స్వీయ చరిత్రము - రెండవ భాగము/నాలుగవ ప్రకరణము

వికీసోర్స్ నుండి

నాలుగవ ప్రకరణము

అసహాయదశ



క్రీస్తుశకము 1910 మొదలు 1918-వ సంవత్సరపు వఱకు.

1910-వ సంవత్సరము నందీసారి నేను బెంగుళూరునుండి వచ్చినతరహా వాత్ర రెండు మాసములైనను గడవక మునుపే యాకసికముగా నాకొక్క ఘాశరవిపత్తు సంభవించి నన్నీలాశకములో నసహ8యునిఁజేసినది. బెంగుళూ8 నుండి నా భార్య యిక్కడకు సంపూర్ణారోగ్యముతో వచ్చినది. త్రరస పాత్ర నైనను రోగచిహ్నము లేవియు కనcబడలేదు. ఆగస్టు నెల | 1_వ తేదిని పైకి నా భార్య యారోగ్యవతియయి సుఖముగానున్నట్టే కనఁ బడినది, ఆ దినమునఁ బ్రాతఃకాలమునను సాయంకాలమునను తానేస్వయముగా వంటచేసిపెట్టినది. రెండుదినముల క్రిందట వూయూ వొకటి యీనఁగా గతదినమునందువలెనే నాఁడును జున్నుచేసి -నాeకుఁ గొంచెము పెట్టి యితరులకుఁబెట్టి లెనింతతి నెను. నాటి సాయంకాలము కనపర్తి శ్రీరాములుగారు నన్ను చూచుట కంు శూ తోఁటకు రాఁగా తానాయనతో కొంతసేపు మాటాడి కొంచెము జున్ను పెట్టెను. నాఁటి రాత్రి మేమిద్దఱమునుకలిసియే భోజనముచేసితిమి. భోజనము చేయునప్పడు మఱునాఁడు తానుచయముననే చలిది యన్నమును తిని పేమావతిని వైద్యశాలకుఁ డీసికొనిపోయి మందిప్పించి నచ్చెదనని నాతో జెప్పెను . పేమావతి పత్రితయువతీ రకుణశాలలోని యొక బ్రాష్ట్రణవితంతువు ぎ窓) విడిచిపోయిన బిడ్డ. ఆబిడ్డను నాభౌర్య పెంచుచుండెను. నేను భోజనము చేసి మేడమివాఁదికిఁ బోయినతరువాత నింట పనులనన్నిటిని దీర్చుకొని పశువు. භාෂීර గడ్డివేయించి తాంబూలము వేసికొని రాత్రి పదిగంటలకు మేడవిూఁదిత్తి వచ్చి యీశ్వర ప్రార్థనము చేసి తాను బోయి వసారాలోనున్న మంచముమినాఁద పరసండి నిద్రపోయెను. నాభార్య మేడపైకివచ్చునప్పటికే గదిలాrt కానేను నిద్ర పోయితిని. నేను సాధారణముగా రాత్రి యెనిమిదిగంటలకే భోజనముచే ട്ട്మిదిగంటలకు నిద్రపోవుటవాడుక తెల్లవాఆుజామున నాభార్య నాలaKు. గంటలలో నిద్రలేచి గంట సేపు నాతో మాటాడుచుఁ గూగుచుండి యైదు ?గంటల కీశ్వరప్రార్థనముచేసికొని క్రిందికి దిగిపోవుట యాచారము. నేనారాత్రి మూడు గంటలు కాకముందే లేచి తలుపుతీసి క్రిందికిపోయితిని. నేను తలుపు తీసిన చప్పడు వినఁబడఁగానే ‘‘ క్రిందికిపోవుచున్నారా ? డీపమున్నదా * జాగ్ర త7గాచూచి పొండి " యని పలుకరించుట వాడుకయైనను నాఁడట్లు పలుకరింప లేదు. నేను దొడ్డిలోనికి వెళ్లినచ్చి నాభౌర్య మంచమువద్దకుపోయి మెల్లఁగా నిద్రపోవుచున్నావా ' యని యడిగితిని. బదులు పలుకక పోవుట చేత నేను పోయి నావుంచముమినాఁద మేలు క్రోనియే పరుంటిని. కొంతసేపటికి గడియారవు నాలుగు కొట్టినది. నాభౌర్యలేచివచ్చి పడక కుర్చీమివాఁద కూర్చుండి నాతో మాటాడ మొదలుపెట్టు వేశయయినది. ఇంకను లేచి రా లేదు. నేనప్పడు నా వుంచము విూఁ దినుండి దిగి నాభౌర్య మంచమువద్ద నిలు చుండి . ఇంకను నిద్ర మెలఁకువ రాలేదా ? ' యని యడిగితిని. నాపలుకు వకు వూఱు పలుకలేదు. రాత్రి ప్రొద్దు పోయినదాఁక పనిచేసివచ్చియలసి గాధ నిద్రపోవుచున్నదని తలఁచి నిద్రాభంగముచేయుట కిష్టములేనివాఁడనయి లేపక నేను మడత కుర్చీమివాఁదఁ గూరుచుండి యుంటిని. ఇంతలో గడియార మైదుగంటలు వేసెను. నాభార్య యప్పటికిని లేచి రాలేదు. ఆమె యైదుగంటల తగువాత నెప్పడును పరుండెడిదికాదు, అందుచేత నేను పోయిలిచి ల్చే పలుకక పోఁగా మిఁద చేయి వేసి కదల్చితిని. దేహము చేతికి చల్లగాతగిలి లేవు పోఁ"గా "నేమియుఁబోఁచక యెట్లో వేుడదిగి వైద్యుని (డాక్టరును) పిలు దుగొని వచ్చుటకయి వితంతు శరణాలయమువద్దనుండి పోవుచునందు కాపుర మున్న ఫులవర్తి సుబ్బారావును లేపి నాకు వేగము"గా నడవ కాళ్లాడ కున్నవి, నీవు పరుగెత్తుకొనిపోయి పొరుగుతోఁటలోనున్న డాక్టరును లేపు ” వుని పంపి "నీను వెనుకపోయితిని, "నేను పోవునప్పటికి డాక్టరు లేచి యినావలకు వచ్చెను. నా భార్యకు మూర్ళవచ్చినది త త్తణము రావలెనని నేను కోరగా నతఁడు లాగపలికిపోయి ముందు బుడు మొదలయినవి తీసికొని నా వెంట వచ్చెను. ఆతఁడు ਾਂ` మేడయొక్కి నాభార్యను పరీకీంచి చూచి యేమియు స్వీయ చ రి త్ర ము הט וג3 చెప్పక యూరకయుండెను. . ఏమి ? యూరకుంటిరేమి ?' యని నే నడుxcగా ** ప్రాణముపోయిన "" と33 మెల్లగా నతఁడు చెప్పెను. “ੋਂ వూట నవుక 648-কেc బరీక్షింపవలసినదని యడిగితిని. (పాణముపోయి మూఁడు నాలుగు గంటల సేపయి యుండునని చెప్పి యాయన లేచెను. ఆయన పెంట నేనును గది గుమ్లమువఱకును నాలుగయిదడుగులు నడిచితిని. ఆయన గుమ్లముకడ నిలువఁబడి నన్నో దార్చి ధైర్యముగా నుండవలసినదని బోధించి మెట్లుదిగెను నేనును గోడకుఁ జేరగిలఁబడి నిలువఁబడి యుండఁగా లోపలి నుండి యేదో వికారమూరంభమయి కాళ్లు తడఁబడ దడప్పును. "నేను పడిపాశీ వుదునని తత ణ మే నేలపైఁ గూలఁబడి కన్నులుమూసికొని యీశ్వరునిఁదలఁచి ప్రార్ధింపవలెనన్న చింతతో " ఓ యీశ్వరా ! వృద్ధ దశలో నాకిట్టి మహా పదను దెచ్చి `ಟ್ಟಿತಿವಾ ??? CSSR) మొదటివాక్యమునంటిని, ఆనునప్పటికి * ఓయీ ! దుఃఖపడఁబోకుము. ఇది విూ యుభయుల మేలుకోee కే జరిగి నది " ఆన్నమాటలు నాకు విస్పష్టముగా వినఁబడినవి. క్రిందినుండి యెవరో పచ్చి న న్నూఱడించుచున్నారని తలఁచికన్నులు విప్పి నలుదిక్కులు చూచితిని.ఏ ప్రక్కను ఎవ్వరును కనఁబడలేదు. ఇది యంతయు నా భ్రమయే యయియుండ వచ్చును గాని నాకు మాత్రమది యీశ్వరవాక్యమని ధృఢముగా తోఁచినది. ఆవఱకు నాకున్న విచారమంతయు కణములో నదృశ్యమయి నామనస్సు నిర్త లమయి నిర్విచారమయ్యెను. ఆప్పడేమియు నా పదరానట్టుగానే నేను ధైర్య ముతో లేచి నా భార్య మంచము వద్దకుఁబోయి పరీక్షించిచూడగా నా మెమొగ మునందు. జీవకళ యేమియుఁ దొలఁగక పోయి గా పరుండి నిద్రపోవుచున్నట్టే నాకంటికిఁ గనఁబడెను. ముక్కువద్ద వ్రేలు పెట్టి చూచితిని"గాని యూపిరియా డుచున్నట్టు కనబడలేదు. పక్క దుప్పటి యేమియు చెదరక వేసినది వేసి నఫ్టే యుండెను. తలలో పెట్టుకొన్న గులాబిపువ్వు వాడక యప్పడు పెట్టు కొన్నట్టుగానే యుండెను. పరుండఁబోవునప్పడు స్టోట్రిలాగో వేసికొన్న లవం గపు మొగ్గ పండ్లపందున యథాప్రకారముగానే యుండెను. రాత్రి మేడమిఁ డి వచ్చినతరువాత నావఱకుఁగట్టుకొనియుండినబట్టను విడిచి కట్టుకొన్నవిలువ నా లు గ వ ప్ర) క ర ణ ము 3次片丁 గల చీర యేమియు నలుగక తొలఁగక కట్టుకొన్నది కట్టుకొన్నట్టుగానే యుండెను. పెట్టుకొనియుండిన నగలు పెట్టుకొన్నట్టుగానే యుండెను. వీని నన్నిటినిబట్టి 3)エ8○で3Cアャマ నాభార్య యించుకైన నాయాసపడలేదనియు కొట్టుకొన లేదనియు మూలుగలేదనియు రాత్రి యొంటిగంటక* రెండు గంట లకో నిద్రలోనే ప్రాణము పోయెననియు స్పష్టమయినది. కొంచెమయినను మూలిగియుండినయెడల నేనుతప్పకి లేచియుందును. సర్పదంశన చిహ్నములు విషప్రయోగలక్షణములు గాని యణుమాత్రి మును గనఁబడలేదు. పెద్ద (8יד తనములో నీ ప్రకారముగా హృదయ వ్యాపారమాక సికముగా నిద్రలాశనిలిచి పోవుట కలదని డాక్టరుగారు చెప్పిరి. ఎందునకో వైద్యుఁడు వచ్చె ననుకొనుట యే కాని သဒ္ဓိ వైపరీత్యము జరగానని యెవ్వరు నెఱుఁ గరు. మరణమునకు సందేహము లేదని "నేనును నిశ్చయము చేసికొన్న తరువాత క్రిందికిదిగివచ్చి యక్కడనున్నవారితో నాభార్య మరణవార్తను గలిపి, పట్టణమునకుఁబోయి కొంవత్రి మిత్రులతోఁ దెలుపవలసినదని మనుష్యులనుబcపి, నేను మరల పైకి పోక మేడక్రిందనున్న పడక కూర్చీలోనే కూగుచుంటిని. ఆప్పడు వితంతు శరణాలయములాrని వారందఱును విలపించుచువచ్చి పయికిఁ బోయి చూచి యేడువఁ దొడఁగిరి ఇంతలో పట్టణమునుండి పలువురు మిత్రులువచ్చి నాభా ర్యను మేడమివాఁదినుండి క్రిందికిదింపి మేము వాసము చేసెడి యింటిముందు వసారాలూr పడక కుర్చీమిరాఁదఁ గూర్చుండఁబెట్టిరి. ఆమె యప్పడా కుర్చీమినాఁద జీవించి కూర్చుండి యున్నట్టుగానే యుండెను. అప్పడామె పెంచినపిల్లి యొకటివచ్చి పైకి దూఁకి యా మెయొడిలోఁ గూరుచుండెను. ఆమె మనుష్యుల విషయమయి మాత్రమే కాక పశువులు కుక్కలు పిల్లులు మొదలయిన గృహ్యజంతువుల విషయమయి కూడ న పారదయ కలదయి వానిని బెంచి సంరకణముచేయుచు వానికి రోగములు వచ్చినప్పడు మనుష్యులకుఁ జేసిన ఫ్లే యుపకాబారములు చేయుచుండెడిది; తాను బజాఱుమార్గమున C బోవతటస్థించి నప్ప డెల్ల ను వాని నిమి త్తమయియేదో కొని తెచ్చి వానికిఁ దప్పక పెట్టుచుండె డిది. అందుచేత నా భార్యబండిదిగగానే తమకేదో తెచ్చిపెట్టునని యెతిఁగి 3 = ഠ స్వీ య చ రి త్ర ము తోఁకలాడించుచు కుక్కలును మ్యావని యe9చుచు పిల్లియు వెంటఁబడు చుండెడివి. మేముతోఁటలాrశీ నొంటిగానుండిన కాలములో వూకు కుక్కలేధన ప్రాణములకు రకు కవులు"గా నుండెను. మావద్ద శ్రానని యొకకుక్క యుండెను. ఆయోమార్ణయంత్రకారుఁ డొకఁడు రాజమహేంద్రవరమునుండి స్థానాంతరమునకు మార్పఁబడినప్పడు దానిని నామిత్రునికొకని కియ్యఁగా నతఁడు నాకిచ్చెను. ఆది మాదగ్గఱ మచ్చిక పడినను విప్పినప్ప డెల్లను ੇ పోయి తన పూర్వయజమానుఁడున్న యింటివద్దనుండుచువచ్చెను. ఇట్లు రెండు మూడు వూ సములు గడచిన పివుట దాని పూర్వయజమానుని