్రయించి వారిమీద జాటుపద్యములను జెప్పుచు, గొంతకాలము జీవనముచేసి, కడపట కృష్ణదేవరాయని యల్లు డయిన రామరాజుయొక్క మేనల్లు డగు గొబ్బూరి నరసరాజువద్ద జేరి తాను తరువాత రచియించిన రామాభ్యుదయము నారాజున కంకితము చేసెను. ఈకవి గుత్తి యప్పలరాజుపయిని జెప్పిన చాటుపద్య మొకటి యిందు క్రింద బొందుపఱుచుచున్నాను-


రాజమనోజా! విద్యా! భోజా! దీనార్థికల్పభూజా! రిపుసం

భాజా! వైభవవిజితబి డౌజా! రవితేజ! గుత్తి యప్పలరాజా!

ఈకవి చిరకాలము జీవించి బహుసంతానవంతు డయి దారిద్ర్యముచేత బాధపడినవాడు. ఈతని సంతానాధిక్యమునుబట్టి యితనిని జనులు పిల్లల రామభద్రయ్య యనియు పిలిచెడువాడుక గలదు. ఇతడు కృష్ణదేవరాయని యాస్థానకవి యన్నపేరే కాని యీతనికాల మంతయు నించుమించుగా నారాయనియనంతరముననే గడుపబడినది. ఇతడు కొంతకాలము పింగళి మారన్నకును, తరువాత రామరాజ భూషణునకును సమకాలికుడుగా నుండి కృష్ణదేవరాయల మరణానంతరమున నించుమించుగా నలుబది యేబది సంవత్సరములు బ్రదికి 1580 వ సంవత్సరప్రాంతమునందు మృతినొందెను. ఈతడు చేసినగ్రంథము రామాభ్యుదయము ముఖ్య మయినది. ఇది మిక్కిలి ప్రౌడమయిన కవితాధోరణికలదయి, పదగుంభనమునందు పాండురంగ మహాత్మ్యమును బోలి యమకానుప్రాసములను గలదిగానున్నది. ఈకవి ప్రారంభదశయందు గృష్ణదేవరాయల దర్శనార్థముగా విజయనగరము వచ్చినప్పుడూరిబయల రామరాజభూషణునిశిష్యు లొకపద్యమును గుర్వాజ్ఞానుసారముగా జెప్పబూని కుదురక యాలోచించుచున్నట్లును, వారు చలిచేత వడ్కుచు నచ్చటకు రా దటస్థించిన యీ కవికి చలిమంట వేసి కప్పుకొన బట్ట నిచ్చి యతనిచేత


సీ.మోహాపదేశ తమోముద్రితము లైన

కనుదమ్ముల హిమంబు లునుపరాదు

శ్రమబిందుతారకాగమఖిన్నకుచకోక

ముల జంద్రనామంబు దలపరాదు

శీర్యదాశావృంత శిథిలతాసులతాంత

మసియాడ వీవనల్విసరరాదు

పటుతాపపుటపాక పరిహీణతను హేమ

మింక బల్లవపుటా ర్చిడగరాదు

లలన కానంగకీలికీలాకలాప

సంతతాలీడ హృదయపాత్రాంతరాళ చ. ప్రమద మెలర్ప నుగ్రమృగబాధ హరింపగ వేటమై నర

ణ్యమునకు రా నఘం బొదవె నక్కట| ధర్మము చాలు గుక్క బ

ట్టు మనుట యెంచి విల్లబు తటుక్కున ధారుణి వైచి సారమే

యముల మరల్ప బంచె మృగయాక్రియ మాని విభుండు ఖిన్నుడై. [అ.2]


ఉ. అక్కట! కోసలక్షీతివరాత్మజ కానకకన్నముద్దులే

జక్కనిమంచిరాకొమరుజందురు డెక్కడ ? యధ్వరావనం

బెక్కడ ? దైత్యసంహరణ మెక్కడ ? ఘోరవనాంతరశ్రమం

బెక్కడ ? యెట్టు లంపుమనియె న్ముని ? నో రెటులాడె నింతకున్ ? [అ.4]


ఉ. వింధ్య మధిత్యకాకటకవిస్ఫుటపాదపపుష్ప గుచ్ఛసౌ

గంధ్యము హేమధాతుమయకల్పితసంధ్యము బద్ధమేరుసా

గంధ్యము చండకేసరనికాయనిరాకృతభద్రదంతిద

ర్పాంధ్యము గ్రుంగద్రొక్కితి మహాగుణభూషణ సత్యభాషణా. [అ.5


ఉ. చూచుటలే దశోకవని జొచ్చి యటుంజని చూచెదంగదా!

యాచపలాక్షి మజ్జినని యచ్చటనుండినయేని లెస్స లే

దా చతురాననుండు మొదలైన నుపర్వు లెఱుంగ జిచ్చులో

వై చెదగాక యీయొడలు వానరవీరులమ్రోల వైతునే ? [అ.6]

   చారు డనంగ రాద యనిశంబును వేశ్యలతోరమించినన్,
   బోరున మీర లాతనికి బూనుడు బ్రహ్మరథంబు వైష్ణవుల్.

ఇటువంటి సిద్ధాంతములే మనదేశములో నీతికిని మతమునకును గూడ నమిత మైన చెఱుపును గలుగజేయుచున్నవి. నీతిని విడిచినమత మెప్పుడును దేవునికి ప్రీతికరము కానేరదు. వై జయంతీ విలాసములోని,


చ. ఇనసమతేజులౌనృపులనెల్ల మహమ్మదుశాహియేలు, నీ
   యెనుబదినాల్గుదుర్గముల నేలినయేలిక గోలకొండ ద
   ద్ఘననగరస్థలిం గరణికం బొనరించుచు దమ్మమంత్రి యా
   జనపతి రమ్ము పొమ్మన బ్రజ ల్జయవెట్ట గృహస్థు లౌననన్

అను పద్యమునుబట్టి యీతిమ్మకవి మహమ్మదుశాహి గోలకొండ నవాబుగా నుండిన 1581 వ సంవత్సరమునకును 1611 వ సంవత్సరమునకును మధ్యకాలములో వై జయంతీవిలాసమును రచియించిన ట్లీవఱకే తెనాలి రామకృష్ణకవి చరిత్రమునందు దెలుపబడినది. పయిపద్యములవలననే కవియొక్క కవిత్వరీతి తేటపడునుగనుక వేఱుగ బద్యముల నుదాహరింపవలసిన యావశ్యకము లేదు.


36. తురగా రామకవి

ఈకవి యారువేల నియోగిబ్రాహ్మణుడు. ఇతడు నూరు నూటయేబది సంవత్సరముల క్రిందట నుండినట్టును, ఆడిదము సూరకవి తోడి సమకాలికు డయినట్టును ఎల్లవారును వాడుచున్నారు. వేములవాడ భీమకవి దరువాత దిట్టుకవిత్వమునం దీతనితో సమానుడు మరియొకడు లేడు. భీమకవివలెనే యిత డాడినమాట యెల్ల నగుచు వచ్చెననియు, అందుచే నెల్లవారు నీతనికి జడియుచు వచ్చిరనియు, చూపుట కనేక కథలు కల్పింపబడినవి. అందు గొన్నిటి నిం దుదాహరించుచున్నాను-

1. ఈకవి లేటవరపు పోతురాజను క్షత్రియుని యింటికి బోగా నతడు కవి కేమయిన నియ్యవలసివచ్చునని యింటనుండియు లేడనిపించెనట అప్పుడు రామకవి,


క. కూటికి గాకులు వెడలెడు| నేటావల మూకచేరి యేడువ దొడగెన్
   గాటికి గట్టెలు చేరెను| లేటవరపు పోతరాజు లేడా లేడా?

అని ప్రశ్నవేయునప్పటికి బోతురాజు మృతుడయ్యెనట! దహన నిమిత్త మయి బంధువు లింటినుండి శవమును గొనిపోవనున్నప్పు డాతనిభార్యవచ్చి కవికాళ్ళమీద బడి పతిభిక్ష పెట్టుమని వేడుకోగా గరుణించి,


క. మేటి రఘురాముతమ్ముడు| పాటిగ సంజీవిచేత బ్రతికినరీతిన్
   గాటికి బో నీ కేటికి| లేటవరపు పోతురాజ లెమ్మా రమ్మా.

అని కవి పిలువగానే మరల బ్రతికిలేచి పోతురాజు కటుకు మీదనుండి దిగివచ్చెనట!

2. ఈకవి బావయైన తల్లాప్రగడ సూర్యప్రకాశరావు ఉంగుటూరను స్వగ్రామమునం దొక పెద్దయిల్లు కట్టించి, దానిని జూపుటకయి కవిని లోపలికి దీసికొనిపోయి యొకగదిలో విడిచి బావమఱది పరియాచకమున కయి తాను మఱియొకచోట దాగియుండెనట. కవి యాయింట దిరిగి తిరిగి దారి కనుగొనలేక విసిగి,


గీ. అంగణము లెన్ని కేళీగృహంబు లెన్ని
   యోడుబిళ్ల లయిండ్లెన్ని మేడ లెన్ని
   కట్టె గాకేమి సూర్యప్రకాశరాయ
   డుంగుటూ రిండ్ల రాకాసు లుండవచ్చు.

అనగానే కావుకావని యఱచుచు నింట నేమూలజూచినను దామే యయి పట్టపగలు పిశాచములు సంచరింప జొచ్చెనట.

3. పెద్దాపురపు సంస్థానాధీశ్వరులయిన శ్రీవత్సవాయి తిమ్మగజపతిమహారాజుగారి దర్శనార్థము పోయినప్పుడు రాజు కవికి దర్శన మియ్యకపోగా గోపించి,


క. అద్దిర శ్రీభూనీళలు |ముద్దియ లాహరికి గలరు మువురందులలో
   బెద్దమ్మ నాట్య మాడును|దిద్దమ్మని వత్సవాయితిమ్మనియింటన్.

అని శపింపగానే రాజు రాజ్యమును బోగొట్టుకొని దరిద్రు డయ్యెనట!

4. రామకవి యిల్లు కట్టించుకొనునప్పుడు దారిని బోవువారి నందఱిని బిలిచి తనగోడకిటుక లందిండని నియమించుచుండెనట! ఒకనా డాదారిని అడిదము సూరకవి పోవుచున్నప్పు డాతనిని బిలిచి తక్కినవారి నడిగినట్లే యతనిని గొన్ని యిటుక లందిచ్చి పొమ్మని యడుగగా నతడు కోపించి రామకవి యని యెఱుగక,

"సూరకవితిట్టు కంసాలిసుత్తెపెట్టు"

అని పలికి పో బోయెనట| రామకవి యామాట విని కన్ను లెఱ్ఱచేసి బిగ్గఱగా,

"రామకవిబొబ్బ పెద్దపిరంగిదెబ్బ"

అని కేకవేసెనట. అంతట సూరకవి యతడు రామకవి యని తెలిసికొని కొన్నియిటుక లందిచ్చి మఱి వెడలిపోయెనట!

ఇవి యన్నియు గేవల కల్పితకథ లయి యుండవచ్చును. ఇటువంటి మహామహిమగలవా డన్న వేములవాడభీమకవి కోమటిపేర గృతిచేసి స్తుతించినట్లే యీరామకవియు గంసాలిపేర గృతిచేసి స్తుతులు చేసెను. ఈతడును నయ్యంకి బాలసరస్వతి యను మఱియొక కవియు గలిసి రచియించిన నాగరఖండమనెడి యైదాశ్వాసముల గ్రంథమొకటి కానబడుచున్నది. ఈయిద్దఱుకవులును దమగ్రంథముయొక్క యాశ్వాసాంతగద్యము నీప్రకారముగా వ్రాసికొనియున్నారు-

"ఇది శ్రీమద్దుర్గాదక్షిణామూర్తివరప్రసాదాసాది సారస్వత తురగా రామకవి వరాయ్యంకి బాలసరస్వతినామధేయ ప్రణీతంబైన శ్రీస్కాందంబను మహాపురాణమునందు సనత్కుమారసంహితను నాగరఖండము"

ఈనాగరఖండము ధవళేశ్వరపు మార్కండేయుడను స్వర్ణ కారకులజుని కంకితము చేయబడినది. ఈవిశ్వకర్మవంశజుడు బెజవాడకు బ్రభువుగా నుండిన ట్లీక్రిందిపద్యమువల్ల దెల్ల మగుచున్నది.


మ. రజతాగం బొకరాజమౌళికి వినిర్మాణంబు గావించి యి
    చ్చె జగంబెన్నగ విశ్వకర్మ మును దా జిత్రంబు గా దిప్పు డీ
    బెజవాడప్రభు డియ్య నెంతయును గల్పించున్ ధరిత్రిన్ మహా
    రజతస్వర్ణగృహంబు లెప్పుడు బుధవ్రాతంబు మోదింపగన్.

ఈధవళేశ్వరపుమార్కండుడు మహమ్మదు కుతుపషాహి కాలములో నుండినట్టు నాగరఖండముయొక్క యవతారికలో నీక్రిందిపద్యమున జెప్పబడిది-


క. అతడు ప్రసిద్ధి వహించెన్
   క్షితినగరజపతుల గెల్చి చెలగి జయశ్రీ
   సతి జేకొనిన మహమ్మదు
   కుతుపశ హాచంద్రునకును గుడుభుజమనగన్.

దీనినిబట్టి చూడగా గవి పదునాఱవశతాబ్దాంతమునందో పదునేడవశతాబ్దారంభమునందో యుండినట్టును, కవినిగూర్చి చెప్పెడి కథలన్నియు నబద్ధము లయినట్టును కనబడుచున్నవి. మహమ్మదుకుతుబుషాహి క్రీస్తుశకము 1581 వ సంవత్సరము మొదలుకొని 1611 వ సంవత్సరమువఱకును గోలకొండనవాబుగానుండి రాజ్యము చేసెను. కుతుబ్ షాహివంశము 1688 వ సంవత్సరములోనే నశించినది. నాగరఖండమునందు గొన్ని వ్యాకరణ విరుద్ధములగు ప్రయోగము లున్నను మొత్తముమీద గవిత్వము హృద్యముగానే యున్నది. నాగరఖండము నుండి కొన్నిపద్యము లిందుదాహరింపబడుచున్నవి-

ఉ. ప్రీతియొనర్ప నగ్గిరి నిరీక్షయొనర్ప దరీసరత్ప్రవం
   తీతటజాతరూపధరణీరమణీయమణీసమగ్రమై
   స్ఫీతసుధాంబుపూర సరసీరుహశీకరశీతలానిలా
   న్వీతవిహార దేవతరుణీహరిణీకరిణీసమూహమై. [ఆ.1]


ఉ. ఆదికి నాదికారణ మహర్సతికోటిసమానతేజు డు
   త్పాదితసర్వలోకుడును బ్రహ్మమునై తగు విశ్వకర్మ నా
   నాదినిజాళిలోన భువనంబుల నెల్లను హేతుకార్యక
   ర్త్రాదులు తానయై తగు యథార్థమునుమ్ము మయూరవాహనా. [ఆ.2]


ఉ. ఇచ్చిన నైదుసాధనము లింపుగ నైదుగురున్ ధరించి యు
   ద్యచ్చరిత ప్రశస్తయజనాదిరతుల్ శివతత్వబోధులై
   యచ్చెరు వంద జేసిరి సమస్తజగంబుల దత్క్షణంబునన్
   హెచ్చినయాత్మవర్తనల నెన్నికగాగ సరోజబాంధవా. [ఆ.3]


చ. కమలజుకంటె మున్ను శశిఖండశిఖామణికంటెమున్ను శ్రీ
   రమణునికంటెమున్నుగ విరాజిలు బోధకు డైనయట్టిబ్ర
   హ్మముగ మహానుభావుడని యాత్మవివేకముచే నెఱుంగుమా
   యమితపువిశ్వకర్మను మహాత్ముని లోకకృతిప్రవీణునిన్. [ఆ.4]


చ. కడక గనుంగొనంగ దొలుకారుమెఱుంగులు గ్రుమ్మరింపగా
   నడుగిడ గల్లుగల్లు మను హంసకనాదము హంసరావమున్
   దడబడ బద్మరాగసముదాయముదాపున నేపు చూసి యె
   ల్లెడల బదాగ్రరాగరుచు లీనగ వచ్చెను గౌరి వేడుకన్. [ఆ.5]

7. సంకుపాల నృసింహకవి

ఇతడు కవికర్ణరసాయన మను మాంధాతృచరిత్రమును రచియించిన మహాకవి. ఈ కవి కృష్ణదేవరాయనికాలమునం దుండె ననుటనుగూర్చి యొకకథ గలదు. దానినిచ్చట సంక్షేపించి చెప్పుచున్నాను. పెద్దన్న మనుచరిత్రమును రచించినతరువాత నృసింహకవి కష్టపడి కవికర్ణరసాయనమును జేసి, దానిని కృష్ణదేవరాయని కంకితము చేయదలచి, విజయనగరమునకువచ్చి తదాస్థానకవియైన పెద్దన్నను దర్శించి, తనగ్రంథము నామూలాగ్రముగా నాతనికి వినిపించి, రాజదర్శనము చేయింపవలెనని వేడెనట! ఆంధ్రకవితాపితామహు డాగ్రంథచమత్కారమున కద్భుతపడి, అట్టిగ్రంథమునకు రాజునకు జూపినయెడల దన మనుచరిత్రముమీది గౌరవము తగ్గుననియెంచి, ఈర్ష్యచేత నాతనికి రాజదర్శనము కానియ్యక "యిదిగో, అదిగో" అనిచిరకాలము గడపి యూరక పంపివేసెనట! అతడు రాజాస్థానమున లాభప్రాప్తి లేకపోగా మీదు మిక్కిలి తనవెంట దెచ్చుకొన్న కాసువీసములను సహితము వ్యయపెట్టుకొని, దినభుక్తి జరగక తనపుస్తకములోని కొన్నిపద్యములను విక్రయింపవలసినవా డయి, తుదకు విసిగి రాజులను దూషించుచు లేచిపోయి తనగ్రంథమును శ్రీరంగనాథున కంకితముచేసి కృతార్థుడయ్యెనట! అప్పుడు విక్రయింపబడిన పద్యములలో నొకటి రెండెట్లో కృష్ణదేవరాయల కూతురైన మోహనాంగిచేతిలో బడెనట! కృష్ణరాయనికి మహావిదుషియైన మోహనాంగి యనుకూతురు గలదనియు, ఆమె యనుపమానసాహిత్యము కలదయి మారీచిపరిణయ మనుశృంగారప్రబంధమును రచియించె ననియు, రామరాజభార్యయనియు కొందఱు వ్రాసియున్నారు. ఆగ్రంథము నాకు లభించినది కాదు. రామరాజు భార్యపేరు తిరుమలాంబ. అయినను తిరుమలాంబకు మోహనాంగి యనునామాంతర ముండిన నుండియుండవచ్చును. ఆచిన్నది యొక్కనాడు తండ్రితో చతురంగ మాడుచు, తనబలములోని బం టొకటి మంత్రియొక్కయు, నేనుగుయొక్కయు పగచేత తొలగవలసి వచ్చినప్పుడు "ఉద్ధతుల మధ్యమున బేద కుండదరమె" యని చదివెనట! అదివిని రాజు పద్యమంతయు జదువుమని పుత్రినడుగగా నామె కవికర్ణరసాయనములోని మూడవయాశ్వాసమునందలి యీపద్యము నిట్లు చదివెనట:-


గీ. ఒత్తుకొనివచ్చుకటికుచోద్వృత్తి జూచి

తరుణితనుమధ్య మెచటికో తలగిపోయె

నుండె నేనియు గనబడ కున్నె యహహ!

యుద్ధతులమధ్యమున బేద కుండ దరమె?


అప్పుడు రాజాపద్యముయొక్క చమత్కృతి కానందించి యెక్కడి దని యడిగి తెలిసికొని పెద్దన్నచేసినమోసము నెఱిగి ఖేదపడెనట!

రాజసంస్థానమునందు దనకు గలిగినయనాదరణచేత కుపితుడయియే నృసింహకవి తనమాంధాతృచరిత్రమునం దీక్రింది రాజదూషణ పద్యమును జొప్పించెనని చెప్పుదురు-


సీ. ఆందోళికలయందు నంతరచరు లైనసవికృతాకృతులపిశాచజనులు

పరకరాళంబులై ప్రార్థింప గనుగోక వాయెత్తకుండుజీవచ్ఛవములు

వాలవీజనముల గ్రాలుచు నీగకు నంటీనిఖరవర్తులాండసములు

వేత్రపరంపరావిలకంటకావృతి జేర బోరానిబర్బూరతరులు

శంఖనాగస్వరస్వరశ్రవణసమద

విస్ఫుటచ్ఛత్రవిస్ఫారితస్ఫటాక

విష్టవిష వైద్యవశవర్తి దుష్టఫణులు

ప్రభుదురాత్ముల నెవ్వాడు ప్రస్తుతించు. అయినను పయికథ యిటీవలివారిచేత నెవ్వరిచేతనో కల్పింప బడినట్టు తోచుచున్నది. ఆంధ్రకవితాపితామహు డైన యల్లసాని పెద్దన్న యంత యసూయాగ్రస్తు: డగుటకు దగినకారణ మేదియు గానరాదు. కవికర్ణరసాయనము మొత్తముమీద మంచిదే యయినను, పెద్దనార్యకృతమయిన మనుచరిత్రముకంటె నేవిషయమునందును గుణాతిశయము గలదికాదు.


గీ. యతి విటుడుగాకపోవు టెట్లస్మదీయ

కావ్యశృంగారవర్ణ నాకర్ణసమున ?

విటుడు యతిగాకపోరాదు వెస మదీయ

కావ్యవై రాగ్యవర్ణనాకర్ణ నమున.


అని నృసింహకవి తన కవిత్వసామర్థ్యమును గూర్చి గ్రంథాదియందాత్మస్తుతి చేసికొని యున్నాడు. మఱియు దక్కిన కవులవలెగాక కుకవిదూషణయు బెక్కుపద్యములతో జేసియున్నాడు. కాబట్టి యితడు స్వాతిశయభావము గలవా డయినట్టు కనుపట్టు చున్నాడు. ఇతడు నియోగిబ్రాహ్మణుడయినను భట్టపరాశరాచార్యుల శిష్యుడై వైష్ణవమతమునం దధికాభిమానము కలవాడై యుండెను. మాంధాతృచరిత్రము విశేషభాగము దీర్ఘసమాస సంస్కృతపదభూయిష్టముగా నున్నను బహుస్థలములయందు తెలుగుపదములతోను చక్కని లోకోక్తులతోను గూడ గూడియున్నది. చేసినవర్ణనము లనేకములు హృదయాహ్లాదకరములుగా నున్నవి. కవిత్వమునం దక్కడక్కడ గవిత్రయము వారి ప్రయోగములకు విరుద్దములైన ప్రయోగములు కానబడుచున్నవి. ఈకవియొక్క కవననైపుణిని జూపుటకయి కవికర్ణరసాయనములోని కొన్ని పద్యముల నిందుదాహరించుచున్నాను:-


శా. ఏణీలోచన లాత్మన క్త్రరుచిచే నేణాంకసొఎభాగ్య మ

క్షీణప్రౌడి హరింప సౌధపరిసంకీర్ణేంద్రనీలోపల శ్రేణీనిర్మలకుట్టిమంబులపయిన్ శీతాంశుడంబేదయై

ప్రాణాచారము పడ్డయట్ల ప్రతిబింబవ్యాప్తి చూడందగున్- [ఆ.1]


ఉ. గర్భమునిల్చి కుక్షి యధికంబుగ గానగవచ్చి గ్రక్కునన్

దుర్భరతీవ్రవేదనల దూలుచు సోలుచు నేల వ్రాలగా

నర్భకు డొక్క డయ్యినకులాగ్రణిగర్భ మగల్చికొంచు నా

విర్భవ మొందె భూజనులు విస్మయమగ్నులుగాగ నయ్యెడన్- [ఆ.1]


క. కా కేమి తన్ను దిట్టెనె?

కోకిల తన కేమి ధనము కో కొమ్మనెనే?

లోకము పగ యగు బరుసని

వాకున జుట్ట మగు మధురవాక్యమువలనన్- [ఆ.2]


ఉ. ప్రోడవుగాన నీ పలుకు పోలదు కాదనరాదుగాక యీ

వీడినతాపవేదనల వేగెడుచెన్నటిమేన బ్రాణముల్

కూడి వసింపనోర్వ వివిగో చనుచున్నవి యేల వ్రీడయుం

గ్రీడయు నాకు హారమును గీరము జూతము గీతముం జెలీ- [ఆ.3]


మ. పటికి న్నార్చినలీల జందనము బై బైబూయ నంగారక

చ్ఛటలం గాచు తెఱంగునం జిగురుసెజ్జిం బొర్లగా నప్పట

ప్పటికిం జేర గనిల్చిన ట్లొడలిపై బన్నీరు చల్లంగ ను

త్కటమయ్యెం బెనుకాక బంగరుసలాకంబోలు నబ్బాలకున్- [ఆ.3]


గీ. తొట్రుకొను నడ్గులును వెడద్రొక్కుపల్కు

లుల్లముల సి గ్గెఱుంగమియును ఘటించి,

జవ్వనులకును మరల శై శవము దెచ్చె

వారుణియు నెట్టిసిద్ధౌషధీరసంబొ- [ఆ.4]


ఉ. లజ్జకు బాపు శీలము గులంబు వడి న్విడిపించు సూనృతం

బుజ్జనసేయ జేయు మొగమోటమి దూలుచు బాతకంబులన్ మజ్జన మార్చు నార్చు నభిమానము రోతల కియ్యకొల్పు నీ

ముజ్జగ మైన ద్రిప్పు దుదిముట్టదు తా ధనకాంక్ష యేరికిన్- [ఆ.5]


ఉ. ఏకడజొచ్చునో సుకృత మెచ్చటడాగునొ తృప్తి యెప్పుడో

పోకడ శాంతి కెం దడగిపోవునో సౌఖ్యము మాన మేమియౌ

నో కృప యెట్లు మాయ మగునో యశ మేగహనంబుదూఱునో

లోకమునం దెఱుంగ మొకలోభ మెదిర్చినమాత్ర జిత్రమై- [ఆ.5]


ఉ. ఖండసుధాకరాలికలు గాడవిరక్తి దపస్విశిష్యలై

యుండిరి పూవుదప్పుటకు నుల్లము రోసి రతీశు డిక్షుకో

దండము బుష్పబాణములతండము బాఱగవైచి చేతులన్

దండమునుం గమండలువు దాలిచి మస్కరి గాకయుండునే- [ఆ.6]

                         ___________

చ. అధిపతి నంచు గ్రద్ద మిము నందఱ నీనగవింధ్యవాసకున్

వధ యొనరించి మాంసము లవారణగా బలిపెట్టజూచె మీ

రధములువోలెనుండ దగదన్న ఖగంబులుపల్కె మమ్ము నీ

విధమున బాపగాదలచి వీడగనాడుట మీకు ధర్మమే. [ఆ.3]


ఉ. అంతట రాగమంజరి గృహంబున సీధురసంబు గ్రోలి యే

కాంతమ యప్పురంబు చిఱుగ్రంతల నేగ దలారిమానుసుల్

చెంతల డాసి పట్టుకొని చేతుల దంపిన నన్నుమిన్న యా

ప్రాంతమునందు ద్రెళ్ళి కెళవారయుదూతిక గాంచె నాదటన్. [ఆ.4]

                           _________

27. శంకరకవి

ఈకవి హరిశ్చంద్రోపాఖ్యానమును పద్యకావ్యమునుగా రచించెను. ఈకావ్యమును నెల్లూరికావ్య మనియు, కవిని నెల్లూరి శంకరకవి యనియు, బ్రౌన్ దొరగారు వ్రాసిరికాని యావ్రాత నిరాధారమైనది. కవి గోదావరి మండలములోని వాడు; కృతి నాయకుడైన యీడూరి యెల్లనయు గోదావరీమండలములోనివా డయి యీడూరి కరణమును కార్కొలనువాసస్థుడు నయియుండెను. ఈయంశములను కవి తనపుస్తకమునం దిట్లు చెప్పినాడు.-


గీ. మతి వితర్కింప గేవలమంత్రిమాత్రు

డే ధనంజయబాహుశౌర్యాధికుండు

సత్యవర్తను డీడూరిశాసనుండు

హితవచోహరి బాచయయెల్లశౌరి.

న. అమ్మంత్రినిధానంబునకు నిజస్థానంబు మ. అరవిందాసనవాస వాద్యమరలోకారాధ్యకర్కోటకే

శ్వరకారుణ్యసదాభిరక్షితము భాస్వద్దీప్తిమద్భూసురో

త్కరనిత్యశ్రుతిపాఠనిస్వన ముదాత్తశ్రీ నజస్రమ్ంబు ని

ద్ధరణిం బేర్కొన నొప్పు గార్కొలను గోదావర్యుపాంతంబునన్.


ఒక్క కృతిపతిమాత్రమేకాక కృతిపతియొక్క తాతముత్తాతలును గోదావరిమండలములోనే పుట్టి పెరిగి యక్కడనే సంబంధబాంథవ్యములను జేసికొనుచుండిరి. కవి కృతిపతియొక్క ముత్తాతను వర్ణించుచు నతడు గోదావరి మండలములోని యుండి గ్రామములో సంబంధము చేసికొన్నట్లీ క్రింది పద్యమున జెప్పినాడు-


చ. ప్రెగడనమంత్రి బంధుజనబృందము పేర్కొన నుండిశాసనుం

డగుమతిశాలివీరసచివాగ్రణిపుత్రిక దిప్పమాంబికన్

దగుమహిమ న్వివాహ మయి ధన్యచరిత్రుల గాంచె బుత్రులన్

జగదభివర్ణనీయుల విశాలయశోవిభవాభిరాములన్.


ఈడూరికరణమునకు గృతి యిచ్చినకవియు తద్గ్రామపరిసరమున నివసించువాడే యై యుండవలెనుగాని యెక్కడనుండియో నెల్లూరినుండి వెదకుకొనుచు వచ్చినవాడయి యుండడు. కవి తన గ్రంథములోనే తానాయెల్లనార్యునికి బంధుడును విధేయుడు నయినట్లును తన్నతడింటికి బిలిపించి హరిశ్చంద్ర చరిత్రమును దన కంకితము చేయుమని కోరినట్లును చెప్పిన పద్యములలో నొకటియిందు వ్రాయుచున్నాను-


మ. నను గౌండిన్యమునీంద్రగోత్రజు సుధాంధస్సింధుకల్లోలతు

ల్యనిరాఘాటవచోధురంధరుని డేచామాత్యసత్పుత్రు బా

వనచారిత్రు శశాంకమోళిపద సేవాలబ్ధసాహిత్యస

ద్ధనునిన్ బంధు విధేయు శంకరకవిన్ దాక్షిణ్యపుణ్యాధికున్.


కృతిపతియు గృతికర్తయు నిరువురును గూడ నాఱువేలనియోగులు. వారిరువురును కుతుబ్‌షా గోలకొండ నవాబుగా నున్నకాల ములో నున్నట్లు కవికృతినాయకుని గూర్చి పంచమాశ్వాసాంతమున సంబోధించిన యీ పద్యమువలన దెలియవచ్చుచున్నది.


క. అలఘుప్రతాపకుతుబన|మల కేంద్రకృపాసమగ్రమహిమాన్విత కా

ర్కొలనిగ్రామని కేతన|జనసీమారక్షణై కచాతుర్యనిధీ.


ఈకుతుబనమల కేంద్రుడు సాధారణముగా నిభరామని చెప్పబడెడి యిబ్రహీము కుమారు డయినమహమ్మదు కుతుబ్‌షా. ఇతడు క్రీస్తుశకము 1581 వ సంవత్సరము మొదలుకొని 1611 వ సంవత్సరమువఱకును గోలకొండలో రాజ్యము చేసినందున, కవియు నప్పుడే యుండి పదునాఱవ శతాబ్దాంతముననో పదునేడవశతాబ్దాదియందో యీపుస్తకమును జేసియుండును. శంకరకవివిరచితమైన హరిశ్చంద్రోపాఖ్యానము మృదుమధురపాకము గలదయి రసవంత మయి సహృదయహ్లాదకరముగా నుండును. ఇందలి పద్యముల నొక్కొక్కయాశ్వాసమునుండి యొక్కొక్కదాని నిందుదాహరించెదను.


శా. ఆకర్ణింపుము పాకశాసన సుపర్వానీకసంసేవ్య భూ

లోకాధీశు డగణ్యపుణ్యుడు కృపాలోలాత్మకుం డర్థిర

క్షాకల్పద్రుమ మద్రిధీరుడు హరిశ్చంద్రాభిధానుండు ధా

త్రీకంతుం డొక డొప్పు సూనృతవచ:శ్రీవభవోపేతుడై. [ఆ.1]


చ. మును ధర యేలి చన్ననృపముఖ్యు లనేకులు చర్చచేసినన్

జనవర వారిలోన విలసన్మతిపారగు లెవ్వరైన సొం

పున దమవెంట ముంటిమొనమోపగజాలినయంతమేరయున్

గొని చనిరే ధరాతలము కొంకకుమీ యిల దానమిచ్చుచోన్. [ఆ.2]


సీ. పరమపావనతేజ పావక సదయాత్మ హరిణాంకమౌళిపర్యాయకాయ

యనఘపాతివ్రత్యమున మనోవాక్కాయకర్మవిస్ఫూర్తిచే ధర్మనిరతి

బూని చరించితినేని మత్ప్రాణేశ్వరుండు సూనృతవచోరూడి మెఱని

భూనుతకీర్తివిభూతిశోభితుడేని శీతలాకృత మౌనిశిష్యునకును విశదవాత్సల్యమున మున్ను కుశల మొసగి

పిదప గౌశికుఋణము సంప్రీతిదీర్ప

గూడునట్లుగ బెనిమిటి గొడుకు గరుణ

నరసి రక్షింపవయ్య జోహారునీకు.


శా. ఏణీలోచన నానిమిత్తమున నీ కీపాటు పాటిల్లెనే

క్షోణీనాథులరాణివాసములు చక్షుకౌతుకాపాదిని

శ్రేణీలాలితహర్మ్యవాటికలలో గ్రీడావి శేషంబులన్

బ్రాణేశాన్వితలై నిరంతరసుఖప్రౌడిన్ వినోదింపగన్. [ఆ.4]


మ. అకటా చేరెడు నేలకుం దగడె సప్తాంభోధివేష్టీభవ

త్సకలద్వీపకలాపభూపమకుటాంచత్పద్మరాగోజ్జ్వల

ప్రకటానర్గళనిర్గళత్కిరణశుంభత్పాదు డై నట్టిరా

జుకుమారుం డని యేడ్చె గన్ను గవ నశ్రు ల్కాల్వలై పాఱగన్. [ఆ.5]

                           _______

28. కంచి వీరశరభకవి

ఈకవియు శంకరకవివలెనే హరిశ్చంద్రోపాఖ్యానము నయిదాశ్వాసముల పద్యకావ్యముగా రచియించెను. కవి శైవబ్రాహ్మణుడు; కాశ్యపగోత్రుడు; శోభనాద్రీశునకును పండితారాధ్యుల వీరనాధ్యుని పుత్రియగు గురవమాంబకును బుత్రుడు . ఈయిరువురుకవులు నించుమించు నేకకాలమునందే తమకావ్యములను రచియించినట్లు తోచుచునంది. ఇందు శంకరకవిపుస్తకమునకంటె నేబదిపద్యము లధికముగా నున్నవి. ఒకరు వ్రాయుచున్నకథ నొక రెరుగకయిరువురుకవులును గౌరనమంత్రికృతమైన ద్విపదకావ్యము ననుసరించి తమ పద్యకావ్య ములను జేసి యుండవచ్చును. ఒకవేళ నీయిద్దరిలో నొకరు రెండవ వాని కావ్యమును జూచి తరువాత దనపుస్తకమును జేసియు నుండవచ్చును. ఈయంశమును దీనిం జదువువారు నిర్ధారణ చేసికొన గలుగుట కయి యించుమించుగా శంకరకవి గ్రంథములోనుండి యుదాహరించిన పద్యముల యర్థము నిచ్చెడు పద్యములనే యిందుదాహరించు చున్నాను-


చ. ఉరుతరసత్యవాక్యవినయోచితభూరిగుణప్రసిద్ధికిన్

నరపతు లేమిలెక్క పదునాలుగులోకములయందు జూడ గి

న్నరసురయక్షకింపురషనాయకులం దొక డైన లేడు ని

ర్భరమహితప్రభావమున బన్నిద మిత్తు బురారిసన్నిధిన్. [ఆ.1]


ఉ. మానవనాథ యీకొఱత మాటల దీఱదు గాధినూను డీ

పూనిక దప్ప డింక గొనిపోయిరె మున్ను ధరిత్రి చేరెడం

తైన నర్తేంద్రముఖ్యులు దివాకరవంశ పయోధిచంద్ర నీ

మానితవాగ్వదాన్యమహిమం బెడబాయు టదేమి చూడగన్. [ఆ.2]


చ. ధృతిమెఱయంగ నే నిటుపతివ్రత నేని, ధరిత్రిమీద మ

త్పతిఘనసత్యవాక్యనయభాసుర డేని కృశాన నీ విదే

హితమతి శీతలాకృతి వహించి ధరామరవర్యు భూవిభున్

సుతు డగులోహితాస్యు దయజూచి మునీంద్రుఋణంబుదీర్పుమా. [ఆ.2]


ఉ. ఏమనవచ్చు మున్ను ధరయేలినరాజులదేవులెల్ల స

త్కామవినోదవైభవసుఖప్రదలై నసియింప, నిన్ను బల్

బాముల గప్పి కాఱడవిపాలుగ ద్రిప్పి కృతఘ్న బుద్ధిచే

నీమము దప్పి యమ్ముకొన నేరుపు గల్గె లతాంగి యేమనన్. [అ.4] శా. సప్తద్వీపసముద్రముద్రితమహాసర్వంసహాచక్రసం

ప్రాప్తశ్రీకమనీయలక్షణజగత్ప్రావీణ్యసత్యవ్రతో

ద్దీప్తప్రాభవు డైనరాజసుతు డర్థిన్ దైన్యభావోదయ

వ్యాప్తిన్ బెత్తెడునేల కైన దగడే యంచు న్విలాపించుచున్. [ఆ.5]

                           __________


29. తెనాలి రామకృష్ణుడు.

ఈతనికి మొట్టమొదట రామలింగ మని పేరనియు, ఆపేరుతో నితడు శివభక్తిపరాయణు డయి లింగపురాణమును తెనిగించెననియు, చెప్పుదురుగారి యిది యెంతవరకు నిజమో తెలియదు. ఈతనిచే నాంధ్రికరింపబడినదన్న లింగపురాణ మిప్పు డెక్కడను గానబడదు. అప్పకవి మొదలగువారు రచించిన లక్షణగ్రంథములలో నందలిపద్య మొక్కటియు నుదాహరింపబడి యుండకపోవుటచే పూర్వకాలము నందుసహితమట్టి గ్రంథ మున్నట్టు తోచదు. ఈకవి మొట్టమొదట శివభక్తు డయినను విష్ణుభక్తులగు చంద్రగిరిరాజులను సంతోషపెట్టుటకయి తరువాత విష్ణుభక్తు డయి వైష్ణవులను గురువులనుగా గైకొనె ననియు గూడ జెప్పుదురు. ఈకథ సత్యమైనను గావచ్చును. ఇతడు రచియించినట్టు చెప్పెడు చాటుపద్యములలో గొన్నిటిలో నీతనిపేరు రామలింగమని కానబడుచున్నది. అందొకపద్యము నిందుదాహరించుచున్నాను-


ఉ. లింగనిషిద్ధు గల్వలచెలింగని, మేచకకంధరుం ద్రిశూ

లింగని సంగతాళి లవలింగని, కర్దమదూషిత న్మృణా

లింగని, కృష్ణచేలుని హలింగని నీలకచన్ విధాతృనా

లింగని, రామలింగకవిలింగనికీర్తి హసించుదిక్కులన్. కూర్మపురాణమునందు రాజలింగకవి కవిస్తుతిచేయుచు "రంగనాథుని రామలింగకవిని" అని రామలింగనామమునే వాడియున్నాడు. ఈరామకృష్ణకవి గృష్ణామండలములోని తెనాలిగ్రామమునందు శాలివాహనశకము 1384 వ సంవత్సరమున ననగా క్రీస్తుశకమ 1462 వ సంవత్సరమున జనన మొందెననియు, ఈతనియింటిపే రీశ్వరప్రెగడవారనియు, పయికాలమును సూచించెడి యీతని జన్మపత్రికవలన నితడు మంచిలగ్నమున బుట్టినట్టు కానవచ్చుచున్నదనియు, అఱువదిసంవత్సరములక్రిందట తమదక్షిణహిందూస్థానకవిచరిత్రమునందు కానలి వేంకటరామస్వామిగారు వ్రాసియున్నారు. అయినను మన కీతనికాలమును గూర్చి యిప్పుడు దొరకిన నిదర్శనములనుబట్టి చూడగా పూర్వోక్తకాలము సరియైనదని నమ్ముటకు వలనుపడదు. రామకృష్ణకవి దని చెప్పబడెడు జన్మపత్ర మిటీవలివారిచేత సృష్టింప బడిన దయి యుండవలెను. అటుగాక యితడు పయిని జెప్పబడిన సంవత్సరమునందే జన్మించి యుండినపక్షమున, ఈకవి కృష్ణదేవరాయలు సింహాసనమునకు వచ్చునప్పటికే దాదాపుగా నేబదియేండ్ల ప్రాయము గలవా డయి యుండవలెను. రామకృష్ణకవి యప్పయదీక్షితుల వారితోను తిరుమల తాతాచార్యులతోను సమకాలికు డయి చంద్రగిరిరా జగు వేంకటపతిరాయల ప్రభుత్వకాలములో నుండినవా డయినట్లు కొన్నినిదర్శనములు కనబడుచున్నవి. ఈవేంకటపతిరాయలు వసుచరిత్రమును కృతినందిన తిరుమలదేవరాయల యనంతరమున తనరాజధానిని విజయనగరమునుండి చంద్రగిరికి మార్చుకొని క్రీస్తుశకము 1585 వ సంవత్సరము మొదలుకొని 1614 వ సంవత్సరమువఱకును రాజ్యము చేసినవాడు. కృష్ణరాయని మరణానంతరమున నేబదియైదుసంవత్సరములకు రాజ్యమునకు వచ్చిన వేంకటపతిరాజుయొక్క రాజ్యకాలములో నున్న రామకృష్ణకవి నిజముగా నొకవేళ కృష్ణదేవరాయల కాలములో గూడ నుండుటయే తట స్థించినపక్షమున, అత డప్పుడు బాలు డయియుండెవలెనుగాని జన్మపత్రమునందు జెప్పబడినప్రకారము వయసుమీఱినవా డయియుండ జాలడు. కాబట్టి యాజన్మపత్ర మెంతమాత్రమును విశ్వాసపాత్రమయినది కాదు. ఈ కాలవ్యత్యాసమును సరిపఱుచుట కయి కొంద ఱప్పయ్యదీక్షితులవారుకూడ కృష్ణదేవరాయలకాలమునాటివారే యని చెప్పుచున్నారు. అప్పయ్యదీక్షితులవారు మిక్కిలి వృద్ధు లగువఱకును జీవించినవా రగుటచేత బాల్యమున కృష్ణరాయని దినములలో నుండిన నుండవచ్చునుగాని యీసంస్కృత విద్వత్కవి వేంకటపతిరాయల యాస్థానమునందే యుండి ప్రసిద్ధు డయినవాడు. ఈదీక్షితులవారు కాంచీపురమునకు నలుబదిమైళ్ళ దూరములోనున్న యదెపోల మను నగ్రహారమున నీశ్వరాంశచేత నారాయణదీక్షితులకు పుత్రుడయి పుట్టెననియు, ఇతడు తనపండ్రెండవసంవత్సరమునాటికే వేదాధ్యయనము చేసి "శివార్చనచంద్రిక" "శివతత్త్వవివేకము", "శివమణిదీపిక" "ఆత్మార్పణము" మొదలయిన శైవగ్రంథము లనేకములు చేసెననియు, వాదమునందు వేంకటపతిరాయలసంస్థానమున రాజగురువయిన తాతాచార్యుల నోడించి రజసమ్మానము పొందెననియు కావేరీతీరమునందనేక యాగములుచేసి యవసానదశయందు కాశీవాసము చేయవలెనని యఱువది యేండ్లు నిండినతరువాత ప్రయాణ మయిపోవుచుండగా త్రోవలో చిదంబర పురనివాసు లాతనిపోనీయక తమయూరనుండునట్లు ప్రార్థించి నిలిపినందున నపరకాశి యగు చిదంబరమునందుండి యందే దేహవియోగము నొందెననియు అతడు నూటికంటె నెక్కువపుస్తకములు రచించెననియు చెప్పుదురు. ఇప్పు డీమహాకవి రచించిన గ్రంథము లనేకములు నశించినవి. కువలయానందమనెడి యలంకారశాస్త్రము సుప్రసిద్ధమయి సర్వదేశములయందును వ్యాపించియున్నది. తనతండ్రికి గలిగిన గెలుపులను వర్ణించుచు నీలకంఠవిజయమను సంస్కృతగ్రంథమును జేసిన

ఉ. తప్పక చూచు ను గ్గనుచు దాదులు పల్కిన గేరినవ్వు మా
   యప్పురొ నిద్ర పొమ్మనిన నల్లన బారలు చాచు జేతులం
   జప్పటిచేయ జేరి విను సారెకు నత్తయటంచు బల్కు నా
   యొప్పులబాలు డంత ముద మొందుచుచు దల్లియు దండ్రి కన్గొనన్. పూర్వ.

చ. కమలదళాక్ష నీవు ననుగానక తక్కిన నిప్పు డిందిరా
   రమణికి విన్నవింతు ననురాగము తండ్రికి గల్గకున్న చో
   దమి నిజపుత్రులందు దయ తల్లికి గల్గక సోవ దంతటం
   గమల మదర్థమై కినుక గాంచును నీపయి జాటిచెప్పితిన్ - పూర్వ.

ఉ. లేమలమీదిప్రేమ లవలేశము వీడవు దానధర్మముల్
   నేనుముతో నొనర్ప గను లెక్క యొనర్పవు శ్రీరమాధవున్
   బ్రేమముతో దలంపగను రేయిబగళ్ళును బూన వూరకే
   పామర మొందు చీ వితరపద్ధతి గోరెదవేమి కామమూ - ఉత్తరభా.


43. కంసాలి రుద్రయ్య


కృష్ణదేవరాయనికాలములో గంసాలి భద్రయ్యయని యొకస్వర్ణకారకవి యుండెననియు, అతడు రాయలయాస్థానమునందుండిన అష్టదిగ్గజములలో నొకడనియు కొందఱు వ్రాసియున్నారు. అతడు సరస మనోరంజనమను ప్రబంధము రచియించెనని కొందఱు చెప్పుదురుగాని యాగ్రంథ మిప్పు డెక్కడను గానరాకున్నది. సరసజనమనోరంజనము లోనిదని బ్రౌన్‌దొరవారి ఛందస్సునం దీక్రిందిపద్య ముదాహరింపబడి యున్నది -



ఉ. ఎన్నడు నేరిచెన్ బెళుకు లీచెలికన్నులు, కారుకమ్ముల
   న్నన్న కురుల్, పిఱుందు బటువై పటువైఖరి గై కొనెంగదే,

మొన్నగదమ్మ పిన్నమొనమొల్కలు నే డివె ముద్దులాడిలే
జన్నులు గొప్పలై పయిటసందున దాగుడుమూత లాడెడున్.

