స్వీయ చరిత్రము - రెండవ భాగము/మూడవ ప్రకరణము

వికీసోర్స్ నుండి


మూడవ ప్రకరణము

విశ్రాంతిదశ

క్రీస్తుశకము 1900వ సంవత్సరము మొదలుకొని 1910-వ సంవత్సరము వఱకు

ఈ కాలమును నేను విశ్రాంతిదశయని పిలుచుచున్నను నాకు నిజమైన విశ్రాంతియెప్పడును కలుగలేదు. దొరతనము వారి కొలువుమానుకొని తన్ని మిత్తమునఁజేసెడు పనిని లేకుండఁజేసికొనుట యొక్కటియే విశ్రాంతియన వచ్చును. ఎప్పడును నేనేదోపని చేయుచుండవలసిన వాఁడనేకాని భోగము ననుభవించుచు నూరక సుఖముగాకూగుచుందుట నాస్వభావము కాదు. తన యపారకరుణచేత పరమేశ్వరుఁడు నన్నెల్లప్పడును కష్టజీవినిగానుంచున తోఁచుచున్నది.

1881-వ సంవత్సరమునందు గోగులపాటి శ్రీరాములుగారు ప్రథమ వితంతు వివాహమును జేసికొన్నప్పడు తనకు ప్రథమభార్యవలనఁ గలిగిన నాలుగు మాసములపురుషశిశువును పెంచుటకయి మావద్ద విడిచి నట్టివఅకే చెప్పియున్నాను. నాయందలి గౌరవముచేత శ్రీరాములుగారా శిశువునకా వఱకే నాపేరును పెట్టిరి. ఆశిశువును నేనును నా భార్యయ పుతపేమతో で3O3) పెద్దవానినిజేసితిమి. ఆతనికి మేమే విద్యాబుద్ధులు చెప్పించుటచేతి ඝෂිcඨ పట్టపరీకయందుఁ గృతార్థుడయ్యెను. & ఆపుత్రస్యగ ర్నాస్తి ” యన్న నమ్మకము నాకు మొదటినుండియు లేదు. అందుచేత "నేను కొడుకును పెంచుకోవలెనని యెప్పడును దలఁచుకొనలేదు. నాకుఁగల యల్పమైన, సొత్తును ధర్మకార్యమునకు వినియోగింపవలెనని నేనునిశ|్చయించుకొంటిని. יחסי యుద్దేశమును నేనెప్పడును మఱుఁగు పటుపలేదు. వీరేశలింగమునకు తన మేనకోడలినిచ్చి వివాహముచేసి యతనిని తనయొద్దనంచుకోవలెనని నాభార్య యుద్దేశము. ఆమె కోరికకు నేనడుచెప్పలేదుగాని బాల్యవివాహముల 93s స్వీయ చ రి త్ర ము యందిష్టము లేనివాఁడనగుటచేత పదునెనిమిదేండ్లు దాఁటిన విూఁదట నే వివా హమున కేర్పాటుచేయవలసినదని మాత్రము చెప్పితిని. కొంతకాలము జరపి నాభార్యతమ్ముఁడు తన కూఁతునిచ్చుట కిష్టపడక తుదకు మఱియొకరికిచ్చి వివా హముచేసెను. వివాహ విషయమును వధూవరుల యిష్టమునకు విడువవలసినదే కాని తదితర లందులో సంబంధముకలిగించుకొని బలవంతపెట్టరాదని నాయభి ప్రాయము. అందుచేత నిగువదియొక్క సంవత్సరములు నిండు వఱకును వేచి యుండి తరువాత నీ యిష్టము వచ్చినవారిని వివాహము చేసికోవచ్చునని చెప్పి తిని. ఆతఁడు తనలాr నాలాr:చించుకొని వితంతువును వివాహమూడ నిశ్చయించు కొన్నట్టు నాతోఁ జెప్పెను. అతని యనుమతి మింద నిందు నిమిత్తమయి యతని ఛాయాపటమునుతీయించి, తన బాలవితంతు కుమారికకు వివాహము చేయఁదలఁచుకొన్న యోుక పెద్దమనుష్యునకుఁబంపితిని. వధువుయొక్క ఛాయా పటవూవఱకే నాయొద్దకుఁబంపఁబడినది. వీరేశలింగము దానిని చూచి యను మోదించెను. వితంతు వివాహమును చేసికొన్నయెడల చెన్నపట్టణములోనున్న యిండ్లలో S"ণ্ডতে-গণ্ড నాతనికిమ్మని నా భార్యకోరఁగా నే నందుకు సమ్మతించి తిని. ఆన్నియు ననుకూలముగానుండి వివాహము జరగున ప్లే కనఁబడెను. ఆతఁ డొకపర్యాయము రాజమహేంద్రవరమునకు వెళ్లి తనమిత్రులతో నాలోచించు కొనివచ్చి తన యభిప్రాయమును మార్చుకొని వితంతువివాహము చేసి కొనుట తన కిష్టము లేదని చెప్పెను. మంచిదని నేనా ప్రయత్నమునుమాని మణి యొక సంబంధము చూచుకోవచ్చునని వధువుతండ్రికివ్రాసితిని. అతఁడు రాజ మాహేంద్రవరము వెళ్లినప్పుడే మైసూరిలోని యొక సంబంధము నచ్చటివారు కుదిర్చినట్టు కనఁబడుచున్నది. తరువాత మైసూరినివాసులైన చెఱుకుమిల్లి マo కటరత్నముగారు నా యొద్దకువచ్చి తమ కొమారితను విశేశ లింగమునకిచ్చి వివా హముచేయ తన కిష్టమున్నదని చెప్పెను. వరుఁడిష్టపడిన యెడల నాయూ క్షేపణ లేదని చెప్పితిని. వరుఁడిష్టపడెను. నేను వేంకటరత్నముగారితో నా సొత్త వచ్చునని వివాహముచేయవలదనియు, నేను దానిని ధ ర్ఘకార్యమునకు fo Roجمع గింప నిశ్చయించుకొంటిననియు స్పష్టముగాఁజెప్పితిని. ఆయన దాని w ostw మూ ఁ డ వ ప్రు క ర ణ ము _o 32 రించి వరునిఁ దన వెంటఁ గొనిపోయెను. వీరేశలింగము బెంగుళూరిలో ప్రాయ శ్చిత్తముచేయించుకొని వేంకటరత్నముగారి కొమారితను వివాహమాడెను. ఈ ప్రాయశ్చి త్తవార్త నాకుఁగాని నా భార్యకుఁగాని తెలియదు. వివాహానంతర వున నతఁడు మరల మావద్దకు రాక వేఱుగానుండెను. 1902-వ సంవత్సరము నవంబరు నెల 26-వ తేదిని రాజమహేంద్ర వరములో తణుకు వేంకటచలపతిరావుగారి గృహమునందు భట్టిప్రోలు శరభ య్యగారి వివాహము జరగినది. ఉన్నవ లక్మీ నారాయణపంతులు గారీ సంబంధ వును కుదిర్చి కృష్ణామండలమునుండి రాజమహేంద్రవరమునకువివాహము జరపు నిమిత్తము పంపిరి. పెండ్లికూఁతురు పెండ్లినాటికి యుక్తవయస్సువచ్చినదికాక పోయినను పునస్సంధానము చేయకపోయినయెడల పెండ్లికొడుకు పాణిజోత నని భయపడి చిన్నదానిని మూఁడుదినములు వెలుపలకూర్చుండ ಪಟ್ಟಿ భార్యా భర్తల నొక్కటిగాఁజేసి వెంట సేచెన్నపట్టణమునకు నావద్దకుఁబంపివేసిరి.వధూ వరులును వధువుయొక్క తల్లియు పెదతల్లియుఁగలిసిచెన్నపట్టణమునకురాఁగా, వారికి మాయింటనే కాపురముండుటకు లౌవిచ్చి నాచేతనైన సాయమునుజేసి తిని. వరుఁడు వివాహమునాటికే సర్వకలాశాలా ప్రవేశ పరీకయందుఁ గృతా స్థఁడయ్యెను. వరుఁడు ప్రథమశాత్ర పరీక్షకును వధువింగ్లీషు ప్రాథమిక పరీ క్షకును, చదువుట కేర్పాటుచేసి పాఠశాలలకుఁబంపితిని. ఈవ్యయములన్నియు వధువుతల్లియే భరించుచుండెను. కొన్ని కారణములచేత నీకుటుంబమును మూ యింటఁగాపురముండనిచ్చుట యనుచితముగాఁ గనఁబడినందున మూయింటికిఁ Rగాంచెము దూరములో నదై కొకయిల్లుమాటాడి వీరి నక్కడకుఁబంపి వేసితిని. వరుఁడు ప్రథమశాత్ర పరీకయందుఁ గృతార్థఁడుకాణా పచ్చయప్పగాతి కలాశాలకుఁ బ్రథానాధ్యతుఁడు గానున్న యేట్సు దొరవారికుత్తరము వ్రాసి సగము జీతమిచ్చుపద్ధతి మిద నాతనిని పట్టపరీకతరగతిలోఁ జేర్పించితిని. వీరు మాయిల్లువిడిచి వేఱుచోటనున్నను ప్రతి దినమును వీరితగవులు తీర్పలేక నాకాయాసము కలుగుచువచ్చెను. ఈ -కాలములో దేశిరాజు బాపయ్యగారు. _gు 3ూ స్వీ యు చ రి رث ము "నాకు పరిచితులయివూయింటి కించుమించుగాఁ బ్రతి దినమును వచ్చుచుండెడి "వారు. వీరి తగవులను గీర్చి సమాధానము చేయుటకయి నేనాయనను నియ మింపఁగాఁబుణ్యమునకుఁబోయినఁ బాప మెదురుగావచ్చెనన్నట్టు సాతోపచేళ ముచేయఁబోయిన బాపయ్యగారి విూcదనే నోట నుచ్చరింపరాని మృషా పోషము లారోపించి శరభయ్యగారాయనను దూషింపఁజొచ్చిరి す。3 దక్షిణహిందూస్థాన బ్రహ్మసమాజమునకుఁ బ్రథానాథ్యకుఁడను. బాపయ్య 7గారు బ్రహ్మసమాజాభిమానులయి చెన్నపట్టణములో విద్యాస్థలలో నొక సమూజవును స్థాపించి దానికి నన్ను తఱచుగాఁ దీసికొని పోవుచుండెడి వారు. గ్ర; సంబంధమునుబట్టి బాపయ్యగారు పలువూఱు మాయింటికివచ్చుచు నాయందత్యంత గౌరవముగలవారయి నేను చెప్పిన పని నత్యాదరముతోఁ జేయుచుండెడివారు. ఇటువంటి కార్యములయందు వీరిట్లు నాకు సాయపడుట "నేను చెప్పితినన్న -హేతువుచేళ నే కాదు; సము స్త్ర సత్కార్యములయందును స్వతంత్రముగా నీయనకే యత్యంత ప్రీతియుండెను, ఈయనయు త్సాహమును సుగుణసంపదను గారై కతత్పరతనుజూచి యీతcడు ముందు నేను పూనిన సంస్కార కార్యమును సమర్ధతతో నిర్వహింపఁగలవాఁడగునని తలఁచితిని. ఒక నాటిరాత్రి రెండుజాముల వేళ శరభయ్య యత్తగా రేడ్చుచు మూయింటికి పరు గెత్తుకొనివచ్చి తన యల్లుఁడు తనకూఁతును చంపుచున్నాఁడని కేకలు వేసెను. "నేనును నాభౌర్యయు నిద్రలో నులికిపడిలేచి మేడదిగివచ్చి యామె వెంట వారి యింటికిఁబోయితిమి. మేముపోయి చూచునప్పటికి పడకగది దీపములేక చీఁ కటిగానుండెను. ఎన్ని పిలిచినను శరభయ్యగారు పలుక లేదు; రాజేశ్వరీ' యని పిలువఁగా లోపలినుండి యాచిన్నది మాత్రము పలికి మావద్దకువచ్చినది. మేమాచిన్నదానిని మావెంటఁబెట్టుకొని మాయింటికివచ్చితిమి. మొట్టికాయల చేత నా చిన్నదాని తలయంతయు పచ్చిపుండయి బహుదినములు పరుండుట సహితము వీలు లేని స్థితిలోనుండెను. వుఱు నాఁడతఁడు బలనంతము"గా "నా చిన్నదానిని మాయింటినుండి లాగుకొనిపోవఁ బ్రయత్నించెను గాని నేను యుక సమయములాశఁ దగిన పతికియచేసి వారించితిని, ఈ సంబంధమునఁ దరువాత మూ ఁ డ వ ప్రు కరణ ము _g)3Fー నడచినచర్యలు చిత్రవిచిత్రములయినవిగా నుండెను. వానినిందు వివరించుట యనావశ్యకము, గ్రవిధముగా నాకు పెండ్లిండ్లు చేసికొన్నవారివలనను బహు విథములయిన శ్రమలు కలుగుచుండెను. గోపాలపురపు మహాలక్షియను కంసాలివితంతువును, ఆమె యొక్క_ వితంతు పుత్రియైన యన్నపూర్ణయు, రాజమహేంద్రవరమునుండి వచ్చి కొంత కాలమునుండి నావద్దనేయుండిరి. వారినిమి త్తమయి యొకగది కట్టించి వా8ని వూయింట నే కాపురముంచి, అన్నవత్రములిచ్చి పోషించుచు చదువు నిమి ية మిద్దతిని పాఠశాలకుఁబంపుచుంటిని. తల్లి బిడ్డలు తఱచుగా తగవులాడుచుం డెడివారు. కూఁతురు తల్లిని బండబూతులు తిట్టు చువచ్చెను. నేను వుంచి మూటలతో* బుద్ధి చెప్పటవలనఁ బ్రయోజనము లేకపోఁగా రెండు మూఁడుసా రులు శరీరదండనముచేసిన తరువాత కూఁతురు తల్లిని తిట్టుట మాని వేసెను. 1908_వ సంవత్సరము ఫిబ్రవరి 14-వ తేదిని గంజామమండల నివాసుఁడైన కొత్తుర్తినమశ్శివాయ యనునతఁడు కూఁతురయిన యన్నపూర్లను వివాహము చేసికొనెను. ఇతఁడు పెండ్లినాటికే సర్వ కలాశాలా ప్రవేశపరీక్షయందుఁ గృతార్థఁడయి యుండెను. పెండ్లియైనతరువాత నీతనిని ప్రథమశాత్ర పరీక్ష తరగతిలూrశిఁ బ్రవేశపెట్టి కొంతకాలము చదివించితిని గాని యతఁడు చదువు o-f( యుద్యోగ ములాvశిఁ బ్రవేశించి తనభార్యను ず3o&ocR"○ చెన్నపట్టణ(8 ירכב మువిడిచి స్వస్థలమయిన గంజాము మండలమునకుఁబోయెను. భ్మతనిది స్వర్ణ కారవితంతు వివాహములలో మొదటిది. ఇతడు సంస్కార ప్రియత్వముచేత నితరులకు తాను దారిచూపవలెనన్న పరిశుద్ధచింతచేతనే వితంతు వివాహమును చేసికొనెను గాని యితరత్ర వివాహము కాకయు ధనాశకలిగియు వివాహము చేసికొన్నవాఁడు"గాఁడు ఇతఁడును చెన్నపట్టణములోనున్న -కాలనులాr* శళ భయ్యగారి తగవులాటలలో సమాధానముచేయఁ బోయి నూయనవలన బహుమానములుపొంది జుగుప్సతో వెనుక మరలినవాఁడ్లే, σ'8' ο స్వీ య చ రి త్ర ము 1904 వ సంవత్సరము మార్చి నెల కడపట నుపకారవేతనమునొంది పని చాలించుకొన్నతరువాత చెన్నపట్టణములోనేయుండి పనిచేయుదునా స్వస్థ లమయిన రాజమహేంద్రవరమునకుఁబోయి యక్కడపని చేయుదునా యన్న యూలాr*చనతోఁ దొమిదిమాసములు చెన్నపురిలోనే గడపి, జ నభూమియం దలి యభిమానము బలీయమగుటచేత రాజమహేంద్రవరమునకే రావలయునని నిశ్చయించుకొని, యక్కడి ముద్రాయంత్రము మొదలయినవి వెంటఁగొని 1905-వ సంవత్సరప్రారంభముననే రాజమహేంద్రవరమునకు వచ్చిచేరితిని. ఏ డెనిమిది సంవత్సరములు చెన్నపట్టణములోనుండివచ్చుటచేత రాజమహేంద్ర :వరము” Cతవఱకు నాకు ” త్తదిగాక నఁ బడెను.మునుప టివలెనాకుపాఠశాలవిద్యా స్థలసాహాయ్యములేదు. నేనున్న కాలములోనుండిన విద్యాస్థలిప్పడెవ్వరును లేరు; ఉన్నవారు నన్నెఱుఁగని క్రొత్తవారు ; వారు నాబోధనమునువిననివారగుట చేత వారిలాశ సాంఘికసంస్కారోత్సాహము లేదు. పురములోని పెద్దమను త్యలలాశఁగూడ తొంటి సంస్కారోత్సాహము త పోయినది. విద్యాధికులలో హిందూసమాజముయొక్క ప్రాబల్యముచేత రెండు పక్షములేర్పడి సంఘసం స్కారమునం దనాదరముగల వారి సంఖ్యయొక్కువయినది. అందుచేత సంశ త్సరమునకు నాలుగైదురూపాయలచందాకు మాత్రమే రాఁదగిన హిందూసంఘ 730?-,-6 (The Indian Social Reformer) పత్రిక పురమందిరములోని పఠనవుందిరమునకు తెప్పించుటయే నిలుపుచేయఁబడినది. న్యాయవాదులు మొదలైనవారనేకులు నేనెceుగని క్రొత్త వారు, అయినను దేశిరాజు "పెచ. మిత్రులతోనుగలసి పనికిఁబూనితిని, రాజమహేంద్రవరమురాఁగానే నేను మొట్టమొదటచేసిన పని శ్రీవిక్టోరియా బాలికాపాఠశాలయను చేరితో నొr బాలికాపాఠశాలను స్థాపించుట; రెండవపని సత్యవాదినియను పేరితో మార్చి నెల మొదటి తేదినుండి యింషు తెలుగు భాషలలో నొక వారపత్రికను మూ ఁ డ వ Š Čý ce 35oɔ .الام كخرى رق ప్రకటింపింపఁబూనుట. త్ర బాలిg~పాఠళాల 1905 వ సంవత్సరము ునేవరు. 16_వ తేదిని నెలకు ముప్పదిరూపాయల యద్దెరాఁగల మాస్వగృహమునందే యుంచఁబడినది. నేను కాపురమున్న కొంచెము భాగముతప్ప, ఇల్లంతయుఁబాఠ శాలనివిు త్తమే విడిచిపెట్టఁబడిన ది. క్ర బాలి కా• పాఠశాలకు దేశిరాజబాపయ్య గారు కార్యదర్శిగా నేర్పఅుపఁబడిరి నేనిక్కడ మొట్టమొదట పూనిన పని Tబాలి-s~ పాఠశాలా స్థాపనమనఁగానే యావఱకు నేను చేయుచుండిన వితంతు. విద్యావివాహప్రయత్నమును వూనితినని కొందఱు భ్రమపడవచ్చును -ఈ పాఠశాల వితంతు శరణాలయ సంబంధమున నే స్థాపింపఁబడినది. “ਜੰ੯੦ చెన్న పురిలోనుండినప్ప డప్పటి హిందూ దేశచక్రవర్తిని పేర విక్టోరియా వితంతు శర గ్రౌణాలSసము నక్కడ స్థాపించి దానిలోని విశ్రంతు విద్యార్థినుల నుపాధ్యాయినీ బోధనాభ్యసన పాఠశాలకుఁ జదువు నిమిత్తమయి పంపుచుంటినని వెనుకనే చ్చెయుంటిని గదా ? అక్కడినుండి నేను కాలు గదలుపఁగానే యక్కడి వితంతు శరణాలయ మంతరించినది అంతరించినదననేల ? నాతోనే బైలు దేతి .రాజమహేంద్రవరమునకు వచ్చినదని చెప్పవచ్చును. నేను రాజవు హేం סרטסס ద్రవరమురాగానే యిద్దఱు ముగ్గుస బాలవితంతువులు వూయింటికనc"గా వితంతు శరణాలయమునకు వచ్చిచేరిరి. వారికి విద్య నిమి త్తమయి పాఠశాల కావలసియుండెను. చెన్నపట్టణములోవలె శ్రీలను బంపఁదగిన పాఠశాల యిక్కడ సేదియు లేదు. ముగ్గురు నలుగురు వితంతువులకై మాత్ర వుపయోగిం చెడు పాఠశాలకంశెు వితంతువులు కాని కు•ూంగనలకును బాలికలకును గూడ ను సయో Xప డిడు విద్యాశాల నేర్పఱుచుట యుచితమని దీనిని స్థాపించితిని. සුධී ముఖ్యముగా శరణాలయముల*నివితీంతువులకోTe9కును సామాన్యముగా విద్యాగుచిగల కుల శ్రీలకొఱకును బాలికలకొఱకును నుద్దేశింపఁబడినది. ఈ పాkrలలా^c జదువుకోనుటకు బాలికలను మాత్రమే "కాక కొందఱు గృహ స్థలు తవు భార్యలను సహితము పంపిరి. శరణాలయములోని వారు గ్యా పైనుండి యొకరిద్దఱు బాలవితంతువులు చదువవచ్చుచుండిరి. వృద్ధుడైనయొక c5੦੦ ਕੱਢਂ ధ్యాయునితోడను నలుగురు బాలికలతోడను పాఠశాల నారంభించితిమి 5. 16 _38_৩ స్వీ య చ 8 こン 3503 పకము దినములకనగా నెలకడపట బాలికలసంఖ్య 49 అయినది ; సంవత్స రాంతమునకుఁ దొంబదియైనది ; పయి సంవత్సరములో దాదాపుగా 150 వఱ కును పెరిగినది. ప్రథమ సంవత్సరాంతమున ముగ్గురుపాధ్యాయులను ముగ్గు రుపాధ్యాయినులును చాఠశాలలాrఁ బనిచేయుచుండిరి. పాఠశాల కనుకూలము 7గా నింటిలూrt కొన్ని మార్పులు చేయుటకును, బల్లలు మొదలయినవి కొనుట కును, చదువుచెప్పవారి జీతములకును, మొదటి సంవత్సరములో నేను నాచేతి నుండి 1708_9_9 వ్యయముచేసితిని. 190 వ సంవత్సరము మెయి నెల* శ్రీమతిలక్ష్మీకాంతమ్లయు, ఆమెభర్త రామచంద్రరావుగారును మంగుళూరినుండి నన్నుఁజూచుటకయి వచ్చిరి. ఈ లక్ష్మీకాంతవు సేనుచెన్నపట్టణము వెళ్లఁదలఁ చినప్పడు రాజమహేంద్రవరములోని దొరతనము వారి బాలి క్రాసా సా- గ్రస్థానాలలvకి నుపాధ్యాయినిగానుండెను; ఆమె గూవలి కే ప్రాథమిక పరీక్కయందు (Primary Examination) 33 soooooooow (Trained) &o గెను. ఆమె తెలివిని సత్స్వభావమును సద్వర్తనమును జూచి యూమె నా యుద్యమములకుఁ దోడుపడఁగలదని తలఁచి, దొరతనను వారి కొలువువిడుచు నట్టుచేసి యూసెును నా చెOటు చెన్నపట్టణమునకుఁ దీసికొనిపోయి చదివింప నారంభించితిని. ఆమె నథమము ప్రవేశపరీక్ష (Matriculation) oseesóso చదివింపవలెనని మొదట నుద్దేశించితిని. eEo*rAgass (Lower secondary) పరీక్క తరగతిలోఁ జదువుచుండఁగా నా మెను వివాహము చేసికొనుట క్రయి వరసలు రాఁద్"డఁగిరి . స్వప్రయోజనపరత్వము నటుండనిచ్చిన పకమున వివాహముచేయుటయే యూమెకు శేయస్కరమని భావించి మంగుళూ8లాశని కర్ణాటకోన్నత పాఠశాలలో నఱునదిరూపాయల జీతముగల యుపాధ్యాయ పదములో నున్నవాఁడును ప్రథమశాك పరీక్కయందుఁ గృతార్థఁడయి పట్ట పరీక్షకుఁ జదివినవాఁడును; ఆయిన రామచంద్ర రావుగారికిచ్చి బ్రహ్రసమాజ విభుల ననుసరించి యా మెకు మాలోపలనే వివాహము చేసి, 1872 వ సంవత్సరపు 8 న శాసనప్రకారము లేఖ్యారూఢము చేయించితిని. ఈమె వూ యొద్దనున్న -కాలములో నెల్లవారును మాకన్నకూఁతురనియే భావించుచుండిరికాని యొవ్వ మూ ఁ డ వ ప్ర కర ణ ము _Oර් 3 రును వేఱుగాఁదలఁపలేదు. ఎవ్వరడిగినను మమ్మామె తన తల్లియఁ దండియు ననియే చెప్పచుండెడిది : నా భార్యయ నితరులతో నామె తనకూతురనియే చెప్పచుండెడిది. ఆమె యిప్పటికిని నన్ను చూచుటకయి వ్యయ ప్రయాసము eుకు లోనయి వుంగుళూరి నుండి వచ్చుచుండును. గ్ర దంపతులు నన్ను చేూచు టకు రాజమహేంద్రవరము వచ్చినప్ప డిక్కడ నుండి పనిచేయువారెవ్వరును శేరని నేను ప్రస్తావించితిని. ఆయన తనకు రెండు వేల రూపాయల ఋణమున్నది గాని లేని యెడలఁ దాము వచ్చి యిక్కడనుండి పనిచేయుదువుని చెప్పెను. సేనా బుణమును కీ ర్చెదననియు, వారిని రావలసినదనియు, చెప్పి, నేనుప -్య-రచేతనమును బొందుటకు ముందొకనిధిలో నిలువచేసికొన్న వేయిరూపాయ లు ను వడ్డితో ఁగూడ రామచంద్రరావుగారి కిచ్చునట్లు వాసి, తక్కిన వేయి రూ సాయలు ను మరల రామచంద్రరావుగారు పచ్చినప్పడిచ్చుటకు వాగ్దానము చేసి ని. ఆయనయందుచేత తన భార్యను రాజమహేంద్రవరములో నావద్ద విడిచి, నూఱుమాసములలోఁ దానువచ్చి చేయనట్లు చెప్పిపోయెను. ఆయన మిలి మంచివాఁడేకాని భూములు సంపాదింపవలెనన్న పిచ్చయొకటి యా యననాశ్రయించివిడువకుండెను. అందుచేతనేనిచ్చిన వేయి రూపాయలతోను ఋణముతీర్చుటకు వూఱుగా మఱియొక క్రొత్త భూమినిగొని మునుపున్న ఋణ మును ద్విగుణము చేసికొనివచ్చెను. 1906-వ సంవత్సరారంభమున నక్కడిపనిని నూనుకొని రామచంద్రరావుగారు తిరిగివచ్చువలకును శ్రీమతిలక్ష్మీకాంతవు Úo ఛానోపాధ్యాయురాలుగానుండి వూ సాండర్టాలలాr నత్యంతశ్రద్ధతోఁబనిచేయు చుండెను. ఆయన వచ్చిన తరువాత ప్రధానోపాధ్యాయత్వమును ఆయన వహిం ను. ఇరువురసను గలిపి నెలకు నలువదిరూ సాయలిచ్చుచుంటిని. ఆయన తిరిగినచ్చులోపల వారి నిమితమై యా బ్రు నూఱురూపాయులు వ్యయ పెట్టి $*c టలో నొకియిల్లు కట్టించితిని. తోఁట యొక్కడిదో ముందు తెలిపెదను. ఇప్పటికి నేను పాఠశాలలో నాలుగు రుపాధ్యాయినులను ಪಟ್ಟಿತಿನಿ. వాగ్రిలాగ నిద్దఱు మాధ్యమిక పరీకయందుఁ గృతకృత్యలయి క్రమశిక్సను బొందినవాడు , తక్కినవారు "థమిక పరీక్షనిచ్చిన వారు. ఆయన యిక్కడఁ బనిచేయ నా - * § _Hත්’‘ත් స్వి య చ రి త్ర ము రంభించిన కొన్నివారములలోనే తమకియ్యవలసిన సొమ్లఁబంపవలసినదనియాయ నకు ఋణప్రదాతలవద్దనుండి యు త్తరములు రాఁజొచ్చెను. ఆయన నా కా యు త్తరములనుజూపి మొదలవాగ్దానము చేసిన ప్రకారముగా తక్కిన వేయి రూపాయల నిమ్లనియడిగెను. నేనాసొమ్మ ఋణములు తీర్చుకొనుటకయి యిచ్చెదనంటిని గాని క్రొ త్తభూములను గొనుటకయి కాదనియు, ఇక్క-డ స్థిర ముగా నుండఁదలఁచుకొన్న యెడల నక్కడ క్రొత్త భూములను గొనుట "కావ. శ్యకము లేదనియు, క్రొత్త భూములనుకొనుట యిక్కడ స్థిరముగా నుండక లేచి పోఁదలఁచుకొన్నట్టు సూచించుచున్నదనియు, క్రొత్తగా కొన్న భూమిని మరల విక్రయింపవలసినదనియు, అట్లువిక్రయించెడు పకమున మొదట వాగ్దా నము చేసిన వేయిరూసాయలను మాత్రమే కాక నూలగ్రో యిన్నూఱో చOడుగ వచ్చెడుచో దానిని Kూడ నిచ్చెదననియు చెప్పితిని. ఆయన క్రొత్త భూమిని విక్రయింపనని చెప్పెను ; విక్రయింపకపోయిన యెడల సొమ్మియనని “ੇ੯੦ చెప్పితిని. ఈ కలహమునుబట్టి యాయన భార్యాసహితముగా మరల స్వస్థలము నకుఁ బోవలసినవాఁడయ్యెను. ఆందుచేత నేను మొదట నిలువచేసికొన్న వేయి రూపాయలును నష్టమయ్యెను. ఈ దంపతుల నిక్కడకుఁ బిలిపించుటలో నా ముఖ్యోద్దేశము నాకు సాయముగా నిక్కడ నింకొక యనుష్టాన బాపకుటుంబ వుండునని. "నేను చెన్నపట్టణమునుండి వచ్చినది మొదలుకొని బ్రహ్మసమాజములా* ననుష్టానపరుఁడను గావలెనని తలఁచియుంటిని. కావున దానికిఁ దగిన ప్రయ త్నములను ముందుగానే చేయ నారంభించితిని, “ੇ చిరకాలము క్రిందటనే యనుష్టానిక బ్రాహ్మఁడనయి యుందును"గాని యట్లుచేయుటవలన వితంతు వివాహకార్యమునకు భంగము కలుగు నేమోయన్న భయముచేత నట్టుచేయ సాహసింపక కష్టములకోర్చుకొనియుంటిని. కష్టములకోర్చుకొనుట యేమని కొందఱు సందేహపడవచ్చును. మొదటి వివాహము చేయఁగానే శంకరాచా ర్యులవారు నన్ను జాతినుండి బహిష్కరించిరి. నాపకమునఁ జేరినవారంద ఆును వరుసగా నొక్క రొక్కరే ప్రాయశ్చి త్తములు చేయించుకొని నన్న మూ ఁ డ వ ప్ర, కర ణ ము ඉෂ්xt. విడుచుచు రాఁగా నేనొక్కఁడనే మిగిలితిని. ఈ విషమదశలాశ నేను హిందువుఁ డనుగానుండినను నాతో భోజన ప్రతిభోజనాదులుచేయుచు హిందువు లెవ్వ రసన నాకు సహశీయులుగానుండరు ; వర్ణభేదమును విడువని వాఁడనగుట చేత నేను మతాంతరపలS*ఁగాని బ్రాహ్మణేతరులతో .ে T্যe8) భోజనముచేయుట క౧యినను వలను పడదు. ఇటువంటిస్థితిలో నొంటిగాఁడనైన నాకు కష్టములు కాక వుఱియేముండును ? నేను యజ్ఞోపవీతమును విసర్జించి వర్ణభేదమును విడిచి యనుష్టానిక బాహుఁడనయినపకమున, నేనప్పడు శూదాదులతో మాత్రమే కాక క్రైస్తవమహమ్లయాది మతాంతరులతోఁగూడ సుఖముగా భోజన ప్రతి భోజనాదులు చేయఁగలవాఁడనగుదును. క్రమక్రమముగా వివాహములాడిన వారిసంఖ్య యధికమగుచువచ్చి భోజన ప్రతిభోజనాదులు జరపఁదగిన సంఘ మేర్పడినది ; వూతోఁగలిసి భోజనములు చేయ సాహసించెడి యితరులసంఖ్య CŞood గాలక్రమమున హెచ్చినది: వురలనిప్పడు వర్ణపరిత్యాగమువలననే కిష్ట ములు పడెడు కాలము వచ్చినది. పునర్వివాహములు చేసికొన్నవారి సంఖ్య యొక్కువగుటచేత నెవ్వరియింటనైనను వివాహములు చేయుచుండవచ్చును. వివాహము లాక్కొక్కరియింటచేయుచు వారి నలవాటు పఱుపవలెనన్న యద్దేశముతో నేను రాజమహేంద్రవరము వచ్చినతరువాత జరగిన కౌతా శ్రీరానుశాస్త్రీగారి వివాహమును మానూరి పురుషోత్తముగారి యింట నిన్నీసు -ఫేటలాrశీ జరపించితిని ; ఇంకొక వివాహ యును తణుకు వేంకటాచలపతి రావు గారి యింటు జరపించితిని. నేను వితంతు శరణాలయము నిమిత్తమును పాఠశాలనిమి త్తమును మా యింటి నంటియున్న మాపెదతండ్రిగారి భాగమునుగూడ నేడువేలరూపాయ లకుఁగొని దానిలోని కొన్ని యిండ్లు పడగొట్టించి వూయింటితోఁ గలపవలె నని ప్రయత్నించుచుంటిని, ఇంతలో మంగుళూరినుండి రామచంద్రరావుగా రును భార్యయ 1905-వ సంవత్సరము మెయినెలలో నన్ను చూడవచ్చిరి. ఆప్పడాయనయు నేనును ప్రాతః కాలమునందు సంచారమునకుఁ బోవు చుంటిమి. ఒకనాటివివశిరములో నొకతోఁటలోనుండి నడుచుచుండినప్ప அ8s స్వి య చ రి త, ము డీతోఁట వితంతుశరణాలయము కట్టుట కనుకూలముగా నుండునని యాయన ਾS` (బ్రస్తావించెను. పట్టణములోని ప్రాతయింటిని గొనఁ బ్రయత్నించుట కంశెు నిటువంటితోఁటను సంపాదించి యందు వితంతుశరణాలయాదులు కట్టిం చుటయే యుక్తమని నాకును దోఁచెను. ఆతోఁట నాకు క్రొత్తదికాదు. Hධි నామ్చితులైన చల్లపల్లి రంగయ్యపంతులు గారిది. ఆయన యిప్పడు ప్రాడ్వివాక పదమునుండి యుపకారవేతనమును బొందివచ్చి స్వస్థలమయిన రాజమహేంద్రవరమును జేరియన్నారు. ఆయన తమ్ముడును -నా సహపాఠి యు విథవావివాహప్రయత్నములా నన్నుఁ బురికొల్పినవాఁడును ఆయిన చల్ల పల్లిబాపయ్యపంతులు గారును నేనును గలిసి యీతోఁటకుఁ బలుమాఱు వచ్చు చుండెడివారము. రంగయ్యపంతులు గారు ధనవంతులగుటచేత తోఁట నమ్మ కోవలసిన యావశ్యకము వారికుండదు గనుక నాకది దొరకుట దుర్లభముగాఁ గనఁబడెను. అయినను బ్రయత్నించి చూతముని తలఁచి రంగయ్యపంతులు గారి యింటికిఁబోయి నేను వచ్చిన కార్యమును జెప్పి వితంతు శరణాలయ నిర్మాణార్థ ముగా తోఁట నాకిండనియడిగితిని. అన్నదమ్ముల భాగములు తెగక తోఁట యోుకసారి యమ్లఁదలఁచినట్టును మూఁడువేల రూపాయల కెవ్వరోయడిగినట్టను చెప్పి సత్కార్యముకొఱకు నేనడుగుచున్నాను గనుక నాకు రెండు వేల యే నూఱురూపాయలకే యిచ్చెదమని నారు చెప్పిరి. నేను వెంటనే యేనూeు రూపాయలను గొనిపోయి యాయనకిచ్చి యాయనచేతను తమ్మని కొమాళ్ల చేతను తోటను నాకు రెండువేల యేనూఆు రూపాయలకు విక్రయింప నిర్ణ యించి క్రయధనములో -నేనూఱురూపాయలు ముందుగాఁ బుచ్చుకొన్నట్టు వ్రాయించి పుచ్చుకొంటిని. ఆరృత్తునట్టు కంపెనీలాr-నావి రెండువేలరూపావు లుండెను. పోలవరము జమివాదారుగారిచ్చిన రూపాయలు మొదలగునవి చెన్న పట్టణములోని వితంతు శరణాలయమునకును వీవాహములకును ఆయిన వ్యయ ములకే చాలకపోయినను నేను దానిని ముట్టుకొనక యావ్యయముల నన్నిటిని "ఫౌనే భరించి వితంతు శరణాలయమునకు నిధి యేర్పఱుపవలెనన్న యుద్దేశ ము తో పోలవరము జవిూదారుగారిచ్చిన వేయిరూపాయలును కోలాచలము వెం మూ ఁ డ వ ప్రు కరణ ము ●ど2 కటరావు పంతులుగారిచ్చిన సభాపతి యంతములలోని మూఁడువేలరూపా యల భాగములవలన వచ్చిన లాభమును, రంగయ్య సెట్టి గారు నెలనెలకిచ్చుచు వచ్చిన పదేసి రూపాయలును చంచాలును గలిసి రు 1500_0_0 లు కాఁగా దానికి నావి రు 500-0-0 లు చేర్చి రెండు వేల రూపాయలను ఆర్బత్తునట్టు కంపెనీలా, వేసతిని. ఈ తోఁట కొనుటకయి యిగా రెండు వేలరూపాయలను తెప్పించితిని. ఇందులో నాకీశ్వరుని సాహాయ్యము స్పష్టముగాఁ 7గానఁబడు చున్నది. ఈ సామ్మ నేను తెప్పించుకొన్నతరువాత శీఘ్రకాలములోనే ఆర్బత్తునట్టుకంపెనీ దివాలాతీసెను. ఈ తోటను గొనవలెనన్న బుద్ధిపట్టి సొమ్మను తీసి యుండకపోయిన పకమున నీ పెద్ద దివాలాలా నా రెండువేల రూపాయలును నష్టమయియుండును. చెన్నపట్టణములో నున్న యిండ్లనిప్పటి కింకను విక్రయింపలేదు. వానివలన నెలకు రు 35_0_0 లు ఆవచ్చు చుండెను ఆయిండ్లనువిక్రయించి వచ్చినధనముతో క్రొత్తగా కొన్నతోటలో వితంతు శరణాలయమును గట్టింపవలెనని నేనుద్దేశించుకొంటిని. వితంతు శరణాలయ సంబంధమున స్థాపిం పఁబడిన బాలి కాసాగ్రళాలల* నలుగురు మాత్రమే منږقانعتئ పెద్దవారు చదువుచుండిరి. పురుషు లనేకులు తమ స్త్రీలను బాఠశాలకుఁ బంపుటకు తమకిష్టమున్నది కాని వారేయింట వంట మొదలయినవి చేయవలసినవారగుటచేత, పాఠశాలకుఁ బోవలసినకాలమువారికి సరిపడకున్న దని నాతోఁ జెప్పిరి. ఆందుచేత వారి యానుకూల్యము నాలా? చిOచి యట్టి இல కోTeఠికయి వూ మేడమివాఁదఁ బ్రత్యేకముగా జనానాతరగతు లను బెట్టి "వారికి "ఫాసే చదువు మొదలయినవి చెప్పచుంటిని. రాజమహేంద్రవరమురాఁగానే నేనారంభించిన రెండవపనిసత్యవాదిని యనుపేరితో ನಿಂಗ್ಲಿపు తెలుఁగు భౌషల * వారపత్రిక నొకదానిని బ్రకటిం పించుటయని యీవఱకే తెలిపియున్నాను. చందాలమూలమున వచ్చినది పోఁగా దాని కయ్యెడు మిగిలిన వ్యయములనన్నిటిని నేనే భరింపవలసినవాఁడ నయితిని. ఈ పత్రిక మాస్వీయ ముద్రాశాలయందే ముద్రింపబడుచువచ్చుట వాస్తవమే cمهد تك Rونكة ك ముద్రాశాలాసేవకులకియ్యవలసిన జీతములు మొదలయి _Oජ‘V- స్వీయ చ రి త్ర ము నవి విశేషమయ్యెను. ప్రథమభార్యవలన సంతానము లేదన్న హేతువుచేతసో మఱి యే హేతువుచేతనో ప్రథమభౌర్య జీవించియుండఁగానే పోలవరము జమివాదారుగారు రెండవ వివాహమును జేసికొనిరి. హిందూధ ర్థశాస్త్రాను నిట్టివివాహము దూష్యము కాకపోయినను విద్యాధికులయిన יהדכ33: טילד యిప్పటి వివేకులద స్టియందు దూష్యముకాకపోదు. క్ష్మ వివాహ విప్సయవుంు 1905_వ సంవత్సరము మార్చి నెల 29 వ తేదిని ప్రకటింపఁబడిన సత్యవాదిని యొక్క యైదవ సంచికయందు నేన్సిు వాసితిని.— ն ն పట్టపరీక్షయందుఁ గృతాస్థలయి, సరస్వతియను పత్రిక కధిపతు "లOయిy సంస్థానాధిపతులలో వి వేకులని పేరొందఁదగిన (* పోలవరము జమినా దారుగారీనడుమ తమవివేకమునువిడిచి విధ్యుక్తముగా వివాహమాడిన భౌక్యవిల పించుచుండఁగా విడనాడి పదే డ్లపడుచును మరల వివాహ వూడిరని వినుట కెంతయుఁ జింతనొందుచున్నారము. గ్రయన యారంభదశయందు సంు సంస్కారమునం దాదరముగలవాఁడయి, బాలవితంతువివాహములను బోత్సా హపఱచుచు, వితంతు శరణాలయమునకు వేయిరూపాయలనిచ్చి యుండుటను జూచి యీ యనవలన నీ దేశమున కెంతో మేలు కలుగునని తలఁచియుంటిమి గాని యీయన చదువుకొన్న చదువును నయస్సతో వర్ధిల్ల వలసిన వివేకవు ను నిట్లు పదట cగలిసి దేశమున కనర్థదాయకములగునని మే మెన్నఁడును భౌ వించియుండలేదు. ఈమధ్యనీయన యార్యమతోద్ధారకులుగా వూఱి యార్య మతబోధినికిఁ బ్రధాన పోషకులైరని వింటిమి గాని యీయార్యమతాభిమానమింత శీఘ్రకాలములోనే యీ యనను సన్యస్తవివేకునిఁ జేసి, యధర్ధముగా సహ థర్థచారిణిని త్యజింపఁ జేయునంతటి దుస్థి ్సతికిఁ దెచ్చునని యూహింప లేక పోయితిమి. ఆర్యమతబోధిని యీ వివాహము నెట్లు వర్ధించి శ్లాఘించునో డవలసియున్నది. ఆర్యమతబోధిని యని నేతిబీరకాయవలె పేరుపెట్టుకొని దేశాభివృద్ధికయి పాటుపడెడు సంు సంస్క-రలను నోరిక సిష్eు నిష్కారణ ము"గా నిందించు గీక్సను వహించుటకం శైు నీతివృద్ధి చేయుటకయి పయత్నిం చుట యెంతయధికశేయో దాయకముగానుండును ! నీతిమాలినచదువు చదు మూ ఁ డ న § 5 ca 53.3 _○どキー رتقا వుకాదు; ఎంత చదివినవాఁడైనను, నీతిలేనివాఁడైనచో నట్టివాఁడు సజ్జన పరిత్యాజ్యఁడయి పవిత్రమైన మనుష్యనామమునకే యనర్జుఁడగును. భ్రమ ప్రమాదాదులు మనుష్యులకు సహజములగుటచేతఁ దప్ప చేయుట వింతకాదు. చేసినతప్పఁ దెలిసికొని, మించినదాని కను తాపపడి, ముందుcదన ప్రవర్తన మును బౌగు చేసికొనుట బుద్ధిమంతుని లకణము. కాఁబట్టి యత్తమురాలైన తవు ప్రథమ భార్యను మరలఁగొనివచ్చి యింటనుంచుకొని యాదరించి చక్కఁ గా నేలుచుఁ గోరి తెచ్చుకొన్న యీ క్రొత్తభార్యయెదిగి కాపురమునకువచ్చి నప్ప డీయగ్రమహిషికిఁ గలిగించిన సౌఖ్యమునే కలిగింపక యన్య స్త్రీ విముఖతతో నాయబల నర్ధాంగి యనుటకుఁ దగినట్లుగా నాదరింతురని మా జేవిూన్ దారుగారికి హితబోధచేయుచున్నారము.ఇట్లు చేసినచొ*నీయవమానకర వివాహమువలనఁ గలిగెడు దుష్ఫలము eיהו97סי ననర్థదాయకములుకాకుండును. ప్రథమ భార్య యిట్లు పరితాపపడుచుండఁగా నో గఱుఁగని తనకూఁతుని మరల నిచ్చి వివాహముచేయుట కీ క్రొత్తమామగారికి మన సెట్లనచ్చినదో! ధనమున "కాక్ష పడి లోకములాr నెటువంటివారను దవుకన్న కూఁతులనైన ధనాశా పిశాచ వునకు బలియిత్తురుగదా ! » ఇందుఁ బేర్కొనబడిన యార్యమతబోధినీ పత్రికాధిపతులు ముఖ్యము గా నన్నును దత్సంబంధమున సామాన్యము గా సంఘ సంస్కర్తలను సర్వదా దూపింనుచుండుటకయి దీక్ష వహించి యవతరించిన మహాశిపురుషులు. మొట్ట మొదట నేను వీరి వ్రాఁతలకు వూఱు | వాయఁ గొంత్ర ప్రయత్నించితిని గాని తరువాత నది యవివేకమనియు నెవ్వరికిని లాభము లేని వృధా కాల క్షేపమని యుఁ దెలిసికొని వాళేది వ్రాసినను వూఱువూటాడక యూరకుండి యు పేషా పరుఁడనయి యాపత్రికనుజదువుటయే మానుకొంటిని. వివాహవిషయమున “ੇ$ వ్రాసిన పయి వాక్యములు పోలవరము జమియోను దారుగా 3 కిని, ఆర్యమత బోధినీ పత్రికాధిపతిగారికిని, మనస్తాపమును కలిగించినవి. ఆర్యమతబోధినీ పత్రికా విలేఖకులు మహాకుపితులయి దీనితో సంబంధించినట్టియు సంబంధింప న ట్టియు బహువిషయములను, నన్ను దూషించుచుఁ దమపత్రికలాశఁ బ్రకటి _g)D入○ స్వీయ చ రి త్ర ము చిరి. వారు వ్రాసినదానికెల్ల నేను త్తరము లిచ్చితిని గాని దీనితో సంబంధించిన তে-8080 మాత్రము కొంత యిం దుదాహరించుచున్నాను._

  • ఈ నడువునే వితంతు శరణాలయమునకు వేయిగూపాయలనిచ్చిన మహోపకారిని కృతఘ్నుఁడనయి す。す念す、rs తిట్టితినఁట ! ఈ దూషణలపండి తుని పాండిత్య మెంత శ్లాఘనీయముగా నున్నది ! ఈయనకుఁ గృతజ్ఞతకును గృతఘ్నతకును గల భేదము తెలియనట్టున్నది. ఒకరి మేలుకోరి చెప్పిన హిత శాక్యములు తిట్లఁట ! హిక బోధచేయుట కృతఘ్నతయఁట ! ఇటువంటి విప రీతబుద్ధులుగల పండితులు పత్రికాధిపతులయిలోకమునకుఁదమనీతులనుగఱపఁ బూనినచో లాశకము బాగుపడకుండునా ? ఒకరి పోషకత్వములాశనుండి వారు తప్పదారిఁ ద్రోక్కినప్పడు చెవికిఁ జేఁదుగానుండు హితమును జెప్ప ధైర్యములేక యిచ్చకములాడుట కృతఘ్నత తవుకు మేలుచేసిన వా రకార్య కరణమునకుఁ బూనినప్పడు వారి యాగ్ర హమునకు భయపడక యఫ్రియము లయినను హితవాక్యములను నిశ్శంకముగాఁ బలుకుట కృతజ్ఞత, నా కు వారి యెడలఁ గృతజ్ఞత కలిగియుండుటనుబట్టియే నిర్భయముగా నేను హితము చెప్ప సాహసించితిని. ఆయనకు హితము చెప్పి సన్హార్ణమునకుఁ ద్రిప్పఁ జూచుట కశేకవిధముల నాకు స్వాతంత్ర్యముగలదు. ఆయన నాకు బంధుఁడు; శిష్యుఁ డు; మిత్రుఁడు. ఈమూఁడు సంబంధములనుబట్టి dచూయన చేసిన కార్య మకార్యమనియు , మించినదానికిఁబ శ్చాత్తాప పడిపాపపరిహశిరప్రయత్నముచేయ వలసినదనియు, తానుచేసినపనియే మంచిదని సాధించుట యపచారమనియు, వారి క్షేమమునుగోరి మరల హెచ్చరించుచున్నాను. ఆర్యపత్రికా విలేఖకుఁ