స్థానమునవచ్చిన క్రొత్త యరిత్రకారుఁడు మికుక్క మాయింటికి వచ్చినయెడల తుపాకితోఁ గాల్చి చంపి వేసెదనని నాకు వర్తమానము పంపెను అది నిష్కారణముగాఁ జచ్చిపోవునని జాలిపడి గానిని నాకిచ్చిన మిత్రునికడకుఁబంపి మఱియెవ్వరి కైన నిచ్చివేయమని కోరితిని. అతడు దానిని గోదావరి కావల కోవూరిలో నున్న యోక్ష యయోమార్గోద్యోగి కిచ్చివేసెను. వారము దినములయిన తరు -నాత నొక నాటిరాత్రి నేను భోజనము చేయుచుండినప్పడు చేయి కడుగు కొనుటకయి నా భార్య దొడ్డిలోనికి బోగా నొక కుక్కవచ్చి నాభౌర్యముందు తోఁక యాడించుచు నిలిచెను " వున బ్రౌనివచ్చిన దండోయి ' యని నాభార్యకేకవేసి నన్నుఁ బిలిచి చూపెను. నాఁటినుండియుఁ గుక్కతోఁట విడిచిపోవక విశ్వాసము కలదయి యుండెను. ఒకినాటి రాత్రి నా భార్యయేదో పని నిమిత్తమయి యావలకుఁ బోఁబోవుచుండఁ"గా, ఈ س, كانکه యడ్డమువచ్చి నిలిచి ముందుకసపోనీక వెనుకకామెను ద్రోసివేసెను, కుక్కయల్టీలచేయుచున్న దాయని ముందు ప్రక్కనిదానించి చూడఁగా దీపము వెలుతురున పెద్దపా మొకటి సమినాపముననే ప్రాఁకుచుండెను. పాము పామని నా భార్యకేకలు "వేయఁగా నేనును సేవకులును బరుగెత్తుకొనివచ్చి పామును జంపివేసితిమి. తన ప్రాణము -g- పాడినదని దానియందు నా భార్య యధిక పేమకలదయి బానికి పుండుపడి రోగము వచ్చినప్పడు పుండు తాను స్వయముగాకడిగి మందు "వేయుచు దానికి మరణము సంభవించినప్పడెంతో సంతె"పమునొందెను. నా లు గ వ ప, కర ణ ము 3 ജൂ_റ నా భార్యమరణవార్త పట్టణనులో తెలియe7గానే యేడుగంటలని Tవెుదలు కొని జనులు తీర్థప్రజవలె గుంపులు గుంపులు"గా మాతోఁటలాగోనికి రాఁదొడఁగిరి. ఆవచ్చిన వారిలో హిందువులును, మహమ్లక్షీయులును, 更为丞 వులును, బ్రాప్తణులును, శూద్రులును, శుద్ధ శ్రోత్రియలను, సంస్కార ప్రి యులును, పుణ్యశ్రీలను, వితంతువులును, వృద్ధులును, పిన్నవయసువారును కూడ నుండిరి. వచ్చినవారిలాశ కొందఱు తమ కుటుంబములోని వారెవ్వరో పోయినట్టుగా నా భార్య నిమి త్తవుయి విలపింపఁ జొచ్చిరి. ధైర్యము చెప్పి యేడు పుడిపి నన్నోదార్పవచ్చిన వాస కొందఱు నన్నుఁజూచి యేడువసాగఁ గా నేనే వారి యేడు పుడుపవలసిన నాఁడనయితిని. నేను పైకెంత ధైక్యముగల వాఁడను గౌనున్నను సాx లేని నిభృతె"గ్నివలె హృదయాంతరాళమును ద హిం చుచు శోకాగ్ని దుర్భరమయినప్ప డెల్లను మేడవిూఁదికిఁబోయియోుంటిగా నీశ్వ రుని ప్రార్ధించి తద్దయామృత ప్రసారమువలన లోపలి దుఃఖానలమును కొంత శాంతే పఱు చుక్"ని వచ్చుచువచ్చితిని, పదునొకండు గంటలప్పడు మిత్రులు మొదలయినవారు బలవంతపెట్టి భోజనమునకు విస్తరిముందు నన్నుఁగూరు చుండఁబెట్టిరికాని నేను భోజనముచేయలేదు, నాభార్యయెడల KలRరారవ మును దెలుపుటకయి క్రైస్తవ పాఠశాలయు హిళ-కారిణీ పాఠశాలయం నాదిన మున మూసివేయఁబడినవి; ఇంగ్లీషున | s టింపఁ డెడి యెుక పక్సపత్రిక తక్క తక్కిన వార్తాపత్రికలన్నియు నాభౌర్యమృతి విషయమయిగ యనుబంధ ములను బ్రకటించినవి; ఆపత్రికలు ముద్రింపఁబడెడు ముద్రాయంత్రము లన్నియు నా దినమున మూసివేయఁుడినవి. ప్రాడ్వివాకులు సహితము తవు సభను మూసివేసి కొందఱు న్యాయవాదులతోఁగూడ వూతోఁటకు వచ్చిరి ဓမ္ဘီါ పరజను లెల్లును నాగూపదకు వగచి తమ సానుభూతిని గనఁబతిచి నందునకయి నేనెంత్రయుఁ గృత్యడనయియున్నాను, నా భార్యకుచహన సంస్కారమును తో*ఁటలాrశినే చేయించుటకు నిశ్చయించి మూఁడు గంట లయిన తరువాత పేతమును ప్రార్థనాదిక మును నిర్వర్తించుటకయి యానందా శ్రమమునకుఁ గొనిపోయితిమి ప్రార్థనములు మొదలైనవి జరపిన పిమ్లుట శవ 3 s.9) స్వీయ చ రి త్ర ము మునుతోఁటలానే యొక చివరను దహనము చేసితిమి. జహనము ముగియు నప్పటికి రాత్రి యేడుగంటలయినది, ఆంతవఱకును జూడవచ్చినవారు తోఁట లో నేనూఱుగురుండిరి. ప్రాతఃకాలమునుండి యాప్పటివఱకును తోటలో నికి వచ్చుచుఁ బోవుచువచ్చిన వారి సంఖ్య రెండు వేలకుఁ దక్కు_వయుండదు. ఈ మరణవా ర్త నెవ్వరో చెన్నపురవృత్తాంత పత్రికలకుఁ దంత్రీముఖమున c దేలు పుటచేత మఱునాటినుండియు నాకు దుఃఖోపశమన తం తీవారలును లేఖ లును రా కాc 5"డc"గెను. ఈదుఃఖవార్లను కనపర్తి శ్రీరాములుగారు -కాఁబోలుసు తంత్రీముఖ మునఁ దెలుపఁగా నా భార్య పేమతోఁ బెంచి పెద్దవానినిజేసిన గోగులపాటి వీరేశలింగవు శీఘ్రకాలములోనే వచ్చెను, అతనిభార్య కిచ్చుటకయి నా భౌర్య పెట్టెనుదీసి బనారసుచీరనుఁ బైకిఁ గీయునప్పటి కెంతి యాపుకొన్నను నాగక లోపలినుండి దుః్కము పొరలివచ్చినాకన్నులనుండి నీరు కాలువలు గట్టెను. ఆతఁడును పెద్ద పెట్టున నేడ్చెను. అతని భార్యక్తివ్రుని బనారసు చీర నతనిచేతికిచ్చి, తక్కిన వీరులాr ముప్పదిరూపాయల చాల చేయు వీరయోుకటి పులవర్తి సుబ్బారావుభార్యకును, ఇంకొక వెలగల పట్టుచీరను నాభౌర్య మఱఁ దలికిని, ఇచ్చి మిగిలిన చీరలను రవికలను వితంతుశరణాలయములోని వారి కందఱికిని బంచిపెట్టితిని. ఈ కడసారి బెంగుళూరినుండి వచ్చునప్పడు చెన్న పట్టణములో బట్టలయంగళ్లకుఁబోయి కొన్ని చీరలు కొంటిమి. మాతో వచ్చిన మంగమ్ల కామెయన్నగారుపంపిన పదిరూపాయలతో నొకచీర కొంటిని. ఆప్పడు నా భార్య మంగమ్లవంకఁజూచి నాకు బాబయ్యగారు -్సర కొని యిచ్చి నారని మినాయన్నగారికి వ్రాయు' మని చెప్పెను. ఆమాటల కర్థము మంగమ్లవద్ద సొమ్ముపుచ్చుకొనక నాసొమ్మతోనే యాచీరను కొనియియ్యవలసిన దన్నట్టు గ్రహించియు నప్పటికేమియు ననక యూరకుంటిని, చీరలను వితంతు శర ణాలయములోని వారికిచ్చునప్పడు నాభౌర్యమాటలు నాకు స్తరణకురాణా నా భార్య బొంబయి వెళ్లినప్పడు కొన్న పండెండురూపాయలచీరను 53ο ΦΚ iచ్చితిని, సమాధికట్టించెడి యుదేశముతో నాభార్యయస్థికలను గొన్నిటిని "సే riم నా లు X న ప , క్ష ర గ్రాణ ము 3 = 3 مساحت నొక పెర్లైలోఁబెట్టి జాగ్రత్తచేసియుంచి, వితంతువివాహములు చేసికొన్నవా రడుగఁగా తక్కినవానిని వారిని గీసికొనిపోనిచ్చితిని. గోగులపాటి వీరేశ లింగము నాయొద్దనున్న యస్థికలలోఁగొన్నిటిని దనకిమ్మనియడుగఁగాఁగొన్నిటి నతనికిచ్చితిని. మేము పెంచి పెద్దవారిని జేసినవారీగోగులపాటి వీరేశలింగ మొకఁడు, పులవర్తి సుబ్బరావొకఁడు. వీరేశలింగము తన నాలవమూసముననే మాయింటికివచ్చి యదుపాజ్ఞ లలోఁ బెరిగినవాఁడు; సుబ్బరా వెనిమిదేండ్లవఱ కునుఁ దండ్రియుంచుకొన్న శూద్రాంగనవద్ద పెరిగి చెడువూటలకును చెడునడత కును నలవాటుపడినవాఁడు. వీరేశలింగము నాభార్యను కన్నతల్లినివలెఁజూచి పేమించుచు చెప్పినట్టువినుచుండెడు వాఁడు; సుబ్బరావు నాభౌర్యను సవతి ತಲ್ಲಿ వలెఁజూచి యెరువుగాఁదలఁచుచు చెప్పినట్టు వినక ధిక్కరించుచుండెడు వాఁడు. ఆందుచేత నా భార్యయొకనిని తన వాఁడన్న యనురాగముతోను, రెండవవానిని దిక్కులేనివాఁడన్న జాలితోను బెంచెను. కన్న మోహమున కంపెఁ బెంచిన వెూహ మధికమగుటచేత వీరేశలింగ వును పుత్రాధికముగాఁ [బేమించుచు తన మేనకోడలినిచ్చి వివాహము చేసి తనయొద్దనేయుంచుకొన న లెననియు వృద్ధదశలో తనకతఁడు ప్రాపుగా నుండుననియు છંથc-) యుండెను. తన మేనకోడలిని వివాహము చేయు ప్రయత్నముసాగక ෆෂිඳඨි. మైసూరిలోని సంబంధమునుకుదుర్చుకొన్నప్పడు సహితము వివాహానంతరమున నéఁడు తనయొద్దనే యుండుననుకొనెను'గాని ప్రాయశ్చి తము చేయించుకొని తిన్నబడిచి పోవుననియెఱుఁగదు. ఆతఁడు ఫ్రాయశ్చిత్తమే చేయించుకొని వివాహినూడి తన్నవిడనాఁడెనన్న సంగతి తెలిసినప్ప డామె మనస్సునకు దుఖములిగి కొన్నివారములు మనస్సా ఏ; ములేనిదయి యుండెను. ఆ శాఖములా నా మెచే రచియింపఁబడిన యీ క్రిందికీర్తనమువలన నప్పటియా మె మనస్సి రేటపడును. జంజూటిరాగము_చాస్త్ర లె"ళము. ప ల వి. גrרא దేవ ! నీవు నాకు మన స్త్రిమిత మొసఁగవే కావువునుచు వేcడితి కనికరము చూపవే. !. § 3三_ど స్వి య చ రి త్ర ము 1. ತಲ್ಲಿ తండ్రివనుచు నిను నమ్మి థర్త ముపై బుద్ధినుంచి తల్లితోడును విడనాడిననీతనయ నాదరింపజే_దేన ! 2. కల్లగాదు సుతుని బాసి తల్లడిల్లుచుంటిని ఉల్లమందునిలిచి నీవు నామనసుచల్లచేయవే– దేవ ! 3. భర్తగా రేదైవమనుచు పాటుపడుచుంటిని భర్తగారి కారోగ్య మొసగి భక్తవత్సల ! కావవే_దేవ ! 4. ఇతరదశ్చింతలను విడిచి యిఁకను నీపైభక్తినుంతు సతము సంసారవార్ధికి సహాయము"గానుండ వే_దేవ ! o, జన్మ మె త్తిలోకసుఖము నెన్నఁ డెఱుంగనైతిని ఎన్నరానికష్టములకు నెన్నిక గానుంటిని_దేవ ! 6. కష్టసుఖము లితరులకుఁ జెప్పిన కార్యమేమి లేదుగా కష్టములను బాపి నీపట్టి నాదరింప వే_దేవ ! 7. మనసుకలఁకనో`ందుచుండిన మరికార్యము లేదుగా మనసునందు కలఁతదీరి |్చవున్నిం చికావవే_దేవ ! ర, వెూకమునకు దారిఁ జ్చూ వెూహపాశముల ను గోయ డీకనువహించినట్టి దీనరక్షక కానవే_దేవ ! 