ఈపద్యమును రాయలవారియాస్థానములో జదివినప్పుడు రామకృష్ణకవి మొల్కయని ప్రయోగించినందు కాక్షేపించెననియు, అందు మీద నొకరు దానికి సమాధానముగా నీక్రిందిపద్యమును జెప్పిరనియు, బ్రౌన్ దొరవారు సంపాదించి చెన్నపురిరాజధానిలోని ప్రాచ్యలిఖిత పుస్తకభాండాగారమున కిచ్చిన చాటుపద్యమంజరిలో వ్రాయబడియున్నది-


చ. వెలగకు వెల్గ యంచు సరవిన్ జఱికొండ నృసింహు డాడగా,
   మొలకకు మొల్క యంచు గవిముఖ్యుడు భద్రయపల్కదోసమా?
   బళిబళి: మంచిమాటయె ప్రబంధమునా జలరాశి దానిలో
   పల నెరసు ల్గణింతురె యపారములౌ మణు లెల్ల నుండగన్?

చలికొండనృసింహుడు వెలగకు వెల్గ యనియు, అగసాలె రుద్రయ యనునాతడు మొలకకు మొల్క యనియు, అపప్రయోగములు చేసిరని యప్పకవి చెప్పి యీపయిపద్యము వినకొండలో గుంటు పల్లెభాస్కరునివద్ద గందుకూరి రుద్రయ్యగారు చెప్పినట్లీక్రిందిపద్యములలో వ్రాసియున్నాడు-


చ. కొలదిగ మున్ను చెప్పె జలికొండ నృసింహుడు వెల్గయంచు నీ
   వల నగసాల రుద్రపనువాడును మొల్క లటంచు గూరిచెం
   దెలియక కొంద ఱిట్లు వికృతిం బదమధ్యమునన్ లకార రే
   ఫలతలపై యకారమును బాపుదు రార్యులు నవ్వునట్లుగన్.

వ. ఇందులకు వినకొండలో గుంటుపల్లె భాస్కరయ్యగారి సమ్ముఖ మందు గందుకూరి రుద్రయ్యగారు చెప్పినపద్యము.

చ. వెలగకు వెల్గ యంచు సరవిం జవికొండ నృసింహు డాడగా
   మొలకకు మొల్క యంచు గవిముఖ్యు డురుద్రయ పల్క దోసమే?

  బళిబళి మంచిమాటయె ప్రబంధమునా జలరాశి యందులో
  పల నెరసు ల్గ్రహింతురె యపారములౌ మణు లెల్ల నుండగన్.[అప్పకవీయము.పంచమాశ్వాసము]

దీనినిబట్టి చూడగా సరసమనోరంజనములోని దన్న పయిపద్యము భద్రయ చెప్పినదిగాక రుద్రయ చెప్పినదనియు, అతడు కృష్ణదేవరాయలకాలములో గాక గుంటుపల్లె భాస్కరునికాలములో నుండెననియు స్పష్టబడుచున్నది. కాబట్టి కృష్ణదేవరాయని కాలములో భద్రయ్య యనుకవి యున్నాడో లేడో యనికూడ సంశయింపవలసి యున్నది. పయినిజెప్పిన లిఖితపుస్తకభాండాగారములోని చాటుపద్యములలోనే సరసమనోరంజనములోని దయినట్లుగా నీక్రిందిపద్యముకూడ వ్రాయబడియున్నది-


సీ. కొప్పున జుట్టినగొజ్జంగివిరిదండ నటనతో వీపున నాట్యమాడ,
   బటువైనముత్యాలపాపట విరజాజితీరుగా జెంపల దిమురుగట్ట,
   ధగధగద్ధగలచే దనరుకెంపునతాళి సరులతో బెనగొని చౌకళింప,
   గబ్బిగుబ్బలమీది కస్తూరిచెమటల గరగివాసనలచే గ్రమ్ముకొనగ.


   వింతమాటల తేటల విభుని గూడి
   కాంత రతికేళి మిక్కిలి గారవింప
   దప్పి తీఱంగ నధరామృతము లొసంగి
   చంద్రబింబాస్య మగులాగు సలిపె నపుడు.

ఇతడు నిరంకుశోపాఖ్యాన మను నాలుగాశ్వాసముల ప్రబంధమును సుగ్రీవవిజయమను యక్షగానమును రచియించెను. ఈగ్రంథమును బట్టి చూడగా గృష్ణదేవరాయనికాలములో భద్రయ్య యనుకవి లేడనియు భద్రయ్య యనబడినకవి యప్పకవి చెప్పినట్లుగా గుంటుపల్లి భాస్కరునికాలములోనుండిన రుద్రయ్యయేయనియు స్పష్టపడుచున్నది. ఈగుంటుపల్లి భాస్కరుడు పదునేడవశతాబ్దారంభమునం దుండిన వాడు. సునందాపరిణయమునందు గుంటుపల్లి భాస్కరు డిట్లు వర్ణింపబడి యున్నాడు.


సీ. స్థిరతరప్రజ్ఞావిశేషాతినిష్ఠాతిరస్కృతనిర్జరరాడ్గురుండు
   అసదృశమంత్రయోగాతివశీకృత సన్మంత్రదేవతాసముదయుండు
   నిరుపమశ్రుతిశూక్తనిర్ణీతసన్మార్గవర్ణోచితాచారవర్తనుండు
   ఘనతరపాణినీగ్రంథార్థశోధనసందర్భసన్మనీషాన్వితుండు


   సత్యభాషాహరిశ్చంద్రజనవిభుండు
   సలలితౌ దార్యనిర్జి తజలధరుండు
   ఎల్లమాంబాసతీప్రాణవల్ల భుండు
   గుంటుపల్లి భాస్కరుడు సత్కులవరుండు.

దీనినిబట్టి కంసాలిరుద్రయకవి కృష్ణదేవరాయనికాలములో లేక, 1620 వ సంవత్సరప్రాంతములయం దుండినట్లు తేలుచున్నది. నిరంకుశోపాఖ్యానములోని,



శా. శ్రీభాషారమణావిమృష్టపదరాజీవోత్తమాంగాగ్రు డా
   ర్యాభామాపరిణీత సర్వజగదారాధ్యుండు మూర్తిత్రయీ
   శోభాకందము కందుకూరినగరీసోమేశ్వరస్వామి లో
   కాభీష్టంబు లొసంగుగాత గరుణాయతైకచిత్తంబునన్.

ఈమొదటిపద్యమునుబట్టి కవి తనగ్రంథమును కందుకూరి సోమేశ్వరస్వామి కంకితముచేసినట్లు తెలిసికోవచ్చును. ఈకావ్యమును శివుని కంకితము చేసెదనని కవి యీక్రిందిపద్యములో మనోహరముగా జెప్పియున్నాడు-



ఉ. కోమలవర్ణదామయును గోవిదసం స్తవనీయలక్షణ
   స్తోమపదాభిరామయును శుంభదలంకరణప్రసాధన
   స్థేమయు నప్రతర్క్యగుణసీమయు నైనమదీయకావ్యక
   న్యామణి నిచ్చి మంచుమలయల్లుని నల్లునిగా నొనర్చెదన్.

కవి కంసాలియగుటచే ననేకు లాక్షేపించుచువచ్చుటచేత గా బోలు రుద్రయ్య తనకృతిలో నీపద్యమును వేసియున్నాడు-


ఉ. శుష్కవచశ్శిలాతతుల సూటిగ జూచి మహాకవిశ్రవ
   శ్శష్కుళికావిదారణము సల్పగ నేర్చినజాణలార మీ
   ముష్కరతాసమున్నతికి మ్రొక్కెద నాయెడ జూపరాకుడీ
   దుష్కవులార సాధుజనదూషణభూషణభూషితాత్ములై.

ఈకవి స్వర్ణకారుడు; పెదలింగన్నపుత్రుడు. ఈకవిత్వము మృదుమధురపదభూయిష్టమై సలక్షణమయి వినువారివీనులకు విందు చేయునదిగా నున్నది. ఈతని కవిత్వరచనాకౌశలమును జూపుటకయి నిరంకుశోపాఖ్యానములోని కొన్నిపద్యముల నిందు బొందుపఱచు చున్నాను.


ఉ. అడిగిన నేమి దోషమె సమస్తధరాతలనాధ కోరికల్
   నుడువుల నున్నవే మనసులోపలగాక రతిప్రసంగముల్
   తడవని యంతమాత్రనె విదారితమోహుడె యీవిచారముల్
   విడుపుము వాగ్విశేషమును విశ్రుతవేషము మోక్షహేతువే. [ఆ.1]


ఉ. ఏమిజపంబు చేసి రొకొ యేమితపం బొనరించి రొక్కొ యే
   మేమిసవర్య లార్యతతి కిచ్చిరొకో జగదేకపూజ్యులై
   తాము దనూజరత్నములు దామరతంపరలై చెలంగువా
   రీమహి దొల్లి యంచు నుతియించి మహీసుర డాత్మలోపలన్. [ఆ.1]


ఉ. అత్తవు సర్వలక్షణసమగ్రగుణాడ్యవు నన్ను దిట్టనున్
   మొత్తనెకాని నీకొడుకుమూడత మానుప వేల వాడు గో
   తొత్తులమారియై గృహముత్రొక్కక యొక్కొకదాని బూనికన్
   గుత్తకు నంచు నుంచుకొని కోకలు రూకలు జోక నియ్యగన్. [ఆ.2]

మ. ధరణీనాధ దరిద్రతాపిశునవస్త్రస్ఫూర్తి నాభారతీ
    వరనంశోత్తమసూతి చింతిలగ నవ్వారాంగనామాత ని
    ర్భరపాండిత్యము జూపి దీనదశకున్ రాబోలు నీపాటి జే
    పరమేశా యనిపించగావలదె విప్రస్వామి నంచు న్మదిన్. [ఆ.2]

ఉ. ఓడకు మోయి భూసురకులోత్తమ నెత్త మకారణంబ నే
   నోడితి నీవు గెల్చితి సమున్నతి న న్నతిరోషవృత్తి నీ
   వాడినయంతనట్టు సహజార్థమ యర్థమహాభిలాషుడై
   యోడిన బన్నిదంబు పడకుండిన జండినకా దలంపరే. [ఆ.3]

మ. అపరాథంబులు పెక్కుచేసితి మహాహంకారకామిక్రియా
    విపులాంభోనిధి గ్రుంకువెట్టి జడతావేశంబున న్మిమ్ము ది
    వ్యసధోద్వృత్తిని గొల్వ నైతిని మనోవాక్కాయకర్మంబులన్
    జపలాత్ము న్నను బ్రోవుమీ దయయకా సాక్షాత్కటాక్షేపణా. [ఆ.3]

ఉ. ఎక్కడివాడవోయి యొకయింత యెఱుంగవు బుద్ధికౌశలం
   బెక్కడి కేగె నాలుకపయి న్నువుగింజయు నాననట్టిబల్
   తక్కరినారదుం డతడు దైవతమార్గమునందు నేగగా
   నక్కడ నన్ను బేర్కొనియె దాతడు విన్న ననర్థ మొందదే. [ఆ.4]

చ. నెఱయ విషాదహేతువుగ నీతెలిగన్నుల నశ్రుబిందువుల్
   దొరుగు టెఱుంగ మెన్నడు కుతూహలకారణబాష్పజాలముల్
   కురియుటెకాని నేడు కనుగొల్కులవెంబడి నశ్రుపూరముల్
   వరదలుగట్ట నేడ్చెదవు వారిజలోచన యేర్పరింపవే. [ఆ.4]

సుగ్రీవవిజయములోని ఈకడపటిద్విపదమువలన గవినిగూర్చి కొంత తెలియవచ్చును.


ద్వి. అని కందుకూరి జనార్దనుపేర

   నంకితంబుగ గాళికాంబాప్రసాద
   సంకల్పితకవిత్వచాతుర్యధుర్య
   యావీరపెదలింగనార్యతనూజ
   కోవిదస్తవనీయగుణ రుద్రధీర
   విరచితసుగ్రీవ విజయాభిధాన
   గరిమ భాసిలు యక్షగానప్రబంధ
   మాచక్రవాళశైలావనియందు
   నాచంద్రతారార్కమై యొప్పుగాత!

ఈగ్రంథము కవియొక్క ప్రథమకవిత్వ మగుటచే నంతరసవంతముగా నుండకపోయినను, ఇందుండియు రెండుపద్యముల నుదాహరించుచున్నాను.



గీ. అనిన విని రాఘవేశ్వరుం డలరి నవ్వు
   మొలక మొగమున జిగు రొత్త నిలిచి పాద
   వనరుహాంగుష్ఠమున జిమ్మె దనుజవరుని
   సముదితాంగంబు పదియోజనములు పడగ.


క. తారాదిసతులశోకము
   వారిచి కుమారు దేర్చి వాలికి బరలో
   కారోహణాదిసత్ర్కియ
   లారవితనయుండు రామునానతి జేసెన్.

5. మాదయ్యగారి మల్లన్న

ఈతడుకూడ కృష్ణరాయని కాలములో నున్న లక్షణికుడయిన కవులలో నొకడు. ఆవరకు మల్లన్నయని మరియొక కవి యుండి యుండుటచేత నీతనిని తండ్రి పేరితోడగూడ జేర్చి మాదయ్యగారి మల్లన్న యని చెప్పుదురు. ఇతడు శైవబ్రాహ్మణుడు. కొండవీటి పురమందుండినవాడు. ఈతనికి బూర్వమునందుండి యేకాదశీమాహాత్మ్య మనునామాంతరము గల రుక్మాంగదచరిత్రమును రచియించిన మల్లన ప్రౌఢకవి మల్లన్న యనబడును. మాదయ్యగారి మల్లన్న రాజశేఖరచరిత్రమను మూడాశ్వాసముల గ్రంథమును యౌవనారంభ దశయందే రచియించెనట ! ఈరాజశేఖరచరిత్రము నాదిండ్ల యప్పయామాత్యున కంకితము చేయబడినది. ఈకవి కృష్ణరాయల యనంతరము గూడ జీవించియుండుటచేత నించుమించుగా హూణశకము ---- వ సంవత్సరప్రాంతమువరకును బ్రతికియుండెనని చెప్పవచ్చును. ఈతని కవిత్వము మృదుమధుర పదగుంభనము కలదయి మనోహరముగా నున్నది. ఈకవి చరిత్రమునుగూర్చి మరియేమియు దెలియకపోవుటచేత రాజశేఖర చరిత్రమునుండి కొన్ని పద్యముల నుదాహరించుచు విరమించుచున్నాను-


ఉ. చొచ్చిన బోకుపోకు మనుచున్ నృపకేసరి తేరు డిగ్గి నీ

వెచ్చటి కెగిన న్విడుతునే పటుబాణపరంపరాహతిన్

బచ్చడి చేయువాడ నని ఫాలనటద్భృకుటీకరాళుడై

యిచ్చ నొకింతయేని చలియింపక తద్బిలవీధి దూఱగన్- [ఆ.2]


ఉ. సాహసికాగ్రగామి నృవసత్తము డట్లు తదీయ ఘోరమా

యాహమికల్ హరింపుచు నిరంకుశ విక్రమ కేళి జూప ను త్సాహము తక్కి యాత్మపురిచక్కటి నొప్పెడుకాళికా

గేహముచొచ్చి తద్దనుజకీటము సాటిలుభీతి పెంపునన్- [ఆ.2]


మ. కలమాన్నంబు ఘృతంబు బాయసము శాకవ్రాతము ల్పిండివం

టలు బా ల్తేనియ జున్ను వెన్నయిడి యానా లుక్కెర ల్చక్కెరల్

ఫలము ల్పానకము ల్రసాయనము లంబ ళ్ళూరుబిం డ్లూరుగా

యలు బజ్జు ల్దధిపిండఖండములు నం దావిర్భవించె న్వెసన్- [ఆ.2]


శా. కేళీకాంచనసౌధవీధికలచక్కిన్ దొట్లలో బెట్టి యో

ప్రాలేయాచలకన్య కాధనకృపాపారంగతా నిద్రవో

వే లావణ్యపయోనిధీ యనుచు నావిర్భూతమోదంబుతో

జోలల్పాడుదు రక్కుమారకునకున్ శుద్ధాంత కాంతామణుల్. [అ.2]


ఉ. రాహువుగాను ని న్నరగరాచినశూలినిగాను నీతను

ద్రోహముచేసినట్టియలరోహిణితండ్రినిగాను దజ్జ గ

న్మోహిని నీలనీలకచ ముద్దులచక్కెరబొమ్మ గూర్ప క

య్యో హరిణాంశ తావకమయూఖముఖంబుల నేచ నేటికిన్- [ఆ.2]


వెనుకటి కూర్పులయందు బయివిధమున బ్రకటించినతరువాత, ఈటీవల నాకు రాజశేఖరచరిత్రము సమగ్ర మయిన ప్రతియొకటి దొరకినది. అందలి యాశ్వాసాద్యంతముల యందుండిన ఈక్రింది పద్యములను బట్టి కృతిపతి యింటిపేరు నాదిండ్ల వారనియు, పేరప్పామాత్యుడనియు, అత డాఱువేల నియోగిబ్రాహ్మణు డనియు, కృష్ణమాంబా కుమారు డనియు, మంత్రియు దండనాధుడు ననియు, తెలియవచ్చుచున్నది.


శా. వైరించప్రతిభావదావదవచోవై యాత్య సాతత్యస

త్యారూడస్థితిపాండవాగ్రజ మహీయస్వచ్ఛకీర్తిచ్ఛటా

పారావారనిమగ్నశత్రుగణ శుంభత్పూర్వ భూభద్ధిశా

నారీమన్మధ బంధురక్షణచణా నాదిండ్ల వంశాగ్రణీ- [ఆ.1] మాలిని. హరిచరణపయోజధ్యానసంధానమార్గా

స్థిరమతిగుణధారా శిక్షి తాఘప్రచారా

సురసురభివితీర్ణి స్తోత్రపాత్రప్రకారా

గిరిచరదరివీరా కృష్ణమాంబాకుమారా! [ఆ.1]


క. శ్రీరమణీరమణీయవి | హారాయితనూత్నలోచనాంభోజయుగా

దోరమితికీర్తినిరసిత | తారకుభృత్కాశ యప్పదండాధీశా- [ఆ.2]

సుగంధి. పారదప్రభావిభాసిభద్రకీర్తివాహినీ

పూర దానధూతదివ్యభూజకామధేను దు

ర్వార యాఱువేలవంశవార్ధి పూర్ణ చంద్రమా

సారబుద్దిజాలనీతశత్రుభూమిభృద్రమా- [ఆ.2]


క. శ్రీచక్రచారుకుచయుగ | సూచకగడోపగూహసూచితపులక

ప్రాచుర్య తత్త్వతత్పర | యాచకసంస్తుత్య మంత్రియప్పామాత్యా-


ఈ యప్పామాత్యుడు కృష్ణదేవరాయని మంత్రియైన తిమ్మరుసున కల్లుడు. మాదయ్యగారి మల్లన్న తా నఘోరశివశిష్యుడయిన ట్లాశ్వాసాంతగద్యమున నిట్లు తెలిపికొనియున్నాడు:-

"ఇది శ్రీమ దఘోరశివాచార్యగురు కరుణావిశేషలబ్ధ సారసారస్వత మాదయామాత్యపుత్ర మల్లయనామధేయ ప్రణీతంబైన రాజశేఖర చరిత్రంబును మహాప్రబంధంబునందు సర్వంబును దృతీయాశ్వాసము."

ఈ యప్పామాత్యుడు కవిని,


ఉ. శంకరపాదసేవ నవశంపదమానస పంకజాత ని

శ్శంకవచోవిలాస రుచిసారవినిర్జితపూర్ణ పూర్ణిమై

ణాంక దురక్షరాన నభయంకర శౌనకగోత్రపాత్ర య

య్యంకిపురాగ్రహారవిభవాకర మారయమల్ల సత్కవీ.


అని సంబోధించి యుండుటచేత మల్లన శౌనకగోత్రసంజాతు డనియు, అయ్యంకిపురాగ్రహారస్వామి యనియు తెలియవచ్చుచున్నది. అయ్యంకి కృష్ణామండలములోని చల్లపల్లిసంస్థానములో మచిలీబందరునకు పదునాలుగు మైళ్ళదూరములో నున్నది. దీనినిబట్టి కవి కృష్ణామండలములోని వాడగుట స్పష్టము. ఈకవిశ్రేష్టుడు కృత్యాదియందు


గీ. సరససంస్కృతపుష్పగుచ్ఛప్రభూత

మగుతెనుంగనునెత్తావి కఖిలదిశల

దరుణపమానమగు కవిత్రయవిశేష

చతురవాచానిరూఢి కంజలి యొనర్చి

అని పూర్వకవిస్తుతి చేసి


క. చెప్పదగు గవిత రసముల్

చిప్పిల నప్పప్ప బళిబళీ యన లేదా

యెప్పుడు జేయకయుండుటె

యొప్పుజుమీ సుకవి కెంతయుచితజ్ఞడొకో.


శా. గాడార్థప్రతిపాదనక్రమకళాకౌశల్యము ల్లేక వా

చాడక్కార్భటితోడ దామ తము మఝ్ఝూయంచు గైవారముల్

ప్రౌడింజేయుచు బ్రాజ్ఞల న్నగుచు గర్వగ్రంధులై యుండు న

మ్మూడస్వాంతుల మెచ్చకుండుటయె సమ్మోదంబు మాబోంట్లకున్.


సుకవియగువాడు కవిత్వము జెప్పినచో రసము లుప్పతిల్లునట్లుగా జెప్పవలయును లేదా యూరకుండవలయు ననియు జెప్పి కేవల వాగాడంబరమును జూపువారియెడ దిరస్కృతినిజూపెను. కవి కృతిపతి మామగారును కృష్ణదేవరాయని మంత్రియు నయిన తిమ్మరుసును వర్ణించి, అప్పామాత్యుడు తిమ్మరుసు కూతురైన తిరుమలాంబను బెండ్లియైన వార్త నీక్రిందిపద్యములలో జెప్పెను-


సీ. ఏమంత్రిమణి నిజస్వామికార్యక్రియాతత్పరమానసోత్సాహశాలి

యేమంత్రిమణి మిత్రహితబాంధవాశ్రితప్రకరరక్షణకళాప్రౌడబుద్ధి

యేమంత్రిమణి వచోహేలాతినైర్మల్యశీతలతాధూతశీతరోచి యేమంత్రిమణి సుధాధామశాంభవధామధాళధళ్యసుతుల్యధవళకీర్తి


యట్టి మంత్రికులోత్తంస మహితనృపతి

పటలమకుటాగ్రఘటితపత్పద్మయుగళి

సకలకర్ణాటరక్షావిచక్షణుండు

దీనసురశాఖి సాళువతిమ్మమంత్రి.


గీ. అమ్మహామంత్రి కతనియర్థాంగలక్ష్మీ

సకలపుణ్యాంగనాజనశ్లాఘనీయ

లక్ష్మమాంబకు నుదయించి లలినిమెఱయు

తిరుమలాంబిక బెండ్లియై తేజరిల్లె.


కృతిపతియొక్క తమ్ముడైన గోపనయు గుత్తిదుర్గమునకు దండనాథుడయి యుండినట్లు కవి యీక్రింది పద్యమును జెప్పియున్నాడు-


ఉ. ప్రాపితరాజ్యవైభవ నిరాకృతిపాకవిరోధియైన యా

గోపనమంత్రి ధర్మధనగోపనసమ్మతిగుత్తిదుర్గల

క్ష్మీపరిపాలనక్రమసమిద్ధభుజాబలశాలి రూపరవ్

ఖాపరమత్స్యలాంఛను డయావహకార్యధురంధరుం డిలన్.


కృతిపతియైన నాదెళ్ల యప్పామాత్యుని ముత్తాతతమ్ము డైన చిట్టిగంగన్న కృష్ణదేవరాయని తాతయగు నీశ్వరరాజునకు బ్రభువుగా నుండినట్టియు జైమినిభారతకృతిపతి యయినట్టియు సాళువనారసింహ రాజునొద్ద మంత్రిగానున్నట్లు చెప్పిన యిక్రింది పద్యము కవికాలనిర్ణయమునకు దోడుపడునదియే యయినను దీనిసాహాయ్య మక్కఱలేకయే కృతిపతి తిమ్మరుసుజామాత యగుటచేతనే కవికాలము మనకు దెలియవచ్చినది.


ఉ. సాళువనారసింహమనుజప్రభుకార్యకళాధురంధరుం

డై లవణాబ్ధివేష్టితధరాధిపదుర్మతమంత్రమంత్రిశుం పే రెవ్వారు నెఱుంగరో యకట నిర్భీతి న్నరుండెవ్వడేన్

జేరన్వచ్చునె నన్ను బెబ్బులిపయిం జీంబోతునుం బంచునే- [ఆ.2]


ఉ. రమ్ము నృపాల నీదగుపరాక్రమకేళికి జాలమెచ్చి మా

యమ్మ భవాని సంయమికులాగ్రణికూరిమిబిడ్డ నిచ్చి రా

బొమ్మన వచ్చితిన్ శిఖరిపుత్రికసేవకురాల నాదుగే

హమ్మున నున్న యప్పడుచు నప్పనచేసెద నంచు బల్కినన్- [ఆ.2]


ఉ. ప్రన్ననిపాదముల్ చిలుకపాఱిన గందెడు మేనుదీగెయున్

వెన్నెలవారునెమ్మొగము నిద్దపుముద్దు మెఱుంగుజెక్కులున్

గ్రొన్నెలవంటి నెన్నుదురు గోమలబాహుమృణాళయుగ్మమున్

గన్నుల గట్టినట్లు పొడగానగనయ్యెడు నాకు నెచ్చెలీ- [ఆ.3]


చ. అగునగునయ్య యచ్చెలియ యట్టిద యెంత నుతింప నంతకున్

దగుదగు మర్త్యలోకవనితావినుతాంగి యానన

ద్విగుణితచంద్రమండల తదీయనిశాతకటాక్షపాతముల్

తగిలిన మారు డెవ్వరి హళాహళిసేయడు వాడితూపులన్- [ఆ.3]


మ. కులనిర్మూలనకారణంబు ప్రతిభాకుట్టాక ముద్వేగకో

పలతాదోహద మాజవంజవసుఖప్రత్యూహ మాత్మవ్యధా

జ్వలనజ్వాలిక కామినీనయనవీక్షాపాతసంరోధి ని

త్యలఘుత్వాశ్రయభూమి లేమి యది యాహా యేమి గావింపదే- [ఆ.3]


ఉ. రామలు కేళి కాననధరాస్థలికిన్ మును క్రీడసల్ప రా

రో మనసార గమ్మనినిరు ల్తమనేర్పుల గోసికొంచు బో

రో మదవృత్తి నీగతి మరుల్గొని పోరినవారి గాన మొం

డేమనువారమమ్మ తరళేక్షణ వ్రాతఫలం బిటుండగన్- [ఆ.3]


చ. కలితసుధారసంబు దొలకన్ సరసప్రియభాషణంబులం

బలికిన శీతకాలమగు బల్లవపాదములెత్తి లీలమై మెలగ వసంతకాలమగు మించుగనుంగవ దేఱజూచినన్

దలకొనుకారుకాలమగు దన్వివిలాసవిచిత్ర మెన్నగన్- [ఆ.3]


శా. డాకేల న్నిజకన్యకామణులకంఠశ్రేణి గీలించి వీ

క్షాకంజాతము లాత్మపాదనఖ రేఖందార్చి సంగీతవి

ద్యాకౌశల్యము గానరా మతికి నాహ్లదంబు సంధిల్ల గౌ

రీకళ్యాణము బాడిరప్పుడు పురంధ్రీరత్నము ల్వేడుకన్- [ఆ.3]

                          _____________

యడుగుదమ్ముల కెరగి నెయ్యంబుతోడ
రంభ యిట్లను సంభ్రమారంభ యగుచు- [ఆ.3]

ఉ. హారము భారమై మణిగణాకరబంధురసౌధరంగసం
చారము దూరమై తనువుసంగతి నొప్పెడుచందనాదిశృం
గారము క్రూరమై చెలియకై వడి నెమ్మియొనర్చినట్టిరా
కీరము వైరమై నిగిడె గేసరిమధ్యకు నొక్క పెట్టునన్. [ఆ.5]

శా. ఏమేమీ హరి శూరుడంటి నిజమౌనే యాజరాసంధు డు
ద్దామప్రక్రియ జుట్టుకొన్న బురమున్ దర్పంబు డించెన్ సమి
త్సీమం దా యవనుండు త్రోల గుహ జొచ్చెం జూడగా నిన్న గా
దా ముంజేతులకంకణంబులకు నద్దం బేల యక్రూరకా. [ఆ.6]

మ. హరితో నీధరణీవరాగ్రణికినై యాయోధనక్రీడకున్
బురికొంటి న్వడి నేడు మేనులు తృణంబుల్గా విచారించి వీ
రరసోద్రిక్త మనస్కులై మెఱయవార ల్నిల్వు డాత్మన్ శరీ
రరతిం జెందినభూవరుల్ చనుడు పుత్రభ్రాతృసంయుక్తులై. [ఆ.7]


35. సారంగు తమ్మయ్య


ఈప్రాంతములయందు సారంగువారు సాధారణముగా మాధ్వులుగా నున్నారు. ఈకవి తనవంశమును వర్ణించుచు,


ఉ. త మ్మనయంబు బ్రోచుటకు ధారుణిబంధులు బంధుపారిజా
త మ్మన రామభక్తి గలతార్కికు లెల్లను వీనిదౌర చి
త్త మ్మన జూపులం దనిసి ధార్మికు లీతని దెంతమంచివృ
త్త మ్మన నాగిరిప్రభునితమ్మన మించె నుదంచితస్థితిన్.

గీ. తమ్మమంత్రి గాంచె దిమ్మాయియందు నం
   దనుల శౌర్యసింహు నారసింహు
   జతురబుద్ధిచంద్రు సత్కళాగుణచంద్రు
   గిరిచమూవరేంద్రు గీర్తిసాంద్రు.


తనతాతను రామభక్తునిగా జెప్పుటచేతను, అతనిభార్యను తిమ్మాయియని చెప్పుటచేతను కూడ నితడు మాధ్వవంశజు డేమోయని యూహింప దగియున్నను.


క. సారమతి యానృసింహుడు
   వారాశిగభీరు డతులవై భవమున గౌ
   రీరమణి నీశు డుంబలె
   నారూడాన్వయ వరించె నక్కమసాధ్విన్.


అని తనతల్లిదండ్రులను పార్వతీపరమేశ్వరులతో బోల్చుట చేతను తనపూర్వుల కమాత్యాదిపదములను జేర్చుచు వచ్చుటచేతను కవి నియోగిబ్రాహ్మణుడని తోచుచున్నది. ఇత డాపస్తంబసూత్రుడు; భారద్వాజగోత్రుడు; నరసింహమంత్రిపుత్రుడు; సారంగు తమ్మయామాత్యపౌత్రుడు. ఈకవి వైజయంతివిలాస మనునాలుగాశ్వాసముల పద్యకావ్యమును రచించెను. ఇందు విప్రనారాయణుడనెడి యాళ్వారుచరిత్రము వర్ణింపబడినందున, దీనికి విప్రనారాయణ చరిత్రమనియు నామాంతరము గలదు. ఈవిప్రనారాయణునికే తొండరడిప్పొడియాళ్వా రని యఱవపేరు. ఈపుస్తకమునందలి కవిత్వము మనోహరముగానే యుండునుగాని యందందు కవిత్రయమువారి ప్రయోగములకు విరుద్ధములయిన ప్రయోగములు కానబడుచున్నవి. కథయు మిక్కిలి యింపుగా నుండును. విప్రనారాయణుడను వైష్ణవబ్రహ్మచారి కావేరితీరమునందు శ్రీరంగ క్షేత్రమునందు వసించుచు మాధుకర వృత్తిచే జీవించుచు భక్తితో శ్రీరంగనాయకునకు తులసిమాలల నర్పించుచు కాలము గడుపుచుండెను.


శా. స్వాధ్వాయంబు బఠించు సాంగకముగా సంధ్యాద్యనుష్ఠానముల్
   విధ్యుక్తక్రియ నాచరించు దఱితో వ్రేల్చుం బ్రపూతాత్ముడై
   మధ్యేరంగశయానమూర్తి కిడు సమ్యద్భక్తి దోమాలికల్
   మధ్యాహ్నంబున గుక్షి బిక్ష దనుపు న్మాధూకరప్రక్రియన్.


ఇట్లుండగా మధురవాణియు దేవదేవియు ననువేశ్య లక్కచెలియం డ్రిద్ద ఱాతనిని దేవాలయములో జూచి యాతనినిష్ఠ కద్భుతపడి భక్తితో మ్రొక్కగా నతడు వారిమ్రొక్కు గైగొనకపోయెను. అప్పుడు దేవదేవి యలిగి యప్పతో


ఉ. మ్రొక్కిన నెవ్వ రే మనడు; మో మటువెట్టుక చక్కబోయె; నీ
   దిక్కును జూడడాయె; నొకదీవనమాటయు నాడడాయె; వీ
   డెక్కడి వైష్ణవుండు ? మన మేటికి మ్రొక్కితిమమ్మ ? యక్కటా!
   నెక్కొని వెఱ్ఱిబుద్ధి యయి నిద్దురవోయినవానికాళ్ళకున్.

అని యతని నిరాకరించి పలికెను. మధురవాణి చెల్లెలి నూరార్చుచు,

ఉ. చూచిన నేమి? నీవలను చూడకయుండిన నేమి? పూజ్యులం
   జూచిన భక్తి మ్రొక్కుటయె శోభన; మీతడు బ్రాహ్మణుండు;ధా
   త్రీచరులందు బ్రాహ్మణుండు దేవుడు; దేవుడు నీవు మ్రొక్కినన్
   జూచునొ? పల్కునో? యటుల సుమ్మితడున్ నరసీరుహాననా!

అని శాంతచిత్తను జేసి యతనివై రాగ్యమును గొంత ప్రశంసించెను. అప్పు డప్పమాట లంగీకరింపక,


చ. ప్రకటజితేంద్రియుల్ ధర బరాశరకౌశికులంతవారు స్త్రీ
   లకు వశు, లంతకంటె మిగులన్ దృడమౌమగకచ్చ బిగ్గ గ
   ట్టుకొనగ నీత డెంత? శుకుడో? హనుమంతుడొ? భీష్ముడో? వినా
   యకుడొ? తలంచుకో నరసిజాయతలోచన నెమ్మనంబునన్.

క. ఈనిష్ట లింతతారస | మైనందాకానెసూ! సదాచారి యటం
   టే, నబ్బినదాకనె యగు,|మౌనిజనవిడంబనములు మనమెఱుగనివే?


క. ఇటువంటయ్యలె కారా
   చిటుకు మనక యుండ సందెచీకటివేళన్
   ఘట చేటీవిటులై యీ
   కటకంబున దిరుగువారు? కంజదళాక్షీ!


గీ. నిర్జితేంద్రియుండు నిష్ఠాపరుం డంచు
   నప్ప సారెసారె జెప్పెదీవు;
   వీని బ్రతినచెఱిచి విటుజేసితెచ్చిన
   గలదె పందె మనిన గాంతపలికె.


క. నీ వీవైష్ణపు విటునిం | గావించిన, లంజెతనపుగడ నే విడుతున్;
   గావింప లేక యుండిన | నీవు న్విడిచెదవెయనిన నెలతుక యొప్పెన్.

చెల్లె లావీరవైష్ణవుని విటుని జేయవచ్చు ననియు, అప్ప యతని నట్లు చేసినయెడల తాను వేశ్యావృత్తిని విడిచెద ననియు వివాదపడిన మీదట దేవదేవి తా నావైష్ణవబ్రహ్మచారిని విటునిజేసి యింటికి దేలేకపోయినపక్షమున దాను వేశ్యావృత్తిని విడిచెదనని పంతము పలికి తనరత్నాభరణములను, కస్తూరీతిలకమునుదీసి తులసిపూసల పేరులును తిరుమణినామములును వేసి సానివేషము బాసి దాసరిసాని యయి తిన్నగా విప్రనారాయణు డున్న యారామమునకు బోయి యాతనికి నమస్కారము చేసి, హేయభాజనమయిన వేశ్యావృత్తిపై విరక్తి పొడమినట్టు నటించి,


గీ. * * హేయభాజన మెన్నిట నెన్నిచూడ
   వేశ్యజన్మంబు జన్మమే విప్రవర్య

ఉ. ఒక్కని బిల్వనంపి, మఱియొక్కనిచేత బసిండిపట్టి, వే
   ఱొక్కనియింటి కేగుచు, మఱొక్కని నానడుచక్కి నొక్క-
   బొక్కికలంచి చూడ భ్రమబొంది విటుల్తెలియంగ లేరుగా
   కెక్కడిసత్య మేడవల పెక్కడినేమము వారకాంతకున్?

గీ. అనఘ వేశ్యావిడంబవర్తనము లెన్న
   నిసుకపాతఱ యీజోలి యేల త్రవ్వ?
   నప్పడుపుగూటిపై నసహ్యత జనించి
   నామనసు రోసినట్టిచందంబు వినుము.
        * * * *
గీ. వారసతులైన యీసీమవారివలెనె
   మోడిమానిసి నైన నేగోడు నెఱుగ;
   జిహ్వ నాల్గచ్చరాలు నేర్చినకతాన
   బడుపు గూటికి మనసు గొల్పక నిటైతి.

అని వేశ్యావృత్తిని నిందించుచు తియ్యనిమాటలుచెప్పి యాతని చెంత జేరి పరిచర్యచేయుచు దాస్యమిషమున మెల్ల మెల్లగా----యుల్లము కలంప జొచ్చెను. ఇట్లు కొంతకాలము దాసురాలి---గలుగునప్పటికి,


శా. ఆవిప్రోత్తమువజ్రపంజరనిభంబై నిశ్చలంబైన స
   ద్భావం బంగనసాహచర్యగుణసంపర్కంబునన్ లోహమై,
   గ్రావంబై, దృడధారువై, తరుణవృక్షంబై ఫలప్రాయమై,
   పూవై, తన్మకరందమై, కరగె బో బో నీళ్ళకుం బల్చనై.

విప్రనారాయణుని వజ్రకఠినమైన హృదయము దినదినక్రమమున గరగి నీటికంటెను బలుచనై దేవదేవి మనస్సులో నైక్యమయ్యెను. అంతట గురువే దాసురాలికి దాసుడయి పరిచర్యచేయ నపేక్షించి----కొనగా మొట్టమొదట నాటక్కరివారాంగన,

గీ. నిడుదపట్టె తిరుమణియె వైష్ణవముగాని
   మీర లాడుమాటతీరు చూడ
   ననఘ నొసలు బత్తుడును నోరుతోడేల
   టన్నరీతి తోచుచున్న దిపుడు.

అని నీతులు చెప్పియు,


క. ఓసతి భగవత్సేవకు|వాసి గణింపంగ భాగవతసేవయ;త
   ద్దాసులకైంకర్యము గృప|జేసిన రంగేశ్వరునకు జేయుటెసుమ్మీ.

అని యాతనిచేత బతిమాలించుకొని భాగవత కైంకర్యము నంగీకరించి, తుద కాతని నింటిబంటునుజేసి తనయింటికే గొనివచ్చి పందెము గెలిచెను. ఇట్లావైష్ణవవటుని విటునిజేసి తెచ్చి యిల్లు చేర్చిన తరువాత వేశ్యమాత తగులుకొని


క. నవమదనునైన మెచ్చవు;|తవిలితి వీయఱవ; బోడితలకు వలచితో?
   ధవళాక్షి|వీనివ్రేలుం |జెవులకు వలచితివొ? పిల్లసిగకు వలచితో?

అని కూతునకు బుద్ధిచెప్ప మొదలు పెట్టెను. తాను పట్టినప్రతిజ్ఞ నెఱవేఱినందున,


క. పెదయప్పయు నేనును బ
   న్నిదమాడినపనికి నీతనిం దెచ్చితి నా
   కొదవ యిటదీఱె నిక నీ
   కొదవయె యున్నదన దల్లి కూతునకనియెన్.

కూతురును తల్లిమాటలకు సంతోషించి క్రొత్తయల్లుని నిల్లు వెడలింప దల్లిం బురికొల్పెను. ఆసన్నగైకొని వేశ్యమాత నూతన జామాతను జేరి, <poem>

సీ. నీపట్టెతిరుమణి నీతిరుచూర్ణంబు గణికకు వెండిబంగారులౌనె?

నీపుట్టగోచియు నీకావివేష్టముల్ వారకాంతకు బట్టుచీరలౌనె?

నీముష్టిగూడయు నీతులసిసరులు వేశ్యకు బండుగవేట లౌనె?
నీవేదశాస్త్రముల్ నీజపసంధ్యలు లంజెసానికి బౌ జులగము లౌనె?

పెట్టనోసితివా యెప్పటట్టె యుండు
పెట్టలేకున్న విచ్చేయు పెందలకడ
మొదల రోయింతులకు నొక్కముడుపె కాక
నీసదాచార మేలయ్య! దాసరయ్య!

అని కసరి సాగనంపగా నాభాగవతోత్తముడు వేశ్యాగృహము విడచి తనకుటీరముచేరి తనహృదయేశ్వరిని తలచి చింతిల్లుచు,


గీ. అతివ వైష్ణవమతరహస్యముల జాల
   బరిచయము గన్న యట్టిప్రసన్నురాలు
   శూద్రసంపర్కమున కేల చొచ్చుమరల?
   నిచ్చటికి నెంతప్రొద్దైన వచ్చుగాక.

అని ప్రియురాలి గుణసంపత్తిని బ్రశంసించి యడియాసపడుచు,


గీ. తనకు నేమిత్రవ్వి తలకెత్తిరమరు లీ
   యుర్విమనుజు లేమి యొసగరైరి?
   నింగివారసతుల నిర్మాతృకల జేసి
   పుడమి మాతృభూతముల సృజించె.

అని భూలోకమున వేశ్యలకు తల్లులను సృష్టించినందునకు బ్రహ్మదేవుని నిందించుచు పరితపింపజొచ్చెను. వేశ్యాసంపర్కమువలన నెట్టి దృడమనస్కులకును ననర్థములు వచ్చునని చూపుటకయి యింతవఱకు గల్పింపబడినకథ నీతిబోధకముగానే యున్నదికాని తరువాతి కథ మాత్రము నీతిబాహ్యముగా నున్నది. భక్తు డట్లు పరితపించుట చూచి భక్తజనార్తిహరు డగు రంగేశుడు శిష్యరూపము ధరించి


క. సారమణిఖచిత మగు బం
   గారపు దనగిన్నె వారకామిని కొసగన్

శ్రీరంగదివ్యధామని
హారుడు స్వయమర్థచోరుడై కొనిపోయెన్.

తనగుడిలోని బంగారపుగిన్నెను గొనిపోయి తనగురు వగు విప్రనారాయణుడు పంపినట్లుగా వేశ్యమాతకు సమర్పించి తనభక్తునకు మరల వేశ్యతోడిపొత్తు సమకూర్చెనట!


చ. సతతము బ్రహ్మరుద్రసురసంయమిముఖ్యుల నాత్మమాయ మో
   హితులుగ జేయుసామి వెలయింతిని మోహిత జేయలేక ప్రా
   కృతజనునట్ల తాను దనగిన్నెనొసంగెను బంటుకోసమై
   మతకరివేశ్యమాతవెడమాయ లజేయులు విష్ణుమాయకున్.

వేశ్యమాయలు విష్ణుమాయనుసహితము మించినవట! దేవాలయములోని స్వర్ణ పాత్రము మాయమగుటకనుగొని జియ్యరు రాజభటుల కెఱిగించి, వారు వేశ్యయింట గిన్నెపట్టుకొని విప్రనారాయణుని చోరునిగా దండితు జేయుటకయి కొనివచ్చినప్పు డాతని గుడివెడల నడవ బోవుచుండగా, శ్రీరంగేశుడు సాక్షాత్కరించి భక్తప్రమోద సంధానముకొఱకు తానే గిన్నెను వేశ్య కిచ్చితినని చెప్పి రాజభటులు పట్టుకొన్న స్వర్ణపాత్రమును మరల వేశ్యకిప్పించి భక్తునకు బ్రహ్మరథము పట్టించి జీవన్ముక్తి యొసంగెనట:


గీ. బ్రహ్మసభయెల్ల భక్తి నప్పరమవైష్ణ
   వోత్తముని బ్రహ్మరథమున నునిచి పట్ట
   ణమున నేగించి రధికసంభ్రమముమీఱ
   జియ్య ముందఱికొమ్మునజేరి మోవ.


   ఆహా! ఏమి యీబ్రాహ్మణోత్తముని భాగ్యము!


ఉ. చోరు డనంగ రా దొరులసొమ్ములు మ్రుచ్చిలినం బ్రపన్నునిన్
   జారు డనంగ రాదు పెలుచం బరకాంతల గూడినన్, దురా

చరిత్రముతెలియని యితరకవుల గ్రంథములు

అప్పకవీయాది లక్షణగ్రంథములలో నుదాహరింపబడిన గ్రంథము లిప్పుడనేకములు గానరాకున్నవి; కొన్ని గ్రంథముల పేరులు తెలిసినను గ్రంథకర్తలపేరులు సహితము తెలియరాకున్నవి. అమరేశ్వరుని గొప్పకవినిగా పూర్వకవులనేకులు స్తుతించియున్నారు. ఈతడు చేసిన గ్రంథము లేవియో తెలియరావుగాని కూచిమంచి తిమ్మకవి తన సర్వలక్షణసార సంగ్రహమునందు జిమ్మపూడి యమరేశ్వరుని విక్రమసేనములోనిదని యీక్రిందిపద్యము నుదాహరించియున్నాడు-


గీ. నీర నగ్గియునికి యారయ విస్మయం
   బనుచు బాడబాగ్నికడలి యప్పు
   రంబుజొచ్చెనొక్కొరత్నాకరముమణు
   లనగ జెలువ మమరునాపణములు.

ఈప్రకారముగానే హూణశకము 1650 వ సంవత్సరమునకు బూర్వమునందున్నట్టు నిశ్చయముగా తెలిసిన కొందఱకవుల గ్రంథనామములు తెలిసినను, నా కాగ్రంథము లిప్పుడు లభింపనందున గ్రంథకర్తల చరిత్రమును గూర్చికాని వా రుండినకాలమును గూర్చికాని నేనిప్పుడేమియు వ్రాయుటకు శక్తుడను గాకున్నాను. గ్రంథకర్తల నామములు సహిత మనేకములు తెలియరాలేదు. తెలిసినవారు నా కావిషయమును తెలుపుదురన్న యపేక్షతోను ఇతరు లట్టి గ్రంథసంపాదనమునకయి కృషిచేయుదురన్న విశ్వాసముతోను, ఆ గ్రంథముల పేరులనుమాత్రమిందు జెప్పి వానిలోనుండి దొరకిన పద్యముల నుదాహరించుచున్నాను.


1. కవులషష్ఠము-ఇది యెవ్వరు చేసినదో తెలియలేదు. పుస్తకముయొక్క పేరునుబట్టి యిది యనేక కవులుచేరి చేసినట్లూహింపదగియున్నది. "తృతీయవర్గసరళమునకు రాచమల్లువారి షష్ఠస్కంధ ములో బ్రయోగ"మని యప్పకవి వ్రాసియుండుటచే నిది రాచమల్లు వారను నింటిపేరుగల కవులచే రచియింపబడినట్టు స్పష్టమగుచున్నది. ఆకవు లన్నదమ్ములయి యుండవచ్చును.


శా. శ్రీరామామణి సీత నాధునియురస్సీమ న్నిజచ్ఛాయ గ
   న్నారం గన్గొని యాత్మ నన్యవనితేర్ష్యం బూన దత్కంధరన్
   హారం బున్చుచు నింక జూడుమన దా నౌటం ద్రపంజెంద జే
   ల్వారున్ రాముడు ప్రోచు గాత మిక దమ్మాధీశుతిమ్మాధిపున్.


శా. చండాంశుప్రభ చిక్కతిమ్మయతనూజా తిమ్మ విధ్వస్తపా
   షండం బైనత్రిలింగభాగవతషష్ఠస్కంధ కావ్యంబు నీ
   కుం డక్కెం జతురానసత్వగుణయుక్తు ల్మీఱ వాణీమనో
   భాండారోద్ధత చూరకారబిరుదప్రఖ్యాత సార్థంబుగన్.