డయిన యీ యసంగత [မ္ဘွဲ့ తాను చేసినపనికి సిగ్గుపడవలసినదానికి వూఱు గాఁ దను పత్రికకు జవిూందారు"గారు పోషకులగుట కోర్వలేక, యిట్లు వ్రాసి నట్లు నాయందు నిందారోపణముఁ జేయుచున్నాఁడు. * 米 米 ఈ యపూర్వపత్రికా విలేఖకుఁడు తన స్వభౌవమును నా కారోపించి తనబుద్ధి లకణమును వెల్ల డిచేసికొనుచున్నాడు. వేయి రూపాయలు కాదుగదా యిటు వంటి మతి పదివేలరూపాయలయినను నిచ్చకములాడుటకును దుర్నీతిని బోషిం మూ ఁ డ వ ప్ర కర ణ ము _9D从○ చుటకును నిచ్చినయెడల నేను తృణప్రాయముగా నిరాకరించెదను. నేనధిక ధనవంతుఁడను కాకపోయినను నాకు జవిూకౌదారీ లేకపోయినను నాగోగా నుభవములను త గ్లించి మిగిల్చి యీధర్ఘకార్యమునకయి యింతకుఁ బదిరెట్లు నేనిచ్చియుండుట లోక మెఱుఁగును. జేమి కాదారుగారిచ్చిన వేయి రూ పాయలనైన ను వితంతుశరణాలయమున కిచ్చిరి గాని నాయుపయోగమునకయి, కాదు. ఆయన యిచ్చిన వేయిరూపాయలను నిధిగానుంచి యన్ని న్యయము లను నేనే యింతవఱకు భరి ంచుచున్నాఁడను. 2% "నేనుతోఁటను కొన్నతరువాత నేను పోయి యందు కాపురముండినం గాని తోట బాగుపడదనియు, ఫలవృక్షము లెక్కవచేసి తోటను లాభ కరముగాఁ జేయుటకయి యింకొక నుయ్యియుండుట యావశ్యకమనియు నేను భౌవించి, ఆవఱకు పడిపోయి పాడుపడియుండిన ప్రాఁత యింటిని బాగు. చేయించి, యక్కడకుఁ గాపురమునకు వెళ్లుదమని నా భార్యతోఁ జెప్పితిని. చుట్టుపట్ల నెవ్వరును గాపురములు లేని మహారణ్యమువంటి యా తోటలో గాపురముండుట యసాయకరమనియు, అక్కడ దొంxల భయమనియు, శీత కాలములోఁ జలి రెమిక్కువగా నుండుననియు, నా భార్య నాకు హితీము చెప్పెను. పట్టణములోని אXית သဗ္ဗညု၊ మిక్కిలి విw"లమయినదయినను చుట్టు పట్లనున్న మఱుఁగు దొడ్లవాసనలవలనను, ముణికి కుండ్ల దుర్గంధమువలనను, చెన్నపట్టణములో తోఁట యింటిలాగ వాసము చేసివచ్చిన ירפר י9אoסכסéכ నుండుట కొంత కష్టముగా నుండెను. మనలను రక్షించువాఁడీశ్వరుడుండఁగా. సర్పాదులకు భయపడవలసిన పని లేదనియు, దొంగలభయము లేకుండఁగుక్కల నుంచుకో'ంద మనియు, అక్కడ ననుకూలము"గా నుండనియెడల తకాల ములో మరల మన యింటి కేవత్తమనియు చెప్పి యొడఁబడ్రిచి భార్యా సహి తముగా నేను తోఁటలోనికి శ్రావణ మాసములోఁ గాపురమునకు చెల్లితిని. Сr) కాలములోనే యక్కడినివాసమునకు మే మలవాటు పడితిమి; రాత్రులు కుక్కలు మాకు కావలిగా నుండెను; కొంతకాలమెన తరువాత వ్రాrఁట పని వాండ్రు హచ్చి రాతు లక్కడ పరుండుచుండిరి; ఆక్కడి ని రల వాయువు _g))入_S) స్వీ య చ రి త్ర ము వలనను శుద్ధజలమువలనను నా దగ్గు కొంతతగ్గినది; నాభార్యకు చే:పశిgrx$ము హెచ్చినది. శీతకాలమారంభమైనప్పడు పట్టణములోని మనయింటి కీనాలుగు నెలలును బోయియందమూ యుని నా భార్యనడుగగా నిక్కడ నే బాగున్నది, పోవలదని యామె యుత్తరము చెప్పెను. మేమప్పటినుండియు తోఁటలోనే నివాసమేర్పఱుచుకొంటిమి. ఇక నుయ్యి త్రవ్వింపవలసిన పని యొకటి మిగిలి యున్నది. నాయొద్దనప్పడు నూఱు రూపాయలు మాత్రమే యుండెను. వేయి రూ సాయలకుఁగాని నుయ్యియగునట్టు కనఁబడలేదు. నాయొద్దనున్న నూఱు రూపాయలతోను త్రవ్వుపని నారంభించి తరువాత చూచుకొందమని యీశ్వ రునిమిఁద భారము వేసి నూయి త్రవ్వింప నారంభించితిని. మిస్ మ్యానింగు గారు తమ మరణశాసనములో నేఁబది పౌనులు నాకియ్యవలసినదని వ్రాసి నట్టును, ఆ సొమ్మ నాకివుని చెన్నపట్టణములోని తమ ప్రతినిధులకు వ్రాసి నట్టును, లండను నగరములోని యూమె మరణశాసన నిర్వాహకు లింత్రలాr* నాస్ర వ్రాసిరి. వ్యయములన్నియుఁబోఁగా మిగత సొమ్మను రు. 659 .! _() లను చెన్నపట్టణమునుండి బెన్నీ కంపనీ వారు నాకు పంపిరి. ఆ సౌమ్మతోను మటి కొంచెము సౌమ్మతోను నూతిపని పూర్తియయినది. నీరు నేననుకొన్నంత లోఁతునఁబడక కొంచెము పైఁగానే పడినందున రు. 800-0-0 5 - 4 لارعرع నూయి ముగిసెను. ఈసాయము కేవలభగవత్పేరణమువలన వచ్చినదే కాని వేఱుకాదు. లండకా నగర మెక్కడ ? రాజమహేంద్రవర మెక్కడ ? 2,క వృద్ధాంగన తన నురణ కాలమందు నాకు సౌమిండని వ్రాయు టెక్కడ? మొట్ట "వెుదట మక్డౌనల్డు దొరగారు నా రాజశేఖర చరిత్రను గూర్చి యూ మెతో నావిషయములు వూటూడియుండును. తరువాత నామెు చెన్నపట్టణము వచ్చి నప్పడు మాయింటికివచ్చి నా) భార్యను శాఁగిలించుకొని మా యింటనున్న శరణాలయములvశిని వితంతువులను జూచి సంతోషించెను. ఈమె రావు వెూ హనరాయ లింగ్లండునకు ಪಲ್ಲಿನ కాలములో మీస్ కార్పెంటరు మొదలైన వా8తో*ఁ గలిసి వ్యాధి సమయమునందాయన కుపచారములు చేసినవా8లాr నో'క'తె. మరణమునకు ముందు వైద్యుఁడు రావు వెూహనరాయల తల కత్తి మూ ఁ డ వ ప్ర కర ణ ము ox3 రించినప్ప డా వెం డుకలను సంగ హించి యప్పటినుండియు దాఁచిపెట్టు కొన్నవానిని నాకీమె పేవుతో బహుమానము చేసెను, ఆబహుమానము నమూల్యమైన তে");) -ক గ్రహించి యిప్పటికిని నాయొద్దఁ 2261e955397্যPC బెట్టు gr నియున్నవాఁడను. 1905.వ సంవత్స త్తరార్ధారంభమునందు సాధారణ బ్రహ్లా సమాజ :૪૭ઈં ప్రచారకులైన చాబూ హేనుచం దసర్కారు గారు రాజమహేంద్రవరము నకు వచ్చిరి. అప్పడు - నాయనతో మాతం డిగారి శ్రాద్ధ కర్మను బాప్త సామూజిక విధులననుసరించి చేయనుద్దేశించుకొన్నట్టును, అప్పటినుండి యను స్థానపరుఁడను Tvc దలఁచుకొన్నట్టును చెప్పితిని, తరువాత రెండు మూఁడు మాసములకు బాపయ్యగారు నాయొద్దకు వచ్చి తాము యజ్ఞోపవీతాదులను విసర్జించి యనుష్టాన [బౌప్త వుతావలంబుఁడయి పితృ శ్రాద్ధమును బ్రౌప్త సిద్ధాంత పద్ధతి ననుసరించి జరపవలెనని యున్నుని నన్నాలాచన యుడిగెను. నేనాయనను బ్రోత్సాహపతిచి నేను భోజనమునకు వచ్చెదననియు శీఘ} కాలములాr*నే నేను కూడ ననుష్టానపరుఁడ నయ్యెద ననియుఁ జెప్పి కల కత్తా నగరమునకు నా మిత్రులయిన పండిత శివనాథశాస్త్రీగారి పేర వ్రాసి శ్రాద్ధకర్షను సౌనే నడక్షి యితరులతోఁ గలిసి సేనక్కడ భోజనము చేసితిని, ఈ విషయమున నాకాయనమార్లర్శకులయిన ందుకుమిక్కి_లి సంతోషించితిని. ఆత్యల్ప -కాలములvశినే పరల*క యాత్రకుఁ బ్రయాణము కట్టుకొనియున్న నాయనుష్టానపరత్వమునలన నా యంతO" తతృ . తప్ప లాకమునకు మేలు కలుగునని భ"వింప లేదు గొని లేఁబాయమువాఁడును, జిరకాలము బ్రతుకవలసిన వాఁడును నిరుపమానసద్వర్లనుఁడును సంస్కారగీక్షాదకుఁడునునయిన బౌప య్యగారీ యనుష్టానపరత్వమువలన పరిశుద్ధాస్తిక మత వ్యాపనమునకును, GᎮ —s' సం; సంస్కారాభివృద్ధికిని విశేష ప్రయోజనము కలుగునని నేను నవి యుంటిని. 1906-వ సంవత్సరము ఫిబ్రవరి సెల 2-వ తేదిని బాపయ్యగారియింట సంస్కార భోజనమొకటి జరిగెను ఆవిందులో కొందఱు బ్రాహ్మణులున, 二の2人ご స్వీ dరు -చ రి رق ము వైశ్యులును, శూగ్రులును, క్రైస్తవు లాకరిద్దఱును గలిసి భోజనములు చేసిరి. భోజనము చేసినవారిలాr నొకఁడు విందారగించినవారి పేరుల నెంతో &oss"ses geo-oo-3 The Indian Messenger) యనునింగ్లీ షు పత్రికకుఁ బంపి ప్రకటించెను. ఆ కెపేరులే సత్యవాదినిలాశఁ దెలుఁ గునఁ బ్రకటింపఁబడినప్ప డతఁడే బాపయ్యగారు ప్రకటించినారనుకొని యూ యనను దూషింప మొదలు పెట్టెను. కోమట్లలో భోజనము చేసిన వారిలాrశీ ప్రాయశ్చిత్తము చేయించుకోక నిలిచిన వారొక్క కారుమూరి కావురాజు .3 אייזד ఈవిందు జరిగిన మూఁడుదినముల కనఁగా 1906-వ సంవత్సరము ခိုး[့ వరి నెల 15వ తేదిని మాతండ్రి గారి యాబ్దికమును నేను బ్రౌప్తధర్ధ పద్ధతినిఁ బెట్టి, నాఁడు మొదలుకొని నేను వర్ణభేదమును త్యజించి సార్వజన ఫౌభా త్రమును వహించి యనుష్టానిక బ్రాహ్మఁడనగుచున్నానని ఫూrశిపించి, నాచేత నాహ్వానముచేయఁబడియుండిన కైస్తవులులానుగాఁగలసర్వజాతులవారితోను xలిసి సహపంక్తిని భోజనము చేసితిని, అప్పడు వితంతు శరణాలయము వేఱుగ లేకపోవుటచేత నందలియిద్దఱు ముగ్గురు వితంతువులును గలిసి మాయింటనే యుండిరి. నేనెవ్వరితో భోజనముచేసినను సరే జందెము తీసివేయకుండినయెడల వారు మాయింటనే యుందుమని చెప్పిరి. ఆట్లు తీసి వేయకుండుటకు వలను పడడనియు వారినిమిత్తమయి పదు నేను దినములవఱకును జన్నిదమును తీసి చేయక యుంచుకొనెదననియు వారీలాశపల నిష్టమున్నచో వేఱుచోటికిఁ బో వచ్చుననియు పోకుండెడువారికి వేఱుచోట వాసస్థానమేర్పతి చెదననియుఁజెప్పి తిని. పులవర్తి వేంకట సుబ్బారావను పదునెనిమిదేండ్ల బాలుఁడొకఁడు కూడ నా సంరక్షణలో నుండెను. వారికిఁ జెప్పిన యతనికిని జెప్పితిని ఆతఁడు జేతాధారము లేని వాఁడయినందున నాయొద్దనే యుండెదనని చెప్పెను. బ్రా పుణవితంతువు లిద్దఱును 26-వ తేదిని మాయిల్లు విడిచి వెడలిపోయిరి. ఒక్కశూద్రవితంతువు మాత్ర మ యుండెను. L3 దినములుంచిన తరువాతి "నే నాదినముననే యజ్ఞోప వీతమును దీసివేసి యందఱితోను జెప్పితిని, యజ్ఞోప మూ ఁ డ వ ప్రు కరణ ము _%X X వీతమును గొన్ని దినములుంచుకోవలసి వచ్చిన కారణము నెఱిఁగినవారయ్య వూ యింటిలోని వారే యొకరు నేను జన్నిదమును దీసివేయలేదని యూరి లాగోఁ జెప్పిరి. అయిదాeుదినములయినతరువాత బాపయ్యగారు -סרס యొద్దకు వచ్చి దాని సత్యమునుగూర్చి నన్నడిగిరి. నేను కారణమును జెప్పి యజ్ఞోప పీత విసర్జనము చేసిన మలునాఁడే యా సంగతి యాయనకు వ్రాసి యెల్ల రకును దెలుపవలసినదని కోరితిని. ఆందతితోను జెప్పవలసినదని సేనితరులను గూడ వేఁడితిని. అప్పడే యూఱందఱికిని దెలిసినది. కొందఱికిఁ బరులను దూషించునప్పడును, సత్యమో యసత్యమో వ్రాసి యితరుల మంచి పేరును జెడఁగొట్టఁ బ్రయత్నించునప్పడును కలుగునంతసంతోషము వుతీయెప్పడును గలుగదు. * * * * కొందఱు తామూవగింజంతయయినను పనిచేయనివారయి నను చేయువారిని దూషించుటలోను చేసిన పనిలాగోఁ దప్ప లెన్నటలోను దవుకుఁగల యసాధారణ పాండిత్యమును గనఁబe9ుతురు, కొంద ట్రితరులను దూషించినప్ప డెంత సంతోషమును బొందుదురో యితరుల భూషణమును విన్నప్పడంత సంతాపము నొందుదురు. నేనుచేసిన సాహస కార్యమునకయి పత్రికా విలేఖకులు శ్లాఘించినప్పడును దుస్సహమయిన మనోవేదన నొంది యొకానొక రొక పత్రికలో విలపించుచు వ్రాసిరి. పై వారిమాటయటుండగా డ్రాప్త సామూజికులు"గా నున్నవారిలో సహితము కొంద అనుష్టాన పరులు జేగిరపాటుకలవారనియు దూరాలోచన లేనివారనియు దూషింపఁ జొచ్చిరి. నేనప్పడు వ్యాధి బాధచేత మంచముదిగలేని స్థితిలోనుండియు -ూ5 వూటుల వలన చిత్తో దేక ముకలవాఁ డనయి సత్యవాదిని కొక పెద్ద లేఖ వ్రాసితిని. మయినదిగానున్నను నాయప్పటి మనోభావమును దెలుపును గాన %* لعة وع దానినిందఁ బూర్ణముగా బ్రకటించుచున్నాను. లాజను హేంద్రవర 3 ـ مكتبة تكتمكينها సమాజమిక్కడ దాదా పుగా ముప్పదిసంవత్సరములనుండి యుండియున్నది ఆంతకాలమునుండియం డఁగా నేటి-rలమున "కా సామాజికులలాగోఁ గొంద అనుష్టాపరులగుట తటస్థించి నది. ఆనష్టాన పరులగుటయనఁగాఁ దావు పరమప్రమాణములని నమ్మిన సిద్ధాంత 5 _○)息S- స్వి య చ రి త్ర ము ముల ననుసరించి ప్రవ _ర్తించువారగుట. ఆట్లయిన ననుష్టానపరులలో - నొకఁడను. చెన్నపురిరాజధానియందుఁగాని బొంబయి రాజధానియందుఁగాని కాళీఘట్టరాజధానియందుఁగాని భరతఖండమునందలి వుణియే యితర దేశము నందుఁగాని బ్రహ్రసమాజములను "నామమునను ప్రార్థనసమాజములను -333י-סమునను బరగుచున్న సమ స్త్రసమాజములయొక్కయు ముఖ్యసిద్ధాంతములు రెండని చెప్పవచ్చును. ఆందొకటి సర్వలోకాధి పతియైన యీశ్వరుఁడు లాశకైకపిత యన్న విశ్వాసము ; రెండవది జాతివర్ణ మత భేదములు లేక యీశ్వరసృష్టి లాశని వారై న సర్వమానవులును సోదరతుల్యులన్న విశ్వాసము. ఈ రెండును छ* ऽ నష్టానపరుఁడు కాఁగలిగినను కాఁజాలకపోయినను పూర్వో క్తములయిన సమాజములలోఁ జేరిన ప్రతిసామాజికునియొక్కయు పరవుట్లెగావనలు, కేవల శుష్కోపదేశ వునకం"ుఁ గార్యాచరణము శ్లాఘ్యతరమనుట నిర్వివాదాంశము xచా ? తాను జేసిన యుపదేశము తనకే యాచరణమునకుఁ బనికిరానిపక్షమున మత్రియెవ్వరికిఁ బనికివచ్చును? ఆట్టివంచకునిమాటలయం దెవ్వరికి విశ్వాసము కల్వసను ? పరోపదేశ సమయమునం దెల్లవారును పండితులేయయి యనుష్టాన సమయమువచ్చినప్ప డా.పాండిత్యమును మూలఁబెట్టెడి యీ కాలములోఁజెప్పి నటు నడుచుకొనెడు సాహసికుఁడొక్కఁడు కలిగినను, తదితరులు కాకపోయి స్పటికిని, సామాజికులంద ఫైన నాతని గౌరవించి యూదరింపవలయునుగదా? ఆట్టుచేయక వాక్మూరులైనకొందఱు బుద్ధిమంతు లాకార్యశూరులపయి వేగిర ప్టో-ట్రుగలవారనియు దూరాలాr*చన లేనివారనియు దోషారోపణవులుచేయుచు సౌభాత్రమును విడువఁజూచుట ఖోచనీ చి ముగదా ? ఒకవేళ్ల వృద్ధత్వదోష మున మతితప్పి, యన్నిటికి సాహసించి పరలాr*కమునకుఁ బ్రయాణముకట్టుకొని యున్నట్టూహింపఁదగిన నావంటివానివిషయమున నట్టిదోషారోపణము లాక్ర జేళ నంతగా నింద్యములు కాకపోయినను బుద్ధిపటుత్వముగలిగి నిండువయస్సు లాrనుండి విద్యాధిక్యముచే దూరాలోచన గలవారనcదగి యీ లోకముల* చిరకాలము వల్ల నపేక్షించియున్న క్రియాపరులవిషయమున నట్టి యూరోపణ ములు గర్ఘ్యములు కాకపోవునా ? ఓ సోదరులారా ! విూలా, నెవ్వరైననట్టి e>To &- CD మూ ఁ డ న క ర ణ ము -9D人2 رتقا యూరోపణములు చేసెడివారున్నపక్షమున, ఈశ్వరునొక్కసారి హృదయ పూర్వకముగాఁ | బార్తించి విూ పూర్వసిద్దాంతములను సరణకుఁ దెచ్చుకొని విూ .......... గదల లేనివాఁడనై కూరుచుండీ వ్రాయుటకు సహితము శక్తుఁడను గాక పరుండియే పంక్తులను వ్రాసి మిమ్మ వేఁడుచున్నాను. మమ్లవివేకులగు వేగిరపాటు סרJסס గలవారిని"గా భౌవింపక దయాదృష్టితో ఁ జూడుఁడు, సత్కార్యమునకుఁ 2XJTø. నుటలాగోను సత్యముననుష్టించుటలోను వేగిరపాటన నెట్టిది ? "కాలము కొఱకస వేచుటయన నెట్టిది ? ఎప్పడు సత్కార్యము తేటపడునో దానికిఁ బూనుట కప్ప డే యుక్త సమయము ; ఎప్పడు సత్యము స్పష్టపడునో దానిననుష్టించుట కప్ప డే యుక్తకాలము. తవు తప్పను కాలముపైఁద్రోయుట యీశ్వరుని యందును సత్యమునందును దమకుఁగల భ క్తిహీనతకును గౌరవాభావమునకును గుఱుతు. నిజమైన భక్తి పరుఁ డెప్పడు నిట్టిమాట లనఁడు. కొందఱు మహాను భౌవులు సమయమువచ్చువఅకును దాగా చేు జెూ లోక్రొrfప-కార ధురీణులయినట్టును భక్తాగ్రగణ్యులయినట్టును నటించుచు లోకమును భ్రమింపఁజేయుచు శోధన వచ్చినప్పడు తెర వెడలివచ్చి ప్రాపంచిక నాట్యరంగమునఁ దవు స్వాభావిక వికృత వేషములతోఁ గనుపట్టుదురు. పయి వూటలు కార్యభీరులయినయట్టి వేష ధారుల నోట వెడలవలసినవిగాని భ_క్తిలేశ భూషితు లైన నిష్క_పట హృద యులనోట వెడలవలసినవికావు. భ క్తలోకాభీష్ట ప్రదాతయైన యీశ్వరుఁడు పరిశుద్ధాస్తికులయిన భక్తుల హృదయములయం దట్టితలఁపులు పొడవుకుండఁజేసి మానసదౌర్బల్యముచేత T`ము థర్తచరులు -కా లేకపోయినను ధ రచరుల নতম্পর্কে రించునట్టి సద్బుద్ధి వారికందఱికిని పుట్టించునుగాక ! నేను వర్ణభేదమును పాటింపక సర్వ వర్ణ సమభావమును పూనుటచే సామాన్యముగా సంఘసంస్కారమునకును ముఖ్యముగా వితంతు వివాహ సం స్కారమునకును నష్టము కలిగెనని కొందఱు భావించుచున్నారు, ෂධිරිමිංහැමිණි మాత్రమును సరికాదు. ఎప్పడును లోకములో నేసంస్కారమును తనయొక్క న్యాయబలమునుబట్టి నిలిచియుండుగాని యొక్క మానవ మాత్రుని జీవితమును 17 _○)以C丁 య చరిత్ర ము బట్టి ప్రబలదు. ఈశ్వరేచ్ఛచేత నా వంటి దుర్బలుఁడు సహిత మొకానొకప్ప డు సంస్కా_ర ప్రాబల్యమున కొక పనిముట్టుగా నుండవచ్చును గాని యూతని తోడ- యాసంస్కారము నశింపదు. ప్పడును బ్రతీకింపని స్థలముల నుండి ప్రబలులైన సంస్కా_రపక్షావలంబు ునేకులు బైలుదేతి సహసగుణము లధికముగా దానిని కొనసాగింపవచ్చును. ఈశ్వరఘటనలు దురూహ్యములు గదా ! ఇంతకును వర్ణవైషమ్యమును విడుచుటచేత నేను సంస్కార పరాయణ త్వము నెంతమాత్రమును విడిచినవాఁడను గాను. ఈశ్వర పుత్రికలయిన హిం దూసుందరులందఱును నా నూతన సంబంధమునుబట్టి నా కు ముఱింత దగ్గఱవా రయినతోబుట్టువు లగుటచేత వారిస్థితిని బాగుచేయుటకయి మతింతయెక్కువ శూనికతోఁ బాటు పడుట నాకుఁ బరవు కర్తవ్యముగా నేర్పడియున్నది. సామాన్యముగా இை స్థితిని ముఖ్యముగా వితంతువుల ಸ್ಥಿತಿನಿ బౌగుపeుచు ప్రయత్నములో నిఁక ముందును నాశక్తిని యుక్తిని నాకాయమును ధనా చాయమును వలసినచో* నా జీవితమును ధారపోయుటకయి నేను సంసి దుఁడనయి యున్నాను. ువాహనూడ నమేక్షించువారు"గాని విద్యాలాభము సాందఁగోరు వారు"గాని యథా పూర్వముగా "ਜੈਲੇਂ గట్టించిన గ్సహమునందు వసించి స్వాభీష్టమును బడయుచుండవచ్చును. ఆట్టివారు నాతోఁగలిసి భోజ ననుచేయక వంతులవరుసను స్వయంపాకమును గావించుకొని సుఖించుచు నాయాతిథ్యసత్కారమును యథేచ్చముగా ననుభవింపవచ్చును. ఏకేశ్వరా -రాధనము నంగీకరించి విగ్రహారాథనమును త్యజించి జాతివైషమ్యాభావమును భజించుటచే సంస్కార పకమునఁ బనిచేయుటకే నాకర్షత లేదని యాస్తిక శిఖామణులైన యపూర్వసంఘ సంస్కారప్రియులు కొందఱు ఘోషించు చున్నారఁట ! వారు ఘాశపించునట్లు వారి యాదరణము క్రిందఁ టనిచేయు టక్రిసను వారి సాంగత్య భాగ్యము ననుభవించుటకును నేనర్హుఁడను "కాక్రపా8 వచ్చును. ఇటువంటి పరార్థపరులు లకువుంది నన్ను త్యజించినను, నా సేవ యంగీకరించుట తమ గౌరవమున కర్షము కాదని భావించినను, ప్రభువుల కెల్లను ప్రభువైన సల్వేశ్వరుఁడు నన్ను త్యజింపక నా కభయహ స్తమిచ్చి (Y) మూ ఁ డ వ ప, క ర ణ ను _g))、F下 స్వదేశ షేమార్థముగా నా సేవ నర్పించుటకుఁ బురికొల్పుచు నాకుఁ బ్రౌపయి. చెంతనిలిచి యుండe-గా నాధర్షమును నిర్వహించుటకు నేనెట్లర్జుఁడను 87יחד పోదును ? ఈశ్వరబలము లేక లాశకములో సేసత్కార్యమును సంపూర్ణసాఫ ల్యము నో`ంచగానేరదు. సర్వశక్తుఁడైన యీశ్వరుఁ డే నాకు ముఖ్యబలమయి యుండఁగా నశక్తమానవుల తోడ్పాటు కొందఱిది లేకపోవుటవలన నాపని కేల భంగమువచ్చును ? ఇప్పడు ప్రతాపోక్తులు పలికెడి యీ యసపశియ వా క్ళూరులవంటివారియొక్క యూదార్యమును ధైర్యమును నేనుముప్పది సంవత్సర ములనుండిచూచుచున్నాను.బూటకపు మాటల బుంగలైన మహావాక్యశూరులు పలువురు ప్రసంగములు కావలసివచ్చినప్పడు సభా భవనములుమాఱు మోయు నట్టు మే;ుగంభీర భాషణములతో వు హాఫూ*వము చేసినను, కార్యములు ਝਾਂ వలసివచ్చినప్ప గేమూలను గానఁబడకున్నారు. ಇಟ್ಟಿ వాక్ళూరులు కార్య శూరులయి సంస్కా_రగీకనహించి దేశమును శ తాబ్దములనాటి యుగాధదురా చారపంకవునుండి యుద్ధరిం చుచుఁ దమ వీరత్వమును గనఁబఱుచుచున్న ప్పడు పైనుండి చూచేుచు నాకం లేు సెక్కువ యానందమును బొందువారిం కొకరుండరు. ఈ మహనీయుల కొక వేళ నా చేసెడి యల్ప సేవకూడ నంగి కార్యమైనయోడల వృద్ధుఁడను దుర్బలుఁడను నైన నేనును నాకీశ్వరుఁడు ప్రసాదించిన యల్పబలమును శ క్తివంచన లేక వినియోగింప సంసిద్ధుఁడనయి యున్నాను. మాటలకేమి ? మూడులముందఱను, దురభిమానదూషితులముంద eఠిను; పోటుమాట లెన్ని యైనను బలుకవచ్చును. ఈ శూరాలాపముల సత్య మును కార్యము వచ్చినప్పడు కనఁబతిచినప్పడు గదా యి-వాగేక శూరుల మగతనము తేట తెల్లమగును ! మూఢజన సవుతముగాని యొక సంస్కార మునకుఁ బూనినచో భూషించి మిత్రులు దూషించునప్పడును, సేవించు సేవకలు భాథలు గావించునప్పడును, ఆహ్వానపత్రికలు పంపుమతాచార్యులు బహిష్కారపత్రికలు పంపునప్పడును, ఈశ్వరభక్తివలనఁ గలిగెడి యసమాన బలమెుక్కటియే తోడుపడునుగాని యదిలేని నాస్తికత్వాదులేవియు తోడు పడవు. సంవ్లు సంస్కారుల మయితివుని సంతోషపడెడి యోమి తులారా -98.0 స్వీయ చరిత్ర ము వృధా గర్వాలాపములు పలుకక కార్యపరులయెడల నించుక సహనము వహింపుఁడు. మతసంస్కారము లేక సంఘ సంస్కారముగాని ముతియే యిత ర సంస్కారముగాని జయప్రదముగా సాగదని చిరకాలానుభవమువలన నేను దృఢముగాఁ దలఁచుచున్నాను. విూరు పడుచున్న భ్రమలోనే నేనును దగులు కొనియుండి నుతవిషయకములయిన నావిశ్వాసములను గొన్నిటిని గార్యముల ఆrఁ జూపక యాత్తవంచకుఁడనయి వితంతు వివాహ సంస్కారము చెడునని కడచిన యిరువది యైదు సంవత్సరములనుండి యీశ్వరవంచకుండనయి ప్రవ _ంచినాఁడను, ఇట్లు చేసినను వితంతు వివాహ సంస్కార మిప్పడించు మించుగా నారంభదశలోనున్నళ్లే యున్నదిగాని యొక్కువవృద్ధిని బొందఁగలిగి నదికాదు. ఇప్పడును పట్టపరీక్షలం గృతార్థులయిన విద్యా వివేక సంపన్నులు వితంతు వివాహములను సంస్కారకార్య పట్టికలోనుండి తి సేవేయవలయునను. చున్నారు ; వితంతు వివాహములాడిన వారితో భోజనముచేసినవారికి స్వా ములిప్పడును బహిష్కార పత్రికలను బంపుచున్నారు. భూరాలాపములూడు. సంస్కార (పియా లిప్పడును వెనుకటివలెనే భయపడుచున్నారు ఇంతకాల ము నా యావనమును బలమును ధనవును విద్యను బుద్ధిని వితంతు వివాహ పక్షమునఁ గొంతయుపయోగించియున్నాను ఇఁకముందును నా దేహములాశి నూపిరి యున్నంతకాల విూపనినివిడువను. నాకంత్యదినములు సమిపించు చున్నవి. దక్షిణహిందూస్థాన బ్రహ్రసమాజమునకుఁ బ్రథానాథ్యకుఁడనుగా నుండి యీశ్వరునియొక్క- జగదేక పితృభావమును మానవుల యొక్క పరస్పర భ్రాతృభావమును భూ*షించుచేు నాత్తవంచకుండను లోకవంచకుఁడను ఛx వద్వంచకుఁడనునయి దేహముత్యజించుట కిష్టములేనివాఁడనయి యీ లోక సామాన్య సౌభ్రాత్రమున కీవృద్ధదశలో సాహసించినాఁడను, ఇహలోకయాత్ర నాకు నేటితో*నే ముగింపవలసియున్నను పరవంచకత్వమువిడిచి సత్యము నను ంచింూశ్వరసామినాప్యమును గొంతయెక్కువగాఁ బొందఁగలిగితినిx దాయన్న సంతోషముతోను తృ ప్తితోను దేహమును చాలించెదను. ఈశ్వరుఁడు నాకు సంపూర్ణ మనశ్శాంతిని గలిగించునుగాక ! నావంటివారి నిదర్శనమువలన లాt మూ ఁ డ న ప్రు క ర ణ ము _9 LC) వునకు మేలు క్ష అుగునట్లు చేయునుగాక ! నామిత్రులు నన్ను మన్నించి నాయందు తొంటిసుహృద్భావమునే చూపుదురుగాక ! కం, వీరేశలింగము. ' ఇంచుమించేుగా నేను కొన్నతోట కంటియున్న మతియొకతోఁట నుగూడ రు 600-0.0 లకు చల్లపల్లి రామయ్యగారివద్ద కొంటిని. ఈతోఁట కారాగృహమునకుఁబోవు రధ్యకు సమినాపమునందున్నందున వితంతు శరణాల యము మొదలయినవానిని దీనిలోనేకట్టింపనుద్దేశించితిని "నేనుతోఁటలోఁగాపు రమున్న యారంభదశలో న్యాయవాదులయిన బ్రహ్రశ్రీ ములుకుట్ల యచ్యుత రామయ్యగారొక నాఁడు నన్ను చూచుటకయివచ్చిరి. ఆయనకు నేనుకొన్న తోఁటలనుజూపి కొత్తగా కొన్నతోఁటలాగో ననాధశరణాలయమును వితంతు శరణాలయమును కట్ట నుద్దేశించియున్నట్టు చెప్పితిని. ఆయన నేను కోరకయే కౌమాగృహములను కట్టించియిచ్చెదమని వాగ్దానము చేసిరి. ఈశ్వరుఁడు మంచి కార్యములకెప్పడును తోడుపడుచుండును. పరమేశ్వరుఁడాయనహృదయము నందుఁ జొచ్చి నేను సంక్ష ల్పించుకొన్న మహాకార్యమునకు సాయముచేయ పేరణ మొనర్చుటచేతసే యచ్యుత రామయ్యగారు తమంతనే యుదారచిత్త ముతో శరణాలయములను కట్టించి యిచ్చుటకు వాగ్దానముచేసిరి. అచ్యుత రామయ్యగారు రాజమహేంద్రపర కణ్ణాళాలలాr నాశిష్యులు; "నాయOదు వి"tషగారవము కలవారు, చెన్నపట్టణములోనున్న "కాలములాr* #నో`క్రసా8 గాwయ హీందవరమునకు వచ్చినప్ప డచ్యుత రామయ్యగా రార్యపురములాశ నున్న తమయింటికి నన్ను విందుకు పిలిచి వాగు నన్ను మాయింటినుండి తమ యింటి వాద్యములతో ఁ గొనిసోవుటకయి యేర్పాటు చేయఁగా నేనా సంగతి నెఱిఁగి యట్లుచేసెడు పకమున నేను రానని చెప్పితిని. ఆయన నాప్రార్థన వుంగీకరించి నన్ను గుజ్ఞపుబండిలో నెక్కించుకొని మాయింటినుండి సునూరు మైలు దూరములోనున్న తవుయింటికిఁ గొనిపోయిరి. వారు నాయం దెంతో* యాదరమును దయనుజూపి కతిపయ మిత్రసహితముగా విందుచేసిన తరువాత నభినందనవ్యాములతో నాకంఠమునందు పుష్పహారము వేసి, తమతోఁగూడ -의 SELL의 స్వీయ చరిత్ర ము నాఛాయావిగ్రహమును దీంుంచి, తమయింటివుందు ఆకాశ బాణములతి మొదలైనవి కాల్పించిరి. నన్ను మరల మాయింటికిఁ గొనిపోవునప్పడు నే నంగీకరింపనని తవుయింటి సమినాపమున నేమియచేయకపోయినను నాబండి యంగళ్లవీధికి వచ్చునప్పటికి బండిముందు వాద్యములునడుచు నర్పాటుచేసి త్రో వపాడ-సన నాకాశ బాణములను విడిపించి మహతాబులను చిచ్చుబుడ్లను కాల్పించిరి. దీనినిమిత్తమయి వారెంతో వ్యయముచేసియుందురు. ఇట్లుచేసిన యీమిత్రునియొక్క వాగ్దానమును "నేను కృతజ్ఞ తా పూర్వకముగా నంగీకరించి" "నావిూఁదఁగల యవ్యాజపేమమునకు నేను వారికి వందనములు సమర్పించి తిని. వారు శీఘ్రకాలములాశనే పనియారంభించి tr త్తతో cέοe ν* నిపృడు వితంతు శరణాలయమున్న విశాలభవనమును గట్టించియిచ్చిరి. అందు వితం తువుల వాసమునకు వరుస కైదేసి బొప్పన రెండు వరుసలలా పదిగదులును ত-০ex0x3 వర్ణములవారికిని నాలుగు వంటయిండ్లును శరణాలయ కార్యములను జూచువారు "కాపురవుండుటకంు మూఁడు పెద్దగదులుగల యిల్లును దాని యెదుటను పాఠశాలనిమిత్తమయి విశాలమయిన మాడుగదులుగల ుల్లును ఉన్నవి. ఇది కట్టించుట కాయన కెంతవ్యయమైనదో నాకు తెలియదుగాని యై దువేల రూపాయలంు యుండునని "నేననుకొంటిని, ఆచ్యుత రామయ్య గారు కోరినది యెల్లను వితంతు శరణాలయము మొదలయినవి యే హేతువు చేతనైనను లేకపోవుట తటస్థించిన పకమున తాను కట్టించిన యిండ్లను మరలఁ దమకిమ్లని. వారీశరణాలయమును నాకప్పగించిన తరువాత నారారంభించి విడి చిన నూతిని త్రవ్వించి కట్టించుటకును స్నానముల గదిని మఱుఁగు దొడ్లను కట్టించుటకును కొన్ని యావరణపుగోడ లిటుకతో కట్టించుటకును నేను మతి వేయిరూపాయలాభవనముపై వ్యయపతిచినందున, వితంతు కరణాలయముగాని యనాధ శరణాలయము"గాని పతిత వనితెరకు శాలయము"గాని యేవియు లేకుండెడు దుర్దశ యెప్పడయినను తటస్థించెడు పకమున నేనిచ్చిన సౌమ్మ లోనుండి యైదువేలరూపాయ లచ్యుత రామయ్యగారికో యుత్తరాధికారులకో యిచ్చునట్లు నేను నానిక్షేపపత్రములో నేర్పాటుచేసితిని, ఈశ్వగానుగ్రహ మూ ఁ డ వ క ర ణ ము os-3 رنةى మువలనను వూపురజనుల యాదరమువలనను ముందటి వైపరీత్య మెప్పడును కలుగకుండును"గాక ? సేననుష్టానిక బ్రాహుఁడనయిన నాలుగు మాసములకును పోలవరము విూదారు-గా8 వివాహమునుగూర్చి వ్రాయఁబడిన తరువాత మూడు వూసవు లకును నన్ను తిట్టుటకయి. మాపట్టణములో “హిందూదేశాభివర్ధని" యును -BS* నొకపక్షపత్రిక బయలువెడలినది ఇది పోలవరము జమియోదారుగారి యాదరణము క్రింద బైలు వెడలినదని త్సాుకS"క వృత్తాంతపత్రికకు వ్రాయగా వారు తమకాపత్రికతో సంబంధము లేదని యుత్తరము వాయుటచేత వారి సంబంధము లేదనియే నమ్మదము. మొదటి పత్రిక యువ తె"రికలో నిది హిందూ సవూజము పకమునను మతికొన్ని యితర సమాజముల పక మునను బ్రకటింపఁ బడునట్లు వ్రాయబడెను గాని హిందూసమాజస్థాపకులును తదధ్యకులును నంున న్యాపతి సుబ్బారావుపంతులుగారు తవు సమూజవున కాపత్రికతో సంబంధము లేదని తెలిపిరి. ఎవ్వరోప్రముఖుల ప్రోత్సాహముండినఁగాని కాధిపతి యట్టిపత్రికను ప్రక టింపఁజాలియుండఁడు. పత్రికాధిపతి శ్యామారా పను నతఁడు ; ఆతఁ డే డెనిమిది రూపాయలు సంపాదించుకొని జీవనము చేయు చుండిన వీధిబడిపంతులు ; ఆతఁడు దూరదేశమునుండి రాజమహేంద్రవరము నకు క్రొత్తగా వచ్చినవాఁడు ; అతఁడు నన్నెఱుఁగఁడు; నే నాతని నెఱుఁ గను ; అతఁడు పత్రిక కచ్చుకర్చుల నిచ్చుకొనుటకైన శక్తిలేనివాఁడు. ఈ పక్సపత్రికకు చందా సంవత్సరమున కంచెకూలితోఁగూడ నొక్కిరూపాయ. -84 పకపత్రికరాయిక్క మొదటిసంచికయందనగా 1906-వ సంవత్సరము జూలై నెల 1వ "dదిని వృత్తాంతము లనుశీర్షికక్రింద నీ క్రిందివి వ్రాయఁబడినవి. “బ్రహ్లా శ్రీ కాశీభట్ల బ్రహ్రయ్యగారిచే చమకు వ్రాయఁబడిన యుత్తర వునకుఁగాని, తమగ్ర ంథముపై చేయఁబడిన విమర్శనముకుఁగాని శ్రీకందుకూరి త్రయు వింతగదా ! සුධි నిజముగానే యుండునా ? ఏమో ! அs.3 స్వీయ చరిత్ర ము “తమ్మఁబోత్సాహపతిచి తమకు మిగుల సహకారులుగనున్న తవు ముఖ్య స్నేహితులే విశ్వాసభంగకగలైరని సభలలోనిందించుచున్న శ్రీవీరేశలిం గము పంతులవారే, హిందూవివాహము హిందూశాస్రసవుతముగ జరఫుచు న్నారని నవి వితంతు శరణాలయమునుజొచ్చిన వితంతువులకు సేమార్ణమును జూపక వారిని అధోగతిపాలుచేసి తా మెట్లు బ్రహ్లాసామాజికలై రో మహాశ్చ ర్యముగ నున్నదని జనులను కొనుచున్నారు. ఇది మిగుల ఖోచనీయముగదా ! శ్రీపంతులవారు బ్రహ్లామతావలంబులైన తరువాత నంతకుముందే తమపాలఁబడ్డ వితంతువులు పాపము తాము చేయునదేమియు లేక వచ్చినమార్గమునే పట్టిరని వినుచున్నాము. 95. “ఇల్లువిడిచి వచ్చిన స్వైరిణులు కొందఱు తవుకు వెండియుఁ బెండ్లిచే యింపవలెనని వేఁడి యొకపుణ్యపురుషుని నాశ్రయించిరి. ఆపుణ్యపురుషుఁడా యనాధల నెల్ల నొకయింటఁ జొప్పించి వారలకు బుద్ధిఁజెప్పి పోషించుచు నవ వరాన్వేషణముచేయుచుండునట్టియెడ నొకయల9వవాఁడువిధ వాలంకారము చేసికొని యాయపూర్వస్వయంవరాంగనలలోఁ Kలసి వారిలూr నొక రిద్దఱఁ దద్ద యు నలరించుచు నలరుచుండెనట. ఇట్లుండ నొకనాఁడా యe9వవాఁడు మఱుఁగున కరుగ నత్తతి నధవల సథవలఁజేయఁ గంకణము కట్టుకొన్నట్టి యా పుణ్యజనుం డామఱుఁగు స్థలమునకరిగి তত:) మర్తావయవములఁజూచి యేవపడి మరలుటయేకాక వాని మోసకారితనమునకు నాశ్చర్యమును, కోపమునుగలిగి "వానిని మందలించి తొలఁగించుట కెంచెను. ఇంతలో వాఁడే యంతరి తుఁ "డాయెనఁట.” పయిని వాసినవాఁడెవ్వఁడయినను కడపటిదానివలన వితంతు శరణా లయములోని వితంతువులు వ్యభిచారిణులనియు నందులోనే వ్యభిచారముజరగ చుండుననియు లోకులనుకొనునట్లుచేయ నుద్దేశించెననుట స్పష్టమగుచున్నది. ఈ దుర్వార్తలను చదివినపిమ్లట నేను న్యాయవాదిచేత పత్రికాధిపతికి бого యట్లు వ్రాసినందున కుమార్పణము చేయవలసినదనియు చేయనియెడల దei విధి ననుసరించి యభియోగము తేఁబడుననియు నివేదనపత్రికను బంపించిని, మూ ఁ డ వ ప, క ర ణ ము _9E.)从 "ෂඩ් ෆ්‍රොජි(ඤ పట్టుకొని స్వశాఖవారగుటచే న్యాపతి సుబ్బారావు పంతులవారి వద్ద కాలోచనకుఁబోఁగా, ఆయనశ్యామారావును చీవాట్లు పెట్టితత్తణము కమూ ర్పణము చేయవలసినదని బుద్ధిచెప్పి పంపివేసిరి. అయినను. లాr*పల సూత్రధా రులుగానుండి యాతనిచేత నాటకమాడించుచున్న మహానుభావు లాహితవచన వుల నతఁడనుసరింపకుండఁజేసిరి. మేము పంపిన నివేదనపత్రిక కుత్తరముగా మూడవసంచికయందిట్లు ప్రకటింపఁబడినది. &c. మ-రా.రా.శ్రీ రావు బహదర్ కందుకూరి వీరేశలింగం పంతులు గారి పకమున వూకుఁబంపఁబడిన రిజిష్టరు నోటిసుకు జవాబు. జొన్నలగ § యజ్ఞ వుగారు, పుట్టరేవరత్నవుగారు మొదలగువారు కొందఱు, పంతులవారు జందెమును తీసివేసి బ్రాష్ట్రణత్వమును విడిచిపెట్టుకొ నుట చేత వారియొద్దనుండి లేచి వెళ్లిరని నమ్లకస్థులగు కొందఱివలన వూకు తెలిసి యుండుటంబట్టియు పంతులు వారట్టు తమవుతమును మార్చుకొ నుటచే వితంతు వులు కొందఱికి నట్టి యూహకలిగి యుండవచ్చునను నమికనుబట్టియు వేువూ で3oX● ప్రక టించితిమి. | రెండవసమాచారము పంతులవారికి నేలాగు సంబంధించునో మూకు తెలి యదు. ఆది మేము స్వైరిణులనుగూర్చి వ్రాసితిమి కాని మతియొకవిధమైన యోగ్యశ్రీలనుగురించి వ్రాసినగికాదు. ఇట్టిస్థితిలో పరస్పరసంబంధములేని వేళ్వేరు సమాచారములు రెంటిని నిష్కారణముగ నొకటిగాఁజేర్చి యది తమ్మే యుద్దేశించి వ్రాయఁబడినదని పంతులవారు భావించుకొన్నందుకు మేువు మిక్కిలి విచారించుచున్నాము.” * o ఇందుమినాఁద నే నాతనిపైని సంయు క్తదండ విధాయకునియొద్ద నభియో గము తెచ్చితిని. నాపకమున ధార్వాడ కృష్ణరావుపంతులు గారు మొదలైన న్యాయవాదులు మిక్కిలిశ్ర ద్ధతో పనిచేసిరి. ప్రతివాదిశకమునను న్యాయవా దులు పనిచేసిరి. నా ప్రతిపతు లారంభదశలో నా ప్రతివాదికి నూఱురూపా య లిచ్చిరనియు న్యాయవాది నేర్పతిచిరనియు వింటిని. వారు తరువాత తమ పే రెక్కడ బ్రెలుపడునో యనుభయముచేత శ్యామారావుగారిని చిక్కులో తగి - O8= EL స్వీయ చరిత్ర ము తించి తాము తప్పించుకొని తొలఁగిరి. విమర్శయయినవిూఁదట సంయు로 దండ విధాయకుడు శ్యామారావుగారికి వేయిరూపాయలు కాఁబోలును ధనదండన మును పదునెనిమిదిమాసములు కారాగృహవాసమును విధించిరి. నే నాతనికి కొంత ధనదండనవు విధింపఁబడు ననుకొంటిని"గాని యింత కఠినదండనవు విధింపఁబడుననుకోలేదు. ఆతని యెడల నాకును జాలికలిగినది. విచారణ సము యములాగో నతఁడప్పడప్పడు "నాన్రస మంచినీళ్లు తెచ్చియు పండ్లు మొదలయినవి తెచ్చియు నుపచారముచేయుచువచ్చెను. నిర్దోషిని ముందుకు త్రోసి యిందులో నిజమైనదోషులు తప్పించుకో" నిపోయిరి. ఆతఁడా తీర్పుమివాఁద మండలన్యా యాధిపతియొద్ద నుపర్యభియోగమును తేఁగా, మండలన్యాయాధిపతులైన పార్థ సారథి ఆయ్యంగారు కరుణించి ధనదండమును మున్నూఱు రూపాయలకు 鳴 о-{) కారాగృహవాస మావఱకున్నదే చాలునని తీర్పు చెప్పిరి. తన్నుతాటి చెప్టెక్కించినవారు దిగువ నిచ్చెన తీసివేసి యదృశ్యులుకాగా నతఁడెట్లో చందాలమూలమున నెంతో కష్టముమినాఁద ధనదండనవును చెల్లింపఁగ లిగెను. నాపకమున పనిచేసిన న్యాయవాదులకు నేనెంతయుఁ గృతజ్ఞఁడనయి 1906–3 సంవత్సరము డిసెంబరు నెల 15-వ తేదిని నేను మిత్రులను నా పని కామోదించు వారిని సమావేశపతిచి నేను పూనిన కార్యములను సెఱవే ర్చుటకయి హితకారిణీ సహజమను పేర నొకసంఘమును స్థాపించితిని. దానిలో నప్పడు చేరినవారు ముప్పదియాఅుగురు. ఈ సంఘముతరువాత 1860-వ సంవత్సరపు 21 వ రాజశాసనప్రకారముగా లేఖ్యారూఢముచేయఁబడినది. ఈ సంఘముయొక్క ముఖ్యోద్దేశము వితంతుశరణాలయములు, అగతిక శిశు సం రకుణశాలలు, పాఠశాలలు, శిల్పశాలలు మొదలయినవి స్థాపించి వానిని జర పుట. సభ్యులలో తొ వ్మండ్రు కార్యనిర్వాహక సంఘముగా నేర్పఅుపఁబడిరి. 