9. నినుఁ దలంప నావునంబు నెమ్లదినిబాందెగా ఘనుఁడ ! నాదుపరి తాపము గడియలోఁ బాపితివి"గా_దేవ ! ఈశ్వరభక్తిచేతనామె యల్పకాలములోనే యూదుఃఖమును మఱచి స్వస్థచిత్తురాలయి సత్కార్యకరణమునందు తనకాలము నుత్సాహముతో C గడపఁజొచ్చెను. ఇఁక నామె పెంచిన రెండవవాఁడగు సుబ్బరావు వూoుOట నుండెను. ఆతనిని తనవద్ద నుంచుకొనవలెనని-కాeని, యతఁడు తనయొద్దనుండి తన్నుతిన్నఁగాఁ జూచునని కాని, యూమె యెప్పడును తలఁపను నమ్మను లేదు, ఆతనిని Tూస చేసి పెండ్లిచేసి పంపి వేయవలెననియే యూమెకోరిక. ఆతఁడా మెకు తఱుచుగా మనస్తాపమును గలిగించుచునేయుండెను. వితంతు శరణా నా లు గ వ ప్రు క ర ణ ము 3 s.). యమునకు గణపవరమునుండి గ్రామపాచకుని తొఁబుట్టువైన మంగమ్లయను పదునా ఫ్రేండ్లప్రాయముగల బాలవితంతువువచ్చెను. ఆవితంతువు చదువు కొన్నదియు తెలివిగలదియు కాకపోయినను చిన్నదిగా నుండుటచేత సుబ్బ రావునకిచ్చి వివాహముచేయుటకు తగినయినాడు కలఁదిగానుండునని యోంది. యతనితోఁజెప్పఁగా నతఁడందునకు సమ్లతించెను. తరువాత నాతోఁజెప్పి యా చాలవితంతువును వూయింట నేయుంచి పది గంటల నుండి పాఠశాలకుఁ బంు. చదివించుచు ప్రాతస్సాయంకాలములయందు తానే వంట మొదలెన పనుల యందు దిద్దుచుండెను. ఇట్లుండఁగా నొక నా cడు సుబ్బ రావు తె"ను చదువు చెప్పట కవకాశము లేదన్న మిషమినాఁడ నెప్పడును వంట పనియే నాయని నా భార్యపైని కోపపడి యేవోమాటలనెను. నా భార్యయప్పటికూరకుండి జరగిన వృత్తాంతమును నాతోఁ జెప్పెను. వి నా హము చేసి వేగిర మేపంపివేయుద మంత వజ్రకును కొంచెమోపిక పెట్టుమని నేను నా భార్యతోఁజెప్పితిని. తరువాతనామె, యాచిన్నదానిని వంటలోనికిఁ బిలువక తెనే రెండు పూటలు ను వంట చేసి పెట్టుచుండెను. 1908 న సంవత్సరమునందు వారికి వివాహము చేసి వేఱుగా కాపురము పెట్టి వాసముచేయుటకు మాతోఁటలోనే యిల్లిచ్చితిని. ఆతని కిన్నీసు పేటలాశ తండ్రియిల్లున్నది. ఆయిల్లుసహితము తండ్రికి శ్రీపునర్వివాహ సవూజము వారిచ్చినదే, ఆయింటిమివాఁదవచ్చెడు నాలుగురూపాయల యద్దను ఆతఁడు నెల నెలకు వసూలు చేసికొని యావఱకేరకణనిధిలాలో వేసికొనుచుండెను. పెండ్లిళాఁగానే యిన్నూఱు రూపాయలను రకణనిధిలో వేసికొనుటకిచ్చి, నా పుస్తక విక్రయస్వాతంత్యమును గు స్నేశ్వరరావుపోదరుల వద్దనుండి పుచ్చు కొని నెలకు పదు"నేనురూపాయల జీత మేర్పఱిచి పు స్తకములవిక్రయించు పని తనిని నియమించితిని. ఆవరికీతనిని నేను పదుమూఁడేండ్లనుండి పోషించుచు. నన్నవస్త్రాదులకేకాక చదువుకొఱకును విశేషముగా వ్యయముచేసితిని. రెండుసారులు సర్వకలాశాలా ప్రవేశపరీక్కకు పోయినను పరీక్వయందితఁడు. కృతార్థఁడు -కాకపోయెను. 3 s.s. స్వీయ చ రి త్ర ము నాభౌర్య యప్పడప్పడు తన ప్రార్థనలయందు ..భర్తగారికంటె নর্স১০০237াe నన్ను నీసాన్నిధ్యమునకుంగొనిపొ ు' అని యీశ్వ రునిఁ బార్థించు చుండుటగలదు. మరణమునకుముందు రెండుమూడు వారములక్రిందట నిట్టి ప్రార్థనయొకటి పట్టీపట్టని నిద్రలా నా చెవినిబడెను. నేనప్పటికూరకుండి తెల్లవాఱుజామున లేచినప్పడు వేువుచేయు సంభౌషణములాగ నీప్రస్తావనను దీసికొనివచ్చి దైవవశమున నాకేమైన ప్రాణాపాయము సంభవించు సూచ నలు కనఁబడినప్పడాత్త హత్యకుఁ బ్రయత్నింపఁగూడదనినొక్కిచెప్పితిని. বড়ত నట్టిపాప కార్యమున కెప్పడును బ్రయత్నింపననియు, ఈశ్వరుఁడు తన ప్రార్థననంగీకరించి తన్నుముందుగానే తన సాన్నిధ్యమునకుఁ దీసికొనిపోన్దు ననియు, నాకంశెుముందుగానే తనకు స్వాభౌవికమరణము సంభవించునని తనకు దృఢముగాఁ దెలియుననియు, నాభార్య చెప్పెను. అయినను నేనా నూటులు నమ్లలేదు. నాభార్యయారోగశీలురాలును, దృఢకాయురాలును, అయియుండుటచేతఁ జిరకాలము జీవించుననియు, నేను సదారోగళీలుఁడను గాను దుర్బలకాయుఁడనుగాను ఉండుచుండుటచేత నే నెప్పడి* యేనిమిషముననో యీలాrకము ను విడుతుననియు, నమియుంటిని. అందుచేత నేనీ విషయమును దలఁచుకొనునప్ప డెల్ల నామనస్సును రెండు విచారములు బాధించుచుండెను. ఆందొకటినా భార్యకుఁగల దృఢానురాగమునుబట్టి నాకుఁబ్రాణాపాయదశతట స్థించినప్ప డే నూతిలాశనో గోతిలాశనోపడి బలవనరణము నొందునేమోయని. రెండవది నాయనంతరమున నాభార్యజీవించియుండినపకమున నేనున్నప్పటివలె జరగక యేమికష్టములపాలగునోయని. ఈమరణమువలన నామనస్సులోని యీ రెండు విచారములును దొలఁగెనుగాని నా విషయమున నొక్క_గొప్ప విచా రము పట్టుకొనెను. ఆది స్వప్రయోజనపరత్వముతోఁ గూడిన దగటిచేత ప్ర్యానకు కలుగవలసినది కాదు, రక్షకులకెల్లను రక్కకుఁడైన యీశ్వరుఁడే నాకు సహశీయుఁడయి యుండఁగా నే నసహాయుఁడనైతినని చింతిల్ల ‘ਜੰ੪ ? ఆనందాశ్రమమునకు సమినాపములాశినే తోఁటలాగ రాజ్యలక్ష్సీనివాస వును గొ8 గృహమునకట్టించి దానిలో పాలరాత్రితో* చేయబడిన సమాధినిబెట్టి నా లు గ వ ప్రు క ర ణ ము 3 s 2 యందులో నా భార్య యస్థికలను నిక్షేపించిళిని. ఈ పాలరాతి సమాధి కలక త్తాలా, మిక్కిలి సుందరముగా చేయఁబడినది. సమాధి కిరుపక్కలను నా భౌర్యయొక్క జన్మదినమును మరణదినమును దెలిపెడు వ్రాఁతలు పాలరాతి పలకల విూద చిత్రింపఁబడినవి. అంజౌక&3 యింగ్లీషులోను, రెండవది తెలుఁగు లాగో ను, ఉన్నవి. నా భార్యకు పువ్వులయందత్యంత ప్రీతికలిగియుండెను. ఆందు చేత సమాధిచుట్టును రాజ్యలక్షీప్రమదావన వును పేరితో పుప్పవనము వేయఁ బడినది. ఈ పువ్వులతోటలో వివిధస్థలములనుండి తెప్పింపఁబడిన వింతవిం తలయిన పూవులచెట్టును పూవుఁ గీ వెలును గలవు. దీనికంతకును వేయిరూపా యలయినవి. నాభౌర్య కాఫీరితో తొ*ఁటలాగే నొక నుయ్యికూడ ధర్మార్థముగా ద్రవ్వింపఁబడినది. మేము కడసారి బెంగుళూరునుండివచ్చి జామి పేట విూఁదు గా బండిలో వూతోఁటకుఁ బోవుచుండినప్పడు జామి పేటలాశిని కొందఱు శ్రీలు మా బండివద్దకువచ్చి “ అమ్రా ! మేము నీళ్లు లేక చచ్చిపోవుచున్నా ము. మహf ర్కాన్డులు మిరసన్నప్పడు నీళ్లు తోడు ఫ్రాr నిచ్చెడువారు, విూరు ಪಲ್ಲಿನ తరువాత మిగా మనుష్యులు మమ్లు తోఁటలానికి రానియ్యలేదు. 5 p. అని చెప్పకొని దండములు పెట్టిరి. ఈదినమునుండి పూర్వమువలెనే విూరు aు చ్ఛముగా నీళ్లు తోడుకోవచ్చునని వారితోఁ జెప్పి, జామి పేటకు సమిప మున నొక మంచినీళ్లనుయ్యియుండిన బాగుండునని నా భార్య నాతో ననెను. ఆమాటలు మనస్సులా నుంచుకొని మఱుసటి సంవత్సరమునందే నూతోఁటలో జామి పేటను సమినాపమున నాభౌర్యపేరిట నొక నుయ్యి త్రవ్వించుట కేర్పాటు చేసి "జీసవి కాలములా నేను బెంగుళూరిdఁబోయినీని, ఇక్కడ నేను నూతి పని నప్పగించిన బాగు పదియిరునదిరూ "యల నిమిత్తము నూతిపనివాండతో తగులాడి ముప్పా పని యైన తగుణాత పనిని నిలుపు చేసిరి. ఆంతట వర్షము లారంభమయి నూయియంతయు కూలిపోయి చేసినపని వ్యర్థమయ్యెను. 19l2వ సంవత్సరములో చేసవికాలములో మరల నుయ్యి త్రవ్వించుట కేర్పాటుచేసి పులవర్తి సుబ్బారావుచేతికి సౌమిచ్చి "ఫాను మరల వచ్చులోపల నుయ్యి పూర్తి చేయింపవలసినదనిచెప్పి "నేను బెంగుళూరికిపోయితిని, "నేను మరల వచ్చునప్ప 5 3E |ూ స్వి య చ రి త ము టికేదోవిధమున పనిపూర్తి చేయఁబడెను గాని కట్టుపని తిన్నఁగా చేయింపక పోవుటచేతను ఆరవడి తిన్నగా పూడ్పింపక పోవుటచేతను రెండుమూడు వర్ష ములు సరియఁగానే నుయ్యి మొదలంటఁ xూలి నేల మట్టమయి చేయించిన పనియు వ్యయపతిచినధనమును సర్వమును వ్యర్థమయి పని మొదటికివచ్చెను . ఈ రెండు తడవలకును రు 1850-0-0 లు వ్యయమయినవి. నూతిపని యంత ੪੦੦ “ੇ దగ్గఱనుండి చేయించి యుందును గాని త్రవ్వుపని మండు వేసవికాల ములాగ చేసినంగాని తరువాత తగినంత నీరుండదని యితరులు చెప్పటచేతను -స్ప-కాలములాశ సెండవేడిమికి లౌళి నేనుండలేక పోవుటచేతిను, ఈపనినో"రసల కొప్పగింపవలసివచ్చెను. ఒరుల కప్పగించుటకును తాను స్వయముగా చేయించుటకును గల భేద విూనూతిపనిలో నాకుఁ బూర్ణముగా బోధపడినది. ఇట్లు తలఁచుకొన్న ధర్ఘకార్యమునకు రెండుసారులు విఘ్నము వచ్చినది “ੇ విఘ్నములకు వెఱచి పూనిన సత్కార్యమును నడుమ విడిచిపెట్టెడు స్వభా వము కలవాఁడను గాను. అందుచేత నీసారి స్వయముగా నూతిపనిని చేయించి, ముగించి మతి బెంగుళూరు పోవలెనని నిశ్చయించుకొని పని యారంభించి యీ 1918-వ సంవత్సరము ఏప్రిల్ నెల 7-వ తేది వఱకును రాజమహేంద్ర వరములా’నుండి పని ముగించి వుతీ బెంగుళూరికి వచ్చితిని. ఈసారి పూర్వపు పనియేమియు నికిరాక యంతయు క్రొత్తపనియేయయి పనికి రు. 900-0-0 లు పట్టినవి. నచ్చెడి వర్ష ములకీ సారి నూయికూలక స్థిరముగానుండునని నమ్మ చున్నాను. ఈశ్వరుఁడు నా నమ్మకమును నిజముచేయును"గాక ! • గ్ర నూతిలాశ సగము జూమిపేట ప్రజల యుపయోగమునకయి విడిచిపెట్టఁబడినను తక్కిన సగమును తోఁటకుపయోగపడును. ఈ నూతితో నేను త్రవ్వించిన పూఁడు నూతులును పూర్వమున్నగ"కటియుఁ గలిసి తోఁటలో నాలుగు is ബ= o =ബ so -**m is _. missi i == - --- = = o

  • ఈశురుఁడీసారి ਾ। ప్రార్ధనమును సఫలము చేసెను. چکھ۔ సంవత్సర వరములకది జంకక నిలిచి పుష్కలము"గా నిర్తల మధుర జలమును గలదె صــة بھه యా- పేట వారికి మహోపయుక్తముగానున్నది. నా లు గ వ ప్రు కరణ ము 3s_F