అని కవిసంశయవిచ్ఛేదములోను, సర్వలక్షణసారసంగ్రహములోను గవులషష్ఠమునుండి యుదాహరింపబడిన పద్యములనుబట్టి యీగ్రంథము తిమ్మయపుత్రుడయిన తిమ్మయ కంకితము చేయబడినట్టు తెలియుచున్నది. ఈతిమ్మయ యచ్యుతదేవరాయని మంత్రులలో నొక డయిన ట్లొకానొకరు వ్రాసియున్నారు. అదియే నిజమైన పక్షమున బమ్మెరపోతరాజకృతభాగవతము శిథిలము కాగా పోయినభాగములలో నొకటియైన యీషష్ఠస్కంధమును 1530-42 సంవత్సరముల మధ్యను రాచమల్లువారు చేసియుందురు. దీనియందు శృంగారరస మధికముగా వర్ణింపబడినందున దీనికే శృంగారషష్ఠమని నామాంతరము కలిగియున్నట్టు కనబడుచున్నది. అప్పకవ్యాదులుదాహరించిన శృంగారషష్ఠములోని కొన్నిపద్యముల నిందు బొందుపఱుచుచున్నాను-


గీ. తల్లి యును దండ్రి దైవంబు తలప గురుడ
   కాడె ? యిత డేమిచేసిన గనల దగునె ?

   నాస్తికాధమ యోరి యన్యాయవృత్తి
   నాస్తికత్వం గురో: పరమ్మనగ వినవె. [అప్పకవి]


మ. పదము ల్తొట్రిల గౌనుదీగ చలియింపం గేశము ల్తూల బ
    య్యెద వక్షోరుహపాళి జేర గనుదోయిన్ బాస్గ్పము ల్గ్రమ్మ గ
    ద్గదకంఠమ్మున వాక్యము ల్తడబడన్ తద్గేహముం జొచ్చి యా
    సుదతీరత్నము కాంచె బాలుని మనశ్శోకానలజ్వాలునిన్. [తిమ్మన్న]


చ. వయసున బిడ్నవాడ నభివంద్యుడ నౌదునె మీకునంచు సం
   శయ మొనరించె దేని మునిసత్తమ కార్యములందునాగమా
   ధ్యయనములందు మంత్రములయందు గనిష్ఠుడ యేని పెద్ద ని
   శ్చయ మిది వానియం దఖిలసన్నుత మైనసువిద్య గల్గినన్. [అ.సూరన్న]

2. శ్రీరంగమహాత్మ్యము-ఇది భైరవకవిప్రణీతము. కవిగజాంకుశమును రచియించిన భైరవకవి యితడేయయి యుండవచ్చును.


చ. పరిచరుగాగ నేలె నిరపాయచరిత్రుని బాపకానన
   స్ఫురదురవీతిహోత్రుని సముజ్జ్వలమేరు సమానగాత్రునిన్
   బరమపవిత్రునిన్ మునిసుపర్వవరస్తితిపాత్రునిన్ మనో
   హరఫల శేముషీకబళితాంబుజమిత్రుని వాయుపుత్రునిన్. [అప్పకవి]


ఉ. గందపు గొండనెత్తములకందున నేలకితీవయిండ్లలో
   గెందలిరాకుపాన్పున సుఖించి నితాంతరతిశ్రమంబునం
   జెందినచెంచుగుబ్బెతల చెక్కుల జిమ్ము జవాదివాసనల్
   విందులుచేయుచు న్మెలగు వేకువ గోమలగంధవాహముల్. [లిం.తిమ్మన్న]


ఉ. ఆకులవృత్తి రాఘవుశరాగ్రమునందు దృణాగ్రలగ్ననీ
   రాకృతి వార్ధి నిల్చుట దశానను డీల్గుట మిధ్యగాదె వా

   ల్మీకులు చెప్పకున్న గృతిలేనినరేశ్వరవర్తనంబు ర
   త్నాకరవేష్టితావని వినంబడ దాతడు మేరు వెత్తినన్. [కూ.తిమ్మన్న]

3. త్రైశంక్యోపాఖ్యానము- దీనిని సింగరన్న రచియించినట్లప్పకవి చెప్పుచున్నాడు. ఇందు హరిశ్చంద్రునికథ చెప్పబడి యుండవలెను-


క. ఝష కేతుద్విషునకు గి
   ల్బిషపర్వతనృషున కమృతనిషనిధిజామా
   త్రిషునకు ఋషిపూజితునకు
   నిషమాక్షున కింద్రముఖదివిజపక్షునకున్.


క. డుంఠీర భైరవుని సితి
   కంఠు విశాలాక్షి దండకరు జాహ్నవి వై
   కుంఠపతి గుహుని లోలా
   ర్కుం ఠేనలుమీఱ భూవరుడు పొడగనియెన్.

4. శమంతకమణి చరిత్రము- ఇది వణుకూరి గుర్వరాజుచే జేయబడినదని యప్పకవి వ్రాయుచున్నాడు.


ఉ. కాయవచోమనస్ఖ్సలనకల్పితదోషము లెల్ల బాయగా
   నాయెదలోన నిత్యము సనాతనధర్మము బూని యర్మిలిం
   బాయకకొల్తు రామనరపాలనిరంతరసౌఖ్యదాయి సీ
   తాయి సమస్తశోభననిధాయి మహాఫలసిద్ధిదాయి గన్.
/<poem>

5. శశిబిందు చరిత్రము-
<poem>

క. నాకౌకసు లై నను నీ
   డాకకు నిల్చెదరె కటకటా మముబోంట్లన్
   జేకొని సంరక్షింపక
   నీకిటు లుచితంబె యురవణింప నరేంద్రా.

క. నూవుంబూవును సంపెగ
   పూవుగెలిచె బిరుదుముత్తెపుంజల్లి దగం
   దా వై చె ననగ ముంగర
   తో వసరుహ నేత్రనాస తుల లే కొప్పున్.

6. చారుధేష్ణచరిత్రము-


గీ. అచ్చరలు నందనంబున దెచ్చుకొనుసు
   రాగసుమములు హర్మ్యనాతాయనముల
   చెంత గా లూది తత్పురస్త్రీల కొసగి
   వేడికొనిపోవుదురు కప్రనీడియములు.

క. ఈలలన వేలుపుంజన| రాలో యచ్చరయొ కిన్నరవధూమణియో
   వ్యాళాంగనయో కా కీ| భూలోకస్త్రీల కిట్టిపొంకము కలదే ?

7. భేతాళపంచవింశతి-


ఉ. చోరగ్రాహగజాంకుశంబు నలినీశుంభన్మదేభంబు ది
   జ్నారీమూర్తికదర్పణంబు రజనీకాంతామనోహరి వి
   స్ఫారాంభోధితరంగ కారి గిరిజాప్రాణేశభాస్వజ్జటా
   శ్రీరమ్యాభరణంబు చంద్రు డుదయించెన్ సుప్రభాభాసియై.


ఉ. ఆవిధవాశిరోమణి రయంబున బోయి రహస్యవేళ బ
   ద్మావతి గాంచి రాజసుతు డాడినమాటలు విన్నవింప ల
   జ్జాపతి దాని జూచి ఘనసారకరంబుల గండపాళికల్
   వావిరె వ్రేసినన్ జరఠవారిజలోచన వచ్చె ఖిన్నతన్.

8. చమత్కారరామాయణము-


క. ఓశశిముఖి లోపాము
   ద్రేశుడు కలశ భవు డుండు నిట నతడు తపో
   రాశి మహాత్ముడు మును పా
   పోశనముగ గొనియె సాగరాంబువు లెల్లన్,

క. నిన్ను జెఱగొన్న హైహయు
   కన్నన్ దోర్వీర్యమెక్కుడగుభార్గవు లీ
   ల న్నిర్జించినరామున
   కన్నను శూరుండు ముజ్జగంబుల గలడే?

9. శేషధర్మములు-


క. పెట్టడు నారకమార్గం
   బెట్టి మహాక్రూరకర్ము డేనియు దుద ని
   ట్టట్టనక నెమ్మనంబున
   నెట్టన హరి దలప గలిగెనేని మహాత్మా.

10. విజయసేనము-


ఉ. వల్లభు డేగు దుర్లభుడు వానిదెసందగు లూది యిమ్మెయిన్
   దల్లడ మందెదేల యుచితస్థితికి న్నను బాప జూచినన్
   దల్లియు బంధులోకమును దండ్రియు నేమనువా రెఱింగరే
   మల్లమ యిట్లునీకు దగునో తగదో పరికించిచూడుమా.

11. దేవీవిజయము-


గీ. వాక్త్రిణేత్రాంగనాశచీశక్తు లధిక
   సంభ్రమంబున గుంభనికుంభదైత్య
   హంత్రి బూజింపుదురు త్రయీమంత్రములను
   స్తోత్రములుచేసి మంగళారాత్రికలిడి.

12. మధుసేనము-


క. పో నుద్యోగము చేసిన | ప్రాణంబా యింకనీకు బాథేయం బీ
   మానినిమందస్మితమధు | రాననచంద్రికలు గ్రోల నరుగుము పిదపన్.

13. అనిరుద్ధచరిత్రము- కనపర్తి యబ్బయామాత్యప్రణీత మయిన యీపేరుగల యాధునిక ప్రబంధమొకటి కలదుగాని యీక్రింది పద్యము పూర్వగ్రంథములోనిది

చ. నెలవుల నుప్పతిల్లి సరినిక్కి మొన ల్తల లెత్తి క్రొవ్వి లో
   బలిసి సమంబులై బిగిసి వట్రువలై మెఱు గెక్కి చక్కనై
   కెలకుల బిక్కటిల్లి చెలికిం గడునొప్పె గుచంబు లొప్పుకు
   ప్పలుగను మన్మథుండు సరి వా లగ ద్రాసున దూచెనోయనన్.


14. శూద్రకరాజచరిత్రము-


మ. సమడేభారి మసంగిపై నుఱికినన్ శంకించి భూపాలు డో
    లము గన్నం గని దాని శూద్రకుడు లీలంద్రుంచె నె నప్పు డ
    త్యమలో ద్యత్ప్రసవార్థిత కుసుమగంధఘ్రాణలుబ్ధభ్రమ
    త్భ్రమరభ్రాజితపాటలీనిటపమధ్యస్ఖుండ నై చూచితిన్.


15. ఆదినారాయణచరిత్రము-


ఉ. శ్రీయుతలోచనోజ్జ్వలమరీదులు భానుమరీచినిస్ఫుర
   త్తోయజకాంతితోడ దులదూగెడుపచ్చనిపట్టు గట్టి య
   త్యాయతశంఖచక్రరుచిరానిగదాధరు డేచదెంచె నా
   --యణు డా రరక్షణపరాయణు డాకరిరాజుపాలికిన్.

16. పంచగాణవిలాసము-



క. నిత్తంబుల రంజిల్లుచు
   ము-దుప లపుడు గదిసి పూనిలునకున్
   బిత్తరికి బలు---గుల
   నిత్తిరి హారతులు పౌరులెల్ల --లంగన్.


17. ప్రద్యుమ్నోపాఖ్యానము- <poem>

క. పంచశరుం డపు డని చా

  లించి మహాప్రధనభూమి నీక్షించి మనో
  వంచితుడై శంఖము పూ
  రించెం గులగిరులు దిక్కరివ్రజ మదరన్. 

5.సతీమణి విజయము
6. సుమిత్ర చరిత్రము
7. రఘుదేవ రాజకీయము
8.కురంగేశ్వర వర్తక చరిత్రము.

...

2. అతిబాల్య వివాహము

3.విగ్రహారాధనము

...

2.శంకరాచార్యులు

పుస్తకములు వలయువారు :---
కార్యదర్శి, హితకారిణి సమాజము, రాజమహేంద్రవరము
అని వ్రాసిన బడయగలరు

గీ. అరుణపల్లవములబోలు నాపదంబు
   లాపదంబుల బోలును నలకజాత
   మలకజాతముబోలు నిత్యముఖలీల
   నిత్యముఖలీలబోలు నన్నెలతనడుము.


మ. బిగువుంగుబ్బలు గాంచి మాను నలజంబీరంబు బీరంబు క్రొం
    జిగిమోము ల్గని సిగ్గున న్వదలు రాజీవంబు జీవంబు విం
    తగ భ్రూరేఖలుచూచి భీతి నిడు గోదండంబు దండంబు త
    జ్జగతీమోహనుమ్రోల నున్న చెలులం జర్చింపగా శక్యమే. [ఆ.2]


శా. జోక న్వీడ్కొని చుక్కరేగెను జుమీ శుభ్రాంశుబింబప్రభో
    త్సేకంబు ల్తఱిగెం జుమీ కడకువచ్చెం జుమ్మి యీరేము చిం
    తాకాలుష్యము లేల బాల మదిలో ధైర్యం బవార్యంబుగా
    గోకోయన్గతి గుక్కుటంబు లఱచెం గోకోవిరావార్భటిన్. [ఆ.3]


52. చేమకూర వేంకటకవి

ఇతడు నియోగిబ్రాహ్మణుడు. లక్ష్మణామాత్యుని తనుభవుడు. ఈకవి సారంగధరచరిత్రము, విజయవిలాసము అను పద్యకావ్యములను జేసి తంజాపురీ వల్లభుడైన రఘునాధరాజున కంకితము చేసెను. విజయ విలాసమునకు సుభద్రాపరిణయమని నామాంతరము గలదు. కృష్ణదేవరాయ లించుమించుగా దక్షిణహిందూదేశమునంతను జయించిన కథ నీవరకే మాచదువరులు తెలిసికొని యున్నారు. ఆరాయల యనంతరమున తంజావూరు, మధుర, మొదలయిన ద్రావిడరాజ్యములు పాలించుటకయి తెలుగునాయకులు నియమింపబడిరి. తంజాపురిరాజ్యమునకు చెవ్వరాజు పాలకుడుగా నియమింపబడెను.


గీ. ఠీవి నచ్యుతరాయలదేనియైన
   తిరుమలాంబకు జెలియలై తేజరిల్లు

   మూర్తిమాంబను బెండ్లియై కీర్తి వెలసె
   జెవ్వవిభుడు మహోన్నతశ్రీ చెలంగ.

అను విజయవిలాసములోని పద్యమునుబట్టి యీచెవ్వరాజు విజయనగరాధీశ్వరుడైన యచ్యుతదేవరాయనికి దోడియల్లు డయినట్టు కనబడుచున్నాడు. అయినను వేంకటకవి చెవ్వరాజు మనుమడైనకృతిపతి యగు రఘునాథరాజు నాశ్వీర్వదించుచు


మ. ప్రకటశ్రీహరియంఘ్రి బుట్టి, హరుమూర్ధం బెక్కి యింపార మ
    స్తకముం బేర్కొన నెక్కుదేవి సహజోదంచత్కులోత్పన్న నా
    యకరత్నం బని యచ్యుతేంద్రరఘునాథాధీశ్వరస్వామికిన్
    సకలైశ్వర్యములు న్ని జేశువలనం దా గల్గగా జేయుతన్.


శూద్రునిగా వర్ణించినందున శూద్రకులసంజాతు డగు చెవ్వరాజునకును క్షత్రియవంశ జాతు డగు నచ్యుతదేవరాయనికిని బంధుత్వముండునా యని సందేహము తోచుచున్నది. మొట్టమొదట కృష్ణదేవరాయలే యుత్తమక్షత్రియుడు గాక దాసీపుత్రు డయినట్టు వాడిక గలిగియున్నదిగదా! క్షత్రియుడైన నరసింహరాజునకు దాసియు శూద్రయు నగు నాగాంబకుబుట్టిన కృష్ణదేవరాయనికి మొట్టమొదట క్షత్రియులెవ్వరును గన్య నియ్యనందున, అతడు శూద్రజాతి స్త్రీని గాంధర్వవిధిచే వివాహమాడి యచ్యుతదేవరాయని పుత్రునిగా బడసి యుండవచ్చును. అందుచేత నాయచ్యుతదేవరాయడు శూద్రకన్యనే పెండ్లిచేసికొనియు నుండవచ్చును.పెక్కు శాసనములలో నచ్యుతదేవరాయడు కృష్ణదేవరాయనికి కుమారు డైనట్టు చెప్పబడినను, శాలివాహనశకము 1459 హేవిళంబి సంవత్సరమున నచ్యుతదేవరాయ లొక బ్రాహ్మణునికి నారాయణపురము నగ్రహారమునుగా నిచ్చిన దానశాసనములో,


శ్లో. తిప్పాజీ నాగలాదేవ్యో కౌసల్యాశ్రీసుమిత్రయో

   
   జాతౌ వీరనృసింహేంద్ర కృష్ణరాయ మహీపతి:
   అస్మాదోబాంబికాదేవ్యా మచ్యుతేంద్రోపి భూపతి.


అను శ్లోకములయందు నరసింహరాజునకు తిప్పాంబయందు వీరనృసింహరాయడను, నాగలాంబయందు కృష్ణదేవరాయడును, ఓబాంబయం దచ్యుతదేవరాయడును కలిగినట్లు చెప్పబడి కృష్ణదేవరాయని కతడు తమ్ము డయినట్టు చెప్పబడియున్నది. ఈబంధుత్వ మింకను విచారణీయము. ఒకవేళ బయి శ్లోకములలో జెప్పబడినదే నిజమయినను, నాగమ్మవలనే యోబమ్మయు శూద్రజాతమైన భోగభార్యయై యుండవచ్చును. ఈవిచారము నటుండనిచ్చి యిక గధాంశమునకు వత్తము.



క. ఆమూర్త్యంబకు నఖిల మ
   హీమండలవినుతు డిచ్యుతేంద్రుడు సుగుణో
   ద్దాముడు జనియించెను ద
   ద్భూమీపతి రంగధాముపూజన్మించెన్.


క. ఆపుణ్యఫలంబుననె ద| యాపాధోరాశియైన యాయచ్యుతభూ
   మీపతికిన్ రఘునాధ | క్ష్మాపాలకు డుదయమయ్యెజైవాతృకుడై.


చెవ్వరాజున కచ్యుతరాజును, అచ్యుతరాజునకు గృతినాయకు డయినరఘునాధరాజును బుట్టి తంజాపుర రాజ్యము పాలించిరి. విజయవిలాసములోని యీక్రిందిపద్యమువలన రఘునాధరాజు రసికజనాగ్రగణ్యు డయినట్లును, విద్యలయం దసమాను డయినట్టును తెలియవచ్చుచున్నది.


గీ. నన్ను నడిపినయధికసన్మాన మెంచి
   యఖిలవిద్యావిశారదు డగుటగాంచి

    యవని నింతటిరా జెవ్వడని నుతించి
    కృతి యొసగ గీర్తికలదని మతిదలంచి.

మ. కలిగెంగా తనసమ్ముఖింబనియు సత్కారంబుతాజేయ నౌ
    దల నెంతే శిరసావహింతురనియుం దాగాక వేఱెందు సా
    ధులకున్ దిక్కనియున్ దయన్మనుపురీతుల్గాక శక్యంబె వి
    ద్యల మెప్పింపగ నచ్యుతేంద్ర రఘునాధస్వామి నెవ్వారికిన్?

రసికావతంసుడయిన కృతిపతి తన కంకితము చేయబడిన సారంగధరచరిత్రమునంతను విని యందు శోకరస మత్యద్భుతముగా వర్ణింపబడుటచూచి యది నిజముగా నేడిచినట్టే యున్నదని పలికెననియు, ఆపయిని గవి తనశక్తినంతను జూపి ప్రతిపద్య రసాస్పదముగా విజయవిలాసమును జేసి తీసికొనివచ్చి వినిపింపగా నతని యింటిపేరును బట్టి శ్లేషించి చేమకూర మంచిపాకమున బడెనని మెచ్చుకొనెననియు చెప్పుదురు. అచ్చతెలుగుపదములను పొందికగా గూర్చి కవనము చెప్పునే ర్పీకవికి గుదిరినట్లు మఱియొకకవికి గుదిరినదని చెప్ప వలను పడదు. అందుచేతనే కృతిపతి,


క. ప్రతిపద్యమునందు జమ | త్కృతి గలుగగ జెప్పనేర్తు వెల్లయెడలవై
   కృతపాఠము బాడముగా |క్షితిలో నీమార్గ మెవరికిని రాదుసుమీ.

అని కవిని శ్లాఘించి యున్నాడు. పింగళి సూర్యనార్యుని ప్రభావతీప్రద్యుమ్నమునకు దరువాత విజయవిలాసమే సర్వవిధములచేతను తెలుగులో శ్లాఘ్యకావ్యముగా నున్నది. జాతీయాదిచమత్కృతిని బట్టి విజయవిలాసమే శ్లాఘ్యతర మయినదనియు ననేకు అభిప్రాయపడు చున్నారు.


ఉ. తారసవృత్తిమై ప్రతిపదంబును జాతియు వార్తయుం జమ
   త్కారము నర్థగౌరవముగల్గ ననేకకృతుల్ ప్రసన్నగం

   భీరగతి న్వచించి మహి మించినచో నిక శక్తు లెవ్వర
   య్యా రఘునాధభూపరసికాగ్రణికిం జెవిసోక జెప్పగన్ ?


అని కవియే తన్నుగూర్చి తనకవిత్వమునందువలె జాతియు జమత్కారము నర్థగౌరవము గలుగునట్లుగా నింకొక్కరు చెప్పలేరని చెప్పికొనియున్నాడు. ఈకవి తనగ్రంథములయందు రేఫ శకటరేఫములకు యతిప్రాసమైత్రి కూర్చుటయేగాక, ఇకారసంధులు, క్త్వార్థక సంధులు, మొదలయిన పూర్వలాక్షణిక సమ్మతములుకాని ప్రయోగము లనేకములు చేసియున్నాడు.


ఉ. కోపమొకింతలేదు బుధకోటికి గొంగుపసిండి సత్యమా
   రూపము తారతమ్యము లెఱుంగు స్వతంత్రుడు నూతనప్రియా
   టోపములేని నిశ్చలు డిటుల్ కృతలక్షణుడై చెలంగగా
   ద్వాపరలక్షణుం డనగవచ్చునొకో యలధర్మనందనున్. [విజయవిలాసము]

ఈపద్యమునందలి రెండవచరణములో రాకును బండిఱాకును యతికూర్చినాడు.


గీ. అరుగగొంకెడు కన్నియ తెఱగు గాంచి, [విజయవిలాసము]

మ. ఖరభానుప్రియసూను డెప్పుడు నినుంగారించునేకా విభుం
    డఱచేలోపలి నిమ్మపంటివలె నత్యాసక్తి మన్నింప సౌ
    ఖ్యరసైకస్థితినుండి కావరమునం గన్గాన కాపత్సరం
   పర రా ద్రుళ్ళెదవేల యావిధిదరింప న్నీతరంబే మహిన్. [సారంగద]

ఇత్యాది స్థలములయందు రేఫఱకారములకు బ్రాసమైత్రి కూర్చినాడు.



క. సైకము నడుము విలాసర
   సైకము నెమ్మోము దీనిమృధుమధురోక్తుల్
   పైకము దెగడు న్నవలా
   పైకములోనెల్ల మేలుబంతిది బళిరా. [విజయవిలాసము]

చ. వడి నరపాలుభోగసతివావులు నాకుబనేమి యంట వం
   గడమునకెల్ల సొడ్డనిన గా దటునేనలపిన్ననాడె యే
   ర్పడితినటన్న బోవునె స్వబావము తల్లివినాకు నేక్రియం
   బడతుక నీవు వావిచెడ మందు మహింగలదమ్మయెందునున్. [సారంగధరచరిత్ర]


ఇందు మొదటిపద్యములో (మేలుబంతి+ఇది=) మేలుబంతిది యనియు, రెండవపద్యములో (పని+ఏమి=) పనేమనియు, ఇకారసంధులను గూర్చినాడు.



చ. అవనిని పాపపూపజవరా లెదలోపల బాపలేక యా
   తని తెలిముద్దునెమ్మొగము దప్పక తేటమిటారికల్కిచూ
   పున దనివారజూచి నృపపుంగవ యన్నిటజాణ వూరకే
   యనవలసంటిగా కెఱుగవా యొకమాటనె మర్మకర్మముల్. [విజయవిలాసము]


ఉ. కానకు గొంచుబోయిపుడు కాళ్ళును జేతులు గోయు డంచు లో
   నూనినకిన్క రాజు ముదుటుంగర మిచ్చెను మాకు బుద్ధి యే
   మానతియిండు మీరనిన నట్టులెచేయుడు కొంకనేల రా
   జాన నతిక్రమింప దగునాయని యాదృడచిత్తు డాడినన్. [సారంగధ]


ఇత్యాది స్థలములయందు (వలసి+అంటి=) వలసంటియనియు, (పోయి+ఇపుడు=) పోయిపు డనియు, క్త్యార్థేత్తునకు సంధి కలిపినాడు.



చ. చందనగంధి నెన్నుదురు చందురులో సగపాలు బాల ము
   ద్దుం దెలిచూపు లంగజునితూపులలోపల మేల్తరంబు లిం
   దిందిరవేణిమోవి యలతేనియలో నికరంబుతేట యే
   మందము మందయానముఖమందము మీఱు నవారవిందమున్. [విజయవిలాసము]


ముఖమందమని యీపద్యమునందును, రాజానయని పయిపద్యమునందును షష్ఠీతత్పురుషమునం దుత్తున కచ్చు పరంబగునప్పుడు నుగా గమమువచ్చి "ముఖమునందము" "రాజునాన" యని యుండవలసినదానికి మాఱుగా నుగాగమము పోగొట్టి ప్రయోగించినాడు.


మ. అని బాహాపరిరంభ సంభ్రమరసాయతైకచిత్తంబునం
    దను నీక్షింప నెఱింగి యందియలమ్రోతం గేకినున్ రా సఖీ
    జను లేతెంచి రటంచు వేమొఱగి హస్తంబు న్విడంజేసె నే
    ర్పున దప్పించుకపోవ భూవరు డనుం బూబోడికిం గ్రమ్మఱన్. [విజయవిలాసము]


సీ. నిలుచుండి చంక జేతులపెట్టుక కిరీటములు గలరాజులు కొలువుచేయ- [సారం]

ఇందు "తప్పించుకొని" "పెట్టుకొని" యని యుండవలసిన చోట్ల కొనునకు మాఱుగా కవర్ణకము ప్రయోగించినాడు.



సీ. చెంత గూర్చుండని చేజూప గూరుచుం
   డెదవుగా కూరకుండెదవు సుమ్ము. [విజయవి]

అచ్చు పరమగునపుడు స్రార్థనార్థక మధ్యమపురుష మువర్ణకమునకు లోపము రా గూడకపోయినను "గూర్చుండు" అని మువర్ణలోపము కలిగించి ప్రయోగించినాడు.


ఉ. ఓనృప నాకు జూడ నటయుగ్మలి నీసుతునిన్ మనోహరా
   మానవిలాను జూచి నిలు పోపక పట్టిన లోనుగామి నెం
   తే నెగు లూని వాని బొలియింపగ మాయలు పన్నె నిట్లు కొం
   డేనకు ధర్మరా జలుగు నిక్కముగా మిము జెప్పనేటికిన్- [సారంగధ]

తెలుగులందు గొన్నియెడల లులనలు పరమగునపుడు మువర్ణము లోపించి పూర్వమందున్న యకారమునకు మాత్రమే దీర్ఘము రావలసియుండగా నిచట గొండెమునకని యుండవలసినదానికి మాఱుగా నెకారమునకు దీర్ఘముపెట్టి కొండేనకని ప్రయోగించినాడు.


ఇట్లు లఘ్వలఘు రేఫములకు యతిప్రాసములయందు మైత్రి కల్పించినను, పూర్వ కవిప్రయోగములకు విరుద్ధములయిన ప్రయోగములు చేసినను, లింగమగుంట తిమ్మన్న, అప్పకవి, కూచిమంచి తిమ్మన్న మొదలయిన, లక్షణవేత్తలీ వేంకటకవిని లాక్షణికకవినిగా అంగీకరించి తమ లక్షణ గ్రంథములయందీతని గ్రంథములనుండి పద్యముల నుదాహరించియున్నారు. ఇప్పటివారు కవిత్వసారస్యమును విచారింపక గ్రంథములయందు రేఫద్వయప్రాస నిశ్రమమైత్రియో యేదో వ్యాకరణదోషమో యున్నదన్న హేతువుచేతరసవంతములైన యుత్తమ గ్రంథములను సహిత మగ్రాహ్యములని నిరాకరించుచున్నందున, అట్లు చేయుట యుక్తముకాదనియు ఛందోవ్యాకరణ దోషములు లేని రసహీనములగు గ్రంథములకంటె ఛందోవ్యాకరణదోషములను గలవయినను రసవంతములయిన గ్రంథములే యధికాదరణీయము లనియు జూపుటకయి యీ కవివిషయమున నింతదూరము వ్రాసినాడను. కవిత్వమునం దక్కడక్కడ గొన్ని నెరసులున్నను జాతీయములతోను సామెతలతోను నిండియుండి యర్థగౌరవము కలదయి రసవంతమయి యున్నందున చేమకూర వేంకటకవి కవిత్వము సర్వజనాదరణీయమయినదని తలచుచున్నాను. ఈకవి యించుమించుగా పదునేడవ శతాబ్దముయొక్క మధ్యభాగమునందున్నట్లు తెలియవచ్చుచున్నది. కృతిపతియైన రఘునాధ రాజుయొక్క కుమారుడగు విజయరాఘవరాజు 1674 వ సంవత్సరమునందు మధురాపురము రాజధానిగాగల పాండ్యదేశపురాజగు చొక్కలింగనాయకునితో యుద్ధముచేసి నిహితుడయ్యెను. అతనితో గృతిపతివంశ మంతరించినది. దీనినిబట్టి విజయవిలాసమును సారంగధర చరిత్రమును 1630-40 సంవత్సర ప్రాంతములయందు రచియింపబడినట్లు కనబడుచున్నవి. మూడేసి యాశ్వాసములుగా రచియింపబడిన యీ పుస్తకద్వయము నుండియు గొన్ని పద్యముల నుదాహరించుచు నీ కవిచరిత్రము నింతటితో బరిసమాప్తి నొందించుచున్నాను.

                  విజయవిలాసము

చ. క్షితిపయి వట్టిమ్రాకులు చిగిర్చి వసంతుడు తా రసోపగుం
   భితపదవాసనల్ నెఱప మెచ్చక చంద్రుడు మిన్నునం బ్రస
   న్నతయును సౌకుమార్యము గనంబడ ఱా ల్గరగగజేసె నే
   గతిరచియించి నేని సమకాలమువారల మెచ్చరేకదా- [ఆ.1]


ఉ. కోమలి యీగతి న్మది తగుల్పడ బల్కిన నవ్వి నిర్జర
   గ్రామణిసూను మీ రెచట గంటిరొ యంటివి కన్నమాత్రమే
   యేమని చెప్పవచ్చు నొకయించుకభేదము లేక యాయనే
   మేమయియున్న వారముసుమీ వికచాంబుజపత్రలోచనా- [ఆ.2]


చ. శివు డిటు రమ్మటంచు దయచేసినచో దల కెక్కి తుగ్రవై
   భవమున జూచుచో నడుగు బట్టితి వేమనవచ్చు నీగుణం
   బవునవు నందినన్ సిగయు నందక యున్నను గాళ్ళు బట్టుకొ
   దువు హరిణాంక వేళకొలదు ల్గద నీనడక ల్తలంపగన్. [ఆ.3]


                   సారంగధర చరిత్రము

ఉ. చక్కిలిగింతపెట్టినను సారె గికాగిక నవ్వుచున్ బయిం
   బక్క బడంగ జక్కనికుమారుని మక్కువమీఱ నేడ్పురా
   జెక్కిలిమీటి యెత్తి యెద జేరిచి ముచ్చట దీరునట్లుగా
   నక్కట ముద్దు లాడవలదా వలదా యిటువంటి భాగ్యముల్- [ఆ.1]


ఉ. ఆతరలాక్షి డెందమున నారట మొందుచు నేమిచేయుదున్
   రాతికి దోడుపోయినది రాసుతుడెండము మెత్తగాదు దా
   దాతికి వచ్చియుండ నిక దాలిమి చెల్లునె మారు డంటిమా
   ఘాతుకు దోడ్వరాదు సముఖంబున నేటికి రాయబారముల్- [ఆ.2]



ఉ. కందు గదయ్య నీమురుపు కన్నులపండువుగాగ నంటినం
   గందు గదయ్య నీతనువు కౌతుగ మొప్పగ నీదుప్రాపు నే
   గందు గదయ్య యంచు నినుగన్న సపత్ని సహింప దందు బో
   కందు గదయ్య యేల విననైతివి నావచనంబు పుత్రకా- [ఆ.3]

3. నంది తిమ్మన్న

ఈకవి కృష్ణదేవరాయని యాస్థానమునం దుండి ప్రసిద్ధిగన్న వారిలో నొకడు. ఇతడారువేల నియోగిబ్రాహ్మణుడు; ఆపస్తంబసూత్రుడు; కౌశికగోత్రుడు; నంది సింగన్నకును తిమ్మాంబకును పుత్రుడు; వరాహపురాణాది గ్రంథములను రచించి ప్రఖ్యాతి కెక్కిన మలయమారుతకవికి మేనల్లుడు. ఈతడు శివభక్తుడు. అఘోర శివగురుని శిష్యుడు. ఈకవిని సాధారణముగా ముక్కుతిమ్మన యని వాడుదురు.


శా. నానాసూనావితానవాసనల నానందించుసారంగ మే

లా నన్నొల్లదటంచు గంధఫలి బల్కానం దపం బంది యో

షానాసాకృతిదాల్చి సర్వసుమనస్సౌరభ్యసంవాసియై

పూనెం బ్రేక్షణమాలికామధుకరీపుంజంబు నిర్వంకలన్. అను ముక్కునువర్ణించిన యీ పద్యమును తిమ్మకవి రచియించెననియు, ఈపద్య చమత్కృతిని జూచి మెచ్చి రామరాజభూషణుడు నాలుగువేల వరాలిచ్చి కొని తన వసుచరిత్రమునందు వేసికొనియెనినయు, ముక్కుమీది యీ పద్యమును రచించుటచేతనే యీ కవిని ముక్కుతిమ్మన్న యని యెల్లవారును వాడుచు వచ్చిరనియు, లోకప్రవాదము కలదు. కాని యిదియు గవులను గూర్చి మనవారు సాధారణముగా జెప్పుకొను కల్పనాకథలలో జేరినదేకాని నిజమయినది కాదు. మొట్టమొదట రామరాజభూషణు డీకవికాలములో లేనేలేడు, ఒకవేళ నున్నాడనుకొన్నను వసుచరిత్రమువంటి మహాబ్రబంధమును రచియింప గలిగిన కవిగ్రామణి యింతమాత్రపు కల్పనను నాసికా వర్ణనముగూర్చి చేయలేకపోయెననుట పరిహాసాస్పదము. కాబట్టి యీ కథ యణుమాత్రమును విశ్వాసపాత్ర మయినదిగాదు. కాకపోయినయెడల నందివారని యింటిపేరుగల యీ కవిని ముక్కుతిమ్మన యని జనులేలపిలుతురని కొంద ఱడుగవచ్చును. ఈ కవికి ముక్కు పెద్దదనియు, అందుచేత నీతని నెల్లవారును ముక్కుతిమ్మన్న యని పిలుచుచు వచ్చిరనియు, ఇంకొక వాడుక గూడ గలదు. ఈతనిని ముక్కుతిమ్మన్నయని యాడుట కిదియే నిజమయిన కారణము కావచ్చును. ఈతనిపలుకులు ముద్దులు గులుకు చుండుటచేత నిటీవలివారు "ముక్కుతిమ్మనార్యు ముద్దుపలుకు" అని గ్రంథములయందీతని మృదుపదరచనను శ్లాఘించియున్నారు. తిమ్మన కృతమయిన పారిజాతాపహరణము మృదుమధుర పదములతో రసిక జనహృదయరంజకముగా గూర్పబడినది

అల్లసానిపెద్దన నొక్కని విడిచిన పక్షమున గృష్ణదేవరాయ లీతనినే యెల్ల కవులకంటె నధికముగా గౌరవించుచు వచ్చెనని చెప్పవచ్చును. పెద్దనకృతమైన మనుచరిత్రమువలెనే తిమ్మనకృతమైన పారిజాతాపహరణ ప్రబంధమును గృష్ణదేవరాయనికే యంకితము చేయబడినది. ఇందు మించుగా బారిజాతాపహరణము మనుచరిత్రము రచియింపబడిన కాలమునందే రచియింపబడిన దగుటచేత హూణశకము 1520 వ సంవత్సరమునకు బూర్వముననే పారిజాతాపహరణము ముగింపబడినది. తదనంతరమీకవి కొన్ని సంవత్సరములుమాత్రము బ్రతికి కృష్ణదేవరాయడు జీవించియుండగానే మృతినొందెను. కాబట్టి యితడు దాదాపుగా 1526 వ సంవత్సరమువఱకును జీవించియుండెనని చెప్పవచ్చును. ఈకవియొక్క జన్మస్థలము గణపవరమని యొకరు వ్రాసియున్నారుగాని దానిసత్యమును నిర్థారణము చేయుటకు దగినయాధార మేదియు గానరాదు. మఱియు నీతనిని గృష్ణదేవరాయనిభార్య తన పుట్టినింటి యరణపు గవినిగా దెచ్చెనని చెప్పుదురుగాని యదియు పుక్కిటి పురాణమే. ఈతని పూర్వులు మొదటినుండియు రాయలవారి పూర్వులవద్దనే విద్వత్కవులుగా నుండి వారికి గృతు లిచ్చుచు వచ్చినట్లు గ్రంధ నిదర్శనములు గలవు. తిమ్మన పూర్వుడైన నందిమల్లనయు, మేనమామయైన మలయమారుతకవియు గృష్ణదేవరాయల తండ్రియైన నరసరాయల యాస్థానమునందుండి యిద్దఱును గలిసి వరాహపురాణమును దెనిగించి నరసరాజును దానికి గృతిపతినిజేసిరి. తిమ్మకవి తన పారిజాతాపహరణమున బ్రధమాశ్వాసములో గృష్ణుడు పారిజాతపుష్పమును రుక్మిణి కిచ్చుటవలన వచ్చిన కోపమును దీర్చుటకై సత్యభామకు మ్రొక్కెననియు, మ్రొక్కగా నాపడతి యెడమకాలితో నాతనితల దన్నెననియు, అందుల కాతడలుగక ముండ్లవంటి తనగగుర్పొడిచిన తలవెండ్రుకలు సోకి కాలు నొచ్చెనని యా ప్రియభార్య నూరార్చెననియు, ఆమె యంతటితోను బ్రసన్నురాలుగాక నాథుని నిష్ఠురోక్తులాడెననియు, ముద్దులు గులుకు పలుకులతో నీక్రింది పద్యములయందు జెప్పెను:ఉ. పాటలగంధి చిత్తమున బాటిలుకోపభరంబు దీర్ప నె

ప్పాటను బాటుగామి మృదుపల్లవకోమలతత్పదద్వయీ

పాటలకాంతి మౌళిమణిపజ్క్తికి వన్నియపెట్ట నాజగ

న్నాటకసూత్రధారి యదునందను డర్మిలి మ్రొక్కె మ్రొక్కినన్.


మ. జలజాతాసనవాసవాదిసుర పూజాభాజనంబై తన

ర్చులతాంతాయుధుకన్నతండ్రిశిర మచ్చో వామపాదంబునన్

దొలగం ద్రోచె లతాంగి యట్లయగు నాధు ల్నేరముల్సేయ బే

రలుకంజెందినయట్టికాంత లుచితవ్యాపారము ల్నేర్తురే?


క. కోపనపదహతి గుహనా

గోపాలుడు గాంచి మెయి గగుర్పొడవగ ను

ద్దీపితమన్మధరాజ్య

ప్రాపితుడై పలికె గూర్మి బయలుపడంగన్.


చ. నను భవదీయదాసుని మనంబున నెయ్యపుగిన్క బూని తా

చినయది నాకు మన్ననయె చెల్వగునీపదపల్ల వంబు మ

త్తనుపులకాగ్రకంటకవితానము తాకిన నొచ్చు నంచు నే

ననియెద నల్క మానవుగదా యికనైక నరాళకుంతలా.


చ. అన విని మానిసీతిలక మప్పుడు మేయరదోప నిక్కి వీ

డినకచపంక్తి బల్మఱు ముడి న్వెడద్రోపుచు బై చెఱంగు గ్ర

క్కున జనుదోయి జేర్చుచు మొగంబున లేజెమ రంకురింప జం

కెన నెఱచూపుచూచి పలికెం జలితాధరపల్లవాగ్రయై.


ఉ. ఈనయగారపుంబ్రియము లీపస లీమొగమిచ్చమాట లే

లా నిను నమ్మియుండినఫలం బిదె తోడనె కల్గె నీకు నీ

యాన సుమీ ననుం జెనకి యాఱడివెట్టిన నవ్వువారలం

గాన వెఱుంగునే పసులకాపరి భావజమర్మకర్మముల్. ఉ. ఇంకిటు నిన్ను నమ్మ నను నేమిటికిం గెరలించె దెంతయుం

బొంకముగాని యీవలనిబొంకులు మాచవిగావు రుక్మిణీ

పంకజపత్రనేత్రకును బ్రాణపదంబులుగాన వల్లవీ

కింకర చాలుజాలు నడకింపకు నింపకు లేనికూరముల్.


ఉ. గట్టివచేతలుం బసలు గల్లదనంబులు నీవు పుట్టగా

బుట్టిన వెందులేనిపలుబోకలమాయలు నీకు వెన్నతో

బెట్టినవౌ టెఱింగియును బేలతనంబున నిన్ను నమ్మి నా

గుట్టును దేజము న్మిగుల గోల్పడిపోయితి నేమిచేయుదున్.


చ. మునిపతివచ్చి పూ వొసగి మోదముతోడ భవత్ప్రియాంగనన్

వినుతి యొనర్పగా వినినవీనుల మాచవిగాని మాటలున్

వినవలసెంగదా యిపుడు నీ విటవచ్చుట పారిజాతావా

సన బ్రకటించి నాకు నెకసక్కెము చేయనకాదె చెప్పుమా.


క. మానంబె తొడవు సతులకు

మానమె ప్రాణాధికంబు మాన మఖిలస

మ్మానములకు మూలం బగు

మానరహిత మైనబ్రడుకు మానిని కేలా?


ఈపద్యములను విన్నపిమ్మట లోకమున బార్యాభర్తలలో నిట్టి వినోదము జరుగుట స్వాభావికము కాదని యెంచి రాజిది స్వభావవిరుద్ధమని పలికెనట! కవి యప్పు డేమియు బ్రత్యుత్తర మియ్యక యూరకుండెనట! అటుపిమ్మట గొన్నిదినములకే రాజు ప్రణయకలహము సంభవించినప్పుడు భార్యవలన దనకు నిట్టిగౌరవమే సంప్రాప్తముకాగా కామావేశపరవశు డయి యానందించి వెంటనే సభకు వచ్చి పుస్తకములో నెల్ల నీభాగమే మిగుల స్వభావసిద్ధముగా నున్నదని శ్లాఘించెనట! ఈకథనే కొంద ఱింకొకవిధముగా మార్చి పొలయలుకలో నొడలు తెలియక భార్య తనశిరస్సున వామపాదముతో నలంకరింపగా గోపించి రాజు భార్యతో సహశయ్యాసంభాషణములు మానివేసెననియు, కవి యీసంగతి తెలిసికొని యాదంపతులను మరల గలుపుటకై యీగ్రంథమును జేసి వినిపింపగా రాజు బుద్ధి తెచ్చుకొని కృష్ణునంతటివానికే యట్టి యవస్థ తటస్థించినప్పుడు తన కేమిలెక్క యని మరల భార్యతో గూడె ననియు చెప్పుచున్నారు.


ఈకవియొక్క దాతృత్వమునుగూర్చి యొక కథగలదు. ఇతడు పారిజాతాపహరణమును రాజున కంకితము చేసినప్పుడు రాజు చతురంత యానమహాగ్రహారములును మణికుండలములును బహుమానము చేసెను. ఆయమూల్యమణికుండలములను ధరించి తిమ్మన వాకిట గూరుచుండి యుండగా నొకబట్టు వచ్చి యాతని కవననైపుణి నిట్లు స్తుతించెనట!

క. మాకొలది జానపదులకె | నీకవితాఠీవి ? యబ్బునే కూపనట

ద్భేకములకు గగనధునీ| శీకరములచెమ్మ ? నంది సింగయతిమ్మా! స్తుతింపగానే యతడు తనయొద్ద నప్పుడు మఱేదియు నమూల్య వస్తువు లేకపోవుటచేత వెంటనే తనచెవి నున్నయమూల్యరత్నకుండల మొకటి యాబట్టుకవి కిచ్చెనట! మఱునాడు తిమ్మకవి యొంటిచెవి కుండలముతోనే రాజాస్థానమునకు బోయి యుండగా నచ్చటి కాబట్టు కవియు వచ్చెనట! అప్పుడు ప్రస్తావవశమున రాజాకుండలదానవృత్తాంతమును బట్టు చెప్పినపద్యమును విని,

క. మాకొలది జానపదులకె | నీకవితాఠీవి ? యబ్బునే కూపనట

ద్భేకములకు నాకధునీ | శీకరములచెమ్మ ? నంది సింగయతిమ్మా!


అని "గగన" యనుటకు మాఱుగా "నాక" యని యుండినచో మరింతసరసముగా నుండునని సెల విచ్చెనట! అప్పు డాపద్దెమునకు వన్నెధెచ్చితిరని చెప్పి తన చెవికుండలమును బట్టుకవియు, తనచెవికుండల మును తిమ్మకవియు, రాజుముందఱ బెట్టి సమర్పించిరట ! రాజు వారి యౌదార్యమునకును సరసత్వమునకును మెచ్చి యిరువురకును నర్హ బహుమతులుచేసి సత్కరించి పంపెనట!

రాయల యాస్థానమునందు గొంతకాల మొకబట్టుకవి ప్రబలుడుగా నుండి యితరకవులను సరకుగొనక యవమానించుచుండగా పెద్దనాది కవులందఱును గూడి యొకనాడు తిమ్మకవి వాకిట గూరుచుండి యాలోచించుచుండిరనియు, అప్పుడాబట్టామార్గమున బోవుచు వారిని జూచి వారికి వినబడునట్లుగా దనభటుడైన మాధవునితో


క. వాకిటికావలి తిమ్మని | వాకిటికవికోటి మాధవా కిటికోటే

అనిపలికి పరిహసించెననియు, అదివిని కుపితుడయి యాంధ్ర కవితా పితామహుడైన యల్లసాని పెద్దన

క. ప్రాకృత సంస్కృత ఘుర్ఘుర | మూకీకృతకుకవితుంగముస్తాతతికిన్

వాకిటికావలి తిమ్మన | వాకిటికవికోటి మాధవా కిటికోటే.


అని పద్యమును బూరింపగా బట్టుకవి సిగ్గుపడి తలవంచుకొని పోయెననియు ఒక కథను జెప్పుచున్నారు. వాకిటికావలి తిమ్మన నంది తిమ్మన కాడనియు అతడు రాజునొద్ద సేనాధిపతిగానుండి దుర్గసంరక్షణము చేయుచుండు మఱియొక తిమ్మనయనియు, అతడొకనాడు రాజభవనము వాకిట రాజిచ్చిన యమూల్యవస్త్రమును గప్పుకొని కావలి కాచుచుండగా రాజదర్శనార్ధము లోపలికి బోవుటకయి యచ్చటి కల్లసాని పెద్దనయు, ముక్కుతిమ్మనయు, బట్టుమూర్తియు, తెనాలి రామకృష్ణుడును వచ్చి యాతనిజూచి వారిలో బెద్దన మొదట


క. వాకిటి కావలితిమ్మా

అని పద్యము నారంభించి లోపలికి బోయెననియు, అటుపిమ్మట నందితిమ్మన

ప్రాకటముగ సుకవివరులపాలిటి సొమ్మా అని రెండవచరణమును పూరించి లోనికి జనియెననియు, తరువాత బట్టుమూర్తి


నీ కిదె పద్యము గొమ్మా

అనిపలికి లోపలి కరిగెననియు, కడపట వికటకవియైన రామకృష్ణుడు

నా కీపచ్చడమెచాలు నయమున నిమ్మా.