1907-వ సంవత్సరమునందు సమాజనిబంధనలు ప్రకటింపఁబడఁగానే, నాస్త్రీ కసలు కార్యనిర్వాహక సంఘములో నుండఁగూడదన్న నిబంధనయున్నందున నిటువంటి పక్వపాతముగల సమాజమునందు తె`వుండవుని టంగుటూరి శ్రీరా మూ ఁ డ వ ప్రు కరణ ము os. 2 ములు గారును మఱియొకరును సభ్యత్వమును మానుకొనిరి. క్రమక్రమముగా నాస్తికులు కార్యనిర్వాహక సంఘమునందుఁ జేరి నేను స్థాపించినయాస్తికపాఠ శాల ప్రార్థన సమాజము మొదలయినవి యెత్తివేయవలెనని కొందతియభిప్రాయ వుయి యుండును. ఈ సమాజవిధులు పు స్త్రకాంతమున ననుబంథముగాఁ బ్రక టింపఁబడును గాన నిందు వివరించుట యనావశ్యకము. ఈ సమాజ కార్యము లవిచ్ఛిన్నముగా జరగుటకయి యల్పమయినను నాకున్న సాత్తునంతను సమాజ మున కిచ్చివేసితిని. నే నిచ్చిన సాత్తు లివి: 1. రు 6500_0.0 లు వెలచేయు పట్టణములోని మాపూర్వార్జితమయిన 2. రు 2,000.0_0 లు వెలచేయు లక్షివారపుపేటలోని యిల్లు. 3. రు 1,500.0.0 ల వెలచేయు ప్రార్థనమందిరము. 4. రు 6,000_0.0 ల వెలచేయు రంగయ్య పంతులు గారివద్ద కొన్న తోట, అందులో కొ త్తగా కట్టఁబడిన သေဝန္တီ) రెండు. 5. రు 6,000-0-0 లు వెలచేయు రామయ్యగారివద్దకొన్నతోట, ఆందు. ఆvకి ములుకుట్ల ఆచ్యుతరామయ్యగారు కట్టించి యిచ్చిన యిండ్లు, 6. రు 1000.0.0 వెలచేయు నా పుస్తక భాండారము. = 7. రు 10,000_0-0 ల వెలచేయనాపుస్తకముల ముద్రణస్వాతంత్ర్యము 8. రు 2,000.0.0 ల నా బీమాపత్రము. 9. రస 2,000-0.0 లు చెరువు సోమయాజులు"గారికి బదులిచ్చినసామ్మ. 10. రు 1,000-0-0లురాయవరపు రామమూ ర్తిగారికిబదులిచ్చిన సామ్మ. 11. రు 8,500.0.0 లు రొక్క-ము. ఈ సౌత్తుకు నిక్షేపపత్రమును వ్రాసి 1908-వ సంవత్సరము మెయినెల రెండవ తేదిని లేఖ్యారూఢము گۃoooo*چکی۔ . موجھ సొత్తు నాజీవిత-కాలములాr సమాజపకమున నాయధీనములోనుండవలెనని మాత్రము నిశేషపత్రములో వ్రాసితిని. ఆందులోనే వితంతు శరణాలయములాగని వితంతువుల వివాహ ములు వారియిష్టానుసారముగా 1856-వ సంవత్సరపు 15-వ సంఖ్య రాజశాస 도)SE_OT స్వీయ చరిత్ర ము నానుసారముగానైనను 1872వ సంవత్సరపు 8.వ సంఖ్య రాజశాసనాను సారముగానైనను జరపవచ్చుననియు, వితంతుశరణాలయములో విద్యనిమిత్తము వితంతువులు కానివారిని సహితము చేర్చుకోవచ్చుననియు, ఏర్పాటుచేసితిని. ఈ నిక్షేపపత్రము దీని కనుబంధముగా కడపటం బ్రకటింపఁబడియున్నది. నా జీవితకాలములో పుస్తక విక్రయమువలన వచ్చెడిదితప్ప నా సా-తీవునకయి నేనేమియు నుంచుకోలేదు. చెన్నపట్టణములోనున్నయిండ్లనుసహిత మమ్మివేసి దానిని సహితము రొక్కముగా నిచ్చివేసితిని. చేన్జిరాఫ్ట్లు పెదబాపయ్యగారి దృష్టాంతమును బట్టి యిద్దఱు ముగ్గురు తరుణవయస్కు లనుష్టానిక బ్రాహ్మలగుటతటస్థించినది. బాపయ్యగారియింట సార్వజనీనమైన సంస్కార భోజనము జరిగిన దినముననే భోజనమునకు ముం దక్కడకు వచ్చినవారితో నేను స్థిరముగా నిలువఁగలిగిననే భోజనమునకు రావలసినదనియు లేనియెడల పోవలసినదనియుసృష్టముగాఁజెప్పితిని.మాకేమియు భయము లేదని యప్పడు మహాభైర్యముతో మొదటఁజెప్పినవారే బంధువులు బాధించినప్పడు ప్రాయశ్చి త్తము చేయించుకొనుటలోను మొదటివారైరి.బంధు వులకు భయపడక ప్రాయశ్చిత్తమునకులోను గాక నిలిచినవారిలో నొకరు కారు వూరి -కామరాజు"గారు. ఆయనకు స్వగృహములేక పోవుటచేతను కాపురమున్న యింటివారు లేచి పొమ్మని యొత్తుడు చేయుటచేతను మఱియొకయింటికి పోవలసి వచ్చెను. ఆల్పకాల మసౌఖ్యకరమయిన యొకయింటిలాrనుండి యిబ్బందిపడు చుండఁగాఁ జూచి నేనాతనికిపట్టణములోని చూయింటిలాగ "కాపురవుండుటకf తావిచ్చితిని ఆయింటిలోనే మా బాలికా పాఠశాలలో నుపాధ్యాయినిగా నున్న యొక యామెకును కాపురమునకు తావిచ్చితిని. వారిరువురకును సరిపడ నందున కామరాజుగారికి మాతోఁటలోనే వాసమున కిల్లిచ్చితిని. ఆనుష్టానిక బ్రాష్ట్రలలో నింకొకరు బాపయ్యగారి మేనమామయైన కామరాజు హను మంతరావుగారు; ఈయన ప్రవేశ పరీకయందు తేణినవారు. ఈయన బంధు వుల బాధ చేత ప్రాయశ్చి త్తమునకులోనయి మరల జందెము వేసి,గోవలసినవార యినను తానుచేసినపని యయోగ్యమయినదని యంతరాత్త, చాధింపఁగా *($9 మూ ఁ డ వ ప్ర) క ర ణ ము _9E_F కాలవులూrసౌనే పరుల బలాత్కారము చేత ధరించిన యజ్ఞోపవీతమును తన యి: చ్ఛా పూర్వకముగాఁద్యజించి బోధనాభ్యసనపాఠశాలలోఁజేరి యుపాధ్యాయ పదమునకు శిక్షితుఁడగుటకయి రాజమహేంద్రవరమునకు వచ్చెను; ఈయుద్దే శముతోనే ప్రథమశాస్త్రపరీతయందు దేతి యనుష్టానిక బ్రాహుఁడయిన కవి. కొండల సాంబశివరావుగారును బందరునుండి రాజమహేంద్రవరమునకు వచ్చె ను. వీరిరువురకును కూడ కాపురముండుటకు మాతోఁటలాశనే యిల్లిచ్చితిని. 1907వ సంవత్సరమునందు బోధనాభ్యసనశాస్త్ర పాఠశాలలోఁ జేరి చదువు కొనుచుండిరి. వీరితో ఁగలసి కొంతకాలము బాపయ్యగారును మాతోఁటలాశనే యుండిరి కాని తరువాత రోగ )Kسد نبية వైద్యము నిమిత్తము రాజమహేంద్ర వరము విడువవలసినవారయిరి ఇట్లుండఁగా నాక స్మికముగా బంగాళారాజ్యాంగ సముద్రమునుండి దేశీయ స్వపరిపాలన మహాతరంగ మొకటివచ్చి యీ దేశము విూఁదఁ బడి సమస్తేతర వ్యవసాయములను ముంచి వేసినది. వంగదేశపు వక్తలలో నొక్కరయిన విపినచంద్రపాలు గారు రాజ మహేంద్రవరమునకువచ్చి దేశీయ స్వపరిపాలన విషయమునఁ గొన్నియు పన్యాస ములు చేసి యువజనులయొక్క_యు విద్యార్థులయొక్క-యు మనస్సులలా నొక విధమైన యుద్రేకమును దేశాభిమానమునుగలిగించిపోయెను. లోకానుభవము. విశేషముగా లేని వారగుటచేత యువజనులు లౌత్కాలిక వీరావేశముచేత, తలలు విరియఁబోసికొని వందేమాతరమని కేకలు వేయుచు చేతులలో ధ్వజము లను మెడలలాr స్వదేశి పతకములను ధరించి విచ్చలవిడిగాఁ దిరుగఁజొచ్చిరి. N- "లల*ని బాలురు సహిత మియల్లకల్లోలములలోఁబడి పాఠముల ను పే. lంచి యుపాధ్యాయులను దిరస్కరించి యనేకులు పాఠశాలనుండి తతిమి జీయుడిరి. వూ సమాజములోఁ జేరిన యీయభినవ దేశాభిమానులవలన "నాకును, చిక్కులును మనస్తాపములును కలుగచువచ్చెను. ఏయిగాడువారి కాయిగాడు. -ూరి వూటలు రుచించును గాని పెద్దవారి హితవచనములు పథ్యములుగానుండ వు. వృద్ధులు బుద్ధులు లేని శుబావి వేళ సమృద్ధులని యువజనుల యభిప్రాయము. ←Ꭾ రాజ్యాంగ విషయములలాr* నాకును మాతోఁటలాశ నున్నవారికిని শুঁee"3ন -Y" ہجے م,5 $శాూదములు జరుగుచువచ్చెను. ఈవాదములలాగ నాతో వాశేక్షీభవించుట ਾ రణముగా సంభవింప లేదు. మి"రిప్పడు విద్యార్థిదశలోనున్నవారు గనుక పరీ క్షలోఁ గృతార్థులయి స్వతంత్ర జీవనమును సంపాదించుకొను సఱకైనను రా జ్యాంగ ప్రక్షోభములోఁ బ్రవేశింపక పాఠములయందే శ్రద్ధవహించి యుండ వలసినదని వారికి నేను హితోపదేశమును జేసితిని. నాయుపదేశమునుబట్టి নতাe56 నన్ను దేశాభిమాన శూన్యనిగా పరిగణించి నామాటలను పాటింపక పాఠశా లాధికారుల యాజ్ఞలను ధిక్కరించి యిరువురును పాఠశాలనుండి తొలఁగింపఁ ుడిరి. దొరతనము వారి పాఠశాలలూగోఁగాని దొరతనము వారి సాహాయ్యమును బొందుచున్న పాఠశాలలోఁగాని వారిద్దతికిని కొలువు లియ్యఁగూడదని రాజకీ య వ్యవహార పత్రికయందుఁ బ్రకటింపఁబడిన යි. మూఁడవవారయిస్వదేశివస్తువు “లయంగ డిపెట్టిన "కారుమూరి ప్రావు రాజు"గారు గానే నింగ్లీ పువారి ప్రభుత్వమువలన హిందూదేశమునకుఁ బూర్వమెప్పడునులేని లాభము లనేకములు కలుగుచున్న వని వాదించిన తప్పిదమునకయి కొంతకాలను నాతో మాటాడుటయే మానివే సెను. మాసామాజికలలాశ మాతోఁటలోనున్న వారియభిప్రాయమే నావిషయ మయియిట్లుండఁగా, తక్కినయువజనుల యభిప్రాయమునుగూర్చి చెప్పవలసిన పనియేలేదు. వారసనన్ను దేశాభిమానరహితునిగాను తమవంటిదేశాభిమాన మాన నీయులతోడి సాంగత్యమున కనర్హుడనుగాను భౌవించి సంఘబహిష్కృతు నితో వలె నాతోఁగలసి మెలసి యుండుట వివర్ణించుచువచ్చిరి. వితంతు వివా హములు చేసికొన్నవారనేకులు వేఱు కారణములచేత నన్ను తమలాశనివానినిగా నెన్నుకొనుట వూని వేసి నన్ను పరునిగాఁ బరిగణింపఁజొచ్చిరి. ఈ విషయ ములనుగూర్బి ముందు వివరముగా వ్రాయఁబడును. పైనివ్రాసినదానినిబట్టి రాజ్యాంగ విషయములలో నాకాదరము లేనట్టు భౌవింపవలదు. దేశాభివృద్ధిక నుకూలములగు సమస్త విషయములలోను నా కాద రముగలదు. నేను పదునాలుగేండ్లు వివేకవర్ట్ళ నికి విలేఖకుఁడను గానుండి గాని అ* రాజ్యాంగవిషయకములైన వ్యాసములను వ్రాసితిని. హేంచవదేశీయ మహా

సభ యారంభమయినప్పడు నామిత్రులైన న్యాపతి సుబ్బారావుపంతుల గాగు మూ ఁ డ వ పు, క ర ణ ము -92○ మొదలైనవారితోఁ గలిసి నేనును గొంతపని చేసితిని. ఆమహాసభ 1887-వ సంవత్సరమున మొదటితడవ చెన్నపట్టణములో జరగుటకుముందు రాజమ హేంద్రవరములో జరగినసభలా, నేనొక యుపన్యాసకుఁడనుగానుండి చెన్న పురి మహాశిసభకు నేనొక ప్రతినిధిగాఁ బంపఁబడితిని. ఆసభ లాగ నాకు [39 నిధులకిచ్చుస్థానము నిచ్చియు, వామిత్రులైన సభాధ్యకులు దొరతనమువారి కొలువులా నుంటినన్న పేూతువుచేత నాళాపేరును ప్రతినిధులపట్టికలో బ్రచు రింపక విడిచిపెట్టిరి. గ్ర పని నాయనువు శ్రీమియాఁద జరగినది"కాదు. 1885-వ సంవత్సరమున దేశీయ మహాసభయు దానియుద్ధేశములు"నని రాజమహేంద్ర వరమునందొక యు పన్యాసమిచ్చి তে");) ముద్రింపించి విద్యావిచారణాధికారి మొదలయినవారికి సహితము పంపితిని. మతసీతి కులాచారసంస్కారములు ਠੰ੬ యొక్క రాజ్యాంగ సంస్కారమువలననే దేశమభివృద్ధిపొందునని నేనెప్పడును తలఁచిన వాఁడగాను. దేశాభివృద్ధి కన్నిటిలాశను సమానముగా పనిజరగవలెనని నాయభిప్రాయము. దేశముయొక్క యిప్పటి యభివృద్ధికింగ్లీ పువారి పరిపాలన వేు మూలమనియు నారి పరిపాలనము నిరంతరము"గా సాగుటచేతనే వులిశిదును దేశమభివృద్ధిని "గాంచుననియు నాకు దృఢమైన నమ్మకము, で丁e యభిప్రాయ ములు తేటపడుటకయి దేశీయ మహా సభనుగూర్చి నేనిచ్చిన యుపన్యాసము లోని కొంత భాxము నిందు ప్రకటించుచున్నాను— ‘రాష్ట్రీయ ప్రజలమయినందున వునకుండవలసిన స్వాతంత్ర్యములను పొందుటకయి ప్రయత్నించుట కొఱకసన, దానిని ಬಟ್ಲೆ వునభరతఖండము నం దలి (ಜಲಸ್ಥಿಕಿನಿ క్రమక్రమముగా నభివృద్ధి పఱుచుట కి"eeకును, గడచిన మూడు సంవత్సరములనుండియు హిందూదేశమునందలి ప్రధాన నగరముల యందు మహా జనసభలు జరగుచున్నవనియు, ఆ సభలకు రాజ్యాంగ విషయ వులను ప్రసంగించుటకు జాతిమత భేదములు లేక యెల్ల జూతుఖవారును సఈ స్త్ర మతములవారును తమ తమ ప్రతినిధులను బంపుచున్నారనియు, ఆసభలయందు సమష్టిమినాఁద హిందూ దేశమునకు క్షేమకరములయిన ముఖ్యరాజ్యాంగ విష యములు చర్చింపఁబడి బహుజనాభిప్రాయమును ಬಜ್ಜಿ దృఢనిశ్చయములుచేయఁ அ 3 அ స్వీయ చరిత్ర ము బడుచున్నవనియు, విూ రెఱిఁగియున్నారుగదా ? సమస్త విషయములయందును అభివృద్ధి పొందుచుండుట మనుష్యునకు సహజధర్ధమయియున్నది. మృగాదుల కును మనుష్యులకునుగల భేదములలో నీయభివృద్ధి విషయమైన ధర్జ మొకటి, మృగాదులభివృద్ధి లేక యెప్పడు నేకరీతి"గానుండును ; ఈవిషయమున వానికి వృద్ధికయము లుండవు ; వేయి సంవత్సరములక్రిందట కాకస లెట్లు గూండ్లు కట్టుచుండునో యిప్పడు న డేప్రకారముగా కట్టుచుండును ; ఇఁక ముందు వేయి సంవత్సరములు దాటినతరువాతను గూటిని ని ర్షించుటయం దేమియు నభివృద్ధి ని బొందక యథాప్రకారముగానే యెల్లకాలమునుగూండ్లను ని రించు కొనుచుండును. మనుష్యుఁడట్టుగాక కృషిచేయుచు వచ్చినయెడల నంతకంత కభివృద్ధి నొందుచుండును. వేయి సంవత్సరముల క్రిందట మృగప్రాయులై గుహలయందు వాసముచేయుచుండిన వారిప్పడు పెంకుటిండ్లు కట్టుకొని యందునివసించుచుండవచ్చును ; ఇఁక ముందు నాగరికాగ్రగణ్యులయి దివ్య భవనములు నిర్షించుకొని యింద్ర భోగము ననుభవింపవచ్చును. ఈ విధము గా నభివృద్ధి పొందుటకయి కృషియా పశ్యకము. జ్ఞానహీనులయి కృషిచేయక యు పేకించుచు వచ్చిన పకమున మునుపున్న స్థితియందైననుండక క్రమ క్రమముగా హీనదశను బొందుచువచ్చి కట్టకడపట నించుమించుగా మరల మృ గప్రాయులగుట సంభవించును. జ్ఞానాభివృద్ధిని జేసికొనుచు నెడతెగక కృషి చేయుచు వచ్చిన పకమున, మతమునందును నీతియందును విద్యలయందును. కులాచారములయందును వస్తునిర్ధాణాదులయందును సుఖసాధన కల్పనమునం దును తక్కిన సమస్తవిషయములయందును మన మంత కంత కభివృద్ధి నో`ందు చుందుము. ఇంచుమించు"గా నన్ని విషయములయందును సమానముగా వృద్ధి నొందుచుండుటయే యభివృద్ధియగునుగాని తక్కిన విషయములయం "దధము దశలోనుండి యొక్క విషయమునందుమాత్రము వృద్ధి చెందుట నిజమైన యభి వృద్ధికాదు. ఆట్టి యేక దేశాభివృద్ధివలన దేశ క్షేమకరములయిన ప్రయోజన ములును కలుగవలసినంత కలుగనేరవు. మనశరీరమునందలి సమస్తావయవము లును వాని వాని పరివూణమునకుఁ దగినట్టుగా నెదుగుచుండుటయే 'iవు ర మూ ఁ డ వ ప్ర, కర ణ ము அ 3 3 మయిన యభివృద్ధియగునో, ఆట్లన్ని యవయవములును సమానముగా వృద్ధి నొందక యొక్క తలగాని కడుపుగాని కాలుగాని లావగుటయే క్షేమకరము యిన వృద్ధియగునో తెలిసిన వారికి జన సామాన్య కేవులాభములకయి వృద్ధి సమస్త విషయములయందును సామాన్యముగా నుండవలసిన యావశ్యకమును గూర్చి పెంచి చెప్పవలసిన యక్కఱలేదు. ఒక్క-తలమాత్రమెదిగిన దయ్యపు తలయనియు, ఒక్క బొజ్ఞమాత్రమెదిగిన బానకడుపనియు, ఒక్క కాలు మాత్రమెదిగిన బోదకాలనియు, పేరులు పెట్టి వాని వృద్ధికి సంతోషింపక యనర్థ దాయకముగా భావించి చికిత్సలు చేయింపఁబూనుకొనుట యెల్లవారికి ననుభవ సిద్ధమయినదే. అనే కావయవమయమయిన దేహవిషయమున నెట్లోయనేకాంx విశిష్టమయిన బాహ్యవిషయమునందును వృద్ధియ యుండును, ధనమును తిన్న గా నుపయోగించుకోఁగలుగుట కావశ్యకమైన తెలివిని గలిగింపక క్యాలను మూర్ఖత్వములో మునిఁగియుండునట్లుచేసి వారికి ధనము దశగుణము లధికముగా లభించుమార్గము లేర్పతిచిన పక్కవున దానివలన నేమి ప్రయోజనముకలుగును ? తినుటకు కడుపునిండ పుష్కలముగా నన్నము లభించు సాధనములను గ ల్పిం పక ధనము నుపయోగింపవలసిన మార్గములను వేయిటి నుపదేశించిన పకమున నందువలన సేమిప్రయోజనముకలుగును? బయల రాజ్యాంగ విషయకములైన స్వాతంత్ర్యములు లకు లభించినను గృహమునందాన ంద భంజకములయిన దు రత గురాచార పిశాచములకు దాస్యముచేయవలసి యుండినయెడల నేమి సౌఖ్య ముకలుగఁబోవును ? ఇంట సంతోషదాయకములైన సనతసత్కులాచార స్వాతంత్ర్యములను గలవాఁడయి యున్నను ధనప్రాణరక్షణము చేయని నిరం ᏌᏜW దుష్టప్రభుత్వమునకు బయలదాస్యము చేయుచుండవలసి యుండినయెడల "నేమి సుఖముకలుగును ? నృద్ధిసమస్తవిషయములయందును తగిన విధముగా నున్నప్పణి దేశమునకు నిజమైన క్షేమలాభములు కలుగును గాని యేదోయొక విషయమునందు మాత్రమభివృద్ధి సంభవించినందునఁ గలుగవు కాఁబట్టి তেম্প జ్యాంగ విషయమైన స్వాతంత్ర్యముల తోడిపాటుగా జ్ఞాననీతుల విషయమునను మతవిషయమునను కులాచార విషయమునను గూడ నభివృద్ధి పొందుచేుండుట 18 § 一の2ご స్వి య చ రి త్ర ము యత్యంతావశ్యకము. క్రూరములైన కులాచారములకు దాసులవుయి వునయింట నుండు శ్రీలకష్టములను నివారింపలేనివారము రాజ్యాంగ స్వాతంత్ర్యయులను పొంది దేశముయొక్క కష్టముల నెట్లు నివారిరపఁగలుగుదుము ? మతవైషమ్య మును వహించి యైకమత్యమును త్యజించి యొండొరులను ద్వేషించుచు తగవు లాడుచుండెడివాదము రాచeటికపు సంబంధమయిన స్వాతంత్ర్యములను పొంది నప్పడు జాతిమత వైషమ్యములువిడిచి యెట్లు సర్వజన క్షేమమునకయి యైక మత్యముతో పాటుపడఁగలుగుదువు ? కాబట్టి జాతిమతద్వేషమూలములు గలిగి పెరుగుచున్న దురాచార వృకమును మూలచ్ఛేదము చేయుటకయి ప్రయత్నింపక రాజ్యాంగవిషయకములైన స్వాతంత్ర్యములను పొందుటకై లక ప్రయత్నములుచేసినను వానివలన సంపూర్ణమైన యైకమత్యమును నిష్పాక్సీక దృష్టియుఁ గలుగనేరవు. ఇవి రెండును గలుగకున్నంతకాలము నిజమైన ੇ క్షేమాభివృద్ధులు కలుగవు. ఈవిషయమున నే నింతదూరము చెప్పటచేత మతా వార కులాచార సంస్కరణమునందు సంపూర్ణదశ ను పొందువుకును రాజ్యాంగ సంబంధములయిన స్వాతంత్ర్యములను పొందుటకయి ప్రయత్నింపఁగూడదని నాయభిప్రాయమయినట్టు విూరు భ్రమింపఁబోకుఁడు. సమస్త విషయముల యందును యుక్తరీతిని కృషిచేయుచుండవలసినదనియే నాయభిప్రాయము. కులాచార మతాచారములయందందఱికిని నైకమత్యము కలుగనేరదు. పరస్పర విరుద్ధములయిన వివిధమతములును వివిధకులములును శాఖోపశాఖలుగానున్న యి-దేశమునం దెవరి మతములోను కులములోను గలదురాచారములను తోలఁ గించుటకయి యాయా మతములోని వారును కలములోనివారును ప్రత్యేకము c గృషిచేయవలసినదేగాని యన్ని మతములవారును గలిసిచేయవలసిన పనిיהר లేదు. ఒక్క- రాజ్యాంగవిషయమైన స్వాతంత్ర్యములు మాత్రమే సర్వజాతి మత సామాన్యాపేక్మణీయములై యున్నవి. కాఁబట్టి యీయెుక్క విషయమునందు మాత్రమే హిందూ దేశములోని సకలజనులు సంఘీభవించి జాతిమతవర్ణభేదకు లతో పనిలేకుండ నన్యోన్యక్షేమ సంపాదనము నిమిత్తమైకమత్యముతో పాటు పడుట సాధ్యమగును. ఇది విచారించియే మన దేశమునందలి విద్యాధికులైన మూ ఁ డ వ ప్ర, కరణ ము -92)人 బుద్ధిమంతు ల-సేకపలాలోచించి కృషిచేసే కడచిన నాలుగు సంవత్సరములనుండి యు దేశీయ మహాసభను స్థాపించి వ్యయప్రయాసములను బొటింపక సర్వజన క్షేమాభివృద్ధుల నిమిత్తమయి పాటుపడుచున్నారు. సర్వజనోపయుక్తమయిన యీ మహాసభయొక్క యుద్దేశములను గూ ర్చియు: దీనివలనఁ గలుగ నపేక్షించిన ప్రయోజనములనుగూర్చియు, దీనివిష యవుయి యెల్లవారును జేయవలసిన కృత్యములను గూర్చియు, ఈవఱకు సమా వేశమయిన మూఁడు సభలలాశను జేయఁబడిన నిశ్చయములను గూర్చియు -నేనిప్పడు కొంత ప్రసంగింపఁ బోవుచున్నాను. మిరందఱు సావధాన మన స్కులరయి -చి త్తగింపవలయును. ఈసభయొక్క ప్రధానోద్దేశములు ముఖ్యముగా మూఁడని చెప్ప వచ్చును. అందు మొదటిది నేటిసఱకును జాలిమత కులాచార భేదములచేత .Oබීජූඨි యైకమత్యములేక యున్న హిందూ దేశవులvని సలు తెx లు గానున్న మహాజనులనందతీ నొక్కటిగా కలిపి దేశాభిమానము పురి కొల్పుట. రెండ "వది oూ ప్రకారముగాఁ జేరిన వు పశిజనులలో జ్ఞాననీతిగలాచార వ్యవహా రాదులైన సము స్త్రశాఖలయందును UK మక్రమముగా నభివృద్ధిని కలిగించుట. మూఁడవది హిందూదేశము యొక్క క్షేమమునకు భంగకరముగాను న్యాయ విరుద్ధముగాను నున్నయవస్థలయందు సవరణను కలిగించుటవలన నింగ్లాండు చేశమునకును హిందూదేశమునకును గల యనుబంధమును మఱింత దృఢపఅు చుట. ప్రభుత్వము వారియెడల ప్రజలకనురాగాభివృద్ధిచేయుట యన్న ООуче యుద్దేశమిందుఁగడపటఁ జెప్పఁబడినను, ప్రాధాన్యమును ဖ္ရင္ဆို యీ సభవారి యుద్ధేశములలో నిదియే మొదటిదని చెప్పవలసియున్నది. ఓర్వ లేనివారు కొందఠీ సభకు ముఖ్యకారకులుగా నున్నవారి యుద్దేశము జనులను పురికొల్పి వా8త్తి దొరతనము వారివిూcద ద్వేషమును పుట్టించుట యని నిష్కారణముగా పోప్గారోపణము చేసి లేని యపవాదమును వేయుచున్నను, కొంచెమాలా"చించి చూచువారికందఱికిని వారివాక్యములు సత్యమునకు మిక్కిలి దూరము లైనవని బోధపడకపోవు. ရဝမ္ဘိపువారి ప్రభుత్వమువలనఁ κε)λ8. ముఖ్య ఫలముల -92e- స్వీయ చ రి త్ర ము ననుభవించువారు సాధారణముగా వున దేశములో విద్యాధికులేకదా? ఈ సభాస్థాపనమునకు ముఖ్య ప్రోత్సాహకులుగా నున్నవారును విద్యాధికులే కదా? హూణప్రభుత్వమువలని యనంతలాభముల ననుభవించుచున్న యా విద్యాధికు లకారణముగా కృతఘ్నులయి స్వలాభమునకును దేశ క్షేమమునకును. భంగకరముగా దొరతనమువారి విూఁద తిరసx ఁబడునట్లుగా మూఢ జనులను బురిగొల్పుదురన్న వివేకులైనవారెవ్వరై న విశ్వసింపఁదగియుండునా ? కల లాv*ను విశ్వసింపఁదగియుండదు. వారి యుద్దేశ మెప్పడును వసూఢులయి యిం È.పు ప్రభుత్వమువలని లాభములను దెలిసిgrశీ లేక యతృప్తి వహించుచున్న సామాన్య జనులకు వారనుభవించుచున్న లాభములు బోధపడునట్లు చేసి రాజ భక్తిని బురికొల్పి మహా జనులలో నైకమత్యమును కలిగించి దొరతనమువారిని ప్రార్ధించి వారి యనుగ్రహమువలన నూతన స్వాతంత్ర్యములను బొందుటకై ప్రయత్నించునట్లుచేయుటయు, అందువలన స్వలాభమును దేశ క్షేమమును వృద్ధిపఱుపఁ గోరుటయు, నయియుండునుగాని వేఱువిధముగానుండునా ? మన దేశాభివృద్ధి నుద్దేశించి పరమదయాపరుఁడైన యీశ్వరుఁడు ప్రసాదించిన యీ యింగ్లీషు ప్రభుత్వమహిమనుబట్టికాని, కాకపోయిన యెడల మన మి దిన మున నిట్టు సభ కూడి యిందజమైకమత్యముతో రాజ్యాంగ విషయములను గూర్చి నిర్భయముగాఁ బ్రసంగింపఁ గలుగుదుమా ? మన దేశమునందింగ్లీ పు "వా8 ప్రభుత్వము నెలవుకొనక ముందు నిరంకుశాధికారముగల కొందఱు దుష్ట ప్రభువులు జరిగించిన దౌర్జన్యములను దుర్ణయములను దలఁచుకొన్న దేహ మిప్పడును గ ంప మొందుచున్నది. ఆ"కాలములాvt ధనమునకుఁగాని వూన ప్రాణములకుఁగాని రకణములేదు; న్యాయమంతయు ధనము నా శయించి యుండుటచే బిదల కదిలభించుట కలలోనివార్తగానుండెను; బండచాడు. "జుకంటెను బలవంతుఁడు; ఈ భరతఖండములోని చేరువ చేశములకు 6్చ. లేము సరకులు మొదలయినవి కొనిపోవుటకుఁ దగిన మంచి నూతములు లేవు; ఉన్న యడవిమార్గములు కొన్నియు వ్యాభూదిభూతుక వ్భము తోను భూతుకమృగములకంటెను క్రూరులైన దొంగలతోను నిండిజం మూ ఁ డ వ $1 & сә $боз o 2 2 こッ డుచు వచ్చెను; అందుచేత తీర్థ యాత్రాపరులు సహితము తామిల్ల వెడలు నప్పడు మరణకాలమునం దప్పగించునట్లుగా బుణధనాదులను బిడ్డల కప్ప λοίο మృతులకై యేడ్చునట్లు బంభు మిత్రాదులు రోదనములు చేయుచుండఁ గా బయలుదేఱుచుండిరి; కాశికిఁ బోయినవాఁడును కాటికిఁ బోయినవాఁడును సమానమన్న లోకోక్తి మిరిప్పడును వినుచుండ లేదా ? ఆ కాలమునందు సేవ్యము కాక సారవంతములైన భూములు సహితము ఆనేకములు వీడుగా విడిచిపెట్టఁబడుచుండెను; నీటియాధారములు క్రొత్తవి నిర్మించుటలేక సాళిఁ గాఁ బూర్వకాలమునందున్నవి సహితము బాగుచేయించువారు లేక యుపే కింపఁబడి పాడగుచుండెను , క్షామములు సర్వసాధారణము లగుచుండెను ; సామాన్యజనులు విద్యాగంధ మెఱుఁగక యజ్ఞానాంధకారములా? గ్రుడ్డివారి వలె సంచరించుచుండిరి ; గాఢాంధకారములో మెఱుపు మెఱిసినట్లు దైవిక ముగా వుంచి రాజొకానొకఁడప్పడప్పడు వచ్చుచు వచ్చినప్పడు జనులకల్ప సౌఖ్యము కలుగుచు వచ్చినను, ఆ మేలు తడవు నిలుచునది"గాక సామాన్యముగా దేశమును విపదంథకారమే న్ముకొనియుండెను ; ఆకాలమునం గొకఁడు గ్రామాంతరముపోయినయెడల మరలవచ్చి కంటఁబడుదాఁ వాని క్షేమవార్త బంధువులకు తెలియకుండెను. పురాణములయందు వర్ణి 0పఁ బడిన చిరకాల జీవులనంటి వారెవ్వరైన నుండి యీ భరతఖండము యొక్క వెనుకటి ಸ್ಥಿಠಿನಿ Nూడఁ జూడఁ గలిగినపక మున ఆప్పటి భరతఖండమునకును మన యిప్పటి భరతఖండమునకును నరక మనకను స్వర్ణమునకును ఉన్నంత వ్యత్యాసమున్న తని చెప్పక పోరు, ఆకాల పస్థితిని జూచియుండనందున నిప్పటివారి కనేకుల కాస్థితి దురవగాహమయి యున్నది. శతసంవత్సర పరిమితమయిన యింగ్లీషువారి సత్పరిపాలనమువలన వునమిప్పడనుభవింపఁ గలిగిన సుఖసాధనముల ననేకములను మనపూర్వులు స్వప్నావస్థయందును వినియు కనియునుండగు. కాళిలాగోని వారి క్షేమ సమూ కాూరవును తంత్రీ ముఖమున నూఱుల"లఁది క్రోసులదూరములోనున్న Ox» చ్చటివారు నిమిషములోఁ దెలిసికోగలుగుదురని నూఱు సంవత్సరములక్రిందట O ඒ NT స్వీయ చ రి త్ర ము నెవ్వరూహింపఁగలరు ? ఆసేతు హిమాచల పర్యంత భూభాగమునం దక్కడ నున్నను బంధు మితాదుల క్షేమసమాచారములను దెలిపెడి యు త్తర ప్రత్యు త్తరములను కానిచీటితో కొన్ని దినములలోఁ దెప్పించుకొనుట సాధ్య మగు నని నూ శ్రేండ్లక్రిందట నెవ్వరూహింపఁగలరు ? قعgo8 సాహాయ్యముచేత నడ పc్పడేడి యోడలలాగోను బండ్లలోను నీటిలాrశను మెట్టను వందలకొలఁది ప్రోశ వులదూరము నొక్క_దినములో ప్రయాణముచేయుట సంభవించునని శత సం. వత్సరముల క్రిందట నెవ్వరూహింపఁగలరు ? అప్పటివారి యూహకందని సౌఖ్యములను ఫహితము మనమిప్పడు సర్వ సాధారణముగా ననుభవించుచు న్నాము. ఇప్పడించుమించుగా ధన ప్రాణములకు సంపూర్ణ రకణవు కలిగి యున్నది ; న్యాయము కోటీశ్వరుఁడు మొదలుకొని కూటి పేదవఱకును సమాన మయియున్నది; ప్రతి దేశమునందును మృగ బోరభ యాదులు మృగ్యములైన దారు లేర్పడుటయేకాక వాయు వేగమున మనుష్యులను వాణిజ్య వస్తువులను గొనిపోవు ధూమశకట మార్గములుకూడ బహుదేశములయందు వ్యాపించి యు న్నవి ; ఆందుచేత కాశ్యాదిదూర తీర్థయాత్రలు చేయుట పొరుగూరిక్షిపోయి, వచ్చుట వంటిదైనది ; నదుల కడ్డ కట్టలు కట్టి కాలువలు బహుముఖములఁ బ్ర వహింపఁజేయుటవలన తొంటియూషర క్షేత్రము లిప్పడు వరిపండెడు దివ్య క్షేత్రములయినవి o పూర్వపు రీతిక్షావుముల కిప్పడు క్రౌవువు వచ్చుచున్నది ; క్షణ-కాలములో వేలకొలఁది యోజనముల దూరమునుండి వా _ర్తలను వ్పుగో వేగమునఁ గొని తెచ్చెడు తంత్రీ వార్తాహరణ కార్యస్థానము లన్ని గొప్ప పట్టణములయందును స్థాపింపబడినవి ; నిరుపేదలు సహితమత్యల్ప ధనము తో నచిరకాలములాగో బంధుమిత్రాదుల యోగ క్షేమములను పత్రికా ముఖీ వునఁ దెలిసికొనుట కనుకూలములైన ప్రోషణ కార్యస్థానము లల్పగ్రామ ములయందు సహితము నెలకొల్పఁబడినవి; వాణిజ్యాదులు వృద్ధినొంది 4్వ పాంతరములయందలి వింత వస్తువులు సహితము పెరటిపంటలైనవి. ఇవి యన్ని యు నిట్లుండఁగా నెల్లయెడలఁ బాఠశాలలు స్థాపింపబడి పూర్వకాలమునందు కొన్ని జాతులవారి కందనిమ్రాని పండుగా నుండెడి విద్యాధన విప్ప డ మూ ఁ డ వ ప్రు క ర ణ ము அ 2F "నాంధకారముల*ఁ జిర-కాలము నుండి యుండి యున్నవారికన్నులు మిఱుమిట్లు కొనునట్లుగా నెల్లయెడల వెదచల్లఁబడు చున్నది. అమూల్యమయిన උණ්+ విద్యా ప్రభావముచేత నేకదా కడచిన మూఁడు సంవత్సరముల నుండియు జాతి మత వైషమ్యమును లేశమాత్రమును వహింపక, ఆసేతు హిమాచల పర్యంత హిందూ దేశమునంగల హిందువులను,మహమ్లదీయులును, క్రైస్తవులును, -ले-०6 సీకులును, బౌద్ధులను, జైనులును, ద్విజులును,శూద్రులును,ద్రావిడులును, గౌళు లును దేశ క్షేమము నిమి త్తమయి ధనవ్యయమునకును శరీరప్రయాసమునకును సహించి దూరదేశప్రయాణములు まる యే పేట నొక్కొక్క పట్టణమున నొక్క మందిరమున సోదరులవలె సంభాషింపఁ గలుగుచున్నారు ! ఆయస్కా_ంతము సూదులనాకర్షి ంచునట్లుగా విద్యాబుద్ధి సంపన్నులైన నూeులకొలఁది భిన్న దేశీ యులను భిన్న మతస్థులను భిన్న భాషలవారిని నిట్టోక్క స్థలమున కాకర్షించి యొక్క సభా మండపమున నొక్క భాషతో మృదు మధురగంభీర వాగ్గుంభ నలతో దేశ లాభము నిమి త్తమయి వారిచేతఁ బ్రసంగములు చేయించుచున్నది యింగ్లీషు విద్యయను సమ్మోహనమంత్రముగాక వుఱియేది ? ఇంతవeరికును జాతిమతద్వేషములచేత నొకరి నొకరు తాఁకుటకును నొకరితోనొకరు సంభాషిం చుటకునుగూడ సంశయింపవలసినస్థితియందుండిన నా నా విధములవారినొక్క చోట సమావేశపతీచి, ఆప్తబంధువులవలె సేకాసనములఁగూరుచుండఁ ಪಟ್ಟಿ ఏక కుటుంబములోని వారివలె జన సామాన్య క్షేమము నిమిత్తము సంభాషిం పఁజేసి, స్వప్రయోజన పరత్వమును పోపోలి యైకమత్యమును నేర్పుచు హిందూ దేశమునకుఁ గొత్త ప్రాణము పోయుచున్నది హూణ భాషారూప మయిన సంజీవనీ విద్యగాక మఱియేది ? ఈ భౌష యమృత వర్షము కసరియు నట్లుగా నెల్ల రోమెడల వెదచల్లుచున్న ෆ්රාහత్తమజ్ఞానమును, పరిశుద్ధనీతిని, నిర్మల థర్మ తత్వమును, వూనుప స్వాతంత్ర్య స్వరూపమును, చవిగొన్నతరువాత నెవ్వరు తమ తొTంటి యజ్ఞానజన్యమయిన యైకమత్యాభావమును స్వార్థపరత్వమును దురభిమాన ద్వేషములను త్యజించి పరస్పర భాతృవాత్సల్యముతో సంఘీభ వించి వూనుప స్వభావార్ధములయిన స్వాతంత్ర్య ఫలములను పొందకుండc 5 ~< .9)ΨΤ Ο స్వయ చ రి త్ర ము గోరుదురు ? ఎల్లవారల హృదయములయందు నదృశ్యముగా నడుచుచున్న యద్భుతమైన మార్పును జూడఁగా నిదియేమో మహేంద్రజాలమువలెఁ סרכסס. గానఁబడుచున్నది. ఇంగ్లీషువిద్యయొక్కయు నింగ్లీషు ప్రభుత్వముయొక్క_యు ఘనతను శ_క్తిని ఘోషించుటకయి యింతకంటె వే పేలిమి కావలెను ? ఈవఱకు దేశమునకు సంప్రాప్తములయిన ప్రభుత్వములలో నెల్ల నీ యింగ్లీషు దొరతనము సర్వోత్కృష్టమయినదని భూపించుటచేత దీనియందే విధమయిన లాపములును లేవని నేను చెప్పఁదలఁచినవాఁడను గాను. ప్రపంచ ములాగని దేదియు సంపూర్ణముగా నిర్దుష్టమయి యుండదు, ఇంగ్లీషు ప్రభుత్వము నందును లోపము లనేకము లున్నవి.” పాలు గారి యుపన్యాసములవలనఁ గలిగిన దేశాభిమానము యుక్తా యుక్త వివేకము లేక యింగ్లీషువారిని వారి ప్రభుత్వమును గరించుటయేకాక యింగ్లీషు ప్రభుత్వపకమున మంచిమాటచెప్పిన వారిని దూషించువఱకును వచ్చినది. ఈ యువజనులదృష్టియం దింగ్లీపువారిని దూషించినవాఁడెల్లను విద్య లేనివాఁడయినను సద్వర్తనము లేనివాఁడయినను దేశాభిమాన మాననీయుఁ డు"గా కనఁబడుచుండెను ; హత్యచేసినవాఁడయినను చేసిన హత్య ΟΟΦΟ గ్లీషు వానినైన పకమున పూజనీయుఁడు"గా నుండెను ; ప్రార్థన సమాజ ప్రముఖు లలూrt నొక్కరైన నాళముకృష్ణరావుగారు రాజద్రోహియునరహంతకుఁడునైన కుదిరాంబోసుయొక్క ఛాయాపటమును దెచ్చి పురమందిరములోనా పేరిటనున్న పఠనమందిరములో (వేలాడదీయుటయే కాక యెవరు చెప్పినను దానిని తీసి చేయకపోయెను. ఇది యాధారముచేసికొని నా ప్రతిపతులుగా నున్నవారు రాజద్రోహులసమూహమునకు "నేను నాయకుఁడనని కరగ్రాహి మొదలయిన యూరపియనులతోఁ జెప్పఁజొచ్చిరి. ఈపటమునుగూర్చి యదియేల పఠన మందిరములో తగిలింపఁబడినదో తెలుపవలసినదనిమండలకరగ్రాహి నా పేరు వా సెను. నాళము కృష్ణరావుయొక్క యవివేకమువలన పటమందు తగిలింపఁబడి సోరువాత వీసివేయఁబడినదనియును ఊరక నాపేరుపెట్టుటయేకాని యూపతన మందిరమునకును నాకును సంబంధమేదియు లేదనియు, శ్రీల కుపయుక్తము పియూ ఁ డ న క ర ణ ము συ"Ο رتقا లయిన పుస్తకములను వార్తాపత్రికలను వారి యిండ్లకుఁబంపి దేశాభివృద్ధికి పాటుపడెదమని నాకు నేను చెన్నపట్టణములో నున్నప్పడు వ్రాయఁగా నమి మందిరము నుపయోగించుకొనుట కంగీకరించితిననియు, పఠనమందిరమువారు తమ తొంటి యుద్దేశములను విడిచి రాజ్యాంగములలోఁ బవేశించెడు పక మున పఠనమందిరము నందుండి వేలు చొ*టికి తీసికొనిపోవలసినదని నివేదనము నం"పెదననియు, నేనాయన కస త్తరము వ్రాసితిని. ಇಟ್ಜು వ్రాసినందుకు నార్ధము కృష్ణరావుగారికి నావిూcద నెంతో యాగ్రహమువచ్చెను. పఠనమందిరమున కు నా పేరు తీసివేయవలసినదనియు నేను కార్యదర్శికి వ్రాసితిని. ఈ విషయ వుయి మొదట నాకు వ్రాసిన మండలకరగ్రాహితో ను తరువాత నాయన స్థానమున వచ్చిన యింకొక మండలకరగ్రాహితోను ఉర్తర ప్రత్యుత్తరములు నడచిన విూఁదట ఛాయాపట్లోద్బంధన విషయముప్పటికి ముగిసెను. . రాజ ద్రోహపకము వారికి మిరు నాయకులఁటకారా"యని రాజమహేంద్రవరము నందలి యనుగలే కరగ్రాహులైన U.బౌడ్వైటు బొరగారు నన్నడిగిరి. ప్రార్థన "సావూజకులలాr గొంద eరిప్పడు తామవలంబించిన మత సిద్ధాంతములనే పూర్ణముగా వుeరిచిపోయిరి. ఆసిద్ధాంతములలో నొకటి సర్వజన సపs*చర భావము. ఈ సిద్ధాంతమును బట్టి యింగ్లీషువారును మనసహోదర తుల్యలయి యుండఁగా న్యాయముగా నైనను అన్యాయముగానైనను వారిని పరిహసించిన వాఁడును హింసించినవాఁడును దేశాభిమానియైన మహాత్తుఁడని సామూజిక్రసలు భౌవించుట యెంతయు శోచనీయము. 1907-వసంవత్సరము సాంఘిక సభకథ్య కతను వహించుటకు నేను కుముదవల్లియు భీమవరమును వెళ్లినప్పడక్కడ బోడి నారాయణరావుగారును మణికొందఱును మూఢజనుల ముందఱ నింగ్లీ పువారి , , రక్తమును ప్రవాహములు కట్టించవలెనని యుపన్యసించుచుండగా వినుట నాకు కర్ణకఠోరముగానుండెను. నాయుపన్యాసమునందేదో సOబంధమును తెచ్చి యీవఱకింగ్లీషువారు మన దేశమునకు చేసిన వుపకోప-కారమునకయి వారి యెడల మనము కృ త్యలమయి యుండవలయుననియు వారిని మనము ద్వేషిం పక మన స్వాతంత్ర్య సంపాదనము నిమిత్తమయి ప్రభుత్వమువారికి వినయ _9ᏬT_ca స్వీయ చ రి త్ర ము ముతో విన్నవింపవలయుననియు నేను జెప్పితిని గాని నాహితవచనము లట్టివారి చెవులకెక్కినవి కావు. తరువాత 1908 వ సంవత్సరము ఏప్రిల్నెల 18-వ తేదిని "నే నాంధ్ర పరిశుద్ధాస్తిక మహాసభలో ను గాసనాసీనత్వమును వహిం చుటకు బందరు పురమునకు వెళ్లినప్పడి నూత నావేశము మనస్సులో నుంచు కొని ဝဿစ္သည္ဟု చెప్పితిని,—

  • నిజమైన దేశాభిమానమునకు మాఱుగా న నేకులలాrశి మనదేశవునం దిప్పడొక విధమైన దురభిమానము వ్యాపించుచున్నది. ఈదురభిమాన బలము చేత మన:శమునందలి దురాచారములు సహితము సదా చారములు"గా పొగ డఁ బడుచుండుటయు నితర దేశములవారి సదా చారవులుకూడ దురాచారము లుగా తెగడఁబడుచుండుటయు సంభవించి నిజమైన దేశాభివృద్ధికి భంగము గలుగుచున్నది. ఈ దురభిమానము పరదూషణమునకును ద్వేషణమునకును గార ణమయి వుతధ గ్ధమునకు 済 త్రువయి జేశాభివృద్ధికి భంగకరవుయి యనర్థదాయ కమగుచున్నది. ఈయపూర్వ దేశాభిమానులు మూఢజనుల మెప్పనకయి స్వదేశీ యమైన దాని నెల్ల బట్టవలె భూషించుచు విదేశీయమైన దాని నెల్ల ద్వేషించుచు దేశాభివృద్ధికయి యాత్తళ్లాఘనలు గాక సత్యమును న్యాయమును పేమమును గావలెనని పలుకువారిని దేశద్రోహులనియు సత్కార్య భీరువులనియు దూ షించుచున్నారు. ఇట్టివారు సత్యమత ధ రమునకు విరోధులు. ఇట్టి దురభి వూనుల వాTగాడంబరము వలన మన దేశమభివృద్ధిపొంది స్వస్వాతంత్ర్యలాభముల నో°ందఁజాలదు. దేశాభివృద్ధికి నిజమైన యీశ్వరభక్తులు కావలెను. పరిశుద్ధ మైన యీశ్వరభ క్తిగలవారుమాత్రమే స్వార్థ పరిత్యాగులయి కార్యశూరు EDCOO సత్యన్యాయ కారణ్యాదులైన యమోఫెు సాధనములనుగొని యీశ్వర ధ తధ్వజమును దాల్చి పోరాడఁ గల్గుదురు. ఈశ్వరభటులమన్న నవకము లేక దురభిమాన పూరితులైన వాక్శూరులు స్వార్థత్యాగము కావలసివచ్చిన ప్పడు మూలమూలల నోదుగుచు తము పరదూషణపాండిత్యము కష్టసమయము లయందు తమకు తోడుపడక పోఁగా భీరువులయి యదృశ్యులగుదురు, ಇಲ್ಲಿ వారి కార్యసాధకత్వమంతయు పరదూషణములతోను స్వ శ్లాఘనలతో ను ద్వేష మూ ఁ డ వ § 6 ca 3533 அ) இ.