మంచినీళ్ల నూతులున్నవి. ချေင္ငံခ္ယည္ మంచినీళ్ల నూతులెక్కువగుటయేకాదు. "न्नईॐ పోయి యందు కాపురముండి పనిచేయు చుండుటచేత తోఁటయంతయు నెంతయు నభివృద్ధి చెందినది. "నేను కొన్నప్పడు నూతి సమినాపముననున్న కొంచెము భాగము తప్ప విశేషభాగము చీపురు ముళ్లయడవిగానుండి పొదల తోను పట్టలతోను నిండియుండి పాములును తేళ్లను సంచరించుచుండఁగా మనుష్య సంచారమున కనర్లమయి * వనవాసమునకుఁ బోవుచున్నాము 2% అని నా భార్యయన్న మాటకు సరిగానుండెను. అప్పడు తాటిచెట్లును ప్రాఁత వూమిడి చెట్టును చింతచెట్టును కొన్ని యుసిరిక చెట్టును నారింజచెట్టును తప్ప విశేష ఫలవృకము లేవియు లేవు. గ్ర చెట్లవలన సంవత్సరమునకు ముప్పది రూపాయలు వచే్చుచుండెను. తాటిచెట్లనలన మఱి డెబ్బదిరూపాయలువచ్చు చుండెనుగాని యాయాయము తోటను నేనుగొనుటవలన పోయినది. త్రాగుఁ బోత్రుతనము దేళ ముల*ని యనే కానర్థములకు మూలమనియు, దానిని సాధ్య మయినంతవఱకు మాన్పింపఁ జూచుట ప్రజా క్షేమమును గో రెడు దేశాభి మానులకెల్లకర్రవ్యమనియు, నాయభిప్రాయము. ఆందుచేత నేను తోఁటలాగని త్రాటిచెట్లను కల్లుగీ చుట మానిపించి యందువలన వచ్చెడు ధనాగమమును బోఁగొట్టితిని. తోట లాగో నడుమగానున్న యీతచెట్లను తాటిచెట్లనుకొట్టించి వేసి, చీపురు ముండ్లయడవిని ఛేదిగిచి, పుట్టలను పొదలను త్రవ్వించి జేసి,వాని స్థానమున ఫలవృకములను నానా దేశములనుండి తెప్పించి వేయించితిని, ఆల వుండ, బందరు, సేలము: చిత్తూరు, బెంగుళూరు, మద్రాసు, బొoబంు, కల కత్తా, దుర్భాంగ మొదలయిన ప్రదేశములనుండి తెప్పీంచి యంటు మామిడి చెట్లను వేయించితిని. నూఱుబత్తాయి నారింజచెట్లను వేయించితిని. ఇదియది యన నేల ? ఇప్పడు మాతోఁటలో లేని ఫల వృక మే లేదని చెప్పవచ్చును. కొన్ని ఫల వృకములు కాపునకు రావచ్చినవి ; కొన్ని రానున్నవి. لت: يقع యన్నియు ఫలమునకు వచ్చినప్పడు మంచి యాదాయమువచ్చుచు ඞෂ්ෆඞී శరణాలయము మొదలైనవాని సంరకణమునకు తోడుపడుననుటకు సంచే హము లేదు. ಇಟ್ಟು లోట వేసిన వాఁడను నేను ; దీని ఫలమునుభవించువారు. 24 3 2 O స్వీయ చ రి త్ర ము ముందు వారు, గ్ర తొ*ఁట యిప్పడు రాజవు హేంద్రవరములాశని తోఁటలలాrశీ నుత్తమమయినదిగాఁ బరిగణింపఁబడుచున్నది. దీనిని జూచుటకయి సమినాప గ్రామములనుండి సహితము జనులు వచ్చు చున్నారు. దీని వెల యిప్పడు నేను కొన్నప్పటికంటె "నాలుగంుడు రెట్లయినను హెచ్చయి యుండును. తోఁటను గూర్చి చెప్పనప్పడు -నా ప్రస నా భార్య పొలము సంగ్య యొక్కటి స్తరణమునకువచ్చుచున్నది. వివాహ కాలము నందు నాభౌర్యకు మేన వూవు యేదుము నేల యరణవు"గా నిచ్చెను. అది వరి పండెడు పొలము. దాని వలన సంవత్సరమునకు పండెండు రూపాయల యాయము వచ్చుచుండెను. ఆ మాన్యము నెవ్వరికోయమర్చి మొదట నేర్పడిన పండెండు రూపాయలచే నా భౌర్య తమ్లుఁడు తెచ్చి యిచ్చుచుండెను. నేను చెన్నపట్టణ మునుండి వచ్చినతరువాత రెండు మూఁడేండ్లకు నా భార్యయొకనాడు రెండేండ్ల సౌమ్లు తన మాన్యము విూద రావలసియున్నది రాలేదని నాతోఁ జెప్పెను. నీకా సౌమ్లు లేక జరగడా నీ పట్టినింటి ਕਹਾਦ8’ਤੇ యదియిచ్చి వేయరాదాయని నేనంటిని. నాభౌర్యకది యిష్టముగా నేయున్నందున నష్లే చేసెదమని చెప్పెను. తరువాత す。o&oず。 ముద్రకాగితమును దెప్పించి దాన పత్రమును వ్రాయించి యందుల* నేను చేవ్రాలు చేసి సబ్ రిజిస్టా రును రుసుమిచ్చి మాతోఁటకుఁబిలిప్షింపఁగా తన మేనల్లురలో నొకని కాభూమిని నాభార్య రిజిస్టరు చేయించి యిచ్చి వేసెను. ఇట్టు జరగవలసినదంతయు నాూ భౌశ్య మరణమునకు ముందే జరిగినది. నాభౌర్య జీవితచరిత్రము నించుక తెలుపుట యిచ్చట ననుచితముకాదని భౌవించి ద్వితీయ సాంవత్సరిక శ్రాద్ధదినమున నేను చదివినదాని నిందుఁ బొందు పఱుచుచున్నాను.— ն հ రెండేండ్ల క్రిందట కీర్తికేషు రా లయిన నాధ రపత్ని యగు శీమతి కందుకూరి రాజ్యలక్ష్మి రాజమహేంద్రవరమున కుత్తరదిశను మూడుమైళ్లదూర ములోనున్న కాతేరు గ్రామమునందు బ్రహ్రళీ ఆద్దంకి పట్టాభిరామయ్యగారి 堅忍) తద్ధ ర్ణపత్నియగు కొండవూంబ"గా5క్తిని విరోధికృన్నామసంవత్సర “ਝਾਂ _ర్తిక శుద్ధ ద్వాదశినాఁడనఁగా 1851-వ సంవత్సరము నవంబరు నెలలో జనన నా లు గ వ ప్ర) క ర ణ ను 32○ మొండెను. ఈసాధ్వి సాధారణసంవత్సర శ్రావణశుద్ధ సప్తమిగా శుక్రవారము నాఁడనఁగా 1910-వ సంవత్సరము ఆగష్టు నెల పండెండవ తేదిని తెల్లవారు జామున పరమపదము నొందెను. ఆందుచేత మరణదినమున కీ మెవయస్సు వఁబదియెనిమిది సంవత్సరముల యెనిమిదిమాసముల యిరువదియైదు దినములు. పట్టాభిరామయ్యగారి కీమె రెండవకొమారిత; ఈమెతల్లి మతియొక మగశిశు వును ప్రసవించి మరణము నొందుట తటస్థించెను. ఇట్లు శైశవమునందే మాతృ మరణము నొందిన యీ మెను మేనమామయు కాతేరికరణమును నగు వెన్నేటి ੋ੦੪ టరత్నము గారును భౌర్యయగు లచ్చమాంబ గారును Tహెరచి పెద్దదానిని శ్లేసిరి. గ్రయు త్రవుదంపతులు సంతానము లేనిణా రగుటచేత తవు మేనకోడ లిని పత్రికాధికమైన పేమతోఁ జూచుచు పెట్టుపోఁతలయందుఁగాని మఱియే విషయమునందుఁగాని యేవిధమైన కొ9ఁతయుఁగలుగకుండఁ గాపాడుచు వచ్చిరి. పుట్టినింటివా రీమెకు పెట్టిన పేరు బాపమ్ల వా రీమెను మరణమువల9 కసను నా పాయి యుని పిలుచుచుండెడివారు, ఆ కాలమునందు సాధారణ ముగా శ్రీవిద్య యన్న దూష్యముగాను తలకంటకము గాను కనబడుచుండి నను తాముండినది పల్లెయయినను మేనమామ యే హేతువుచేతనో యీ-మెను బడికి పంపి చదివించుచుండెను. ఈ వేుననూవుయే యీ మె నెనిమిదవయే టను పండెండేండ్ల ప్రాయముగల నా కిచ్చివివాహము చేసెను. పెండ్లినాటికే యీమె కొంతవిద్య నేర్చి రుణీకళ్యాణమును ముఖస్థముగా చదివిన దగుట చేత ముద్దున కయి మమిద్దఱను పెండ్లిదినములలోనే రౌటుక యరుగుమివాఁద కూరుచుండఁబెట్టి మాచేత రు శీకళ్యాణములోని పద్యములను చదివించుచు వచ్చిరి. ఈమె తరువాత నమకచమకములను పురుషసూక్తమును నారాయణ మును ముఖస్థముగా నేర్చుకొని యింట పురుషులు లేని దినములలో ਚਾਲ਼ੇ దేవ ర్చానము చేయు చుండెను. పండెండేండ్ల ప్రాయమున పునస్భంధానము చేసి యీచిన్నదానిని మాయింటికిఁ బంపి జేసిరి. నా తల్లి పూర్ణమాంబ నాభా ర్యకు పుట్టినింటివారు పెట్టిన పేరు మార్చివేసి రాజ్యలక్ష్మీ యని తనతల్లి పేరు పెట్టి పిలువఁజొచ్చెను. ఈ క్రొ ಕ್ತಸಿಕೆ నాభార్యకును ఇష్టమయిన దయినం దున మరణమువఱకును తానా పేరితోనే వ్యవహరింపఁబడుచువచ్చెను. 3 2 அ స్వీయ చ రి త్ర ము పదుమూడవయేట కాపురమునకు వచ్చినది మొదలు కొని యంతకంతకః మా యిరువురకును పరస్పరానురాగపు ప్రబలి యిద్దఱము సేకాభిప్రాయ లము కాఁజొచ్చితిమి. ఆమెకు నాయందుఁ గదిరిన యవ్యాజ పేమనుబట్టి నాయెడల పరమవిశ్వాసము కలదయి నాతోడిదె లోకమని కంచికయినను చెడ్డకయినను సర్వమునందు నన్ననుసరించుచు భ్రమరకీటన్యాయమున నాస్సె నావలె మూతిపోయెను. ఆందుచేత శే నేసాహసకార్యమునందడుగుపెట్టినను తాను వెనుకంజ వేయక నన్ను డెనుక కీడ్వక తోడునీడయై యుండి ప్రోత్సా హవాక్యములు పలుకుచు నన్ను ముందుకు నడిపించుచుండెను. శాది కొంత కోపస్వభావము; నా భార్యది శాంతస్వభావము. ఎప్పుడైన చిత్తో దేకము కలిగినప్పుడు నే నెవ్వరిని లక్యముతేయక ముందు విచారింపక తొందఱపడి ముత్తగజమువలె సంచరింపఁ జూచినప్పుడు తానంకుశమయి నన్ను వురలించి యుక్తసమయమున శాంతవాక్యసుధారసముతో నన్నప్పుడ మురల స్వస్థచి త్తునిఁ జేయుచుండును. ఆమె మాతృస్నేహముతో చేసెడి యుపచారవు సదా నా శరీరసంరకణమున కత్యంతసహశా8గానుండుచు తచ్చిన మంత్రి వలెఁ జేసెడి యుపదేశము కూడ శాయశాత్త సంరక్షణమునకు నత్యంత సహకా 87గా, నుండుచు వచ్చెనని చెప ్సవచ్చును. ^. కార్యేషుమంత్రీ కరణేషుదాసీ, రూపేచలక్షీ కు వుయా థరిత్రஒ హేచ మా తె" శయనేచ రంభౌ, పట్క- శ్రయుక్తా ఖలుధర్తతత్నీ. ఆని మన పెద్దలు, “కార్యాలాశనమునందు మంత్రినలెను, పనులు చేయుటయందు దాసివలెను ' రూపముస9డు లక్ష్మీవలెను; ఓర్పునందు ధాత్రి వలెను, పేమమునందు తల్లివలెను; పౌన్పునందు శంభవలెను; ఉండెడి లుగా శ్రయుక్తురాలే ధ రపత్ని" అతని థ రపత్నీలకణమును నిర్వచించియు سينغكة న్నారు. ఇంచుమించు"గా 怒。 