అని పద్యము పూర్తిచేయగా నతడు వెంటనే తనపచ్చడమును రామకృష్ణునిమీద వై చెననియు, రాజావార్తవిని యాతని సాహసౌదార్యములకు మెచ్చి గొప్ప బహుమానమిచ్చెననియు ఇంకొకకథను జెప్పుచున్నారు. ఇటువంటి కథలనేకము లున్నవి. ఒకనాడు రాయలవారాస్థానమున గొలువుండి తన పార్శ్వములనున్న తిమ్మన్నను పెద్దన్నను బట్టుమూర్తిని జూచి వరుసగా తామరాకులోని నీటిబొట్టును కుక్కుటమును వరాహమును దిరస్కరించుచు బద్యములను జెప్పుడని వేడగా వా రాశుకవిత్వముగా నీమూడు పద్యములను జెప్పిరట:-


ఉ. స్థానవిశేషమాత్రమున దామరపాకున నీటిబొట్ట నిన్

బూనిశ మౌక్తికంబనుచు బోల్చినమాత్రనె గర్వ మేటికిన్

మానవతీశిఖామణులమాలికలందును గూర్పవత్తువో

కానుక లియ్యవత్తువొ వికాసము దెత్తువొ మేలు దెత్తువో:- [ముక్కుతిమ్మన]


శా. రంతు ల్మానుము కుక్కుటాధమ దరిద్రక్షుద్రశూద్రాంగణ

ప్రాంతో లూఖలమూలతండులకణగ్రాసంబుచే గ్రొవ్వి దు

ర్దాంతాభీలవిశేషభీషణధణాంతర్మాంససంతోషిత

స్వాంతుండైన ఖగేంద్రుకట్టెదుట నీజంఝూటము ల్సాగునే- [పెద్దన్న] ఉ. తక్కక నేల ముట్టెగొని త్రవ్వగనేర్తు నటంచు దాకు తా

వొక్కటెజాతియంచు ముద మొందకు బుద్ధిని వెఱ్ఱిపంది నీ

నెక్కడ యాదిఘోణియన నెక్కడ యద్రిసముద్రదుర్గధూ

ర్భాక్కుతలంబు నొక్కయరపంటనె మింటికినెత్త నేర్తువే- [బట్టుమూర్తి]


ఈ తిమ్మకవి కవిత్వము శ్రుతికటువుగాక యర్థగాంభీర్యమును పదలాలిత్యమును గలదయి సలక్షణ మయినదిగా నున్నది. ఈయన శయ్యాలాలిత్యమును జూపుటకు బూర్వోదాహృతము లైన పద్యములే చాలియున్నను బారిజాతాపహరణములోని మఱికొన్ని పద్యములను గూడ నిందు బొందుపఱుచు చున్నాను:-


చ. అతులమహానుభావ మని యవ్విరి దానొకపెద్ద చేసి య

చ్యుతునకు నిచ్చకం బొదవ సూడిద యిచ్చిన నిచ్చెగాక తా

నతడు ప్రియంబు గల్గునెడ కర్పణచేసిన జేసెగాక యా

మతకరివేలుపుందపసి మమ్ము దలంపగనేల యచ్చటన్- [ఆ.1]


ఉ. ఓచెలి శౌరి కిచ్చెనట యొక్క లతాంతము దెచ్చి నారదుం

డాచపలాక్షి కిచ్చెనట యాతడు నవ్విరి యిట్టిమాట లా

హా చెవుల న్వినంబడియు బ్రాణము దాల్చెద మేన నింతగా

నోచితి నింక నెట్టిని కనుంగొని నెమ్మెయి నున్నదాననో- [ఆ.1]


చ. అరదమునెక్కి కేతనపటాంచలచంచల మైనతాల్మితో

దురగజవంబు ము న్గడవద్రోచి కడంగెడుతత్తరంబుతో

దిరిగెడుబండికండ్లపగిదిన్ భ్రమియించు మనంబుతోడ నా

హరి చమదెంచె సత్యసముదంచితకాంచనసౌధవీధికిన్- [ఆ.1]


మ. ఎలదేట ల్తమవాలుగన్గవలపై నిందీపరభ్రాంతిచే

మెలగం జేరల గప్పుకో నలవిగామిం జీదఱం జెంది యి చ్చల గాంక్షించిరి నిర్నిమేషజలజాస్య ల్మానుషత్వంబు ల

య్యళిభీతి న్ముకుళీకృతాక్షి యగుసత్యాకాంత నీక్షించుచున్. [అ.4]


ఉ. తానటె పారిజాతవసుధారుహముం గొనిపోవువాడు క

న్గానడు యాదవుం డనుచు గన్నులువేయుసు జేవురింప వై

శ్వానర ధర్మ దైత్యవర వారిధి పానిల యక్షనాయ కే

శానులదిక్కు చూచి కులిశంబు కరంబున బూన్చి పట్టినన్. [ఆ.4]


ఉ. సొమ్మన నెద్ది యే ననగ సొమ్మున కెవ్వండ గర్త నీవు నీ

సొ మ్మఖిలప్రపంచమును శూరకులంబు నలంకరించు నీ

వమ్మహి నుండు నంతకు ననన్యదురాపము పారిజాతభూ

జమ్మును నుండు నన్న వికసన్ముఖుడై హరి వీడుకొల్పుచున్. [ఆ.5]

                       _____________

19. పింగళి సూరనార్యుడు

పింగళిసూరన్న నియోగిబ్రాహ్మణుడు; ఆపస్తంబసూత్రుడు; గౌతమగోత్రుడు. ఈతనితాత సూరన్న; తండ్రి యమరన్న; తల్లి యబ్బమ్మ; అమలన్న, ఎర్రన్న తమ్ములు. విష్ణుపురాణమును రచియించిన వెన్నెలగంటి సూరన్న తరువాత నున్నందున, ఈతనిని పింగలి (వెనుకటి) సూరన్న యందురని యొకానొకరు చెప్పిరిగాని యది సరిగాదు. పింగలి యనునది ఈకవియొక్క గృహనామము. ఈతని పూర్వులును పింగలివారనియే చెప్పబడుచు వచ్చిరి. పింగలియనునది కృష్ణా మండలములోని యొకయూరు. కాబట్టి యీగ్రామనామమునుబట్టియే యీకవివంశమువారి కిటువంటిపేరు గలిగినది. ఈకవి ప్రభావతీప్రద్యుమునందు తనవంశమునకు మూలపురుషు డయిన గోంకనామాత్యుని వర్ణించుచు, ఆతనిని పింగళిపురాంకునిగా నీక్రిందిపద్యమునందు జెప్పియున్నాడు-


క. ఆగౌతమగోత్రంబున

సాగమనిధి పుట్టె గోంగ నామాత్యుడు స

ద్భోగక్షేత్రస్వామ్యస

మాగతి బింగళిపురాంకుడై యత డొప్పెన్.


ఈపింగళి గోంకనామాత్యుడే పేకియనుదానిని దాసినిగా నేలి నట్లీగ్రంథములోని యీక్రిందిపద్యమున జెప్పబడినది-


ఉ. పే ర్వెలయంగ నాఘనుడు పింగళలి గోంకబుథోత్తముండు గం

ధర్వ నొకర్తు బేకియనుదానిని దాసిగ నేలె యోగితా

గుర్వనుభావుడై నెఱపె గోపకుమారునిఖడ్గవర్ణనన్

బర్వపునిండునెన్నెలలపై నెఱిచూపెడుకీర్తిసంపదన్. ఈపింగళివారి పేకికథను జను లీప్రాంతములయం దిప్పుడు సహితము వాడుకగా చెప్పుకొనుచున్నారు. పింగళి గోంకనామాత్యు డొకనా డరణ్యములో సంచరించుచుండగా, ఆతని కొకసుందరమయిన పూస దొరకినదట. అతడాపూసను దెచ్చి తనపెట్టె లోవేసి దాచెనట. ఆదినమునందే పేకి యనుపేరుతో నొకతెవచ్చి వారియింట దాసిగా కుదిరి మిక్కిలి విశ్వాసముతో పనులు చేయ మొదలు పెట్టెనట. ఇట్లు కొంతకాలము జరిగిన తరువాత గోంకనామాత్యుని భార్య గర్భవతియై ప్రసవసమయము సమీపించినప్పు డాపురిటింటిలో పేకిని కావలి పెట్టిరనియు, అది యా కావలియున్నదినములలో నొకనాటిరాత్రి తాను శయనించిన స్థలమునుండి లేవకయే నాలుకను దీర్ఘముగాచాచి దానితో దీప మెగసనద్రోచెననియు, అది చూచి యాతని భార్య భయపడి జరగిన వృత్తాంతమును మఱునాడు భర్తతో చెప్పెననియు, అందుమీద వారు దాని నేలాగుననైన వదల్చుకోవలెనని యెటువంటి యసాధ్యము లయినపనులు చెప్పినను పేకి వానినెల్ల నిమిషములో నిర్వహించుచు వచ్చెననియు, అందుమీద వారు దానిని వదల్చుకొను సాధనములేక కాశికిపోయి గంగతెమ్మని దానిని దూరదేశమునకు బంపి యది యింట లేని సమయమందు సమస్తసామగ్రితోను పొరుగూరికి లేచిపోయిరనియు, ఇంతలో పేకి కాశినుండి గంగతీసికొనివచ్చి యింటివారు పొరుగూరికి పోవునప్పు డింట దిగవిడచిపోయిన నలువు రెత్తలేని పెద్దరాతిరుబ్బు రోటిని నెత్తిమీద పెట్టుకొని యిది మఱచి వచ్చితిరని పొరుగూరికిపోయి వారికీ చేర్చినదనియు, అప్పుడు గోంకనామాత్యుడు నీవు మమ్మెట్లు విడిచెదవని దానిని మంచిమాటలతో నడుగగా నా డరణ్యములో దొరకిన పూస నిచ్చివేసినయెడల పోయెదనని యది చెప్పెననియు అంతట దానియభితమునుదీర్చి వారు దానిని పంపి వేసిరనియు, కథ చెప్పుచున్నారు. ఈకవి పూర్వులు మొట్టమొదట కృష్ణామండలములోనివారయినను, తరువాత దక్షిణదేశమునకు బోగా కృష్ణదేవరాయని యనంతరము నందు విజయనగరరాజ్యము చెడి యనేకులైన చిన్నచిన్న రాజుల యధీనమయి యున్నకాలములో నితడు కందనూలు (కర్నూలు) మండలములోని యాకువీడు, నంద్యాల, మొదలగుసంస్థానములలో జేరినట్టు కానబడుచున్నది. ఈతడు కృష్ణదేవరాయనియొక్క యాస్థానకవీశ్వరులయిన యష్టదిగ్గజములలో నొక్కడని కొందఱు చెప్పురు గాని యీకవి యాకాలమునందు గాని యాస్థానమునందుగాని యున్నట్టు నిదర్శనము లేవియు గానరావు. ఈసూరకవి పదునాఱవశతాబ్దమధ్యమునం దున్నట్లూహించుట కనేక నిదర్శనములు కనబడుచున్నవి. ఈ కవి రచించిన కళాపూర్ణోదయము నంద్యాల సంస్థానాధిపతియైన కృష్ణరాజున కంకితము చేయబడినది. ఈకృష్ణరా జార్వీటిబుక్కరాజుయొకా యాఱవ సంతతివా డయినట్లు కళాపూర్ణోదయములోని కృతిపతియొక్క వంశానువర్ణనమువలన స్పష్టముగా గానబడుచున్నది. ఆర్వీటి బుక్కరాజుయొక్క పెద్దకుమారుడు సింగరాజు; అతని పుత్రుడు నరసింగరాజు; ఆతని పుత్రుడు నారపరాజు; ఆతని పుత్రుడు నరసింగరాజు; ఆతనిపుత్రుడు కళాపూర్ణోదయము కృతినందిన కృష్ణరాజు. ఆర్వీటి బుక్కరాజు క్రీస్తుశకము 1473 వ సంవత్సరము మొదలుకొని 1481 వ సంవత్సరము వఱకును రాజ్యము చేసెను. అటుతరువాత వచ్చిన యతని సంతతివారు నలుగురు నొక్కొక్క రిరువదేసి సంవత్సరము లుండి రనుకొన్నపక్షమున, ఈకృష్ణరాజు క్రీస్తుశకము 1560 వ సంవత్సరప్రాంతముల నున్నట్లెంచవలసి యున్నది. ఈకృష్ణరాజు విజయనగరమును సదాశివదేవరాయలు పాలించుచుండిన కాలములో నంద్యాల రాజయి యున్నట్లు కానబడుచున్నది. కృష్ణదేవరాయల యనంతరమున 1530 వ సంవత్సరమున రాజ్యమునకు వచ్చిన యచ్యుతదేవరాయడు 1542 వ సంవ త్సరమునందు మృతినొందెను. ఆకాలమునందు సదాశివదేవరాయడు పసివాడయినందున సకలము తిమ్మయ రాజ్యమును దానాక్రమించుకొని కృష్ణదేవరాయల యల్లుడయిన రామరాజును రామరాజు తమ్ముడయిన తిరుమలదేవరాయని బట్టి చెఱలో బెట్టవలెనని ప్రయత్నింపగా వారిద్దఱును పెనుగొండకు పాఱిపోయి యక్కడ గొంతసైన్యమును గూర్చుకొని తరువాత కందనూలురాజు మొదలయినవారి సాహాయ్యమును బొంది విజయనగరము మీదకి దండెత్తివచ్చి సలకము తిమ్మయ నోడించి చంపి 1542 వ సంవత్సరమునకు సరియైన శుభకృత్ సంవత్సర జ్యేష్ఠమాసమునందు బాలుడయిన సదాశివరాయని సింహాసన మెక్కించిరి. ఈ కార్యమువలన రామరాజు సదాశివరాజ్య సంస్థాపకుడని పేరుపొంది, పేరునకు సదాశివరాయడే రాజయినను నిజమైన యధికారమునంతను దానే వహించి రాజ్యపరిపాలనము చేయుచుండి 1564 వ సంవత్సరమునందు మహమ్మదీయ రాష్ట్రముల వారిసేనతో తాలికోటవద్ద జరగిన యుద్ధమునందు జంపబడెను. అప్పుడు మహమ్మదీయ ప్రభువులు విజయనగరమునందు బ్రవేశించి యనేక క్రూరకృత్యములను జరపి రాజ్యమంతయు పాడుచేసి తమలో దమకు సంభవించిన కలహమువలన రాజ్యమును పూర్ణముగా నాక్రమించుకొనక వెడలిపోయిరి. తరువాత నయిదు సంవత్సరముల వఱకు రాజ్య మించుమించుగా నరాజకము కాగా నీలోపల1567 వ సంవత్సరప్రాంతమున సదాశివరాయడు స్వర్గస్థు డయ్యెను. ఆసంవత్సరమునందే తిరుమలదేవరాయడు విజయనగరమును విడచి పెనుగొండజేరి తానురాజునని ప్రకటించి ప్రమోదూత సంవత్సరములో ననగా 1569 వ సంవత్సరమున పెనుగొండరాజ్యమునందు స్థిరపడి 1572 వ సంవత్సరమునందు లోకాంతరగతు డయ్యెను. 1572 వ సంవత్సరమునకు సరియైన ఆంగిరస సంవత్సర వైశాఖశుద్ధదశమినా డాతనిపుత్రు డయిన శ్రీరంగరాయలు రాజ్యమునకు వచ్చి 1585 వ సంవత్సరము వఱకును రాజ్యముచేసి స్వర్గస్థు డయ్యెను. 1585 వ సంవత్సరమునకు సరియైన పార్థివసంవత్సర మాఖశుద్ధదశమినా డాతని తమ్ముడైన వేంకటరాయడు సింహాసనమునకు వచ్చినతోడనే తనరాజధానిని పెనుగొండనుండి చంద్రగిరికి మార్చి 1614 వ సంవత్సరము వఱకును రాజ్యముచేసి సంతాన హీనుడయి పరమపదమును బొందెను. నంద్యాల రాజైన కృష్ణరాజు సదాశివదేవరాయని కాలములోనివాడై నందున, అతని రాజ్యకాలము 1564 వ సంవత్సరమునకు లోపల నారంభమై యుండును. కాబట్టి పింగళి సూరన్న నంద్యాలసంస్థానము నందుండి కృష్ణరాజునకు గళాపూర్ణోదయము నంకితముచేసిన కల మించుమించుగా 1560 వ సంవత్సరప్రాంత మని చెప్పవచ్చును. ఈసదాశివదేవరాయ డచ్యుతదేవరాయని కుమారు డయినట్టు కొన్ని శిలాతామ్రశాసనములయందు జెప్పబడినదిగాని కృష్ణామండలములోని సత్తెనపల్లె తాలూకాలో దొరకిన శాలివాహనశకము 1482 సిద్ధార్థిసంవత్సరమునకు సరియైన హూణశకము 1560 వ సంవత్సరపు సదాశివరాయల తామ్రశాసనములో నతడు రంగరానకును తిమ్మాంబకును బుత్రు డయినట్టును రామరాజునకు మఱదియైనట్టును ఈక్రింద శ్లోకముచే జెప్పబడినది:-


"తిమ్మాంబావరగర్భమౌక్తికమణీ రంగక్షితీంద్రాత్మజ

అత్రాలంకరణేన పాలితమహాకర్ణాటరాజ్యశ్రియా

శౌర్యౌదార్యదయావతా స్వ భగినీభర్త్రా జగత్రాయిణా

రామాఖ్యప్రభుణా వ్యమాత్యతిలకై:క్దుప్తాభిషేకక్రమ:"


ఈ శ్లోకమునందలి రంగక్షీతీంద్రుడన్నది ప్రమాదజనితమేమో! నంద్యాలకృష్ణరాజు వేంకటపతిరాయల రాజ్యారంభదశలోను జీవించి యున్నాడట. అందుచేత నతడు 1585 వ సంవత్సరమునకు దరువాత కూడ నల్పకాలము రాజ్యమేలి యుండును.

మఱియును కళాపూర్ణోదయములో కృష్ణరాజు తాతయైన నారపరాజును వర్ణించుచో నతడు కుతుబ్‌మల్కును కొండవీటివద్ద నోడించినట్లీక్రింది పద్యమునందు జెప్పబడినది.


చ. వదలక యుత్కలేంద్రుని సవాయి బరీదు నడంచుదుర్జయున్

గుదుసనమల్క దల్లడిలగొట్టె మహాద్భుతసంగరంబులో

నెదిరిచి కొండవీటికడ నెవ్వరు సాటి విచిత్రశౌర్యసం

పదపస నారసింహవిభుపట్టికి నారనృపాలమౌళికిన్.


గోలకొండయందు కుతుబ్‌షావంశరాజ్య సంస్థాపకు డయిన యీ కుతుబ్ మల్కు క్రీస్తుశకము 1512 వ సంవత్సరము మొదలుకొని 1543 వ సంవత్సరమువఱకును గోలకొండయందు రాజ్యముచేసెను. కృష్ణదేవరాయని కాలములో కొండవీటివద్ద జరిగిన యీ యుద్ధము 1515 వ సంవత్సరమునందగుట చేత నాతనితో యుద్ధముచేసిన నారపరాజు మనుమడయిన కృష్ణరాజటు తరువాత ముప్పది నలువది సంవత్సరములైన పిమ్మట రాజ్యము చేసెననుట సత్యమునకు దూరమయి యుండదు. కాబట్టి దీనినిబట్టియు సూరకవి 1560 వ సంవత్సరప్రాంతముల యందున్నట్లు నిశ్చయింపవలసియున్నది. ఈవిషయమునే రాఘవపాండవీయములోని కృతిపతివంశానువర్ణనము నుండియు నొకవిధముగా నూహింపవచ్చును. రాఘవపాండవీయము కర్నూలు మండలములోని యాకువీటి సంస్థానాధిపతియైన పెదవెంకటాద్రి కంకితము చేయబడినది. ఆకువీడు కోవిలకుంటకు పడమట నాఱుకోసులదూరములో తుంగభద్రా తీరమునం దున్నది. అందు విరూపాక్షస్వామి దేవాలయమున్నది. ఈ వేంకటాద్రియొక్క తాతయైన యిమ్మరాజు రాజమహేంద్రవరమును జయించినట్లీ క్రిందిపద్యమువలన దెలియవచ్చుచున్నది:క. రాజమహేంద్రవరాధిపు

రీజైత్రవిచిత్రముల బరిభ్రాజితుడై

యాజఘనుం డా యిమ్మ మ

హీజాని ప్రసిద్ధిగాంచె నెంతయు మహిమన్.


రాఘవపాండవీయ కృతిపతితాత యయిన యీ యిమ్మరాజును, కళాపూర్ణోదయ కృతిపతితాతైన నారపరాజును, కృష్ణదేవరాయని కాలములో నాతనికి లోబడిన సామంతరాజు లయి యుండి, ఆతనితో గలిసి సేనాధిపతులుగా మహమ్మదీయులు మొదలయిన వారితో యుద్ధముచేసిరని తెలియవచ్చుచున్నది. కృష్ణదేవరాయనికి సహాయులుగా నున్నవారిని వర్ణించిన కృష్ణరాజవిజయములోని యీక్రిందిపద్య మీసంగతిని కొంత స్థాపించుచున్నది:-


సీ. కోటలు దుర్గముల్ గొనుచు దో:పటుబలధాటిచే మించునార్వీటివారు

కంటకాహితకంఠలుంటనోద్ధతలీల దంటలైతగు తొరగంటివారు

నిర్భరంబుగ శత్రునికరంబు నడగించి ధీరులైమించు గొబ్బూరివారు

చాలదోర్బలలీల నరదారిసంఘంబు దూలించివెలయు నంద్యాలవారు


నాదిగా గల్గురాజులు మేదురగతి

దుళువదొరలును బోయలు దురుసుగాగ

బ్రతిదినంబును ఘోరమౌ రణ మొనర్ప

నిలిచి పోరాడె గజపతి బలము లపుడు.


1515 వ సంవత్సరమునందు కృష్ణదేవరాయలు రాజమహేంద్రవరమును జయించెను. కాబట్టి యిమ్మరా జాకాలమునం దాతనితో నుండి యుండును. దీనినిబట్టి చూచినను సూరనార్యునికాలము పయిని చెప్పబడినదే యయి యుండవలెను. ఈ యాకువీటిరాజులు విజయనగర రాజులకు లోబడినవా రయినందుకు నిదర్శనముగా రాఘవపాండవీయములో నుపోద్ఘాతములో నీ క్రిందివాక్యము కానబడుచున్నది: క. వడిగలతనాన నీగిని

విడిముడిపస బ్రాభవమున విజయనగరిలో

గడునెన్న నేర్వగల మేల్

నడకల బెదవేంకటాద్రి నరవరు డొప్పున్.


ఈ పద్యమునుబట్టి విజయనగరరాజ్యము చెడకముం దనగా 1564 వ సంవత్సరమునకు బూర్వమే రాఘవపాండవీయము రచియింపబడిన దగుట నిశ్చయము.

కృష్ణదేవరాయని కాలములోనున్న ధూర్జటికవియొక్క మనుమడయిన కుమారధూర్జటి కృష్ణరాజవిజయమును రచించెను. అతడు కృష్ణరాజవిజయములోని యీ రెండవపద్యమునందు,


సీ. జగదధిష్ఠానభాస్వజ్జ్యోతి యగువాడు

బ్రహ్మాదులదరు దురాయివాడు

చలిగట్టురాపట్టి సామేన గలవాడు

చిఱునవ్వువెన్నెలల్ చిలుకువాడు

వాడువీడనక యెవ్వనినైన బ్రోచువా

డఖిలదై వతగురుం డైనవాడు

లీలమై శూలంబు కేల బూనినవాడు

నలమేనిదొరతూపు గలుగువాడు

కలితపంపాతటంబున నిలుచువాడు

శ్రీవిరూపాక్షశివుడు రక్షించునెప్పు

డఖిలసద్గుణమణిపేటి యాకువీటి

చిన్న వేంకటరాయని చెలువుమీఱ.


అని వర్ణించిన యీ చినవేంకటరాయడు రాఘవపాండవీయములో వర్ణింపబడిన కృతిపతి తమ్ముడయిన చినవేంకటాద్రియే యయినపక్షమున, ఈ పద్యమును పయికాలమును స్థిర పఱుచుచున్నది. పింగళిసూరన్న కృష్ణదేవరాయనికాలములో నుండెనని యొకానొక రనుచున్నారు. ఆర్వీటి బుక్కరాజు ముమ్మనుమడైన యళియ రామరాజే 1564 వ సంవత్సరమువఱకు నుండినప్పుడు బుక్కరాజు ముమ్మనుమని మనుమడయి కళాపూర్ణోదయ కృతిపతియైన నంద్యాల కృష్ణరా జంతకుబూర్వమునం దుండెననుట పొసగనేర నందున వారిమాట విశ్వాసార్హమయినది కాదు. ఇతడు 1560 వ సంవత్సరమునకు లోపలనుండుట, తటస్థింపదు.

గ్రంధస్థములైన యీ నిదర్శనము లటుండగా మఱియొక కట్టుకథకూడ వాడుకలో నున్నది. ఈ సూరనార్యు డల్లసానిపెద్దన్న మనుమరాలిభర్త యనియు, చిన్నతనములో నితడు చదువులేక మూడుడై తిరుగుచుండుటచూచి యితనినిమాత్రమే కాక యీతని భార్యను సహితము మూడభర్త దొరకెనని యెల్లవారును పరిహసింపుచువచ్చిరనియు, అందుమీద సూరనకు రోషమువచ్చి దేశాంతరముపోయి చదువుకొని పండితుడై వచ్చి రాఘవపాండవీయమును చేయ నారంభించెననియు, అప్పుడా చిన్నది తనభర్తను వెంటబెట్టుకొని తాతగారియొద్దకు బోయి నీ మనుమడు రాఘవపాండవీయమును జేయు చున్నాడని చెప్పగా నతడందులోని పద్యము నొకదానిని చదువుమని యడిగెననియు, అందు మీద సూరన,

"తలపం జొప్పడి యొప్పె నప్పుడు"

అని పద్యమును జదువ నారంభింపగానే యల్లసానిపెద్దన్న "యింతలోనే నాలుగువిఱుపులా" యని యాక్షేపించె ననియు, తరువాత సూరన పై భాగము నందుకొని,

"..............తదుద్యజ్జైత్రయాత్రాసము

త్కలికారింఖదసంఖ్యసంఖ్యజయవత్కంఖాణరింఖావిశృం ఖలసంఘాతధరాపరాగపటలాక్రాంతంబు మిన్నే రవ

ర్గళభేరీరవనిర్దళద్దగన రేఖా లేపపంకాకృతిన్.


అని చదువగా మెచ్చుకొనెననియు చెప్పుదురు. ఈ కథ యెట్టిదైనను సూరన కృష్ణదేవరాయని తరువాతికాలపువా డైనట్టు స్థిరపఱచు చున్నది. అల్లసాని పెద్దన కృష్ణదేవరాయని యనంతరమం దనగా 1530 వ సంవత్సరమునకు తరువాతకూడా జీవించియున్నందున, సూరనార్యు డల్లసాని పెద్దన్న మనుమరాలి మగడయినను కావచ్చును. కళాపూర్ణోదయమును రచింపకపూర్వమునం దీకవి యాకువీటిరాజుల వద్ద మొట్టమొదటనుండి రాఘవపాండవీయమును జేసి వారి కంకితము చేయుటచే రాఘవపాండవీయము నీకవి 1550 వ సంవత్సర ప్రాంతములయందు మంచి పడుచుతనములో రచియించియుండును. ఇంతకు బూర్వపుదైన గారుడపురాణము బాలకవిత్వ మగుటచే నశించినదేమో! తిక్కన సోమయాజికి తరువాత నింత ప్రౌడముగా కవిత్వము చెప్పిన తెనుగుకవి మఱియొకడు లేడు. ఈ సూరన కావ్యరచనయందు సర్వతోముఖ చాతుర్యము కలవాడు. ఈతని కవిత్వము మృదుపదగుంభితమై ద్రాక్షాపాకముగా నుండును. ప్రభావతీ ప్రద్యుమ్నములోని యీ క్రింది పద్యమువలన నితడు గరుడపురాణమును, రాఘవ పాండవీయమును, కళాపూర్ణోదయమును, ప్రభావతీ ప్రద్యుమ్నమును, మఱికొన్ని గ్రంథములును రచించినట్లు కానబడుచున్నది.


మ. జనముల్ మెచ్చగ మున్రచించితి సదంచద్వైఖరిన్ గారుడం

బును శ్రీరాఘవ పాండవీయము గళాపూర్ణోదయంబున్ మరిన్

దెనుగుంగబ్బము లెన్నియేనియును మత్పిత్రాదివంశాభివ

ర్ణన లేమిం బరితుష్టి నాకవి యొనర్పంజాల వత్యంబునన్.


ఇందు పేర్కొనబడినవానిలో గారుడపురాణము మాత్రము మాకు లభించినదికాదు. రాఘవపాండవీయము క్లిష్టార్థములు లేకుండ మృదుమధుర సులభపదములతో రామాయణభారతార్థములు వచ్చు నట్లుగా రచియింపబడిన శ్లేషకావ్యమును రచియించుట మఱియొకరికి సాధ్యముకాదు. ఈగ్రంథముయొక్క ప్రౌడిమను కృష్ణరాజు మెచ్చుకొన్నట్లుగా కవియే కళాపూర్ణోదయమునం దిట్లు చెప్పియున్నాడు-


మ. ఇటము న్గారుడసంహితాదికృతు లీవింపొందగా బెక్కొన

ర్చుట విన్నారము చెప్పనేల యవి సంస్తుత్యోభయశ్లేషసం

ఘటనన్ రాఘవపాండవీయకృతి శక్యంబే రచింపంగ నె

చ్చట నెవ్వారికి నీకె చెల్లె నది భాషాకావ్యముం జేయగన్.


కళాపూర్ణోదయము విచిత్ర మయినకల్పితకథను గలదై తెలుగు గ్రంథములలో నిరుపమానముగా నున్నది. సంస్కృతనాటకములలో మాత్ర మిటువంటి కథాచమత్కారము కానబడుచున్నదిగాని తెలుగులో నెక్కడను నింతవింతయైన కల్పితకథ మఱియొకటి కానరాదు. ఇది నాతికఠినమై మృదుమధుర శైలి గలదై యున్నది. ప్రభావతీ ప్రద్యుమ్నము చక్కని స్వభావోక్తులను గలదయి లలితఘటితమై కథాచమత్కృతి గలిగి చదువువారికి కర్ణరసాయనముగా నుండెడు ప్రౌడకావ్యము. ఈతడు రచియించిన పుస్తకములలో నిది కడపటి దగుటచే గవి దీనిని 1570 వ సంవత్సరప్రాంతముల యందు రచియించి యుండును. ఈకాలమునకే యీతడు వయసుమీఱినవా డగుటచేత దరువాత శీఘ్రకాలములోనే కీర్తిశేషు డయి యుండవచ్చును. ఈతని కవిత్వశైలి తెలియుటకై పైపుస్తకములనుండి రెండేసిపద్యముల నిందుదాహరించుచున్నాను.

రాఘవపాండవీయము

ఉ. హారిమృగవ్యనవ్యవిహితాదరు డాధరణీతలేశు డ

ధ్వార చితశ్రమాకలితుడై కడుమెచ్చె సురాపగాజలా సారసమాగమార్హ తమసారససారససారసౌరభో

దీరణకారణంబు నతిధీరసమీరకిశోరవారమున్. [ఆ.1]


చ. అలవి యెఱుంగలేక యితరాంగనలంబలె నన్నునిమ్మెయిం

గలచుట యుక్తమే యొదవుగాక భవత్కృతదుష్టచేష్టితం

బులకు ఫలంబు నే డొకటి పూర్ణముగా నుపభోగ్యమై కడుం

జలమున నెందు నీమగతనంబు కడంకల రూపుమాలుటల్. [ఆ.3]

కళాపూర్ణోదయము

శా. అమ్మా నీపలు కెల్ల నెంతయు నిజంబై యిప్డు గాన్పించె నే

నిమ్మాయావిప్రకార మి ట్లగుట యూహింపంగలే కొక్కయ

ర్ధమ్మున్ వీనికృపం గడింతునని యత్యంతాశ ప్రేరేపగా

నిమ్మాడ్కిం దెగివచ్చితిం దెరువులే దీపాటు దప్పింపగన్. [ఆ.4]


చ. అన నిక నేమి చెప్పుదు జనాధిప యాయతిముఖ్యు డంత నె

మ్మనమును బట్టలేక ప్రతిమన్ బిగియార గవుంగిలించె నిం

పొనరగ లేచివచ్చి కడ నొక్కమఱుంగున నప్డు సుగ్రహుం

డునికి యెఱుంగమిన్ నగియె నుండగలె కతడుం గికాకికన్. [ఆ.8]

ప్రభావత్రీద్యుమ్నము

ఉ. పాడిదొఱంగజన్నె యొకపట్టున గొల్చెదనంచు నెంతమా

టాడితి సర్వదైవతకులాధిప యోడలబండ్లువచ్చు బం

డ్లోడలవచ్చు నొండొరుల కొక్కొకచో వనువాదుటాలకుం

గూడుట యిష్టబంధులకు గ్రొత్తయె యిత్తఱి నింతయేటికిన్. [ఆ.1]


ఉ. వట్టిమఱుంగువెట్టి నొడువం బనిలే దదియెల్ల భేరిజో

కొట్టుటగాక నిన్‌గెలువగూడునె మాటల నీవుకంటి న

న్నట్టిశుభాంగు డీరమణియాసల కాస్పద మిప్పు డాతనిన్

గట్టిగ నన్వయాదికథనంబుగ దెల్పి యనుగ్రహింపవే. [ఆ.3]

2. అల్లసాని పెద్దన్న

అల్లసాని పెద్దనార్యుడు నందవరీక నియోగిబ్రాహ్మణుడు; చొక్కనామాత్యుని పుత్రుడు; బళ్లారి ప్రాంతములయందున్న దూపాడు పరగణాలోని దొరాలగ్రామ మీతని జన్మస్థలము; కృష్ణదేవరాయల యాస్థానకవీశ్వరులలోనెల్ల నితడు ముఖ్యుడు. ఈతడు కృష్ణదేవరాయల యనంతరముగూడ కొంతకాలము జీవించుయుండుటచేత, ఇంచుమించుగా 1535 వ సంవత్సరము వరకును బ్రతికియుండెనని చెప్పవచ్చును. కృష్ణదేవరాయలు మృతి నొందిన తరువాత నీతడు చెప్పిన జాలిని పుట్టించెడి యీక్రింది పద్యమీతడు రాయలయనంతరమున జీవించియున్నట్టు తెలుపుచున్నది-


సీ. ఎదురైనచో దన మదకరీంద్రము డిగ్గి

కే లూత యొసగి యెక్కించుకొనియె

మనుచరిత్రం బందుకొనువేళ బుర మేగ

బల్లకి తనకేల బట్టియెత్తె

బిరుదైన కవిగండ పెండేరమున కీవె

తగు దని తానె పాదమున దొడిగె

గోకటగ్రామా ద్యనే కాగ్రహారము

లడిగినసీమలయందు నిచ్చె

నాంధ్రకవితాపితామహ యల్లసాని

పెద్దనకవీంద్ర యని నన్ను బిలుచునట్టి

కృష్ణరాయలతో దివి కేగలేక

బ్రతికియుండితి జీవచ్ఛవంబ నగుచు.


అంతేకాక కృష్ణదేవరాయలు లోకాంతరగతుడు కాగానే కటకమునుండి గజపతి దండెత్తివచ్చినట్లును, అల్లసాని పెద్దన యీ క్రింది పద్యమును వ్రాసిపంపగా నతడు సిగ్గుపడి మరలిపోయినట్టును జెప్పుచున్నారు:-


సీ.రాయరావుతుగండరాచయేనుగువచ్చి

యారట్లకోట గోరాడునాడు

సంపెటనరపాలసార్వభౌముడు వచ్చి

సింహాద్రి జయశిల జేర్చునాడు

సెలగోలుసింహంబు చేరి ధిక్కృతి గంచు

తల్పుల గరుల డీకొల్పునాడు

ఘనతరనిర్భరగండపెండెర మిచ్చి

కూతు రాయలకును గూర్చునాడు

నొడ లెఱుంగవొ చచ్చితో యుర్వి లేవొ

చేరజాలక తల చెడి జీర్ణమైతొ

కన్నడం బెట్లుచొచ్చెదు గజపతీంద్ర

తెఱచినిలుకుక్క చొచ్చిన తెఱగుతోప.


ఈ కవి రూజునొద్ద మిక్కిలి గౌరవముపొందినవా డయి, రాజు చెప్పుమన్నప్పుడు గాక తనయిష్టమువచ్చినప్పుడు మాత్రమే కవిత్వము చెప్పు స్వాతంత్ర్యము గలవాడనియు, రాజొకనాడు కృతి చెప్పుమనివేడగా నతడు చెప్పక యీ క్రిందిపద్యమున జెప్పననియు వాడుక గలదు:-


చ. నిరుపహతిస్థలంబు రమణీప్రియదూతిక తెచ్చియిచ్చుక

ప్పురవిడె మాత్మ కిం పయినభోజన ముయ్యెలమంచ మొప్పత

ప్పరయురసజ్ఞ లూహ తెలియంగలలేఖకపాఠకోత్తముల్

దొరకినగాక యూరక కృతు ల్రచియింపుమటన్న శక్యమే?


ఈ కవియే కవిత్వ ముండవలసిన రీతినిగూర్చి యీక్రింది పద్యమును గూర్చెనని చెప్పుదురు:చ.ఘనతరఘూర్జరీకుచయుగక్రియ గూడముగాక ద్రావిడీ

స్తనగతి దేటగాక యరచాటగునాంధ్రవధూటిచొక్కపుం

జనుగవలీల గూడతయు జాటుతనంబును లేక యుండ జె

ప్పినయదెపో కవిత్వ మనిపించు నగిం చటుగాక యుండినన్.


ఈ పద్యము వేంకటనాథకవికృత మగు పంచతంత్రమునందు గానబడుచున్నది. పెద్దనార్యుడు సంస్కృతాంధ్రములయం దసమానసాహిత్యము గలవాడు. ఇత డొకనాడు కృష్ణదేవరాయల యాస్థానములో సకలకవీశ్వరులు నుండగా రాజు కోరికమీద నుభయభాషా పాండిత్యము వెల్లడి యగునట్లుగా నొక యుత్పలమాలిక నాశుకవిత్వముగా జెప్పి సభవారినందఱిని మెప్పించి కాలికి బిరుదందె వేసికొన్నవాడు. రాజు కవిగండపెండేరమును బసిడిపళ్లెరమున నునిచి, సంస్కృతాంధ్రములందు సమానముగా కవిత్వము చెప్పగలవారు దీనిని ధరింపనర్హులని పలికినప్పుడు పెద్దనార్యుడు లేచి యీక్రింది యుత్పలమాలికను జదువగా రాజు మెచ్చి తానే యాకవిగండపెండేరమును కవిపాదమున దొడిగెనట-


ఉ. పూతమెఱుంగులున్ బసరుపూపబెడంగులు చూపునట్టివా

కైతలు జగ్గునిగ్గు నెనగావలె గమ్మున గమ్మనన్వలెన్

రాతిరియున్ బవల్ మఱపురా:హొయల్ చెలియారజంపుని

ద్దాతరితీపులంబలెను దారసిలన్వలె లో దలంచినన్

బాతిగ బైకొనన్వలెను బైదలి కుత్తుకలోనిపల్లటీ

కూత లనన్వలెన్ సొగసుకోర్కులు రావలె నాలకించినన్

జేతికొలంది గౌగిటను జేర్చిన గన్నియచిన్నిపొన్ని మే

ల్మూతలచన్నుదోయివలె ముచ్చట గావలె బట్టిచూచినన్

డాతొడనున్న మిన్నులమిటారపుముద్దులగుమ్మ కమ్మనౌ

వాతెఱదొండపండువలె వాచవిగావలె బంట నూదినన్ గాతల దమ్మిచూలిదొరకైవసపుంజవరాలి సిబ్బెపు

న్మే తెలియబ్బురంపుజిగినిబ్బరపుబ్బగుగబ్బిగుబ్బపొం

బూతలనున్న కాయసరిపోడిమి కిన్నెర మెట్లబంతి సం

గాతపు సన్నబంతి బయకారపు గన్నడగౌళపంతుకా

సాతత తానతానల పసం దివుటాడెడు గోటమీటు బల్

మ్రోతలునుం బలెన్ హరుపు మొల్లముగావలె నచ్చతెన్గు లీ

రీతిగ సంస్కృతం బుపచరించినపట్టున భారతీవధూ

టీ తపనీయ గర్భనికటీభవదానస పర్వసాహితీ

భౌతికనాటకప్రకరభారతభారత సమ్మతప్రభా

శీతనగాత్మజా గిరిశశేఖర శీతమయూఖ రేఖికా

పాతసుధాప్రపూర బహుభంగ ఘుమంఘుమ ఘుంఘుమార్భటీ

జాతకతాళయుగ్మ లయసంగతి మంచువిపంచికామృదం

గాతత తేహిత త్తహిత హాధిత దంధణు ధాణుదింధిమి

వ్రాత నయానుకూలపద వారకుహూద్వహ హరికింకిణీ

నూతన ఘల్ఘలాచరణ నూపుర ఝూళఝళీమరంద సం

ఘాతవియద్ధునీ చకచకద్విక చోత్పల సారసంగ్రహా

యాతకుమారగంధవహ హారిసుగంధ విలాసయుక్తమై

చేతము చల్ల జేయవలె జిల్లున జల్లవలె న్మనోహర

ద్యోతక గోస్తనీఫల మధుద్రవ గోఘృత పాయసప్రసా

రాతి రసప్రసార రుచిరప్రతిమంబుగ సారెసారెకున్.


పెద్దనార్యుడు హరికథాసారము, స్వారోచిషమనుచరిత్రము మొదలైన పెక్కుగ్రంథములను రచియించెను. వానిలోనెల్ల మనుచరిత్రము మిక్కిలి ప్రసిద్ధమై యెల్లయెడల వ్యాపించి యున్నది. ఈయనకుం బూర్వమునం దున్నకవు లెవ్వరును స్వకల్పనమును విశేషముగా జేర్చి ప్రబంధములను రచియించి యుండలేదు. వారు పురాణేతిహసాదులను మాత్రము తెనిగించిరి. ఈతడే మార్కండేయ పురాణమునుండి స్వారోచిష మనుసంభవ కథను గైకొని పెంచి స్వకపోలకల్పనతో మొట్టమొదట మనుచరిత్రమును బ్రబంధరూపమున రచియించిన కవి యగుట చేత నీతని కాంధ్రకవితాపితామహు డన్న బిరుదనామము కలిగినది. ఈతనికాలము మొదలుకొని రామరాజభూషణుడు వసుచరిత్రము చేయువఱకును గల కవులందఱును జాలవఱకు దమ ప్రబంధములను మనుచరిత్రరీతినే చేసిరి. ఈ కవి జన్మముచేత స్మార్తుడే యయినను, నడుమ వైష్ణవము పుచ్చుకొని వైష్ణవాగ్రేసరుడయి విష్ణ్వాలయములకు భూదానాదులను జేసెను. ఈవిషయమే యెకంజీ దొరవారు సంపాదించి యుంచిన రాజకీయప్రాగ్దేశపుస్తక భాండాగారమునందలి వ్రాతపుస్తక ములయందు దెలుపబడియున్నది. అందున్న కోకటాగ్రహారమును గూర్చిన యంశము నిందు క్రింద వ్రాయుచున్నాను-


"అల్లసాని పెద్దయ్యంగారు బ్రాహ్మణుడు, నందవరీకుడు, చొక్కరాజుగారి కొమారుడు. కోకటగ్రామమును శ్రీకృష్ణదేవరాయలవారీ కవీశ్వరుని కియ్యగా, అతడు వైష్ణవము పుచ్చుకొని యీగ్రామము శ్రీవైష్ణవుల కగ్రహారము చేసియిచ్చెను. అప్పుడు దానికి పెట్టినక్రొత్తపేరు శఠగోపపురము. ఈ కవి శాలివాహనశకవర్షములు 1440 బహుధాన్యసంవత్సర వైశాఘశుద్ధ 15 లు నాడు ఈ గ్రామమునందుండు పకలేశ్వరస్వామికి నైవేద్య దీపారాధనలకై రెండు పుట్లచేను ధారపోసియిచ్చి సదరు దేవాలయములో శిలాశాసనము వేయించినాడు. పయిసంవత్సరము కార్తికశుద్ధ12 శి నాడు చన్నకేశవస్వామికి నాలుగున్నర పుట్లభూమి ధారపోసి శాసనము వేయించినాడు...... కృష్ణదేవరాయలతర్వాత సదాశివదేవరాయల కాలములోను, రామరాయలకాలములోను, నంద్యాలరాజైన మట్లఅనంతరాజు కాలములోను కోకటాగ్రహారము బ్రాహ్మణులకు జెల్లెను." ఈకవి కోకటాగ్రహారమునకు శఠగోపపురమని పేరు పెట్టుటయేకాక తన మనుచరిత్రములోను హరికథాసారములోనుగూడ శఠగోపయతిని దనగురువునుగా స్తుతించి యున్నాడు-


క. కొలుతు న్మద్గురు విద్యా

నిలయం గరుణాకటాక్ష నిబిడజ్యోత్స్నా

దళితాశ్రితజనదురిత

చ్ఛలగాఢధ్వాంతసమితి శఠగోపయతిన్. [మనుచరిత్ర]


క. శఠగోపయతికి శఠతరు

కుఠారకోపమమతికిని గురుమతహృ త్క

ర్మఠనిరతికి జతురాగమ

పఠనాయతనియతికి నజపాసంభృతికిన్. [హరికథాసారము]


లక్షణగ్రంథములయం దక్కడక్కడ* నుదాహరింపబడిన పద్యములు లభించుటయేకాని హరికథాసారము పూర్ణముగా దొరికినదికాదు. హరికథాసారములోని యీరెండు పద్యములును రంగరాట్చందస్సునం దుదాహరింపబడి యున్నవి-


క. అంబరముపగుల నార్చి ప్ర

లంబాసురు డాగ్రహము వెలయ గదిరినవే

ళం బలరాముడు చేముస

లంబున వానితల ద్రుంచె లావు మెఱయగన్. [హరికథాసారము. ఆ 4]


క. తెంపరియై మది యింత చ

లింపక యనిలోనదెగియె నెవ్వ డతడు నై

లింప సభ నుండు ననుడు బ

దంపడి యాచార్యుతోడ దా ని ట్లనియెన్. [హరికథాసారము] ఈకవియే మొట్టమొదట దెలుగు గ్రంథములలో తురకమాటలు లోనగు నన్యభాషాపదములను స్వేచ్ఛముగా బ్రయోగింప నారంభించినాడు. ఆంధ్రకవితాపితామహుని యీక్రింది చాటుపద్యములో దురుష్కభాషావాక్యమే వేయబడినది.


మ. సమరక్షోణిని గృష్ణరాయలభుజాశాతాసిచే బడ్డ దు

ర్దమదోర్దండపుళిందకోటియవసవ్రాతంబు సస్తాశ్వ మా

ర్గమునం గాంచి శబాసహో హరిహరంగాఖూబు ఖోడాకి తే

తుముకీబాయిల బాయిదేమలికియందు ర్మింటికిం బోవుచున్.