رنةى ప్రధానములైన పాటలతోను ధ్వజపటములతోడి యూరేగింపులతోను నిండి యుఱుములతోను మెఱుములతోను పూర్ణమయి చినుకు లేని శుష్క మేఘా డంబరమువలె క్రియాశూన్యమయి పర్యవసించును. * * * * * * * * * * * * * * * * * * * * పరిశుద్ధాప్తిక మతావలంబులమని చెప్పకొసెడు మనమెప్పడును దేశాభిమాన ము పేరు చెప్పికాని మతియే సత్కియ పేరు చెప్పిగాని యన్యలను ద్వేషింపఁ Kూడదు. * * పయిమాటలు చెప్పినందునకయి యనష్టానిక బ్రాహ్మలలో నొక రా సభలాగ నాకు * పితికిపంద ' యను నూతన బిరుదాంకము ననుగ్రహించిరి. అప్పడక్కడి మండల కరగ్రాహి శాంతుఁడయి సాగనిచ్చినంతవఱకు వాక్ళూ రులు విచ్చలవిడిగా విజృంభించిరిగాని క్రొ త్తమండలకరగ్రాహి వచ్చి కొంచె ము నిగ్రహపయోగమునకు ప్రారంభింపఁగానే మంత్రప్రయోగ ముచేసినట్టుగా వీరందఱును రాజభక్తులుగా మూతిపోయిరి. సంస్కారాభిమానులు బృందావన పురములో నాకు విందుచేయుటకు ప్రయత్నించిరిగాని శ్రీభోగరాజు పట్టాభి సీతారామయ్యగారిలోపల జరిగిన విందులో నాతిధ్యకర్తయు, ముట్నూరి కృష్ణరావుగారును, రామాచారిగారును,పావకేశ్వరరావుగారును మతియొకరును పంచసాండవులవలె నయిదుగురు మాత్రమే నాతోఁగలిసి సోదర ప్రీతిభోజన వును "గావించిరి. ఆనుష్టానిక బ్రాహ్మల వునుకోT నెడువారు కొందఱు సమాజమునందలి యితరసోదరులయెడఁ జూపెడు సౌభ్రాత్రమును ధనవ్యవహారములోని సారళ్య మును జూపుటకయి యొక చిన్న సంగతి నిందుదాహరించుచున్నాను. నేను చెన్నపట్టణ గృహములను విక్రయించి సౌమ్లు తెచ్చిన క్రొత్తలో నాళము కృష్ణరావుగారు మామిడి దేజేంద్రుఁడు గారిని వెంటబెట్టుకొని మాతోఁటకు వచ్చి యి–యన యింగ్లండునకుఁ బోనున్నాఁడుగనుక రూపాయలుకొన్ని నూలeు లప్పియ్యవలసినదని యడిగిరి. విూవద్ద "నేఁబది యeువదివేల రూపాయ. లుండఁగా విూ"రీల యియ్యరాదని నేనడిగితిని. తవు సామ్లలోనుండి యిప్ప డు తీయుటకు వీలుపడదనియు, ఆతఁడు ధనవంతుఁడై నందున నింగ్లండు 古 5 _ూర స్వి య చ రి త్ర ము రఁగానే రెండువూసములలోనే యూయన యన్నగారిచ్చట సొమిచ్చివేయు దురనియు, సౌమ్లునకు భయములేదనియు, చెప్పిరి. నేనీవఱ కీయన నెప్పడును చూచియుండకపోవుటచేత మొగమెఱుఁగనివానికి నేనప్పియ్యఁ జాలనని Gను, కావలసినయెడల విూరడిగినప్ప డిచ్చునట్టు వాగ్దానపత్రమును ‘ਜਹਾਂ6 వ్రాసియిచ్చి పుచ్చుకొని సామ్రియనకు విూరే బదు లియ్యవచ్చుననియు, చెప్పితిని. ఆట్లు చేయుటకు సమాధానములేక మిత్రుని వెంటఁగొని యాయన మాతోఁటవిడిచి వెడలిపోయిరి. అటు తరువాత మతి కొన్నిదినములకు కృష్ణరావుగారు మరల మాతో ఁటకువచ్చి, మిత్రుని నావలనిలిపి తానుమాత్రము నాగదిలోనికివచ్చి, మొదట కోరినన్ని రూపాయ లిప్పడక్కఱలేదనియు, ఇన్నూట యేఁబదిరూపాయలు మాత్రమిచ్చిన చాలునని3నయి: ఆసొమ్లు ඝඨික లీయవలసినదనియు, నన్నుమరలఁ గోరిరి. ఎంత మొత్తమయినను తెలియని వారికి నేను బదులియ్యననియు, మినారు పత్రము వ్రాసియిచ్చి సొమ్లు గాన్సిపో వచ్చుననియు, నేను మొదటివలెనే చెప్పితిని. ఆయన నేను కోరిన ప్రకార వసు"గా ఆడిగినప్పడిచ్చునట్లుగా వాగ్దానపత్రమును వ్రాసియిచ్చి సౌమ్లుఁ Rరాని పోయిరి. చెప్పిన గడువు ప్రకారముగా రెండుమూఁడుమాసములుమాత్రమే కాక దానికి ద్విగుణత్రిగుణ కాలముకూడఁ గడచిపోయినది ; సౌమ్లు వచ్చు జూడ కానరాలేదు, ఎన్నిసారు లడుగ s బంచినను వారిచ్చినప్పడు సొమిచ్చేద నని యడుగఁ బోయిన వారితో ఁజెప్పచు వచ్చుటయే కాని యంతకంటె వేఱు సదుత్తరము రాలేదు. గడువు పెట్టిన రెండు మూసనులును దాదాపుగా రెండు సంవత్సరములయినవి. అడుగుట కాయన నాకు దర్శనమియ్య వూని వేసిరి. దేవేంద్రుఁడుగా రింగ్లండునకుఁ బోవుటయునయినది ; పోయి رeتک * ۷ ژعه کع తిరిగివచ్చుటయు నైనది. ఒక నాఁటిరాత్రి నేను తటవర్తి నారాయణరావు "నాయcడు"గారి ಸ್ಧಾಶಿ వివాహ సంబంధమున జరగినవిందులో నాళము కృష్ణ రావుగారిని కలిసికొనుట తటస్థించెను. నేనప్పడాయనను సౌమ్లువిషయ మయి గట్టిగా నడిగితిని. సౌమ్లు తానువాడుకొన లేదనియు వాడుకొన్నవారి చ్చినప్పడిచ్చెదననియు వెనుకటి యుత్తరమునే చెప్పిరి. వారిని తొందరపెట్టి మూ ఁ డ వ ప్ర కర ణ ము _○い「)状 సౌమ్లు పుచ్చుకోవలసినదనియు, వారియ్యనియెడల వాగ్దానపత్ర ప్రకారము గా నాకియ్యవలసిన సొమ్లు నాకిచ్చివేసి తరువాత వారివల్ల రాఁబట్టుకోవలసిన దనియు నేను చెప్పితిని. వెనుక నొకసారియడిగినప్పడు వారికి కోపమువచ్చి నందున నేనిఁక వారిని సొవ్రుడుగఁ దలఁచుకోలేదనియు, తమంత వారి చ్చిన నిచ్చెద శేకపోయిన లేదనియు, ఆయన ఖండితిము"గాఁజెప్పిరి. ఈ ప్రకారముగా ఘర్షణ జరగినవిూఁదట కొన్ని దినములకు నేనాపత్రమును న్యాయ వాదివద్దికి పంపి ముందుగా కృష్ణరావుగారికి నివేదనపత్రమునంపి శ్రరువాత న్యాయసభలో వ్యాజ్యము తేవలసినదని యుత్తరము వాసితిని. న్యాయవాది కృష్ణరావుగారి బంధువులతో చెప్పఁగా వాతాయనను రెండుగడువులలో నాసామ్లు "నాకుఁ బంపునట్టుచేసిరి. ఇఁక వితంతు వివాహముచేసిగొన్నవారి కథకు వత్తము. వారిలో రాజ మహేంద్రవరమున నున్న కో'ందepు నే ననష్టానిక బ్రాహ్మఁడ నగుటవలని లాభమునుపొంది యందువలన తాము కీర్తి పుష్టలను సంసాదింపవలెనన్న యుద్దేశముతో నొక మాయోపాయమాలోచించి నాకు స్వస్త్యామంత్రణము నిచ్చుమిషమిందను పరస ్సరసమావేశములవలన నన్యోనమైత్యాదులు హెచ్చు నన్న నెపముమినాఁదను వితంతు విడాహముచేసికొన్నవారిని వివిధస్థలములనుండి రాజమహేంద్రవరమునకురావించి 1907-వ స| డిసెంబరు నెల 27_ వ తేదిని నాటకశాలలాశ నొకసభ చేసి నన్నభినందించుచు నీక్రింది పత్రికను ෆ්‍රයිඩ්රි . “మ-రా-రా-శ్రీరావుబహదూర్ కందుకూరి వీరేశలింగవు పంతులని వారికి. ఆర్యా అనాధరకణమునకు ధారవోయబడిన విూ జీవిత ఫలమనందగియున్న పునరుద్వాహ సంఘము యొక్క ప్రథమ సభాసమయమున మిముంజేరి కృతజ్ఞతా పూర్వక వందనము లర్పించుచున్నారము. మియెడ మాకుంగల భక్తి పేమా గౌరనంబులు ముప్పిరిగొనుటం జేసి మామనోగతంబగు కృతజ్ఞ తావి శేషమును ప్రకాశంబుగాఁ జూపలేకున్నను వూ యుద్ధేశ్యమే కార్యముగా గ్రహించి మమ్లు మన్నింపఁ బ్రౌర్థి ంచుచున్నారము. அUT2. స్వీయ చ రి త్ర ము (పాచీనకాలంబున ప్రపంచంబునకెల్ల భూషణంబైయున్న ఆస్మజ్జన్మ Am ՀՀ -ெ 연: దేశముయొక్క యభివృద్ధి నెల్ల ను మూలచ్ఛేదము సేయుచున్న దురాచారంబుల దూరీకృతంబులఁ జేసి దేశజనులందరి యొక్కయు గౌరవాద్భుతంబుల కరు c - 65 رحیم డవై యున్నాఁడవు. హరిశ్చంద్ర నాటకాది స్వతంత్ర గ్రంధంబులును, శకుంతలాద్యాంద్రీ కృతంబులును, పద్య గద్య ప్రబంధంబులును, ప్రహసనంబులును, జీవచరిత్రంబు లును, ఉపన్యాసంబులును; వ్యాసంబులును, శాస్త్రగ్రంథంబులును రచియించి వకయాగ్దానుగమ్యమైన ఆంధ్రభాషా ప్రవాహమును పలునూర్ణంబులకుం ద్రిప్పి ఫలవంతంబుగఁ జేసినాడవు. ఆత్త గౌరవము, స్వార్ధత్యాగము, అంతరాత్మానుసరణము; مكة وع త్రిగు శాత్తకంబైన మిడీర్ఘ జీవితము పారతంత్ర్యము, స్వాదరపూరణముస్తోత్రప్రియ త్వము, ఆను త్రిదోషదూషితులైన మానవులకెల్లరకును ఆదర్శ మైయున్నయది. విూరు, ఇప్పడుద్యమించియున్న వితంతుశరణాలయము, పాఠశాల, రకణాల యము, ఆనాధ బాల పోషణాలయము మున్నగునవన్నియు విూహృదయవై శాల్యమును విూ వితరణాతిశయమును, విూ లోక గ్రోయానుర _క్తిని చాటుచున్నవి. ూశార్యాచరణ గీతచేనను పేరితులై, ముమ్లనుసరించి విూతోడ నష్ట కష్టములకం బాలికాపులై యింలే నరకును విూయండనున్న ునరుద్వాహ సంఘ వు వారి క్షేమము నారయుచుండుడని ప్రత్యేకముగా మిమ్లు బ్రార్ధింప నావశ్య కము గన్పట్టదు. దుఃఖభాజనులకుంబ్రోఫును; దీనులకుం وتكرية ميجا స్థారణాగతులకుం గాపును; ఆసన్దార్థులకు రాష్ట్రను నగు తమకును తమకు సహధర్తచారిణియై తవు *... i ج المبے مہ نگاrtP جیے ముతి యుద్యమములకెల్ల తోడ్పడి శ్రీ సంఘమునకు మహోపకార మొనర్చిన U% రాజ్యలక్ష్మవుగారికిని ృగవంతుఁడాయురారోగ్య ఐశ్వర్యములనొసంగుగాక అని

  • 一s

ప్రార్థించుచున్నారము. సాజమహేంద్రవరము, ఇట్లు, భవద్విధేయులు ඩි 27-12-1907. } పునర్వివాహసాంఘికులు. మూ ఁ డ న ప్రు క ర ణ ము 一○C丁2 ఇట్లందఱును సమావేశమైన తరువాత తిరుమేళ్ల వెంకటసుబ్బారావు గారును పుల్లాభట్ల గవరయ్య శాస్త్రీగారును నాయకులుగానుండి యందఱి తోను మాటాడి తాము వేలొకక్రొత్త సమాజమును స్థాపించుట యావశ్యక వుని బోధించి యట్లుచేయ నో`డcబఱిచిరి. నాకు స్వాగతపత్రికను జదివిన ರಾಹೆ. బందరునుండి యిందునిమిత్తమయివచ్చి మాయింటదిగినవారిని భోజ నవునకు వెళ్లినప్పడు, మాయింట దిగుటచే, రాఁగూడదని వురలఁబంపి వేసిరి. ఆట్లు పంపివేసిన వారెవ్వరని "నేను విచారింపఁ7గా నెవ్వరును తామెఱుఁగవుని నిందను తిరుమెళ్ల సుబ్బారావుగారిమివాఁద తోసివేసిరి. నన్ను గౌరవించుట కని వేషము వేసి పిలిపించి మా యింటదిగినవారు తమతోడి పంక్తిభోజనమున కర్టులు కారని వచ్చిన యతిథులను తిరిగిపంపి వేసిచేసిన యశారవమునకయి నా "soᏕᏉ కోపము వచ్చినది. వారు మఱునాఁడు నన్ను తమనడుమను గూరుచుండఁ బెట్టుకొని "గూపటమును దీయించుకొనెదవు రమ్లని యాహ్వానముచేయఁగా నేను రానని మొట్టమొదట నిరస్కారభావముతో నిరాకరించితినిగాని యొక పెద్దమనుష్యుఁడు అనమనవిచెల్లింపవలసినదని మఱివుణి బతిమాలుకోఁగా తుదకు పోవలసినవాఁడ నంులిని. నన్ను గౌరవించునట్టు నటించుచు నట్లవమానపతి చిన ప్రబుద్ధులు "నాకంటఁబడఁ"గా నామనస్సు నాకు స్వాధీనము గాక grfపాత్రి రేకముచేత నిటువంటివారితోఁగలిసి ఛాయాపటమును గీయించుకొనుట నేను గౌరవను 7గాఁ దలఁపక యువమూనవు"గా భావించుచున్నాననియు, ఇటువంటి వారి సహపంక్తిని భోజనము చేయుటకంటె చండాలుర సహపంక్తిని భుజిం చుట యొక్కువ గౌరవదాయకముగా పరిగణించుచున్నాననియు, నిశ్శంకము గా నందజీ మొగములవిూఁదను జెప్పితిని. ఈ సమాజమునకు ముఖ్యకారకులు గానున్న వారిరువురును తామావతికెక్కడఁబట్టిన నక్క డభోజనము చేయు వారును దేశీయ సంస్కారసభకు చెన్నపురివచ్చినప్పడు ము తాంతరులతోగోఁ గూడఁ Xಶಿಸಿ భోజనము చేసినవాళును నయి యుండిరి. పూర్వము జాతి భేదము లేక యెల్లయెడలను భోజనముచేయుచుండినవాఁడును కడపట కై స్తవమత వును స్వీకరించినవాఁడును నయిన యింకొక నిష్టాపరుఁడుకూడ పైeురువుర _gూ`ూ* స్వీయ చ రి త్ర ము తోను జేరి నాతో భోజనముచేయఁగూడదని పట్టుదలతో వాదింపఁ జొచ్చెను. వీరిలాశ పల్లాభట్లగవరయ్యశాస్త్రీగారు మంచివారేకాని నాతో భోజనప్రతి ఖాజనములువూని "వేఱు సమాజము స్థాపించినఁగాని వితంతు వివాహ-పక ము నశించునని మిత్రులు శ్రభమపెట్టుటచేత వారిమాయలాశఁబడి యట్లుపనిచేసెను. ఆతcడావఱకే వ్యాధిబాధితుఁడయియుండి యాక స్మై స్త్రము"గా రోగము హెచ్చు చేసినందునఁ దన్నుఁజూచి పొమ్లని నాకు వర్తమానమంపెను. నేను పోవునప్ప టిక్షే యూతని సిర్థి యపాయకరమయినది"గానుండెను. నేను పోఁగానే యతఁడు నమస్కారముచేసి యేమో చెప్పనారంభించెను గాని నాలుకతడఁబడి నోటవూట రాకపోయెను. అంతట కాగితమును సీసపు పుడకయు భౌర్యచేత తెప్పించి నేను మినాయెడ నపచారముచేసితిని. కమింపుఁడు "ఆనివ్రాసి నాచేతికిచ్చెను.నా కేవిధ మయిన గోపమును లేదనియు, ఆవిషయమును మనసులో నుంచుకోవలదనియు -నేను చెప్పితిని. వితంతు వివాహసమాజము నేర్పతిచినందుకు నాకు నిజముగానే Sriపము లేదు. ఆపని కెన్ని సమాజములేర్పడి వివాహము లెంత యొక్కువ జరిగిన నాకంతసంతోషము. ఆవఱకు తిరుమెళ్ల వేంకటసుబ్బారావుగారును వుత్ర యొకరును వచ్చి నన్నడుగఁగా హిత-కారిణీ సమాజములాశ చేరవలసినదనియు చేరినయెడల వితంతువివాహములు చేసికొన్నవారి నొక యంపసంువు"గా నేర్పతిచి వారిచేతనే వివాహములు చేయించుట కేర్పాటుచేసెదననియు చెప్పి త్రిని. "వారు నేనిచ్చినసామ్లంతయు తమచేతఁబెట్టిన నొక యూట యాడవలెనని యేకాని హితకారిణీసనూజమువారి యాదరణము క్రింద వివాహములుచేయుచు. కార్యములనభివృద్ధి చేయఁదలఁచుకోలేదు. అందుచేత హితకారిణీ సమాజములాగో చేరలైరి. స్వతంత్రముగా సమాజము నేర్పతిచి యేమోపనిచేసెదమని చందాలు షోగుచేసి కాగితములచ్చువేసి రెండుసంవత్సరములు కొంతసందడిచేసిరి-కాని యిప్పడాసమాజమేమైనదో చందాలేమైనవో తెలియదు. వారీవఱకొక్క-వివా హమునైనను జేసియుండలేదు. మూవితంతుశరణాలయములోనే వితంవులుచేరు చున్నారు. ఏ శ్వేటనాలుగును, ఆయిదును, ఆఱును వివాహములు జరగుచునే యున్నవి. మూ ఁ డ న ప్రు క ర ణ ము _gూF ఈ క్రొత్త సవూజము స్థాపింపబడిన యల్పకాలములాగనే -ఛేనొక సారి కాకినాడకు పోవలసివచ్చెను. కాకినాడలో నేనొక మిత్రుని యింట బస చేసి త్రిని. ఆమిత్రుఁడు వితంతు వివాహము చేసికొన్ననాఁడు కాఁడు ; జాతి వివర్ణనము చేసినవాఁడును గాఁడు అటువంటి బ్రాహ్మణ కుటుంబము నన్ను పంక్తిని బెట్టుకొని భోజనముచేసి నా కాతిధ్య మిచ్చుచుండఁగాఁజూచి, అక్కడ పునర్వివాహములు చేసికొని యున్నవారు సిగ్గుపడి నన్ను తమయింట భోజనము చేసిపొమ్లని నిర్బంధ పతిచిరి, వారిబలాత్కారముచేత నే నొప్పకొని యొక రాత్రి యొకరి యి(టికిఖోజనమునకుఁబోయితిని . తక్కినవారి నతఁడా రాత్రి తనయింటికి వి0దుకు పిలిచెను. ఆదినమున రాజమహేంద్రవరములో నంతకుముందు నాతో* భోజనము చేయఁగూడదని వాదించిన మూఁడవ పురుషుఁడును కాకినాడలాr*నే యుండుట తటస్థించెను ఆతఁడు నన్ను భోజనమునకు పిలిచిన వారియింటికిఁ బోయి ముందుగా తనకన్నము పెట్టి పంపి చేయవలసినదని యడిగెను. పంక్తిని భోజనమునకువచ్చిన రావలసినది శ్రీ పొ*ున పోవలసినదని చెప్పి యజమానుఁ డాతనిని పంపివేసెను, 9తఁ • 5ువాత రాజవు హీం దసరములో జరగిన నూ తన సమాజవు యొక్క సభకుఁబోయి యక్కడ నాతో*'భోజనము చేయఁగూడ దని మరల వాదింపఁ దొడఁగెను. అప్పడా సభలోనున్నవారిలాశ నో"gరు “ అయ్యా ! మిరు కాకినాడలో సెక్కడ భోజనముచేసితిరి ? " అని యడి గెను. “ ఆందఱును ఆయనతోఁగలిసి భోజనము చేసినవారేయైనప్పడు నేనె క్కడను భోజనయచేయక చావ-నా?’ అని యత్రc డుత్తరము చెప్పెను, ඡෂි දඨි త్రరువాత నో`కనాఁడు మాయింటికివచ్చి నాతో భోజనముచేయుటకు తన శ్రేమి యు నా క్షేపణము లేదనియు నందఱును కూడదన్నందున వివాహములకు శిఘాతము వచ్చునేమోయని తానును నట్లంటి నేకాని వే ప్రేమియలేదనియు చెప్పి మూయింట భోజనము చేయఁజూచెను గౌని నేనంగీకరింపలేదు గాజు హేంద్రవరములో నాతో భోజనముచేయని వారిద్దఱుండిరి గాని వారిలో నొక్క_రీనడుమ కాలధర్ధమునొందెను. చెన్నపట్టణము నుండి నేనిక్కడకు వచ్చునప్పడు ముద్రాక్షరములు మొదలైన సమస్త్రపరికరములతోను చింతామణీ ముద్రాయంత్రమును గొనివచ్చి 19 _○F「○ స్వీయ చ రి త్ర ము జ్చాలాr సత్యవాదినీ పత్రికను ప్రకటింపింప నారంభించితి నని యీవఱకే చెప్పితిని గదా. నేను తోఁటలానికిఁ గాపురమునకు వచ్చినను విశాలమయిన మాయిల్లంతయు బాలికాపాఠశాల నిముత్తమును వితంతువుల కాపురము నిమిత్త మును కొంతకాలము పాఠశాలావితంతుశరణాలయపర్యవేక్షకుని నివాసము నిమిత్తమును నొక యుపాధ్యాయిని నివాసము నిమిత్తమును ఉపయోగింపఁ బడుచుండుటచేత ముద్రాయంత్రమును పెట్టుటకందు తావు లేక పోయెను. ఆందుచేత ముద్రాయంత్రము నిమి త్తము gగా რა. నూఱులు రూపాయలు వ్యయ పఱిచి యింటిదొడ్డిలో పెద్ద పెంకుటిశాల యొకటి వేయవలసినచ్చినది. వార పత్రికను సకాలములో ముద్రించి ప్రకటించుటకయి పెద్ద భృత్యవర్ణ మును పెట్టవలసివచ్చెను. నాపుస్తకము లావతి కే క్రొత్తగా చెన్నపట్టణములో ముద్రింపఁబడియుండుటచేత నా గ్రంథములను ముద్రించు పని లేకపోయెను. ఆప్పటికి పట్టణములో さす。ざ ముద్రాయంత్రములు స్థాపింపబడియుండుటచేత నచ్చునకు పై పని యేదియు రాకుండెను. పత్రిక నిమి త్తమయి మొత్తముగా -కాగితములు తెప్పించి నిలువచేయుటకయి ముందుగా కొంత సొమ్మ పెట్టుబడి పెట్టవలసివచ్చెను. పత్రికను పై వారికి పంపు వారికి సహితము కొంత జీతమియ్య వలసివచ్చెను. ముద్రా యంత్రములో పనియున్నను లేకపోయినను కూడ నేనే పనివాండ జీతములను నెలనెలకు నియ్యవలసియుండెను. ఇవి యన్నియు నిటుండఁగా పత్రిక యొక్క- ప్రధమముద్రణపత్రములను గూడ నే నే దిద్దవలసి వచ్చెను. వృద్ధుఁడను దుర్బలుఁడను నంున నే నీ పనులనన్నిటిని జేయ సమర్ధుఁ జక్షను గాక పోవుటయే కాక యీవ్యయములనన్నిటిని వహించుట నాక్షస దుర్భర మయ్యోను. ఆందుచేత గు స్నేశరరావు సోదరులకు చింతామణీ ముద్రాయంత్ర మును విక్రయింపవలసినవాఁడనైతిని. నాపుస్తకములను విక్రయించు స్వాతం త్ర్యమునుగూడ వారికే పదియేండ్లవఱకు నిచ్చితిని గాని కొన్ని యేండ్లయిన త్రరువాత కొన్ని కారణములచేత వారి యనుమతితో నేనే మరల పుచ్చుకోవల సిన వాఁడనైతిని, పనిడ్సాక్కువసటచేత సదా రోగశీలుఁడయి యుండెడు నాయారోగ్య మంత కంతకు క్షీణింపఁజొచ్చెను. భగవంతుఁడెప్పడును నాయందు ప8ళూగ్గా మూ : డ న , ప , క ర ణ ను _g)F丁○ నుగ్రహము గలవాఁడగుటచేత నతి కాయ కష్టపడవలదని యుపదేశించుటకొr యన నాకొక హెచ్చరిక కలుగఁజేసెను. నేనంతకంతకు బలహీనుఁడనగుచు వచ్చుచున్నను కార్యోత్సాహముచేత పనిమానకుంటిని. ఇట్లుండఁగా నొక నాటిరాత్రి నేను వెలుపలికి వెళ్లవలెనని లేచి వుంచముమిహిఁదనుండి దిగి నిలు చుండి యేదో వికారము రాగా స్పృహ లేక విఱుచుకొని పడిపోయితిని. ఆపడ్డ చప్పడువిని నిద్రపోవుచున్న నాభౌర్య యులికిపడి లేచెను. నాకు కొంతసేపటికి వురల స్తృతివచ్చి కన్నులు విప్పి చూచునప్ప' కి నా భార్య నావద్దకూరుచుండి యేడ్చుచుండెను. తల క్రింద నొక్క తలగడయు డెను. నా భార్యకు ధైర్యము చెప్పి యోదార్చి దుఃఖముడిపి యీ దిండు తలక్రింద పెట్టి నన్నిట్లు పరుండఁబెట్టి తివాయని యడిగితిని. లేదు విూరు పడుటయే యాలాగునఁ బడితిరని యూమె యు త్తరము చెప్పెను. ఆమాట వినఁగానే భగవంతుఁడు నావిషయమయి చూపుచుండిన పేనుకును రక్బణ మునకును నాక త్యాశ్చర్యము కలిగినది. తొ*ఁ టలో మేయు వసించెడి యిల్లు మిక్కిలి చిన్నదగుటచేత మేము పరుండు గది v-4-R పెట్టెలు మొదలయినవన్నియు పెట్టఁబడి యుండెను. ఆప్పటికిوع నిప్పడు పరుండు మెడయిల్లు కట్టబడియుండలేదు. నేను పరుండు గదిలాశనే యోుక ప్రక్కపెట్టెలను, ఇంకొకప్రక్క బిందెలును డీపస్తంభమును, ć念o壱、3. వానిలో దేనిమివాఁద పడినను తిల బద్దలు కావలసినదే. ఆట్టి స్థితిలాశవాని నన్నిటిని తప్పించుకొని ಸೆನಟ್ಜು రెండు పెట్టెలనడుమ నెవ్వరో జాగ్రత్త Sr పరుండఁబెట్టినట్టు ద్బె తగులకుండ పడఁగలిగి త్రినో, గోడచెంతనున్న යිෆ డెట్లు నాతల క్రిందకు వచ్చెనో, యూహించుట కశక్యమయియున్నది. ఆది. యంతయు నీశ్వరరకయని నిశ్చయించుకొని పరుండియే ప్రార్థన చేసి యీశ్వ రునకు నాకృతజ్ఞతాభివ్యంజకములైన వందనములను సమర్పించితిని. పిప్తట నాభార్య నన్ను లేవఁదీసి వెలుపలికిఁ దీసికొనిపోయి మరలలో పలికిఁ s~ని వచ్చి వుంచవసువిూఁద పరుండఁబెట్టెను. రామచంద్రరావుగారును భార్యయును మంగుళూరునుండి రాకమునుపు కొంచెముకాలము గుంటూరునుండివచ్చి ఉన్నన లక్ష్మీనారాయణగారును భార్య தி -చ ము _2F『_○ స్వి య 8 త్ర యు పట్టణములోని వూయింటిలాrనుండి వితంతు శరణాలయమును జూచిరి కాని తత్కార్య నిర్వహణ విషయమున వారి యభిప్రాయములకును నాయభి ప్రాయములకును సేకీభావము కలుగనందున వారు మరల గుంటూరికి జెల్లిపో యిరి. పాఠశాలలాగో నాఱుగురుపాధ్యాయినులను ఒక యుపాధ్యాయునిఁబెట్టి విశేషధనవ్యయము చేయుచుంటిని, ఆట్లయ్యను పాఠశాలవలనఁ గలుగవలసి నంత ప్రయోజనము కలుగకుండెను. సే సేయద్దేశముతో పాఠశాలను స్థాపిం :్పత్రినో యాయుద్దేశము నెఱవేఱినది-కాదు. ఎంతో కష్టముమినాఁద నిద్దఱు పిల్లలు రెండవఫారమునకువచ్చిరి; వారిలో నొకామె కన్యక; రెండవయా మె శాలవితంతువు. వారిరువురను గూడ తల్లి దండ్రులు బడి వూనిపించిరి. మొదటి యూమెకు వివాహమయి వూవుగారు కోడలిని బడికిఁ బంపఁగూడదని విధించు టచేత మాన్పఁబడినది; రెండవయా మెు బడికి పంపుటవలన బంధువులు నిం దించు చున్నారన్న పేూతువుచేత్ర వూన్పఁబడినది. వీరిని చదివించి ప్రవేశ పరీ కకు కాకపోయినను మాధ్యమిక పరీకకయినను పీరిని బంపవలెనని యూశ పెట్టుకొనియున్న నాకీవిషయమున గొప్ప యూశాభంగము కలిగెను. ఈ పాక కాలను క్రమక్రమముగా இல యున్నతసాఠశాలను జేయవలెనని మొదట. నా సంకల్పము. ဍမ္ဗီး నా సంకల్పమునకు ప్రథమముననే వికల్పము సంభవిం వెను. దీనినిబట్టి యినా పాఠశాలకంు పెట్టైడు సౌమ్లంతయు వ్యర్థవ్యయమనియు -d&оо క్తవయస్సువచ్చిన తరువాత లేను బాలికలను పాఠశాలకసపంపి తల్లిదండ్రులు చదివింపరనియు, ప్రాధమిక విద్యను నేర్పుటకయి పట్టణములో రేOడు దొరతనమువారి బాలికా పాఠశాలలును కొన్ని కైస్తవసంఘ బాలికా పాత్ర శాలలు నుండఁగా దీని యావశ్యకములేదనియు, ఎప్పడయినను శ్రీలయన్నత పాఠశాల యేర్పడవలెనన్న వితంతు శరణాలయములా’ని వితంతువులవలనను ఆగతిక రకణశాలలాగని బౌలికలవలనను నేర్పడవలసినదేకాని వేఱువిధము. -7 ч. సేర్పడనేరదనియు, తలఁచి యొకయగతికరకణ శాలనుగూడ స్థాపింప నిశ్చయించితిని. సాధారణముగా సద్వర్తనముగల యుపాధ్యాయినులు ప్రస్తుత స్థితిలో దొరకసటు కష్టము, వూపాంద్రశాలల*ని యుపాధ్యాయినులు [*ლა); మూ ఁ డ వ ప్రు క ర ణ ము _g)۶-3 ఆ5°ండొరులతో తగవులాడి యొక8 eంకు లాగాకరు బయలఁబెట్టుచు కాగిత ములు వ్రాసి పాఠశాలలోను వీధి గోడలకును దీపస్తంభములకును నంటింపసాగిరి. వారిని వదల్చుకొనుటకూడ కర్తవ్యమని నాకుతోఁచినది. అందుచేత వూపాడ శాలను పట్టణమునుండి రప్పించి 1908-వ సంవత్సరము వేసవికాలపు సెలవుల తరువాత నూతోcటలోని రామచంద్రరావుగారి యింటిలోఁబెట్టితిని. దూరవు గుటచేత పట్టణములోని బాలికలక్కడకు వచ్చుటకు మానివేసిరి. అందుచేత తగవులాడిన యుపాధ్యాయినుల నందతిని దీసి వేసితిని. వితంతు శరణాల యములోని వితంతువులు తోఁటలోని యీ కొత్తయింటిలాశనే యుండిరి. వారికి విద్యచెప్పటకయి ప్రవేశ పరీకయందుఁ గృతార్థులయిన వయస్సు ಸಲ್ಲಿನ యుపాధ్యాయులను బెట్టితిని. పాఠశాలను పట్టణగృహమునుండి ᏕᏉeᎼc గించిన తరువాత నాయింటి కించుమించుగా నెలకు ముప్పదిరూపాయల వచ్చుటచే నదియొక క్రొత్తయాదాయముగా నేర్పడెను. తోఁటలా నగతి కశిశు సంరకణశాలను (Orphanage) గూడఁబెట్ట నుద్దేశించితిని గాని তোক:)RO శ్రీపిఠాపురపు రాజుగారు పెట్టఁబూనినందున "तँ నాప్రయత్నముమాని వేసితిని. "నేను చెన్నపట్టణమునకు వెళ్లక ముందా స్తిక పాఠశాలా స్థాపనమునకయి ప్రయత్నించి లబ్ధమనోరథుఁడను గాకపోయినట్టు చెప్పియుంటినిగదా ? నేను సంకల్పించిన పనిలో నాప్రయత్నము సాగకపోయినను నేనంతటితో విడిచి పెట్టక మరల మరల ప్రయత్నముచేయుచునేయుందును చెన్నపట్టణముపోకుండు టయే తటస్థించియుండిన యెడల మరల కృషిచేసి దాని నీవee కే స్థాపించియుందు “ਜੰੋਹਾਂ ! “ੇ చెన్నపట్టణమునుండి తిరిగివచ్చినతరువాత నా హృదయ క్షేత్రము నందడఁగియుండినయాస్తిక పాఠశాలా స్థాపనలీజము మరల నంకురించెను. మన స్సున్న పకమున మార్గముండకపోదు. శ్రీచిలకమర్తి లక్షీనరసింహముగారు పట్ట ৪৪:১১৩৮° నొక మాధ్యమిక పాఠశాలను స్థాపించి కొన్నిసంవత్సరములనుండి జర సుచుండిరి. ప్రథమోపాధ్యాయులైన సత్యవోలు లక్ష్మీపతిగారు దానిలో జీతము గైకొనకయే ధర్షార్థముగా పనిచేయుచుండినను దానివ్యయములకై లక్ష్మీనరసిం హ వుగారు కొంతచేతిది పెట్టవలసి వచ్చుచుండెను. నేనాపాఠశాలను హిత .oF「ご స్వీయ చ రి త్ర ము "కారిణీ సమాజమున కివ్రుని క్రొrfరcగా వారు సంతో" పపూర్వకముగా పాఠశా లను మాకిచ్చుట కంగీకరించిబల్ల లు దేశ పటములు మొదలయిన సమస్త సామగ్రి తోను 1907-వ సంవత్సరము సెప్టెంబరు నెలలో దానిని వూయధీనముచేసిరి పాఠశాల వూయధీనము కాఁగానే యావరకుచితముగా పనిచేయుచుండిన లక్షీ రక్కడ పనిచేయుటవూని వేసిరి. తక్కిన మూఁడుమాసములకు ననఁగో יד389ל సంవత్సరాంతమువఅకును పాఠశాలావ్యయములకయి మున్నూఱు రూపాయలు మాచేతి వియ్యవలసివచ్చినను, లక్షీనరసింహముగారు మాకిచ్చిన యుపకరణ ముల వెలయంతకంటె సెక్కువగానేయుండును. ఇక దీని నున్నత పాఠశాల నుగా మార్పవలెను. పాఠశాల క్రొత్త కార్య నిర్వాహకత్వమునకు వచ్చుటచేత పాఠశాలనున్నది యున్నట్లుంచుటకే పూర్వాంగీ కారము పనికి రాక విద్యాశాఖ వారివలన నూతనాంగీకారమును బడయవలసివచ్చెను. నాకు చెన్నపట్టణములోఁ బూర్వపరిచితులును ఉత్తర మండలముల పాఠశాలా పరీకకులును అయిన యేట్సుడొరగారి సాహాయ్యమువలన విద్యావిచారణాధికారి నూ పాఠశాల నంగీకరించెను. దానినున్నత పాఠశాలను గాఁజేయు విషయమునఁ గృషిచేయ నారంభించితిని. ఈవిషయమయి పాఠశాలా పరీక్సకులయిన యేట్సు దొరగారి తోను, రాజకీయ కళాశాలాధ్యతలగు హంటరు దొరగారితోను, మాటాడి రాజమహేంద్రవరములో నింకొక యున్నత పాఠశాలను స్థాపించుట కావశ్యక మున్నదని వారిని సహేతుకముగాఁ జెప్పి యొప్పించితిని. సాఠశాలామందిర వును గ ట్టించుటకయి యించుమించు"గా రెండువేల రూపాయలకొకయింటిని, చెరువు సోమయాజులుగారివద్ద కోట సమినాపమునఁ గొనుటయే కాక దాని చుట్టుపట్లనిగిడ్లను గొనుటకుఁగూడ చేరవూడుచుంటిని. మాపట్టణములోనున్నత పాఠశాలలు "రెండుండెను ; ఒకటి క్రైస్తవమతాచార్యులది, ఫ్రెండవది దొర తనమువారిది. మొదటి దంత యభివృద్ధిలో లేదు"గాని రెండవదియంున రాజ కీయ బోధనాభ్యసన పాఠశాల మిక్కిలి మంచి దశయందుండినది. ప్రతిపక పాఠశాలయొకటి బైలుదేఱ నున్నప్పడు నునుపున్న పాఠశాలవారికి భయము ను మాత్సర్యమును గలుగుట యస్వాభావికము కాదుగదా ? ఆందుచేత బోధ Eki مه» ము F నాభ్యసన పాఠశాలాపాధ్యక్షులయిన మల్లాది వేంకటరత్నముగారు వూపాగ్ర శాల తమపాఠశాలకుఁ బ్రతిస్పర్ధిగా నుండునని భయపడి మాదానిని విద్యావిచా రణాధికారిగా రంగీకరింపకుండఁ జేయవలెనని హంటరు దొరగారితోఁ జెప్పిరి. రాజకీయబోధనాభ్యసన పాఠశాలకు హంటు దొరగారధ్యక్షులు; వేంకట రత్నముగా రుపాధ్యక్షులు. పట్టణములోని యిత్రరులుగూడఁ గొందఱు వూపా ఠశాలకు వ్యతిరక్తముగాఁజెప్పిరి. ఆందుచేత మాపాఠశాల నున్నతపాఠశాలను గా నంగీకరించుటకు మేము విద్యావిచారణాధికారులకు ప్రార్థ న పత్రమును బంపిన ప్పడు హంటరు దొరగారు వ్యతిరేకముగా వ్రాయుటనుబట్టి "వా రంగీకరింపక్ష పాఠశాల యొక్క స్థిరత్వమునుగూర్చి యేవేవో వ్రాసిరి. ఆందుపైని నేను చెన్న పట్టణమునకుఁబోయి సాంగ్రశాలూ స్థాపనము నిమిత్తమయి నాయుద్దేశములను 飞 నవలంబింపఁ దలఁచుకొన్న మార్గనులను వారికి విన్నవించితిని, నావూటలు విన్నపిమ్లట వారు తె`ము చూపిన న్యూనతలను సరిపఱుచుకొన్న పక్యుమున పయిసంవత్సర మంగీకరించెదమని చెప్పి హంటరు దొరగారితో(గూడ నాయుడ్డే శములు చెప్పమనిరి. సేనాపాఠశాలను, ధనము సంపాదింపవలెనన్నయుద్దేశము తోను నామనుష్యులకం దుద్యోగములియ్యవలెనన్న యాలాశచనతోను స్థాపిం చితిననియు, విద్యాశాఖ వారాపాథశాల సంగీకరించినపతమున విద్యార్థులు చెడిపోవుదురనియు, హంటరు దొరగారితో నెవ్వరెవ్వరో యే వే వో చెప్పిరి. నేనాయనను కలిసికొనివూటలాడి యాయనకు కలిగిన దుద్దేశములను కొTంత వఱకు తొలఁగించి, పాఠశాలాకార్య నిర్వహణమునకయి "నేనొక యు పసంు మేర్పఱిచెదననియు దానియందాయనను గూడ నుంచెదననియుఁజెప్పితిని. ఆం దుపైని దొరగారు కొంతవఱకు నా పక్షమునకు తిరిగి, ఉపసంఘములోఁ దా నొకఁడు గానుండుట కంగీకరించెను. శాస్త్రపాఠశాలాధ్యతుఁడును సాగ్రస్థాగా లా సహాయ పరీక్షకుఁడును పాఠశాలాప్రధానోపాధ్యాయుఁడును -నేనును మఱి యిద్దఱు హిత-కారిణీ సామాజికులును కాకినాడ కాలేజి యధ్యకులయిన まo కట రత్న మునాయుఁడు గారును గల యొక యు పసంఘము నేర్పాటుచేసి, છે. వేంకటఠత్నము నాయుఁడు"గారు శవుపడిచేసిన విధులాయనకుఁ జూపి -அF-8- స్వీయ చ రి త్ర ము యాయన యంగీకారమును బడసితిమి ఇక్లేర్పడిన పాఠశాలా కార్యనిర్వాహక సంఘముయొక్క కార్యదర్ళి తనకొకభటుఁడు పత్యేకముగా కావలెనని కో రఁగా, హితకారిణీ సమాజము వారొక భృత్యుని కార్యదర్శి యొద్ద పనిచేయుట కిచ్చిరి. ఆతనికి పాఠశాలతో సంబంధించిన పనియంతగాఁ గనఁబడలేదు. ఒక దినమున హితకారిణీ సమాజముయొక్క యాదరణము క్రింద తోఁటలాశ నొక వితంతు వివాహము జరగనున్నప్పడు సాయము చేయుటకయి యాభ త్యుని వివాహదినమునఁ బంపవలసినదని కార్యదర్శిగారిని కోరితిని. ఆయన వానిని బంపలేదు. ఇంకొక దినమున నేను పాఠశాలను జూడఁబోయినప్పడు కార్యదర్శిగారిని కలిసికొని హితకారిణీ సమాజము పేరిటఁబ్రకటింపఁబడు చుండిన సత్యవాదినితో సంబంధించిన యుత్తరములను పరివర్తన పత్రికలను ఆభటునిచేత్ర పోషణకార్యస్థానమునుండి తోఁటకు పంపుచుండుఁడని యా యనను మిత్రభావముతో నడిగితిని. ఆయన యాభృత్యునిఁబంపుటకువలను పడదని చెప్పెను. అందుపైని నే నదిసనూజముపనిగాని నా సొంతపని గాదని యు, సమాజాధ్యకుఁడనైన నాకు విధించుట కధికారమున్నను మిత్రభావ ముతో వేఁడుచున్నాను గనుక పంపవలసినదనియు, చెప్పితిని, మిరు మిత్ర భావముతో వేఁడుచున్నారు గనుకనే నేను పంపనంటిననియు, మిరు విధించి యుండినయెడల పంపియుందుననియు, ఆయన యుత్తరమిచ్చెను, సే నీసంగ తిని సమాజముయొక్క కార్య నిర్వాహక సంఘమునకు వ్రాసితిని. ఈయన పాఠ శాలాశపసంఘమునకు మాత్రమే -হু-০১ సమాజకార్యనిర్వాహక సంఘమునకును కార్యదర్శిగానుండెను. నేను వ్రాసినయుత్తర మూలాr:చన నిమిత్తము కార్య నిర్వాహక సంఘము ముందు పెట్టబడినప్పడు తనకు భృత్యుఁడేయక్కఱలేదని చెప్పి, తరువాత తన కాపనియక్కఱలేదని పరిత్యాగపత్రమును బం పెను. ఇంతకుముందే యీయన ప్రశంసించిన పట్టపరీక్షా సిద్ధుఁడయిన యొుక విు త్రుని పాఠశాలాప్రధానోపాధ్యాయునిగా నియమించు విషయమయి యుత్తర ప్రత్య త్తరములను జరపుచుంటిని. ఇది యిట్లుండఁగా "నేను జేసవికాలముటా” బెంగుళూరికి వెళ్లి మూఁడువూసవులకు తిరిగి రాజమహేందవరమునకు వచ్చితిని. మూ ఁ డ వ ప్రు కరణ ము _○F-2 తరువాత రెండు మూఁడు మాసములలాగో వేంకటరత్నము నాయఁడు గారిని కలిసికొనుట తటస్థించినప్పడాయన నాతో హంటరుదొరగారు పాఠశాలోప సంఘమునుండి తాము మానుకోఁ దలఁచినట్లు తమ పాఠశాలా పరీక్షాసమయ మున యేట్సుబొరగారు తమతోఁజెప్పినట్టు చెప్పిరి. నేనాశ్చర్యపడి నేను