ఆకణములన్నియు నాభార్యకు ప ర్తించుననియే -నాూకు సంపూర్ణ మైన నవ్రుక తున్నది. నాకుఁ గల యీపూర్ణవిశ్వాసమున grక-జేళ్ల నా కామెయోడఁగల దృథానురాగము కారణమయి dosców, నా లు గ శ ప్రు కరణ ము 3 2 3 చ్చును. ఆయినను దీని సత్యాసత్యములను సదా యూమెతో చెలిమి సలిపిన సఖులే నిర్ణ యింపఁ దగినవారు, తనవారు నాకిచ్చి వివాహము చేసిన దోషముచేత నామూలమున నాభార్య యెన్నియో కష్టములకు లోఁబడవలసిన దయ్యెను. అయినను నా భార్యమాత్రము తా నా కష్టములను కష్టములను గా భౌవింపక తన్నుధన్యు రాలినిగాఁ జేయుటకయ యీశ్వరుఁడు పంపిన యనుగ్రహములను గా నెంచి ☆3で5で సంతుష్టాంతరంగురాలయి నవ్వు మొగముతో వానిని సహించుచుండెను. నేను వితంతువివాహ ప్రయత్నము నారంభించినప్పటినుండియు నా భార్యకు కష్టము లారంభ మయినవి. నే నుపన్యాసము లియ్య నారంభించినప్పడే సాధారణముగా నాంధ్రదేశమునం దంతటను ముఖ్యముగా రాజమహేంద్ర వరవునందును సంక్షోభ వూరంభ మయ్యెను, నేను సరిగా వివాహములు ఛెయఁ బూనినప్పు డాసంక్షోభము శతగుణములు సహ సగుణము లధిక మయ్యెను. నాబంధువులును మిత్రులును పురజనులును పూర్వాచార ప-రా యణులైన పండితులును తా మకార్యకిరణ మనుకొన్న యీ కార్యమునుండి నన్ను మరలింప సర్వవిధములఁ బ్రయత్నించి చూచి దారి గానక కడపటి dదుపాయము"గా నా భార్యను పట్టుకొ ని8. "కానీ యక్కడను కార్యసాఫల్య ము గలుగ లేదు. తన్ను పెంచి పెద్దదానిని జేసి విద్యాబుద్ధులు చెప్పించిన మేనమామయ బంధువులును వచ్చి యేదో ఘాశరవిపత్తు సంభవించినట్టుగా నేడ్చుచు నీ భర్త నీకార్యమునుండి మరలింపు మని నేను లేని సమయమున గా భార్యను నముగా వేడికొనిరి. రాతిగుండెను సహితము కరగించెడి యూ గీనాలాపములకు సంచలింపక పర్వతమువలె నిలిచి, “ఆయన పూనినది మంచి కార్య మని నేనును నమ్లు చున్నదాన నగుటచేత నే నాయనతోవల దని చెప్పిక పోవుటయే కాక యెన్ని కష్టములు వచ్చినను నే నాయనను విడు :వక తోడ్పడియెద” నని దృఢముగాఁ జెప్పెను. అప్పు డందఱును జేరి మమ్లం దఱను విడిచిపెట్టెదవాయని యేడ్వఁజొచ్చిరి. నేను మిమ్లెప్పుడును విడు వను, విూరే నన్ను విడిచెద రేమో యని యామె ప్రత్యుత్తరమిచ్చెను. தி 』牌 32ど స్వి య చ రి త్ర ము నీవు నీభర్తను విడువ వద్ద గాని విడిచెద నని బెదరించినఁజాలును. అప్ప "డాయన తనపట్టును విడుచు" నని వారు చెప్పిరి. నే నాపనియుఁ #&c జూలనని "వెయిగమోటమి లేక తెలియఁజెప్పి వారిని నిరాశులఁ జేసి పంపి వేసెను. నేను పూనితి నన్న -హేతువుచేతనే కాక యీయనాధ బౌలికా కష్టనివారణమనం బా వెుకును నవ్యాజ మైనయాదర ముంTడెను, చేర్చుకొం దుగో నిరాకరింతురో యన్నభీతచేత వివాహాపేకతో మాయింటికి వచ్చిన బాలవితంతువులను నే నింట నుండినను లేకుండినను లోపలికిఁగొనివచ్చి తన చెంతఁ గూరుచుండఁబెట్టుకొని పర్వపరిచితి గలదానివలె ప్రియవచనములు పలికి ధైర్యము చెప్పి భయముడిపి ప్రోత్సాహపతిచి యూ దరించు చుOTదేను. వచ్చినవారు చదువు రానివా రైనయెడల వారి కకరాభ్యాసము చేసి వచ్చిన మఱునాటినుండియు ప్రతిదినమును పలకవిూఁద వారిచేత నక్సరములు వ్రాయించి తాను తప్పులు దిద్దుచు, విూరు వివాహములు చేసికొని భర్తల యిండ్లకు పోవులోపల చదువు నేర్చుకొని విూకష్టసుఖముల ను త్తరముల మూల మున మాకు తెలుపుటకు శక్తురాండ్రు s~వలె నని పురికొల్చి వారికి విద్యా బుద్ధులు చెప్పచుండెను. వచ్చినవారిలో నెవ్వరైన నజ్ఞానముచేతను పూర్వ దురభ్యాసములచేతను Soooooo కాని మార్గమున సంచరించినను లాrcగొని కోప పడక చారితప్ప పైకి తెలియ నీయక కన్నతల్లివలె రహస్యమున మందలించి ਕਹਾ`8ਤੇ మంచిబుద్ధులు చెప్పి తమ నడతకు తామే సిగ్గుపడునట్లుచేసి でy"5窓)怒)● మార్గమునకుఁ ద్రిప్పచుండెను. క్రొత్తగా వివాహములైన దినములలా నా వఱకు వివాహములు చేసికొన్నవారు వచ్చి పనిపాటులలో సాయపడక వంట చేసి వచ్చి భోజనములకు లేవవచ్చునని పిలుచువఱకును వియ్యాలవారివలె గదులలోఁ గూరుచున్నను వినుఁగుకొనక వారియెడల ననాదరము చూపక ਚਾ నొక్క తె యే పను లెల్లఁ జేసి తరువాత నెప్పడైన సమయము వచ్చినప్పడు వూటలధో రణిని సోమరితనము సర్వానర్థ దాయకమని వారి మనస్సులకు నాటుకొనురీతిని బోధించి తమ యవివేకమునకు తామే లోపల సిగ్గుపడునట్టు చేయుచుండెను, ఇంటికివచ్చెడు బాలవితంతువులయెడల నా మెయెట్టియాదార్యమును జూపిడిజr* నా లు గ వ ప్ర) క ర ణ ము 32)以 で5g)で、á 53ooざ చిన్న సంగతినిమాత్ర మిం దుదాహరించి యిగా విషయము నింత టితో విరమించెదను. రాజమహేంద్రవరమున இ పునర్వివాహములు జరుగు చున్నవన్న వార్తను విని యెంతో యూశతో దూర దేశములనుండి సహితము బాలవితంతువులు శ్రమకోర్చి బహుదిన ప్రయాణములు చేసి మావద్దకు వచ్చు చుండిరి. ఒకసారి యిద్దఱు బ్రాహ్మణ బాలవితింతువులు గOజావు మండలము లూrని ఆస్కాపురమునుండి వివాహేచ్ఛతో బంధువుల నేవుణించి తప్పించు కొని యూరు విడిచి బైలుదేతిరి. ਾਂ3 విశాఖపట్టణ వుండలములోని విజయ నగరము చేయనప్పటికి వారిలో నొకరికి శ్రీజన స్వాభావికమైన భీయత్వము చేత ధైర్యము చెడి మనసు చెదిరిపోఁగా ముందు సాగుటకు సాహసము చాలక యా-మె యచ్చట నిలిచిపోయెను ఎక్కువ ధైర్యశాలినియైన రెండవ వితం తువు తన పూనికసు విడువక సాహసించి యొంటి గా బైలుదేతి తనచేతి రాగి పలలోని బంగారమును సహితమమ్మకొ ని కొంత వఱకు మోటుబండ్లమిందను కొంతవజకు కాలినడకను ప్రయాణముచేసి యొకనాఁడు పగలు రెండుగంటల す 。 గమ్యస్థానముచేరెను. ఆసమయముననే నా భార్య తన మి తురాండ్రి S^డcKూడ క్రొత్తగాకట్టఁబడిన పురవుందిరమును జూచుట కావee కేర్ప అుచు జొన్న యేర్పాటును బట్టి သဗ္ဗညု విడుచుటకు సంసిద్ధురాలయి యుండెను. ఇట్టి సమయములో మాసిన కట్టుబట్టతోను మార్గాయాసముచేత సడలి శుష్కిం చిన వికారరూపముతోను మాయింటి కాబాలవితంతువు వచ్చెను. రాఁగానే తన కుత్సాహభంగమును మిత్రురాండ్ర కాశాభంగమును కలిగినను సరకు సేయక నా భార్య శ్రన మిత్రురాండ్రను |బార్ధించి కొంత సేపు ప్రయాణమును నిలిపి యాచిన్నదానిని లా“పలికిఁ గొనినచ్చి యాదరించి స్నానము చేయించి కట్టుకొనుటకు మంచిబట్టనిచ్చి మాయింట నప్పడన్నము సిద్ధముగా 5דs :יתcיהד సారుగింటికి పోయి యన్నము తెచ్చిపెట్టి స్వస్థపఱిచి పిమ్లుట సఖీసముదాయ ముతోఁ గలిసి పురమందిరమును జూడఁబోయెను. ఇప్పడు పిఠాపురసంప్టో-క ములో నున్న ఆదిపూడి సోమనాధరావుగా రీచిన్నదానిని పిమ్లటఁ చేము వివాహమాడిరి. ఈ ప్రకారముగానే యింటి కేవితంతువు వచ్చినను "నేను 32 e_ స్వీయ చ రి త్ర ము పాఠశాలకుఁబోయి యుండినప్పడు సహితము లోపలఁ జేర్చుకొని యాదరించి నే నింటికి వచ్చి బట్టలు తీయుచుండఁగానే నవ్వు మొగముతో దాపునకు వచ్చి మినాకొకళుభవార్త నొప్పెదనని చెప్పి లోపలికిఁ గొనిపోయి నా కాచిన్నదానిని జూపుచుండెను. వివాహముల నిమి త్తమయి వూయింటికి వచ్చిన వితంతు కాం తలనందఱిని పత్రికా పేమతో జూచి యాదరించుచు, వారికి విద్యాదానము చేసియు మంచిబుద్ధులు చెప్పియు వుంచివారినిగాఁ జేయుటకయి పాటుపడుచు; వివాహానంతరమున వారితో ను త్తర ప్రత్యుత్తరములను జరపి వారి యోగ క్షే మములను విచారించుచు, ఆవశ్యకమైనచో ਾ8ਤੇ పురుళ్లు పోసియు వ్యాధి సమ యమునం దుపచారములు చేసియు స్వస్థపతిచి వారి నిండ్లకుఁబంపుచు, సర్వ విధములచేతను వారియెడల నత్యంతసానుభూతిని గనఁబఱుచు చుండెను. పరిణయాభిలాషతో పర తెంచెడు వితంతుయువతుల యెడల నెట్టి యా దరమును దయను జూపుచువచ్చెనో యట్టి యాదరమును జాలినే యింద్రియ దౌర్బల్యముచేతను వంచకు లైనపురుషుల మోసముచేతను మానమునుగోలుపోయి పతిత లయి పశ్చాత్త ప్తలైన యనాధమానినులయెడలను నా భార్య చూపుచు వచ్చెను ; అట్టివారినిమి త్తమయి *పతితయువతీరకణశాల' యనెడు పతిత విధవాశ్రమము నొకదానిని వూయింటి యొదుటింటిలాr*నే స్థాపించి తానే తద్వి చారణమును పైవివేసికొని వారిని పూర్వ దుర్వృత్తినుండి మరలించి బాగు చేయఁ బ్రయత్నించు చుండెను. నా భార్య జీవితకాలములో నట్టివా రేవురు రక్షింపఁబడిరి. వారిలYశీ ముగ్గరకు వివాహములు చేయఁబడెను. తక్కిన వా రిరువును బిడ్డలను గని శిశుహత్యాదోషమువలన విముక్తరాం డ్రయి స్వగృహ ములకుఁ జేరిరి. కడపట గర్భవతి యయి వచ్చిన యొక బ్రాష్ట్రణవితంతువును ప్రసవము నిమిత్తము నాభౌర్య యిచ్చటి క్రైస్తవ ప్రసవవై ద్యశాలకుఁబంపేను. ఆవితంతువు తానుగన్న యాడుబిడ్డను వైద్యశాలాధికారుల కిచ్చి లేచిపోవఁ బ్రయత్నించుచున్నదన్న వర్తమానము నా భార్యచెవి তে টৰ্ভে cণ্য-ত ৰঙ্গ ১৯৩ 23০3 చేసికొని వైద్యశాలకుఁబోయి వెంటనే తల్లిబిడ్డలను తన వెంట వూయింటికిఁ గొనివచ్చెను. తరువాత మాత శిశువును మాయింట దిగవిడిచి నిర్దయురాలయి నా లు గ వ ప్రు క ర ణ ము 3 2-2 తన్నుఁ గొనిపో వచ్చిన తనవృద్ధమాత వెంట గంజాము వుండలములాగోని స్వగ్రా వుమునకుఁ బోయి బంధువులలాగోఁజేరెను. పేమావతి యని పేరుపెట్టి です。 భార్య యాళిశువును తానే పేమతోఁ బెంచుచుండెను. ఆశిశువు మలమూత్ర విసర్జనముచేసినగుడ్డల నుతక నని మాపనికత్తె నిరాకరించినను సంకోచింపక నా భార్య యాపనిని సహితము తానే చేయుచు బిడ్డకు సమస్తోపచారములును స్వయముగానే చేయుచువచ్చెను. ఆమె క్షింతలాగో నాక స్తికముగా పరలాrణిక ప్రాప్తి కలిగినందున సంరక్షణముచేయువారు లేక నేనా శిశువును పూర్వో క్తవైద్యశాలాధికారులకే పెంచుకొనుట కిచ్చివేయవలసినవాఁడనైతిని. ఆశిశు విప్పడు వారియొద్ద సురకీ తయయి సుఖముగా పెరుగుచున్నది. ఒక్క విగతభర్తృకల యెడలమాత్రమే కాక శ్రీజాతియం డెల్లను పేమ కల దయి నా భార్య వారి కష్టనివారణము కొఱకును సుఖాభివృద్ధి ప్రసారణము క్'ఱకును సమయము తటస్థించినప్ప డెల్లను తన శక్తికొలఁదిని పాటుపడఁ జూచు చుండెను. మరణమునకు మూడు నాలుగు వూసములు ముందు మే ముభ యలమును బండిలాగో నెక్కి పురమందిర సమియోపమునుండి ధర్తవైద్యశాలవంక బోవుచుంటిమి. మా కెదుటి ప్రక్కను బోగము వాండ్ర సందులాశనుండి యొక గుంపు మావైపునకు వచ్చుచుండెను. ఆగుంపును జూచి నా భౌర్యబండినక్కడ నిలిపించి యాసంక్షోభ కారణ మేమని విచారించెను. ఆగుంపునడుమ యూపన వతియైన యొక వేశ్యాంగన దౌడపగిలి చెంపనుండి ర క్తము ! పవాహముకట్టి కట్టుగొన్న బట్ట తీడియుచుండఁ-గా వృద్ధవేశ్య లిద్దఱు పరివేష్టించి నడిపిaచు *బీభత్సిరూపముతో కానఁ్పడెను. జారత్వశంక చేత విటుఁడెవ్వఁడి יחדc#: סכ%סר పగులగొట్టంగా నభియోగము తెచ్చుటకయి యూరకక