ఈతని జూచి యాకాలమునందలి యితరకవులును దమచాటు పద్యములలోను గ్రంథములలోను యవనభాషావాక్యాదులను జొప్పించిరి. అట్టివారిలో నొక్క డగు నందితిమ్మన్న యొకచాటుపద్యములో-


శా. రాయగ్రామణి కృష్ణరాయ భవదుగ్రక్రూరఖడ్గాహిచే

గాయం బూడ్చి కళింగదేశనృపతుల్ కానిఝ్ఝరీపోషణీ

మాయాభీకుముటూకులోటుకుహుటూ మాయాపటా జాహరే

మాయాగ్గేయ మడే యటండ్రు దివి రంభాజారునిన్ యక్షునిన్.


అన చెప్పియున్నాడు. ఈలాగుననే పెద్దనార్యుడు గ్రంథములలో నన్యభాషాపదములను బ్రయోగించినందుకు మనుచరిత్రములోని యీక్రిందిపద్యమును దృష్టాంతముగా జూపవచ్చును-


సీ. పచ్చనిహురుమంజివనివాగెపక్కెర పారసిపల్లంబు పట్టమయము

రాణ నొప్పారు పైఠాణంబుసింగిణి తళుకులకోరీలతరకసంబు

మిహి పసిండిపరుంజు మొహదాకెలంకుల ఠావుగుజ్జరివన్నె కేవడంబు

డా కెలంకునసిరాజీకరాచురకత్తి కుఱగట గ్రొవ్వాడి గొఱకలపొది

పీలికుంచె తలాటంబు పేరొజంబు

మణులమొగముట్టు బన్ని సాహిణియొకండు కర్తయెదుటికి గొనివచ్చె గంధవాహ

బాంధవం బగునమ్మహాసైంధవంబు. [మనుచరిత్రము. ఆ.4]


ఈయనను జూచి యాకాలపువా డయిన ధూర్జటికవియు దనకాళహస్తి మాహాత్మ్యమునం దీక్రిందిరీతి పద్యములం దన్యభాషాపదములు చేర్చి కూర్చినాడు-


సీ. బిజమాడుదేవర నిజకృపామహిమ జెన్నారునాయిల్లు బిడారునీకు

నాకునీపాదార్చనముసేయనడలింగమూర్తి చేకుఱెవచ్చిమూర్తమాడి

యొడయచిత్తేశ నాయునికి నీమజ్జనమాడు శివార్చన మాడుబేకు

విచ్చేయు డిది బూదివీడియం బందుకో జంగమస్వామి నాసదనమునకు


నోగిరంబులు మంచిమే లోగిరమున

నావటించెద బదుడు మీ రారగింప

బ్రతిదినంబును జంగమార్చనము లేక

దనువు వడనొల్ల రూపకందర్ప యనగ. [కాళహస్తిమాహాత్మ్యము]


ఈయన మనుచరిత్రమునుగూర్చి వ్రాయుచు నొకరు "కొన్ని యెడల నైషధమార్కండేయ పురాణములయందలి వాక్యములకును నిందలి వాక్యములకును సుంతయేనియు భేదమగపడక" యున్నదని యించుక దోషారోపణము చేసియున్నారు. మార్కండేయ పురాణము నందు విపులముగా జెప్పబడిన స్వారోచిషమను సంభవకథనే గ్రహించి మారన తెనిగించిన యా పురాణమును జదివియే పెద్దన మనుచరిత్రమును రచియించినందున నందలి కొన్ని వాక్యము లిందు బడియున్నవి. అంతేకాక యాకవి శ్రీనాథుని కవిత్వమునం దత్యాదరము కలవాడయి యున్నట్లీతని గ్రంథపఠనమువలన స్పష్టముగా గానవచ్చుచున్నది. మొట్టమొదట తెనుగు కవిత్వమునందు సాంస్కృతిక దీర్ఘసమాసములను విస్తారముగా నుపయోగించినవాడు శ్రీనాధుడు. ఆతని కవనరచనయందత్యాదరము కలవాడయి పెద్దన యాతని గ్రంధములను బలుమాఱు చదివి యొక్క చతుర్థాశ్వాసమునుదక్క దక్కినపుస్తకము నంతను, ఆతనివలెనే సంస్కృతపద భూయిష్ఠముగా రచియించి యుండుటచేత శ్రీనాథు డుపయోగించిన వాక్యములును గొన్ని మనుచరిత్రమునందు బడినవి. అంతమాత్రముచేత నీతనియందు గ్రంథచౌర్యము నారోపించుట న్యాయముకాదు. ఈత డొక్కడు మాత్రమేకాక యిటీవలి కవులనేకులు కొన్నిచోట్ల పూర్వకవుల వాక్యములను దమకబ్బములయందు జొప్పించియున్నారు. మఱియు నల్లసాని పెద్దనార్యుడు శ్రీనాథుని నైషధమునుండి కొన్ని వాక్యములను గ్రహించుటయేకాక యాతని పద్యములను జదివి యారీతి పద్యములనే పెక్కింటిని మనుచరిత్రమునందు గూర్చియున్నాడు. అందుకు నిదర్శనముగా నొకటి రెండుపద్యముల నిందు జూపుచున్నాను:-


సీ. నలినసంభవువాహనమువారువంబులు

కులముసాములు మాకు గునలయాక్షీ

చదలేటి బంగారుజలరుహంబులతూండ్లు

భోజనంబులు మాకు బువ్వబోడి

సత్యలోకముదాక సకలలోకంబులు

నాటపట్టులు మాకు నబ్జవదన

మధురాక్షరము లైనమామాటల వినంగ

నమృతాంధసులు యోగ్యు లనుమాంగి

భారతీదేవి ముంజేతి పలుకు చిలుక

సమదగజయాన సద్బ్రహ్మచారి మాకు

వేదశాస్త్ర పురాణాదివిద్య లెల్ల

దరుణి నీయాన ఘంటాపథంబు మాకు- [శృంగారవైషదము.ఆ.2] సీ. చిన్నివెన్నెలకందు వెన్ను దన్నిసుధాబ్ధి

బొడమినచెలువ తోబుట్టు మాకు

రహిపుట్టు జంత్రగాత్రముల ఱా ల్లరగించు

విమలగాంధర్వంబు విద్య మాకు

వనవిల్తుశాస్త్రంబు మినుకు లావర్తించు

పని వెన్నెతోడ బెట్టినది మాకు

హయమేధ రాజసూయము లన బేర్పడ్డ

సవనతంత్రంబు లుంకువలు మాకు

గనకనసీమ గల్పవృక్షములనీడ

బచ్చరాగట్టుగమి రచ్చపట్టుమాకు

పద్మసంభవవైకుంఠ భర్గసభలు

సాముగరిడీలు మాకు గోత్రామరేంద్ర- [మనుచరిత్రము.ఆ.2]


ఉ. వాని బ్రశంసచేయ దగు వాడు కృతార్థతముండు వానిచే

నీనిఖలంబు పావన మహీనకృపావిభవం బెలర్ప నె

వ్వానిగృహాంగణంబునకు వచ్చినత్రోవరజంబులందు నీ

మానితపాదయుగ్మక మమర్చు బ్రపుల్లసరోజదామమున్- [నైషధ. ఆ.3]


ఉ. వానిది భాగ్యవైభవము వానిది పుణ్యవిశేష మెమ్మెయిన్

వాని దవంధ్యజీవనము వానిదెజన్మము వేరుసేయ కె

వ్వానిగృహాంతరంబున భవాదృశయోగిజనంబు పావన

స్నానవిధాన్నపానముల సంతస మొందుచు బోవు నిచ్చలున్- [మను.ఆ.1]


ఇట్టివాని నింకను బెక్కులు చూపవచ్చును. పెద్దన చెప్పిన పద్యములను గొన్నిటిని తెనాలి రామలింగకవి యాక్షేపించినట్లు కొన్ని కథలు గలవుగాని యవి విశ్వాసార్హములు గావు. అయినను దీనిం జదువు వారికి వినోదకరముగా నుండవచ్చునని యెంచి యందొక పద్యమును దానిమీది యాక్షేపణమును నిందుదాహరించు చున్నాను:-


క. కలనాటిధనము లక్కఱ| గలనాటికి దాచ గమలగర్భునివశమా

నెలనడిమినాటివెన్నెల| యలవడునే గాదెబోయ నమవసనిసికిన్.


అనుపద్యమును పెద్దన రచియింపగా నందలి "యమవసనిసి" యన్నప్రయోగము నవ ప్రయోగమునుగా భావించి రామకృష్ణకవి యపభ్రంశపదములతో గూడిన యీక్రిందిపద్యముచేత నాతని నాక్షేపించి యున్నాడని చెప్పుచున్నారు:-


క. ఎమితిని సెపితివి కపితము

బ్రమపడి వెఱిపుచ్చకాయ వడి దిని సెపితో

యుమెతక్కయ దిని సెపితో

యమవసనిసి యన్నమాట యలసని పెదనా.


"అమవసనిసి" యన్నమాట తప్పు కాకపోవుటచేతను, రామకృష్ణకవి యలసానిపెద్దన కాలములో నున్నవాడు కాకపోవుటచేతను, ఈకథ కేవలకల్పితమే కాని యిందు సత్య మెంతమాత్రమును లేదు. కృష్ణదేవరాయల యాస్థానమునకు వచ్చిన విద్వత్కవీశ్వరులను బరీక్షించుటకయి యాంధ్రకవితాపితామహుడె నియమింపబడుచు వచ్చెననియు, అత డావచ్చిన కవీశ్వరులకు నానావిధము లయిన సమస్యలనిచ్చి వారు పూరించిన పద్యపూరణములనుబట్టి వారి సామర్థ్యమునను నిర్ణయించుచు వచ్చెననియు జనశ్రుతి గలదు. ఒకనాడు రాధామాధవు డనుకవి తదాస్థానమునకు వచ్చినప్పుడు పరీక్షార్థముగా పెద్దన్న "నగరు" "తగరు" "తొగరు" "వగరు" అను పదములు ప్రాసస్థానములందుంచి రామాయణ పరముగా బద్యమును గూర్పు మనగా నాకవి యిట్లు చెప్పెనట:చ. సగరు పగాయె నింక విపినంబుల కేగుడు రాజ్యకాంక్షకుం

దగరు కుమారులార యని తల్లి వగ ల్మిగులంగ దోపగా

దొగరున రక్షగట్టి మది దోచక గద్గదఖిన్నకంఠయై

వగరుచుచున్న జూచి రఘువంశవరేణ్యుడు తల్లి కిట్లనున్.


అని చెప్పగా సంతోషించి యీప్రాసములతోనే భారత భాగవతపరముగా గూడ బద్యములను రచింపు మని యడుగగా నాకవీశ్వరుడు వరుసగా నీక్రింది రెండు పద్యములను జెప్పి తనప్రావీణ్యమును జూపెనట:-


చ. తొగరుచి కన్నుదోయి గడుదోచగ గర్ణుడు భీమసేనుపై

దగరు ధరాధరంబుపయి దాకినభ్ంగిని దాకి నొచ్చి తా

వగరుచుచున్ వెపం బరుగువాఱిన నచ్చటిరాజలోకముల్

నగరు సుయోధనాజ్ఞ మది నాటుటజేసి ధరాతలేశ్వరా.


చ. వగరపుమాత్రమే వరుడు వశ్యుడుకాడు సఖీనఖత్వ మె

న్న గరుడవాహనుండు మము నా డటు డించుటయెల్ల నుద్ధవా

తగ రని కాక మోహపులతాతనువైన విడంగ జూతురే

తొగరుచి యోషధీశునకు దోపగజేయునె వీడనాడగన్


అల్లసానిపెద్దన్నది మృదుశైలి; కవిత్వము సలక్షణముగాను మధురముగాను నుండును. ఈవిషయమునే కృష్ణరాయలు "కృతి రచింపుము మాకు శిరీషకుసుమవేశల సుధామయోక్తుల బెద్దనార్య" యన్నవాక్యము బోధించుచున్నది. మనుచరిత్రము శృంగారరస ప్రధానమయినదిగా నున్నది. ఆగ్రంథము సాధారణముగా సంస్కృతపద భూయిష్టముగా నున్నను, కొన్నిచోట్ల మనోహరముగా సంస్కృతాంధ్రపదములు రెండును సమానముగా గలిసినదిగాను నాలవయాశ్వాసము కేవలాంధ్రపదభూయిష్టమైనదిగాను నున్నది. ఈతని కవిత్వమునందలి పదవాక్యజటిలత్వమునుబట్టి "యల్లసానివాని యల్లిక బిగియును" అను ప్రసిద్ధి వచ్చినది. ఈయన కవితారీతిని దెలుపుట కయి మనుచరిత్రము నుండి కొన్ని పద్యముల నిం దుదాహరించుచున్నాను:-


చ. అటజని కాంచె భూమిసురు డంబరచుంబిశిరస్సరజ్ఝ రీ

పటలముహుర్ముహుర్లురదభంగతరంగమృదంగనిస్వన

స్ఫుటనటనానురూపపరిపుల్ల కలాపకలాపిజాలమున్

గటకచరత్క రేణుకరకంపితసాలము శీతశైలమున్. [ఆ.2.]


మ. అకలంకౌషధసత్త్వముం దెలియ మాయా ద్వార కావంతి కా

శి కురుక్షేత్ర గయా ప్రయాగముల నే సేవింప కుద్దండ గం

డక వేదండ వరాహ వాహరిపు ఖడ్గవ్యాఘ్ర మిమ్మంచు గొం

డకు రాజెల్లునె బుద్ధిజాడ్యజనితోన్మాదుల్గదా శ్రోత్రియుల్. [ఆ.2]


ఉ. ఎక్కడియూరు కాల్నిలువ కింటికి బోయెదనంచు బల్కె దీ

వక్కడి మీకుటీరనిలయంబులకు స్సరిరాకపోయెనే

యిక్కడిరత్నకందరము లిక్కడినందనచందనోత్కరం

బిక్కడి గాంగసైకతము లిక్కడియీలవలీనికుంజముల్. [ఆ.2]


ఉ. చేసితిజన్నముల్ తపము జేసితి నంటి దయావిహీనతం

జేసినపుణ్యము ల్ఫలము జెందునె పుణ్యము లెన్నియేనియుం

జేసినవాని సద్గతియె చేకుఱు భూతదయార్ద్రబుద్ధి నో

భూసురవర్య యింత తలపోయపు నీచదు వేల చెప్పుమా. [ఆ.2]


ఉ. ఎంతతపంబు చేసి జనియించినవారొకొ మర్త్యభామినుల్

కాంతు డవజ్ఞ జేసినను గాయము బాయుదు రే నమర్త్యనై

చింతలపంతలం జివికి సిగ్గరితి స్మృతిలేనినాదుచె

ల్వింతయు శూన్యగేహమున కెత్తినదీపిక యయ్యె నక్కటా. [ఆ.3]


ఉ. ఓయి దయావిహీనమతి యూరక యీపసిబిడ్డ గొట్టగా

జే యెటులాడె నీకు నిది చేసిన దేమి వృథాశపింతురే

శా. సప్తద్వీపసముద్రముద్రితమహాసర్వంసహాచక్రసం

ప్రాప్తశ్రీకమనీయలక్షణజగత్ప్రావీణ్యసత్యవ్రతో

ద్దీప్తప్రాభవు డైనరాజసుతు డర్థిన్ దైన్యభావోదయ

వ్యాప్తిన్ బెత్తెడునేల కైన దగడే యంచు న్విలాపించుచున్. [ఆ.5]

                           __________


29. తెనాలి రామకృష్ణుడు.

ఈతనికి మొట్టమొదట రామలింగ మని పేరనియు, ఆపేరుతో నితడు శివభక్తిపరాయణు డయి లింగపురాణమును తెనిగించెననియు, చెప్పుదురుగారి యిది యెంతవరకు నిజమో తెలియదు. ఈతనిచే నాంధ్రికరింపబడినదన్న లింగపురాణ మిప్పు డెక్కడను గానబడదు. అప్పకవి మొదలగువారు రచించిన లక్షణగ్రంథములలో నందలిపద్య మొక్కటియు నుదాహరింపబడి యుండకపోవుటచే పూర్వకాలము నందుసహితమట్టి గ్రంథ మున్నట్టు తోచదు. ఈకవి మొట్టమొదట శివభక్తు డయినను విష్ణుభక్తులగు చంద్రగిరిరాజులను సంతోషపెట్టుటకయి తరువాత విష్ణుభక్తు డయి వైష్ణవులను గురువులనుగా గైకొనె ననియు గూడ జెప్పుదురు. ఈకథ సత్యమైనను గావచ్చును. ఇతడు రచియించినట్టు చెప్పెడు చాటుపద్యములలో గొన్నిటిలో నీతనిపేరు రామలింగమని కానబడుచున్నది. అందొకపద్యము నిందుదాహరించుచున్నాను-


ఉ. లింగనిషిద్ధు గల్వలచెలింగని, మేచకకంధరుం ద్రిశూ

లింగని సంగతాళి లవలింగని, కర్దమదూషిత న్మృణా

లింగని, కృష్ణచేలుని హలింగని నీలకచన్ విధాతృనా

లింగని, రామలింగకవిలింగనికీర్తి హసించుదిక్కులన్. కూర్మపురాణమునందు రాజలింగకవి కవిస్తుతిచేయుచు "రంగనాథుని రామలింగకవిని" అని రామలింగనామమునే వాడియున్నాడు. ఈరామకృష్ణకవి గృష్ణామండలములోని తెనాలిగ్రామమునందు శాలివాహనశకము 1384 వ సంవత్సరమున ననగా క్రీస్తుశకమ 1462 వ సంవత్సరమున జనన మొందెననియు, ఈతనియింటిపే రీశ్వరప్రెగడవారనియు, పయికాలమును సూచించెడి యీతని జన్మపత్రికవలన నితడు మంచిలగ్నమున బుట్టినట్టు కానవచ్చుచున్నదనియు, అఱువదిసంవత్సరములక్రిందట తమదక్షిణహిందూస్థానకవిచరిత్రమునందు కానలి వేంకటరామస్వామిగారు వ్రాసియున్నారు. అయినను మన కీతనికాలమును గూర్చి యిప్పుడు దొరకిన నిదర్శనములనుబట్టి చూడగా పూర్వోక్తకాలము సరియైనదని నమ్ముటకు వలనుపడదు. రామకృష్ణకవి దని చెప్పబడెడు జన్మపత్ర మిటీవలివారిచేత సృష్టింప బడిన దయి యుండవలెను. అటుగాక యితడు పయిని జెప్పబడిన సంవత్సరమునందే జన్మించి యుండినపక్షమున, ఈకవి కృష్ణదేవరాయలు సింహాసనమునకు వచ్చునప్పటికే దాదాపుగా నేబదియేండ్ల ప్రాయము గలవా డయి యుండవలెను. రామకృష్ణకవి యప్పయదీక్షితుల వారితోను తిరుమల తాతాచార్యులతోను సమకాలికు డయి చంద్రగిరిరా జగు వేంకటపతిరాయల ప్రభుత్వకాలములో నుండినవా డయినట్లు కొన్నినిదర్శనములు కనబడుచున్నవి. ఈవేంకటపతిరాయలు వసుచరిత్రమును కృతినందిన తిరుమలదేవరాయల యనంతరమున తనరాజధానిని విజయనగరమునుండి చంద్రగిరికి మార్చుకొని క్రీస్తుశకము 1585 వ సంవత్సరము మొదలుకొని 1614 వ సంవత్సరమువఱకును రాజ్యము చేసినవాడు. కృష్ణరాయని మరణానంతరమున నేబదియైదుసంవత్సరములకు రాజ్యమునకు వచ్చిన వేంకటపతిరాజుయొక్క రాజ్యకాలములో నున్న రామకృష్ణకవి నిజముగా నొకవేళ కృష్ణదేవరాయల కాలములో గూడ నుండుటయే తట స్థించినపక్షమున, అత డప్పుడు బాలు డయియుండెవలెనుగాని జన్మపత్రమునందు జెప్పబడినప్రకారము వయసుమీఱినవా డయియుండ జాలడు. కాబట్టి యాజన్మపత్ర మెంతమాత్రమును విశ్వాసపాత్రమయినది కాదు. ఈ కాలవ్యత్యాసమును సరిపఱుచుట కయి కొంద ఱప్పయ్యదీక్షితులవారుకూడ కృష్ణదేవరాయలకాలమునాటివారే యని చెప్పుచున్నారు. అప్పయ్యదీక్షితులవారు మిక్కిలి వృద్ధు లగువఱకును జీవించినవా రగుటచేత బాల్యమున కృష్ణరాయని దినములలో నుండిన నుండవచ్చునుగాని యీసంస్కృత విద్వత్కవి వేంకటపతిరాయల యాస్థానమునందే యుండి ప్రసిద్ధు డయినవాడు. ఈదీక్షితులవారు కాంచీపురమునకు నలుబదిమైళ్ళ దూరములోనున్న యదెపోల మను నగ్రహారమున నీశ్వరాంశచేత నారాయణదీక్షితులకు పుత్రుడయి పుట్టెననియు, ఇతడు తనపండ్రెండవసంవత్సరమునాటికే వేదాధ్యయనము చేసి "శివార్చనచంద్రిక" "శివతత్త్వవివేకము", "శివమణిదీపిక" "ఆత్మార్పణము" మొదలయిన శైవగ్రంథము లనేకములు చేసెననియు, వాదమునందు వేంకటపతిరాయలసంస్థానమున రాజగురువయిన తాతాచార్యుల నోడించి రజసమ్మానము పొందెననియు కావేరీతీరమునందనేక యాగములుచేసి యవసానదశయందు కాశీవాసము చేయవలెనని యఱువది యేండ్లు నిండినతరువాత ప్రయాణ మయిపోవుచుండగా త్రోవలో చిదంబర పురనివాసు లాతనిపోనీయక తమయూరనుండునట్లు ప్రార్థించి నిలిపినందున నపరకాశి యగు చిదంబరమునందుండి యందే దేహవియోగము నొందెననియు అతడు నూటికంటె నెక్కువపుస్తకములు రచించెననియు చెప్పుదురు. ఇప్పు డీమహాకవి రచించిన గ్రంథము లనేకములు నశించినవి. కువలయానందమనెడి యలంకారశాస్త్రము సుప్రసిద్ధమయి సర్వదేశములయందును వ్యాపించియున్నది. తనతండ్రికి గలిగిన గెలుపులను వర్ణించుచు నీలకంఠవిజయమను సంస్కృతగ్రంథమును జేసిన యయ్యదీక్షితు లప్పయదీక్షితులవారికి మేనల్లు డయి మధురరాజగు తిరుమలనాయకునియొద్ద మంత్రిగా నుండినందున, ఈతితుమలనాయకుడు మధురాపురము రాజధానిగా హూణశకము 1623 మొదలుకొని 1659 వ సంవత్సరమువఱకును పాండ్యదేశమును పాలించినందునను, ఆకాలమునుందుండిన యయ్యదీక్షితుల మేనమామయైన యప్పయ్యదీక్షితులవారు నూఱుసంవత్సరములక్రిందట కృష్ణదేవరాయలసభయందుండిరనుట నమ్మదగినదికాదు. అందుచేత దీక్షితులవారితోడిసమకాలికుడయిన రామకృష్ణకవియు కృష్ణరాయని యాస్థానమునందుండలేదనుట నిశ్చయము.

రామకృష్ణునిగూర్చి తాతాచార్యులవారితో సంబంధించినకథ లనేకములు చెప్పుచున్నారుగాన, దీక్షితులవారి చరిత్రమువలెనే యాచార్యులవారిచరిత్రమును మనకథతో నంతగా సంబంధించినది కాకపోయినను తాతాచార్యులవారినిగూర్చికూడ నిచ్చట గొంచెము వ్రాయుచున్నాను. ఈయనజన్మస్థలము కాంచీపురము; ఈతడు గొప్పవిద్వాంసుడును, సంస్కృతకవియు, ధర్మాత్ముడును అయి యుండెను. అప్పయ్యదీక్షితులవారు శివాంశచేత పుట్టిరని చెప్పినట్లే యితడు విష్ణ్వంశచేత గలిగెనని జనులు వాడుకొందురు. ఇతడు తనధనముతో బీదలకనేకవివాహములు చేయించినందున వీరివంశనామము తిరుమల వారయినను తరువాత కన్యాదానమువారని మాఱినది. ఈతడు గీర్వాణభాషలో "సాత్విక బ్రహ్మవిద్యావిలాసము" అనుగ్రంథమును జేసెను. ఇతడు చంద్రగిరిరాజులకు వంశగురువయి తఱుచుగా కాంచీనగరము నుండి చంద్రగిరికిబోయి వేంకటపతిరాయలసంస్థానమునందు వసించుటచేత, ఈయన కక్కడ రామకృష్ణకవితోడి సంబంధము కలుగుచు వచ్చెను. ఈతాతాచార్యులు మొట్టమొదట రామరాజు యొక్క రాజ్యాంతదశలో దలయెత్తి, వైష్ణవమతమునం దత్యంతాభినివేశము గలవాడయి తనశిష్యులయిన రాజులబలముచేత బలవంతముగా జనులను బట్టి చంక్రాంకణాదులు చేయుచువచ్చెను. అందుచేతనే "తాతాచార్యులవారిముద్ర భుజము తప్పినను వీపుతప్పదు" అనుసామెత నేటివఱకును వచ్చుచున్నది.

రామకృష్ణకవి యొక్క కాలమును నిర్ధారణము చేయుటకు దగిన యాధారములు కొన్ని తద్విరచితమైన పాండురంగమహాత్మ్యమునందే కనబడుచున్నవి. కవి యీక్రిందిపద్యములను కృతిపతియైన విరూరివేదాద్రియొక్క గురువునుగా కందాళ యప్పలాచార్యులవారిని వర్ణించి యున్నాడు.


సీ. వేదమార్గప్రతిష్ఠాదైవతజ్యేష్ఠు డభ్య స్తషడ్దర్శనార్థరాశి

యతిరాజరచితభాష్యగ్రంథనిర్ణేత యఖిలపురాణేతిహాసకర్త

బంధురదివ్యప్రబంధానుసంధాత పంచసంస్కారప్రపంచచణుడు

వాధూలమునిచంద్రవంశవర్ధనమూర్తి సకలదేశాచార్యనికరగురువు


పట్ట మేనుంగు శ్రీరంగపతికి నణ్ణ

గారిగర్భాంబురాశినీహారరశ్మి

సారసాహిత్యసర్వస్వశయ్యపేటి

యాళవందారు కందాళయప్పగారు.


వై జయంతీవిలాసమును రచియించిన సారంగు తమ్మకవియు నీకందాళ యప్పలాచార్యులవారినే తనగురువుగా విప్రనారాయణ చరిత్రముయొక్క ప్రథమశ్వాసమునం దీక్రిందిపద్యముచేత జెప్పియున్నాడు.


క. వందారు దాసజనతా

మందారు న్వేదశాస్త్రమహితప్రజ్ఞా

బృందారకగురు మద్గురు

గందాళాప్పలగురున్ జగద్ధితు గొలుతున్. పయిపద్యద్వయమునుబట్టి చూడగా రామకృష్ణకవియు తమ్మకవియు సమకాలీను లగుట స్పష్ట మగుచున్నది. వీరిలో తమ్మకవి తనవైజయంతీవిలాసమునందు తాను గోలకొండ కరణ మయినట్టును తనకాలము నందాదేశమును మహమ్మదుశాహి పాలముచేయుచుండినట్టును ప్రథమాశ్వాసములో నీక్రిందిపద్యమున జెప్పియున్నాడు.


చ. ఇనసమతేజులౌ నృపులనెల్ల మహమ్మదుశాహియేలు నీ

యెనుబదినాల్గుదుర్గముల నేలినయేలిక గోల్కొండ త

ద్ఘసనగరస్థలిన్ గరణికం బొనరించును దమ్మమంత్రి యా

జనపతి రమ్ము పొ మ్మన ప్రజ ల్జయపెట్ట గృహస్థు లౌననన్.


ఈమహమ్మదుశాహి నవాబుగానుండి గోలకొండరాజ్యమును క్రీస్తుశకము 1581 వ సంవత్సరము మొదలుకొని 1611 వ సంవత్సరమువఱకును పాలించినందున, ఈతని కాలమునందున్న తమ్మకవియు నాకాలమునందే జీవించియుండెను. తమ్మకవితోడి సమకాలికుడయిన రామకృష్ణకవియు నించుమించుగా నీకాలమునందే యనగా పదునాఱవ శతాబ్దాంతమునందును పదునేడవ శతాబ్దాదియందు నుండెననుటకు సందేహములేదు. కవియొక్క కాలనిర్ణయము చేయుటకు పాండురంగమాహాత్మ్యమునం దింకొకయాధారముకూడ కనబడుచున్నది. పాండురంగ మాహాత్మ్యమును కృతినందిన విరూరి వేదాద్రి యొక చిన్నజాగీరుదారయిన పెదసంగమరాజువద్ద ప్రధానిగా నుండెను. ఈవిషయము పాండురంగమాహాత్మ్యమునం దిట్లు చెప్పబడినది.


సీ. తనకులాచారవర్తన వైష్ణవాచారపర్యాయముల కొజ్జబంతియనగ

దనసూనృతముపురాతనసత్యనిధులయున్నతికి బునప్రతిష్ఠితముగా గ

దనబుద్ధి నీతిశాస్త్రరహస్యములు తెల్లముగ దెల్పువ్యాఖ్యానముద్రగాగ

దనవ్రాయుగంటంబుమొనవాడి విశ్వంభరాప్రజలకు బ్రాణరక్షగాగ వెలయు మంగయగురునభూవుభుని పెద్ద

సంగభూపాలమణి వ్రాయసప్రవర్తి

ప్రియయుతుం డైనరామానుజయసుతుండు

భద్రచారి విరూరి వర్దాద్రిశౌరి.


కృతినాయకు డైనవేదాద్రికి ఒరభువగుసంగరాజుయొక్క తండ్రి గురువరాజు సదాశివదేవరాయని రాజ్యకాలములో నుండి యాతని నలన శాలివాహనశకము 1465 వ సంవత్సరమునం దనగా హూణశకము 1545 వ సంవత్సరమునందు దేవుని నిమిత్తము నాలుగుగ్రామములు సంపాదించినట్టు మెకంజీదొరవారు సమకూర్చి చెన్నపురిలో ప్రాగ్దేశలిఖితపుస్తక నిలయమునం దుంచిన స్థానిక చరిత్రమువలన దెలియవచ్చుచున్నది. మంగయకొడుకైన గురువరాజును మంగయతమ్మునిగా జెప్పిన యాచరిత్ర మెంత నమ్మవచ్చునో యాలోచనీయముగా నున్నది. ఈకాలమును బట్టిచూచినను గురువరాజుకొడుకయిన సంగభూపాలుడు పదునాఱవ శతాబ్దముయొక్క కడపటి భాగమునందు రాజ్యము చేసినట్టే యూహింపదగియున్నది. ఆతని యాశ్రితు డగుటచేత రామకృష్ణకవియు 1560-70 సంవత్సరప్రాంతమునుండి కవియై యుండవచ్చును. కవి పాండురంగమహాత్మ్యమును వేదాద్రి కంకితము చేయునప్పటికే వేదాద్రికి కొడుకులు మొదలయినవారు కలిగియున్నట్లీపద్యము వలన దెలియవచ్చుచున్నది.


క.సోదరులు సుతులు సతులును

నేదోదితమార్గచర్య వినయము నయమున్

శ్రీదాంపత్యము నెసగగ

వేదాద్రిమహాప్రధాని వెలయుం గృతులన్.


రెట్టమతమును రచియించిన యయ్యలరాజు అయ్యలభాస్కరుల కాలమునుబట్టి చూడగా రామకృష్ణు డింకను దరువాతివాడని తెలి యవచ్చుచున్నది. పాండురంగ మాహాత్మ్యకృతిపతియగు విరూరి వేదాద్రి కాశ్రయుడగు పెదసంగభూపాలుని మేనల్లునికి రెట్టమతము నంకితమొనర్చిన యాకవులు తమకాలము నీక్రిందిపద్యముచే దెలిసికొనియున్నారు.


సీ. కలియుగప్రథమభాగమునాల్గువేలయెన్మిదినూర్లపైని డెబ్బదియునొకటి

శాలివాహనశకసమలిలవేయునార్నూటతొంబదిరెండు రూడిగా గ

బ్రభ వాదిగతములు పరగ నిర్వదిమూడు నేండ్లయ్యె నెంతయు నెన్నబుధులు

అట్టికాలంబున నయ్యల భాస్కర కవివర్యు లలరాజక మలహితుని


యాజ్ఞ బూర్వోక్త రెట్టమతాఖ్యకావ్య

మునునొనర్చిరి యాచంద్రముగను గీర్తి

వక్తృశ్రోతలకునుగల్గ వసుధమీద

నలయహోబల నృహరికి నర్పణముగ


సంగభూపాలుని యనుగ్రహవలన వేదాద్రిసంపదల నొందినట్లు


గీ. గుఱుతుగలరాజు మంగయ గురువరాజు

పుత్రు బెదసంగభూపాలుశత్రుజైత్రు

భానుసమతేజు విద్యావధానభోజు

గొల్చి వేదాద్రి నిత్యాలక్ష్ముల దలిర్చు.


ఇత్యాది పాండురంగమాహాత్మ్యములోని పద్యములు చెప్పుచున్నవి. పెదసంగభూపాలుడు గురువరాజుయొక్క తొమ్మండ్రుపుత్రులలో జ్యేష్ఠుడు. ఈతని తమ్ములనామము లాగ్రంథమునందు జెప్పబడి యుండకపోవుటచేత గ్రంథరచనకాలమునకు వారు బాలురనియు సంగభూపాలుడు యౌవనదశయం దుండినవా డనియు స్ఫురించుచున్నది. పెదసంగభూపాలుని తమ్ములనుగూర్చి రెట్టమతములో గృతిపతియొక్క తండ్రి యగుపెదతిమ్మరాజును వర్ణించుసందర్భమున నిట్లు చెప్పబడినది. గీ. అట్టి పెదతిమ్మరాజు ధైర్యాద్రిరాజు

మంగవిభుగుర్వశౌరియనుగు గూతు

సంగనాశిరోమణి బాపసంగమాఖ్య

బ్రేమవరియించె విభవాభిరాము డగుచు.


క. గుణనిధి యగుతత్కన్యా

మణిజనకుంబోధజనకు మంజులభాషా

ఫణివరు రణవిజయార్జును

బ్రణుతింప దరంబె గురువపార్ధివనర్యున్.


సీ. పృథులవిక్రమశాలి పెదసంగనృపతియు సత్యసంధుడు చినసంగరాజు

ధర్మగుణాడ్యుండుతమ్మభూపాలుండురుచిరకీర్తిధనుండు రుద్రఘనుడు

ప్రథనాంగణకిరీటి బసవనరేంద్రుండుస్థిరభాగ్యనిధి పెద చిట్టఘనుడు

సింధుగాంభీర్యుండు చినచిట్టవర్యుండు సతతధన్యుడు పొట్టిసంగశౌరి


కలితతేజుండు పాపసంగప్రభుండు

ననగ బరగినతొమ్మండ్రు తనయవరుల

గాంచి విజయసంశీలుడై మించె నౌర

మంగరాజన్యగురువసమ్రాడ్వరుండు.


క. ఆగురువరాజవరునకు|ద్యాగసముద్రునకు నల్లుడయి వెలసె ధరా

భాగధురంధరతను నా | భాగుడు పెదతిమ్మరాజు ప్రజలు నుతింపన్.


కృతిపతితల్లియు మంగయగురువ రాజుకూతురు నైన పాపసంగమాంబ పెదసంగభూపాలాదులగు తొమ్మండ్రుకును జెల్లె లయియుండ వచ్చును. అట్లయినచో నీమె సంగభూపాలునికంటె నిరువది యిరువదియైదేండ్ల చిన్నది కావచ్చును. కృతిపతియైన వేంకటరా జీమెయేడుగురుపుత్రులలో మూడవవాడు. కాబట్టి యితడు తల్లి కించుమించుగా నిరువదియైదువత్సరములప్రాయమునందు జనించి యుండ వచ్చును. అందుచే నీవేంకటరాజు తనమేనమామ యగు పెదసంగ భూపాలునికంటె నేబదియేండ్లు చిన్నవాడగుట యసంభవము కానేరదు. రెట్టమతమునందు కృతిపతియొక్క విక్రమధురంధరులైన యేడుగురు కొడుకులు వర్ణింపబడుటయేకాక కృతిపతియొక్క కొడగొట్టు తమ్మునిపుత్రులుసహిత మేవురు బాహుబలశాలులయి నట్లు వర్ణింపబడియున్నారు. అందుచేత నతడీగ్రంథమును గృతినందినకాలమున కనగా 1769 వ సంవత్సరమునాటికి మిక్కిలి వృద్ధు డయి యుండవలెను. అతని కప్పు డెనుబదిసంవత్సరములవయ స్సుండె ననుకొందము. అట్లనుకొన్నను పాండురంగమాహాత్మ్యము రచియింపబడినకాలము 1650 వ సంవత్సరమునకంటె బూర్వమయి యుండదు. అప్పటికి రామకృష్ణుడు వృద్ధు డనుకొన్నను, అతడు కృష్ణదేవరాయల యాస్థానమునందలి కవుల నాక్షేపించె నన్న కథలన్నియు నసత్యకల్పనములనుట స్పష్టము. అయినను మన మీకవులకాలమునుగూర్చి యింకను విచారింపవలసి యున్నది.

ఈరామకృష్ణకవి యాజ్ఞవల్క్య బ్రాహ్మణుడు; కౌండిన్యసగోత్రుడు; తండ్రి రామయ్య; తల్లి లక్ష్మమ్మ. తాను తెనాల్యగ్రహారనిర్ణేత యయినట్టును, ఆశుకవిత్వాదులయందు మేటియైనట్టును, కృతిపతి తన్నుద్దేశించి పలికినట్టుగా కవియే పాండురంగమహాత్మ్యమునం దీక్రింది పద్యములతో జెప్పుకొనియున్నాడు.


క. నను రామకృష్ణకవి గవి

జనసహకారావళీవసంతోత్సవసూ

క్తినిధి బిలిపించి యర్హా

సనమున గూర్చుండ బనిచి చతురత ననియెన్.


సీ. నలుదెఱంగులకావ్యనవసుధాధారలఘనుడనాశువునందుగరముమేటి

వఖిలభూమీపాలకాస్థానకమలాకరోచ్చయతరుణసూర్యోదయుడవు శైవవైష్ణవపురాణావళి నానార్థరచనాపటిష్ఠైకరమ్యమతివి

లౌకికవైదికలక్షణచాతుర్యధైర్యప్రభారూడకార్యచణుడ

వాంధ్రభూమీకుచాగ్రహారభ మైన

శ్రీతెనాల్యగ్రహారనిర్నేత వగ్ర

శాఖికాకోకిలమ వీవు సరసకవివి

రమ్యగుణకృష్ణ రామయరామకృష్ణ


క. కౌండిన్యసగోత్రుడ వా

ఖండలగురునిభుడ వఖిలకావ్యరససుధా

మండనకుండలుడవు భూ

మండలవినుతుడవు లక్ష్మమావరతనయా.


క. యశము గలిగించు నీమృదు

విశదోక్తుల బౌండరీకవిభుచరిత జతు

ర్దశభువనవినుతముగ శుభ

వశగతి నాపేర నుడువు వరత త్త్వనిధీ.


ఉ. స్కందపురాణనీరనిధికౌస్తుభమై ప్రభవించుదేవకీ

నందనుసత్కథోద్యమము నవ్యకవిత్వకళాకలాపమున్

కుందనమున్ ఘటించి కడుగ్రొత్తగు సొమ్మొనరించి విష్ణుసే

వం దిలకించునప్పరమవైష్ణవకోటి నలంకరింపుమా.


మ. ఉదయం బస్తనగంబు సేతువు హిమవ్యూహంబునుం జుట్టిరా

విదితంబైనమహిన్మహాంధ్రకవితావిద్యాబలప్రౌడి నీ

కెదు రేరీ సరసార్థబోధఘటనాహేలాపరిష్కార శా

రద నీరూపము రామకృష్ణకవిచంద్రా సాంద్రకీర్తీశ్వరా!


ఈపద్యములనుబట్టి చూడగా కవి కొంతవఱ కాత్మశ్లాఘాప్రియుడని తోచక మానదు. ఇత డెంతప్రౌడకవియైనను స్వోత్కర్షప్రకట నము నింతగా జేసికొనక నమ్రతనుజూపినచో నధికశ్లాఘాపాత్రుడయి యుండును. ఈతనినివాసస్థలము కృష్ణామండలములోని తెనాలియగ్రహారము;ఇతనిపూర్వులు కాపుర ముండినచోటు తెనాలికి రెండుక్రోసుల దూరములోనున్న గార్లపాడు గ్రామమనియు, ఇతడు తననివాసము నచ్చటనుండి తెనాలిగ్రామమునకు మార్చుకొనెననియు నొకరు వ్రాసి యున్నారు. ఇతడు చిన్నతనములో బట్టుపల్లెయను గ్రామమునందుండు బట్రాజులతో సాంగత్యముచేసి, వారిచెలిమిచేత సంస్కృతాంధ్ర సాహిత్యమును కవిత్వకౌశలమును సంపాదించి బుద్ధిబలముచేత ప్రబంధ కవీశ్వరుడయి వన్నెకెక్కెనట. ఇతడు రచియించిన పుస్తకము పాండురంగమహాత్మ్య మను స్థలపురాణము. ఇందు గొన్నివర్ణనలు విలక్షణముగానుండును. "పాండురంగ విభుని పదగుంభనంబును" అన్నట్లితని కవిత్వము పదముల కూర్పుచేత మేలిమి గన్నది. అందు నిరర్థకపదము లెక్కడనోకాని కానబడవు.


క. అటు లేనియు జెప్పెద నీ

పొటిపొటితలపోత లెల్ల బోవ నడువు మా

రట ముడుగు నెమ్మనము నొ

క్కటిగా నొనరించి గట్టిగా విను మధిపా.


ఇత్యాదిపద్యములలో గట్టిగా లోనగుపదము లొకానొకటి యక్కడక్కడ వ్యర్థములుగాదోచినను మొత్తముమీద బదసందర్భమితనికి గుదిరినట్లు మఱియొకకవికి గుదిరిన దని చెప్ప వలనుపడదు. ఈపాండురంగమాహాత్మ్యమునకే పాండురంగవిజయమని నామాంతరము గలదు. ఇదిగాక పాండురంగవిజయమని రామకృష్ణకవివిరచితగ్రంథము వేఱొకటియున్నదని కొంద ఱందురుగాని యామాట పాటింప దగినది కాదు. ఈకవికి తరువాత నల్పకాలములోనే యున్నయప్పకవి లోనుగాగలలాక్షణికు లొక్కరును పాండురంగవిజయ మున్నదనిచెప్పి దాని లోనుండి యొక్కపద్యమునైన నుదాహరించియుండలేదు. ఇప్పుడు పాండురంగవిజయములోనివని యందందు జదువబడెడు పద్యములలో ననేకము లితరగ్రంథములలోనివిగాను కొన్ని యప్రౌడకవికల్పితములుగాను గానబడుచున్నవి. ఎట్లనగా,


సీ. భుజగలోకాధీశభోగతల్పశయాన హరిరూపధర మహాపురుష యనుచు

నతులాబ్జమకుటవర్ణితపాదరాజీవ రామార్చనీయ శ్రీరంగయనుచు

మారీచమదభంగ మహితవాయవ్యాస్త్రశరదనిద్రితనేత్రశౌరియనుచు

సముదగ్రవర్షావసరయోగనిద్రాణ కరిరాజవరద శ్రీకాంతయనుచు

దల కు నులుకును నలుకు బెగ్గిలుచు బలుకు

సఖులనయనస్వరశిరోజచరణకలన

పవనకందర్పఘనహంసజవనతురగ

భటనటప్రియసముదాయపటిమదోప


ఈపద్యము పాండురంగవిజయములోనిదని సర్వసాధారణముగా జదువుదురు. నిజము విచారింపగా నిది పైడిమఱ్ఱి వేంకటపతికృతచంద్రాంగదచరిత్రమునందలి చతుర్థాశ్వాసములోనిది. ఇట్లే


గీ. అరుణపల్లవరుచిబోలు నా పదంబు

లాపదంబుల బోలు సయ్యలకజాత

మలకజాతముబోలు న న్నెలతనడుము.

నిత్య ముఖ లీలబోలు న న్నెలతనడుము.


అను నీపద్యము పాండురంగవిజయములోని దని కొందఱు చెప్పుచున్నను. ఇది సింహాద్రి వేంకటాచార్య విరచితమైనచమత్కారమంజరిలో గనబడుచున్నది. ఈప్రకారముగానే పాండురంగవిజయములోని వని చదువబడెడు మఱికొన్నిపద్యము లితరప్రబంధములోనివిగా గనబడు చున్నవి. తాను ప్రబంధరూపముగా బాండురంగమహాత్మ్యములో జెప్పినకథనే స్వీకరించి యాకవియే మరలపాండురంగవిజయమని మఱి యొకప్రబంధము జేయవలసిన యావశ్యకముసహిత ముండదుగాన పాందురంగవిజయమని వేఱొకప్రబంధ మున్న దన్నవార్త కల్లయని నిశ్చయింపవలసి యున్నది. ఇతడు నిరోష్ఠ్యరామాయణము మొద లయిన చిత్రకావ్యములను రచియించెనని యొకప్రవాదము కలదుగాని యదియు నిజమయి యుండదు. ఇతడు వికటకవి యనియు, అనేకుల ననేకవిధముల వంచించె ననియు, పెక్కు కథలు చెప్పుదురుగాని పాండురంగమహాత్మ్యము నంతటి భక్త్యావేశముతో రచియించిన వైష్ణవభక్తాగ్రేసరుడు పామరజనై కాదరణీయములైన తుచ్ఛకార్యములను లోనగునాయని సందేహింపవలసియున్నది. ఈదేశములో పామరజనులు కవులు రసికులని చూపుట కయి వారికి వేశ్యాగమనదోషాదు లారోపించుట చిరకాలమునుండి యాచార మయి యున్నది. ఇతడు వికటకవియని చూపుట కయి యితడు రచియించిన పుస్తక మొక్కటియు లేదు.

"శష్పవిజయంబు చెప్పెద జిత్తగింపు

మేకదంతుండు నీకిచ్చు నింతబొచ్చు."

ఇత్యాదు లగుయతిభ్రంశదోషాదులను గలిగిన పనికిమాలిన బూతుపుస్తకము నొకదాని నెవ్వరో మహాత్ములు "శష్పవిజయ" మనెడి యపాత్రపు పేరితో రచియించి దాని కర్తృత్త్వమును రామకృష్ణున కారోపించిరిగాని యం దొకపద్యము నైనను జదివినవారి కాపాడుపుస్తకమునందు జూపినయహంభావమునుబట్టి యిత డితరకవులగ్రంథముల నాక్షేపించి పద్యములు చెప్పెనన్నంతవఱకు నమ్మవచ్చును.

ఈరామకృష్ణకవికి మొట్టమొదట రాజాస్థానమునందు బ్రవేశము కలుగకపోయినను రాజపురుషుల నాశ్రయించి వారిమీద పద్యములు చెప్పి వారిమూలమున కడపట రాజానుగ్రహము సంపాదించుకొనెనట! అట్లయ్యు నితడు సాధుస్వభావము కలవాడు కానందునను, పరుల వంచించుటయందును పరిహసించుటయందును ఆసక్తికలవా డయినందు నను, ఏవో కొంటెపనులు చేయుచువచ్చి పలుమాఱు రాజుల యాగ్రహమునకు పాత్రు డగుచు వచ్చెనట! ఇందు గొంతసత్య ముండకపోదు. అట్లుకానియెడల నితడు తనగ్రంథములను పేరుగలరాజుల కెవ్వరికి నంకితము చేయక యొకవ్రాయసగాని కంకితము చేయుట తటస్థించి యుండదు. మహమ్మదీయుల దాడిచేత పేరుగల హిందూరాజ్యములు నశింపంగా ధనసంపన్నుడుగాని రామకృష్ణకవి స్వకుటుంబపోషణార్థమయి ధనస్వీకారముచేసి తనగ్రంథమును సంగరాజుజాగీరులోని విరూరి కరణమున కంకితము చేసినను చేసియుండవచ్చును. కృతిపతి యయిన వేదాద్రికి వాసస్థానముగా నుండినవిరూరు నెల్లూరుమండలములో పినాకినీనదికి వంతెనగట్టదలచిన సంగమునకు రెండు క్రోసులదూరమున నున్నది.