విన్న సంగతి నిజమే వెూ, నిజమైన యెడల కారణమే వెూ, తెలుపవలసినదని హంట రుగారికి వ్రాసితిని. ఉపసంఘమువారు చేసిన నిర్ధారణములను నేను వ్యవహార ములోనికిఁ సికొని రానట్టును వారి లనూలాr:చన లేకుండ ప్రధానోపాధ్యా యుని నియమించిన్బును, ఉపాధ్యాయులకును సాఠశాలాr*పసంస్థువులోని యితరులకునుగూడ నతృప్తికలుగుట చేత కార్యదర్శి తన పనిని మానుకొన్నట్టు ను) ప్ర థానోపాధ్యాయుఁడు తన పనికిఁ రిత్యాగపత్రమును పంపినట్టును • చేసిన నిర్ధారణములు చెల్లని యుపసంఘములా? నుండగొల్ల కతాను పనిని ప8 త్యజింపఁదలఁచినట్టును, వారు నాకు పెద్దయుత్తరమును వ్రాసిరి. ప్రధమోపా ధ్యాయుని పరిత్యాగపత్రమునుగూ8|్చ నేనడుగగా తానది బుద్ధి పూర్వకముగా పంపినది కాదనియు పనిని నూనుకొనుట తనకిష్టము లేదనియు నతఁడు చెప్పెను. ఉపసంఘము వారు చేసిన నిర్ధారణములలో నొక్కటితప్ప వ్యనహారమునకు ಪೆc బడని వేవియులేవనియు, ఆ యొక్కటియు కార్యదర్శి చేయవలసిన దతఁడు చేయ నందుకు నేను త్తరవాదిని కాననియు, ప్రథమోపాధ్యాయపదము నిమిత్తము కార్యదర్ళి నాకు క్లాఘించివ్రాసిన యతని$* నాకర్టు డను లోఁచిన యెడల నుపసంఖమునకుఁ దెలుపుటకయి నేను త్తరప్రత్యుత్తరములను జరపుచుంటినే నేను. ప్రధానోపాధ్యాయునిగా నాతనిని నియమింపలేదనియు, కార్య (8ייסד దర్శి మానుకొనుటకుఁగల కారణమిదియనియు, ఉపాధ్యాయులలాశ నతృప్తి యెంతమాత్రమును లేదనియు, ప్రథమోపాధ్యాయుఁడు పంపిన పరిత్యాగపత్ర "మెరిక్షరి పేరణమువలనఁ బంపఁబడినదేకాని బుద్ధి పూర్వకమయినది కాదనియు 3. నేను ప్రత్యుత్తరమును వ్రాసి హంటరుదొర గారికి పంపితిని, ఆప్పడాయన సత్యమును తెలిసికొని దురుద్దేశముతో స్వార్థపరాయణులు లేన్ను భ్రమ పెట్టిరని to హించి తరువాత జరగిన సభలాగ నా పక్కవువలుబించి కార్యదర్శి యుద్యోగ of TJ” స్వీయ చ రి త్ర ము పరిత్యాగ మంగీకరించుటయేకాక మనలను బెదరింపఁజూచిన ప్రథమోపా ధ్యాయుని పరిత్యాగ పత్రమునుగూడ నంగీకరింతమని పలికెను. తత్త్వమును గెలిపి దానిని "ఛేను "వారించి త్రిని. పరిత్యక్తోద్యోగియైన కార్యదర్శి యీపాఠ శాలవిద్యావిచారణాధికారిచేత నంగీకరింపఁబడినపక్షమున తాను చెవికోయించు. కొనెదనని శపథముపలికినట్టు నాకొద్ర పెద్దమనుష్యుఁడు చెప్పెను. అయినను విద్యావిచారణాధికారి మఱుసటి సంవత్సరము నాలవ ఫారమును తరువాతి సం వత్సర మయి దాఱు ఫారములను నంగీకరించి వూపాఠశాలను సంపూర్డోన్నత పాఠశాలను జేసెను. ఇఁక పాఠశాలా భవనమునుగూర్చి కొంత వ్రాయవలసియున్నది. మంచి పని కెప్పడును మంచివారిని బ్రేరేపించి దేవుఁడు సాయముచేయుచుండును. ఈశ్వర పేరణమువలన పిఠాపురసంస్థానాధిపతులైన శ్రీరాజాకుమార మహీ పతి సూర్యారావు బహద్దరు గారు పాఠశాలాభవన నిర్మాణార్థముగా Tవెుదట. నిరువదివేల రూపాయల నిచ్చెదమని దయాపూర్వకముగా వాగ్దానముచేసిరి. ఏ హేతువుచేతనో ఫ్రాని శ్రీరాజావారికి నామినాఁద నిర్ణేతుక జాయమానాను గ హముకలిగినది. ఈ యనుగ్రహముచేతనే నేను మొట్ట మొదట తోఁటనుగొని, యందు వసింప నారంభించిన కాలములో వారు రాజమహేంద్రవరము వచ్చి నప్పడు మాతోఁటకు దయచేసి నాకు దర్శనమిచ్చిరి. వీరి సాహాయ్యముచేత నేను క్రొత్తగా కొన్న స్థలములోఁబాఠశాలాభవనమును గట్టుటకుద్యమించితిని. కట్టఁదలఁచిన భవనముయొక్క చిత్రపటమును వ్రాయించి పాఠశాలాపరీక్షకు లైన యేట్సుదొరగారికి చూపి వారా మోదించిన విూఁదట నంగీకారార్థముగా విద్యావిచారణాధికారిగారికిఁ బంపితిని. మూఁడు నెలలు దాఁటినది; వారుదాని నంగీకరించినట్టే కనఁబడినది అయినను * శ్రేయాంసి బహువిఫ్నూని ” coన్నట్లు దానికిఁ గొత్త విఘ్నములు రాఁ దొడఁగెను. ఆకాలమునందు “ వండే మాతరము" కోలాహలము దేశమునందంతటను వ్యాపించెను. ఈనూతన దేశాభి మాన ప్రకటన మితరస్థలములకంటె మారాజమహేంద్రవరమునందు తక్కువ గొcజూపఁబడలేదు, అవివేకుల పేరణముచేత నేమియు నెఱుఁగని బడిపిల్లల మూ ఁ డ న ప్ర) క ర ణ ము oFTFT కును మాధులకును యూరపియనులు వీధిని బోవునప్పడు వెనుక వందేమాతర మని కేకలు వేయుట యొకయాటయయ్యెను. దీని నాధారముచేసికొని ಗಿನಿ "వారస గ్రో"ందఱు మాపట్టణములోని యుపకరగాహియైన బైడువూడ్డు బొత 7గా8ఖో నావిూcద నే మేమో చెప్పి పాఠశాలాభవనము నా స్థలములో గట్ట నిచ్చినయెడల విద్యార్థులు గుమికూడి యూరపియనులను చప్సటలనుగొట్టి 予忘○ చేయుదురని చెప్పి యాయనకు నమ్మకము పుట్టించిరి. యూరపియనుల నివాస మునకు సమినాపముననున్న యాస్థలములో పాఠశాలాభవనము కట్టఁగూడదని -ూర3 నాతోఁజెప్పిరి. అందు నిమిత్తమయి యాస్థలము కొనఁబడినందున పాద్ర శాలనOదుఁ గట్టింపకుండుటకు వీలు లేదని చెప్పితిని. ఆద్ర వారి నావజ్రకు వూ పాఠశాలో పసంఘములో నొక్కగు గానుండవలసినదని గోరియంటిని. పాఠ శాల నక్కడ కట్టకపోయిన పకమున తాముండెదమని వారు చెప్పిరి. మిరపం డకపోయినను సరే పాఠశాల నక్కడ కట్టకమాననని నేనంటిని, తరువాత దొరగారు నగరపారిశుద్ధ్యసం మువారిని పా ద్రశాలాభననము నందుఁ గట్టుట కంగీకారమియ్యకుండు నట్టు చేయుటకయి ప్రయత్నముచేసిరి. ఆరోగ్యావహ విధులకుఁ బ్రతికూలము గానుండనప్పడు నాస్థలములోఁ బాఠశాలనుగట్టనియ్య వా రే హేతువు విూఁద నిరాకరింతురోచూతవుని నేనును పట్టుపట్టితిని, అక్కడను తవు ప్రయత్నముకొనసాగదని తెలిసికొని జార-గారు కడపటి ప్రయత్న మTగా "పాఠశాల కట్టఁబోయెడుస్థలము యూరపియనుల నివాసములకుఁజేరువ గానున్నదనియు, ఆందుచేత పిల్లలల్లరిచేసి యూరపియనులకు తొTంద రకలుగఁ జేయుదురనియు, పాఠశాల నక్కడ కట్టినయెడల তে")৪ విూయంగీకారమియ్యు వలదనియు, వ్రాసి వుండల కరగ్రాహిద్వారమున విద్యావిచారణాధి కారిగా రికి పంపిరి. ఇక్కడ వారి పయత్నము సఫలమయినది. ఈ దొరగారు వ్రాసిన "హేతువుచేతఁగాక విద్యావిచారణాధికారులు పాథశాలాభవనము నందుఁగట్టిన పకమున బాలురయాటలకు చాలినంతస్థలము లేదన్న వేఱు హేతువుచేత నా స్థలమున పాథశాలను కట్టుకొనుట కంగీకరింపక వేఱుచోట విశాలమైన స్థలములో కట్టవలసినదని వ్రాసిరి. బ్రెయిడువూడ్డు దొరగారట్లు వ్రాయుట 3 O O స్వీ య చ రి తి, ము ಸಿಲ್ಲಲಲ್ಲ రిచేయుదురన్న నిజమైన విశ్వాసముచేతనేకాని నాయందలిద్వేషము చేతఁగాదు. నేను కొన్న రెండవతోఁటలోనికి పుంతలోనుండి తప్ప ప్రధాన రథ్యకు వేఱు దారి లేకపోవుటచేత నా పొరుగువారైన రివరెండు మొక్రిశీగారిని దారికంు తమస్థలములోనుండి ട്ട് ഠ് క్రయమునఃయ్యవలసినదని నేను కోరియు కార్యముకాన నప్పడు బ్రెయిడు వూడు గొరగాయ శ్రమచేసి స్వయయుగా మాతోటవద్దకునచ్చిచూచి రివ రెండు మెు కి గారి స్థలమనుకొలత వేయించి చూచి కొంతస్థలమును వారాక్రమించు కొన్నట్లు కనిపెట్టి యందలి బ్రహ్మ చెవుడు మొదలయినవి కొట్టించి "నేను $rరిన స్థలములోనుండి దా5బేసిక్రొr వ చ్చునని నాతోఁజెప్పిరి. అంతేకాక దాని నంటియున్న పుప్పాల చెఱువును నా కోరిక విూఁద హితకారిణీ సమాజమునకిమ్మని యీ దొరవారే వుండలకర గాహికి వ్రాసిరి. ఇప్పడు పాఠశాల నిమిత్తమయి క్రొత్త స్థలమును వెదకవలసిన చిక్కొ ఫ్లటి సంప్రాప్తమయినది. ప్రాఁతపట్టణములో విశాలమయిన స్థలము మణి యొక్కడను లేదు, ఇన్నీసు పేటలో రెండు మూడు వేలగజముల 翻" మొకటి గజ మొకటికి నాలుగురూపాయల చొప్పన వెలకు దొరకెను గాని యదియు నాట లకఁజాలదు. ఇట్లు విచారించుచుండఁగా నిన్నీసు పేటతో ఁజేరియున్న యాలి కరముల హుకుముపేట పొలమొకటి యమ్లకమునకువచ్చెను. ఆప్పడు పాఠశా లల పరీక్సనిమిత్తమయి రాజమహేంద్రవరమునకువచ్చియున్న పాఠశాలాపరీకు కులగు యేట్సుబొరగారిని రాజకీయశాస్త్ర పాఠశాలాధ్యతులయిన హంటరు దొరగారిని చేనాఫాలమునకుఁ బిలుచుకొనిపోయి చూపఁగా, నారదిక్"న వచ్చునని చెప్పిరి. పండెండువందల రహ-పాయలకు సేనాపొలమును గొంటిని. ఆ పొలము యొక్క మధ్యనుండి యినుపదారిపోయినందున దానిగట్టున కీవల నున్న యొకరముపైచిల్లర మాత్రమే యిన్నీసు పేటలో చేరి పాఠశాలాభవన నిర్ధా ణమున కర్షమైనదిగానుండెను, ఇనుపదారిగట్టున కావలివైపున నున్న నాలుగై దెకరములూమియు దారి లేకపోవుటచేత వ్యాయామ భూమిగా నుపయోగిం చుటకైన పనికిరాక వ్యర్థమయ్యెను. తరువాత మొదటిపొలము నంటిగనున్న మూ ఁ డ వ ప) క ర ణ ను ජි උ ඌ యింకొక పొలములvశి నినుపదారిగట్టున కీవలనున్నయొకరమునరభూమిని నన్నూ టయేఁబదిరూపాయలకు కొని మొదటిదానితో ఁజేర్చితిని, ఈ రెండు పొలము లును మొదట నేను చెరువు సోమయాజులు గారివద్ద కొన్నదానివంటి గట్టిస్తూ ములు కావు. ఇవి నల్లరేగటి నూనెగడ్డ భూములగుటచేత గృహనిర్మాణమున కంతగా నరములయినవికావు. ఆయినను పట్టణములో నింతకంశెు వుంచి స్థలము దొరకకపోవుటచేత పాఠశాలాభవనము నిండులాrశీ నే కట్టవలసివ చ్చెను పునాదులు మొదలైనవి వేయుటలో నెంత జాగ్రత్తపుచ్చుకొని గట్టిపనిచేయించి నను వుందెప్పడయిన గోడలు బీటలు వాఱు నేవెూయని నాకిప్పటికిని భయ ముగా నేయున్నది. వూ పాఠశాలలాగని విద్యార్థులు యూరపియనులను గేలిచేసి ప8హ: సింతురని బ్రెయిడువూడు దొరగారు భయపడినను మూ పాఠశాలాశజ్ఞేశము విద్యార్థలలా నీశ్వరభక్తియు ప్రభుభక్తియు సద్వర్తనమును పెంపు చెందింప. వలయుననియే కాని వేeరొకటి కాగు, వూ పాఠశాలలోని విద్యార్థలు ప్రతి దినమును విద్యారంభమునకు ముందుచేయవలసిన ప్రార్థనములో నంత్య భాగ మిది_ " ఓసర్వకారణ్యా ! మేమెల్లప్పడును శ్రద్ధా భక్తులతో విద్య నభ్య సించుచు, జ్ఞానాభివృద్ధిని జేసికొనునట్లు ప్రసాదింపుము. విద్య వలన మేము వినయపరులమును, నీలి వుంతులమును, అయి సర్వ కార్యములయందును నీకుఁ బ్రీతికరముగా స్పర్తించునట్లు మమ్మ నడుపుము. మే ను సౌందిన విద్యాలాభము ను ఇతరులకుఁ గూడఁ Κέ)λοιώ ώ, స్వార్థపరత్వమును మాని సాధ్యమైనంతవఱకుఁబరో ప-కార పరాయణత్వమును బూని, ఈశ్వరభ _క్తియు ప్రభుభ _క్తియు కలవారవుయి, మమ్మఁ X న్నతల్లిదండ్రులకును, వేువు చదివిన పా ద్ర శాలకును, • వేువు జన్మించిన దేశమునకును ఖ్యాతి తెచ్చునట్టి సద్వ ర్తనమును బడయుటకయి సదా ప్రయత్నించుచుండు బుద్ధిని వూకు కరుణింపుము, ఓం తత్సత్ !" 3 ) அ స్వీయ చ రి త్ర ము చిలకమ_ లక్షీ నరసింహము గారు పాఠశాలనుంచిన పట్టణములోని గృహము వృద్ధి పొందుచున్న మా పాఠశాలకు చాలనందునను, గృహ స్వాము XC( తమకాయిల్లు కావలెనని కోరినందునను 1908.వ సంవత్సరమునందు ఎడع * ఫ్ల పాఠశాలనుగూడ వూ పాఠశాలలాrఁ జేర్చుకొని యాపాఠశాలయున్న గృహ మునకు నెలకిరువది రూపాయలయ దై యేర్పరుచుకొని మా పాఠశాలను పట్టణ వునుండి యిన్నీసు పేటకుఁ గీసికొని పోయితివిు. దినదినాభివృద్ధినొందు చున్న వూ పాఠశాల "గ్రా గృహము చాలకపోవుటచేత నయిదాలునందల రూపాయలు వ్యయ పెట్టి దొడ్డిలో మూడు పెద్ద సాకలను వేసి కొన్ని తరగతుల నందుంచి తిమి. పిమ్లట నవియు చాలక పోఁగా నిరవది రూ సాంుల క్రిoద్రో" ర్వై యిల్లా సమినాపముననేయకు పుచ్చుకొని క్రింది తరగతుల నందుంచితిమి. బల్లలు మొదలైనవాని నిమిత్తమును శాస్తోపకరణముల నివిు త్తమును పుస్తక భాండా రము నిమిత్తమును శిక్షకుల వేతనాదులల* సంభవించు న్యూనతను ఫూ_ చేయు నిమిత్తమును శ్రీపిఠాపురపు రాజుగా రేడువేలరూపాయ లిచ్చినందున "వారు దయచేసిన యా సామ్మతో బల్లలు మొదలయినవి సమగ్రముగాఁ 8ম্প০ టిమి. ఈ యాస్తిక పాఠశాలకు మా సమూజవున కత్యంత సవశీయుఁడు"గా నుండిన దేశిరాజు పెద బాపయ్యగారిని ప్రధానో సాధ్యాయునిగా నియమింప నిశ్చయించుకొంటిమి. ఆయనయు హితకారిణీ సమాజ పాఠశాలా విషయమున నెంతో యుత్సాహముతో పనిచేయఁ గృతనిశ్చయుఁడయి యుండెను. ఆ యునయే యీ పాఠశాలకు ప్రధానా ధ్యాపకుఁ డైన పక వున పాఠశాల య త్యున్నత ಸ್ಥಿತಿ వచ్చుటయేకాక పట్టణములోని లో$riప కా+రక సవూువు. లన్నియు మహోచ్చదశనొందియుండును. అటువంటి విద్యావినయ సద్గుణ సంపన్నుని యుపదేశ లాభము పొందు భాగ్యము మాపాఠశాలకు లభించినది కాదు. తానొకటి తలఁచిన దైవమొకటి తలఁచును. ఆయన న్యాధి బాధితుఁ డయి యూషధ సేవ నిమి త్తము చెన్నపట్టణము పోయియుండి యక్కడ 1908–వ సంవత్సరము మార్చి నెల 9-వ తేదిస ఈశ్వర సాన్నిధ్యము నొం గెను. మూ ఁ డ న ప్ర, కరణ ము 3○ 3 "నేను కొన్న హుకుముపేట భూములలో పాఠశాలా మందిరమును కట్టించుటలో శ్రీ కంచుమర్తి వేంకటసీతారామచంద్రరావుగారు నాకత్యంత సహాయులయి పని చేయించిరి. పని నేననుకొన్నంత శీఘ్రముగా జరగినది "కాదు. ఎండ కాలములో నేను బెంగుళూ8కి వెళ్లుటకు ముందు నేను బెంగు భూరినుండి తిరిగివచ్చులాశపల పనిని విశేష భాగమును ముగించెదమని శ్రీరామ చంద్రరావుగారు సెలవిచ్చిరి. అయినను పనివాండ్రు తగినంత వుంది దొరకక పోవుటచేతనో యెండలలో పనిచేయుట కష్టమగుటచేతనో పని విశేషముగా సాగినది-కాదు అందుచేత నే నుదయా స్తమానములయందు ప్రతి దినమును పోయి పనిని చూచుచు నెక్కు_వ చుఱుకుఁదనముతో పని చేయింప నారం |ంచి గిని. గృహనిర్మాణ సంబంధమునఁ గొన్ని విషయములలో నేనును రామ దంద o"వుగాగును నే కాపాయము గలవారము కాకపోయి తిమి. నేనెప్ప గును నాగునకు నచ్చిన దారిని పోయెడివాఁడనేకాని యితరులు చూపిన గారిని పోగిడి"ఁడను గాను, ఇద్దఱు యజమానుల గూజ్జక్రింద కార్య మొప్ప י סך రామచంద్రరావుగారి לאיד S8רoboיי .t o מo"זה או יוסי יא יח לסן ניגנל పోయyrధము వదలు "ని స్వీt్భముగా "నేనొక్కఁడనే కార్యభారమును 83ססל:" కఱ్ఱలు رسکا دکمْ۴۵ రాళ్లు «دره سده، همدمد کم » کمR را کم - زن: יחד איזס Motor-A సాధ్యమైన ory יה איינט אי אייאגוס מסוי אלכסנc 3.5-6, יו"אי" ו" (איווג 0}^o bיowליס (ו t8 АMVvvимنة יהא ס"6 యాధ్యాపకుఁడు గానున్న ל(oייו אייג'יטטיי80 חיי ר( నివాడగు కూలి యిద్చుట دهه ۱۰ ده را ואיי0י חייווי دهم (سه و నియను పత్రములను వ్రాయి0దు"నుట wదలయిన ఏVuy" నాA మిi.D సహా-నులు"గా నుండిరి. పనిలో నాకు సహా నూలుగా నున్నవారి కందఱికిని నా కృతజ్ఞ త్ళావందనములను చీ గుచున్నాను. మొట్ట woదట ని$వది జీల రూపాయల ക്ട് గృహమును నిర్మింపవలె నను'ంటిమి"గాని నలువది వీల రూపాయలతోఁ -reని సుందరవిwకాలధవన నిర్మాణను కానట్టు కనఁబడిను, వూగోరికలను సఫ లముచేయుటకయి కల్పతరువవలె క్రిపిఠాపురపు రాజుగారు మా పెరటిచెట్టయి 3○ど స్వీ య చ రి త్ర ము నిలిచిరి. ఆందుచేత మాయభీష్టములు నిరంతరాయము"గా సిద్ధింప నారంభించి నవి. వారానలు వదివేలరూపాయలు నియ్య ననుగ్రహింపఁగా నలువదివేల రూపాయల oు ల్లఅువదివేల రూపాయలయిల్ల య్యెను. ముందువైపున మాత్ర మే రెండవయంతస్తు వేయఁదలఁచుకొన్న దన్ని వైపులను రెండస్తులు గల దివ్య సౌధమయినది. ఈశ్వరానుగ్రహమువలనను రాజుగారి దయవలనను మా యీ పాఠశాలా భవనము పట్టణమున కలంకారభూతమయిన గృహరాజ వుయినదని చెప్పవచ్చును. మంచిదాత లభించినప్ప డస్థల యాసకు మేర యుండదు గదా? ఆట్లని విద్యాలయమును కట్టించుటలో వ్యయమయిన ధనమంతయు నా సొమ్ల యిన భావించుకొని బద్ధహస్తుఁడనయి యుపయోగించితిని-గాని పరులసామ్లని యదారహస్తుఁడనయి వినియోగింపలేదు. ఈభవనమును చూడవచ్చిన యొక యనుష్టాన నియు క్త వాస్తు విద్యావిశారదుఁడు (Executive Engineer) & Ky నిర్మాణమునకు లకయిరువదియైదు వేల రూపాయలైనవా యని యడిగెను. ఈ పాఠశాలా భవనములో రెండవ యంతస్తమినాఁద వేయేసి మంది పట్టదగిన రెండు సభా సదనము లున్నవి, ఈ పాఠశాలా మందిరము నీతిధర్డ విద్యా నిలయమంు సదా (8 8י הירצ2*הס కీర్తిని |బకటించుచుండును గాక ! ఈ పాఠ వ్గాలలూr معروف వేఱుగా విరి రావు-s-లములో నచ్చి కూరుచుండుటకయి యొs విశాలమైన గది విద్యార్థినుల యుపయోగార్థమయి కట్టబడియున్నది. తక్కిన పాఠశాలలాశకంటె హితకారిణీ సమాజము వారి యీపాఠశాలలో రెండు విశేషములున్నవి. అందొకటి పురుషులతోడి పాటుగా విద్యాభిలాష Хер శ్రీలనుగూడఁ జేర్చుకొని ప్రవేశపరీక్షవఱకును జదివించుట. బాలర పాఠశాలలో బాలికలను జేర్చుకొనుట యనర్థదాయకమని ప్రారంభములో కొందఱు భావించి సందేహపడిరి. వారి సందేహమునకు కొంత యవకాశ మున్నను పరీక్షించి చూతమని శ్రీలను గౌరవించెడు సద్దుణమును పురుషులకు చిన్నతనములోనే నేర్పవలెనన్న యాశతోఁ గలిపి శ్రీలను చదివించెడు పద్ధ తికి దారియేర్పతిచితిని, معروثق పురుషులతోఁ గలిసి యేకాసనము విూఁదిఁ గూటుచుండక వేఱు نکه سای کاتاکا తమకయి యేర్పరుపఁబడిన బల్లలవిూఁద ప్రత్యే మూ ఁ డ వ ప్రు క ర ణ ము 3 о>{ కము"గాఁ గూరుచుందురు. ఒకరిద్దఱు దుష్టబాలురారంభదశలో కొంచెమల్లరి చేయనారంభించిరి. కాని యుక్తసమయములో కనిపెట్టి వారివ్యతిక్రమమునకుఁ దగిన దండన చేయుట చేత బుద్ధి తెచ్చుకొని తమయవినయమును మానివేసిరి. ఇప్పడు బాలురకు బాలికలయందు గౌరవము చూపుట యభ్యాసమైనది. ఢాలిక లెదురుపడినచో* బాలురు ప్రక్కకుఁదొ లఁగి బాలికలకు దారి యిత్తురు. ఒక యువతి Us వువు"గా నాలవ యైదవయాఱవ ఫారములలాrశి మూఁడుసంవత్స to exiso ovo-eroë3, 38&exoc (School Final Examination) గృతార్థురాలయినది. మొదటి రెండవ మూఁడవ నాలవ ఫారములలో చాలిక లిప్పడు చదువుచున్నారు. వీరిలో యుక్తవయస్సు వచ్చినవారును కొంద అున్నారు. ఇప్పడు వూపాఠశాలలో నింగ్లీ షువిద్య న పేకించిన బాలికలిరువది ముప్పది వుంది చదువుచున్నారు. బౌలికలకు బాలురవలన నేవిధమయిన తొందరలు ను గలుగకుండ నుపాధ్యాయులు కనుxలిగిచూచుచుందురు. విరావు సమయములో బాలికలు కూరుచుండుగదికీవల నుపాధ్యాయులగదియుండుట చేత బాలు రెవ్వరును శ్రీలగదివంక పోవుటకైనను సాహసింపరు, సాధ్య వeయినయెడల సెప్పడైనను బాలికలయున్నత పాఠశాల"గాఁగూడ నుపయో-X పడవలెనన్నయాలోచనతోనే నే నింతపెద్ద భవనమును గట్టించుటకుఁ బ్రయ త్నించితిని. సాధారణముగా బాలికలు బాలురతోఁగలిసియే చూఁడవఫారము వరికును చదువవచ్చును. ఆప్పటికి బాలికలు కొంతయెదుగవచ్చును గాన పయి మూఁడుతరగతులలోను శ్రీలేయుపాధ్యాయినులుగానుండివిద్యచెప్పట యుక్త ము"గానుండు ను.శ్రీలకుఁబ్రత్యేకముగాఁ నయిదాఱు తరగతులనుంచుటకసఁగూడ. పాకwలతగియున్నది. మాసాఠశాలలో శ్రీలకందఱికిని ధర్మార్థముగా నేచదువు చెప్పదుము. ఇట్లు మేము చూపినమార్గము ననుసరించి కాకినాడ కాలేజి వారును శ్రీలను దమ పాఠశాలలోఁ జేర్చుకొనుట కారంభించి యున్నారు. వూ పాడళాలల*ఁగల రెండవవిశేషము పంచవశాూలురనుగూడ నా యాతరగతులలోఁ జేర్చుకొని చదువు చెప్పట. కొన్ని సంవత్సరములనుండి 20 5 3 o se స్వి య చ రి త్ర ము యంుదాeుగురు పంచవు బాలురు వూ పాంధశాలలోని యున్నతవర్ణములలో చదువుచున్నారు, వారికిని తక్కి-న బౌలురకును భేదమేమియుఁ గనఁబడదు • వారును మంచివస్త్రములనుగట్టుకొని శుచిగానుండి వినయ విన మతలతో వర్తించుచుందురు. తక్కిన బాలురును వారిని దూషింపక ద్వేషింపక నాగారి యెడల సౌభ్రాత్రమును జూపుచున్నారు. ఎఱుఁగనివారికి వారిని చూపి పంచము బాలురని చెప్పినఁగాని యితరులకును వారికిని భేదము తెలియరాదు. "బాలికలకువలెనే. మొదటి ఫారము మొదలు పయి తరగతులలోఁ జదువు పంచము బాలురకును జీతములు గైకొనక ధర్మార్థముగా జదువు చెప్పఁబడును. కైస్తవ పాఠశాలలలోఁగూడ క్రైస్తవులు కాని నూల బాలురను జేర్చుకోరని "ఫాను కొంతకాలనుక్రిందట విన్నప్పడు నాక త్యాశ్చర్యము కలిగినది. మాయన్నత పాఠశాలపింపఁబడిన తరువాత వూ పట్టణములోని కైస్తవ మతాచార్యులు తమయున్నత పాఠశాలను దీసివేసి దానిని మాధ్యమిక పాఠశాలనుగా మార్చిరి. ఆన్నియు బాగుగానేయున్నవికాని మా పాఠశాల యిరుగుపొరుగులు మాత్ర మంత మంచివికావు. దాని సమినాపములో నున్నవానిలో విశేషభాగము చీడలు వసించు తాటియాకులయిండ్లు. మూ పాఠశాల యక్కడ కట్టఁబడిన తరువాత చుట్టుపట్టుల స్థలముల వెలలు హెచ్చినవి. మా పాఠశాలకు దక్షిణ ముననున్న నాలుగువందలకులోపల రాఁదగిన యైదు వేల గజముల స్థలమును -్చను నాలుగు వేల రూపాయలిచ్చి కొనవలసివచ్చినది. ఈ నాలుగు వేల జూపాయలనుగూడ క్రిపిఠాపురపురాజుగారే దయచేసిరి. స్థలములకయిననేమి మందిర నిర్తాణమునకయిన "నేమి యుపకరణ సంపాదనమున కంున నేమి యి-వeరికీ పాఠశాలవిషయమున క్రిపిఠాపురపురాజుగారు డెబ్బదివేల రూపా యలను వ్యయ పెట్టిరి. ఇంతటి మహౌదార్యమును జూపిన శ్రీరాజాపారి =కి పాఠశాలకుంచిన నెంతో సముచితవు"గా నుండియుండును. ఆట్లు జరగ నందుకు -నేనెంతయుఁ జింతిల్లుచున్నాఁడను, - 1911వ సంవత్సరము నవంబరు నెల 27 తేదిని పాఠశాలాగృహ ప్రవే శోత్సవము మచ8వైభవముతో జరపఁబడినది. కలకత్తానగరమునుండి సిటీకాలేజి మూ ఁ డ వ ప్ర కర ణ ము 3 ○ 2 యధ్యకులైన హేరంబచంద్ర మైత్రగారువచ్చి గృహప్రవేశోత్సవము నడపి మంచి యపన్యాసము చేసిరి. నాఁటి సాయంకాలము పట్టణములోని ప్రము ఖులందఱును దయచేసి యానందించిరి. ఆసమయమునందు నే నెప్పడు నెదుగుచూడని యొక విశేషము నడచినది. నాకుఁ దెలియకయే శ్రీపిఠాపురపు రాజుగారావఱకే విద్యావిచారణాధికారిగారికి వ్రాసి యాయనవద్దనుండి హిత కారిణి పాఠశాలయన్న కాపేరును నా పేరునకు మార్చినట్లు వచ్చిన తంత్రీవా ర్తను శ్రీరాజావారియు త్తరమును సభలోఁజదివిరి. ఆది నాకిష్టము లేకపోయినను కార్యము మించినదానికి చేయునది లేక యేమియు పలుకక సభలాగ నూరకుండ వలసినవాఁడనైతిని. రాజావారు నాకట్లు చూపిన గౌరవమునకు నే నెంతయుఁ గృత్యఁడనయి యున్నాను గాని మార్చిన పేరు కాసుకర్చుచేయని నాదిగాక సముస్తవ్యయములను భరించినవారిదయి యుండిన నాకెంతో s సంతోషకరముగా నుండియుండును. ఇప్పడా పాఠశాలయందు దాదాపుగా నేనూఱుగురు విద్యా స్థలు చదువుచున్నారు. పరీక్షలలో విద్యార్థులు తక్కిన వుంచి పాగ్రశాలల విద్యార్థులకుఁ దీసిపోవుచుండలేదు. ఈపాఠశాల యాస్తికోన్నతపాఠశాలయని పిలువఁబడుచున్నది. పరిశుద్ధాస్తికమతధర్మము ෆෆ්‍රොෆ జెప్పఁబడకపోయిన పక్ను మన నిప్పటిపేరు సార్థకమయినదిగాక నేతిబీరకాయవంటిదగును. ఆది పేరున మాత్రమే కాక క్రియయందుఁగూడ నిజమైనయాస్తిక పాఠశాలయయినప్పడు -నే నా స్తికపాఠశాలను స్థాపింపవలెనని చిరకాలమునుండి చేయుచుండిన కృషి సంపూర్ణ ముగా సఫలమయినదని సంతో షించుట కవకాశముకలుగును. ఇప్ప -డా లా^పమునకు గారణము తెలుఁగు భాషలో పరిశుద్ధాస్తికధర్మ ములను బొ* ధించు పుస్తకములు లేకపోవుటయేకాని వేఱుకాదు. ఆలోపము నేపుణ్యా త్తుఁడు పూరించునో! ఈశ్వరుఁడు దలఁచుకొన్నయెడe లోకములో నసాధ్య మేదియ నుండదు. నాపై నీశ్వర కటాకము పూర్ణముగాఁ బ్రసరించిన పక మున వృద్ధదశ యందున్నను దుర్బలశరీరుఁడనయియున్నను వ్యాధిబాధితుఁడ నయియున్నను నేనే యాలాపమును దీర్పఁగలుగుదునేమో ! ఆ క్తికప్రార్థన ముతో పాఠశాలపని నారంభించుచుండుట తప్ప పాఠశాలలో నిప్పడా స్తిక § r. 3 © J- స్వి య చ రి త్ర ము ప్రబోధమేమియు జరగుచుండలేదు. భ్ర పనిని సమర్థతతో నిర్వహించుట కాస్తికు లుపాధ్యాయులలో నెక్కువగానుండావలెను. పాఠశాలకు చుట్టును గోడలేక పోవుట యిప్పడొక కొఱఁతగానున్నది. గ్ర "బ్రతిఁత శీఘ్రముగా "నే తీఱవచ్చును. రు 1200 లకు కొన్నపొలములో నినుపకారిగ ట్టున కావల నున్న భాగము రు 1250 లకు విక్రయింపఁబడి యాధనముతోను మతికొంత ధనముతోను పాఠశాలకుత్తరపు వైపున నున్న తాటాకులయిండ్లవరుస యొకటి కొని వేయఁబడినది. 1907-వ సంవత్సరము వేసవికాలపు సెలవులకుఁదరువాత వితంతు శర ణాలయమును పట్టణములోని మాయింటినుండి తోటలానికిఁదీసికొనివచ్చితినని యి-వఱకే చెప్పియుంటినిగదా ! శరణాలయములాశనివారికి విద్యచెప్పటకయి: ప్రవేశపరీకయందుఁ గృతార్ధులయిన పురుషులనిద్దతిని కుట్టుపని నేర్పుటకయి. యొకప్రేని బెట్టి పాఠశాలను సరిగా జరఫుచుండుటయేకాక నేనును పాఠ శాలలాrశి పనిచేయుచుంటిని. నా భార్య వారికి సంగీతము నేర్పుచుండుటయే “ਝਾਵਾਂ Ur త్తగా ് టలోఁగట్టబడిన యానందాశ్రమములోఁ బ్రతిదినమును ప్రాతస్సాయంశాలములయందు వారిని *ർ8-8ംാ ప్రార్థనము జరపుచుండెను. τy"δές జిత్రలేఖనము నేర్పుటకయి కొంతకాల మొక యుపాధ్యాయుని సహి తము ಟ್ಟಿತಿನಿ. శరణాలయములాrఁ జేరినవారు సాధారణముగా వివాహాశి పేక్ష చేతనే వచ్చువారగుటచేత వారికిఁ జదువునందంత శ్రద్ధయుండదు. వారిeూrశి నెవ్వరికైన విద్య చెప్పించి でyでK3寺総 వితంతుశరణాలయకార్యములను నిర్వ హించుట కాసక్తికలవారిని గాను సమర్థరాండ్రనగాను దిద్దవలెనని నే నెంతో ప్రయత్నము చేయుచుంటిని. ఇట్లుండఁగా నా బాల్యసఖుఁడైన కనపత్తి యె-గానందముగారికొమారితసుందరమ్లయను పదునా పేండ్లప్రాయముగలశాల వితంతువు 1907-వ సంవత్సరమున వితంతు శరణాలయమును జేరెను. ఆమె మాయింటనే యుండఁగోరినందున నామెతండ్రిగారి యొడల నాకుండిన మిత్ర భావమునుబట్టి యద్ధేయుంచుకొని యూమెను నేనును నాభార్యయుఁ బుత్రికా ప్రేకుతోఁ జూచుచుంటిమి, ఆమె విద్యయందాస్పక్టికలదయి సద్వర్తనముకల మూ ఁ డ న $ 6 сә sбоз 3 OF رقي చయి వూయందాదరముగలదంు వూ కుటుంబములాగనిదానివలెనే యుండి, తాను మమైపృడును విడువననియు వివాహమునైనను మానివేసి వితంతు శర గౌలయము ను జూచుట మొదలయిన పరోపకారకార్యములయందే తన కా లము కడపెదననియు బాలాశ్యత్సాహముచేత పలుకుచుండెను. ఆమె విషయ వుయి నేనును విశేషశ్రద్ధవహించి యామెకు బ్రాహ్మమతసిద్ధాంతములను బోధిం చుచు పరోపకారమునకుఁ బురికొల్పు నుపదేశములను జేయుచు పాఠశాలకుఁ బోవనప్ప డింటివద్ద స్వయముగా నేనే యూమె కింగ్లీషు నేర్పుచు సంవత్సర కాలములో నింగ్లీషునందు రెండవఫారమునకుఁ దగియుండునట్లుచేసితిని . ఆ వఱకు శరణాలయములాశనున్న వితంతువుల కొక్క రొక్కరికి భోజనముల నిమి త్తము నెలకయిదేసి రూపాయల చొప్పన నిచ్చుచు, ఆసొమ్ముతో వారికి గాన లసిన భోజనపదార్థములను దెప్పించియిచ్చుచు, బట్టలు పుస్తకములు మొద లరియినవి వేఱు గానిచ్చుచు, వైద్యవ్యయములను "మేమే భరించుచుంటిమి. ඕෂ්oණ් శరణాలయకార్యభారము నిర్వహించుట పయివారికి సులభముగానే కనఁబడినను పనిచేయువారికంత సులభము కాదు. "కీవల విద్యాదానము నిమి త్తమే యేర్పడినచోఁ గొంతసులభమగునేమో కాని "మేమవలంబించిన పద్ధతి ప్ర *S-3 మెంతమాత్రమును సులభము కాదు. దానికార్య నిర్వహణమునం దనేక కష్టములున్నవి. వచ్చినవితంతువులు నానాప్రదేశములవారయి, నానా గుణ నులు కలవారయియుందురు. వారిలో కొందఱు సత్స్వభావము గలవారును '5"očeso దుస్స్వభావముగలవారును నుందురు. వారి పూర్వవర్తన విషయ వుయి యేమియు తెలియదు. ఒక బాల వితంతువు నావద్దకు రాఁగోరినప్పడు "నేనీసంగతిచెప్పక వితంతువుల విషయమున సాధారణముగా ప్రసంగము తెచ్చి నారెట్టివారు వీరెట్టివారని యడుగుచు నొక మిత్రునితో నడుమ నీవితంతువును గూర్చి యడిగితిని. ఆందఱినిగూర్చి యడిగినప్ప డీవితంతువు విషయ మాయన "కేమియు సందేహము కలుగనందున, ఆమె దో"డ్డయిల్లాలనియు పరులవంక తలయోత్రి రెమైన చూడదనియు చెప్పెను. ఆ వితంతువు మాయింటికి వచ్చిన తరువాత నారాయొద్దకువచ్చి యామిత్రుఁడే యావితంతువు చెడ్డదనియు మంచి & - 3 o o స్వి య చ రి త్ర ము నడతకలది కాదనియు చెప్పెను. ఆప్పడట్లు చెప్పి యిప్పడిట్లు చెప్పచున్నా రేవుని నేనడుగc"గా, ఆప్పడ స్టే తాను భౌవించితిననియు నేనడిగినవిూఁదట విచారింపఁగా నిజము తెలియవచ్చెననియు చెప్పెను. ချို၌ విషయములలాగt నితరుల యభిప్రాయములంతగాఁ బాటింపఁదగినవిగానుండవు. ఒకయింటనిద్దఱు శ్రీలున్నయెడల వారిలో వారికి తగవులు రాకుండ సమర్థించుట యెంతకష్ట వెూ కుటుంబయజమానులకు తెలియును. ఏక కుటుంబములాగని ವಾರಿಸ್ಥಿತಿಹೆ యిట్లుండునప్పడు భిన్నభిన్నకుటుంబములలోనుండివచ్చి యొక్కచోట చేరిన వా8 యవస్థయోట్లుండునో విూ రూహించుకోవచ్చును. సాధారణము గావిద్యా గంధ మెఱుఁగనివారగుటచేత స్వల్పాంశ వులలాగ గొంజారులతో తగవులాడు చుందురు ; వివాహాపేకచేత వచ్చినవారగుటచేత పెండ్లిమినాఁదనే సదాధ్యాన ముంచుకొని విద్యయం దశ్రద్ధచేయుదురు ; పాఠము లేలచదువలేదని యుపా: ధ్యాయులడిగినప్పడు మేము పెండ్డినిమిత్తము వచ్చితిమికాని చదువునిమిత్తము రాలేదని చెప్పదురు ; వచ్చిన వుఱ0నాఁడు మొదలుకొని పెండ్డిపెండ్లియని తొందరపెట్టుదురు ; తగవులలో ఁ దమపకము మాటాడలేదని భోజనముచేయక యలిగి కూరుచుందురు ; రోగమువచ్చినప్పడు తెచ్చియిచ్చిన మందులుపుచ్చు grg యల్లరిచేయుదురు. ఇటువంటి బాధకము లెన్నెన్నియోయుండును. ఈ సంబంధమున జరగిన వృత్తాంతమొకటి చెప్పెదను. హనుమాయమ్లయనువితంతు S"క్రశ్రే కృష్ణామండలమునుండివచ్చి శరణాయువులాrఁ జేరెను. ఆమె కన్నులు ്.