భటూ 3ליא ססיס గారమునకుఁ బోవుచున్నట్టు చెంతనున్నవారు చెప్పిరి. ఆమాట వినఁ బడిన o, ణముననే నా భౌర్వ నావంకఁ దిరిగి యిట్టివారి స్థితిని బాగుచేయుటకయి మనమేమైన తప్పక చేయవలెనని నాతో చెప్చెమ, వృద్ధత్వముచేత నశక్తుల మయియున్న మనమిప్ప డేమిచేయఁగలుగదు ముని "నేను పలుకuTT", అణు మాత్రమును సందేహింపక యధైర్యపడక పైని దేవుఁడు చేయించువాఁడు == 5 р ము స్వి య చ రి త הט2 3 మనకు సహాశియుఁ డయి యుండ వున వేుల వెనుక తీయవలె నని తతణమే నాకు త్తర మిచ్చెను శ్రీజాతియం దింత దయారసము కలదయి యుండినట్టు చెప్పినప్ప డామెకు పురుషజాతియందు దయ తక్కువని విూ రెంతమాత్రమును భావింపఁ గూడదు. పురుషులైనను శ్రీలైనను గీనులయి యాపన్ను లయియున్న వారి యండెల్లను సమానముగానే యూమె దయారసము ప్రసరించుచుండెను. దీనికి నిదర్శనముగా చిరకాలము క్రిందట నడచిన యొక వృత్తాంతమునిం చుదాహు. రించుచున్నాను. వేసవికాలములో నొక నాఁడు మధ్యాహ్నమున నేను పాఠ శాలకు పోయియుండినప్ప డొక పంచముఁడు మూవీధిలాశని యిసుకలా? స్తృతి తప్పి పడిపోయెను ఎండ వేడిమిచేత కాలుచున్న యిసుకలో నొడ లెఱుఁ Kక పడిపోయిన యామాలవానిదురవస్థకు జాలినొంది నాభాక్య వీధిలో నిలు చుండి యిరుగుపొరుగులవారిని దారిని బట్టి పోవు వారిని పిలిచి వానిని నీడను మాయనుగుమిఁద పెట్టుటకు తనకు తోడుపడుఁడని ప్రార్థించెను. కాని, వాఁడు మూలవాఁడగుట చేత శూద్రులు సహితము వానిని ముట్టుకొన నొల్లక మాట వినిపించుకోక తమదారిని పోవఁజొచ్చిరి. ఇట్టు కొంత సేపు జరిగినతరువాత బసవరాజు గనర్రా గారి యింటనుండీ ప్రధమశాత్రపరీక్షతరగతిలో చదువు కొనుచుండిన కనప_ శ్రీరాములుగా బొంటిగంటకును రెండుగంటలకును మధ్య నప్పడాదారిని ఇంటికిఁ బోవుచుండుట తటస్థించెను. నాభౌర్య యప్ప డితరులను జేసిన ప్రార్థననే యా యనను సహితము చేయఁగా, ఆతఁడు తనచేతి లోని ఫుస్తకములను క్రిందఁబెట్టి తోడుపడఁగా నా భార్యయు నతఁడును చెతి యోుక వైపుననుబట్టి యా మాలవానిని మాయనుగుపైని ಪಟ್ಟಿರಿ. అతఁడంతట తన దారిని బోయెను గాని నాభౌర్య లా పలికిఁ బోయి స్పానము చేసివచ్చి వాని యొద్దనుండి కావలసిన సాయము చేయుచుండెను. ఈశ్వరుఁడు పరమపిత యనియు, ఈశ్వరసని సంతాన వునఁదగిన శ్రీ పురుషు లందఱును సోదరీ సోదరతుల్యులనియు, ఆందుచేత పరోపకారమే పరమధర్ఘ మనియు, హృద నా లు గ వ ప్ర) క ర ణ ము 32 Fー యమునందుఁ గల దృఢవిశ్వాసమే నాభార్యను పరోపకార కార్యములందు పరమసంతోషముతో పాటుపడునట్లు చేసినది. నాభార్య నిజమైన యీశ్వరభక్తురాలు; ఆమెకుఁగల యీశ్వరభక్తి యవ్యాజమైనది. ఈశ్వరునియందుఁగల నిశ్చలభ క్తిచేతనే యూ"వెు సమస్తకష్ట ములను సంతో పపూర్వకముగా సహింపఁగలుగుచు వచ్చెను. శ్రీ పునర్వివాహ సంబంధమున పావురజనులు బహువిధముల బాధించినప్పడును పంటలవారు మొదలయన పరిజను లాక్కసారిగా మమ్మ విడిచిపోయినప్పడును గోదావరికి పోయి యచ్చటి యల్పులా డెడి యవమానవాక్యములకు కోపింపక స్వయముగా నీళ్లు మోచుకొని వచ్చుట మొదలైన పనులను నిశ్చింతతోను నిత్యసంతోషము తోను నిర్విహింపఁ గలుగుట యీశ్వరభ_చేతఁ గాక మఱి దేనిచేత సాధ్య మగును ? ఆమెకు విగ్రహారాధన మందలి విశ్వాసము చిరకాలము క్రిందటనే పోయినది. ఆమె చుట్టుపట్లనుండెడు శ్రీలను వారమున కొకసారి మధ్యా హ్నము మాయింట గుమికూర్చి యే కేశ్వరోపాసనమునకు పురికొల్పి శ్రీ ప్రార్ధన సవూజమును స్థాపించుటయు, పరిశుద్ధాస్తిక భౌవమును ప్రోత్సాహ పఱుచు కీర్తనలను రచియించి వానిని తమ సమాజమునందు ప్రతివారమును పాడుచుండుటయు ఆమెకు కలిగియుండిన యే కేశ్వరవిశ్వాసమును సహస్ర ముఖముల ఫూ*ప్పించుచున్నవి. శ్రీలకు ప్రత్యేక ప్రార్థన సమాజమును ప్రత్యేక ప్రార్థనామందిరమును ఈపట్టణమునందు తప్ప వున దెన్నపురి రాజధానిలో మఱియొక్కడను లేవు. ప్రార్ధనసమాజమునకు తనతోడఁగూడ వితంతుశరణాల యములాగని వారిని కొందఱిని వెంటఁబెట్టుకొని ప్రతిశనివారమును తప్పక పోయి పార్థనలు జరపు చుండుటయు ప్రతిదినము ప్రాతస్సాయంకాలముల యందు వితంతుశరణాలయములాశని వారితోఁ గలిసి యానందాశ్రమములో ప్రార్థనను జరపుచుండుటయు మాత్రమేకాక ప్రతిదినమును రాత్రి で5°3 శయనింపఁబోవునప్పడును తెల్లవాఱుజామున నిద్రనుండి లేచి పనికిపోవుటకు ముందును తప్పక యే కాంత ప్రార్థనను జేసికొనుచుండెడిది. ఆమె యీప్రార్ధన సమాజసంబంధమున పతిసంవత్సరమును సంవత్సగోత్సవమును జరపి చందాల 3 υτΟ స్వీయ చ రి త్రు ము మూలమున కుంటివాండు గ్రుడ్డివాండు వృద్ధులు మొదలయిన బీదల కన్న ప్రదానము చేయుటలో నెంతో పాటుపడుచుండెది. అంతేకాక తాను తోట విడిచి యూరిలోనికి పోవునప్పడు గాని గ్రామాంతరమునకు పోవునప్పడు గాని తప్పక బ్బులను మూట కట్టుకొనిపోయి బా8లో కనఁ్పడిన వికలాం గులకు దానము చేయుచుండెడిది. ఆమెకు సోమరితన మన్న తల కంటగించును. ఆమె సదా యేదో* యుపయుక్త మయిన పనిని చేయుచు కాలము నించు కేనియు వ్యర్థముగా क्षे-6 నీయక సత్కాల క్షేపమున సార్థక పఱుచుచుండెను. ఆమెకు గృహకృత్య నిర్వ ప-ణమునందును పాకరచనమునందును నిరుపమానమైన సామర్థ ముండెను. పరులకు పెట్టుట యన్న నామెకు పరమసంతోషమే యయినను రాగి కానైనను వ్యర్థముగా పోవుటకుమాత్ర మిష్టము లేనిదయి యుండెను ఆమె తెల్లవాఱు జావున లేచినది మొదలుకొని గృహకృత్యనిర్వహణాదులయందు విరామము లేక పాటుపడుచు తీతికయైనప్ప డెల్లనేదో వ్రాయుచుండుటలోను చదువు చుండుటలోను కాలముగడపుచుండెను. తాను చేయవలసిన కృత్యములలో నెల్ల -నా సంరకణము లేనకు ప్రథమకర్తవ్యముగా భావించి నన్ను పసిబిడ్డను పెంచి నట్టు పెంచుచుండె డెడిది. నేనేవుంచిపనికిఁబూనినను నాకు సహాయురాలయి యుండి సమస్త విషయములలోను ఛాయవలెనన్ననుసరించుచుసహధ రచారిణి యని పిలువఁబడుటకు సర్వవిధములనర్హురాలయి యుండెను. వితంతువివాహ ప్రయత్నమువలన నేను జాతిబహిష్కృతుఁడనయినను బ్రష్టమతానుష్టానపరుఁడ నయి యజ్ఞోపవీత విసర్జనము చేయుటవలనకొ ు. నూతనకష్టములకు పాత్రుఁడ నయినను నన్ను నిరుత్సాహపఱుపక హృదయ పూర్వక ము"గా నన్ననువ _ర్తించు చుండెను. నాకుఁగల యల్పద్రవ్యము నంతను నేను హిత కారిణీ సమాజమున కిచ్చివేసినప్పడు కోTంద eeసూయాపరులయిన కలహప్రియలునాభార్యయొద్దకు పోయి యా మెదురవస్థకు పరితపించుచున్నవారి వలె దుఃఖము నభినయించుచు దీనముఖములతో* ** అయ్యో! నీభర్త నీ జీవనమునకైనను లేకుండ సమస్తమును పరులపాలు చేయుచున్నాఁడు. ఆయనతో నీవు చెప్పి కాపురముండుట కొక $ ක් *. Fol. ত” শু৩ X |ప క ర ణ ము ご C「○ యిల్లయినను నిలుపుకొమ్మ.” ఆని యంగలార్ప మొదలుపెట్టిరి. ‘వారిపలs కుల కామె యెంతమాత్రమును విషాదగు నొందక ప్రసన్న ముఖముతో* “ ఆయన యేమిచేసేనను నాకు సంతోషమే. నాతో నేమియచెప్పక విూరు చెప్పవలసిన దాయనతోనే చెప్పి చేయింపుఁడు.” అని వారిని పంపి జేసెను. శారామెతో చెప్పినమాట లేవియు సత్యములు కావు. నాయనంతరమున "నా మెకు తనవునసు వచ్చినట్లు చేసికొనుటకయి వేయిరూపాయలు రొక్క మిచ్చుటకును సుఖజీవనార్థమయి నెల యొకటికి ముప్పదేసిరూపాయల చొప్పన యావజ్జీవము నిచ్చు చుండుటకును తోటలాగోఁగాని యూరిలాగోఁగాని యూమె శిష్టము వచ్చినచోట కాఫుర ముండుట కిల్లిచ్చుటకును దానపత్రములోనే "నేను తగిన యేర్పాటులను చేసితిని. ఆమెకు పువ్వుల గం దత్యంత పీతి. ఆందుచేత తౌను ప్రతిదినమును తలలో పుష్పములు ధరించుచేుండుటయే కాక వితంతు శరణాలయములోని శాలవితంతువుల కందఱికిని స్వయముగా నొక్కొక్క_ పువ్వు త్రలులాగో పెట్టు చుeడును. ఆంతేకాక తగినన్ని పువ్వులున్నప్ప డెల్ట ను శనివారము వధ్యా హ్నమున బుట్టలో వేసికొని కొనిపోయి సమాజములాగో ప్రార్థనకు వచ్చు తరు ణులకెల్ల నిచే్చు చుండును. నా వలె సే యానెు వేషభాషలయం దంతగా క్రొత్తమార్పుల నవలంబింపక పూర్వకాలపు నగలను వత్రములను బొట్టను దాల్చి పూర్వకాలపు ముత్తయిదువవలె నుండుచుండును. వునుష్యమాత్రురా లగుటచేత నాభౌర్యయందును కొన్నిలోపములున్న ను గుణ బాహుళ్యమునుబట్టి యామెను శ్రీరత్నమని చెప్పవచ్చును. ఆట్టి இது రత్నము ముద్ళ "గ్యఁడ నైన "నాకు కడవరికును దక్క_నంగుకు ఖేదవూ నొందు చున్నాను. మంచి శారికి వరణ మీ సాషి యని పెద్దలు గెప్పచేున్నారు, s". ఆనాయా సేనవురణ0, వినాద్రన్యేనశీననం దేహి మేకృపయా దేవ, త్వయిభ_రచించలా. ఆని యునాయాసమరణమును, దైన్యహీనమైన జీవనమును, నిశ్చల మయిన దేవ భక్తిని, దయచేయవలెనని తొT ల్లిటి మహాత్తులు దేవుని ప్రార్ధించియున్నారు, 3 ) அ స్వీయ చ రి త్ర ము ఈకోరికల నన్నిటిని కరుణాస్వరూపుఁడైన పరమేశ్వరుఁను నాభౌర్యవిషయ మున ప్రసాదించెను. రాత్రి పదిగంటలవఱకును పని చేసివచ్చి యీశ్వరుని ప్రార్ధించి పక్క-మినాఁద పరుండి యాయాస లేశమైనను లేకుండ నామె నిద్ర లోనే యి-శ్వరసాన్నిధ్యముచేరెను. ఆమె మొదట నెన్నికష్టముల నొంచెసో కడపట నన్ని సుఖముల ననుభవించుచు సెక్కడకు పోయినను పోయినచోట నెల్ల గౌరవము నొందుచు దైన్యము లేని జీవనము చేసెను. మృతి నొందిన దినము న నూఱులకొలఁది జనులు సమస్త్రమతములవారును సమస్త్రజాతులవారును