రామకృష్ణుడు చేసినయపరాధములను దెలిపెడుకథలలో నొకటి రెంటి నిందుదాహరించుచున్నాను.

ఒకప్పు డితడు రాజగురు వయిన తాతాచార్యులవిషయమున చెప్పరాని మహాపరాధమును జేసినందున, రాజు దురాగ్రహగ్రస్తుడై యీతనిని తలవఱకు భూమిలో పాతిపెట్టి యేనుగుచేత తల త్రొక్కింపుడని రాజభటుల కాజ్ఞ యిచ్చెనట. రాజభటు లాతనిని గొనిపోయి యూరిబయలను కంఠములోతు మంటిలో పాతిపెట్టి, త్రొక్కించుటకొఱ కేనుగును దీసికొనివచ్చుటకై వెళ్ళిరట. ఈలోపల గూనిచాకలి వాడొక డామార్గమున బోవుచు రామకృష్ణుని జూచి యిది యేమని యడుగగా, అతడు తనకు సంభవించిన గూను పోగొట్టుకొనుట కయి వైద్యులయాజ్ఞ చొప్పున దా నీచికిత్సను జేయించుకొనుచున్నా ననియు గూను పోయినదో లేదో పయికితీసి చూడవలసిన దనియు వానితో జెప్పెనట. వా డాప్రకారముగా జేసి యాతనికి గూను లేకుండుట కద్భుతబడి తన కాచికిత్స చేయమని కోరగా, రామకృష్ణుడు వానిని పాతిపెట్టి తాను పలాయితుఁ డయ్యెనట. అటుతరువాత రాజభటు లేనుఁగును గొనివచ్చి దానిచేత చాకలవానితల త్రొక్కించిరట. రాజభటులు పోయి తాము రామకృష్ణుని జంపినమాట రాజుతో విన్నవించిన తరువాత రామకృష్ణుఁడు రాజసభకుఁ బోయి సభవారందఱు విస్మయపడునట్లుగా రాజసందర్శనము చేసి తనయం దీశ్వరుఁ డనుగ్రహించి చచ్చినవానిని మరల బ్రతికించి పంపెనని రాజునకు నమ్మకము పుట్టు నట్లుగాఁ జెప్పి నమ్మించి రాజువలన నూఱుతప్పులు క్షమించునట్లు వరము పొందెనట.

ఇంకొకసారి రామకృష్ణుఁడు తాతాచార్యులను మోసముచేసి తన్ను మూఁపుమీద నెక్కించుకొని రాజమందిరము చేరువనుండి మోసుకొనిపోవున ట్లొడఁబఱిచె ననియు, ఆచార్యులవా రాతనిని మోసుకొని రాజవీధిలోఁ నడుచుచుండగా రాజు మేడమీదనుండి చూచి కోపించి పయివానిని తన్ని యీడ్చుకొనిరండని తనభటులకాజ్ఞ యిచ్చెననియు, రామకృష్ణుఁ డామాటలువిని చివాలున తాను క్రిందకుఱికి గురువర్యుల పాదములమీఁదఁ బడి తానుచేసిన భాగవతాపచారము క్షమింప వేడుకొని పాప పరిహారార్థముగా నాతనిని తనవీఁపుమీఁద నెక్కించుకొని మోచెదనని చెప్పి యొప్పించి తాతాచార్యులను భుజములపయి నెక్కించుకొని నడుచుచుండఁగా రాజభటులువచ్చి పయినున్నగురునే తన్ని రాజసన్నిధి కీడ్చుకొని పోయిరనియు, అందుమీద రాజునకు మఱింత యాగ్రహమువచ్చి గురుద్రోహియైన యాఖలుని వెంటనే శిరశ్ఛేదము చేయుఁడని భటుల కాజ్ఞ యొసఁగె ననియు, రాజభటుల కతడు లంచమిచ్చి తన్నువిడిచిపెట్టి యొకమేనుజంపి దాని నెత్తురు గొనిపోయి రాజునకు జూపునట్లు వారి నొడఁబఱిచెననియు, రాజు కోపముతీఱి బ్రహ్మహత్య చేయించినందునకుఁ బశ్చాత్తాపపడుచున్న కాలములోఁ దాను బ్రహ్మరాక్షసుఁ డయినట్లు వేషమువేసి రాజును జడిపించి తరువాత నిజమును జెప్పి రాజుచే మన్నింపబడి బహుమానముల నందెననియు మఱియొక కథగలదు.


ఇట్లే యిత డనేకకవులను విద్వాంసులనుగూడ నాక్షేపించిన పెక్కుకథలుగలవు. అవి యెంతవఱకు సత్యములో చెప్పజాలము. అయినను వానిలో గొన్ని సత్యములు కావనియు నిటీవలి కాలమున గల్పింపబడినవనియు మనము సులభముగా నూహింపవచ్చును. ఇతడు రచియించినపాండురంగ మాహాత్మ్యకృతికి నాయకుడగు వేదాద్రి---- గురువైన కందాళ అప్పలాచార్యులువారు సభకు వచ్చునప్పుడు వ్యాకరణశాస్త్రమునందలి యాయనపాండిత్యప్రకర్షమును శ్లాఘించిన నొకశిష్యుడు,


శ్లో. "అపశబ్దభయం నాస్తి| అప్పలాచార్యసన్నిధౌ"


అని చెప్పగా రామకృష్ణుడు,

"అనాచారభయం నాస్తి |తిష్ఠన్మూత్రస్యసన్నిధౌ"


అని శ్లోకపూర్తిచేసి పరిహసించెనని చెప్పుదురు. దీనిని తెలుగించినచో శిష్యుడు చేసిన శ్లోకముయొక్క పూర్వార్థము


గీ. "అప్పలాచార్యసన్నిధియందు (వీస

మంతయిన)నపశబ్దభయంబు లేదు"

అనియు, దానిని పూరించిన రామకృష్ణునియొక్క యుత్త----

"నిలిచి మూత్రవిసర్జన సలుపువాని

వద్ద (గూడ) ననాచారభయము లేదు"


అనియు నగును. శబ్దశాస్త్ర పాండిత్యమునుబట్టి యెట్టి శబ్దము నైన సుశబ్దమునుగా సాధింపగల సామర్థ్యముగల తన--వద్ద నెవ్వరును నపశబ్దమునకు భయపడవలసిన యక్కఱలేదని --వచ్చునట్లు శిష్యుడు శ్లాఘించినప్పుడు నిలుచుండి మూత్రము--వానివద్ద సనాచారభయ మెట్లక్కఱ లేదో యట్లే శుంఠయైన యీ యాచార్యునివద్ద నవశబ్దభయ మక్కఱలేదని విపరీతార్థము వచ్చునట్లు శ్లోకము పూరించి యాక్షేపించి వైష్ణవభక్తాగ్రేసడైన రామకృష్ణుడు భాగవతాపచారము చేయునని నమ్మదగియుండలేదు.


"కలనాటిధనము లక్కఱగలనాటికి" అను పెద్దనపద్యముపై రామకృష్ణకవి యాచేపణ చేసె నన్నకథ కల్పితమని యీవఱకే యల్లసాని పెద్దన చరిత్రమునందు జెప్పియున్నాముగదా ? ఆప్రకారముగానే రామకృష్ణకవి ముక్కు తిమ్మనార్యునియెడ గూడ నొకయపరాధము చేసెననియు, తిమ్మన యలిగి పండ్లూడదన్నగా మఱునాడు రామకృష్ణకవి దుప్పికొమ్ముతో నూడినపల్లమర్చుకొని కృష్ణరాయలసభకు వచ్చి కూరుచుండ రామభూషణకవి యెఱిగి రాజు "రవిగాననిచో గవికాంచునేకదా" యన్న సమస్య నిచ్చినప్పుడు


ఉ. ఆరవి వీరభద్రునిపదాహతి డుల్లినబోసినోటికిన్

నేరడు, రామకృష్ణకవి నేరిచెబో మనముక్కుతిమ్మరాట్

క్రూరపదాహతిం బడినకొక్కిరిపంటికి దుప్పికొమ్ము ప

ల్లా రచియింప; నౌర! రవిగాననిచో గవి గాంచునేకదా.


అని పూరించి యతని నవమానపఱిచెననియు, చెప్పెడికథ కూడ రామకృష్ణకవి ముక్కు తిమ్మనకాలములో నుండినవాడు కాకపోవుటచేత నిటీవలి బుద్ధిమంతులచే గల్పింపబడినదనియే నిశ్చ యింపవలసియున్నది. ఇతడు రామరాజభూషణునితో సమకాలికుడే యయినను, రామరాజభూషణుని వసుచరిత్రములోని "శ్రీ భూపుత్రి" యను పద్యముమీద రామకృష్ణుడు చేసెనన్న యాక్షేపణము పండితులు చేయదగినది కానందున దానిని సహితము సత్యమని నమ్ముట కాధారము కనబడదు. ఇతడు రామరాజభూషణుని కవిత్వము నాక్షేపించుచు, క. చీపరపాపరతీగల| జేపలబు ట్టల్లినట్లు చెప్పెడు నీయీ

కావుకవిత్వపుమాటలు| బావనకవివరునిచెవికి బ్రమదం బిడునే?


అని చెప్పినట. నిజముగా రామకృష్ణకవియే చెప్పిన దయిన యెడల నీర్ష్యచేతనే చెప్పినదనవచ్చును. ఒకానొకకవి రాయలయాస్థానమునకు వచ్చినప్పుడు

క. తువ్వట బాబా, తలపై

పువ్వట, జాబిల్లి, వల్వ బూదట, చేదే

బువ్వట, చూడగను హుళి

క్కవ్వట, యరయంగ నట్టిహరునకు జేజే.


అను పద్యమునుజెప్పి తాటాకుమీద వ్రాయమని యిందలి "తువ్వ" "హళుక్కి" అను పదములను వికారముగా జదివి రామకృష్ణు డాకవిని పరాభవించి పంపెనని చెప్పుదురు. ఈకథ కేవలపామరజనై కాదరణీయము. అప్పకవీయమునం దుదాహరింపబడిన రామకృష్ణకవి యొక్క చాటుపద్యముల రెంటిలోను,


క. బసవనకు బుట్టినప్పుడె

పసరము గోవిందరాజు పసరం బైనన్

గస వేటికి దిన డనగా

గసవుం దిను శత్రు లాజి- గదిసినవేళన్.


అను పద్యమువలన నతడు పరులను దూషించుస్వభావము కలవాడయినట్టు కనబడుచున్నను,


క. చిన్నన్న ద్విపద కెరగును

బన్నుగ బెదతిరుమలయ్య పదమున కెరగున్

మిన్నంది మొరసె నరసిం

గన్నకవిత్వంబు పద్యగద్యశ్రేణిన్. అను పద్యమువలన నత డితరులకవిత్వమందలి గుణములను గ్రహించి శ్లాఘించు గుణగ్రహణపారీణు డనియు స్పష్టపడుచున్నది.


తెనాలి రామకృష్ణుని యిందుధరోపాఖ్యానములోనిదని,

మ. ఒకనా డిందుధరుండు బార్వతియు లీలోద్యానకేళిసరి

న్నికటానేకవనప్రదేశముల దైతేయేంద్రకన్యాప్సరో

నికురుంబంబులు పారిజాతకుసుమానీకంబు పై జల్ల ద

ర్పకబాణంబుల కెల్ల నెల్లయగుసౌభాగ్యంబు శోభిల్లగన్.


అనెడి యీపద్యము రంగరాట్చందమునం దుదాహరింపబడి యున్నది. అప్పకవి యీపద్యమునే యాదిపురాణములోనిదని యుదాహరించి యున్నాడు. ఆదిపురాణమును, ఇందుధరోపాఖ్యానమును వేఱు వేఱు గ్రంథములలో, ఒక్క గ్రంథమునకె రెండును వేఱువేఱు పేరులో, మా కాగ్రంథములు లభింపకపోవుటచేత మే మిప్పుడు చెప్పజాలము. ఈపద్యము సోముని హరివంశములోనున్నది. కాబట్టి యిది పై రెండు గ్రంథములలోను దేనిలోనిదియు గానట్టు తోచుచున్నది. ఈకవి యొక్క పాండురంగమాహాత్మ్యములోని కొన్నిపద్యముల నుదాహరించి యీతని చరిత్రము నింకటితో మగించుచున్నాము:-


మ. బొమలెక్కించిన విల్లువంచు నునుజూపు ల్చంచలాచంచల

క్రమరేఖ న్నిగిడింప శాతవిశిఖౌఘంబుల్ మెయిన్నించు నె

య్యమునన్ బల్కగ నల్కమీఱి చటులజ్యాఘోషముంజేయు స

య్యుమప్రా పొంది రతీశ్వరుండు హరు బిట్టోడింప నుట్టాడుచున్. [ఆ.1]


చ. హరిహయదేశికాభు డగునమ్మహిదై వతమౌళియందు బం

గరువునకున్ మృగీమదసుగంధము సంధిలుభాతి నంబుజో

దరచరణారవిందసతతస్మృతిలోలుప యైనబుద్ధియున్

బరిణతి గాంచెసంపదలపై మఱియుం జనియించు సంపదల్. [ఆ.2] శా. ప్రారంభించినవేదపాఠమునకుం బ్రత్యూహమౌనంచునో

యేరా తమ్ముడ నన్ను జూడ జనుదే వెన్నాళ్ళనోయుండి ఛ

క్షూరాజీవయుగంబు వాచె నిను గన్గోకున్కి మీబావయున్

నీరాక న్మది గోరు జంద్రుపొడుపున్ నీరాకరంబుంబలెన్. [ఆ.3]


మ. వలనా యేటికి నాశ్రయించి మనగా నానీరమున్ నీరమున్

దలవెఱ్ఱే పంచరింపనేటికి సమిద్దానంబు దానంబున

చ్చలమా యేటికి నెత్తి గట్టుకొనగా సన్యాసము న్న్యాసమున్

గలి దేజాలు మదీయభక్తిరుచి భక్తశ్రేణి కశ్రాంతమున్. [ఆ.4]


సీ. నిలువున నొలిపించె విలువంగడము నెల్లశరములయాయంబు బొరయు టుడిపె

దగశబ్దమాత్రపాత్రముచేసె గుణలతమ్రాకున గట్టించెమౌలబలము

గంచుకివశము గావించెనేనానాధు గట్టించె సహచరు గటికియెండ

బ్రతిపక్షభావసంగతుడనిహితుజూచె వర కేతసముకీర్తిభరముడులిపె


ధర్మనిర్మలబుద్ధి సుశర్మ గదిసి

గెలువగా లేక చని కోపగించి మదను

డురక తనవార లతనికి నోడు మనిరె?

పతికి గీడౌట బంట్లపాపంబు గాదె?

22. రామరాజ భూషణుడు

రామరాజభూషణుడు వసుచరిత్రమను శృంగార ప్రబంధమును రచియించిన మహాకవి. రామరాజభూషణుడను నది రామరాజుయొక్క యాస్థానమందుండుటచేత వచ్చిన బిరుదునామమనియు నిజమయిన పేరు బట్టుమూర్తి యనియు చెప్పుదురు. ఇతని జన్మభూమి బట్టుపల్లెయను గ్రామము. ఈ గ్రామమును కృష్ణదేవరాయలు కవిత్వమునందు బ్రవీణులై ప్రబంధాంకమువారని బిరుదుపొందిన యీతని పూర్వులగు బట్టురాజుల కిచ్చెను. ఈబట్టుపల్లె బళ్ళారిమండలములోని పాలమండలమునకు సమీపమున నున్నదని యొకరును, కడపమండలములోని పులివెందల తాలూకాలో నున్నదని యొకరును వ్రాసియున్నారు. ఈ కవి కృష్ణదేవరాయల కాలములో బుట్టి యుండవచ్చును గాని యాతని యాస్థానమునందలి యష్టదిగ్గజము లనబడు కవులలో నొకడుమాత్రము కాడు. ఇతడు మొట్టమొదట 1542 వ సంవత్సరము మొదలుకొని 1565 వ సంవత్సరమువఱకును సదాశివరాయల పేర విజయనగరములో రాజ్యముచేసిన కృష్ణదేవరాయల యల్లుడయిన రామరాజు యొక్క యంతిమదశలో నతని యాస్థానమునందు బ్రవేశించి యాతని మీద గొన్ని చాటు ప్రబంధములను చేసి రామరాజభూషణుడని బిరుదు పేరొందెను. కాబట్టి యీతని కవిత్వము 1560 వ సంవత్సర ప్రాంతములయం దారంభ మయినదని చెప్పవచ్చును. ఈతడు రామరాజుయొక్క జీవితకాలములోనే యాతనిమీద కృతులు చెప్పినట్టు వసుచరిత్ర కృతినాయకుడయిన తిరుమలదేవరాయలు కవినిగూర్చి పలికిన యీ క్రింది పద్యమువలన దెలియవచ్చుచున్నది.


శా. శ్రీరామక్షితిపుస్మదగ్రజు జయశ్రీలోలు నానాకళా

పారీణున్ బహుసంస్కృతాంధ్రకృతులం బల్మాఱు మెప్పించి త త్కారుణ్యంబున రత్నహారహయవేదాండాగ్రహారాది స

త్కారం బందితి రామభూషణకవీ ధన్యుండ వీనన్నిటన్- [ఆ.1]


ఈ పద్యమునందు జెప్పబడినతడు కృష్ణదేవరాయని యల్లుడయిన యార్వీటి రామరాజు. కృష్ణదేవరాయని యల్లుడయినందున నీతనికి నళియరామరాజని సాధారణముగా వాడుకకలదు. ఈతడు కృష్ణదేవరాయని యల్లుడయి సదాశివరాయని రాజ్యబారమును వహించిన సంగతి రామాభ్యుదయములోని యవతారికయందీక్రింది పద్యమున జెప్పబడినది.


ఉ. ఆపటుకీర్తి రామవసుధాధిపచంద్రుడు కృష్ణరాయధా

త్రీపతిసార్వభౌమదుహితృప్రియుడై వితతప్రతాపసం

తాపితశత్రుడై యలసదాశివరాయనిరంతరాయవి

ద్యాపురరాజ్యలక్ష్మికీ విధానము దా నయి మించె నెంతయున్.


ఈ రామరాజు వివాహము చేసికొన్న కృష్ణదేవరాయని కూతురి పేరు తిరుమలాంబ. ఆమెవలన నీతనికి కృష్ణరాజు,పెదతిమ్మరాజు అని యిద్దఱుపుత్రులు కలిగిరి. ఈ సంగతి నరపతి విజయమునందీ క్రింది పద్యములలో జెప్పబడినది.


గీ. అనఘుడౌ నైరసేని భీమాధిపేంద్రు

పట్టి దమయంతి జేపట్టినట్టిరీతి

రామభూపాలకుడు కృష్ణరాయతనయ

యగుతిరుమలాంబ నుద్వాహనయ్యె వేడ్క.


చ. శతమఖునిం బులోమజను శంకరుని న్గిరిపుత్రి శంబరా

హితు రతిదేవి బోలుచు నహీనసుఖానువాప్తి రామభూ

పతియును దిర్మలాంబయును భానుసమానుని గృష్ణపాడ్యు నం

చితగుణు బెద్దతిమ్మనృపశేఖరు గాంచిరి హర్ష మొప్పగన్. రామరాజుయొక్క యనంతరమున మాతామహార్జితమయిన విద్యానగరరాజ్యమునకు రావలసిన వాడు కృష్ణరాయని దౌహిత్రుడయిన కృష్ణరాజే యయినను, రామరాజు తమ్ములయిన తిరుమలదేవరాయలును వేంకటపతిరాయలును బలవంతు లయి యాతనకి దక్కనియ్యక యారాజ్యమును తామే యాక్రమించుకొని యేలసాగిరి.

మూర్తి యనియు రామరాజభూషణు డనియు నిద్దఱు వేఱువేఱుకవు లనియు నందు మూర్తికవి సరసభూపాలీయమును, రామరాజభూషణకవి వసుచరిత్ర, హరిశ్చంద్ర నలో పాఖ్యానములను రచియించిరనియు కొందఱును, ఇద్దఱు నొక్కరే యనియు మూర్తి యనునది నిజమనిపేరనియు రామరాజభూషణు డన్నది రామరాజుయొక్క సభ కలంకారముగా నుండుటచేత వచ్చిన బిరుదుపే రనియు నతడు సూరపరాజున కౌరసపుత్రు డయి తదగ్రజు డయిన వేంకటరాయభూషణునకు స్వీకృతపుత్రు డనియు మఱి కొందఱును జెప్పుచున్నారు. "శ్రీరామచంద్రచరణారవిందవందన పవననందనప్రసాద సమాసాదిత సంస్కృతాంధ్రభాషాసామ్రాజ్య సర్వంకష చతుర్విధకవితా నిర్వాహకసాహిత్యరసపోషణ రామరాజభూషణప్రణీతం" బని వసుచరిత్రములోని గద్యమొక విధముగాను "శ్రీహనుమత్ప్రసాదలబ్ధకవితాసార సారస్వతాలంకార నిరంకుశప్రతిభాబంధుర ప్రబంధపఠన రచనాధురంధర ప్రబంధాంక వేంకటరాయభూషణపుత్ర తిమ్మరాజపౌత్ర సకలభాషావిశేష నిరుపమావధాన శారదామూర్తి మూర్తిప్రణీతం" బని సరసభూపాలీయములోని గద్య మింకొకవిధముగాను నుండుటను బట్టియు, హరిశ్చంద్ర నలో పాఖ్యానములో "ప్రబంధాంక సింగరాజ తిమ్మరాజ ప్రియతనూజ ధీర సూరపాత్మజుడ రామనృపభూషణాఖ్య సుకవి" ననియు సరస భూపాలీయములో "ప్రబంధాంక సింగరాజసుత తిమ్మరాజపుత్ర ప్రసిద్ధ సరస వేంకటరాయభూషణసుపుత్రు నను బుధవిధేయు శుభమూర్తి నామధేయు" ననియు తండ్రులను వేఱువేఱుగా జెప్పుటనుబట్టియు, వేఱువేఱు కవులయినట్టు పయికి గానవచ్చుచున్నను గొన్నిహేతువులను బట్టి రెండవపక్షమువారు చెప్పెడి యంశములుకూడ సావధానముగా విచారింపవలసినవిగా నున్నవి. ఉభయపక్షములవారును జెప్పెడుయుక్తులను జక్కగా గ్రహింపగలుగుట కయి వంశక్రమమును దెల్పెడు పూర్వోక్తము లయిన రెండు పద్యములను పూర్ణముగా నిందుదాహరించుట యావశ్యకమని తోచి యట్లు చేయుచున్నాను, మొట్టమొదట బుస్తకములను జదివినప్పు డిరువురుకవులును వేఱువేఱనియే నేనును నభిప్రాయపడినను రెండవవారి యుక్తులను విన్నపిమ్మట నా మనస్సునకు గొంత సందేహము కలిగినందున, ఏతన్నిర్ణయమును దీనిని జదువువారికి విడిచిపెట్టు గ్రంథసౌలభ్యము నిమిత్త మిందుభయుల నొక్కరినిగానే భావించి వ్రాసెదను. ఇరువురును భిన్ను లయినను కాకపోయినను చరిత్రభాగమునందు వేఱువేఱుగా వ్రాయవలసిన యంశము లేవియు గానబడవు.


1. సీ. శతలేఖినీపద్యసంధానధౌరేయు ఘటికాశతగ్రంథకరణధుర్యు

నాశుప్రబంధబంధాభిజ్ఞ నోష్ఠ్యనిరోష్ఠ్యజ్ఞ నచలజిహ్వోక్తినిపుణు

దత్సమభాషావితానజ్ఞ బహుపద్యసాధిత వ్యస్తాక్షరీధురీణు

నేకసంధోచితశ్లోకభాషాకృత్యచతురు నోష్ట్యనిరోష్ట్యసంకరజ్ఞ

నమితయమకాశుధీప్రబంధాంకసింగ

రాజసుత తిమ్మరాజపుత్ర ప్రసిద్ధ

సరస వేంకటరాయభూషణసుపుత్రు

నను బుధవిధేయు శుభమూర్తినామధేయు, సరసభూపాలీయము.


2. సీ. వనధిలంఘనకృపావర్ధితోభయకవితాకళారత్నరత్నాకరుండ

సకలకర్ణాటరక్షాధురంధరరామవిభుదత్తశుభ చిహ్నవిభవయుతుడ వసుచరిత్రాదికావ్యప్రీతబహునృపప్రాపితానేకరత్నప్లవుండ

శాశ్వతశ్రీవేంకటేశ్వరానుగ్రహనిరుపాధికైశ్వర్యనిత్యయశుడ


శ్రీకరమహాప్రబంధాంక సింగరాజ

తిమ్మరాజ ప్రియతనూజ ధీరసూర

పాత్మజుడ రామనృపభూషణాఖ్య సుకవి

నంకిత మొనర్తు నీకావ్య మనఘభక్తి- [హరిశ్చంద్రనలో పాఖ్యానము]


మ. నను శ్రీరామపదారవిందభజనానందున్ జగత్ప్రాణనం

దనకారుణ్యకటాక్షలబ్ధకవితాధారసుధారాశి సం

జనితై కై కదినప్రబంధఘటికాసద్యశ్శత గ్రంథక

ల్పను సంగీతకళారహస్యనిధి బిల్వంబంచి పల్కెం గృపన్- [వసుచరిత్ర]


పయిపద్యములలో నుపయోగింపబడిన విశేషణములు కొన్ని భిన్నములుగా నున్నను పరస్పర విరుద్ధము లయిన వేవియు లేనందున వానినిబట్టి గ్రంథకర్తలు భిన్నులని సాధించుట కాధార మేదియు లేదు. రెండు గ్రంథములను జేసినవారాంజనేయ ప్రపాదలబ్ధ కవిత్వ వైభవులమని వ్రాసికొనుట చేతను, రెండు కవిత్వములు నేకరీతినే యుండుట చేతను, ఆదినుండియు నిప్పటివఱకును బట్టుమూర్తియే వసుచరిత్రము రచియించెనని జనశ్రుతి వచ్చుచుండుట చేతను, కవికి దరువాత నల్పకాలములోనే వసుచరిత్రమునకు వ్యాఖ్యానము చేసినవారు కొందఱు బట్టుమూర్తి తాను రచించిన నానారసభాసురమగు ప్రబంధమునందలి వివిధాలంకారములకు లక్షణగ్రంథముగ నుండునట్లు నరసభూపాలీయమను నలంకార గ్రంథమును రచియించెనని వ్రాసియుండుటచేత, తద్గ్రంథత్రయకర్త యొక్కడేయైయుండునేమో యని యెట్టివారికిని సందేహము కలుగక మానదు. ఇక పైపద్యములోని యంశములనుబట్టి విచారింపవలెను. నరసభూపాలీయ కృతికర్త పేరందలి గద్యమునుబట్టి మూర్తియనుట స్పష్టము. దానికి బట్టు మొదలయిన పదములను వేనిని జేర్చినను, అవి కులనామములో బిరుదనామములో యయి యుండును. కావ్యాలంకారసంగ్రహ మనబడెడు నరసభూపాలీయము లోని పూర్వోదాహృతమయిన పద్యములో "శుభమూర్తినామధేయు" నని "శుభ" విశేషణమొకటి గానబడుచున్నది. ఈ శుభవిశేషణ మెట్లు వచ్చినది, ఎవ్వరికి జెందినది, అన్న విషయము నాలోచింపవలయును. పూర్వోదాహృత మయిన హరిశ్చంద్రనలోపాఖ్యానములోని పద్యములో రామభూషణకవి "రామవిభుదత్త 'శుభ' చిహ్న విభవయుతుడ" నని వ్రాసికొని యున్నాడు. కాబట్టి దీనినిబట్టి చూడగా శుభబిరుదమును రామరాజిచ్చెననియు, రామరాజభూషణ నామము గలవానికిది చెందుననియు, విస్పష్టమగుచున్నది. నరసభూపాలీయ కృతికర్త తనకు శుభవిషేషణమును వేసికొనుటయు, హరిశ్చంద్ర నలోపాఖ్యాన కృతికర్త తనకు రామరాజు శుభచిహ్న మిచ్చెనని చెప్పుకొనుటయు, ఈ రెంటిని గూర్చి చిరకాలము నుండి పరంపరగా వచ్చుచున్న జనప్రతీతితో జేర్చి విచారించినపక్షమున నారెండు గ్రంథములను రచించినవా రొక్కరేయని చూపుట కది యొక ప్రబలసాక్ష్యముగా గనబడుచున్నది. రామరాజభూషణపదము బిరుదనామమే యైనపక్షమున, పైపుస్తకములయందలి నామవ్యత్యాసములనుబట్టి కవులు వేఱనిచెప్పుట కవకాశ ముండదు.రామరాజభూషణపదము బిరుదుపేరుగాక పేరేయై యుండినయెడల నదియంతట నేకరూపముగా నుండునేకాని పై పద్య గద్యములయం దున్నట్లొకచోట "రామరాజభూషణ" యనియు, ఇంకొకచోట "రామభూషణ" యనియు, వేఱొకచోట "రామనృపభూషణ" యనియు నుండదని యొకయుక్తి చెప్పుదురుగాని యదియంత ప్రబల యుక్తికాదు. కట్టకడపట జేసిన హరిశ్చంద్ర నలోపాఖ్యానములో "వసుచరిత్రాదికావ్య" "బహునృపప్రాపితానేకరత్న" పదములను బ్రయోగించుటచే నాదిపద ప్రయో గముచేత రెంటికినడుమ నతడు చేసినకావ్య మింకొకటి యుండవలసి నందున నదియే నరసభూపాలీయమనియు, బహుపద ప్రయోగముచేత నిద్దఱికంటె నెక్కువరాజు లుండవలసి నందున వారే రామరాజు తిరుమలరాజు నరసరాజు ననియు, మూడుగ్రంథములను రచించినవా డొక్కడేయనుట కింకొకయుక్తిని జెప్పుచున్నారు. ఈ యుక్తి యెంత యాదరణీయమో బుద్ధిమంతులు తమలో దాము నిర్ణయించుకో వలెను. ఈకవి తన జనకపితను పాలకపితనుగూడ సంతోషపెట్టుటకయి యొక పుస్తకమునందు కన్నతండ్రిపేరు వేసెననియు, ఒకపుస్తక మునందు పెంచుకొన్న తండ్రిపేరు వేసెననియు, ఒకపుస్తకమునం దెవ్వరిపేరును వేయక విడిచెననియు జెప్పుచు, ఆయా పుస్తకములయం దుపయోగింపబడిన పదములే యొకడు జనకపితయనియు నొకడు పాలకపితయనియు సూచించుచున్నవని చెప్పుచున్నారు. హరిశ్చంద్ర నలోపాఖ్యానములోని "సూరపాత్మజుడ" నను వాక్యమువలన సూరపరాజున కౌరసుడని యాత్మజ శబ్దము దృడపఱుచు చున్నదనియు, నరసభూపాలీయము లోని "వేంకటరాయభూషణ సుపుత్రు" నను వచనమువలన వేంకటరాయ భూషణునకు దత్తుడని సుపుత్రశబ్దము దృడపఱచుచున్నదనియు వాదించుచున్నారు. ఈ యర్థములయం దాత్మజశబ్దమునకు దనవలన బుట్టినవాడుకాని దత్తుడు కాడనియు, సుపుత్రశబ్దమునకు పున్నామనరకము నుండి రక్షించు దత్తుడుకాని కన్నవాడు కాడనియు గ్రహింపవలెను. ఈ యంశముల కనుకూలముగానుండు కథలు కొన్నికలవుగాని గ్రంథ విస్తారభితిచే వానిని విడుచుచున్నాను.

వసుచరిత్ర కర్తయు నరసభూపాలీయకృతికర్తయు నొక్కడేమోయని నాకు సందేహము కలిగించుటకు గారణములయిన యంశములను మఱికొన్నిటిగూడ నిప్పు డిందు జేర్చుచున్నాను. వీనిని పయినిజెప్పిన వానితో జేర్చి చదివి బుద్ధిమంతులు తమ యిచ్చవచ్చిన సిద్ధాంతము చేసి కొనవచ్చును. 1. గీ. తా రచించిన వసుచరిత్రమున గన్న

తండ్రి సూరన వెలయించి తలప డయ్యె

నన్ను మన శారదామూర్తి నాఫలంబె

దత్తు డగువాని జేపట్టదరమె నాకు.


అను చాటుధారాపద మొకటి రామరాజభూషణుడు తన వసుచరిత్రములో జనకపితయైన సూరపురాజు పేరుదాహరించి తన్ను బేర్కొనకపోవుటచేత పాలకపితయైన వేంకటరాయభూషణునిచే జెప్ప బడినదని వాడుకలోనున్నది.

2. చతుర్భుజాభిషేకము, యావనచరిత్రము, గంగాగౌరీసంవాదము అను ప్రబంధములను రచించి ప్రసిద్ధుడయి వసుచరిత్రమునకు వ్యాఖ్యానముచేసిన సోమనాథకవి గ్రంధాదిపీఠికలో నిట్లు వ్రాసి యున్నాడు-

శా. ఈరీతిం గవితావితానవృతగౌరీశానమౌళిస్థలో

దారోద్దేశుడ నైననాకు వెస విద్యావంతు లెల్లన్మనో

హారప్రక్రియ మూర్తిచేత రచితంబై విశ్రుతంబౌ వసు

క్ష్మారాట్చిత్రచరిత్రటీక కయి యుత్సాహంబు పుట్టించినన్.


ఉ. కారణజన్ముడై కవినికాయము మెచ్చగ గావ్యకర్తయై

భూరికళాకలాపు డయి పొల్పువహించెడు బట్టుమూర్తిచే

నీరితమై సుఖారపదహీనపదాస్పద మైన యావసు

క్ష్మారమణప్రవృత్తము సుసాథ్యముకాదు తలంచిచూడగన్.


అని యిందలి మొదటిపద్యములో వసుచరిత్రము "మూర్తి" చేత రచిత మనియు, రెండవ పద్యములో "బట్టుమూర్తిచే నీరిత" మైనదనియు, వ్యాఖ్యాత చెప్పియున్నాడు. ఈ వ్యాఖ్యాత యేకాలమునందుండిన వాడో సరిగా తెలియదుగాని, అప్పటి కవికిని నహోబలపతికిని దరువాత నత్యల్పకాలములోనె పదునేడవ శతాబ్దాంతమున నున్నట్లు తెలియ వచ్చుచున్నది. పూర్వకాలమునందే యితడిట్లు వ్రాయుటనుగూర్చి మేమిచెప్పెదరు ? ఇతడు సావధానముగా గ్రంథమును బరిశీలించి ప్రతివాదులు తమ వాదమున కనుకూలములుగా నుదాహరించెడు గద్య పద్యముల కన్నిటికిని బ్రతిపదార్థమును వ్రాసి విమర్శించినవాడేకదా ?

3. అనేక గ్రంథములను జేసిన గొప్పకవులు సమానవర్ణనలు వచ్చెడుపట్టున తాము మొదట రచియించినగ్రంథములలో నుండి పద్యములను జేకొని యా వశ్యకములైన మార్పులను జేసి తరువాత రచియించెడుగ్రంథములలో జేర్చుకొనెడి యాచారముగలదు. తిక్కనసోమయాజి తననిర్వచనోత్తర రామాయణములో మూడవయాశ్వాసమున,


చ. గుణమున లస్తకంబునను గోటియుగంబున గేల దార భీ

షణముగ నుప్పతిల్లి రభసంబున రేగినమాడ్కి దీన్రమా

ర్గణనికరంబులొక్కట నరాతిబలంబుల గప్ప శార్‌జ్గని

క్వణనము రోదసీకుహరకర్పరముం బగిలింప నుగ్రతన్.


అని రచియించినపద్యమునే విరాటపర్వములో నయిదవయాశ్వాసమున గొంచెము మార్పుచేసి యీక్రిందిరీతిగా బ్రయోగించు చున్నాడు-


చ. గుణమున లస్తకంబునను గోటియుగంబున గేల జాల భీ

షణముగ నుప్పతిల్లి రభసంబున రేగినమాడ్కి దీప్రమా

ర్గణనికరంబు లొక్కట నరాతిబలంబుల గప్ప గాండివ

క్వణనము రోదసీకుహరకర్పరముం బగిలింప నుగ్రతన్.

ఇందు "తార" యనునది "చాల" గను "శారజ్గనిక్వణ" మనునది "గాండివ క్వణనము" గాను, మార్పబడినవి. మఱియు సోమయాజులు,


మ. కలగెం దోయధిసప్తకంబు గిరివర్గం బెల్ల నూటాడె సం

చలతంబొందె వసుంధరావలయ మాశాచక్ర మల్లాడె గొం ముప్రత్యయాభావమున పెద్దనార్య శిష్యు డైన బట్టుమూర్తి మహాకవి చేత రచితమైన వసు చరిత్రము నందని వ్రాసి,


"సీ. రాజహంసలుగాని రాజహంసలుగారు

సరసకళాసారసారరుచుల"


అను వసుచరిత్రములోని యీసీసపద్యమును లక్ష్యముగా, జూసి యున్నాడు. బట్టుమూర్తికి నూఱుసంవత్సరములలోపలనే యిట్లు గ్రంథస్థము చేసినవ్రాతను నిరాకరించుటకు ప్రబలప్రమాణము కావలసి యుండునుగదా ?


5. అప్పకవీయములో నుదాహరింపబడి యించుమించు రామరాజభూషణునికాలములోనే రచియింపబడిన లక్షణదీపికలో 416 వ పద్యము తరువాత,

"మంజీర శబ్దమునకు బట్టుమూర్తి వసుచరిత్ర మొదటిపద్యము ప్రథమచరణమున హల్లునకు బ్రయోగము".

అనివ్రాయబడి,

"శా. శ్రీభూపుత్రవివాహవేళ నిజమంజీరాగ్రరత్న స్వలీ,


ఇత్యాది వసుచరిత్రపద్య ముదాహరింప బడియున్నది. సరికాలమువారుకూడా సుప్రసిద్ధుడైన రామరాజభూషణుని బట్టుమూర్తియని భ్రమించుట పొసగ నేరదు గాన నిరువురు నొక్కరేయనుట యధిక విశ్వసనీయము.

ఈరామభూషణకవి మొట్టమొదట రచియించిన కావ్యము వసుచరిత్రము. ఈప్రబంధముతో సరిరాదగిన శ్లేషకావ్యము తెనుగున మఱియొకటిలేదు. ఇందలి వర్ణనలు మిక్కిలి మనోహరము లయి యున్నవి; పదములకూర్పు మిక్కిలి సుందరముగా నున్నది. శబ్దార్థాలంకారము లాహ్లాదకరముగానున్నవి; రసభావాదులు యథాయోగ్యములుగా నున్నవి. ఈగ్రంథము రచియింప బడినతరువాత నేటివఱ కును ప్రబంధములను జేయబూనిన కవు లెల్లరు వసుచరిత్రమును ప్రతి రూపముగా జేకొని దాని ననుసరించి తమగ్రంథములను రచియించు చున్నారు. ఈ వసుచరిత్రము హూణశకము 1570 వ సంవత్సరమునకు దరువాతనే రచియింపబడినది. వసుచరిత్ర కృతిపతియైన తిరుమల దేవరాయడు 1567 వ సంవత్సరమునందు తనరాజధానిని పెనుగొండకు మార్చెను. ఈతడు పెనుగొండను రాజధానిగా జేసికొన్నతరువాత మహమ్మదీయులతో జరిగిన యుద్ధవార్త వసుచరిత్రలోని యీ పద్యమునందు జెప్పబడియున్నది-


చ. తిరుమలరాయ శేఖరునిధీరచమూభటరాజి యాజి భీ

కరయవనేశ్వరప్రహితఖానబలంబుల జక్కుసేయ ని

ద్ధర బెనుగొండకొండలు మదద్విపచర్మకపాలమాలికా

పరికరభూషితంబు లయి బల్విడి గాంచె గిరీశభావమున్.


తిరుమలదేవరాయలు తనజ్యేష్ఠపుత్రు డయిన రఘునాథరాజు మృతుడయినతరువాత ద్వితీయపుత్రు డయిన శ్రీరంగరాజును యువరాజునుజేసి రాజ్యభారము నాతనిమీదమోపిన కథగూడ సూచనగా నీపుస్తకమునందు జెప్పబడియున్నది-


చ. హరిపదభక్తిశీలుడగు నారఘునాథనృపాలుకూర్మిసో

దరుడు సింగరాయవసుధావరు డాత్మగుణప్రమోదవ

త్తిరుమలరాయ శేఖరవితీర్ణ మహాయువరాజపట్టబం

ధురడయి సర్వభూభువనధూర్వవాశ క్తివహించు నెంతయున్.


తిరుమలదేవరాయ డవసానదశలో తనరాజ్యభారము నంతను కొడుకులమీద వదలివేసిన తరువాత మూడవకొడు కయిన వేంకటపతిరాజు ఆలీ ఆడిల్ షాతో యుద్ధము చేసి పరాజితుడయి 1777 వ సంవత్సరమునందు రాజధానిని పెనుగొండనుండి చంద్రగిరికి మరల మార్చెను. వేంకటపతిరా జోడిపోయినసంగతిని జెప్పకపోయినను కవి వసుచరిత్రములోని యీ క్రిందిపద్యములో వేంకటపతి రాజధానిని చంద్రగిరికి మార్చినసంగతి సూచించియున్నాడు-

మ. హరు డాతారకశైలదుర్గమున నధ్యాసీనుడై రాజశే

ఖరవిఖ్యాతి వహించు జందగిరిదుర్గంబందు శ్రీవేంకటే

శ్వరు డొప్పెన్, బహురాజశేఖరసదాసంసేవ్యుడై యౌర యి

ద్ధర బంటేలికవాసి తద్గిరులకున్ దద్వల్లభశ్రీలకున్


ఈపద్యముల నన్నిటిని బట్టి చూడగా వసుచరిత్రము 1577 వ సంవత్సరము తరువాతనే ముగింపబడినట్టు స్పష్ట మగుచున్నది. తిరుమలరాయ డేసంవత్సరమునందు మృతినొందెనో స్పష్టముగా దెలియదుగాని 1574 వ సంవత్సరమువఱకును నాత డిచ్చిన దానశాసనములు కనబడుచున్నవి; 1574 వ సంవత్సరము మొదలుకొని 1585 వ సంవత్సరమువఱకును అతని రెండవకొడు కయిన శ్రీరంగరాజు దానశాసనములును, 1585 వ సంవత్సరము మొదలుకొని 1614 వ సంవత్సరమువఱకును మూడవకొడు కయిన వేంకటపతియొక్క దానశాసనములును కానవచ్చుచున్నవి. తిరుమలదేవరాయడు 1574 వ సంవత్సరమునకు దరువాత రాజ్యభారమునంతను పూర్ణముగా కొడుకుల కప్పగించి తాను విద్వద్గోష్ఠితో ప్రొద్దుపుచ్చుచుండి యుండవచ్చును. 1577 వ సంవత్సరమునందు ఆలీఅడిల్‌షా తిరుమలదేవరాయని పెనుగొండనుండి చంద్రగిరికి పాఱదోలినట్టు మహమ్మదీయులు వ్రాసినచరిత్రమునందున్నది. దీనినిబట్టిచూడగా తిరుమలదేవరాయడు 1577 వ సంవత్సరమునకు దరువాతకూడ గొంతకాలము జీవించియున్నట్టు తోచుచున్నది. రామరాజభూషణుడు తిరుమలరాయనికి వసుచరిత్రము నంకితము చేయునపుడు తెనాలిరామకృష్ణు డక్కడకు వచ్చి "శ్రీభూపుత్రి" యని మొదటిపద్యమును జదువ నారంభింపగానే పకపకనవ్వి యీకృతి చదువుటతోనే శ్రీపోయెనని గేలిచేసె ననియు, అదియెట్లని సభవా రడు గగా నతడు చేతిలో బూడిద వేసికొని యందు శ్రీ యనునక్షరమును వ్రాసి చేయి నోటిదగ్గఱగా బెట్టుకొని బిగ్గరగా శ్రీభూపుత్రి యని (భూ) ద్వితీయాక్షర మొత్తి చదువగానే యాగాలిచేత చేతిలో వ్రాసిన శ్రీ యెగిరిపోవుట చూపె ననియు, అందుమీద రాజు కృతినందక నిరాకరించెననియు పనికిమాలిన కథయొకటి చెప్పుదురు. ఈ ప్రకారముగానే రామరాజభూషణుడు "నానాసూనవితానవాసస"లన్న పద్యమును నందితిమ్మన్నయొద్దను "మోహాపదేశ తమోముద్రితములైన" యను పద్యము నయ్యలరాజు రామభద్రుని యొద్దను కొని తన వసుచరిత్రము నందు వేసికొనెనని కొందఱు కొన్నికథలు కల్పించి యున్నారుగాని యవి యన్నియి నవిశ్వసనీయములే. అటువంటి యుద్గ్రంధమును జేయ గలిగిన మహాకవి రెండు సామాన్యపదములను జేయలేక యితరులవలన దొంగలించి తనవిగా దన గ్రంథమునందు వేసికొనెనని చెప్పుటకంటె బరిహాసాస్పద మయిన మాట మఱియొకటి యుండదు.

రామరాజభూషణు డొకనాడు సభలో రాజాజ్ఞమీద కవీశ్వరులకు "కుంజరయూధంబు దోమకుత్తుక జొచ్చెన్" అని సమస్య యియ్యగా తెనాలిరామకృష్ణుడు


 క. గంజాయి త్రాగి తురకల
సంజాతుల గూడి కల్లు చవిగొన్నావా?
లంజెలకొడుకా ! యొక్కడ
గుంజరయూధంబు దోమకుత్తుక జొచ్చెన్?

అని పూరించె ననియు, అదియే రాజు తానిచ్చినట్లు భావించి పూరింపుమని యడుగగా

 <poem> క. రంజన చెడి పాండవు లరి 

భుంజనులై విరటుగొల్వ బాల్పడి రకటా! సంజయ! విధి నేమందును ?

గుంజరయూధంబు దోమకుత్తుక జొచ్చెన్.

అని పూరించెననియు, రాజాతని సమయోచితబుద్ధికి సంతోషించి బహుమాన మిచ్చెననియు చెప్పుదురు. తెనాలిరామకృష్ణుడు రామరాజభూషణుని యొక్క కడపటి దినములలో నున్నవాడగుటచేత నిది సత్య మయినను కావచ్చును.

నరసభూపాలీయము రచియించిన కవి యెవ్వరయినను కృతిపతి రామరాజ తిరుమలదేవరాయలకు మేనల్లు డయిన నరసరాజు, ఈనరసరాజుయొక్క మాతామహుడయిన శ్రీరంగరాజునకు కోనరాజు, తిమ్మరాజు, రామరాజు, తిరుమలరాజు, వేంకటపతి, అని యయిదుగురు కొడుకులును, లక్కమాంబ, ఓబమాంబ, కోనమాంబ అని ముగ్గురు కూతులును ఉండిరి. ఆ కొమార్తెలలో లక్కమాంబ కుమారుడయిన నరసరాజు కావ్యాలంకార సంగ్రహమను నరసభూపాలీయమును కృతి నొందెను; ఓబమాంబ కుమారుడయిన గొబ్బూరి నరసరాజు రామాభ్యుదయమును కృతినందెను; కోనమాంబ కుమారుడయిన తిమ్మరాజు పరమయోగివిలాసమును రచియించెను. వీనిలో నరసభూపాలీయము ప్రతాపరుద్రీయమునకు తెలుగు, నాటక ప్రకరణమును మాత్రము విడిచి ప్రతాపరుద్రీయము లోని లక్షణభాగమునంతను కవి తెనిగించినను లక్ష్యములను నరసభూపాలునిపేర గ్రొత్తగా రచించెను.