ം് జబ్బుగానుండెను. రాజమహేంద్రవరములో మందులు వేయించితిమి, గాని కుదురలేదు. ఆందుచేత మే మాసంవత్సరము (1908–వ సం) బెంగుళూ8. ప్రయాణమును మానుకొని యామెనిమిత్తమయి నేనును నా భార్యయనామెను వెంటబెట్టుకొని చెన్నపట్టణముపోయి యా మెకంటి వైద్యము చేయించుచు వేసవికాలములో నక్కడనుంటిమి. మే మొక్కడకయిన వెళ్లినప్పడు వూ బండిలో నామె నెక్కించుకొని తీసికొనిపోయి చూపఁదగిన విశేషములను, జూపుచుంటిమి. ఇట్లుండఁగా "నా మొుకు కంటిచికిత్సచేయుచుండినవైద్యుఁ Tow. మెను గాలిలోను ఎండలోను బైట త్రిప్పవలదని విధించెను. అందుచేత మే. మూ ఁ డ వ ప్రు కర ణ ము 3 റ്റ, మొకనాఁడామె నింటదిగవిడిచి బయట బండిలాrశీఁబోయితిమి. తన్నుమూ వెంటఁ దీసికొని పోవనందున కాదినముననా మెు యేడ్చినయేడుపునుచేసిన యల్ల δd3οος జెప్పశక్యముకాదు. ఆయేడుపుచేత నామెకన్నులు వాచి మరల మొదటికి వచ్చెను. ధనవ్యయమును గూరు చుండఁబెట్టి యుపచారము చేయుటయు నట్లుండఁగాఁ గృతజ్ఞతలేక oూవెు చేసినయల్లరికి మే మేల యూమెను దీసికొని వచ్చితిమాయని మూమనస్సులకెంతోవిచారము కలిగెను. ఇది యంతయు మూఢ త్వము యొక్క ఫలముగాని వేఆుకాదు . ఈమె కన్నులు బాగుచేయించి మేము చెన్నపట్టణమునుండి తిరిగివచ్చిన తరువాత నీ మెయు మతీయిద్దఱును K@急 యొక దినమున వంటవూని రొట్టెచేయుటకుఁ బ్రయత్నంపఁగా వలపని వారించి యన్న మేవండుకొండని వితంతు శరణాలయముపని చూచుచుండిన సుంద రమ్ల విధింపఁగా నన్నములోని కేమియు లేదని వండుకోక తగవుపెట్టిరి. ఈ ముగ్గురే యొకనాఁడు నావద్దకువచ్చి తమకు తతణము పెండ్లిచేయని యెడల లేచిపోయెదమని బెదరించిరి. నేను వీరిని వదల్చుకొనుటయే క్షేమకరమని తలఁచి యావఱకొక సంబంధమునుగూర్చి కరగపురమునుండి దండపాణిగారు నా పేర వ్రాసియుండినందున హనుమాయమ్లను పొగబండిలా నెక్కించి యా యనకు తంతివార్తనుపంపి పంపివేసితిని. తక్కినవారినిద్దతిని మతీయిద్దఱికిచ్చి వివాహములుచేసి వారిని వదల్చుకొని పంపివేసితిని, నా రిట్లు గొందరపడ కుండినపకమున వారికింతకం లేు మంచివగులు లభించియుందురు, తరువాతః ములుపడుచు వారిలో నిరువురు లావుపడిన టీAరసాlునKఁ బళ్చాత్తాప పడుచు నాకు వ్రాసిరి. వంటవిషయమయి పcయిutుటo wరMనa"ని చిలంపలు ITI పలువలు కల్పించి యూ"కాశవాణిలాr ಫಿಜುಲಿ సుందరమ్లను నిoదిoచుచు వ్రాసి ప్రకటించిరి. - వితంతుశరణాలయములోనివారి r్క ర్కొ8 నెల జేసి రూపాయలిచ్చుచు వారికిఁ గావలసినవాని నారూపాయలలోఁ గొనియిచ్చుచుం డినప్పడు సుందరమ్ల 궁 త్తన మేమున్నదని యెవ్వరైన నడుగవచ్చును. కొంత "క్రాల మాప్రకారముగానే 2887}as68י (איידסQ8יסל నీవిషయమున C గొంతవూర్పు 5 o 3 റ_ു స్వి య చ రి త్ర ము కలిగెను. దాని విషయమయిన చరిత్రము నిచ్చట గొంత్ర చెప్పవలసియున్నది. వివాహము చేసికొన్నవారిలానే యొకరు వితంతు శరణాలయములvని కొక వితంతువును బంపిరి. ఆ వితంతువు గ ర్భిణియయి యుండినట్టల్పకాలములోనే తెలియవచ్చినది. ఆప్పడా వితంతువు సేమిచేయుదమాయని నేనును నాభార్య యు నాలోచించితిమి, పూర్వము మేము చెన్నపట్టణమునకు వెళ్లకముం ᏑᏜ వితంతువే యొకతె మాయింటికివచ్చెను. కొన్ని దినములలోనే కడుపుతో నున్నట్టు తెలియరాఁ7గా మేవూ వితంతువును వూయింటినుండి పంపి వేసితివిు. ఆ వింతంతువు తమ యూరికిపోవక రాజమహేంద్రవరములాశాసే රැෆිකංයී గర్భ పాతమునకయి యొక యెఱుకలదానిదగ్గ అ మందు పుచ్చుకొని చచ్చిపోయెను. ఆ దుర్ధరణ వార్తను విన్నప్పడు మాకెంతో దుఃఖము కలిగెను. ఆశ్లే యీ వితంతువునుగూడ వెడలఁగొట్టినయెడల ëýão Ж తియున శ్లే యగునని ఎూకుఁ దోచినది. ఇటువంటివితంతువును శరణాలయములో నుంచుట నీతిగాదు. వితంతు శరణాలయములోని వారందఱును కళంకములేని శుద్ధవర్తనము ᏑᎧ?Ꮢ యున్న వారేయని నేను చెప్పలేను"గాని యెవ్వరైన రహస్యముగా స్వభావ దౌర్బల్యమునకు లోఁబడినవారుండ వచ్చినను గర్భవతులైన వారెవ్వరు నుం డరు. ఈమెను వెడలగొట్టుటకును వూకు మనసు గొలుపలేదు. అందుచేత "నేమి చేయుదువూయని యూలోచించి యట్టివారి నిమిత్తమయి పతితయువతీ 35&cow-e (Rescue Home) & 3 స్థాపింపవలెనని నిశ్చయించి యా మెను వితంతు శరణాలయములోనుండి తొTలఁగించి వేeS"కచో*ట నొక Kది లోనుంచి కాపాడితిమి. ఆమెకు నా భార్యయే పురుడు పోసెను. మగశిశువు గలిగి చచ్చిపోయెను. ఆవఱకు గుంటూరిలో వితంతువివాహముచేసికొని భార్య బలవన్మరణము నొందఁగా విధురుఁడైయున్న యొక బ్రాస్త్రణపురోహి తుఁడామెను వివాహము చేసికొనెదనని రాఁగా నాతనికిచ్చి వివాహముచేసి పంపివేసితిమి. తరువాత నీపతితయువతీ రక్షణశాలకు (Rescue Home) ఒక కోమటివితంతువు వచ్చెను. ఈ కోమటి వితంతువు గర్భవతియైనది Tretoo కానిచెడిపోయినదే, ఈ బాలవితంతువు కాకినాడలో తనపట్టినింటినుండికొన్ని మూ ఁ డ వ ప్రు క ర ణ ము 3○3 నగలెత్తుకొని యొక తూర్పువాని (శూద్రుని) వెంట లేచిపోయెను. బంధువులు దండవిధాయకునియొద్ద నభియోగము తేగా, నినుపదారిబండి సెక్కుటకు పోవుదారిలో రకకభటు లాయిద్దతిని నగలతో పట్టుకొనిరి. విమర్శలో నా బాలవితంతువు తానే నగల సెత్తుకొని వచ్చితినిగాని వానికేమియు సంబంధము లేదని నాయకుని తప్పింపఁ జూచెనుగాని దండవిధాయకుఁ డిగ్ధతిని దోషు లను"గా నిర్ణయించి వాని కాఱు నెలలును కోమటి వితంతువునకు నాలుగు నెల లును కారాగృహవాస దండనమును విధించెను. వారి నిరువురను శిక ననుభవించుటకయి రాజమహేంద్రవరమునకు తీసికొని వచ్చిరి. వారి వెంటు వైశ్యవితంతువు బంధువులు పినతండ్రి మొదలైనవారు విలపించుచు రాజమహేంద్రవరమునకువచ్చిరి. వారస నాయకుని దండింపఁజేసి నాయికను విడిపింపఁ బాటుపడిరికాని న్యాయసభలో వారి ప్రయత్నము నెఱవేఱినది కాదు. వారు తమ యాడుఁబడుచును కారాగృహ ప్రవేశము చేయించివచ్చి చెఱసాలనుండి విడుదలయయి వచ్చినతరువాత తవు ಪಿಲ್ಲನು రకీంపవలసినదని నన్నును నాభౌర్యను బహువిధముల డీనముగా వేఁడుకొనిరి. వారప్పడప్పడు మరల రెండుసారులువచ్చి మమ్మబతిమాలుకొ నుటయేకాక యూ బాలవితంతువును కారాగృహ విమోచనానంతరమున మూయింటికిఁ డీసికొనివచ్చి "ירס భార్య కాళ్లమిఁదఁబడవేసిరి. ఇఁక ముందు మంచినడత గలిగియుండెదచాయని యావితంతువు నడిగి, యుండెదనని చెప్పినమినాఁదట మే ముభయులమును సం వంత్సరకాలము పరీక్షించి చూచెదవునియు నీలాపల నెప్పడైన మరల చెడు నడతలాr*ఁ బ్రవేశించినపకమున す。o&oず。 వెడలఁగ్యొదయనియుఁజెప్పి ΟΟΟ-ο వితంతువును పతితయువతీరకణశాలలాగఁ జేర్చుrంటిమి. ఈ వితంతువు పేరు కనకరత్నము. ఈ కనకరత్నమును నాభార్యనిపెట్టి చూచుచు చదువు చెప్పి హితబోధలు చేయుచుండెను. రెండునూ సము లగునప ్సటికి కనకరత్న ముయొక్క ప్రియుఁడు చెఱసాలనుండి విముక్తుఁడయివచ్చి తన ప్రియురాలిని తనవెంటఁ బంపువుని యడిగెను. "నేను వానిని తోఁటలాగనికి రాకుండఁజేసి కనకరత్నమును మతింత జాగరూకతతోఁ గని పెట్టుచుంటిని. వాఁడయిదాజు 3○ど స్వీయ చ రి త్ర ము సారులు తోటవద్దకువచ్చి చూచుచువచ్చెనుగాని మా సేవకులు వానిని S*c టలోనికి వచ్చినపకమున రక్షకభటుల కొప్పగింతు రని భయపెట్టినందున నిరాశచేసికొని వాఁడు రాజమహేంద్రవరమును విడిచిపోయెను. ఇట్టు కొన్ని వూసవులు జరిగిన తరువాత. -కాకినాడనుండి సలాది కృష్ణమూ ర్తి కనకరత్న మును విహహము చేసికొనెదనని వచ్చెను. ఈ కృష్ణమూర్తి పునర్విహహము చేసికొన్న కోమటి వితంతువునకు పుట్టినవాఁడు. "నేనా కోమటి వితంతువును కృష్ణమూర్తికిచ్చి వివాహము చేసి వారినిద్దతిని పతితయువతీ రకుణశాలలోనే యుంచి మే ము భయంలమును కనిపెట్టి చూచు చుంటిమి. గ్రతనికి నగరపారి శుద్ధ విచారణ కార్యస్థానములో పన్నులు రాబర్టైుడు పనిదొరకినది. వీరు తమకు వచ్చెడు జీతము తమ భోజనమునకే יחד35ל చాలకున్న దనియు, లౌమింట నొక ಯಂ×ಡಿಪಿಟ್ಟಿ భోజనపనార్ధముల నంగళ్లవాడలో నిచ్చెడు వెలలకే యా మైదమనియు, వితంతు శరణాలయములోని వారికిఁగావ లసిన వస్తువులను తమవద్దనే gగా నునట్లు చేయవలసినదనియు, నన్నడిగిరి. "ङ्ग३. నందున కంగీకరించి తమకుఁ గావలసిన పదార్థములను వీరివద్దనే కొనవలసిన దని వితంతు శరణాలయములాశని వారితోఁ జెప్పితిని. వారాష్రకారముగాఁ గొనుచు, తమ కిచ్చెడి యైదురూపాయలును భోజనమునకుఁ జాలకున్నవని మొజ్జ పెట్ట నారంభించిరి. వారు వీరివద్ద సరకులను రొక్క-మిచ్చికొనుచుండిరి. ఇట్లు కొన్నిమాసములు జరగినది. ఒకనాఁటి యుదయముననే నొక మిత్రునితో మాటాడుటకయి పట్టణమునకుఁ బోవుచుండఁగా, పంచదార లేదు తెవుని నాభార్య ਾਂ8` ఁజెప్పెను. ఆక్కడి వెలకే యిచ్చును గనుక కృష్ణమూ 3. యంగడిలో రొక్క మిచ్చికొనుమని చెప్పి నే నూరిలోనికిఁ బోయితిని. నేను మిత్రునితో మాటాడి వచ్చునప్పడంగళ్లవాడలాశ బండినిలిపి యైదశా లిచ్చి వీసెడు పంచదారను కొని తెచ్చితిని. విూరుకూడ తెచ్చితిరా నేనిక్కడ కనకరత్నమవద్ద పంచదారను కొంటినని నాభార్య చెప్పెను. ఎట్లు కొంటివని యడుగఁగా నేడణాలిచ్చి వీసెడు పంచదారకొంటినని చెప్పెను.అప్పడేమియు మూ ఁ డ వ ごッ § & co. S$33 3○Dん ననక కృష్ణమూ 9 యింటికివచ్చినతరువాత పంచదార యెట్లు కొనుచున్నా వని యడిగితిని. వీసె యాeeణాలకు కొని యొక యణా లాభమున కమ్ముచున్నా వునియు, విూకుఁ వలసినయెడల నాఱణాల క్షే యిచ్చెదమనియు నతఁడు. చెప్పెను. శ్రీమతి సుందరమ్లము వూకు సహాయము"గా వితంతు శరణాలయము లాr*c బనిచేయుచుండునట్లు నియమించితిమి. అయిదు రూపాయలును భోజన వునకుఁ జాలకున్నవని వితంతువుల మొజ్జ లెక్కువ కాఁగా నొక నెల స్వయ శు"గా వస్తువులను కొని తెప్పించి వాడి చూతమనియు, అయిదు రూపాయ లును నిజముగానే చాలనిపక్షమున వారికిచ్చెడు మూసజీవితము లెక్కువచేయుద వునియు, ఉద్దేశించి, వారికి రూపాయలియ్యక సరకులను నేనే తెప్పించి యొక x దిలూrశి వేసి తె"గ్ధముచేసి వారు కోరిన ప్రకారముగా భోజనపదార్థముల నిచ్చుచుండవలసినదని శ్రీమతి సుందరమ్లకుఁ జెప్పి యొప్పగించితిని. ఆమె యా ప్రకారముగా నిచ్చి పద్దు వ్రాయంగా మొదటి నెలలో చాలకపోవుటకు వూ eeoTY* Tవెు త్తముమినాఁద Srgగా b-su-6 కయిదురూపాయలలాశకొన్ని cSEణాలు నెలలోకూడ నా ప్రకారముగానే చేయఁగా మతి కొంచె మొక్కువమిగిలెను. ఆమిగిలిన సౌమ్మతో వారికా నెలలో మతియేవో వస్తువులను గొనియిచ్చితిని. అప్పటినుండి వారికి రొక్కము"గానిచ్చుట మానివేసి కావలసిన భోజనపదార్థ ములను మేమే కొనియిచ్చు పద్ధతిని ಟ್ಟಿತಿನಿ. ఆవఱకు నేను వారికి నెల క్రైడే సి రూపాయల చొప్పన నిచ్చినప్పడు చాలక పోవుటకు కారణము వస్తువుల గెక్కువ వెలల కిచ్చటమాత్రమే కాక తప్పతూనికలు తూచుట తప్పకొలతలు కొలుచుట కూడనయియున్నది. వారితూ చెడు తూనిక రాళ్లను కొలిచెడు కొలపాతములను నే నారంభములోనే తెప్పించి పరీక్షించి చూచితిని. వీసె రాళ్లను కుంచములను సరిగానే యుండినను చిన్న గుండును కొలపాత్రము లును పిచ్చవిగానుండెను. ఏబులపు రాళ్లేదు వేసినఁగాని వీసెతూXదు ; -ெ తవ్వలు తొమిది పోసినఁగాని కుంచము నిండదు. ఇటువంటి కార్యములయందు 3 റE_ స్వీ య చ రి త్ర ము కనకరత్నము ప్రవీణురాలు ; కృష్ణమూ 3 యంత సమర్థఁడు -svgorocos నను భార్య నడఫునట్లు నడచువాఁడు, వీరివద్ద నస్తువులుకొనుట మానివేయఁ కనకరత్నము నాయందత్యంతాగ్రహము గలదయి తోఁటల*ఁ దాము 8 יחד కాపురముండుట వూ కేమో మహోపకారమయినట్టుగా మేము తోఁటవిడిచి లేచిపోయెదమని నా భార్యతోఁజెప్పెను. తోటలోనుండి లేచిపోయెదరా యని నేను కృష్ణమూ _ర్తి నడుగఁగా లేచిపోయెదవుని యతఁడును జెప్పెను. ఎప్పడు లేచిపోయెదరని యడిగినప్ప "డా నెల కడపటనని యు త్తరమిచ్చెను. అందుచేత నేను మాపట్టణగృహములోనున్న నాపుస్తకములను తెప్పించి వా రన్న గదులలో నొకదానిలాగో పెట్టించుటకు నిశ్చయించి యూ నెఱకడపటు నొకపుస్తక మంజూషను దెప్పించి గదిలో పెట్టింప నారంభింపఁగానే మేమె క్కడకుఁబోయెదము ? మమ్మూరిలో నెవ్వరుచూచెదరు?" అని వారంKలార్ప మొదలుపెట్టిరి. నేను తరువాత నాపుస్తకములను బెట్టించుటకై తోటలోని మూ మేడయింటిని జేర్చి యొక పెద్దయింటిని గట్టించితిని. కృతఘ్నులయినను నాభార్యయు నేనును నిట్టివారియందు దయచూపుచునే యుంటిమి. "నేనెక్క డకు పోయినను నాభౌర్య నావెంటరాక నన్నెప్పడును విడిచియుండెడిది కాదు. కడసారి నేను కాకినాడకు వెళ్లినప్ప డీకనకరత్నమునకు పురుడు సోయుటకయి యూమె నా వెంటరాక నిలిచినది. పెని పేర్కొనఁబడిన యిరు వురును గాక మఱి నలుగురప్పడప్పడీ పతితయువతీ కణశాలలో ਝੰ88. ਕਹਾe8 లో నింకొకరికి వివాహమయ్యెను. తక్కినవారు బిడ్డలనుగని చెప్పియుఁ జెప్ప కయు పాతపోవుచువచ్చిరి. నాభార్య యవసానకాలమునం దొక బ్రాస్త్రణ వితంతువు బిడ్డనుగని విడిచి పాతిపోగా నాభార్య యాబిడ్డను పెంచు చుండెను. వితంతు శరణాలయ విధులీక్రింద నుదాహరింపఁబడుచున్నవి._ “ & రాజమహేంద్రవరపుర విక్టోరియా హిందూవితంతు కరణాలయము. ఆనాధయువతుల యుపయోగార్థ :33ידט రాజమహేంద్రవరమున &bбо -తుశరణాలయ మొకటి పెట్టఁబడియున్నది. నిరాధారలయియున్న యనాథ 533ত-০ ে ৈ3 § 5 ca 533 3○3 ركة لا "క్రాంతల కష్టములను గొంతవఱకు తొTలఁగించి, విద్యాడానమువలన i●r•გ ჯy. సగౌరవజీవనమున కర్ష రాండ్రను గాఁ జేయుట యి-శరణాలయము యొక్కముఖ్యోద్దేశము. అందు నిమిత్తమయి ఇంగ్లీషు తెలుఁగు భాషలు నేర్పెడి పాక వ్గాల యొకటి స్థాపింపఁబడియున్నది. అందు కుట్టుపనికూడ నేర్పఁబడును. 1. మనలో శ్రీలు కొందఱు కొంచెము విద్య రాఁగానే గర్వము కలవారయి పనిపాటు చేయుట తమ గౌరవమున క్ష గ్లము కాదని భావించి సోమరులయి చెడుచున్నారు. ఈ వితంతుశరణాలయమునం దిటువంటి దురభి ప్రాయము లెంతమాత్రమును బ్రోత్సాహపఱుపఁబడవు. ఇందుఁ జేరినవా ఠం దఱును పాటుపడుట యభ్యాసము చేసికొనవలెను. వారు వంతుల వరుసను, వంటచేసి, తక్కినవారికి వడ్డించుచుండవలెను. ఒకరు వంటచేయునప్ప డిం” కరు పైపనులను చేయుచుండవలెను. ఈప్రకారముగా వంటచేయుట, తెచ్చిన పదార్థములను జాగ్రత్తచేయుట, వెచ్చముల లెక్క లుంచుట, చిల్లరపనులను శక-ఁబెట్టుట మొదలయినవి వంతులవరుసను జేయుచుండుటవలన, నెల్లవా రును చదువును మాత్రమే కాక గృహకృత్యముల తీర్పనుగూడ నేర్చుకొందురు. ఇందుఁ జేరినవారి వర్ణ భేదమునకు భంగము గలుగకుండ కాపాడుటకయి, ఆ యావర్ణములవారికిఁ దగినట్టుగా వేఱు వేఱుగ వంటలు భోజనములు చేసి 8'నుటకు స్థలము లేర్పఱుపఁ బడియున్నవి. ఇందుండు వారు ప్రతిదినమును ఎవరి బట్టలు వారుతుకుకొని యాతి వేయుచు, ఎవరి పక్కలు వారు "జీసికొని తెల్లవాతి యెత్తివేయుచు, ఉండవలెను. 2. గ్రశరణాలయమునం దున్నవారిలో నెవ్వరికయిన వ్యాధినచ్చుట తటస్థించిన పకమున మందు లిచ్చుటకయి వైద్యుఁ డేర్పఱుపఁ బడును"గాని, యందున్న వితంతువులే యుపచారములను పథ్యపానములను వంతుల వరుసను జేయవలెను. 3. విద్యయం దాస్పక్తిగల బీద బాలవితంతువుల కీళరణాలయమునందు ధర్మార్థముగా ఆన్న వస్త్రాదులును పుస్తకములు మొదలయినవియు నిచ్చి 3 c)ూ స్వీయ చ రి త్ర ము విద్య చెప్పింపఁబడును. ఆఱు నెలలకొక పర్యాయము రెండేసి బట లియ్యఁ り 82נ బడును. 4. గ్రవితంతు శరణాలయమునందుఁ జేరినవారు సత్పవ ర్తనము కలవా "రయి యుండవలెను. వారి నడతవిషయవుయి తగినంత శ్రద్ధ చేయఁబడును . ఇందుండువారిలాశ నెవ్వరయిన కలహశీలలయి తఱుచుగా నితరతరుణులతో తగవులాడుచున్నను, శరణాలయవిధులను మినాటి ప్రవ_ర్తించు చున్నను: సత్పవర్తనము గలవారు కాకపోయినను, పాఠములను జదువక తఱచుగా నశ్రద్ధ చేయుచున్నను, ఆట్టివారు వితంతుశరణాలయమునుండి పంపివేయఁ బడుదురు. 5, ఎల్లవారును తెల్లవాఅు జావున నెదుగంటలకు తప్పక నిద్రనుండి లేవవలయును. ఏడుగంటల లోపల దంతధావన స్నానాదికమును ప్రాచి పను లను ప్రార్థనమును ముగించి చదువుకొనుటకు సిద్ధముగా నుండవలెను. ప్రాతః కాలమున 6 గంటలకును, సాయంకాలమున 4 గంటలకును, శరణాలయ మునుండి న్యూపరింటెండెంటు వెంట ఆనందాశ్రమమునకు ప్రార్థనకు సా8వ లెను. సోవువారము మొదలుకో'ని శుక్రవారమువలకును ప్రతిదినమును ఏడు గంటలు మొదలుకొని యెనిమిది గంటలవఱకును పాఠములను జదువుకొన వలెను. ఎనిమిది గంటలు మొదలుకొని పదిగంటలలోపల వంట, భోజనము, మొదలయిన పనులు చేసికొని పాఠశాలకుఁ బోవుటకు సంసిద్ధురాండ్రయి యుండవలెను. భోజన విషయమున నెవ్వరికిని ఆవశ్యక పదార్థములేకాని భోx ములు జరపఁబడవు. శరణాలయములాr నున్నంతకాల మెవ్వరును మాంసా "హారమును తినఁగూడదు. పదిగంటలనర మొదలుకొని యొంటిxంట వఱకును, శరణాలయములాr*నే స్థాపింపఁబడియున్న పాఠశాలకుఁ బోయి చదువుకొన వలెను. ఒంటిగంటకును రెండు గంటలకును మధ్య మధ్యాహ్నభోజనము చేయ :వలెను. రెండుగంటలు మొదలుకొని నాలుగుగంటలనరవఱకును నురలఁ బాఠ శాలకుఁ బోయి చదువుకోవలెను. నాలుగు గంటలనర మొదలుకొని యైదు మూ ఁ డ వ ప్రు కర ణ ము 3 )ק (ר" గంటల వఱకసను ఆనందాశ్రమములో ప్రార్థన చేసికొని, పిమ్లట పుస్తకములను వార్తాపత్రికలను జదువుటలాrఁగాని బ్యాడ్ మింటను మొదలయిన యాట లాడుటలోఁగాని వ్యాయామము చేయుటలvశీఁగాని స్యూపరింటెండెంటు వెంటనో వేరొక పెద్దవారి వెంటనో తోటలో తిరిగి కాని విశ్రాంతి ననుభవిం చుటలోఁగాని కాలము గడపవచ్చును. రాత్రి యాఱుగOటలు "మొదలుకొని యేడుగంటలనరలోపల వంటచేసికొని భోజనములు చేసి మఱునాటిపాఠము లను జదువుకొనుటకు సంసిద్ధురాండ్రయి యుండవలెను. ఏడుగంటలనర మొద లుకొTని తొమిది గంటలనరవఱకును గీపము వెలుతురున వుఱు-నాటిపారములను జదువుకొనవలెను. రాత్రి తొమ్మిదిగంటలనరకు నిద్రకు పోవచ్చును. శని వారమునాఁడు ప్రాతఃకాలకృత్యములను యథాప్రకారముగా తీర్చుకొన్న తరువాత ఏడుగంటలు మొదలుకొని తొమిదిగంటలోపల తలంటిపాళి సిక్రిrs వలెను. అటుతరువాత పదిగంటలనరలోపల వంట, భోజనము మొదలయినవి ముగింపవలెను. రెండు గంటలు మొదలుకొని నాలుగుగంటల లాrశిపల ప్యా ములను ఇతరగ్రంథములను జదువుకొనవలెను. ఆదివారము నాఁడు ప్రాతఃకా exమున 7 గంటలు మొదలు 8 గంటలవeeకును ప్రార్థనకు వచ్చి, ధర్హోపదేళ మును విని, తక్కిన కాలములో ఇష్టము వచ్చిన రీతిని యుక్షమార్ణమున విశ్రాంతి ననుభవింపవచ్చును. 6. వితంతుశరణాలయములోనివారు పయి వారితో మాటలాడఁదలqచు కొన్నను ఇతరవ్వవహారములు జరప దలఁచుకొన్నను పయి వారి కుత్తరములు వ్రాయఁ దలఁచుకొన్నను స్యూపరింటెండెంటు సెలవునుపొంది చేయవలెను. ఆవశ్యకమని తోఁచిన యెడల స్యూపరింటెండెంటు ఇతరులతో మాటాడు నప్పడు తాను దగ్గఱ నుండవలెను ; శరణాలయము లాగనివారు వ్రాసెడి యుత్తరములను గాని వారికి వచ్చెడియు త్తరములను איתד( స్యూపరింటెండెంటు విప్పించి చదివిచూడవచ్చును. ఆట్టియు త్తరములలాగో వారినడతను గాని న్యాయ బుద్ధినిగాని సందేహించుట కవకాశమున్నయెడల, ఆట్టియు త్తరమును వెంటనే 3 9 ඌ స్వీయ చ రి త్ర ము గ్రాసెసిడెంటుగారికి పంపి వారి యు త్తరువప్రకారము చేయవలెను. ఆయన ఆట్టినడత విశేషమైనది కాదని తలఁచిన యోడల మందలించి "మొదటితప్పిద మక్రింద తమింపవచ్చును. 7. వితంతు శరణాలయమందున్నవారు తమకుఁ గావలసిన వస్తువులను స్యూపరింటెండెంటుద్వారా తెప్పించుకొనవలయునేకాని స్వయముగాఁగాని సేవకులవల్లఁగాని తెప్పించుకో" నఁగూడదు. వారు శరణాలయముతోఁ జేరిన సేవకులతో సేవిధమైన సంబంధమును పెట్టుకొనఁగూడదు. 8. పెండ్లియైనవారిని గాని, "కానివారిని"గాని, వితంతువులను గాని వారి సంరక్షకులుబోర్డి గుస్టూడెంట్లను గానుంచఁగోరినయెడల భోజనములకును ఇతర వ్యయములకును గావలసిన సామిచ్చుపద్దతిమింద అట్టి వారు వితంతు శరణా 一ö GᎮ © లయములో చేర్చుకొనఁ బడుదురు. అట్టి విద్యార్థినులు వేసవికాలపు సెలవు. q) ఆy* తమయిండ్లకు పోవచ్చును. ఆట్టి 8ייסד సంరక్సుకులు స్యూపరింటెండెంటు సెలవును పొంది యప్పడప్పడు వచ్చి తను బాలికలతో మాటాడిపోవచ్చును. బోర్డి ంగువిద్యార్థినులు శరణాలయనిబంధనలన్నిటికి లాగోఁబడియుండి, ఇతరులు వంట మొదలయినవి చేసికొసెడు సమయములో మూలమును పాకములని’ సద్దంథములనో చదువుకొనుటలో n నిరిwNఎwsబీ'గిన, 9. ఇత్రంతుశరణాలయముu*నిwr^ urow"s ** **کم سكان Вооо యేర్పాటు చేయఁబడిన స్థలమునందున ۲ ،مه ot۹ کم س, و «لاله ۱۱ مه స్థలముల యందును, జేళ్లలయందును ఆటలాడు!"నఁNూiదు, 10. వితంతుశరణాలయములో నుండునా రoదwును స్యూపరింటెం. త్తరువులకు లాగోఁబడిప్రవ _ంపవలెను. న్యూపరింటెండెంటు סd3o 8יזדככobל గాగి యుత్తరువునకు వ్యతిరిక్తముగా ప్రవర్తించినను, వారిని తిరస్కరించినను, నిoదిoచినను, అట్టివారు గ్రాపెసిడెంటుగారి యుత్తరువుమింద వితంతుశరణాల e-six) నుండి వెడలగొట్టఁబడుదురు, ఆట్టివారు వితంతు శరణాలయముతో deft"కళాలయందుఁ జదువుకొనుటకుసహిత మగ్ధురాండుకారు. స్యూప మూ ఁ డ న ప , క ర ణ ము 3 ജൂറ రింటెండెంటుగా రిచ్చెడి యుత్తరువులలోఁగాని, వారు చేసెడియాదరణలాశఁ గాని, లోప మున్నట్టు శరణాలయములో నున్న వారికి తోఁచినయెడల, ఆట్టి లోపములను వ్రాఁతమూలముగా పెసిడెంటుగారికి తెలుపవలెను. పెసిడెంటు గారు విమర్శించి స్వయముగాఁ గాని, కమిటీవారితో ఆలాశచించిగాని, తీర్తా నముచేయువఱకును న్యూపరింటెండెంటుగా రిచ్చిన యట్టి యుత్తరువునకు లోఁబడియే ప్రవర్తింపవలెను గాని, వ్యతిరేకించి నడుచుట గాని, మతియేవిధ మైన యనాదరణను జూపుట గాని చేయకూడదు. 11. సత్పన ర్తన విషయములోను, శుచిత్వవిషయములాశను తప్ప నితర విషయములలాగో నధికారమును జూపక స్యూపరింటెండెంటుగారు వితంతుశర వ్రాగాలయములోని వారి స్వమతాచారములను కులాచారములను మన్నింపవలెను. 2. తమ భార్యలతోఁ Ҳ8)& చూడవచ్చెడు తగువునుష్యులను, ఇతర స్టలమునుండి వచ్చి చూడఁ N* •డు పెద్ద మనుష్యులను తప్ప, నితిగుల నెన్వరిని Φ విత్రంతు శరణాలయముల*నికి రానియ్యఁగూడదు. వితంతు శరగ°లలు ము నంచుఁ గ్రోత్తగాఁ జేరఁ దలఁచుకొన్నవారు రావుబహదూరు కందుకూరి వీరేశలింగము పంతులు గారికివాసికాని, వారితో స్వయముగా మాటాడికాని చేరవచ్చును.” & ములుకుట్ల అచ్యుత రామయ్యగారు దయా పూర్వకముగాఁగట్టించి యిచ్చిన క్రొత్త వితంతు శరణాలయమునందు గృహప్రవేశోత్సవము 1908_వ సంవత్సరము నవంబరు నెల 15-వ తేదిని జరగినది. అప్పడు పట్టణములోనివా రనేకులు దయచేసిరి. ఆసమయమునందు నేను చదివినదాని నిందు క్రిందఁ బొండుపఱుచుచున్నాను. రాజమహేంద్రపుర వితంతుశరణాలయ నూతన గృహప్రవేశము. సర్వకారుణ్యుఁడవును, సర్వశుభ ప్రదాతవును, సర్వనియామకుఁడ వును, అయిన యోపరమేశ్వరా! నీకు హృదయపూర్వకములైన నావందన సహస్రములను సమర్పించుచున్నాను. ఈ డీనుని కరుణించి యాదరపూర్వక 21 § __ 3 அ.அ స్వి య చ రి త్ర ము ముగా నంగీకరింపుము. లోకములో సమస్త సత్కార్యములను సమస్తధర్త گامه వులు ను నీకు ప్రీతికరములయి నీయను గ్రహ విశేషముచేత సదావర్ధిల్లుచున్నవి. ఆట్టి సత్కార్యములకు విఘ్నములను విఫూతములను గలిగించుటకయి యెంతటి బలవంతు లెంతమంది యెన్ని ప్రయత్నములు చేసినను తుదకానరకీటకముల కృషియంత్రయ విఫలమయి నీబలముచేత సత్కాగ్యములే సఫలములయి లోక వునకనంతఫలదాయకములయి సుఖాభివృద్ధికరములగును. నీవు సకలా రిహరుఁ డవు; ఆర్తజనరకణపరాయణుఁడవు. ఈ దేశమునందుఁ జిరకాలాగత మొన దురాచారలముచేత సామాన్యముగా శ్రీలను ముఖ్యముగా బాలవితకు వులును దుస్థ్సితియందుండి భయార్తరాండ్రయి యభయము ప్రసాదింప నిన్ను దీనముగా వేఁడుచున్నారు, వారి మొజ్జలాలకించి యనేక సజ్జన హృదయము లను కరఁగించి యనాథ కాంతల సం లె"పములను దొలఁగించుటకలు సాగ్రిని చేరేచుచున్నావు. ఈ సాయం కాలము గృహప్రవేశము జరపుచున్న యివితంతు శరణాలయము నీ పేరణమును నీయూ ర్తరకణపరత్వమును సహస్ర ముఖముల ఘాశపించుచున్నది. విద్యయందును బుద్ధియందును థనము నందును బలమునందును దరిద్రుఁడనయి యున్న నౌవంటి యనావుకుఁడు తలపెట్టిన యీ కార్యమునకు "వేలకొలఁది రూప్యములను వ్యయిపఱిచి యోుక మహానుభావుఁడు గృహమును కట్టించి యిచ్చుటయు, ఇంకొక మహాసభ "ు. డు సంవత్సరమున కంతకపట్టిన వ్యయములనన్నిటిని భరింప నయాచిత్రము"గాఁ బూనుకొనుటయు, ಸಿನಿ తుక జాయమానకటాక విశేషము చేతను [బేరణము చేతను గాక మఱి దేనినలన సంప్రాప్తములయ్యెను? అనాధజనా_ర్తి హరమయిన యీవితంతు శరణాలయము సెట్లు వృద్ధిలోనికి దేవలయునో, యెట్టు నిరంత్రగా యముగా కొనసాగింపవలయునో, సర్వఁడవయిన నీవే యెఱుఁగుదువు. ?, భక్తజనాభీష్ట ప్రదాయకా! పరోపకారపారీణులను బం పనిచేయించియు, దీనజన శోకనివారణాయుత్తచిత్తులను పేరేచి ధనదానము చేయించియు, g వితంతుశరణాలయము దినదినాభివృద్ధినొంది శుభదాయకమగునట్టు కరుణింతువు -rows మూ ఁ డ వ ప్ర కరణ ము 3-கு 3 ఓ సోదరీసోదర రత్నములారా ! మిరందఱును నాయాహ్వానము నంగీకరించి యీ గృహప్రవేశోత్సవమునకు దయచేసి నన్ను గౌరవించినందు నకు విూకు కృతాజ్ఞ తాపూర్వకములైన వందనములు చేయుచున్నాను. ఆహ్వాన పత్రిక నాపేరిటఁ బంపఁబడినను, దీనిని బంపుటకు నాకెంత యధికారము న్నదో యంత యధికారము విూకునుగలదు. ఈ యంత్సవము మనయంద e337্যন্ত నాదిమాత్రమే కాదు. ఈ గృహమును మనకిచ్చి యీ సమావేశ సం తోషమును గలిగించినవారు బ్రహ్ర్మశ్రీ మహ8 రాజశ్రీ ములుకుట్ల అచ్యుత రావు య్యగారు. కాఁబట్టి మొట్టమొదటఁ గృతజ్ఞ ल्छ।" సూచకములైన వందనము లను వున వూయనకు సమర్పింపవలసియున్నది. ဍန္လည္ వేలకొలఁది రూపా యలను గవ్వలవలె వ్యయ పెట్టి పురుషుల యర్థాంగులనఁదగిన యగతికలైన యబలల దురవస్థను నివారించుటకంు పరోపకారబుద్ధితో నీగృహములను గట్టించియిచ్చిన యచ్యుత రామయ్యగారికి నందనముల నరి్సంచుటలో విూ రందఱును సంతోషపూర్వకముగా నాతోఁ జేరుదురని నమ్ముచున్నాను. సజ్జన సౌఖ్యసంధాయకుఁ డైన పరమేశ్వరుఁ డీయు దారపురుషునకు డీర్గా యు రా రోగ్యైశ్వర్యములను బ్రసాదించునుగాక ! భారతవర్గీయడినానాధ "కాం తౌజన దుర్దశా నివారణార్థమైన వున యిబా యుద్యమములో నీశ్వ రుని సాహాయ్యము "మొదటినుండియు స్పష్టముగాఁ గానవచ్చుచున్నది. 1905 వ సంవత్సరారంభమునందు నేను చెన్నపురిని విడిచి స్వస్టలమైన రాజమహేంద్రవరమునకు మరలవచ్చి యిచ్చటి మితుల సాహాయ్య סרטסס. ముచేత నోక వితింతు శరణాలయమును త్సంబంధమున నో`క బాలికా Ro స్థాపించి పనిచేయ నుద్యమించి పట్టణములోని మా గృహమునందే שיעי 8י" (א). బాలికల rఱకొక మధ్యను శళాలను బెట్టి యందింగ్లీషు సహితము నేర్పింప సేర్పాటుచేసితిని, ఆ బాలికా పాఠశాల నెప్పటికైన నున్నత పాఠశాలనుగాఁ జేయవలెనని సంకల్పించుకొని యుంటిని. ఈరీతిగా బాలికాపాఠశాలను సంవత్సరకాలము నడపునప్పటికిఁ గొందఱు బాలవితంతువులు చేరుటయేకాక బాలికలసంఖ్యయు హెచ్చయ్యెను. కాని పది పండెండు సంవత్సరముల 3 ജൂൺ స్వీయ చ రి త్రు మః oూడు రాఁగానే పంుతరగతుల బాలికలను తల్లిదండ్రులు సాగ్రశాలను వూని పించుచు వచ్చుట తటస్థించినందున నున్నత 58ס־oיתeירע విషయమైన "నా సం కల్పమునకు వికల్పముకలుగు నేమో యని నేను భయపడఁ బొచ్చితిని. వితంతు శరణాలయములోని బాలవితంతువులవలనను, ఆగతిక బాలరకణశాలను సాపిం చినయెడల నందలి బాలికలవలనను, మాత్రమే శ్రీలయున్నతపాఠశాల సీ-ధ్య మగునని నాకు తోచినది, ఆంతటఁ గొందఱు మిత్రుల పేరణముచేత వితం. తు శరణాలయము నిమిత్తమును స్థాపింప నుద్దేశించుకొన్న యుగ ఖ్వి బాల రక్షణశాల నిమిత్తమును పట్టణసమిపమున నొక నిర్ధాల స్థలమును సంపాదింప వలెనని నాకీశ్వరుఁడు బుద్ధిపట్టించెను. ఆందునిమిత్తమయి కృషిచేయగా శీఘ్ర కాలములోనే ਨ੍ਹਾਂਭੈ తోఁటలభించెను. అప్పటికి నేను ఆర్బత్తునట్ట కం పెనివారివద్ద రెండువేల రూపాయలు నిలువచేసి యుంటిని. ఈ తోటను కొనుట నిమిత్తమయి యా రెండు వేలరూపాయలను దెప్పించితిని. ဍိုင္သည္ జరగిన యల్పకాలములోనే యూకం"పెని దివాలాతీసినట్లు వార్తాపత్రికల యందు C బ్రకటింపఁబడెను. ఈ సౌమ్మ పోకసండఁ గాపాడినది యీశ్వర సాహాయ్యముగాక మఱి యేమని చెప్పవచ్చును ? ఈపని క్రీశ్వరుఁడు తోడు పడుచున్నందున కింకొక చిన్న నిదర్శనమును జెప్పెదను. ఈతోఁటను గొన్న తరువాత ಫಿಕ-ಲಮುಲ್ಸೆ యావఱకు శిధిలమయి పడిపోయియున్న చిన్న యింటిని బౌగుచేయించి యందు ప్రవేశించి, తోఁటను వృద్ధిచేయు మార్గము నాలాrశిచింప నారంభించితిని. ఇంకొక నుయ్యి యున్నఁగాని తోటవృద్ధి కాఁజాలదని భౌవించి, క్రొత్తనూతి నొకదానినిద్రవ్వింప నిశ్చయించుకొంటిని గాని వేయి రూపాయలకంటేు నెక్కువగాఁ గావలసియుండు న నుకొన్న మొత్తములో నావద్ద నప్పడు నూఱు రూపాయలకంటె నెక్కువగా జ్యే. ఆయినను నేను వెనుకడీయక తక్కిన రూపాయ లెక్కడనైనను బదులుచేయు వచ్చునన్న ధైర్యముతో నూయిత్రవ్వింప నారంభించి మట్టిపని చేయించు చుంటిని. ఇంతలాగో నాక ప్తికముగా నింగ్లండులోని మిస్ మ్యానింగు గారి మరణ శాసన నిర్వాహకులవద్దనుండి నాకొక రేఖవచ్చెను. ఆ లేఖను విప్పి చదువఁగా మూ ఁ డ న ప్రు క ర ణ ము 3.ox నందు: మృతినొందునప్పడు మిస్ మ్యానింగు గారు తము మరణశాసనములో నా కేఁ బదిపాను లియ్యవలసినదని వ్రాసినట్టును, అక్కడివ్యయములు మొద లైనవిపోగా మిగిలిన సొమ్మను నాకిచ్చునట్లు చెన్నపురిలాశని తమ ప్రతినిధికి వ్రాసినట్టును వ్రాయ బడియుండెను.