వచ్చి చూచి తమదుఃఖములు దెలుపుటయు పరస్తలములనుండి తంత్రీవార్తలును Φ రాజధానీ పరిపాలకులు సంస్తానాధిపతులు మొదలయినవారి యొద్దనుండి るてすで మర్శలేఖలును వచ్చుటయ'తెలు గు దేశములాశని సమస్త వార్తాప త్రికలును సవూ జములును తవు సానుభూతిని దెలుపుటయు నామె వుంచితనమునకు సాక్య ములుTV" నున్న వని చెప్పవచ్చును. ఈశ్వరునియందలి నిశ్చలభక్తి "నా వెు స్థాపించిన ప్రార్థనాసమాజమును రచించిన భగవత్కీర్తనలును చాటుచున్నవి. మనుష్యజ 로 మ్పెత్తినవారు కోరవలసిన వింతకంటె ముతి యే వుండును ! ఈశ్వరుఁ -డామెకు నిత్యశాంతియు శాశ్వతానందమును కలిగించును గాక !?? ఇంతవఱకును నా భార్యనుగూర్చియు తోటనుగూర్చియు చెప్పితిని. ఇఁక నా భౌర్యమరణకాలమునుండియు నాకు సంభవించిన దుర్దశనుగూర్చి కొంచెము చెప్పకొనవలసియున్నది. నాభౌర్యపోయిన వుఱు నాటినుండియు నాకు వంటచేసి పెట్టు వారు లేరు ; నాకు సంరక్షణముచేయు వారు లేరు. ృలవ 3 సుబ్బారావుగారియింట రెండు మెతుకులు తిని యెట్లోకాల క్షేపము కొన్ని దినములు చేసితిని, నాకష్టమును జూచి జూలిపడి రాచర్ల రత్నను నా సంరక ణము చేయఁబూనుకొని మాతోఁటలా’నికివచ్చెను. ఈమె మిక్కిలి మంచీది ; నాయందుభ_క్తివిశ్వాసములుకలది, ఈమె వితంతువివాహమును చేసికొన్న ਾ8 లో "రెండవవాఁడగు రాచర్ల రామచంద్రరావుగారిభార్య. భర్త 1888-వ సంవ త్సరమునందు మరణమునొందఁగాఁ గొన్నిసంవత్సరములు మాకొవూరితవలె వూ యింటగానేయుండినది. ఆందుచేత నాకు వంట పెట్టలు చేయరీతియు, నా సంర నా లు గ వ So & сә >боз 3C-3 いーツ కణము చేయుక్రమమును, చక్కగా తెలిసినదయి యుండెను. ఈమె నా సంరక్షణమునకుఁ బూనుకొనుటచేత మొల బంటి దుఃఖములో మోకాలి బంటి సంతో పవున్నట్టు నాభౌర్యపోయిన దుఃఖములోఁగొంతసంతో పయిను బొందఁ గలిగితిని. నాభౌర్యపోయిన లాప మంతఁగాఁగనఁబడకుండ నీ మెు శరణాలయ వులోని వితంతువులను సహితేము చూచుచుండునని నమితిని. అందుచేత "నే నీవెు సాయముతో వితంతుశ కణాలయములాగో నే వాసము చేయఁదలఁచి, నా పాత్రసామగ్రిని పందిరిపట్లైమంచమును నేనక్కడకే తెప్పించుకొని సుబ్బా రావున్నయింటి ס ה־83ס58ר క్రొత్తగా హనుమంతరావుగారు విడిచిపోయిన యింటిలా ప్రవేశించి నాకక్కడనే వంటచేయుట కేర్పాటుచేసితిని. రత్నమ్ల তস্থ53 వంటచేసిపెట్టుచు, వితంతు శరt"లయము పనిచూచుచు, అందలి వారిని పతిశనివారమును | పొరననిమి తమయి పట్లణములో నున్పస్త్రీల పారన మంది | తీసికొనవచ్చు, రాత్రులు | নতP88) ೪ ನಿಟ್ಟಿ చూచుచు, సర్వవిధముల నేను చేయు పనికి సాయపడుచు, ఉండెను. -ఈTవెు నాయొద్దనుండుట సుబ్బరావున కనిష్టముగానుం ದನು .. రత్నమనాయొద్ద నుండి నాకు సంరకణము చేయుట చిరకాలము సాగినదికాదు. ఆల్పకాలము పట్టణములోనున్న oుూవెు తల్లి తనకు జబ్బుగానున్నదనియు తనవద్దకు صلى الله عليه وسلم - چہارم నచ్చి తనకు నివశించిన తరువాత మరల పోవలసినదనియు వర్తమానములు పంపుచువచ్చెను. ఈ వర్తమానముల నీ మెలక్యముచేయక కొంతకాల వూర కుందేను"గాని X తదినమున తల్లి మంచముమిందనుండి లేపలేకపోఁగా -s-sచి పోయువారు లేక పోయిరని నర్తమానము రాఁగా విధి లేక వెళ్ల వలసినదయ్యెను. ఆమెను తల్లి మరల నావద్దకురానియ్యలేదు. తోటలో నేవచ్చి ప్రత్యేకముగా కాపురముండవలసినదనియు, ఆక్కడ నీకూఁతురే నీసంరక్షణముచేయుననియు, ఏలోపమును లేకుండ వూతో'ఁటలాగని సేవకులు కావలసినపనులను చేయుదు రనియు, చెప్పి తల్లిని నేను బహువిధముల ప్రార్థించితిని గాని యేమియు కార్యము లేక పోయెను. అందుచేత "నేను గత్యంతరములేక సుబ్బరావుగారి యింటనే మరల చేరవలసినవాఁడనైతిని, ఆక్కడనున్న కాలములో నేను నా 3ూ*5 స్వీయ చ రి త్ర ము

భోజనము నిమిత్తమయి నెలకు పదేసిరూపాయలను రొక్కము"గా నిచ్చుచుం టిని. కట్టెలు కొననక్క_ఱలేక వూతోఁటలాశిని వే పంపుచుంటిని. పాలు పెరు గనీలు వూ వే యిచ్చుచుంటిని. తఱచుగా కూరలు సహితవు నేనే కొనితెచ్చు చుంటిని. నేను జీతమిచ్చెడు మాపనికత్తెయే యింట నూరక పనిచేయుచుం గెను. ఊరుఁగాయలు మొదలయినవి మూయింట పెట్టిన వేయుండెను. ఒక్కకూరచేసి వేళకింతయన్నము పెట్టినఁజాలును. నాకదియు సరిగా జరగినది గ్రాదు. పగలు పదిగంటలకులాగో పల నెప్పడును వంట కాలేదు. పదిగంటలయిన తరు వాత నేను స్నానముచేసి భోజనార్థము పోయినను కొన్ని సమయములందవ్స టికిని వంటకాక యరగంట సేపును గంట సేపును వేచియుండవలసి వచ్చుచుం కెను. అన్నము మేము తినెడు మంచిబియ్యముతో వండినది గాక ముతక శియ్యముతో వండినది"గాను, ఒకనాఁడు పలుకు గలది గాను, ఒకనాఁడు చిముడు నది"గాను, ఉండుచువచ్చెను. కూరయు నుప్పెక్కు-వయ యియు తక్కువయియు పెట్టిన యన్నమునకు తగినదిగానేయుండుచువచ్చెను. చేతఁగాని ন্যাe৪৯° డానీ తేదని తగవులాడుట యుచితము గాదని యూరకుండి పెట్టినదానిలా చినదితిని లేనిదినూని వేసి లేచిపోవుచుంటిని. ఇందులాశ సుబ్బరావు తప్పి పోత లేదు. ఒకా నో`కప్పడు భార్యచేసినది סל לד (איני తాను స్వయముగానే కూరలు మొదలయినవి వండి పెట్టు చున ద్చేను, 2, A Nూర నా గ్ర కలుపుకొనుటకు చాలకపోయెను. ఇఁగ గి°o చెము గుర వీగునుని నే నడుxc "గా నా మెు లేదనెను. నేను వట్టియన్న మేగిని も男。)応y"ooow)恋) సుబ్బరావిది ప్రక్కగదిలోనుండివి నెను. నేను వెల్లి న8ు " న9:ు భోజనమునకువచ్చి నప్న్యడు కూరవడ్డింపఁగా, ఆయన యడిగినప్ప * ణీవన్నావని భౌర్యను కొట్టెను. இ) స్వయముగా శ్రద్ధయుండి చేయనను గాని పురుషుఁడు బల వంతపెట్టి యొంతకాలము చేయింపఁగలుగును ? 'ు "రనండుట నేర్పవలసినదని శరణాయములోనున్న కామరాజుగడ్డ మంగమ్లలో "నేను జెప్పఁగా నా మె రెండు మూడుదినములు వచ్చి হস ও దగ్గఱనుండి ూర చేయించుచుండఁగా *సెంతకాలము నేర్పుట నీవిఁకరావల”దని సుబ్బారావా మెను పంపి వేసెను.
నా లు గ వ ప్రు కర ణ ము 3ూx

నాకు వారింట జరిగెడు సంరక్షణమంతయు నింతే. ఒక్క నాఁడయినను నే నభ్యంగన స్నానము చేయలేదు. ఇట్టి నాదురవస్థను జూచి జాలినొంది యొక నాఁడు నేను స్నానముచేయుటకుఁ బోయినప్పడు శరణాలయములోనుండిన దుర్గమ్మయు మంగమ్లయు తమ తలయంట్లకిచ్చిన నూనెయు నలుగుపిండియని మిగిల్చియుంచి యూవeరికే నీళ్లు కాచియుంచి నాకు తలOTుదవుని బలవంత పెట్టిరి. "మొదటవలదని వారించితిని గాని తరువాత వారినిర్బంధమునకు లోఁబడినవాఁడనయి. తలయంటించుకొని నీళ్లు పాయించుకో'ంటిని. వారు చమురురాచి నాతల చిక్కుతీయఁజూచిరి కాని నా జట్టంతయు నొక్క శేుయంట కట్టినందున దువ్వెనకు సాధ్యము కాకపోయెను. వుఱునాఁడు నేను నా జట్టును మంగలివానిచేత కత్తిరింపించి వేసితిని. నా భార్యపోయినతరువాత నాలుగు నెలలకిదియే నా మొదటి యభ్యంజనస్నానము. ఒకానొకప్పడు నేను వారి మిఁచ కోపపడుచువచ్చినను వితంతు శరణాలయములాగనివారు నన్ను తండ్రి వలెఁ జూచుక్"ని పేమించుచుండిరి. వారందఱు నన్ను బాబయ్యగారనిపిలు తురు. నేనును వారిని నా పత్రికలవలె భావించి పేమించుచు వారికేవిధ వుయిన లోపమును కలుగకుండ సాధ్యమయినంతవజకుఁ జూచుచుOదును. ఆకస్మికముగా చాభార్యపోవుటచేత శరణాలయములోనివారు తమ యోగ శ్రీమములనారయు తల్లిపోయినట్టుగాఁ గొంతకాలము వఱకును విచారగ్రస్తు లయి గీనముఖములతో నుండుచువచ్చిరి. వారిలో ముఖ్యముగా నా భార్యకు ప్రియతమురాలయియుండిన మంగమ్ల యామెనిమిత్తము బెంగపెట్టుకొని Srx పడిను . నీ"నా మొగు ముందు లిప్పించుచు వచ్చితిని గాని మనోవ్యాధికి ముందు లేదన్నట్టు చిరg-లమునకుఁగాని (గూపెు స్వస్థపడినదికాదు. నాకు వేళకు సరిగా "జనము లేక పోవుటచేతను, తిన్నపదార్థములసరిపడకపోవుటచేతను, తిన్నలున్న మంగక విరేచనము లారంభమయి నన్ను రాత్రియుఁబగలును బాధింపఁబొచ్చెను. ఆందుచేత నేనన్నము వూని వేసి రెండు పూఁటలును జూవలో "నీ نy :ب నొందవలసినవాఁడనయితిని. నా పథ్య పానములను సరి'గౌ చేయవలసినదని తొందరచేసినప్పడు తన భౌర్య యాత్త హత్య చేసికొసెదనని 25 3ూg_ స్వీ య చ రి وذكة رقي బెదరించినట్లు సుబ్బరావే నాతో చెప్పెను. సుబ్పరావు స్వయముగా తానే జూవచేసి రాత్రియుఁబగలును నాకుఁ దెచ్చియిచ్చుచుండెను. భౌషధ సేవచేత "నా విరేచనములు కొంతతగ్గగా నేను పదు నేనుదినములకు థెంగుళూరికిఁ బోవుదుననఁగా మరల నొకపూట యన్నము తినుటకారంభించితిని. ఇది 91 వ సంవత్సరము మార్చి నెల మధ్యభాగము. విరేచనములు వెళ్లుట చేత బలహీనపడినను మంచమెక్కక తిరుగుచునేయుండుటచేత వితంతుశరణాలయ మునకుఁబోయి ప్రతిదినమును వారికి భోజనపదార్థములను పరిచియిచ్చి మంచి మాటలతో వారిని బ్రోత్సాహ పఱుచుచుండుటకును కట్టఁబడుచుండిన పాఠ శాలాభవనమువద్దకు బండిలాrశీ ప్రతిదినమునుపోయి యుదయసాయంకాలముల యందు పని విచారించి వచ్చుచుండుటకును మానినవాఁడను గాను, ఈ ప్ర కారముగాఁ గష్టపడుచుండిన కాలములో నావద్ద స్థిరముగానుండి నాకుపచారము చేయఁగలవారి నెవ్వరినైనను సంపాదించుకొనుట యత్యావశ్య కమనియు, తడవుగా సుబ్బరావువద్దనుండుట సముచితము కాదనియు భావించి, వివాహముచేసికొని వితంతు శరణాలయములాశని వారెవ్వరైన యావజ్జీవమును నావద్దనుండి నా సంరక్షణను చేసెడు పకమున నట్టివారికి