రామరాజభూషణుడు సాహిత్యమునందు మాత్రమేకాక సంగీతమునందును మిగుల ప్రావీణ్యము గలవాడు. ఈతడు రచియించిన కృతులు కొన్ని యక్కడక్కడ నేటివఱకును పాడ బడుచున్నవి. ఒకవేళ వసుచరిత్రములో తిరుమలదేవరాయడు కవిగూర్చి "బహు సంస్కృతాంధ్రకృతులం బల్మాఱు మెప్పించితి" వన్న కృతులివియే యయి యుండునేమో! కవులిప్పటివలెనే పూర్వకాలమునందును విద్యామత్సరము కలవారయి యొండొరులతో వివాదములు పెట్టుకొనుచుండినట్లు కనబడు చున్నది. ఇట్టి యసూయపరత్వము రామరాజభూషణునివద్ద సహితము బొత్తిగా లేకపోలేదు. ఇతడొకసారి యయ్యలరాజు రామభద్రకవి కవిత్వమునందు తప్పుపట్టబోయి యవమానము నొందెనట. రామభద్రకవి విరచితమైన రామాభ్యుదయమునందు తప్పుచూపెదనని పంతము పట్టి, తప్పు చూపలేకపోయినయెడల తలమీద తా నాతనితన్ను తినెదనని రాజసభలో రామరాజభూషణు డొప్పుకొనెనట. అంతట మధ్యవర్తుల సమక్షమునందు గ్రంథపఠన మారంభించి చదువుచుండగా ద్వితీయాశ్వాసారంభములోని


సీ.సింహనఖాంకురచ్ఛిన్నవారణకుంభజనితముక్తాఫలశర్కరిలము

సమదసూకరపరస్పరభీకరాఘాతశిధిలదంష్ట్రాచూర్ణసికతిలంబు

గంధసింధురఘటాకటకటాహప్రవద్బంధురదా నాంబుపంకిలంబు

దవగంధవహబంధుదహ్యమానానేకకౌశికాగురుధూపగంధిలంబు


పృథులషడ్జస్వరోద్గితభిల్లపల్ల

వాధరాగీతికాకర్ణ నాతిభీతి

పరవశాత్మపటీరకోటరకుటీర

లీనఫణియగు నక్కాన కాన నయ్యె.


అను పద్యముకడకు వచ్చునప్పటికి రామరాజభూషణుడు రామభద్రకవిని వారించి "శిశుర్వేతి పశుర్వేతి వేత్తి గానరసం ఫణి" యనున్యాయముచేత సంగీతమునకు సర్సము లానందింపవలసియుండగా భయపడి పటీరతతు కోటరములలో దాగినట్లు చెప్పితివిగాన నిది దోషమని యాక్షేపించెనట. దానికి రామభద్రకవి తాను కేవల సంగీతమునకు భీతిల్లినట్లు చెప్పక షడ్జస్వరముతో పాడబడిన గీతికకు పాములు భయపడినట్లు చెప్పితిననియు "షడ్జం మయూరో వదతి" యని యుండుటచేత షడ్జస్వరోద్గీతమైన గీతమును విని నెమలికూతయని పాములు భయపడి పాఱి తొఱ్ఱలుదూఱుట స్వభావమేయనియు, సమాధానమును చెప్పెనట. సభవారాయాక్షేపణ సమాధానములు విని రామరాజభూషణుడే యోడెనని నిర్ధారణము చేసిరట ! అంతట పట్టిన ప్రతిజ్ఞ ననుసరించి రామభద్రకవి రామరాజభూషణుని శిరోవేష్టనము తీయించి క్రింద బెట్టించి సభలో నాతనితల దన్నెనట! కొందఱాతని తలకు మాఱుగా శిరోవేష్టమునే తన్నెనని చెప్పుదురు. ఈ కథ యిప్పుడు క్రొత్తగా వచ్చినదిగాక యప్పకవికాలమునాటికే యున్నందున దీనియందు గొంత సత్యమున్నదని యూహింప వలసియున్నది. అప్పకవి పూర్వకవి వర్ణనము చేయుచు తన గ్రంథములో


"రామరాజవిభూషణరత్నఖచిత

చారుమస్తకలాపాపహారి వాక్య

గౌరవము పెక్కుభంగుల గణనచేసి"


అని రామరాజభూషణునియొక్క కిరీటమును దీయించినవాడని రామభద్రకవికి విశేషణముగా జెప్పినాడు.

హరిశ్చంద్రనలోపాఖ్యానమును రచించునప్పటికి రామరాజుభూషణుడు వృద్ధుడయినాడు. అప్పటికే విద్యానగరసంస్థాన మంతయు పూర్ణముగా నిశించిపోయినది. పింగళి సూరనార్యుడు రాఘవపాండవీయమును జేసినతరువాత రామరాజభూషణుడు హరిశ్చంద్రనలోపాఖ్యానమును రచియించెను. ఈ రెండుగ్రంథములలోని గుణదోషము లెట్టివైనను రాఘవపాండవీయమునకు వచ్చిన ప్రసిద్ధి యీ గ్రంథమునకు రాలేదు. రామరాజభూషణు డీ ద్వ్యర్థికావ్యమును శ్రీరామాంకితము చేసెను. ఈ కృతి పదునాఱవ శతాబ్దాంతమునందు రచియింపబడినట్టు కనబడుచున్నది. కాబట్టి రామరాజభూషణుడు 1550 వ సంవత్సరము మొదలుకొని 1590 వ సంవత్సరమువఱకును గ్రంథరచన చేయుచున్నట్లు చెప్పవచ్చును. పూర్వోక్తములయిన మూడు గ్రంథముల నుండియు గొన్ని పద్యముల నిందుదాహరించుచున్నాను.

వసుచరిత్రము

మ. సతియూరుద్యుతి జెందబూని నిజదుశ్చర్మాపనోదక్రియా

రతి బాథోలవపూరితోదరములై రంభేభహస్తంబు లు

న్నతఱిన్ వీడె మరుద్విభూతి గదళిం ద్వగ్దోష సూచంచలో

ద్ధతశుండాతతి బాయ దయ్యె నడె పో తద్వైరమూలం బిలన్.


[ఆ.1]శా. రాజీవాక్షుల నేచుపాతకివి చంద్రా! రాజవా నీవు? నీ

రాజత్వంబున జక్రముల్ మనియెనో? రంజిల్లి సత్సంతతుల్

తేజం బందెనొ? డిందెనో యహిభయోద్రేకంబు? తా జెల్లరే!

రాజై పుట్టుట రశ్మిమాత్రఫలమే? రా జౌట దోషార్థమే? [ఆ.4]

హరిశ్చంద్ర నలోపాఖ్యానము

ఉ. కమ్మనిపువ్వుదేనియల గాక లడంచు బ్రవాళతాళనృం

తమ్ముల సేదదేర్చు విరతావులచల్వులు గ్రమ్ముమంచిపూ

దుమ్ముల బూజసల్పు బ్రతతు ల్వరమంజులతాధిరాజ్యయో

గమ్మున బొల్చు నాసుగుణకల్పవల్లి వనిం జరింపగన్. [ఆ.3]


చ.కుదురుమెఱంగునిబ్బరగుబ్బలపై నయనాంబుపూరముల్

చెదరగ నేల యేడ్చెదవు చెల్వ దురంతవిషాదవేదనా

విదళితమానసాబ్జవయి వే తగు వాయువు శాశ్వతంబె సం

పదలు స్థిరంబులే విధివిపాకము దాట దరంబె యేరికిన్. [ఆ.5]

నరస భూపాలీయము

మ. బలితంబై నమనోజబాణహతిచే, బల్మాఱు నిల్పోపలే

కలినీలాలకప్రాణము ల్వెడలి నేత్రాంభోజమార్గంబునన్ గలయంబ్రాకుచువచ్చి యన్నెలవునన్ గన్నీటియే ఱడ్డమై నిలుప న్నిల్చె నృసింహభూరమణ మన్నింపంగ బాడింతటన్. [ఆ.2]

ఉ. చందనశైలసానువుల జాల జెలంగుభుజంగబాలికా బృందము శ్రీనృసింహవిభు బేర్కొనిపాడ దదీయగానని ష్యందము లానువేడ్క బెరయంగ గురంగతురంగ మేగిమిన్ మందగతిప్రసంగములు మానవు దక్షిణగంధవాహముల్. [ఆ.5]

                           __________

23. మల్లారెడ్డి

ఇతడు రచియించిన షట్చక్రవర్తులచరిత్ర మను నెనిమిదాశ్వాసముల పురాతనగ్రంథ మొకటి నాయొద్దనున్నది. దీనిని తాలపత్రముల మీద వ్రాసినవా రేహేతువుచేతనో కృత్యాదిపద్యములను వదలివేసి షష్ఠ్యంతములు మొదలుకొని వ్రాసియున్నారు. ఈపుస్తకమునందలి యాశ్వాసాంతగద్య మిట్లున్నది.

"ఇది శ్రీమద్బిక్కనవోలిపట్టణ ప్రసిద్ధ సర స్తటావలంబ సిద్ధరా మేశ్వర వరప్రసాద సమాసాదిత సంస్కృ తాంధ్రభాషాకవి రతాసపోషణ విశేషతా చమత్కార గురుభక్తివిహార రాచుళ్ల గోత్ర పవిత్ర కాచభూపాలపుత్ర బుధవిధేయ మల్లారెడ్డి నామ

ధేయ ప్రణీతంబైన షట్చక్రవర్తి చరిత్రంబను మహాప్రబంధంబు నందు___ఆశ్వాసము."

ఈమల్లారెడ్డి యిభరా మని మనపుస్తకములలో జెప్పబడిన యిబ్రహీము గోలకొండ నవాబుగా నున్నకాలములో నుండి యొకసారి యాతని యాస్థానమునకు దనయాస్థానకవీశ్వరుని తోడగూడ బోయినప్పుడు,

ఆంధ్రకవుల చరిత్రము.

మధ్యకవులు

కృష్ణదేవరాయలు

ఇత డాముక్తమాల్యద యను నామాంతరముగల విష్ణుచిత్తీయ మనుప్రబమంధమును రచించిన మహాకవి. ఇతడు కవీశ్వరు డయి విద్వ న్మహాకవుల నాదరించుట వలననేకాక మహారాజయి యనేక దేశములను జయించుటవలన గూడ సుప్రసిద్ధు డయినవాడు. దక్షిణహిందూ దేశమును పాలించినరాజులలో నింతదేశమును జయించి యేలినవాడును, ఇంత ప్రసిద్ధి కెక్కినవాడును, మఱియెవ్వడును లేడు. కాబట్టి యీతని చరిత్రమును వ్రాయుటకుముం దీతని పూర్వచరిత్రమునుగూడ సంక్షేపముగా గొంతవ్రాయుట యుచితమని తోచుచున్నది. ఈతని రాజధాని బళ్ళారిమండలములోని యానెగొందికి సమీపమున తుంగభద్రాతీరమునం దున్న విజయనగరము. ఈవిజయనగరమునకు విద్యానగరమనియు నామాంతరము గలదు. ఈపట్టణము విద్యారణ్యస్వామియని మహాప్రసిద్ధిగన్న మాధావాచార్యులవారి యాజ్ఞచేత గట్టబడినది. ఈమాధవాచార్యు లాకాలమునందు బుక్కరాజువద్ద మంత్రిగా నుండెను. కంపభూపతి కుమారుడైన బుక్కరాజు క్రీస్తుశకము 1379 వ సంవత్సరము వఱకును రాజ్యము చేసెను. ఈరాజు హూణశకము 1336 వ సంవత్సరము మొదలుకొని 1350 వ సంవత్సరము వఱకునుగూడ తనయన్నయైన హరిహర రాజుతో గలిసి రాజ్యము చేసెననియు, ఆకాలమునందు గూడ మాధవాచార్యుడే వారికి మంత్రియనియు, వారికిరాజ్యము మాధవాచార్యుని వలననే వచ్చెననియు, కొందఱందురుగాని యది యెంతవఱకు సత్యమో తెలియదు. బుక్కభూపాలుని తండ్రియైన సంగ (కంప) రా జొకచిన్న సంస్థానాధిపతియై యుండి, మహమ్మదీయులు దండెత్తి వచ్చి హిందూ రాజ్యమును నాశనముచేసి యోరుగంటి ప్రతాపరుద్రుని చెఱగొనిపోయిన కాలములో తనరాజ్యమును పోగొట్టుకొని యుండును. కొందఱతడు గొల్లవాడని చెప్పుదురు. కాని యాతని పూర్వస్థితిని నిర్ధారణము చేయుటకు దగిన యాధారము లేవియు నిప్పుడు కానరావు. ఈ హరిహర బుక్కరాజులు సహితము ప్రతాపరుద్రుని యవసానదశ యందాతని సేవలో దండనాథులుగా నుండిరని యొకానొకరు వ్రాసియున్నారు. ఏదియెట్లున్నను వీ రారంభదశలో రాజ్యహీనులయియుండి తమ ధైర్యసాహసముల వలనను తమ కులగురువైన మాధవాచార్యుని బుద్ధిబలమువలనను రాజ్యము సంపాదించి, స్వతంత్రులై మాధవాచార్యుని మంత్రిగా జేసికొని యాతని యాలోచన ననుసరించి వర్తించు చుండినట్టుమాత్రము నిశ్చయముగా తెలియవచ్చుచున్నది. మాధవాచార్యులు తానొక దేవత నుపాసించి యాదేవతను బ్రత్యక్షము చేసికొని యామెవరముచేత బుక్కభూపాలునకు రాజ్యమిప్పించెనని కొందఱును, లక్ష్మీకటాక్షమును బొంది సన్నిహితురాలయిన లక్ష్మీదేవిని త న్నైశ్వర్యవంతునిగా జేయుమని కోరినప్పు డామె యాతని కాజన్మమునందు లక్ష్మీ లభింపదని చెప్పగా జన్మాంతరతుల్యమైన సన్యాసమును స్వీకరించి వైభవములను బొందెనని కొందఱును వ్రాసియున్నారు. ఇవి యిటీవలివారి బుద్ధికల్పితములు. ఇటువంటి కథలను కల్పించుటలో హిందువులకు గల సామర్థ్యము మఱియెవ్వరికిని గానబడదు. మాధవాచార్యులకు బూర్వమునందు శంకరాచార్య పీఠమునకు వచ్చిన యతీశ్వరు లాదిశంకరుని వలెను, ఇతర సన్యాసులవలెను పాదచారులయి భిక్షాటనము చేయుచు, శిష్యపరంపరకు తత్త్వబోధను జేయుచువచ్చిరి. ఈ మాధవాచార్యుడు బుక్కరాజువద్ద మంత్రిగానుండి సమస్తవైభవముల ననుభవింపుచు సన్యసించినవా డగుటచేత దాను సన్యాసియయ్యును తొంటివిభవములను విడువజాలనివా డయి జనులకు దనయందు గల గౌరవాధిక్యము వలనను, రాజానుగ్రహము వలనను, గజాశ్వాందోళనాది సమస్తరాజ చిహ్నములను ధరించి, పీఠాధిపతుల కిట్టి యైశ్వర్యచిహ్నము లుండవచ్చునని నిబంధనముచేసి సమర్థించుకొనెను. ఏనుగులతోను, గుఱ్ఱములతోను, వాద్యములతోను పల్లకులలోనెక్కి సర్వసంగపరిత్యాగు లయిన సన్యాసులు మహారాజ వైభవముతో సంచరించుట దేవతా పరాయత్తమని సాధించుటకై మనవారీ లక్ష్మీకథను తరువాత గల్పించియుందురు. సన్యాసాశ్రమమును స్వీకరించినప్పుడు మాధవాచార్యులవారు విద్యారణ్యు లన్న నామమును స్వీకరించిరి. వీరికాలము నుండియే జగద్గురువుల మనుకొనెడు స్మార్తాచార్యపీఠస్తు లయినయతుల కందఱకును గజాశ్వాదులును వాద్యములును పెండ్లి పల్లకులును పరంపరగా వచ్చుచున్నవి. ఈ మాధవాచార్యులవారు గొప్ప విద్వాంసులు. ఆదిశంకరుల తరువాత శంకరాచార్య పీఠమునకు వచ్చినవారిలో మాధవచార్యులకు బూర్వమునందుగాని పరమునందుగాని యింతటిపండితులు మఱియెవ్వరును లేరు. ఈయన పరాశర మాధవీయ మనుపేర పరాశరస్మృతి కొక్క గొప్ప వ్యాఖ్యానమును, కాలమాధవీయ మనునొక కాలనిర్ణ యగ్రంథమును, శంకరవిజయమును, విద్యారణ్యమని ప్రసిద్ధిగన్న వేదభాష్యమును, నూటయెనిమిది యుపనిషత్తుల కొకవ్యాఖ్యానమును, సర్వదర్శన సంగ్రహమును, మాధవనిదాసమును రచియించెను. రాబోయెడు విజయనగర రాజుల చరిత్రమును దివ్యజ్ఞానముచేత ముందుగానే తెలుపుచు నీ మహావిద్వాంసునిచే రచియింపబడిన దన్న కాలజ్ఞానమను పుస్తక మొకటి కలదు. గాని యది విజయనగర సంస్థానము క్షీణించినతరువాత రచింపబడిన యాధునికగ్రంథ మయియుండును. మాధవాచార్యులవారు తుంగ భద్రాతీరమునందున్న పంపానగరమునందు జన్మించిరి; వీరు బుక్కభూపాలునికి కులగురువులు; భారద్వాజసగోత్రులయిన తెలుగు బ్రాహ్మణులు; ఈయన తండ్రి మాయణుడు; అన్నసాయణుడు. అన్న యందును తండ్రియందునుగల గౌరవముచేత మాధవాచార్యుల వేదభాష్యములలో గొన్నిటికి వారిపేరులు పెట్టెను. మాధవాచార్యులు తొంబదిసంవత్సరముల ప్రాయమున సిద్ధిపొందిరట; ఈయన 1368 వ సంవత్సరము నందు బుక్కరాజుమంత్రి యైయుండిన ట్లొక తామ్రశాసనమువలన దెలియ వచ్చుచున్నది. మాధవీయాదిగ్రంథములలో మాధవాచార్యులవారు తమవంశమును దెలుపుచు వ్రాసిన రెండు శ్లోకముల నిందు జూపు చున్నాను:-

శ్లో|| యస్య బోధాయనంసూత్రం శాఖాయస్యచయాజుషీ

భారద్వాజకులంయస్య సర్వజ్ఞ స్సహిమా ధవ:

శ్రీమతీయస్యజననీ సుకీర్తి ర్మాయణు: పితా

సాయణోభోగ వాథశ్చ మనోబుద్ధిసహోదరౌ.

బుక్కరాజుతరువాత నాతనికి కామాక్షీ దేవివలన బుట్టినహరిహరనాథుడు 1379 వ సంవతరము మొదలుకొని 1401 వ సంవత్సరము వఱకును రాజ్యము చేసెను. ఈ హరిహరరాజునకు మల్లాదేవి వలన గలిగిన పుత్రుడైన వీరప్రౌడదేవరాయలు 1412 వ సంవత్సరము వఱకును, ఆతనిపుత్రుడైన విజయభూపతి 1418 వ సంవత్సరము వఱకును, ఆతనికుమారుడైన దేవరాయలు 1422 వ సంవత్సరము మొదలుకొని 1447 వ సంవత్సరము వఱకును రాజ్యము చేసినట్లు శిలాతామ్రశాసనములవలన దెలియవచ్చుచున్నది. కాని వీ రేయేసంవత్సరములయందు సింహాసన మెక్కిరో యేయేసంవత్సరములయందు పరమపదమును పొందిరో నిశ్చయముగా దెలియదు. బుక్కరాజు కాలమునుండియు వీరికి మహమ్మదీయులతో యుద్ధములు జరుగుచు వచ్చెను. 1364 వ సంవత్సరమునందు మొట్ట మొదట బుక్కరాజు మహమ్మదీయులను యుద్ధములో జయించెను. ఆతని పుత్రుడైన హరిహరరాజును మహమ్మదీయులతో యుద్ధము చేసి 1380 న సంవత్సరమునందు తురష్కులను గోవానగరమునుండి వెడల గొట్టెను. ఈ హరిహరరాజు హిందూదేవాలయముల కనేకములకు భూధానములు చేసెను. హరిహరరాజుయొక్క కడపటి దినములలో సాళువగుండరాజు మంత్రిగా నుండెను. గుండరాజు జైమినిభారతము కృతినందిన సాళువనృసింహరాజుతండ్రి. గుండరాజు మంత్రిగాను దండనాథుడుగాను ఉండి కొంత రాజ్యమును సంపాదించెను. తదనంతర మాతనిపుత్రుడు సాళువ నృసింహరాజు దేవరాయలు సంతానము లేక మృతుడగుటవలననో మఱియేలాగుననో కర్ణాటకరాజ్యము నాక్రమించుకొనెను. నరసింహరాజునకు తిమ్మరాజను పేరుగల జ్యేష్టభ్రాత యొకడు గలడు. అతడే యీశ్వరరాజు తండ్రియైన సాళువతిమ్మరాజని తోచుచున్నది. సాళువ నృసింహరాజు భూదానములు మొదలయిన దానము లనేకములు చేసెను. ఇతడు చిత్తూరి మండలములోని వందవాసినగరమునకు పడమట నామడదూరములో నున్న వెల్లము గ్రామములోని దేవాలయమునకు శాలివాహనశకము 1391 వ సంవత్సరమునం దనగా హూణశకము 1469 వ సంవత్సరమునందు గొంతభూమి యిచ్చెను; ఈతని రాజ్య కాలములోనే చిత్తూరిమండలములోని యాపూరు గ్రామములోని శివాలయమున కొకరిచేత శాలివాహనశకము 1393 వ సంవత్సరమునకు సరియైన క్రీస్తుశకము 1471 వ సంవత్సరము నందు గొంతభూమి యియ్యబడినది. ఈ నృసింహరాజు కాలమున తిమ్మరాజు పుత్రుడైన యీశ్వరరాజు దండనాథుడుగా నున్నట్లు వరాహపురాణ పీఠికవలన దెలియవచ్చుచున్నది. ఈ నృసింహరాజు మరణానంతర మీశ్వర రాజపుత్రు డయిన నరసింహరాజు రాజ్యమునకు వచ్చెను. ఇతడు 1487 వ సంవత్సరము వఱకును రాజ్యము చేసినట్లు శాసనములవలన దెలియవచ్చుచున్నది. కొందఱితడు 1505 వ సంవత్సరమువఱకు మాత్రమే రాజ్య పరిపాలనము చేసె ననియు, ఆసంవత్సరము మొదలుకొని యాతని జ్యేష్టపుత్రు డయిన వీరనృసింహరాయలు పరిపాలనము చేసెననియు చెప్పుచున్నారు. ఇదియే నిజమై యుండవచ్చును. పే రొక్కటియే యై యుండుటచేత శాసనములను పరీక్షించినవారు కొడుకునుగూడ తండ్రినిగా భ్రమించియుందురు. 1509 వ సంవత్సరమునందు కృష్ణదేవరాయల ప్రభుత్వ మారంభమైనది. కృష్ణదేవరాయలు రాజ్యమునకు రాకముం దాతని యన్నయైన వీరనృసింహరాయలు కొంతకాలము రాజ్యము చేసినట్లు కృష్ణదేవరాయల కంకితము చేయబడిన గ్రంథములయం దెల్లరు జెప్పబడియున్నది:-

క. వీరనృసింహుడు నిజభుజ

దారుణకరవాలపరుషధారాహతవీ

రారియగుచు నేకాతవ

వారణముగ నేలె ధర నవారణమహిమన్.

క. ఆవిభు ననంతరంబ ధ

రావలయము దాల్చె గృష్ణరాయుడు చిన్నా

దేవియు శుభమతి తిరుమల

దేవియునుం దనకు గూర్చు దేవేరులుగన్ - మనుచరిత్రము,

క. వారలలో దిప్పాంబకు

మారుడు పరిపంధికంధిమంథాచలమై

వీరనరసింహ రాయడు

వారాశిపరీతభూమివలయం బేలెన్. శా. వీరశ్రీనరసింహ శౌరి పిదపన్ విశ్వక్షమామండలీ

ధౌరంధర్యమున స్జనంబు ముద మంద న్నాగమాంబాసుతుం

డారూడోన్నతి గృష్ణరాయడు విభుండై రాజ్యసింహాసనం

బారోహించె విరోధులు న్గహనశై లారోహముం జేయగన్. [పారిజాతాపహరణము]

శిలాతామ్రశాసనాదులవలన దెలియవచ్చెడు పయివిధమునగాక యీ వంశవిషయ ముయి పలువురు పలువిధముల పరస్పరవిరుద్ధముగా వ్రాసియున్నారు. అందొక విధము నిందుక్రింద గనబఱిచెదను.

మొదలు - వఱకు

హరిహరరాయలు-------------------------1336 - 1350

బుక్కరాయలు---------------------------1350 - 1379

హరిహరరాయలు-------------------------1379 - 1401

విజయబుక్కరాయలు---------------------1401 - 1418

పల్ల బుక్క రాయలు-----------------------1418 - 1434

గౌడదేవరాయలు--------------------------1434 - 1454

రాజ శేఖర రాయలు-----------------------1454 - 1455

విజయభూపతి---------------------------1455 - 1456

ప్రౌడ దేవరాజు----------------------------1456 -1477

వీరప్రతాపరాయలు------------------------1477 - 1481

మల్లికార్జునరాయలు-----------------------1481 - 1487

రామచంద్రరాయలు------------------------1487 - 1488

విరూపాక్షరాయలు-------------------------1488 - 1490

నరసింహరాయలు-------------------------1490 - 1495

నరస రాయలు----------------------------1495 - 1504

వీరనరసింహ రాయలు----------------------1504 - 1509

కృష్ణదేవ రాయలు--------------------------1509 - 1530 ఈ పట్టిక యొక్కటియే చాలవఱకు శిలాతామ్రశాసనములలోని కాలము ననుసరించి యున్నది.

కృష్ణదేవరాయలు జన్మించిన దినముగాని సంవత్సరముగాని సరిగా దెలియదు. కృష్ణరాయలజనన మొకరు 1465 వ సంవత్సరమునందనియు, ఇంకొకరు 1487 వ సంవత్సరమునందనియు వ్రాసియున్నారు. గాని యందేది సత్యమయినదియు నిశ్చయించుట కాధారము లేవియు దొరకలేదు. ఇతడు శాలివాహనశకము 1387 వ సంవత్సరమునందనగా క్రీస్తుశకము 1465 వికృతిసంవత్సర పుష్యబహుళ ద్వాదశీ శుక్రవారమునాడు పుట్టినట్టు తెలిపెడి యీక్రిందపద్య మొకటి వాడుకలో నున్నది:-

ఉ. అందలి శాలివాహనశతాబ్దము లద్రివసుత్రిసోములన్

వందిత మైనయవ్వికృతివత్సర మందలి పుష్యమాసమం

దుం దగుకృష్ణపక్షమున నుండెడిద్వాదశి శుక్రవాసరం

బం దుదయించె గృష్ణుడు శుభాన్వితు డానరసింహమూర్తికిన్.

ఇది యంతవఱకు విశ్వసింపదగినదో బుద్ధిమంతులగువా రాలోచించుకొందురుగాక! అయినను, ఇది మొదటివారు చెప్పినకాలముతో సరిపోవుచున్నందున దీని నధికవిశ్వాసార్హముగా నెంచవచ్చును. 1829 వ సంవత్సరములో కావలి వెంకటరామస్వామిగారు కలకత్తానగరమునందు బ్రచురించిన దక్షిణహిందూదేశకవుల చరిత్రములో కృష్ణరాయలు తన నలువదవయేట శాలివాహనశకాబ్దములు 1446 వ సంవత్సరమునందనగా క్రీస్తుశకము 1524 వ సంవత్సరమునందు మృతినొందినట్టి వ్రాసియున్నారు. దీనిని బట్టిచూడగా నీ రాయలవారు హూణశకము 1484 వ సంవత్సరమున బుట్టిన ట్టేర్పడుచున్నది. అల్లసాని పెద్దన్న చెప్పినట్టు చాటుధారగా వచ్చుచున్న యీక్రింది పద్యములనుబట్టికూడ కృష్ణదేవరాయల మృతికాల మించుమించుగా దీనితో సరిపోవుచున్నది. ఉ. బోరన యాచకప్రతతి భూరివిపద్దశ నొందుచుండగా

నారయ శాలివాహనశకాబ్దము లద్రియుగాబ్ధిసోములం

దారణవత్సరంబున నిదాఘదినంబున జ్యేష్ఠశుద్ద ష

ష్ఠీరవివాసరంబున నృసింహుని కృష్ణుడు చేరె స్వర్గమున్

ఈ పద్యమునుబట్టి శకాబ్దములు 1447 టికి సరియయినహూణశకము 1524 వ సంవత్సరమున గృష్ణరాయ లంతరించినట్లు కానబడుచున్నను, 1530 వ సంవత్సరమువఱకు నాతని దానశాసనములు విస్తారముగా నున్నందున శాసనములను బరీక్షించిన యిప్పటి వారతడు 1530 వ సంవత్సరమునందే మృతినొందెనని నిశ్చయించియున్నారు. 1526, 1528, 1529 వ సంవత్సరములయం దచ్యుతదేవరాయల దానశాసనములు సహితము రెండుమూడు కానవచ్చు చున్నను, అవి కృష్ణరాయల జీవితకాలములోనే చేయబడినవి కావచ్చును. కృష్ణదేవరాయలతండ్రియైన నరసింహరాయనికి తిప్పాంబ యనియు, నాగమాంబయనియు, ఇద్దఱు భార్యలు గలరు. ఆ యిరువురలో తిప్పాంబ పట్టపురాణియనియు, నాగమాంబ భోగకాంతయనియు, చెప్పుదురు. కొన్ని శాసనములయందు గూడ నిట్లే కానబడుచున్నది. ఆయిద్దఱు భార్యలలో తిప్పాంబకు వీరనృసింహరాయలును, నాగమాంబకు కృష్ణదేవరాయలును పుట్టిరి. నరసింహదేవరాయల కోబమాంబ యని యింకొక భార్య యున్నట్లును, ఆమె కచ్యుతదేవరాయలు పుత్రుడయినట్టును, శాలివాహనశకము 1459 వ సంవత్సరమునకు సరియైన హూణాబ్దము 1537 హేవిళంబి సంవత్సరమున చిత్తూరిమండలములోని నారాయణపురము నొక బ్రాహ్మణునికి దాన మిచ్చుచు నచ్యుతదేవరాయలు వ్రాసియిచ్చిన తామ్రశాసనములోని యీక్రింది వాక్యములవలన దెలియవచ్చుచున్నది:తిప్పాజీ నాగలాదేవ్యో కౌసల్యా శ్రీసుమిత్రయో:

జాతౌ వీరనృసింహేంద్ర కృష్టరాయ మహీపతి:

అస్మాదోబాంబికాదేవ్యా మచ్యుతేంత్రోపి భూపతి:

కృష్ణదేవరాయలతండ్రి నరసింహ రాజే మధుర శ్రీరంగపట్టణము మొదలయినవానిని జయించి తద్దేశముల నాక్రమించినట్లు పారిజాతాపహరణములోని యీక్రిందిపద్యమువలన దేటపడుచున్నది.

సీ. కుంతలేశ్వరుడు చిక్కుపడంగవిద్యాపురంబు గైకొని నిజప్రౌడినెఱపె

బారసీకునకు దుర్భరమానవత్వంబు దొలగించె మానవదుర్గసీమ

జోళవల్ల భునకుసురవధూమధురాధర ములిచ్చిమధురాపురంబుగొనియె

శ్రీరంగ పట్టణసీమ ఖడ్గనటీవినోదంబు హావనేంద్రునకు జూపె

నతడు నుతికెక్కె రామసేత్వంతరాళ

కలితషోడశ దానవిఖ్యాతయశుడు

మండలీకర మేఘమార్తాండబిరుదు

డీశ్వరాధిపు నరసపృధ్వీశ్వరుండు.

1509 వ సంవత్సరమునకు సరియైన శాలివాహనశకము 1430 శుక్ల సంవత్సర వైశాఖమాసమునందు సింహాసనమునకు వచ్చువఱకును గల కృష్ణరాయనిచరిత్రము విశ్వాసార్హమైన దేదియు తెలియదు. వీర నృసింహరాయని పై జూపు ప్రేమముకంటె దండ్రి కృష్ణరాయనియెడ నధికప్రేమమును జూపుచు వచ్చెననియు, అది చూచి సహింపలేక వీరనృసింహరాయని తల్లి తన సపత్నీపుత్రుని జంపింప బ్రయత్నింపగా మంత్రియైన తిమ్మరు సాజాడ గనిపెట్టి యాతనిని దాచి ప్రాణమును రక్షించి కాపాడె ననియు, తరువాత గొంతకాలమునకు నృసింహదేవరాయలు జబ్బుచేత బాధపడుచు బ్రాణావసానకాలమునందు గొడుకులను బిలిచి తనవ్రేలియుంగరమును దీసికొన్నవాడు రాజ్యార్హు డని చెప్పినప్పుడు తక్కినవారు తీయుట కుపాయముతోచక యూరకుండగా గృష్ణరాయలు తనచేతిఖడ్గముతో జనకునివ్రేలు నఱికి యుంగరమును గైకొనెననియు, అతని సాహసమునకు మెచ్చి తండ్రి యాతనినే పట్టాభిషిక్తుని జేయ నియమించి దేహవియోగమును బొందెననియు కథలు చెప్పుదురు. నరసింహరాయని యనంతరమున జేష్ఠుడయిన వీరనృసింహరాయడే రాజ్యమునకు వచ్చినట్టు కృష్ణరాయని కంకితము చేయబడిన మనుచరిత్రాది గ్రంథములే చెప్పుచున్నందున , ఈ కడపటిసంగతి సత్యమయి యుండదు. కృష్ణదేవరాయడు సింహాసనమునకు వచ్చిన శీఘ్ర కాలములోనే యుద్ధయాత్రచేసి తన రాజ్యమును నానాముఖముల వ్యాపింపజేసెను. దాసీపుత్రు డగుటచేత నాతనికి సత్కులీనులగు రాజులెవ్వరును గన్య నియ్యనందున సింహాసన మెక్కునప్పటికి వివాహము కాలేదు. కృష్ణరాయలు 1513 వ సంవత్సరమునందు దక్షిణ దిగ్విజయ యాత్రకు బయలువెడలి మహిసూరు దేశములోని యుమ్మటూరు, శివసముద్రము, శ్రీరంగపట్టణము లోబఱుచుకొని గంగవంశరాజులను జయింపగా, తరువాత మహిసూరుదేశమంతయు స్వాధీనమయినది. ఈ దేశమును జయించినసంగతి పారిజాతాపహరణములోని ద్వితీయాశ్వాసాంతమందలి యీ క్రిందిపద్యమునందు సూచింపబడినది:-

శా. సమ్మర్దక్షమధీనిబంధనవిధాసంక్రందనాచార్య శూ

రమ్మన్యాచలవజ్రనాత జగతీరక్షాంబుజాక్షా శర

ధ్యమ్మార్గస్థవశాస్య రాజ్యసమ సహ్యప్రోద్భవాతీర భా

గుమ్మత్తూరి శివంసముద్రపుర వప్రోన్మూలనాడంబరా.

ఆ సంవత్సరమునందే కృష్ణదేవరాయలు నెల్లూరుమండలములోని యుదయగిరిమీదికి దండెత్తి, దాని కధికారిగానున్న వీరభద్రపాత్రుని పినతండ్రియైన ప్రహరేశ్వర పాత్రుని జయించి యా దుర్గమును సాధించెను. అటుతరువాత గృష్ణరాయల మంత్రియైన యప్పాజీ యను నామాంత రము గల తిమ్మరుసు (సాళువతిమ్మరాజు) నెల్లూరిమండలములోని కనిగిరి (కనకగిరి) కి రాజయినట్టియు, ఓరుగంటి ప్రతాపరుద్రుని సంతతి వారిలో గడపటివా డయినట్టియు వీరరుద్రగజపతి కాతనికొమార్తెను గృష్ణరాయల కిచ్చి వివాహము చేయుమని సందేశము పంపెను. ఆతడు హీనకులుడైన కృష్ణరాయనికి దనపుత్రిక నియ్యనని స్పష్టముగా జెప్పి యటువంటి బలవంతునితో విరోధము పెట్టుకొనుటకు సాహసింపజాలక కొమార్తె నిచ్చెద నని చెప్పి రాయలను మంత్రిసహితముగా రప్పించి, అంత:పురము చొచ్చినప్పుడు రాజుప్రాణములు గొన బ్రయత్నించెను. కోటలో బ్రవేశించిన తరువాత మంత్రియైన తిమ్మరు నీ మోసమును గనిపెట్టి రాజుప్రాణములు కాపాడుటకై తాను రాజువేషమును వేసికొని కృష్ణరాయనికి సేవకవేషమువేసి తన వెంటగొనిపోయెను. కాని కృష్ణరాయనిచేతివ్రేలినున్న ముద్రయుంగరమునుబట్టి యతడేరాజని యత:పురములోని వారానవాలు పట్టిరి. ప్రాణోపద్రవము సంభవింపనున్న యా సమయమునందు ధీమంతుడైన మంత్రియుపాయము వలన రాజు తానును మంత్రియు నెట్లో ప్రాణములు దక్కించుకొని పాఱిపోయి స్వదేశమును జేరినతోడనే సేనలనుగూర్చి కనిగిరిమీద దండెత్తివచ్చి వీరరుద్రునిరాజ్యమును, అతనిపుత్రికయైన చిన్నాదేవినిగై కొని, ద్రోహియైన యాతని జంపక కుటుంబసహితముగా వింధ్యపర్వత ప్రాంతములకు బాఱద్రోలెను. వీరరుద్రునిశుద్ధాంతస్త్రీలు వింధ్యపర్వతముపాలైన సంగతిని మనుచరిత్రమునం దల్లసాని పెద్దన యీరీతిగా వర్ణించి యున్నాడు:-

మ. ధరకెంధూళులు కృష్ణరాయలచమూధాటీగతి న్వింధ్యగ

హ్వరము ల్దూఱగ జూచి తా రచట గాపై యుండుటం జాల న

చ్చెరువై యెఱ్ఱనివింతచీకటులు వచ్చెం జూడరేయంచు వే

పొరిదింజూతురు వీరరుద్రగజరాట్ఛుద్ధాంతముగ్థాంగనల్. కృష్ణరాయలు 1515 వ సంవత్సరమునందు పూర్వదిగ్విజయ యాత్ర వెడలి ఆ సంవత్సరమునందె కొండవీడు, బెల్లముకొండ, బెజవాడ, కొండపల్లి, రాజమహేంద్రవరము మొదలయిన ప్రదేశములను జయించి, 1516 వ సంవత్సరమునందు విశాఘపట్టణమండలములోని భీమునిపట్టణమున కయిదుక్రోసులదూరములో నున్న పొట్నూరివద్ద రాతిజయ స్తంభమును వేయించి, ఆ మండలములోని వీరవల్లి తాలూకాలోని వడ్డాది జయించి, ఉత్కలదేశములోని కటకపురమువఱకును బోయి కటకపురమును గాల్పగా, కళింగదేశాధిపతియై యోడ్రదేశమును బాలించుచుండిన ప్రతాపరుద్రదేవుడు తనకుమార్తైన తిరుమలదేవిని రాజునకిచ్చి వివాహముచేసి సంధి చేసికొనెను. అందుచేత గృష్ణదేవరాయలు రాజమహేంద్రవరము వఱకును గల కళింగదేశమును మరల బ్రతాపరుద్రదేవుని కిచ్చివేసి, 1516 వ సంవత్సరాంతమున కాంచీపురము ప్రవేశించెను. ఈతని ప్రథమ భార్యయైన చిన్నాదేవికి అన్నపూర్ణాదేవియనియు నామాంతరముగలదు. ఈతనికి దిరుమలదేవియు నన్నపూర్ణాదేవియు నిద్దఱుభార్యలగుటను గృష్ణదేవరాయలు తాను విష్ణు చిత్తీయమునం దిట్లు తెలిపియున్నాడు:-

క. ఆవిభు ననంతరంబ ధ

రావలయము బూని తీపు రహిమై దిరుమ

ల్దేవియును నన్నపూర్ణా

దేవియు గమలాబ్జముఖులు దేవేరులుగన్.

ఈతడు పూర్వదిగ్విజయయాత్రలో సింహాచలమును దర్శించినప్పుడు భార్యాసహితముగా జేసినదానమునుగూర్చి సింహాచలదేవాలయములో నేడవ స్తంభముమీద జెక్కించిన యీక్రిందియంశమును విశాఘపట్టణమండల చరిత్రమునుండి తీసికొనుచున్నాను. "శుభమస్తు శ్రీమన్ మహారాజాధిరాజ పరమేశ్వర మూరురాయరగండ ఆదిరాయ విజయభాషాగీత ప్రవర రాయరగండ యవన రాజ్యసంస్థాపనాచార్య శ్రీవీరప్రతాపకృష్ణ దేవమహారాజులు విజయనగరాన సింహాసనస్థుడై పూర్వదిగ్విజయయాత్రకు విచ్చేసి ఉదయగిరి, కొండవీడు, కొండపల్లి, రాజమహేంద్రవరము మొదలయిన దుర్గాలు సాధించి సింహాద్రికి విచ్చేసి స్వస్థిశ్రీ విజయాభ్యుదయ శాలివాహనశక వర్షంబులు 1438 అగు నేటి ధాత సం చైత్ర బ 13 స్థిరవారానా సింహాద్రినాథు దర్శించి తమతల్లి నాగాదేవమ్మగారికిన్ని తమతండ్రి నరసరాయునిగారికిన్ని పుణ్యముగాను దేవునికి సమర్పించిన కంఠమాల 1 కి ముత్యాలు 991 వజ్రమాణిక్యాల కడియాలజోడు 1 టి శంఖచక్రాల పతకం 1 న్ని పయిడిపళ్ళెం 1 న్ని తూకాలు గ 44292 కానిమాడలు గ 2000 తమదేవి చిన్నా దేవమ్మగారిచేతను సమర్పించిన పతకం 1 కి గ 500 తిరుమలదేవమ్మగారిచేతను సమర్పించిన పతకం 1 కి గ 500 యింత మట్టుకు సమర్పించిన ధర్మశాసనము."

కృష్ణరాయల విజయములనుగూర్చి పారిజాతాపహరణమునందును, మను చరిత్రమునందును జెప్పబడిన కొన్ని పద్యముల సం దుదహరించు చున్నాను.

చ. మునుకొని కొండవీటికడ మూడత రుద్రుడు కృష్ణనందను

న్మనసిజునిన్ జయించె నది మానుషమే నరసేంద్రు కృష్ణరా

యనృపతి కొండవీటికడ వాహనభూమి బ్రతాపరుద్రసం

దను డగువీరభద్రు గరుణామతి గాచె జగత్ప్రసిద్ధిగన్.

చ. నెలకొని కృష్ణరాయధరణీవిభు డుత్కలభూమిపాలుతో

గలన నెదిర్చి హ స్తికరకాండతతు ల్మసకంపు బాములై

మలసినచోట గూడిన సమగ్రయశో వసనంబు గప్పి తా

వలవగ జేసె భూసతిని వశ్యవిధిజ్ఞడుగాన నేర్పునన్. సీ. ఉదయాద్రి వేగనత్యుద్ధతి సాధించెవినుకొండ మాటమాత్రన హరించె

గూటము ల్సెదరంగ గొండవీడగలించె బెల్లముకొండ యచ్చెల్ల జెఱిచె

వేలుపుకొండ నుద్వృత్తి భంగము సేసె జల్లిపల్లె సమగ్రశక్తి గూల్చె

గినుకమీఱ ననంతగిరి క్రిందుపడ జేసె గంబంబుమెట్లు గ్రక్కనగదల్చె

బలనికాయము కాలుముట్టల నడంచు

గటకమును నింక ననుచు సుత్కలమహీశు

డనుదినమ్మును వెఱచు నెవ్వనికి నతడు

రాజమాత్రుండె శ్రీకృష్ణరాయవిభుడు:-పారిజాతాపహరణము.

సీ. తొలుదొల్త నుదయాద్రిశిలదా కితీండ్రించు నసిలోహమున వెచ్చనయిజనించె

మఱికొండవీ డెక్కి మార్కొని నలియైనయలకసవాపాత్రు నంటిరా జె

నటసాగి జమ్మిలోయబడి వేగదహించె గోనబిట్టేర్చె గొట్టానదగిలె

గనకగిరిస్ఫూర్తి గరచె గౌతమి గ్రాచె నవులనాపొట్ణూరు రవులు కొనియె

మాడెములు వ్రేల్చె నొడ్డాది మసియొనర్చె

గటకపురి గాల్చె గజరాజు గలగిపఱవ

దోకచిచ్చన నౌర యుద్ధురత గృష్ణ

రాయబాహుప్రతాపజాగ్రన్మహాగ్ని.

చ. అభిరతి గృష్ణరాయడు జయాంకములన్ లిఖియించి తాళస

న్నిభముగ బొట్టునూరికడ నిల్పినకంబము సింహభూధర

ప్రభు తిరునాళ్ళకుం దిగుసురప్రకంబు కళింగమేదినీ

విభు నపకీర్తిక జ్జలము వేమఱుబెట్టిపఠించు నిచ్చలున్:-మనుచరిత్రము.

పూర్వదిగ్విజయయాత్ర చేసి వచ్చినతరువాత మూడుసంవత్సరములవఱకును కృష్ణదేవరాయలు యుద్ధము లేమియు జేసినట్టు కానబడదు. అత డాకాలమునందంతటను విద్యావ్యాసంగమునందు ప్రొద్దు పుచ్చుచుండెను. అల్లసానిపెద్దన తనస్వారోచిషమను చరిత్రమును, నంది తిమ్మన తనపారిజాతా పహరణమును, 1516 వ సంవత్సరమునకు తరువాతను 1520 వ సంవత్సరమునకు లోపలను కృష్ణదేవరాయనికంకితము చేసిరి. 1519 వ సంవత్సరాంతమునందు బీజపురమహమ్మదీయులతో యుద్ధము చేసి, 1520 వ సంవత్సరమునందు సుల్తానయినయేడిల్ ఖానుని జయించెను. ఈయుద్ధవార్త పూర్వోక్తములైన రెండుగ్రంథములయందు నుదహరింపబడక పోవుటచేత నవి యీ యుద్ధమునకు బూర్వమునందే రచియింపబడినట్టు నిశ్చయింపవలసియున్నది. అయినను గృష్ణదేవరాయలే తన యాముక్తమాల్యదయం దీయుద్ధవృత్తాంతము నీక్రింది పద్యముచే జెప్పియున్నాడు:-

మ. అలుక న్ఘోటకధట్టికాఖుర పుటీహల్య న్గురాసానిపు

చ్చలువో దున్ని చలచ్చమూగజమదాసారప్లుతిన్ గీర్తిపు

ష్కలసస్యం బిడి యేకధాటి బళిరా కట్టించితౌ దృష్టి కే

దులఖానోగ్రకపాల మర్థపహరిద్భూజాంగలశ్రేణికన్.