ఈ లేఖ చేరిన వారము దినములలోపలనే బిన్నీ కంపెనీ వారు నా కాలువందల యోనుబది రూపాయలను బంపిరి. ఎన్నఁడో gగా న్ని సంవత్సరముల క్రిందట నన్నోక్కసారి చెన్నపట్టణములాశఁ జూడఁ దటస్థించిన వృద్ధురాలైన మిస్ మ్యానింగెక్కడ? ఇంగ్లండులా తాను మృతినొందునప్పడు నన్ను మఱచిపోక యేఁబది పౌనులు నాకివుని మరణ శాసనవులూrశి వ్రాయు టెక్కడ? ఇదియంతయు నీశ్వర పేరణమనిగాక వుఱి యేవుని యూహింప శక్యమగును ? ఈశ్వరానుగ్రహమువలన నూయియను నే నను కొన్నంతలోతు త్రవ్వ నక్క_ఱలేక పయినే శుద్ధమధుర జలవుపడి యెనిమిదివందల రూపాయలతోనే ముగిసెను. నాశిష్యులును మిత్రులను మొదటినుండియు నాయోడల సదభిప్రాయ వు గలవారును నైన బ్రపూత్రీ ములుకుట్ల ఆచ్యుత రామయ్యగారు నన్నుఁ జూచుటకై యీతోఁటకు వచ్చినప్పడు వితంతు శరణాలయమును, ఆనాధ బాలరకణశాలయఁ గట్టించు విషయముoు ప్రస్తావనరాఁగా నారస తతణమే TE"ము కట్టించి యిచ్చెదమనిచెప్పి తమ వాగ్దానమును చెల్లించుకొనిరి. ఈయన మనస్సునందుఁజొచ్చి యీయన నీ సత్కారమునఁ బురికొల్పినదియు, నీశ్వ గుఁ గే యనుటకు సందేహము లేదు, ఇంక నెందతిని [బేరించి యీశ్వరుఁడీ సదుద్యనుమును స్థిరపఱుప నున్నాడో యెవ్వరెఱుఁగుదురు? ఇప్పటకి భగవ దనుగ్రహమనలన వాసగృహ మేర్పడినది ? ఇక వితంతు శరణాలయాదులను శాశ్వతముగా జరపుటకు ధనమును, పనిచేయుటకు నునుష్యులును గావలసి యున్నారు, ఈ కొఱఁతలనుగూడ నఠ్యల్పకాలములోనే యీశ్వరుఁడు తప్పక పూరించునని నాకు సంపూర్ణ విశ్వాసముగలదు. బీదవాఁడనైన "నేను పూనిన యి-ఘనకార్యము నెఱవేఱకపోవునేమోయన్న భయము నా కణువూ త్రమున లేదు. సర్వశక్తుఁడయిన యీశ్వరుఁడే చేయూఁతయిచ్చి నడిళు 3-os- స్వీయ చ రి త్ర ము చుండఁగా నేల నెఱవేఱకపోవును ? ఈ సందర్భమున నొక్క పుణ్యపురుషుని నిoదుఁ బేర్కొనవలసియున్నది. ఆయన Us పిఠాపురపు జమియో కొదారు"గారు. "నేను మొదటినుండియం దరిద్రుఁడనే ; ఆ పయిని నాకున్న చిన్నసౌత్తును వితంతు శరణాలయమున కిచ్చివేయుటచేత నేనిప్పడు మఱింత దరిద్రుఁడనయి. నాను. నావద్దనున్న రొక్కమునంతను హితకారిణీ సమాజమున కిచ్చివేసిన ప్పడు కావలసినయెడల దానిలా’నుండి వడ్డియిచ్చి బదులు పుచ్చుకోవచ్చు నని తలఁచి నాసాంతమున కేమియు నుంచుకొనకపోతిని. ఇచ్చినతరువాత నాపుస్తకములను సంపుటములను గా మరల నచ్చు వేయింపవలసిన యావశ్యకము తటస్థించెను. ఆప్పడు హితకారిణీ సమాజమునకిచ్చిన సొమ్మలోనుండి బదులు పుచ్చుకొన చూడఁగా, ఇండ్లు మొదలైన స్థిరవసతిని తాకట్టుపెట్టినఁగాని సవూజనిధిలాగోనుండి బదుళ్లి య్యఁగూడఁదని రాజశాసనమున్నట్టు తెలియవచ్చి నది, ఇప్పడు నాదియని చెప్పకొనఁదగిన స్థిరవసతి నా క్రీమియం లేదు. ಸೆನಿಟ್ಟಿ దుర్దశలో నున్నట్టు విని శ్రీ రాజావారు పుస్తకముద్రణము నిమిత్తము నాకు పండెండువందల రూపాయలనిచ్చి నన్ను నాకష్టములనుండి విముక్తునిఁ జేయు. ననుగ్రహించునట్టు వారియాంతరంగిక కార్యదర్శిగారు నా పేరు వ్రాసిరి. "నేను శ్రీరాజావారియెడల మిక్కిలి కృతజ్ఞత గలవాఁడనయినను వారు నాయెడలఁ జూసిన యవ్యాజదయస మిక్కిలి యానందించిన వాఁడనయినను, నాసొంత వునకయి యితరుల వద్దనుండి సొమ్మ పుచ్చుకోగూడదన్న దురభిమానము చేత నే నా మొత్తము నంగీకరించుటకు సంశయించు చుంటిని, శ్రీరాజావారు నాయభిప్రాయము నెఱిఁగి యా మొత్తమును వితంతు శరణాలయ వ్యయముల క్రిందఁ శై" నవలసినదని వ్రాయించియున్నారు. విలేంతు శరణాలయము క్రిం దను తోఁట మొదలైనవాని క్రిందను నెలకు దాదాపుగా నిన్నూఱు రూపా యలు వ్యయమగుచున్నవి. ఈ ప్రకారముగాఁ దమ సహజౌదార్యముతో నయాచిత్రము"గాఁ దమంతలేవు యుక్తసమయములో వితంతుశరణాలయమునకు తోడుచూపిన శ్రీరాజావారికి మనమందఱమును గృతజ్ఞతాభివ్యంజక వందన ములను సమర్పింతము. మొదటినుండియు నాయం దవ్యాజ పేమమును Rూర్వ మూ ఁ డ వ ప్ర కర ణ ము 3_の2 మును గనఁబe9ుచుచు సర్వవిధయుల నాయుద్యమములకుఁ దోడుపడుచున్న శిరాజావారి ఋణమును దీర్చుకొనుటకు నేనెన్నఁడును శక్తుఁడను గాను. వారి నీశ్వరుఁడు దీర్ఘాయురారోగ్యోపేతులను గా జేయునుగాక ! ధర్మయు తనతో నారంభము కావలెనను న్యాయమునుబట్టి మొదట నేను జేయఁగలిగినదిచేసి పిదప ధ రము నిమి త్తమితరులను బ్రార్థింపవలయునని యింతవఱకు ను పేక వేసితిని. ఆత్యల్ప మేయైనను నేను జేయఁగలిగినది చేసి తినిగాన సేనిఁక ముందు మన హితకారిణీ సమాజము పకమున ధన సావళి య్యము నిమిత్తము దేశాభిమానమాననీయుల కందతికిని శీఘ్రకాలములోనే విజ్ఞాపన పత్రికలను బంపఁ బ్రయళ్నించెదను. ఈశ్వరాను గ్రహమువలన ధన సాహశయన్షిమునకు లోపముండదని దృఢముగా నమ్మచున్నాను. ఇప్పడు ముఖ్యముగాఁ గా వలసినది మనుష్యసాహాయ్యము, స్వార్థపరి త్యాగమును జూపుచు పరోపకారార్ధముగా స్వజీవితమును ధారపోయఁగంక ణము కట్టుకొను మనుష్యబలము కార్యనిర్వహణమున కవశ్యముగాఁ గావలసి యున్నది. ఆట్టికార్యపరులనుగూడ యుక్త సమయమునందు తప్పక యీశ్వ రుఁడు పంపననుటకు సందేహములేదు. ముందెప్పడో పంపునన నేల ? ఇప్ప డే పంప నారంభించి యున్నాడు. ఇప్పడీవితంతుశరణాలయములోనే యుండి దాని యభివృద్ధి నిమిత్తమయి తమ శ రీరములను ధారపోయదీకువహిం చిన యొక రిద్దఱు పరోపకార పాగీణలగు యువతులనుగూర్చి యించుక ముచ్చటించెదను. వారిలోఁ బ్రథమగణ్యురాలు శ్రీమతి కనపర్తి సుందరవు. ఈమె వయుస్సుచేత చిన్నదేయైనను బుద్ధిచేత చిన్నది కాదు. ఈమె కీశ్వర *_ యుఁ బy"ప"కారచింతయు వి"శేషముగాఁగలవు. ఈమె విద్యయందత్యం తాస్చయుఁ గలివితేటలను జ అుకుఁదనమును గలదియయియున్నది. ချို၌ యి-మె వితంతు శరణాలయములాశఁ బనిచేయుచుఁ దనజీవితమును దనతోడి σ$τσ•ότ-ούω యభివృద్ధి నిమిత్తము ఛారపోసి పరోపకారకృత్యములయందుఁ గడప నీశ్వర సన్నిధానమునందు దీతవహించియున్నది. భక్తాభిష్ట ప్రదాత రెమైన పరమేశ్వరుఁడీమె కాయురారోగ్యభాగ్యమును బ్రసాదించి సత్కా 3 அ0' స్వీయ చ రి త్ర ము ర్యాచరణమునందుఁ దగినంత యుత్సాహమును ధైర్యమును బూనికను కరుణిం చునుగాక! ఈమె కిప్పడు లోకాను భవమంతగా లేకపోయినను గాలక్రమ మున ననుభవజ్ఞురాలయి కార్యనిర్వహణమునందు సమర్థరాలగు ననుటకు సందేహముండదు. గ్ర శరణాలయమునందున్న వారందఱును నాకుఁ బుత్రికలే రైనను గుణసంపత్తిచేతను బరోపకార పరత్వముచేతను నాకీమె యీశ్వర దత్తయైన ప్రియపుత్రికయైనట్టు భావించుచున్నాను. ఈమె తండ్రియైన యోగానందము"గారు నాకు బాల్యమిత్రుఁడు; పాఠశాలయందుఁ జదువుకొను చుండి నేను * రసిక జనమనోరంజనము ” ను రచించుచుండినప్పడతఁడు దాని శుద్ధప్రతిని వ్రాసెను; మొదటి రెండు వితంతు వివాహములును జరగిన పివ్రుట శంకరాచార్య స్వాములవారి బహిష్కారపత్రికలు బయలుదేణి యెల్ల వారిని భయపెట్టి మరల వివాహములు జరగుట దుర్ఘ టవునితోcపఁజేసిన కాల ములో మూఁడవ వివాహమున కీయనయు నీయన మిత్రుఁడగు మనోహరము పంతులు గారును నాకెంతోసాయముచేసిరి. ဍဌ်၌ నా బాల్య స్నేహితుని పుత్రి కయగుటచేతఁగూడ నాకీమె మతింత యాదరణ పాత్రురాలగుచున్నది. ဍို యినా మొకు సహశియురాలయి శ్రీనుతికారుమూరి మల్లమ్మ వితంతు శరణాలయాభివృద్ధికయి పనిచేయఁబ్రతిజ్ఞ చేకొని యున్నది. ప్రస్తుత మి యిగువురను వితంతు శరణాలయ భారనిర్వహణమునకయి యీశ్వరుఁడు ప్రసాదించినట్టు తోఁచుచున్నది. ఈయిరువుర చిత్తవృత్తులును సదా సత్కార్య పగాయత్తము లగునట్లు పరమపిత ప్రసాదించునుగాక ! సత్కార్యనిర్వహణమునకిప్పడు ஆல పూనుకొనుచున్నారు గనుక కార్యము జయప్రదముగా సాగగలదని నిశ్చయముగాఁజెప్పవచ్చును. స్త్రీలు పూనుకొని తోడుపడినంగాని యే సాం ఘిక సంస్కారమును సంపూర్ణ విజయమునొందనేరదు. مارٹل పూనుకొన్న యీ మహాకార్యము సాఫల్యము నో°ందకమూనదు. శ్రీలప్రతిజ్ఞ లయందంత కంతకు నాకు విశ్వాస మెట్లు హెచ్చుచున్నదో యష్లే యిప్పడిప్పడు నాకంత కంతకు వునయావనపురుషుల ప్రతిజ్ఞ లయందు విశ్వాసము తగ్గుచున్నది, కొందఱు జట్టును బొట్లును తీసివేసినంత మాత్రముననే తాము ఘనులమైతి మూ ఁ డ వ ప్రు క ర ణ ము 3_OH− మనుకొని సత్కార్యాచరణమును సరకుగొనకున్నారు; కొందఱు భోజనము లుసు బోడితలలును మాత్రమే ప్రధానములనుకొని లోకోపకారచింతను దూరము చేయుచున్నారు. ఇట్టి బుద్ధిమంతులు బాహ్యవేషములకంటె వున స్సౌంద ర్యమధికమైనదిగా నెతిఁగి సత్యాదులయం దధికశారవమును జూప నేర్చు కొందురు-గాక ! పరార్థపరత్వమునకయి స్వార్థపరత్వమును త్యజింప నభ్య సింతురు-గాక! నా కాలమంతయు నించుమించు"గాఁ గడచిపోయినది. నేనిఁక ధనా నపరత్వమునువీడి నాయాయు శ్శేషమును శ్రీజనాభివృద్ధి నిమిత్తవయి విని యోగింప నిశ్చయించుకొన్నాఁడను. వితంతు శరణాలయములో విద్య నేర్పు పురుషులు లేగిన இல దొరకవఱకును వృద్ధులుగానుండుట యావశ్యక వుగు టచేత నావృద్ధత్వయోగ్యతను ಬಟ್ಟಿ విద్యాదాన విషయమున నాకు శ_క్తి యున్నంతవఱకుఁ బనిచేయఁ గృతనిశ్సయుఁడనైయున్నాను. నాకృషివలన నొక్క స్త్రీయైనను బరోపకార పారీణురాలును విద్యావతియునైన పకమున నాజనము సార్థకమయినట్టు భావించుకొనెదను. ఈశ్వరుఁడు నాయభిమత వును సిద్ధింపఁజేయునుగాక ! ఆనుష్టానిక బాహ్మలలో నొక్కఁడయిన కారుమూరి-కామరాజుగారు ぶ「*×3る యిక్కడనుండి గంజావు వుండలములోని శ్రీకాకుళమునకుఁ బోయి చేశిరాజు పెదబాపయ్యగారివలెనే యక్కడ నకాలమరణము నొందెను, ఆనం తరమాయన భార్యయైన మల్లమ్ల వితంతుశరణాలయములోఁ జేరి దాని యఖి వృద్ధికయి తన జీవితకాలము గడపవలెనన్న మహోత్సాహముతో నుండి l909.వ సంవత్సరమున “ੇ బెంగుళూరిలాశనుండినవ్వడు కాలధర్మయు నొం దిను. 1908_వ సంవత్సరమునందు దొరతనము వారు న న్ను 1873_వ సంవత్స రను 8-వ సంఖ్య రాజశాసనానుసారముగా వివాహములు జరుపుటకు గోదా వరి మండలనునకు వివాహ లేఖ్యారూఢకునిగా (Registrar of Marriages) నియమించిరి. ఆ సంవత్సరమునందు పూర్వోక్త శాసనానుసారముగా నా 33 ○ స్వీయ చ రి త్ర ము యెదుట జరగవలసిన మొదటి వివాహము | శీయుత-కామరాజు హనుమంతరావు, గారి దయియుండవలసినది. నేను పత్రికా ప్రాయనగా జూచుచున్న & మత్రి కనప_ సుందరమ్ల లె"నుxూaడ [బౌహ్మ సామాజికసరాలయి マー5°cK@総 పనిచేయుటకును తా ననుష్టానిక బ్రాహ్మని వాహము చేసికొనుటకును. సమ్మతిపడెను, పరస్పరానుమతిపైని శ్రీమతి సుందరమ్లకును శ్రీయుత హను మంతరావుగారికిని విశాహము నిశ్చయింపఁబడెను. వివాహదినముకూడ నిర్ణ యింపఁబడెను. ఈ వివాహముతోఁగలిపి నాచేఁబోషింపఁబడి మాయింట నున్న చిరంజీవి పులవర్తి వేంకట సుబ్బారావు వివాహముకూడ చేయుట కేర్పాటుచేసితిని. అన్నియు సిద్ధమయిన తరువాత హనుమంతరావు గారు వివా హదినమున శ్రీపురుషులందఱును మూలవానితోఁగలిసి భోజనము చేయవలెనని పట్టుపట్టెను. ఆట్లుచేయుటకు నా భార్య మొదలయిన వారొప్పకొనలేదు. ஆலல் వదలిపెట్టవలసినదనియు మతి యొకదినమున పంచమునితోఁగలిసి మన ముందఱవును భోజనము చేయుదమనియు నేను బహువిధములఁజెప్పితిని గాని నావూటలాయన యంగీకరింప లేదు. అందుచేత సిద్దమయిన వివాహ మప్పెటి QᎮ కాగిపోవలసివచ్చినది. క్రొత్త వైష్ణవునకు నామములు మెండన్నట్లు నూతన బ్రౌహ్మధర్మస్వీ కర్తకును చేజీహిరములయందు బట్టుదల యొక్కువగా నుండును.అంతేకాక యీయన దేశీయ స్వపరిపాలన పక్షావలంబుఁడయి బోధనా భ్యసన పాఠశాలనుండి తీసివేయఁబడినవాఁడు; దొరతనము వారి పాఠశాలల eూrశిఁగాని బొరతనము వారి సాయువునో`ందు పాఠశాలలలాrఁగాని పనియియ్యఁ గూడదని నిషేధింపఁబడిన వాఁడు, దొరతనము వారిప్పడు నిగ్రహప్రయో గమున కారంభించి స్వపరిపాల నోన్మాదులయినవారిని -৪-০তে গু-দণ্ড6 ప్రవిష్టలఁ జేయుచుండుటచేత దేశీయ స్వపరిపాలన వీరావేశవ్యగులయిన వారే నిమిషమున నైనను కారాగృహదర్శన ప్రాప్తిఁ బడయవచ్చును. ချေဋ္ဌိ స్థితిలో 1908-3 సంవత్సరము ఆక్టోబరు నెల 18-వ తేదిని జరగవలసిన యీ వివాహము తప్పి పోయి, ఆదినమున నొక్క పులవర్రి వేంకటసుబ్బారావువివాహము మాత్రమే జరగి శీపిఠాపురము তেও297াe53 చెన్నపట్టణమునుండి تكةoRممكن كجنo Kدوكاكا ان تم ○ 33 555 c 8% 53 § & ca ס-ס535 いシ గడియారము మొదలయిన బహుమానములాతనికే యియ్యఁబడినవి. హను మంతరావు గారు వితంతు శరణాయములాశని తమ యుపాధ్యాయపదమును విడిచి బృందావనపురమునకరిగి యక్కడ పనిచేయనారంభించిరి. ఈలోపల నేను శ్రీమతి సుందరమ్లకు విద్యాభివృద్ధిచేయుచు, 1909-వ సంవత్సరము వేసవి కాలములో నేను బెంగుళూరు వెళ్లినప్పడు నావెంటఁగొనిపోయి ప్రతిదిన మును నేనింగ్లీషు స్వయముగా చెప్పచుంటిని. ఈలోపల హనుమంతరావు గారు తన పూర్వపు పట్టుదలనువిడిచి, నాకోరిక ప్రకారముగా రాజ్యాంగో ద్యమపరిశ్రమమును విడిచి సాంఘిక ధార్మికోద్యమములయందే పనిచేయుచు నుండుట కొప్పకొని, మరల రాజమహేంద్రవరమునకు వచ్చిరి. ఈయిరువురకు 1909వ సంవత్సరము జూలై నెల 25-వ తేదిని వివాహము జరగినది. వివా హానంతరమున శ్రీమతి సుందరమ్ల వితంతు శరణాలయ పర్యవేక్షకురాలుగాను శ్రీయుత హనుమంతరావుగారు హితకారిణీ సమాజసహాయ కార్య దర్శిగాను నియమింపఁబడి యుభయులునుగలిసి యిరువదియైదు రూపాయల వేతనమును బడయుచు పనిచేయుచుండిరి. ఈ రెండు వివాహములును"గాక వసూఁడవ శాస నాను సారముగా మతి యైదు వినాహములయినవి. 1907-వ సంవత్సరమునం దొక నాటిరాత్రి మూర్ఛవచ్చి పడిపోయి శ్రేణిన తరువాత కొంతకాలము నేను దుర్బలుఁడనయి రోగపీడితుఁడనయియే, యుంటిని. ఆసమయమునందిక్కడకు పండిత శివనాథశాస్త్రీగారువచ్చిరి. కల కత్తా చూడవలెననియున్నదని నే నాయనతో చెప్పితిని. నాదేహస్థితినిజూచి యిప్పడు ప్రయాణము చేయుట యుక్తము కాదని యాయన నాతోఁజెప్పిరి. తలఁచుకొన్నపనిచేయుట నాస్వభావము. ఆందుచేత నేను నాభార్యను వెం öocጽ°K) శిననాధశాస్త్రీగారిలోఁగలిసి ఏప్రిల్ 4 తేదిని కలకత్తాకు బైలుదేతి, త్రోవలో భువనేశ్వరనువద్ద నిలిచి యచ్చటి దేవాలయములను వాని సమిప ముననున్న of "ద్ధగుహామండపములను జూచి, కలకత్తా చేరి యక్కడనున్న దిన వులలాగ శివనాధశాస్త్రిగారీ యతిథినిగానుండితిని. నా పేరావee కే కలకత్తాలో విశేషము"గాఁ దలిసియుండుటచేత సాధారణబ్రహ్మ సమాజము వారుమాత్రమే 5 3 3-கு స్వి య చ రి త్ర ము "కాక యూది బ్రహ్మసమాజమువారును భరతవర్టీ య (నవవిధాన) సమూజవు వారునుగూడ నన్ను గౌరవించిరి. నాకక్కడివారు స్వాగతమిచ్చినప్పడు మూఁడు సమూజవుల ముఖ్యలనుగూడి నాయందాదరము చూపిరి. నేనక్కడా వారము దినములుండి చూడవలసినవాని నెల్లఁజూచి కలకత్తానువిడిచి త్రోవ లాగ కటకములో రావు బహుదూరు మధుసూదనరావుగారి యతిధిగా నొక దినముండి మరల సురక్షితముగా భార్యాసహితముగా రాజమహేంద్రవరము చేరితిని. ఈయాత్ర చెఱుపు చేయుటకు మాఱు గా నాకసఁగొంతమేలే చేసినది. కొంచెము -కాలము రాజమాహేంద్రవరములో నుండి యాసంవత్సరము వేసవి -కాలములాr "మొదటిసారి నేను బెంగుళూరునకు 'ಲ್ಲಿತಿನಿ. మైసూరిలోని వార్తాపత్రికలన్నియు నన్నభినందించుచు వ్యాసములు వ్రాసెను. బెంగుళూరు ూr్చ వర్ధమాన ;3Koso (Progressive Union) -36R-šū’l-ćo చేసి తమతోఁ గలిసి నా ఛాయాపటము నెత్తించి నన్ను గౌరవించిరి. ఆక్కడ కొన్ని దిన గులుండి మైసూరునకుపోఁగా ¢ మహాశిరాణీ కాలేజి • లో నాకు స్వాగతమిచ్చి యాదరించిరి. శివసముద్రమునకుఁబోయి యక్కడ కావేరీనదీ పతనమును దానివలన విద్యుచ్ఛక్తిని కలిగించురీతిని జూచితిని. కోలారునకుఁబోయి యక్కడి బంగారుగనులు పనిచేయురీతిని జూచితిని, ఇట్ల క్కడక్కడఁజూడఁదగిన విశేషముల న న్నిటినిజూచి మరల బెంగుళూరును జేరితిని. అక్కడి పౌరులు సభచేసి నాలుగుభాషలలాగో నాకు స్వాగతపత్రికలను జదివిరి. ఈక్రింది దింగ్లీ పులాగో జూన్ 15_వ తేదిని చదివిన స్వాగతపత్రిక– An Address PRESENTED TO RAO BAHADUR, K. VEERESALINGAM PANTULU GARU BY THE CITIZENS OF BANGALORE. Dear sir, We the citizens of Bangalore, have pleasure in availing ourselves of the opportunity offered by your temporary Sojourn in this city to give expression to the sentiments మూ ( డి వ ప్ర కర ణ ము 33 3 of respect and admiration with which we have been inspired by your writings and your personal example. You have created and embellished modern Telugu Literature and your works are a living source of inspiration to the vast Telugu section of the population of India. Your labours in the cause of Social reform entitle you. to rank with those noble souls who are unflinchingly loyal to their sincere convictions and who dare to do where many are content with preaching. The world is full of people who call others to work, but there are very few indeed who, like you, set the example, themselves by silent, patient, self-sacrificing performance of duty. We trust that you will be able to pay frequent visits to Bangalore that the young men of this place may learn how quiet and unostentatious are the ways of the real Poineers of Progress. We pray to God Almighty that you may be blessed with long life and sustained health and vigour to continue your labours for the benefit of your fellow-countrymen. We remain, Dear Sir, Bangalore Your Sincere well wishers and June, 15 1917. Admirers in Bangalore. ("వబహదూరు, * b twDoNuు సoliుuు గారి 'టింగు("గుపుల so :&ധ:38 నియ్యబడిన పనము, (పియార్యా! బెంగుళూరు పుర శాసులమైన మేము విూట్రాఁతలచేతను విూస్వీయదృ స్టాంతముచేతను మాలో పుట్టింపఁబడిన గౌరవముయొక్కయు సగ్గా భూశ్చర్చము (ו) యొక్కయు భావములను వెల్లడించుటకయి యీపట్టణములోని విూయల్ప 33ど స్వీయ చ రి త్ర ము కాలనివాసము వూకు కలిగించిన యవకాశము నుపయోగించుటయందు చేు వూనంచను నొందుచున్నాము. విూరు నూతనాంధ్ర వా యమును సృజించి యలంకరించియున్నారు; వివా గ్రంథములు హిందూ దేశప్రజలలాశని పెద్ద తెలుఁగు శాఖకు జ్ఞానావేశ వు నకు సజీవాధారములయి యున్నవి. సాంఘిక సంస్కారపకమందలి విూ పరిశ్రమములు, పలువు రిలేరుల సపదేశకులైయుండుటతో దృప్తిపడువారైయుండ, తమ నిర్వ్యాజనిశ్చయ వులకస నిర్భయముగా దృథానురక్తులగునట్టియు ననుష్టించుటకు సాహసించు నట్టియు ను త్తమా త్తలతో పరిగణింపఁబడుటకు మిమ్లర్డులను జేయుచున్నవి. ప్రపంచము పరులను పనిచేయఁబిలిచెడు మనుష్యులతో నిండియున్నది. -కాని విూవలె నిశ్శబ్దక్లేశకమస్వసుఖ పరిత్యాగయుక్త ధ రనిర్వహణమువలన స్వయముగా మార్థ దర్శులయ్యెడు వారు నిశృయముగా నత్యల్పముగా నున్నారు. అభివృద్ధికి నిజమయిన యర్రాగేసరులుగానుండువారి మార్ధము లెంతశాంత ముగాను నిరాడంబరముగాను నుండునో యిక్కడియువజనులు నేర్చుకొనుట కయి విూరు బెంగుళూరునకు పునఃపునర్దర్శనముల నియ్య శక్తులగుదురని వేువు నవుచున్నాము. విూస్వదేశజుల లాభముకొఱకు విూపరిశ్రమల నవిచ్ఛిన్నముగా జరఫుటకు fo గీర్ధాయుస్సును నిరంతరారోగ్యమును బలమును ప్రసాదించునుగాకయనిינג: వేుము సర్వశక్తుఁడయిన దేవునిఁ బ్రార్థించుచున్నాము) 'toగుగ్గూరినుండి రాజమహేంద్రవరమునకు వెళ్లిన తరువా నేను ^ ra-లులాr*నే శరణాలయములోని యొక వితంతువునకు వివాహముచే శత్రసహితముగా నేను బరంపురము ಪಲ್ಲಿಶಿನಿ. అక్కడ జరగిన سه هدهمنه S3 పట్టణములోని పెద్దమనుష్యులనేకులు పచ్చిరి అక్కడిאככלי 3ליה (1 oufoיו() wrwనులును 1107.వ సంవత్సరము జూలయి నెల యేడవ తేదిని నాకు స్వాగత wಬ್ಬ or(೦ದಿ సంబోధన పత్రికను జవివిరి మూ ( డ వ క ర ణ :ము 33 × رقي To Rao Bahadur, K. Viresalingam Pantulu Garu, Fellow of the Madras University, etc. Respected and beloved sir, We, the townsmen of Berhampore (Ganjam) approch you to give expression to the feelings of pride and pleasure which vour advent has given us, affording us an opportunity of welcoming you, the Pioneer of social reform movement in Southern India, into our midst. Though we are not so far advanced in education and other respects as several other districts of this Presidency, we are behind none in our appreciation of the silent but practical work done by you in the cause of our Mother-land. You, Sir, are the apostle of Hindu widow-re-marriage movement in this presidency. You are ever pleading for the poor, helpless Hindu widow and without possessing any of the advantages, power, position or fortune, you have been to us, what the late Pandit Eswara Chandra Vidyasagara was to Bengal or Madhava Das to Bombay. Your heroic and single minded devotion, to the cause, your unflinching courage in braving the opposition and calumny of influential sections of the community, your tremendous sacrifices, your fearless preaching and exposure of the fallacies of your adversaries and your claring practical efforts, are now matters of history. Sir, it must be great consolation to you in the evening of your life to see that all this opposition has died out and that an increasing public is veering round to your views. Not content with your work in this direction, you have earned the undying gratitude of your countrymen by your several attempts at ameliorating the condition of Hindu widows. We need only mention one 338 స్వీయ చరిత్ర ము such attempt, i.e., the foundation of Hindu widow's Home, the first of its kind in this Presidency. 2. We are not unconscious of your energies in other fields, you always gloried in reddressing human wrong. We know you as a hater of sham and a fearless opponent of social tyranny ; your trenchant pen was a terror to corrupt officials and evil administration. 3. We are not blind to your services in the cause of Telugu literature; you have raised it to a vehicle of expression for conveying modern science and modern thought in chaste aud simple prose ; as the author of Rajasekhara, your fame is not confined to this country, while as a poet, novelist, biographer, essayist, pamhleter and humourist, you have enriched it more than any other living man. In thousands of Hindu homes, your works are now daily read, especially by ladies, and it must cheer your heart to learn that your works serve to dispel ignorance and are the source of enlightenment, innocent mirth and laughter. May the Almighty, the Disposer of all things, Give you many more years of useful activity In the cause of our country and May many more of our country men be Animated by your spirit and walk your footsteps. We remain, Respected and beloved Sir, yours sincerely. చెన్నపురి సర్వకలాశాలా సభ్యత్వాదులుగల రావు బహదూరు "శ్లే. శేశలింగము పంతులు"గారికి. Rరారవింపఁబడి పేమింపబడెడి యార్యా ! బరంపురము (గంజాము) పట్టణవాసులమైన మేము దక్షిణహిందూస్థా © నములో సాంఘిక సంస్కార వ్యాపారమునకు మార్గదర్శకులయిన విూకు వూ మూ ఁ డ న క ర ణ ము 33 2 いシ నడుమను స్వాగతమిచ్చుట కవాకాశము కలిగించుచు విూ యాగమనము వూ కిచ్చిన గర్వముయొక్కయు సంతోషముయొక్క_యు మనోవృత్తులను తెలుపు టకు మిమ్మ సమిపించుచున్నాము. విద్యయందును ఇతరవిషయములయందును త్ర రాజధానిలోని యనే క్షేతరమండలములవలె మేమంత వృద్ధిగాంచినవారము కాకపోయినను, భాగ్యహీనమైన మన మాతృభూమిపకమున విూచేతఁజేయఁ బడిన శాంతమైనదైనను క్రియావంతమైనపనియొక్క గుణగ్రహణమునందు మే మెవ్వరికిని వెనుకఁబడిన వారము కాము. అయ్యా ! విూరీ రాజధానిలో వితంతు ఫునర్వివాహ వ్యాపారమున కీశ్వరదూతలు. గీనలయి యసహాయలైన హిందూ వితంతువుల పక్షమున నెల్లప్పడును విూరు వాదించుచున్నారు ; ఆధికారము アvマ3 ప్రాబల్యము గాని సంపదలు గాని లాభము లేవియు లేకయే కలకత్తాకు కీర్తి శేషులయిన యీశ్వర చంద్ర విద్యాసాగర పండితులు గాని బొంబ యిక వూథవచాసు గారు గాని యెట్టివారో వివారు మాకట్టివారయి యున్నారు. కార్యమునకై మి వీర్యవంతమైన యేకాగ్ర తత్పరత్వమును, ప్రజాసంఘము .ప్రబలపకము వారివలని సాతికూల్యములను మిధ్యాపవాదములను છે (م ۷ رم రోధించుటలాశ మి నిశ్శంకమైన ధైర్యమును, విూ యమిత స్వసుఖపరిత్యాగ ములు ను, విూ ప్రతిపక్షులయొక్క పక్షౌభౌసవులను ప్రకాశ పఱుచు :יכ(א నిర్భ ు పవచనమును, విూ సాహసికములైన యూచరణ ప్రయత్నములును, ఇప్పడు చరిత్రాంశములు గానున్నవి. ఆయ్యా ! విూ జీవితాస్తమానదశయందు -8-4 Uo తికూల్యమంతయు చచ్చిపోయి యంతకంతకు వృద్ధియగుచున్న ప్రజా సముదాయము విూ యభిప్రాయములకు చుట్టుకొనుచున్నట్లు చూచుట విూ Eos’ సూశ్వాసనముగా నుండవలయును. ఈవిషయమైనపనితో తృప్తి నో`ందియno: హిందూవిలేంతువుల యవస్థను బాగుపఱుచుటకయి విూ వివిధ ప్రయత్నిములవలన మి దేశప్రజలయొక్క- యెన్నఁడును చావనికృతజ్ఞ తను విూరు సంపాదించియున్నారు, ఆటుపంటి ప్రయత్నములలో నొక్కదాని ననఁ గా నీరాజధానిలాగ నటువంటివానిలో మొదటిదైన హిందూవితంతు శరణా లయస్థాపనమాత్రము మేము పేర్కొనవలసియున్నది. 22 33CT స్వీయ చరిత్ర ము 2. ఇతర క్షేత్రములలో మి వ్యవసాయములను ਝੰ੦ మెఱుఁగకున్న వార కాము; మి రెల్లప్పడును మానుషాన్యాయములను విమోచనము చేయు టలోఁ బ్రమోదించుచుండిరి. మాయవేషమును ద్వేషించువారిని గాను సాంఘిక పీడనమునకు నిర్భీకప్రతిపకినిగాను మిమ్మ మే మెఱుఁగుదువు ; విూ కఠిన మైన కలము దుష్ణోద్యోగులకును దుప్పరిపాలనమునకును భీతిదాయకమయి యుండెను. 3. ఆంధ్రభాషావాఙ్మయ పకమున విూ సేవకు మేము కన్నుగానని వారము-కావు ; ఆధునికశాస్త్రములను, ఆధునికాభిప్రాయములను, పరిశుద్ధ మెన సులభవచనములో తెలుపుటకు నివేదన వాహనముగా విూరు దానిని పైకి వడిసియున్నారు : రాజశేఖర U.గంథకర్తగా విూక్షీ _3 యీ దేశమునకే నిబద్ధమయినదికాదు ; కవిగాను, వచన ప్రబంధకర్తగాను, చరిత్రకారుఁడు గాను, నిబంధలేఖకుఁడు గౌను, లఘుపు స్తకనిర్మాతగాను, ప్రహసనప్రణేతగాను జీవించియున్న యే యితరమనుష్యునికంటెను నెక్కువగా విూరు వానిని సంప న్నముగాఁ జేసియున్నారు. "వేలకొలఁది హిందూగృహములలో ముఖ్యముగా స్త్రీలచేత విూగ్రంథము లిప్పడు చదువఁబడుచున్నవి ; విూగ్రంథము లక్షాన మునుగొలఁగఁదోలఁట సపయోగపడుచున్నవనియx గోగినమునును ساله ఎకనుయిన కౌతుకమునకును హాసమునగును u"రmనుగు దున్నవనియా リりM కొ"నుట విూయల్లమున కుల్లాసజనకముగా నుండవలెను. సమస్తపదార్థములకును నియంతయైన సర్వశక్తుఁడు మనదేశ పకమున నుపయుక్తములయిన యుద్యమముగల య సేకాధికతర సంవత్సరములను మికు దయచేయును గౌక ! మనదేశస్థులలో న నేకు లధికముగా విూచిత్తోన్నతిచేఁ బ్రోత్సాహపఱుపఁబడి విూపద చిహ్నములలో నడుతురు"గాక !] 1908.వ సంవత్సరములో నేను వెళ్లినప్పడు బందరు పురజనులు ਨ੍ਹਾਂ క్రిందిరీతిని ఏప్రిల్ నెల 17-వ తేదిని స్వాగతమిచ్చిరి. మూ ఁ డ న ప్రు క ర ణ ము 33 Fー G& బ్రవ్య శ్రీ కందుకూరి వీరేశలింగము పంతులు గారికి బృందావనపురజనులిచ్చు అభినంద నవు. ఆర్యవర్యా ! భారతమాతపుత్ర వతంసులరగు తమ యాగమమున కెంతయు సంత సించుచు బృందావనపురజనులమగు చేువు నేఁడు తమకు మనఃపూర్వకమగు స్వాగతము నిచ్చుచున్నారము. అభినవగద్యకావ్యములకు మార్గదర్శకులును, ప్రకృతిశాత్ర UK ంథరచన కనేసరులును, ఆంధ్రకవియశఃకర్పూరకరండనిర్మాణమున కాది పురసపులును, నగుటయేకాక వేవిధముల దేశభాషలయం దెల్ల ఁ దెలుఁగు లెస్స'యనివన్నెకెక్కిన యాంధ్రభాషామతల్లికవలంబనమును, ఆంతరాత్త Y"దనలక వహితులలై కార్య శూరత్వమును నెఱపి దుర్ఘటమగు సంస్కరణవల్లికిఁ బట్టుగొమ్లయు వితంతు శరణాలయు శ్రీవిద్యాలయస్థాపనాది దేశోద్ధరణసాధనల ననువుపఱుపఁజాలు నిస్సీనుదయకాలవాలమును, ధర్మ నిష్ట కలిమి 8ہر سپہکۃ పనూనసముచేతను, నిష్కo జీవితముచేతను, నిరవధికాదార్య సాహసవులచేతను, దేశజనులకెల్ల ‘ਹਾਂ దర్శమును, అగుచు ఆంధ్రదేశమునకుఁ దారొనర్చిన మహోపకారనును ఆ చందార్కముగ వర్ధిల్ల ఁజేయుటకును, దమ కాయురారోగ్యముల నొసంగుట గును గరుణామయుఁడగు సర్వేశ్వరుఁ బ్రార్థించుచున్నారము." ఈ పకారముగానే బాపట్ల మొదలయిన స్థలములకు "నేను నెల్లినప్ప is,-డివాగు నాకు స్వాగతమిచ్చి పత్రికలు చదివి దూషించి తాళ్లజేసెడ్ పూర్వకాలము పోయి యిష్పడు భూపించి పూవులు వేసెడి | sལ་ త్తకాలము వచ్చినది అయిన నాకాపూర్వకాలవే యొక్కువసంతోషకరముగా నుండెను. ప్రతిపథులు దూషించిన కొలఁదిని రోషమును తన్మూలమున శార్యోత్సాహ ములును నెక్కువయయి యొక్కువపట్టుదలతోను శ్రద్ధతోను పనిచేయఁగలిగి ég). ず、3 చెన్న ట్టణమునుండి వచ్చినతరువాత మరల నేనొకసారి పురపా8 శుద్ధ విచారణసంఘములో సభ్యుఁడనుగా రెండుసంవత్సరము లుండవలసినవాఁ 5 3 * ○ స్వియ చరిత్ర ము డనయితిని. మొట్టమొదట మాపట్టణములోని యుపకరగ్రాహిగారు పారిశుద్ధ S విచారణ సంఘములా సభ్యుఁడవుగానుండుమని కోరినప్పడు రెండుసారులు సే నంగీకరింపక నిరాకరించితిని. తరువాత మండలకరగాహిగారు -#ను సభ్యుఁ డను గానుండ నంగీకరించుట తవు కనుగ్రహము చూపినట్లుండునని యాంతరం గిక లేఖను వ్రాసినవిూఁదట మోటుతనముచేయుట యుక్తము కాదని యొప్ప కొంటిని. ఆప్రకారముగానే రాజమహేంద్రవరములోనున్న మధ్యస్థకారా ~63,583 (Central jail) 5 § F-os-os ద్రష్టనుగా (Non - official visitor) నియమించిరికాని దానియందును నేను శ్రద్ధవహించి పనిచేయలేదు. చెన్నపురిరాజధానీ పరిపాలకులయిన లాలీదోరగారు 1909-వ సంవత్స రవున రాజమహేంద్రవరము వచ్చినప్పడు నాకుదర్శనమిచ్చి చాలసేపు నాతో నత్యం తాదరముతో మాటాడిరి. మా సంభాషణములో దొరవారు తామువచ్చి మావితంతు శరణాలయమును చూచెదవుని సెలవిచ్చిరి. అక్కడకు で5-6で333 తప్పించుకొనుటకయి చూచితిని గాని బండి రానియెడల తావు బండిదిగి నడిచి యే వచ్చెదమని వారు సెలవిచ్చిరి. ఆందుపైని నేనింటికివచ్చి నడుమ నాదివార మొకటి వచ్చినందున తతణమే నలువండ కూలివాండను బెట్టిరాత్రియు బXలును పనిచేయించి సోవువారము నాఁడు ప్రాతః s3ס נ33 שי־ గొరగారువచ్చు నప్పటి కొకవిధముగా బండివచ్చుటకుఁ దగిన బాటను వేయించితిని. వారా దినమున ప్రాతఃకాలమునం దేడుగంటలకు విజయం చేపి వితంతుశరణాలయ మును చూచి సంతోషించిపోయిరి. 1908–వ సంవత్సరము ఏప్రిల్ నెల 14 వ తేదితో నాకఱువది సంవత్స రములు నిండినవి. నాభౌర్య యొక్క పేరణముచేత నేను పస్ట్రిపూర్తు $త్సవ వును తలపెట్టి మిత్రులు మొదలయినవారి కాహ్వానపత్రికలను బంపితిని. నా యూహ్వానము నంగీకరించి దూరప్రదేశములనుండి సహితము పలువురు మిత్రు లును,వితేంతు. వివాహములు చేసికొన్నవారును,శ్రమచేసివచ్చినన్ను గౌరవించిరి. పట్టణములోని పెద్దమనుష్యులును పలువురువచ్చి నన్నాదరి ంచిరి.ఆందుచేత నాటి యంత్సవము మిక్కిలి జయప్రదముగానే జరగెను. వూమండల న్యాయాధిపతి మూ ఁ డ వ ప్ర కర ణ ము 3ど○ "గారయిన పార్థసారథిఆయ్యంగారును దయచేసి నా కానందము కలిగించిరి. ఆసమయమునందు నామిత్రులును శిష్యులునయిన గోపిసెట్టి నారాయణస్వామి నాయఁడు గారు నాకొక శాలు వును బహుమానము చేసిరి. ఆప్రకారముగానే విజ్ఞానచంద్రీదికా వుండలివారి పక్షమున కొమర్రా లక్మణరావుగారొక :סאסיה వును బహుమతిచేసిరి. ఆదిపూడి సోవునాధరావు గారు నూతన వత్రములను కట్టఁ బెట్టిరి. పీటరు గాను నాఛాయా పటమును పెంచి పెద్దదిచేసి బహుమానము చేసిరి. శ్రీపిశాపురము రాజుగారు మొదలయినవారనేకులు తంత్రీవార్తలను, అభినందన లేఖలనుబంపిరి. కొందఱుపద్యములను వ్రాసి తెచ్చియిచ్చిరి. వితంతు వివాహము లాడిన వారి బిడ్డలును మంగళగీతములను పాడిరి. ఆక్కడకు వచ్చినవారి ఛాయా పటము తీయఁబడిన తరువాత నాటిదిన నూనందాశ్రమములో జరగిన యుత్స నవు సంపూర్ణ వుయినది. 