పయిపద్యమునుబట్టి యాముక్తమాల్యద 1520 వ సంవత్సరమునకు దరువాత రచియింపబడిన ట్లేర్పడుచున్నది. ఓరుగల్లు, గోలకొండ మొదలయిన సంస్థానములను గూడ జయించి యితడు తనరాజ్యమును దక్షిణహిందూస్థానమునం దంతటను వ్యాపింపజేసెను. ఈదక్షిణదేశమును పాలించినరాజులలో నింతగొప్పరాజ్యమేలినరాజు మఱియెవ్వడును లేడు. ఒడ్డిరాజు లయిన గజపతులను, తురుష్కరాజు లయిన యశ్వపతులను, తెలుగురాజు లయిననరపతులను, జయించుటచేత నీతనికి మూరురాయరగండడని బిరుదు కలిగినది. ఇటువంటి బిరుదము లనేకము లీయనకు గలవుగాని యవి యన్నియు నిందు వివరించుట యనావశ్యకము. ఈతడు శ్రీరంగపట్టణము, మధుర, తిరుచనాపల్లి, మళయాళము మొదలయిన దేశములను పాలించుటకు తెలుగునాయకు లను పాలకులనుగా నేర్పఱిచెను. ఈతడే తుంగభద్రానదికి విజయనగరమువద్ద వంతెన కట్టెను. ఈతనికి తిమ్మరుసు మంత్రిగా నుండెనుగాని యతడు రాజునకంటె మూడు సంవత్సరములు ముందుగా మృతినొందెను.

ఈకృష్ణదేవరాయలది తుళువవంశము. ఇంటిపేరు సాళువవారు; పూర్వు లావఱకు వసియించిన గ్రామనామములనుబట్టి సంపెటవారనియు, సెలగోలవా రనియు కూడ గృహనామము గలదు. ఈకడపటి రెండు పేరులును కరణములు వ్రాసియుంచిన కొండవీటికవిలె చరిత్రమునం దుదాహరింపబడి యున్నవి. ఇంతవఱకును రాజుయొక్క విజయములను గూర్చి సంక్షేపముగా వ్రాసియున్నాను. ఇక నీతని పాండిత్య ప్రభావాదులనుగూర్చి కొంత వ్రాయవలసి యున్నది. పూర్వకాలమునందు భోజరాజు సంస్కృతభాష నాదరించినట్లే యిత డాంధ్రభాష నాదరించి కవులను సన్మానించి గ్రంథరచన చేయించుటచేత నీతని కాంధ్రభోజుడని బిరుదనామము గలిగినది. ఇతడు కవుల నాదరించి కావ్యములు చేయించుటయే కాక తానుగూడ విద్వాంసుడై సంస్కృతాంధ్రములయందు గ్రంథములను రచియించుటకు సమర్థు డయియుండెను. ఈతడు సంస్కృతమునందు బెక్కుగ్రంథములు రచించినట్టు విష్ణుచిత్తీయమునందలి యీపద్యమునందు జెప్పబడియున్నది

సీ. పలికి తుత్ప్రేక్షోపమల జాతిపెం పెక్క రసికులౌనన మదాలసచరిత్ర

భావధ్వనివ్యంగ్యసేవధిగాగ జెప్పితివి సత్యావధూప్రీణనంబు

శ్రుతిపురాణోపసంహిత లేర్చి కూర్చితి సకలకథాసారసంగ్రహంబు

శ్రోత్రఘచ్ఛటలు విచ్చుగరచించితిసూక్తినై పుణిజ్ఞానచింతామణికృతి

మఱియు రసమంజరీముఖ్యమధుర కావ్య

రచనమెప్పించుకొంటి గీర్వాణభాష నంధ్రభాష యసాధ్యంబె యందు నొక్క

కృతి వినిర్మింపు మిక మాకు బ్రియముగాగ.

అయినను కృష్ణదేవరాయలు రచియించిన యీసంస్కృత గ్రంథము లేవియు నిప్పుడు గానరాకున్నవి. సంస్కృతముమాట యెటున్నను కవులను బ్రోత్సాహపఱిచి కావ్యములను చేయించియు తాను జేసియు తెలుగుభాష కీయన మహోపకారము చేసి యున్నాడు. ప్రబంధరచనము క్రొత్తగా నీ కృష్ణ దేవరాయల కాలమునందే యారంభమైనది. అంతకు బూర్వమునందున్న కవులు సంస్కృతమునుంచి యితిహాసములను బురాణములనుమాత్రము తెనిగించుచు వచ్చిరి. వారిలో గేతన యనుకవి యాజ్ఞవల్కధర్మశాస్త్రమును, దండివిరచితమైన దశకుమారచరిత్రమును, శ్రీనాథుడనుకవి శ్రీహర్ష విరచితమైన నై షధకావ్యమును పద్యకావ్యములనుగా దెలిగించిరి. బాణవిరచితమైన కాదంబరి యాంధ్రీకరింపబడినట్టు కానబడుచున్నది గాని కొన్ని లక్షణగ్రంథముల యందుహరింపబడిన పద్యములుతక్క గ్రంథ మెక్కడను పూర్ణముగా దొరకకున్నది.

ఏది యెట్లున్నను గృష్ణదేవరాయనికి బూర్వకాలమునందలికవులు రచించిన యాంధ్రగ్రంథములన్నియు సంస్కృతమునుండి చేసిన భాషాంతరములేకాని స్వబుద్ధికల్పితముగా రచించిన నూతనగ్రంథమం దొక్కటియు గానరాదు. తెలుగునందు నూతనముగా ప్రబంథరచనచేసి తరువాతివారికి దారిచూపినవాడు కృష్ణదేవరాయని యాస్థానకవియైన యల్లసాని పెద్దనామాత్యుడు. ఆతడు రచియించిన మొదటి ప్రబంధము స్వారోచిషమనుసంభమను మనుచరిత్రము. ఈ గ్రంథమునందలి కథ మార్కండేయ పురాణమునుండి గ్రహింపబడినది. మొట్టమొదట నీమనుచరిత్రమును ప్రబంధరూపమున రచింపబట్టియే పెద్దనార్యున కాంధ్రకవితాపితామహు డను బిరుదనామము కలిగినది. కృష్ణదేవరాయలకు సంస్కృతాంధ్రములయం దసాధారణపాండిత్యము గలిగియుండుట నాతడు రచియించిన యాముక్తమాల్యదయే సహస్రముఖముల ఘోషించుచున్నది. ఆముక్తమాల్యద కృష్ణరాయ కృతము కాదనియు దానిని తదాస్థానకవియైన పెద్దనార్యుడు రచించి పుస్తకమున దనప్రభువునకు గ ర్తృత్వమును నారోపించెననియు వాడుక కలదుగాని యదియంతగా విశ్వసనీయముగాదు. కృష్ణదేవరాయ లల్లసానిపెద్దనను, రామరాజభూషణుని, ప్రబంధములను రచించి తెమ్మని యాజ్ఞాపించెననియు, తదాజ్ఞానుసారముగా వారిరువురును గ్రంథరచనచేసి తమప్రబంధములను దీసికొనిరాగా జూచి రాజు వసు చరిత్రమునకంటె మనుచరిత్రము లేతపాకమున బడినదని యభిప్రాయము తెలిపెననియు, అందుమీద పెద్దన "యాముక్త మాల్యద" యనుపేర విష్ణుచిత్తుని చరిత్రమును రచియించి తీసికొనిరాగా విష్ణుచిత్తీయము ముదురుపాకముగా నున్నదనియె ననియు, చెప్పుదురుగాని యిదియంతయు నిటీవలివారి స్వకపోలకల్పితము. వసుచరిత్రమును రచియించిన రాజరాజభూషణుడు కృష్ణదేవరాయని కాలమునం దుండెనో లేడోయని సందేహింపవలసి యున్నది. ఉండిన పక్షమున నత డాకాలమున బిన్నవయసువాడయి యుండవచ్చును. ఆముక్తమాల్యదయు మనుచరిత్రమును రచియింప బడినతరువాత నేబదియేండ్లకుగాని రామరాజభూషణుడు వసుచరిత్రమును రచియింపలేదు. కాబట్టి పయికథ యెంతమాత్రమును నమ్మదగినదికాదు. ఆముక్తమాల్యదకును, మనుచరిత్రమునకును శైలియందు విశేష భేద ముండుటచేతను, ఆముక్తమాల్యద వ్యాకరణదోషయుక్త మయినదిగా నుండుటచేతను, ఆరెండుపుస్తకములు నేకకవిచే రచియింపబడినవి కావని నిశ్చయముగా జెప్పవచ్చును. పెద్దనకవిత్వములో లేనియికారసంధులును, తత్సమశబ్దములం దకారసంధులును, క్త్వార్థకసంధులును, ఆముక్తమాల్యదయందు గానబడుచున్నవి అందు గొన్నిటి నిందు క్రింద జూపుచున్నాను:-

ఇకారసంధులు.

1. గీ. నిం గిటు త్రిశంకుకతన మాతంగవాటి

యయ్యె నిక నుండదగదని యవనికరిగి

నట్టి నక్షత్రతారాగ్రహాళియనగ

గాంతనవరత్న రాసు లంగళ్ళ బొలుచు. ఆ 2

ఇందు మొదటిపాదమునందు "నింగి+ఇటు=నింగిటు" అని ప్రయోగింపబడినది.

2 చ. హతల నొనర్చె మోహితల నల్ల యయోముఖి నాపుల స్త్య భూ

సుతను నిరూపలౌట ననుచో ముసలిన్ బెదనిట్టతాడువం

టతివ రమించె దా ముసలి యయ్యు రహిన్మఱుగుజ్జుప్రేష్యకై

ధృతిచెడి యుగ్రసేనునకు బ్రేష్యత నొందియు దిద్ది యేలడే. ఆ 5

ఇందు మూడవ పాదమునందు "నిట్టతాడువంటి+అతివ=నిట్ట తాడువంటతివ" అనిప్రయోగింపబడినది.

తత్సమములం దకారసందులు.

1. చ. అడుగుననుండియుం బదిలమై చద లంటెడుకోటనొప్పు ప్రో

ల్చెడనికడంక దంచెనపుచేతుల గం గనుకాసె దూఱగా

నడుమనె యున్కిజేసి యల నాకపురి న్సరికై పెనంగి లా

వెడలగ బట్టివ్రేయుటకు నెత్తె ననం జను మల్లుసోరునన్. ఆ 2

ఇచ్చట రెండవచరణమున "గంగ+అను=గంగను" అని ప్రయోగింపబడినది.

3 చ. తడితల డిగ్గిముంప జడతం దుదఱెప్పల గన్నువిప్పి పు

ల్పొడుచుచు నీరు ముంగరలపోలిక ముక్కులగూడ నోట గొం

తొడియుచు గూటికఱ్ఱ సగ మొత్తుచు ఱక్కవిదిర్పు మున్నుగా

వడకుటెకాక చేష్టుడిగెవక్షము పక్షులుజానువుల్ చొరన్. ఆ 4 ఇచట నాలవచరణమందు "చేష్ట+ఉడిగె=చేష్టుడిగె" అని ప్రయోగింపబడినది.

3.శా. అబ్రహ్మణ్యము లోనవై చుకొనె నవ్యాయంబున న్మత్సుతం

దాబ్రహ్మాదులమేర నిల్పియు బ్రభుత్వం బూదియుం ద్రోతురే

యీబ్రక్కంద్విజు జూడరయ్య సభవా రీరంగభ ర్తంచు దు:

ఖాబ్రాశింబడి బాష్పకంఠుడు సముద్యద్దో:పలాలుండునై. ఆ. 6

ఇచట మూడవచరణమున "రంగభర్త+అంచు=రంగభర్తంచు" అని ప్రయోగింపబడినది.

1. సీ.కొంగవాల్నఱుకులంగుళుల బట్టుకజబ్బలంట గుట్టిడ వెజ్జునరయువారు

తలబడ్డ గుదియదెబ్బల బాతమసియిడియంబలిగంజండ్లనడుగువారు

తమసేగజెప్ప లో దయమీఱ వినిచీరజిం చిచ్చువారి దీవించువారు

నొలబడ్డ నెపమున గలలేనిసిరిజెప్పి చుట్టలపై దాడి వెట్టువారు

నైనసాంథులచేత గ్రందైనయూళ్ల

జాడగా నిట దెచ్చి యిన్నీడడించి

వారు నీ రాన బోవనొ వ్వారిమగిడి

వచ్చునాలోన నీరూపువచ్చెనాకు. ఆ.6

ఇచ్చట మూడవపాదమునందు "చించి+ఇచ్చు=చించిచ్చు" అనిప్రయోగింపబడినది. మఱియు నీపద్యమునందే మొదటిచరణమున 'పట్టుకొని" యనుటకు "పట్టుక" యనియు, రెండవచరణమందు "గంజి+ఇండ్ల=గంజిండ్ల" ననియు వ్యాకరణదుష్టములయిన ప్రయోగము లున్నవి. ఈవిధముగానే,

శా. ఎట్టూ యిట్టగునయ్యపల్క దయలే కిన్నాళ్లు నీకూడె యీ

పొట్టంబెట్టి మహాఘలబ్ధి దనువుం బోషించి యెన్నాళ్ల కే

నెట్టే నొక్కతపస్వి యొక్కప్రతి రాడే చూడడే తత్కపన్

బుట్టు న్నీ గెద దీని నా నొదవి యోపుణ్యాత్మయెంటివే "పుట్టున్నీగెద" (పుట్టున్+ఈగెద) మొదలయిన వ్యాకరణ విరుద్ధము లైన ప్రయోగములు మఱి కొన్నియందందు గానవచ్చుచున్నవి. కాబట్టి యీ యాముక్తమాల్యద సర్వలక్షణవేత్త యయిన యల్లసాని పెద్దన విరచితము కాదనుట స్పష్టము. అంతేకాక యీపుస్తకము పెద్దనకవనమువలె మృదువై నదియు, నల్లికగలదియుగాక కటుపద భూయిష్టముగా నున్నందున పెద్దనార్యకృతము కాదని నిశ్చయింప వలసి యున్నది. అయినను కృత్యాద్యవస్థయందు వంశావళిలో పెద్దన ప్రణీత మయిన మనుచరిత్రములోని పద్యములే యిందు గానబడు చున్నందున రెంటికిని గృతికర్త లొక్కరేయని యూహింపవలసి యుండునని కొంద ఱందురుగాని యీయూహ సరియైనదికాదు. వంశావళిలో కృష్ణదేవరాయని జయములును గుణవర్ణనలు మాత్రమే యధికముగా నున్నందున, ఆత్మస్తుతిని దన పద్యములతో జేసికొనుట కిష్టములేనివాడయి కృష్ణదేవరాయలు ప్రధమపురుషములను మధ్యమపురుషములనుగా మార్చి వేంకటేశ్వరుడు తన్నుగూర్చి పలికినట్లుగా మనుచరిత్రములోని పద్యములనే తన యాముక్తమాల్యదయందు వేసికొనియుండును. అయినను విష్ణుచిత్తీయమునందు ముఖ్యముగా నయిదవ యాఱవ యాశ్వాసములయందు పెద్దనపద్యములవంటి "యల్లిక జిగిబిగి" గల పద్యములును బెక్కులు కానబడుచున్నందున గృష్ణదేవరాయలు తన యాస్థాన కవీశ్వరులైనవారి సాహాయ్యమును స్వగ్రంథరచనమునందు బొందియుండును. ఒక్కసాహాయ్యమే యననేల? ఆ యిరువురుకవులును ముఖ్యముగా నాంధ్రకవితాపితామహు డని పేరొందిన యల్లసాని పెద్దనయు రచించిన పద్యములే పెక్కు లాముక్తమాల్యదయం దున్నట్లు కానబడు చున్నవి. అంతమాత్రముచేత గ్రంథకర్తృత్వమును వారి కారోపించుట వలనుపడదు. గ్రంథమును రాజేచేయగా తదాస్థానకవులు కొన్నిపద్యములను మార్చియు, కొన్నిపద్యములను తమవిచేర్చియు నుందురు. కృతి కర్త కృష్ణదేవరాయలనుట కాశ్వాసాంతమునందును కృత్యాదియందును జెప్పబడుటమాత్రమేకాక "పలికితు త్ప్రేక్షోపమల" నిత్యాది పద్యములో నుదాహరింపబడిన తద్రచిత గ్రంధనామములును తత్కర్తృత్వమును స్థాపించుచున్నవి.

ఈ కృష్ణరాయలు కవిత్వమునందు సమర్థుడని యాతనికాలమునం దాముక్తమాల్యదను రచించుటకుముందే యాతని యాస్థానకవులు చెప్పియుండుటకూడ విష్ణుచిత్తీయము కృష్ణరాయకృత మగుటనుస్థిరీకరించుచున్నది. ఈరాజు కవిత్వమునందు నిపుణు డనుటను సూచించుచు రాజునుగూర్చి "కవితాప్రావీణ్యఫణీశ" యను విశేషణము నుపయోగించిన పారిజాతాపహరణములోని నంది తిమ్మనార్యునిపద్యము నొకదానిని నిందు క్రింద బొందుపఱచుచున్నాను:-

క. శ్రీ వేంకటగిరివల్లభ

సేవాపరతంత్రహృదయ చిన్నమదేవీ

జీవితనాయక కవితా

ప్రావీణ్యఫణీశ కృష్ణరాయమహీశా. ఆ .4

అక్కడక్కడ వ్యాకరణ స్ఖాలిత్యము లున్నను కటువుగానున్నను మొత్తముమీద విష్ణుచిత్తీయముయొక్క కవిత్వము మిక్కిలి ప్రౌడముగాను, అర్థగాంభీర్యము కలదిగాను, అలంకార బహుళమయి స్వభావ వర్ణనలు కలదిగాను ఉన్నది. అందుచేతనే రేఫ శకట రేఫములనిమిత్తమయి పెనగులాడిన యప్పకవివంటివాడు సహితము యతిస్రాసముల యందు ద్విరేఫమైత్రి సంగీకరించిన యీ కవిగ్రంథమును గుణబాహుళ్యమును బట్టి లాక్షణికమైనదానినిగా సంగీకరించి తన లక్షణగ్రంథమునం దాముక్తమాల్యదనుండి పద్యములను లక్ష్యములనుగా దీసికొని యున్నాడు. తాను బూర్వము దిగ్విజయయాత్రకు వెడలి బెజవాడయందు గొన్నిదినములుండి కృష్ణామండలములోని శ్రీకాకుళమునందలి యాంథ్ర విష్ణుదేవుని సేవింపబోయిన హరివాసరమునాటి యాదేవుడు స్వప్నములోతోచి వేంకటేశ్వరుని కంకితముగా దెనుగుగ్రంధమును జేయుమనగా విష్ణుచిత్తీయమును రచియించినట్లు కవి తనగ్రంథమునం దీక్రింది వచనములతో జెప్పియున్నాడు.

"...కళింగ దేశవిజిగీషామనీషం దండెత్తిపోయి విజయవాటిం గొన్నివాసరంబులుండి శ్రీకాకుళ నికేతునుండగు నాంధ్రమధుమధను సేవింపంబోయి హరివాసరోపవాసం బచ్చట గావింప నప్పుణ్యరాత్ర చతుర్థయామంబున.

         *          *         *        *         *

కీ. తెలు గదేలయన్న దేశంబు తెలు గేను

దెలుగువల్లభుండ దెలుగొకొండ

యెల్లనృపులు గొలువ నెఱుగనే బా పాడి

దేశభాషలందు దెలుగు లెస్స.


క. అంకితమో యన నీ కల

వేంకటపతి యిష్ట మైనవే ల్పగుట దదీ

యాంకితము చేయు మొక్కొక

సంకేతము కా కతడె రస న్నే గానే.

కళింగదేశ విజయయాత్ర కయి వెడలి విజయవాటి (బెజవాడ) కి వచ్చినది హూణశకము 1515 వ సంవత్సర మగుటచేత రాజీగ్రంథము నాసంవత్సరమునందు జేయనుద్దేశించి ప్రారంభించియుండును. అయినను నుదహరించిన యుపోద్ఘాతములోని "అలుకన్‌ఘోటక" ఇత్యాది పద్యమునందు వర్ణింపబడిన (1520 వ సంవత్సరమునందు జరిగిన) యేడిల్ఖా నుని జయించినవర్ణన మిందుండుటను బట్టి యీ గ్రంథము 1520 వ సంవత్సరము వఱకును ముగింపబడలేదు. ఈ పుస్తకమునందలి పద్యములు మొత్తముమీద శ్రుతికటువులుగా నున్నను, పెక్కుపద్యము లర్థగాంభీర్యము కలవిగా నుండుటయే కాక మృదుమధురపద గుంభితములైకూడ నున్నవి. కవియొక్క ప్రౌడిమయు కవననై పుణ్యమును దెలియుటకయి కొన్ని పద్యముల నిందుదాహరించుచున్నాను:-

మ. శయపూజాంబుజము ల్ఘటిం దడబడ జన్దోయి లేగౌనుపై

దయదప్ప న్బసుపాడి పాగడపు బాదం బొప్ప జెంగల్వడి

గ్గియనీ రచ్చ్యుతమజ్జనార్థము కటిం గీలించి దివ్యప్రబం

ధయుగాస్య ల్ద్రవిడాంగన ల్నడుతు రుద్యానంబులో త్రోవలన్. ఆ - 1


చ. బలసిన హల్లకచ్ఛటలపై దమజుంజురుముండ్లు రాయగా

గలమములుండు బండియెఱుగంబడి నీ రెడలింప దృష్ణ లో

దలకొన వంగి మున్ జలముద్రావెడు క్రిందటివేళ్ళు మీదట

న్నిలిపి మరందమానుకరణి న్నికటోపవనానిలాహతిన్. ఆ . 1


మ. తరుణు ల్తల్లియొఱ న్గుచంబు లునుపం దచ్ఛైత్యము ల్దీములై

పెర రేపం జనుదెంచెగాక రవిదీప్తిం గ్రుంకి పాతాళగ

హ్వరముం దూఱినవాని నీయదుకుత్రాళ్ళా తెచ్చునా దీర్ఘత

చ్చిరకృష్టిం గనునట్టిశైత్య మలరించె న్నూతులం దత్తఱిన్. ఆ.2


మ. గృహసమ్మార్జనమో జలాహరణమో శృంగారపల్యంకికా

వహనంబో వనమాలికాకరణమో వాల్లభ్యలభ్యద్వజ

గ్రహణంబో వ్యజనాతపత్రధృతియో ప్రాగ్దీపికారోపమో

నృహరీ వాదము లేల లేరె యితరు ల్నీలీలకుం బాత్రముల్. ఆ.2


ఉ. నావుడు వార లమ్మనుజనాధున కిట్లని రుబ్బి నేడుగా

దైవము గల్గె వేగ గురుదక్షిణగా జతురర్ణ వీవృతో (ఈ పేజీ వ్రాయబడి యున్నది) (ఈ పేజి వ్రాయబడి యున్నది) ద్వీవలయం బశేషమును వేడుము భూవర మమ్మునందఱం

బ్రోవుము బాంధవాస్తజనపోషణకంటెను ధర్మ మున్నదే. ఆ. 3


నే. హెచ్చైనమైత్రి బద్మినుల కెల్ల ఘనాత్యయకారకుండు సొ

మ్మచ్చుపడంగ జేయుటకునై యలక్రౌంచనగంబు పేరిక

మ్మచ్చున నీడ్చు శర్వగిరియందలివెండిశలాకపిండు నా

వచ్చి మరాళమాలికలు వ్రాలె గొలంకుల జక్రఝంకృతిన్. ఆ .4


నే. వాతెఱ తొంటికై వడి మాట లాడదు

కుటిలవృత్తి వహించె గుంతలంబు

లక్షులు సిరులురా నరచూడ్కి గనుగొనె

నాడించె బొమగొని యాననంబు

సనుగొమ ల్నెగయ వక్ష ముపేక్ష గడకొత్తె

బాణిపాదము లెఱ్ఱవాఱదొడగె

సారెకు మధ్యంబు దారిద్ర్యములె చెప్పె

ఱొచ్చోర్వ కీటు లోగజొచ్చె మేను

వట్టిగాంభీర్య మొక్కడు వెట్టుకొనియె

నాభి నానాటి కీగతి నాటిపొందు

చవుకయైనట్టి యిచ్చట జనదు నిలువ


ననుచు జాఱినకరణి బాల్యంబు జాఱె. ఆ .5

శా. సైరంధ్రు ల్పయి కెత్తి కజ్జలము బ్రక్ష్మశ్రేణికం దీర్ప వా

లారుంగన్నుల మీదు జూచుతఱి ఫాచాంచచ్చతుర్థీనిశా

స్పారేందుం గనె వక్త్ర మక్కనుటగా పర్వేందు డాత్మప్రభా


చోరుండుండగ దన్ను దద్గతవిభాచోరంబునున్ లోకముల్: ఆ. 5

చ. విను మొకమాట రాత్రిచర వేగిర మేటికి ని న్జయింతు రే

యనిమిషులైన భాజనగతాన్నము నేనిక నెందుబోయెద న్బెనగక ప్రాణరక్షణ ముపేక్షయొనర్చుట పాప మిందు కై

కనలకు నాకు మేనియెడకాంక్షయు లేదిదివోపుటేయురున్:-అ. 6

ఉ. బాసలు బండికండ్లు మఱి ప్రాణభయంబున లక్షచేసినం

గ్రాసము కృఛ్రలబ్ధ ముడుగ న్వశమే యిది నీకచెల్లె నో

భూసురవంశ్య పుణ్యజన పుణ్యజనాంకము తావకీసమే

పో సమకూరెడిం గులముపొత్తున దైత్యుల కెల్ల నంకతన్:-ఆ. 6

ఆముక్తమాల్యదనుబట్టియే కృష్ణదేవరాయలు విష్ణు భక్తుడనియు వైష్ణవ శిష్యుడనియు వేఱుగ జెప్ప నక్కఱలేకయే తెలిసికొనవచ్చును. అతడు విష్ణుభక్తుడైనను వైష్ణవశిష్యాగ్రేసరు డైనను, ఇతరదేవతల యందుగాని యితరమతములవారియందు గాని వై షమ్యము లేని వాడయి యుండెను. ఈ రాయలవారు విష్ణు దేవాలయములకు మాత్రమేకాక శివాలయములు మొదలైన వానికిగూడ భూదానములు చేసియున్నాడు. వైష్ణవమతాభిమానులను మాత్రమేకాక యితరమతావలంబులైన విద్వాంసులనుగూడ నాదరించియున్నాడు. ఆతని యాస్థానములో నల్లసానిపెద్దన మొదలైన వైష్ణవమత పక్షపాతులైన కవులుమాత్రమేకాక, స్మార్తుడై శివభక్తుడైన నందితిమ్మనార్యుడును, కేవల శైవులైన ధూర్జటియు, మాదనగారి మల్లన్నయు మొదలైన కవులునుకూడ సమ్మానమును బొందియున్నారు. అష్టదిగ్గజములని పేరొందిన యెనమండ్రు తెలుగుకవు లీరాజుయొక్క యాస్థానమునందుండి ప్రసిద్ధినొందిరని చెప్పుదురు. అల్లసానిపెద్దన, నందితిమ్మన్న, అయ్యలరాజు రామభద్రుడు, ధూర్జటి, మాదయ్యగారిమల్లన్న, పింగళిసూరన్న, రామరాజుభూషణుడు, తెనాలిరామకృష్ణుడు, అనెడి యెనమండ్రును అష్టదిగ్గజము లని వాడుక గలదు. కాని యిందు జెప్పబడినవారిలో గడపటి ముగ్గురును గృష్ణదేవరాయని కాలమునందున్నారో లేరోయని సందేహింపవలసి యున్నది. మొదటి యైదుగురునుమాత్ర మాకాలమునం దున్నట్లు కొన్ని గ్రంథ నిదర్శనములు కనబడుచున్నవి. వారిలో నల్లసాని పెద్దనార్యుడు తాను రచియించిన మనుచరిత్రమును, నందితిమ్మన తాను రచియించిన పారిజాతాపహరణమును, కృష్ణదేవరాయని కంకితములు చేసిరి. అయ్యలరాజు రామభద్రుడు కృష్ణదేవరాయల కాలమునందు మిక్కిలి చిన్నవాడై క్రొత్తగా గవిత్వముచెప్పుట కారంభించినవాడు. ఇతడు కృష్ణరాయలు జీవించియుండగా నాతని యాజ్ఞాప్రకారముగా సకల కధాసారసంగ్రహము నారంభించి తరువాత ముగించెనుగాని యది రామాభ్యుదయమువలె నంత ప్రౌడముగా నుండక వ్యాకరణ దోషములు కలదిగా నున్నది. రామభద్ర కవి తన్ను గృష్ణరాయలు కోరుటచేత సకలకథాసారసంగ్రహమును జేసితినని వ్రాసియున్న భాగము నా గ్రంధమునుండి యిందుదాహరించుచున్నాను:-


సీ. చినుకుపూసల నొనర్చినబిత్తరపుదండ దండాలుగల వేల్పుతపసికొండ

కొండాటములను జిక్కులుపన్ను జడదారి దారిగట్టులరాయు చీరుటలుగు

అలుగుడింతకి వెన్ను డిలకు దెచ్చినచెట్టు చెట్టుగట్టుగజేయు చెలువతోడు

తోడుచేడెల నేలుదొరకునుదో బుట్టు పుట్టులిబ్బుల ఱేని పొందుగాడు

గాడుపూరిని గాంచిన కన్నతల్లి | తల్లిబిడ్డల బెండ్లాడు గొల్ల మనికి

మనికితముదీర్చువిలుకాని జెనకువిందు|విందునీకీ ర్తినరసింహవిభునికృష్ణ

వ. ఇట్లు కీర్తివిస్తారధురంధరుండగు కృష్ణరాయ నరపాలాఖండలుండు నన్ను బిలిచి శ్రీమచ్ఛీతారమణ చరణకమల పరిచరణాయమాన మానసుండవు బహువిధ కవితా చమత్కారధుర్యుండవు సకల పురాణేతిహాస ప్రబంధరచనాదక్షుండవు మస్మనోరథకార్య నిర్వాహకుండవు నగుటంజేసి పురాతన మహాకవి విర చిత ప్రబంధంబు లన్వే షించి భగవద్భక్తి నిష్ఠాగరిష్టులగు రాజశ్రేష్ఠుల వృత్తంబులు ప్రసిద్ధంబు లగునట్లుగా బ్రశ స్తకథలు విన్యస్తంబులుగా సమకూర్చి సాహిత్యలక్షణచిత్ర కవిత్వప్రభావంబు లొక్కొక్కచోట గనంబడ రచియింపవలయునని ప్రార్థించి మఱియు నిట్లనియె.


చ. అఱవెతగుబ్బచన్వలె బయల్పడనీకయు ఘూర్జనారంగ నా

గురుకుచయుగ్మమున్వలె నిగూడముగాకయు నాంధ్రదేశపుం

గరితచమంగవన్వలె నొకానొకయించుక గానిపించినన్

సరసులు మెత్తు రక్కవిత జాణలకుం గడురంజకం బగున్.


వ. కావున నతిమధుర రసాయన ద్రాక్షాపాకంబుగా శృంగారరసయుక్తం బగునట్లు సకలకథాసార సంగ్రహంబు గ్రంథవిస్తారంబు కాకుండునట్లుగా రచియింపుమని యుపన్యసించిన సంతోషామృతతరంగి తాంతరంగుండ నగుచున్న సమయంబున."

రాజశేఖర చరిత్రమును రచియించిన మాదయగారిమల్లన్న కృష్ణదేవరాయల కాలములో నుండి యా రాజు గోలకొండ బిజాపురపు తురక సంస్థానములను జయించినపు డాతని కీర్తిని వర్ణించినట్లు కుమార ధూర్జటి కృష్ణరాయవిజయమునం దీక్రింది పద్యములతో జెప్పియున్నాడు:-


గీ. అటులు జయలక్ష్మి గైకొని యరులకరుల

హరుల ధనపంక్తులను దనపరము చేసి

వెలయు శ్రీకృష్ణరాయల విభవగరిమ

కాంచి కన్నులపండువుగాగ నపుడు.


గీ. సరససాహిత్యరచనవిస్పురణ మెఱయ

సారమధురోక్తి మాదయగారి మల్ల

నార్యు డలయల్లసాని పెద్దార్యవరుడు

ముక్కుతిమ్మన మొదలైన ముఖ్యకవులు. క. వినిపించిరపుడు వారికి

గనకాంబరభూషణములు ఘనత నొసగి యా

జనవరు డప్పాజి గనుం

గొని యిట్టని పలికె నపుడు కుతుకం బలరన్. ఆ. 3


ఈ కుమారధూర్జటికవియే కాళహస్తి మహాత్మ్యమును రచియించి తనపెదతాత యైన ధూర్జటికవి కృష్ణదేవరాయలసభలో బ్రసిద్ధి పొందినట్లు కృష్ణరాయవిజయములో నీక్రింది పద్యముచేత జెప్పి యున్నాడు.


చ. స్తుతమతి యైనయంధ్రకవి ధూర్జటిపల్కుల కేలగల్గెనో

యతులిత మాధురీమహిమ నా మును మీ పెదతాత చాల స

న్నుతిగనె గృష్ణరాయలమనోజ్ఞ సభ న్విను మీపు నట్ల మ

త్కృతబహుమానవై ఖరుల గీర్తివహింపుము ధాత్రిలోపలన్. ఆ. 1


అష్టమహిషీకళ్యాణమును ద్విపదకావ్యముగా రచించిన తాళ్ళపాక చిన్నన్న యనుకవి కూడ కృష్ణదేవరాయని కాలములో నున్నట్లు కొండవీటిచరిత్రములో కృష్ణరాయల దానములనుగూర్చి చెప్పిన యీ క్రిందివాక్యమువలన దెలియవచ్చుచున్నది:-


"వినుకొండసీమలో మిన్నికల్లు తాళ్ళపాక చిన్నయ్యగారి కగ్రహార మిచ్చెను."

"అద్దంకిసీమలో వలపర్ల అను గ్రామము తాళ్ళపాక చిన్నయ్యగారి కిచ్చెను."


వీరుగాక తక్కినకవులు కృష్ణదేవరాయల యాస్థానమునందుగాని యాతనికాలమునందుగాని యున్నట్లు తోచదు. రామరాజభూషణాదులు కృష్ణరాయల యాస్థానమునం దున్నట్లునేక కథలు కానబడు చున్నవి కాని యితర నిదర్శనములు లేక యవి విశ్వసింపదగినవి కావు. ఆయా కవుల కాలమును గూర్చియు వారివారి విషయమయి చెప్పబడు కథలను గూర్చియు నాయా కవుల చరిత్రములయందు వ్రాయబడును. ఆముక్తమాల్యదయందును, మనుచరిత్రము నందును గల యేకరీతి పద్యములనుగూర్చి సహిత మిచ్చట విస్తరించి వ్రాయుట యనావశ్యకము. అయినను దృష్టాంతము చూపుటకయి యొక్క పద్యమునుమాత్ర మిందుదాహరించు చున్నాను:-


నీ. నీలమేఘముడాలు డీలుసేయగ జాలు

మెఱుగు జామనచాయ మేనితోడ

నరవిందములకచ్చు లడగించుజిగిహెచ్చు

నాయితంబగు కన్నుదోయితోడ

బులుగురాయని చట్టుపలవన్నె నొరవట్టు

హొంబట్టుజిలుగు రెంటెంబుతోడ

నుదయార్కబింబంబు నొఱపువిడంబంబు

దొరలంగ నాడుకౌస్త్య్భముతోడ

జయజయధ్వని మౌళి నంజలులుచేర్చు

శర్వ శతధృతి శతమన్యు శమన శరధి

పాలకై లబిలాది దేవాళితోడ

నెదుట బ్రత్యక్ష మయ్యె లక్ష్మీశ్వరుండు. [మనుచరిత్ర. అ.6]


మనుచరిత్రము యొక్క యాఱవయాశ్వాసమునందు స్వారోచిష మనువు విష్ణునిగూర్చి తపస్సు చేయగా నతడు ప్రత్యక్ష మయినట్టు జెప్పబడిన పయిపద్యమునే దీర్ఘ పాదముల నేమియు మార్పక యెత్తు గీతమునుమాత్ర మీక్రిందిరీతిగా మార్చి యాముక్తమాల్యద ప్రథమాశ్వాసమునందు గృష్ణదేవరాయడు తనకు శ్రీకాకుళాంధ్రదేవుడు ప్రత్యక్షమయినట్లు చెప్పినఘట్టమునందు వేసికొనియున్నాడు:సీ. నీలమేఘముడాలు.......................కౌస్తుభముతోడ

గీ. దమ్మి కే లుండ బెఱకేల దండయిచ్చు

లేము లుడిపెడు లేజూపులేమతోడ

దొల్కు దయదెల్పు చిఱునవ్వుతోడ గలద

దంధ్రజలజాక్షు డిట్లని యానతిచ్చె:- [ఆముక్తమాల్యద. 1]


కృష్ణరాయలను గూర్చి బహుకవులు చాటుపద్యము లనేకములు కూర్చియున్నారు గాని గ్రంథవిస్తార భీతిచేత వానినన్నిటి నిందువ్రాయక రెండుమూడు పద్యములనుమాత్రము చూపుచున్నాను:-


1.శా.శ్రీలీలాత్మజ కృష్ణరాయ సమరోర్వి న్నీదువై రిక్షమా

పాలు ర్వీగి హయాధిరూడు లగుచుం బాఱన్ వనీశాఖిశా

ఖాల్నగాయతకేశపాశు లయి యూగన్ గేకిసల్గొట్టి యు

య్యాలో జొంపము లంచు బాడుదురు భిల్లాంభోజప్రత్యేక్షణల్.


2 చ. పెనిమిటిచేయు పుణ్యజనపీడనవృత్తియు దండ్రిభంగమున్

దనయు ననంగబావమును దమ్మునికార్శ్యము జూచి రోసి స

జ్జనపరిరక్షు శౌర్యనిధి జారుశరీరు గళాప్రపూర్ణు న

వ్యననిధికన్య చేరె జితవై రినికాయుని గృష్ణరాయనిన్.


3.చ.కాయమువంగి తా ముదిసెగన్నులునుం బొరగప్పె గాలు పే

దాయె నటంచు రోసి నరసాధిపనందన కృష్ణరాయ యీ

భూయువతీలలామ నిను బొందిన నాదిభుజంగ భర్తకున్

బాయనిచింతచేత దలప్రాణము తోకకు రాకయుండు నే?


ఈకడపటి పద్యముయొక్క కర్తృత్వమును తెనాలిరామకృష్ణున కారోపింతురు. రాజు మాత్రమేకాక కృష్ణరాయని కొమార్తలును సంగీతసాహిత్యములయందు నిపుణురాండ్రనియు, రామరాజుభార్యయైన మోహనాంగి యనునామె "మారీచిపరిణయ" మను నై దాశ్వాసముల శృంగార ప్రబంధము రచియించె ననియు, ఒకరు వ్రాసియున్నారు గాని మా కాగ్రంథము లభింపకపోవుటచేత నిది యిట్లని నిశ్చయింప జాలకున్నాము. కృష్ణరాయని యల్లుడయిన రామరాజు భార్యపేరు మోహనాంగి యైనట్టుసైతము గానబడును. అయినను మోహనాంగి యనుపేరు తిరుమలాంబకు నామాంతరమయి యుండవచ్చును.

మంత్రియైన తిమ్మరుసుయొక్క బుద్ధిబలముచేతను మంత్రశక్తిచేతను కృష్ణదేవరాయని కధికవిఖ్యాతి కలిగెనని చెప్పుదురు. ఇంటిపేరు సాళువవా రయిన ట్లనేక శిలాతామ్రశాసనములవలనను కృష్ణరాజవిజయము వలనను దెలియవచ్చుచున్నందున, ఈమంత్రిశిఖామణి క్షత్రియుడై నట్లు కొందఱు తలంచుచున్నారు. అయినను కృష్ణామండలములోని కొండకాపూరి దేవాలయములోని యొక శిలాదాన శాసనములోమాత్ర మాతనిపేరు సాళువతిమ్మరుసయ్యంగారని వ్రాయబడియున్నది. అయ్యంగారని యుండుటనుబట్టి కొంద ఱాతడు బ్రాహ్మణుడని భ్రమపడినను, "సాళువ" యనెడి యింటి పేరునుబట్టియు నితర నిదర్శనములను బట్టియు నతడు బ్రాహ్మణుడు కాడనియు "అయ్యంగా" రని గౌరవార్థముగా నుపయోగింపబడెననియు నిశ్చయింపవలసియున్నదని స్యూయల్ దొరవారు వ్రాసియున్నారు. మాదయ్యగారి మల్లన్న యీ మంత్రిశిఖామణి యల్లు డగునప్పామాత్యున కంకిత మొనర్చిన రాజశేఖరచరిత్రమువలన నితడు బ్రాహ్మణుడే యనియు నాఱువేలనియోగి యనియు నిస్సందేహముగా దెలియవచ్చుచున్నది. ఈసాళువతిమ్మరాజు కృష్ణరాయని తండ్రి యైన నరసింహరాజు తమ్ముడని కొందఱు చెప్పిరి. ఈసంగతి యథార్థము కాకపోయినను, అతడు నృసింహరాయని యొద్ద మంత్రిగా నుండెను. ఈర్ష్యచేత నృసింహరాయని పట్టమహిషి సవితికొడుకైన కృష్ణదేవరాయని జంపింప యత్నించినపు డాతనిని దనయొద్ద నుంచు కొని కాపాడిన దీసాళువ తిమ్మరుసే. ఈహేతువునుబట్టియే కృష్ణదేవరాయలు తిమ్మరుసు నప్పాజీ యని పిలుచుచుండుటయు సుప్రసిద్ధము.ఈమంత్రిశిరోమణి 1515 వ సంవత్సరమునందు రాజు కొండవీటి మీదికి దండెత్తినప్పుడు తాను సేనాపతిగానుండి సేనలను నడిపి కొండవీటిదుర్గమును జయించెను. ఈతడు కృష్ణదేవరాయలకంటె మూడుసంవత్సరములు ముందుగా ననగా హూణశకము 1527 వ సంవత్సరము నందు మృతినొందెను. తిమ్మరుసు బ్రాహ్మణుడనియు చిన్నతనములో మిక్కిలి బీదవాడయి విద్యలేక తిరుగుచుండెననియు చెప్పెడుకథ యొకటి కొంతకాలము నుండి పరంపరగా వచ్చుచున్నది. ఆకథయొక్క సత్య మెట్టి దయినను వినువారికి వినోదకరముగా నుండునని యెంచి యిందు సంగ్రహముగా వ్రాయుచున్నాను:-

"తిమ్మరుసు నియోగిబ్రాహ్మణుడు. ఈతడు బాల్యమునందే తల్లిదండ్రులను బోగొట్టుకొని నిరాధారుడై చదువును సంధ్యయులేక తిరుపతి సమీపమున పసులగాచి బ్రతుకుచు, పిమ్మట గుత్తికిబోయి యచ్చట బుల్లెలుకుట్టి కొంతకాలము జీవించి, తరువాత చంద్రగిరిలో గొంతకాలము మాధుకరవృత్తిచే దినములుపుచ్చి, అనంతరము పెనుగొండలో సత్రములో నుద్యోగము సంపాదించి తద్దుర్గాధీశ్వరుని తాంబూలపుతిత్తులు మోచి తదనుగ్రహమువలన గ్రమక్రమముగా వృద్ధినొంది గొప్పయుద్యోగములు సంపాదించి, కడపట తనబుద్ధిబలము వలన మంత్రిపదమును బొందెను. ఇతడు చిన్నతనములో తిరుపతి సమీపమున బసులను గాచుచు బడలి యొకనాటి మధ్యాహ్నసమయమున నొకచెట్టునీడను విశ్రమించెను. అంతట సూర్యుడు పశ్చిమమున వ్రాలుటచే సూర్యకిరణము లాతని మీదబడినను మెలకువరాక యతడు మైమఱచి గాడనిద్రను పొందుచుండుట చూచి యొక కృష్ణసర్పము చేరవచ్చి తనఫణమువిచ్చి యాచిన్నవాని ముఖమున కెండ సోకకుండ గొడుగువలె నడ్డముపెట్టెను. ఈయద్భుతచర్య నప్పుడు దారిపట్టిపోవుచున్న బట్టుమూర్తి యనుబట్రాజు చూచి యీతడు శీఘ్రకాలములోనే మహైశ్వర్యవంతుడు కాగలడని తెలిసికొని, సమీపమునకు బోగా సర్పమాతనీ విడిచి పాఱిపోయెను. ఆబట్రాజు తరువాత నా చిన్నవాడు మేల్కొనువఱకును వేచియుంచి లేచినతరువాత "అయ్యా! నీ కచిరకాలములోనే గొప్పయైశ్వర్యము పట్టును. అప్పుడు నన్ను మఱచిపోకుము" అని చెప్పి సెలవుగై కొని స్వగ్రామమునకు బోయెను. అటుపిమ్మట తిమ్మరుసు పయిని జెప్పినరీతిని క్రమక్రమముగా వృద్ధినొంది విద్యాబుద్ధులు సంపాదించి కొంతకాలమునకు మంత్రి పదము నొందెను. అప్పుడు బట్టుమూర్తి తిమ్మరుసు దర్శనార్థముపోయి యతడు తగినంత యాదరముచూపి గౌరవింపక యుపేక్షించుటచూచి,


శా. గుత్తిం బుల్లెలు కుట్టి, చంద్రగిరిలో గూ డెత్తి, పెంగొండలో

హత్తిన్సత్రమునందు వేడి, బలుదుర్గాధీశు తాంబూలపుం

దిత్తు ల్మోసి, పదస్థులైన ఘనులన్ దీవించ


అనునంతవఱకు బద్యము చెప్పునప్పటికి భయపడి తిమ్మరుసు తనకు గృష్ణదేవరాయలు పట్టాభిషేక మహోత్సవసమయమునం దిచ్చిన పచ్చలపతకమును బట్టుమూర్తి మెడను వేసెను. అదియందుకొని యాబట్టు తక్కిన పద్యభాగము నీరీతిని బూరించెను - .........................................దీవించెదన్

మత్తా రాతియయాతి నాగమసుతు న్మంత్రీశ్వరుం దిమ్మనన్.

అనిచదివి యప్పుడే యీక్రింది పద్యమునుగూడ జెప్పెను:-


క. అయ్య ననిపించుకొంటివి| నెయ్యంబున గృష్ణరాయనృపపుంగవుచే

నయ్యా నీసరియేరీ| తియ్యని విలుకాడవయ్య తిమ్మరుసయ్యా. అట్లు గారుత్మతహారమును బట్టున కిచ్చుటచే నాప్రధానచంద్రుడు "బట్టుమూర్తికి గిన్క రెట్టింప బచ్చలహార మర్పించె దిమ్మరుసుమౌళి" యని ప్రసిద్ధిగాంచెను.

ఈతనికిని బట్టుమూర్తికినిగల కాలవ్యత్యాసమునుబట్టి కూడ బయికథ విశ్వాసార్హ మయినదికాదు. కృష్ణదేవరాయనికి బుత్రసంతానము లేనట్టే యనేక స్థలములయందు జెప్పబడియున్నది. అచ్యుతదేవరాయలే కృష్ణదేవరాయని పుత్రుడని యొక చోటను, సదాశివదేవరాయలు కృష్ణదేవరాయని పుత్రుడని యొకచోటను, చెప్పబడెను గాని వానిసత్యమునుగూర్చి యింకను సందేహింప వలసియున్నది. కృష్ణదేవరాయని మరణకాలమునం దాతని కిద్దఱుకొమార్తలుండిరి. వారి కప్పటికి వివాహముకాలేదు. తరువాత తిరుమలదేవికొమార్తెను రామరాజును చిన్నాదేవికొమార్తెను దదనుజుడైన తిరుమల దేవరాయుడును పరిణయమైరి. ఇట్లు కర్ణాటరాజ్యమును మహోచ్చదశయందుంచి కృష్ణదేవరాయలు శుక్ల సంవత్సర వైశాఖమాసము మొదలుకొని వికృతిసంవత్సరము వఱకును ఇరువదియొక్క సంవత్సరములు రాజ్యముచేసి హూణశకము 1530 వ సంవత్సరమునందు గీర్తిశేషుడయ్యెను. అచ్యుతదేవరాయ లా సంవత్సరమున రాజ్యమునకువచ్చి, పండ్రెండుసంవత్సరములు పరిపాలనముచేసి, తిరుణపల్లి మొదలైన దేశములను జయించి పరలోక గతుడయ్యెను.