1909–5 సంవత్సరమునందు వేసవి 5-లములాr నేను బెంగుగ్గూగు వెళ్ల వలెనన్న యుద్దేశముతో నాభార్యను చి! సుందరమ్మను జానికమ్మను వెంటఁ ്~:) బైలుదేతి ?6יתכeיג"* చెన్నపట్టణములోఁ గొన్ని దినములు నామిత్రులయిన సమర్థిరంగయ్య సెట్టిగారి యూదరము చేత నిలిచితిని. గ్ర రంగయ్యసెట్టిగారు నా యందత్యంత గౌరవమును వ్రేమయుఁగలిగినవారు. --స్పేు చేయుఁడని కొrరినను శిరసావహించి నా కార్యమును ముందు గౌఁజేసి తరువాత తమ పనిని జూచుకొనెడువారు. నేను చెన్నపట్టణములో నుండిన కాలములో నేను Srరకయే వితంతుశరణాలయ పోషణార్థముగా నెలస పదేసిరూపాయలు పం పుచువచ్చిరి. నేను చెన్నపట్టణము విడిచి రాజమహేంద్ర నివాసమును స్థిర ముగా నేర్పఱుచుకొన్న తరువాత నేనాయన నొకసారి కలిసికొన్నప్పడిట్లు నెలనెలకు పదేసిరూపాయ లిచ్చుచుండుటకంటె శాశ్వతనిధిగా నేమైనపెట్టుట యుచితముగా నుండునని చెప్పితిని. ఆయన తాను చెన్నపురి పారిశుద్ధ్య బదులిచ్చిన పత్రములలోనుండి వేయిరూపాయలు విడఁదీసి 68יה ס235%י 3:33ל హితకారిణీ సమాజమువారి పేరు వ్రాయించి వెంటనే నాగరికను చెల్లించిరి. సేనాయననిట్లు చేయఁగోరినప్పడు శీఘ్రకాలములో నామిత్రునకు మృత్యువు 5 పాశ 38-கு స్వియ చరిత్ర ము తటస్థించునని సేననుకోలేదు, ఆయన యా వేసవికాలవులా, నెలదినములు బెంగుళూరిలాగ నాతోఁగడపవలెనని నిశ|్చయించుకొనెను. ఆయన నిమిత్త మయి నేనొక యిల్లక్కడ కుదిర్చితిని. ఇట్లుండఁగా దొరతనమువారి పక్ష మున హరిసర్వోత్తమరావుగారి దేశీయస్వపరిపాలన విషయమయిన వ్రాఁతలను గూర్చి సాక్యమిచ్చుటకు కృష్ణా మండలమునకుఁ బోవలసిన వారయిరి. ఆట్లు సాక్యమిచ్చి తిరిగివచ్చునప్పడు జూన్ నెల 19వ తేదిని సంభవించిన యయో మార్గమహావిపత్తులో でマ మిత్రున కకాలమరణము సంభవించెను. రేపు రాను న్న విపత్తు నేఁడు మనకుఁ దెలియదు. జీవితము కణభంగపరమయినది. ఈమి త్రుని యాకస్మిక బలవన్మరణమువలన నా స్వాంతమునకెంతో సంతాపముకలిగి బహుదినములవఱకు నాక దేచింతగానుండెను. బెంగుళ్లూరి యన్నదాన సవూజ మువారు తమ సమాజమున కొక యిల్లిమ్మని వేడఁగా నేను వ్రాసిన సళ్లాఫున లేఖ విూఁద శ్రీరంగయ్యసెట్టిగారు వారిక్తి నేను వ్రాసినట్లు సాయువుచేసెదనని తమ మరణమునకు ముందు కొన్ని దినముల క్రిందటనే నా క్రైస వ్రాసిరి. ఈశ్వర చిత్త మెట్లుండునో యెవ్వరికిని దెలియదు. ఈ సారి నాతో బెంగుళూరికివచ్చిన "వారిలూrశీ శ్రీమతి సుందరమ్మనుగూర్చి యీవఱకే కొంత వ్రాయcబడినది, `රිෆ. డవయా మెరెన శ్రీమతి జానికవు వితంతువివాహమును చేసికొన్న న్యాపతి శేషగిరి రావు పంతులు"గా8 ప్రథమభార్యకూఁతురు. తండ్రి పునర్వివాహము చేసికొన్నప్పటి కీ మెకవైధవ్యము రాలేదు. వితంతువయిన కోToశ్రకాలమున కీమెరాజమహేంద్రవరములా? నున్నతన పినతండ్రియింటి నుండి వూతోఁటలాrశి నికివచ్చెను. ఆప్పటి కీమెతండ్రిగారు సజీవులయియే యుండిరి. నేను బెంగు భూరికి వచ్చినప్ప డెల్ల నాతో* నొకరో యిద్దలో వితంతువులు వచ్చుచుందురు. ඝුයි “බිහ బెంగుళూరికివచ్చుట రెండవసారి. 1907_వ సంవత్సరమున నేను মত০25ষ্ঠ3ত-৪ వచ్చినప్పడు శ్రీమతి KrHXෆර්‍ය వెంకటసుబ్బమ్ల నా వెంటవచ్చి నది. ఆమెను చెన్నపట్టణములోనుండిన యన్.ఎన్.శర్మ బీయే గారు వివాహ ముచేసికొనిరి. ఈసారి బెంగుళూరిలో నున్నప్పడు మా యారోగ్యము చక్క_c"గా నున్నందునఁ బ్రతిసంవత్సరమును మన మాఱుమాసము లిక్కడనే మూ ఁ డ న ప్ర కర ణ ము 3ご'3 యందవునియు వున నివాసమునకయి యొక యిల్లు కొనవలసినదనియు నా భార్యనాతో ఁజెప్పెను. ఆ సంవత్సరమునందే నాభార్య యిష్టాను "Rיתדכ533 טית చామరాజ పేటలాగ వుంచి భౌగమున నొక స్థలను నుగొని దానిలvకి నిల్లకట్టుట కయి మేము రాజమహే ద్రవరమునకు తిరిగి రాకముందే మిత్రులద్వారమున నేర్పాటుచేసి మతివచ్చితిమి. ఈ యింటికయి నేను కొంత యప్పచేసితిని. రాజమహేంద్రవరములోని వితంతు శారణాలయాదులకొఱకును నాకప్పగు చుండెను. అవఱకే మూడు వేల రూపాయలందు నిమిత్తమయి ఋణమయ్యెను. హిత కారిణీ సామాజికులవలన నెల నెలకు వచ్చెడు చందాలు, చందాలు పోగుచే సెడు భృత్యునిజీతమునకే చాలి చాలమి గానుండెను. ఇంటి యద్దెలు మొదలైన వానివలన వచ్చెడిదిగాక మిగిలిన దంతయు నేనే భరింపవలసిన వాఁడనైతిని. నిప్పడు బెంగుళూరిలాగే నిల్లకట్టిం చుచుండుటచేతి రెండు పనులకును సొమ్మ తెచ్పుటకు నే నసమర్థఁడనైతిని. ఆందుచేత నెక్కడనైనను దిరిగి వితంతు శర ణాలయాదుల నిమిత్తము ధనము తెచ్చుట యత్యావశ్యకమయినది. ఆప్పప్పని పలుమాఱు చెప్పచు వచ్చుటచేత నప్పిచ్చుపుణ్యాత్తుఁడెవ్వఁడని యెవ్వరైన నడుగవచ్చును. ఈ సందర్భమున గానేను మున్ను విన్నకథయొక్కటి నాకిప్పడు స్మరణకు వచ్చుచున్నది. ఒక దేవాలయములోనున్న జీవత శుద్ధసువర్ణవిగ్రహ ము. ఆ దేవాలయము యొక్క యర్చకుఁడు గుడికివచ్చెడి యాదాయము తక్కువే యయినను సంతర్పణములు సమారాధనములు మొదలైనవి ప్రతిదినమును మహా 한 భవముతో జరఫుచుండెను. ఇంత సొమ్మ నీకెక్కడనుండి వచ్చుచున్నదని యితరులడుగఁ7గా దేవుఁడిచ్చుచున్నాఁడని యాపూజారి సమాధానము చెప్ప చుండెను. అందఱు నవునవునని యాతని భ_క్తికిని, ఔదార్యమునకును, సంతో షించుచుండిరి. ఆతఁడు చెప్పినదియు సత్యమే. ఈ ప్రకారముగాఁ గొంతకా జరగనప్పటికి కన్నులాట్టపోయి -s-sexy సొట్టపడి దేవుఁడిచ్చుట కశక్తుఁ כא%אep డయ్యెను, దేవుఁడిట్లు వికలాంగుఁ డగుట చూచి ధర్మకర్తలు దేవాలయమునకుఁ బోయి పరీlంపఁగాఁ బూర్వమత్యంత భారముగానుండినగ దేవుఁడిప్పడు తన ക്റ്റ് ంటిభారమునంతను గోలు పోయి యంతస్సారములేనివాఁడయి దేహమంతయు = 5 3ど。 స్వియ చరిత్ర ము తూంట్లుపడి పలుచనయి బెండువలె తేలికయయియుండెను. దేవుఁడు తన యర్చకునకు సువర్ణ మిచ్చుచు నచ్చిన మార్గమిప్పడు వూచదువరులకు బోధ పడియుండవచ్చును. పూజారి యాకు రాయి మొదలయిన సాధనములతోఁదొ లిచి ప్రతిదినము కొంతబంగారముతీసి విక్రయించి సవూరాధనములు మొదల యినవి జరపుచువచ్చి కడపట దేవుని యొడ లెల్లగుల్లచేసెను. ఈప్రకారముగానే కొంతవఱకు నా విషయములోను జరగినదని చెప్పవచ్చును. నేను హిత్రకారిణీ సమాజమున కాఱు వేల యేనూఱు రూపాయల రొక్క_మిచ్చి, దాని యసలు ముట్టుకొనక వడ్డిని మాత్ర ముపయోగించుకోవలసినదని నియమమేర్పతి చితిని. ఆ సొమ్మలోనుండి రెండువేలరూపాయలు చెఱువు సోమయాజులు"గారికిని, వేయిరూపాయలు రామమూర్తిగారికిని, బదుల్లిచ్చితిమి. మిగిలిన మూఁడు వేల యేనూఱు రూపాయలును నాయొద్ద నిలువయుండెను. చేతిలాగోనిక్తి సౌమ్లువచ్చి నప్పడియ్యవచ్చునని యప్పలాశవ్రాసి యాసొమ్లలోనుండి హితకారిణీ సమాజ వ్యయములను జరపుచువచ్చితిని. ఇప్పటికారూపాయలన్నియు వితంతు చేరళైకా లయాదుల నిమిత్తమయి హితకారిణీ సమాజము క్రిందనే వ్యయమయినవి. ఇవి హితకారిణీ సామాజికుల కందఱికిని దెలిసిన బహిరంగరహస్యము. ఇప్పడు సమాజము వారికి చందాలు పోగుచేయవలసిన వెట్టపుట్టినది. అందుచేత వారు ధన సాహాయ్యమునిమి త్తమయి သေ၀ဖွဲ့ పున నొక విన్నపము వ్రాసి ముద్రింపించి నా చేతికిచ్చిరి. దానినిందు క్రిందఁబ్రకటించుచున్నాను.— OM ! THE RAJAH MUNDRY HITHAKARINI SAMAJ. بصصصصحومصصد THE RAJAHMUNDRY HITHKARINI SAMA) owes its origin to the wise desire of the venerable Rao Bahadur K, Viresalingam Pantulu Garu to give permanence to, and to enlarge the scope of the great work to which he has dedicated his heroic life. A gathering convened by him, on 15-19 >< .است మూ ( డ వ పు క ర ణ ము 3ど)以 06, of some of those in sympathy with his life-work having unanimously suggested the formation of a corporate body, the RAJAHMUNDRY HITHAKARINI SAMAJ was started with 36 members and was registered as a Company, under Act XXI of 1860, on 28-11-07. The affairs of the Samaj are managed by a Committee of nine members, with the honored Founder as the Life-President. The Samaj has been munificently endowed by its Founder ; who has, with exemplary self-sacrifice, given away, with a duly registered Trust, all his property—the entire savings of a life-time from a very modest income. This property estimated at Rs. 41,500, eonsists of 6,500 rupees in cash, Some houses, and splendid gardens calculated to be the source of a handsome income before long. The institutions entrusted to the Samaj by the Founder are a Widows' Home and a school for young ladies, besi des an Anglo-Telugu weekly, which last has had to be discontinued. Mr. Ch. Lakshminarasimham, an ardent admirer and co-wrker of the Founder, having kindly made over a Lower Secondary School to the Samaj, in 1907, the institution has since been worked up to a complete High School controlled by a small committee appointed by the managing body of the Samaj. The three institutions bolonging to the Samaj are in a promising condition, by the grace of God. 1. The High School, known as the Rajahmundry Hithakarini High School and worked on a Theistic basis, is flourishing. It has on its rolls over four hundred pupils, with ten girls. If only it could provide accommodation 38's స్వీయ చరిత్ర ము adequate to the demand nothing will be left to desire in numbers. The staff is pronounced quite efficient. The School has enviable good fortune in looking up, for its patron, to the enlightened and liberal-hearted Rajah of Pithapuram who besides already granting Rs. 7,000 for initial outlay, has provided Rs. 20,000 in the Estate budget for the current year. The Samaj is prayerfully confident that under the fostering care of this esteemed nobleman —the rising hope of many a good cause in these parts—the School has a very bright future. 2. The Widows' Home is making encouraging progress. At present there are fourteen inmates. Every one of them has to receive systematic education in English and Telugu, and is trained in household management. Due care is bestowed on suitable physical exercises and on nourishing a religious spirit. Four of the inmates attend the Hithakarini High School; the rest are educated in the school for young ladies attached to the Home. Five of the inmates were married in course of last year. The Home is located in the beautiful Ananda gardens given by the Founder. 3. The school for young ladies, though chiefly used by the inmates of the Home, is also meant for, and has on its rolls, other young ladies as well. It has a staff of three qualified teachers, and is under the direct supervision of the esteemed President. It will shortly be cenverted into a recognised Lower Secondary School. It is trusted that this is the nucleus of a High School for young ladies in due course of time. In connection with the last two institutions—the Home and the School for young ladies-—the Samaj has to acknowledge, with much gratitude, the very liberal gift of మూ ఁ డ వ ప్రు క ర ణ ము 3 *2 Mr. M. Atchutaramayya a First Grade Pleader of Cocanada who has presented the Home and the School with a fine block of buildings, consisting of ten rooms for inmates' quarters, besides residence for the Superintendent of the Home and accommodation for the School:—the Samaj having had to add a fresh-water well and a compound wall, the cost of which, it is hoped, will be defrayed by the same generous gentleman. Likewise the donations of Rs. 3,000, in the form of Mill Shares, from Mr. K. Venkata Rao of Bellary, and of Rs. 1,000, in Madras Municipal Debentures, by the late Mr. S. Rangiah Chetty, and a contribution, for current expenses, of Rs. 1,200 from the Rajah of Pitha puram, have to be thankfully acknowledged. The prospects are thus cheering in every way. The scope of the work open to the Samaj to do, God willing, is vast and varied. If only adequate funds should be available, there may be no limit to the good that could be done through the Samaj. But the Samaj is already burdened with a debt of about Rs. 3,000; and thus the need for financial help from the general community is pressing. Apart from the High School for boys, which is believed, under God, to be safe with the princely patronage of the Rajah of Pithapuram, the monthly demand for the other institutions managed by the Samaj stands at Rs. 160, at least. Against this imperative charge there is an income of only Rs. 60 a month from subscriptions, rents, and investments. Thus a clear hundred a month—Rs. 1,200 a year—must be forthcoming regularly to make both ends meet. For this amount the Managing Committee of the HITHAKARINI SAMAJ now tenders this appeal to the generous public. It is confidently hoped that, in vew of the nature—the objects and the scope—of the institutions managed by the Samaj and in 3ど、y- స్వీయ చ రి త ము ‘grateful appreciation of the noble work and the magnificent 'self-sacrifice of the revered President - Founder, Rao Bahadur K. Viresalingam Pantulu Garu, this appeal will be graciously accorded a prompt and generous response in all parts of the country. All contributions, however small, may kindly be remitted to Rao Bahadur K. Viresalingam Pantulu Garu, Fresident, Hithakarini Samaj, or to the undersigned. Rajahmundry, ! R. VENKATA RAMAIYA, S e c γ ε ί α γ y, HITHAKARINI SAMAJ. ရွှေဝဂ္ဂီ పునందు వ్రాయబడిన విన్నపముయొక్క సారవునిందు తెలిఁ గించుచున్నాను October 1909. హితకారిణీ సమాజము 1906_న సంవత్సరము డిసంబరు నెల 15-వ తేదిని వీరేశలింగము గారిచేత 36 గురుసామాజికులతో సాప్తింపఁబడి, 1907_వ సంవత్సరము నవంబరు నెల 28_వ తేదిని 1860_వ సపీత్సరము 2 -వ సంఖ్య రాజ శాసన ప్రకారము లేఖ్యారూఢము చేయఁబడినది. తొ" వుండుగురు కార్య నిర్వాహక సామాజికులు దీనికార్యములను నిర్వహింతురు, సమాజస్థాపకులు రు 41500 వెలచేయునను కొన్నయిండ్లు, తోటలు రు 6300 ల రొక్క మునుగల తమ సాత్తునంతను దీనికి వ్రాసియిచ్చి లేఖ్యా రూఢవు చేయించియున్నారు. ఆయన సమాజమున కొప్పగించినవి వితంతు శరణాలయము, బౌలికాపాఠశాల, ఒకయింగ్లీపు తెలుఁగువారప త్రిక.ఈకడ 38 దిప్పడు నిలిపివేయఁబడినది. 1907_వ సంవత్సరమునందు బ్రహ్మశ్రీ చిలకము 3 లక్ష్మీ నరసింహముగారు సమాజమునకిచ్చిన మాధ్యమిక పాఠశాలయిప్పడున్నత పాఠశాలయయి యొక యుపసంఘమువారి నిర్వహణము క్రిందవర్ధిల్లుచున్నది. సవూజము యొక్క యీ మూఁడు ధర్జాలయములును ఈశ్వరానుగ్ర :3ש־ మువలన మంచి దశయందున్నవి 1. రాజమహేంద్రవర హితకారిణ్యున్నత పాఠశాల యనబడెడి యున్నత పాఠశాల యా క్తిక పద్ధతులననుసరించి నడపఁబడచు వర్ధిల్లుచున్నది. మూ ( డ వ Š Čý ca 35ɔɔ 3ごFー رنةى దానిలా నన్నూఱుగురికంటె నెక్కువమందివిదాస్థలున్నారు ఉపాధ్యాయులును తగినవారు"గా నున్నారు. పదుగురు బాలికలున్నారు. తగిన భవనమున్నచో విద్యార్థుల సంఖ్యయింకను ఎక్కువగును, పాఠశాల పిఠాపురపురాజుగారి ੋਂ షకత్వమును సంపాదించునట్టి మహాభాగ్యమును బడసినది. వారీవల9 కేడు వేల రూపాలయలను ప్రారంభవ్యయముల కిచ్చుటయేకాక యిరువదివేల రూపాయల నీ సంవత్సరము మందిరనిర్మాణమున కిచ్చి న స్టేర్పాటుచేసియున్నారు. ఈ యన పోషణము క్రింద నీపాఠశాల మహోన్నతదశకు రానున్నదని సమాజము నారస నమ్మచున్నారు. 2. వితంతు శరణాలయము ప్రోత్సా హకరమైన యభివృద్ధిని పొందు చున్నది ప్రస్తుత మిందులో పదునలుగురున్నారు. వారిలో నందఱకిని ఇం à, షు తెలుఁగు విద్యలు చెప్పించుటయేకాక గృహకృత్యనిర్వహణముకూడ నేర్పఁబడును. ఆర్హమైన దేహ పరిశ్రమము చేయించుటకును ఈశ్వరభక్తిని కలిగించుటకును, తగిన శ్రద్ధ చేయఁబడుచున్నది. ఆక్కడివారిలాశ నలుగురు హితకారిణ్యున్నతపాఠశాలకు పోయి చదువుచున్నారు; తక్కిన వారు శర ణాలయముతోఁ జేరియన్నపాఠశాలలో చదువుచున్నారు. శరణాలయము సమాజస్థాపకునిచే నియ్యఁబడిన సుందరానందా రామములో నున్నది. 3. పాఠశాల ముఖ్యముగా వితంతు శరణాలయములాశని శ్రీలకే యుపయోగింపఁబడుచున్నను) అది యితరయువతులకొఱకుఁగూడ నుద్దేశింపఁ బడినందున కొంద తితరసుందరులును నందు చదువుచున్నారు. ఆది తగిన యుపాధ్యాయులను ముగ్గురను గలదయి సమాజాధ్యతునియొక్క స్వీయవిచా రణ క్రిందసేయున్నది. ఇదిశ్చీ కాలములోనే దొరతనమువారిచే నంగీకరింపఁ బడిన మాధ్యమిక పాఠశాలచేయఁబడును. ఇది కాలక్రమమున నేర్పఅుపఁ భ*5ుడు శ్రీలయన్నత పాఠశాలకు బీజమగునని నమ్మచున్నాము. ga gడపట8"రెంటి విషయములోను ఆనc"గా వితంతు శరణాలయ బాలి కాపాడళాలల విషయములో -కాకినాడలోని మొదటి తరగతి న్యాయవాదు లయిన క్రిములుకుట్ల ఆచ్యుతరామయ్యగారు వితంతువులు కాపురముండుట З 2д о స్వీయ చ రి ము Joy కయి పదిగదులను, వారి పయివిచారణచేయువారు వాసముచేయుటకయి యర్ఘ మయిన యిలును, పాఠశాలనుంచుటకై తగిన విశాల మందిరమును, Xల గృహపంక్తిని మహాశాదార్యముతో కట్టించి యిచ్చినందునకు వారియెడ సమాజ మువారు మిక్కిలి కృత జ్ఞలయియున్నారు. వేయిరూపాయలు వ్యయముచేసి సవూజవు వారు త్రవ్వించిన వుంచి నీళ్ల బావిక్రిని, కట్టించిన ప్రాంగణకుడ్యము నకును ఆయిన వ్యయమునుగూడ నా యుదారపురుషులే భరింతురని నమ్లుచు న్నాము. ها که ప్రకారముగానే సభాపతి యంత్రములలోని భౌగముల రూప మున మూడువేల రూపాయలను దయచేసిన బళ్లారిలోని కోలాచలము వేంక టరావుగారి యెడలను, చెన్నపురి నగర పాశుద్ధ్యవిచారణ సంఘము వారి ఋణపత్రరూపమున వేయిరూపాయలను దయచేసిన కీర్తిశేషులయిన సమర్ధి రంగయ్య సెట్టిగారి యెడలను, వర్తమాన వ్యయములకయి పండెండువందల రూపాయలను దయచేసిన శ్రీపిఠాపురపు రాజుగారియెడలను, సమాజము వా రత్యంతకృతజ్ఞ છે ? లవారయియున్నారు. ఆభివృద్ధి చిహ్నము లిట్లన్ని విధములచేతను ప్రోత్సాహకరములు గానే యున్నవి. ఈశ్వరానుగ్రహ మున్నయెడల సమాజమువారు చేయవలసిన మంచి పనికిఁ గావలసినంత యవకాశమున్నది. తగినంత సొమ్లు మాత్రము సమకూ రెడుపకమున సమాజద్వారమున జరపఁబడెడు సత్కార్యమునకు పరిమితి "తేక పోవచ్చును. సమాజమునకీవఱకే మూఁడు వేల రూపాయల ఋణనుయి నది; కాఁబట్టి వు హాజనులవలని ధన సాహాయ్య మత్యంతాధ్యిర్థనీయ వుయి యున్నది. ఈశ్వరాను గ్రహమువలన శ్రీపిఠాపురపురాజుగారి పోషణము క్రింద సురక్షితముగానున్న యున్నతపాఠశాలమాట యటుండ నిచ్చినను, సమాజ మువారిచే నిర్వహింపఁబడుచున్న యితర ధర్మ స్థాపనముల నిమిత్తమే నెల కధమము నూటయఱువది రూపాయలు కావలెను. దీనిలో చందాలమూలమున వడ్డి మూలమునను, దాన ప్రతిష్టలమూలమునను, నెల కఱువది రూపాయలు ومكة : మాత్ర మాయము వచ్చుచున్నది. ఆందుచేత సరిగా కర్చులకు సరిపోవుటకే నెలకు నూసేసి రూపాయలచొప్పన సంవత్సరమునకు పండెండువందల రూ మూ ఁ డ వ ప, క ర ణ ము 3)火○ పాయలు సరిగా వచ్చుచుండవలెను. ఈ సామ్లు నిమిత్తమయి హిత-కారిణీ సమాజమువా రిప్పడు దానశీలురయిన మహాజనులకీ విజ్ఞాపనమును ক্টcooo చున్నారు. సమాజము వారిచే నడపఁబడుచున్న యీధ ప్రతిష్టలయొక్కయుద్దేశమును ఉపయోగమును స్వరూప స్వభావములను విచారించి చేక్షము యొక్క యన్నిభాగములవారును మావిన్నపమాలకించి శీఘ్రముగా తగినంత సాయముచేయుదురని వినయముతోఁ బ్రార్థించుచున్నాము. සෙංජි యల్ప మయినను తవు సహాయద్రవ్యమును వీరేశలింగవు పంతులు గారికిఁగాని యీ క్రిందవ్రాలు చేసినవారికిఁగాని దయాపూర్వకముగాఁ బంపు దురస-గాక! రాజమహేంద్రవరము. రా. వేంకeు రామయ్య ఆక్టోబరు 1909. j హితకారిణీ సమాజకార్యదర్శి. ချေင်္ယ္ဟ విత్తము నిమిత్తము విన్నపము వ్రాయఁబడి ముద్రింపఁబడినది. ఇఁకను దేశాటనముచేసి చందాలు పోగుచేయు వారు కావలెను. నావెంట నెవ్వరైనను వచ్చెడుపకమున నేను భార్యాసహితముగా బొంబయిపోయి పనిచేసెదనని చెప్పితిని. కార్యనిర్వాహక సంఘమువారు సహాయకార్య చర్శియైన హనుమంతరావుగారిని వెంటఁగొని సకళత్రముగా నేను బొంబయి పోయి చందాలు సమకూర్పవలసినదని నిర్ధారణముచేసిరి. ੪੭ੇ ‘ਹਾਂ86 దగ్గు వచ్చిడి శీత"5"లవుయినను నేనఱువదియేండు దాఁటినవాఁడనయినను నిర్వా రణానుసారముగా బొ*వఁ బ్రయాణమయితిని. -ᎦᏇ l! సుందరమ్ల ס כאוס איל: తనభర్త నా వింటఁబోవుట కష్టపడక నేను చెప్పఁబోయినప్పడు నాతో మాటా డu షోరిటను. ఆయినను హనుమంతరావుగాకు తన మూటను నాబండిలvశిఁ 'ಬಜ್ಜಿ ప్రగూణమయి "నా పాంటును బైలుదేతివచ్చిరి. మేము వుఱునాఁడు సికం దరాబాదుచేరి నాఁటికక్కడ నిలిచిపోయితిమి. అక్కడ డాక్టరు జీ-నాయఁ డుగారు నన్న చూచి నేను పోవుచున్నపనిని దెలిసికొని మొదటి చందాను పదు నేను రూపాయలు నాచేతికిచ్చిరి. నేను వారియింటికిఁబోయినప్పడు కవ యిత్రియైన సరోజినీ నాయఁ డస్వస్థురాలయి మంచముమినాఁదఁ బరుండియుండి - ), Q స్వీయ చ రి త్ర ము విడ్డలను దన వద్దకపలిచి విూ వ్రాతగారు వచ్చినారు చూడుఁడని నన్ను డs*'ును, వారి వివాహమును చెన్నపట్టణములో నేను చేసియుండుటచేతనామె నన్నట్లు పిలిచినది. సరోజినీదేవిగారి తండ్రి తమ కొమారిత వివాహమును మూయింటనే చేయవలసినదని నన్ను కోరిరిగాని నేనట్టుచేయక సవూజమందిర ములాశ జరపితిని, సికందరాబాదులో చి శ్రీమతికొటికలపూడి సీతమ్లు ෂිෆ් నున్నగారి యొద్దనుండఁగా కెమేము వారియింటనే బసచేసితిమి, రాజమహేంద్ర రమలో నాభార్యనేశస్థాపింపబడిన శ్రీ పార్థన సమాజమును మేము చెన్న పట్టణములోనున్న -కాలములో* :్స సీతమ్లయే జరఫుచున చ్చెను ఆమె గర్భ పగియై మిక్కిలి బలహీనురాలుగా నుండినప్పుడు భర్త యామెను చెన్నపట్ట ణము మూయింటికిఁ బంపెను. నావద్ద నున్నకాలములో నే నామెకు ఛందస్సును వ్యాకరణమును నేర్పితిని. ఆక్కడ నున్నప్ప డే యూమె యొక శతకమును జీసెను. ఆమెకు నాయందు షితృభావము; ఆమె యందును నాకు పత్రికావాత్స ల్యము. ఆమె కూఁతురు చి చంద్రమతి చెన్నపట్టణములో మాయింటఁబుట్టి న దే, ဍို့လ సికందరాబాదులా నొక దినమూ మెయన్నగారియింట నుండి వుఱునాటి యుదయమున బ్రెలు దేవా భార్యామిత్ర సహితముగా బొంబయికిఁ బోయి 'ని. ఆక్కడ నామిత్రులును హైందవ సాంఘిక సంస్కార పనికాధిపతులు నైన నటరాజయ్యరు గారు మమ్మతమయింటికిఁ గొనిపోయిరి. చదువుకొన్న వారిలోను సంస్కా_రపక్షము వారిలాశను ప్రార్థన సామాజికపలలూrను నాపే రడ సహితము చక్కగాఁ దెలిసియున్నదగుటచేత నక్కడివారును నాకు స్వాగతమిచ్చి నన్ను గౌరవించిరి. న్యాయమూర్తి చంద్రవార్కరుగారు న స్నోసభలో నఖనంపాంచిరి.యం త్రకారశాఖ యందున్నవారును నాశిష్యులును .3 X o બ& હે నరసింహముగారును నా మిత్రులయిన న్యాయమూ کم نداد، کم గారి యణనంత్రా వార్కరు గారును నాకు విందులుచేసిరి. నేనక్కడకు iu:ుల నిమిత్థము గాకా చందాల నిమి త్తమయి పోయియుండినవాఁడనగుట ఉn గుణి కొందఱు Sుత్రులు భోజనములకుఁ బిలిచిననుబోవక మిత్రసాహా aుకున చందాలగిపోకాగుచేయు నారంభించితిని. నేనక్కడనున్న వారను దిన మూ ఁ డ వ ప్రు క ర ణ ము 3D以3 వులలాగాను తొమ్మిదివందల రూపాయల చందాలు వేయించితిని. ఈవిషయ ములాy* నాంధ్రపత్రికాధిపతులైన కాశినాథుని ‘ਹਾਂਨੇਂਡੂੰ్వరరావు పంతులుగారు ను హైందవ సాంఘిక సంస్కారపత్రికాధి పతులైన నటరాజయ్యరుగారును నాకు మిక్కిలి తోడుపడిరి. వారియెడల నేను మిగుల కృతజ్ఞాఁడనయి యు న్నాను. అక్కడ గేదెపాలేగాని యావుపాలు దొరకకపోవుటచేతను చలి యొక్కువగుటచేతను నాకు దగ్గ హెచ్చ నారంభించెను. ఆందుచేత నేనక్కడ తడవుగానుండక మరలవలసినవాఁడనయితిని, నేనక్కడనుండఁగానే యా విఱకు పూనా వితంతుశరణాలయములోనున్న యిద్దఱు తెలుఁగు బాహ్మణ వితంతువులు రాజమహేంద్రవర వితంతు శరణాలూయనుey*ఁ జేరుటకయి నన్నుఁగలిసికొనిరి. "నేను బొంబాయి వీడ్కొని బైలుదేతి పూనా నుండి నా మిత్రుఁడైన హనుమంతరావుగారి వెంట నిద్దఱ బ్రాహ్రాణవితంతువులను Trు మహేంద్రవరమునకుఁ బంపి వేసి, సేనును నాభౌర్యయు ఫునాలాశనిలిచితిమి. మేమక్కడనున్న రెండు దినములును పునావితంతు శరణాలయసంస్థాపకులను నామితులునయిన కర్వేపండితుని యతిథులమయి యుంటిమి. ఒకదినమున నక్కడివితంతు శరణాలయములోనేయుండి యక్కడ జరగుచున్నపద్ధతుల నన్నిటినిజూచితిమి. ఆవఱకే నామిత్రులయిన బ్రహ్మశ్రీ కొలాచలము వేంకట రావుగారు నన్ను బళ్లా రికి రావలసినదని కోరియండినందున ఫునానుండిజైలు దేణి నేనును నాభౌర్యయు బళ్లారికిఁ బోయితిమి. వారక్క-డమమ్మ గౌరవింః్చ, తిమంుంట"నే యుంచుకొనిరి. ఆయన మూకుఁ బ్రయాణన్యయములక్రింద నూఱు రూ)"యలిచ్చి హిత కారిణీ సమాజమునకుఁ గాము మున్నిచ్చియుండిన మూఁడు టీల రూ, యల భౌగములను గా సభాపతియంత్రములలోని మతి రెండువేల రూJ"యల భౌగములను దను చేసిరి. తరువాత నేనును నా భార్యయు వారిని బైలుదేతి గుంట కల్లుమినాఁదుగా రాజమహేంద్రవరమును م۔ ہ" ہم د٤ తరువాతి "నీను కాకినాడకుఁ బోయి యక్కడ రు 1832-0.0 ల చంచా+ లను సమకూరి|్చతిని. అక్కడ బ్రహ్లా శ్రీ ములుకుట్ల ఆచ్యుతరామయ్యగారు. రు 00-0-0 లను, దివాన్ బహదూరు దురిసేటి శేషగిరిరావు పంతులుగారు, 23 § 3D(ど స్వి య చ రి త్ర ము య200_0_0 లును. రావుబహద్దరు కొమి గెడ్డిసూర్యనారాయణ నాయఁడుగారు రు 100_0.0లును, రావు సాపేూబు పైడా వేంకటచలపతిగారు రు 1166-0_0 లును, నార్ధము రామలింగయ్యగారు రు 250_0_0 లు ను, నాల్దేము పద్మ "నాభవు గారు రస ప్0_0 0 లును, బ్రహ్లా శ్రీ దుగ్గిరాల వేంక టసూర్య ప్రకాశరావుగారు రు 116.0–0 లును చంచాలు వేసిరి. ఇట్లు సమకూర్పఁ బడిన ధనముతో హితకారిణీ సమాజము యొక్క ఋణము కొంత తీఱినది. 1910-వ సంవత్సరము వేసవికాలములో మేము మరల బెంగుళూరికిఁ బోయితిమి ప్రసారి వూతో న్యాపతిజానిక వును కామరాజుగడ్డ మంగమ్లను దీసికొనిపోయితీమి. మేము చెన్నపట్టణములో దిగినప్పుడు దొరతనము వారి తెలుఁగు భాషాంతరీకర్తయయిన గో శ్వేటి కనక రాజు"గా రయోమార్గకార్య స్థానమునకువచ్చి మమ్ముఁగలిసికొని తవుయింటికిఁ దీసికొనిపోయి యూద రించిరి. ఆక్కడఁ గొన్ని దినములుండి మేము బెంగుళూరికిఁ బోయితిమి. గ్ర సా8 మేమక్కడ మా స్వగృహములోనే ప్రవేశించితిమి. మేము పోవునప్పటికి నామిత్రులు గృహమును గట్టించి నివాసమున కర్ష మగునట్లు చేసిరి. మేము వెళ్లినతరువాత ఆv*పలికి మంచినీళ్లు వచ్చుటకు గొట్టములు పెట్టించితిమి. విద్యు ద్దీపముల కేర్పాటుచేసిమి. దొడ్డిచుట్టును గోడలను పెట్టించితిమి. ఆయిల్లన్ని వైపులనుండియు వుంచి గాలి వచ్చుటకానుకూల్యములు గలదంుయుండెను. ఈయన్ని సౌఖ్యములను విచారించియు ముఖ్యముగా మాకక్కడ నధి కారో గ్యము కలుగుచుండుటను బట్టియు నా భార్య సంవత్సరము లాగో "నాఱువూ సము లాయింటనుండి సుఖింపవలెనని నిశ్చయించుకొ నెను. ఆమె గ్రోరిక ప్రకార వుగా నక్కడ నాఱు నెలలుండుటకు నేనును సమ్మతించితిని. గ్ర సంగతి నా చెు వూయిరుగుపొరుగుల వారందతితోను జెప్పి సంతోషించెను. మే మక్కడ స్థిరముగానుండుటకయి కావలసిన సాత్రసామగ్రిని బల్లలు వుంచములు ఆలో ళ్లు రోకళ్లు మొదలైనవానిని సమస్త్రమునుగొంటిమి. ఈసారి మా వెంటఁగొని పచ్చిన శ్రీమతిన్యాపతి జానికవుకు వివాహము చేసితివిు. ఇది బెంగుళూ8లో xరగిన మొదటి వితంతు వివాహము, వితంతు వివాహ శాసనము మైసూరు మూ ( డ న ప్రు క ర ణ ము 3)()、 రాజ్యమునందు వ్యవహారములో లేదు. అందుచేత మే విూ వివాహనును స్వగృ హమునందు చేయుటకువీలులేక သေဿဝို့ షురాజ్యమయిన దండుపట్టులోనికి వధూ వరులను దీసికొనిపోయి యక్కడ చేయవలసిన వారమయితిమి. ఈ వివాహ మక్కడ నూతనమయినదగుటచేత బెంగుళూరిలోని పెద్దమనుష్యులు విశేషముగా వచ్చి . తాంబూలాది సత్కారములను గైకొని సంతోషించిపోయిరి. మాతో వచ్చిన శ్రీమతి మంగమ్లు వితంతు శరణాలయవులాr నుండినవారిలో నెల్ల “ਨ੍ਹਾਂ భార్య కధికప్రియురాలు. ఆందుచేతనే యీ సారి యూమెను నాభార్య వెంటఁ గొనివచ్చినది ; నా భార్యకామె యందు పుత్రికావాత్సల్యము ; ఆమెుకును నా భౌర్యయందు మాతృ స్నేహము. ఆమె వితంతు శరణాలయములో-నే యుండి నను, తఱుచుగా మాయింటికివచ్చి నాభార్యకు సమస్తోపచారములను జేసి పోవుచుండెడిది. కాఁబట్టి వీరిరువురును తల్లిబిడ్డలన లెనుం 「リマroび3。 నాభార్య నాతో మనమంగమ్లను వివాహముచేసి పంపివేయవలదనియు, పెండ్లిచేసి మన యొద్దనేయుంచుకొందమనియు, పలువూఱుచెప్పచుండెను. శ్రీమతి జానికవు వివాహమయిన తరువాత బెంగుళూరు విడిచి వచ్చినవార వుందఱవును సుఖ ము"గా మరల రాజమహేందవరము చేరితిమి.