వేయి రూపాయల నిచ్చెదనని చెప్పితిని. ఆప్పడందుండిన వారిలో దుడ్డమ్లయు, మంగమ్లయు, వేంకట సుబ్బమ్లయు నాక్షస వంటచేసి పెట్టి నా సంరక్షణము చేసెదమని ముందుకువచ్చిరి. వీరిలో వేంకటసుబ్బమ్ల తానువివాహమే చేసికోనని చెప్పెను; దుర్ణువు తాను కులములా’నుండు వానినే వివాహము చేసికొనెదననెను ; మంగవు తానిక్కడనుండ నొప్పకొన్నవానినే బ్రహ్మసమాజ వివాహవిధుల ననుసరించి వివాహముచేసికొని యావజ్జీవమును "నాకు సంరకణము చేయు చుండుదునని చెప్పెను. ఆమె హృదయమును పరీక్షించుటకయి నా కప్ప బొక యవకాశము సహితవు తటస్థించెను. వయస్సున పెద్దవాడుకాక మంచిస్థితియందున్న విధురుఁడొక్కఁడు తాను నియోగివితంతువును వివాహము చేసికొనెదనని బరంపురమునుండి నాతో ను త్తర ప్రత్యుత్తరములను జరపు చుండెను. శరణాలయమునందున్నవారిలో మంగవుయొక్క తెయే నియోగి నా లు గ న ప్రు కర ణ ము 3C-2 వితంతుపు. మంగమ్లనుగూర్చి నే నాతని కావలకె వాయఁగా నతఁడామెను వివాహమాడుట కంగీకరించెను. ఈ సంగతిని మంగవుతోఁ దెలుపఁగా, "శ్రాను "నా సంరకణమును మూని వెళ్లిపోవలసివచ్చునుగనుక తన కాసంబంధ మక్కతి లేదని యా వెు నిరాకరించెను. దీనినిబట్టి యూమెు మూటలు వునఃపూ_ర్తియైన వే -కాని బూటకములు కావని నేను నమి యూమె సంరకణములాr నుండవలెనని నిశ్చయించుకొంటిని. నా సంరకణమునకుఁ బూనుకొనెదవుని పయికి వచ్చిన వీరు మువ్వురును నేనిచ్చెదనన్న ధనమునిమిత్తము కాక నాయందలి యూదరము చేతను,నాయసహాయస్థితివలనఁ గలిగిన జాలిచేతను, నా సంరక్షణమునకుఁబూను కొనఁ దలఁచిరి. ఆప్పటి నాదేహస్థితినిబట్టి నా యవసాన కాలము సమిపించుచున్నదని నాకుఁ దోఁచెను. ఈశ్వరచిత్త మెట్లుండునో యట్లు జరగుటయే నాకుసంతోష కరమయినను, ఆరంభింపఁబడిన పాఠశాలాభవనమును టె"వియం ముగియనువeర్తి కును నేను జీవించియుండిన బాగుండునని మాత్రము మనసులోఁ దలఁచు చుంటిని. నా యప్పటి దేహస్టితిని నేను బెంగుళూరు పెళ్లినతరువాత తీయించు Φ దినములు ముందు రాజమహేందవరములాగని దొరతనము వారి బోధనాభ్యసన పాఠశాలలాశ శిక్షితుఁడగుచుండిన తెన్నేటి వేంకటదీక్షితులుగాగు మాస్కో టకువచ్చి యాచంట లాగో తనమిత్రుఁడొకఁడు వితంతు వివాహమును āసికొన నభిలషించు చున్నాఁడనియు, ఆతఁడచ్చటి పాఠశాలలో వ్యాయామబోధ కసఁడు"గా నున్నాడనియు, చెప్పెను. ఆపనియే రుక్కడ దొరకిన యెడల సతఁడిక్కడనుండు నాయని -నే నడిగితిని, సంతో* పపూర్వకముగా నుండుననీ యతఁడు త్తరమిచ్చెను. అందువిూఁద నేను మంగమ్ల సంగతిని 88x8סeסיד סנ తోఁ బ్రెప్పి యూమె వివాహముచేసికొని నాయొద్దనేయుండి యావజ్జీవమును で丁* సంరకణముచేయ నిశ్చయించుకొన్నదనియు, ఆమెను వివాహముచేసికొని నారాయొద్దనే యుండెడుపతమున నే నాతని కిక్కడనే పనిచెప్పించి యిట్లు కట్టించియిచ్చి భార్యకు మున్నూఱు రూపాయల నగలును ఇన్నూఱు గూసా 5 3ూూ స్వి య చ రి త్ర, మః యల రొక్కమును ఇచ్చెదననియు, చెప్పితిని. ఆయన యు త్తరము శ్రాసి తన మిత్రుని నిక్కడకుఁ బిలిపించిరి. ఆతని కాపేరు పోతరాజు సూర్యప్రకాశ రావు గారు. ఆతనిని కుందూరి వేంకటరత్నము గారి యొద్దకుఁబంపి, ఆతని స్థితిగతు లను విచారించి తెలుపవలసినదని వ్రాసితిని. ఆయన విచారించి నాకు వ్రాసి పంపెను. ఆందువిూఁద నే నో`కరి నొకరికిఁజూపి వారంగీకరించిన విూఁదట దీక్షితులుగారితో చెప్పినమాటలనే సూర్యప్రకాశరావుగారితో ఁజెప్ని, వూర్చి నెల మధ్యభాగమునందు డీకీతులు గారియెదుటనే యిరువురను మరల మాటా డించి వివాహనిశ్చయముచేసి, నేను బెంగుళూరినుండి తిరిగి రాఁగానే ఇవా హము చేసెదనని చెప్పి పంపి వేసితిని. ఇఁక నేను బెంగుళూరికి మూఁడు దినము లకుఁ బోవుదుననఁగా శ్రీమతి మంగమ్మనాకు వంటచేసిపెట్టుట కారంభించెను. 1911-వ సంవత్సరము మార్చి నెల 27-న తేదిని మంగమ్లతోఁగలిసి నేను బెంగళూరికిఁబోయి స్వగృహమునఁ బ్రవేశించితిని. ייסדSX3 మంగమ్మశక్తి వంచనము లేక సంరకణ చేయుచుండినను నా డేహ మస్వస్థముగానేయుండెను. మాయిట్ల సమస్త సౌఖ్యములను గలదియే యైనను నాకక్కడనుండుటకు మనసు గొలుపలేదు. ఎక్కడఁజూచినను గత సంవత్సరమున సేనును నా భార్యయు పొహరించిన విహారములును, సంభౌప్పించిన సంభౌషణములును, స్మరణకు వచ్చి నాభౌర్య యప్పడు మృతినొందిన ఫ్టే మనస్సునకు నొప్పికలిగింపఁ జొచ్చెను. ఆగృహమునందుండుట నాకు నరకమునందున్నట్టుగాఁ గనఁబడినందున దానిని విక్రయించివేయుటకు నిశ్చయించుకొంటిని. ఆందుచేత వెంటనే యింటినమి 古怒 బైలుదేతి చెన్నపురి మిఁదుగా రాజమహేంద్రవరము చేరితిని. శ్రీమతి మంగమ్మ వివాహము వెంటనే జరగవలసినదేకాని. వరుఁడతోడనే రాక భాగ చేసినందున నక్టోబరు నెల 8 వ తేదిని గాని యీలు*పల జరగలేదు. నేనుకొన్న రెండు బనారసు చీరలలో నొకదానిని వివాహసమయమున ధరించుటకయి మంగవ్మకిచ్చి, బాని జతచీరను సుబ్బారావు భార్యకిచ్చితిని. వితతిత్రు శరణా లయములోనున్నవారి కందఱికిని eరివికఆ గుడ్డలుకొని తీసికొనివచ్చియిచ్చితిని. -నేను బెంగుళూరిలోనున్న మూఁడు మాసములును వితంతు శరణాలయములో నా లు గ వ ప్రు క ర ణ ము 3הי-ט నున్నవారికి భోజనపదార్థములను పంచి యిచ్చినందునకయి సుబ్బారావునకు నెల కాశేలిసి రూపాయల చొప్పన ప్రత్యేకముగా నిచ్చితిని. ఆకాలములో తవు యెడల సుబ్బరావుచూపిన కఠినత్వమునకయి తగవులాడి వితంతు శరణా లయములోని వారందఱును లేచిపోయెదమని నాకు సంఘవిజ్ఞాపనమునుబంపిరి. విచారించి వుంచిమాటలు చెప్పి వారిని శాంతిపఱుచుటకయి కుందూరి వేంకట రత్నము గారు మొదలైనవారి పేర వాసి, వారి మనసులు కరఁగునట్లుగా "వారికి # నొక పెద్ద యుత్తరమును వ్రాసితిని. నా యుత్తరమును జదివిన పిమ్మట వారు శాంతచిత్తలయి తమయుద్యమమును వూనుకొనిరి. 1872_న సంవత్స రపు మూఁడవ సంఖ్యశాసన విధులననుసరించి శ్రీమతి మంగమ్మ వివాహమయిన తీరువాత వితంతు శరణాలయకార్యములను జూచుటకై యూవెుకు సెలకాeo రూపాయలును, తోటపని చూచుటకయి గూ మె భర్తకు నెలకాలు రూపా యలను, జీతము లేర్పతీచి సమాజము వారు నిర్ధారణముచేసిరి. డిసెంబరు నెల నుండి పాఠశాలోప సంఘము వారు పండెండు రూపాయల జీతముమినాఁద సూర్యప్రకాశరావుగారికి సహాయ వ్యాయామ శిక హోద్యోగమునిచ్చిరి. ಇಟ್ಜು G స్థిరముగా నన్నపానాదులు జరపి సంరక్షణముచేయు వారేర్పడి వారిאי-סד తోడ నేను వాసముచేయ నారంభించినను, నాశ్రమలు నివారణమయినవి "కావు. వాని నెల్ల నిందు వివరి0చుట యనావశ్యకము. 1911-5 సంవత్సరము డిసెంబరు నెల కడపట ను కాకినాడనుండి రావు బహద్దరు వేంకటరత్నమునాయఁడు గారు నన్నుచూడనచ్చిరి. వారి నెదుర్కొని osob5Éc గీసికొనివచ్చుటకయి જ્ઞ- cક ప్రాతః కాలమున నేను రాజమంద్రి యయోమార్గస్థానమునకు బండివిూఁద వెల్లితిని, వారిని గలిసికొని యింటికి మరల వచ్చునపుడు వారును సేనును త్రోవలోనున్న మా యున్నత పాఠశాలను జూడఁబోయితిమి. మేడక్రిందిభాగమునంతను వారును నేనును గలిసి తిరిగి చూచితిమి, వారు మేడవిూఁదికెక్కునప్పడు కొంచెవూయూసను"గా నుండినం దున నేను ಮೆಜಾಳು-ಕೆಳ క్రిందనేయుండి యాయన చూచివచ్చిన తరు వాత బండిలో నెక్కి మే ముభయులమును మాతో టకువచ్చితిమి. ఎండఁబడుట 3Fー○ స్వీ య చ రి త్ర ము చేతను భోజనమునకు ప్రొద్దెక్కుటచేతను బడలికగా నుండి నాకాదినముననే కొంచెము జ్వరమువచ్చెను గాని నెవ్వరికిని జెప్పలేదు. నాయఁడు గారు భోజనముచేసి సాయంకాలము వఱకును నాతో నుండి మరల కాకినాడకు వెళ్లిరి 軒 -నావ్రిస జ్వరమంతకంతకు హెచ్చఁజొచ్చినది. ఈజ్వరవార్తవిని 1912_వ సంవ త్సరము జనవరి నెల 3_వ తేదిని మధ్యాహ్నమున నన్నుఁజూచుటకయి రెబ్బా పెగడపాపయ్యగారును, జయంతిగంగన్నగారును, కుందూరి వేంకటరత్నము గారును వచ్చి, నేను మేడమినాఁది వసారాలో పడక కుర్చిమివాదపరుండి యుండఁ -గా "వారు నావద్ద కూరుచుండియుండిరి. ఇంతలాr వైద్యుఁడు నియమించిన ప్రకారముగా లాr*పలివారు నాకు కాఫీచేసి తెచ్చి యియ్యఁగా కొT Qవెవు, త్రాగితిని. తరువాశ్ర నత్యల్పకాలములోనే "నేను స్పృహతప్పి వెనుక కో'8R తిని. అప్పడు నా పెదవులు నల్లపడినవఁట ! శ్వాసమాడలేదఁట ! చేతిలv+ నాడికనఁబడలేదcట! హృదయముకొట్టుకొనుటమాని వేసెనఁట! అక్కడనున్న వారందఱును నాప్రాణముపోయినదనియే భావించి తొందరపడఁబొచ్చిరి. ఇట్టిస్థితిలో నేను పావుగంట సేపుంటినని గడియారము చూచిన వా రోగాకరు. చెప్పిరి. తక్కిన వారును పదినిమిషముల కాలమునకు తక్కువ లేదని, చెప్పిరి. ఆంతటనే నీశ్వరానుగ్రహముచేత నేలాగుననో తేఱుకొని కన్నులు విప్పిచూచితిని. ఆప్పడు నేనొక పక్కనుండి యొకప్రక్క- కొత్తిగిలుటకైన 중 క్తుఁడనుగాకపోయితిని. నాయువయవములు నాకు స్వాధీనము కాకుండెను. তস্থ మిత్రులునన్ను గదిలానికి తీసికొనిపోయి మంచముమినాఁదఁబరుండఁబెట్టిరి. ఆటు త్రరువాత సహితముగానే నొకప్రక్కనుండి ఇంకొక ప్రక్కకొ త్తిగిలవలెనన్న నిత రుల సాయములేక యెుత్తిగిల లేకపోయితిని. ఆరాత్రి గంగన్నగారును వేం కటరత్నము గారును వచ్చి మేడమింద నాకు సాయముగా పరుండిరి. జసేవరి నెల 24వ తేది వఱకును మంగమ్లయు భశయు మేడవిూఁద నాగదిలాశనే పరుండుచువచ్చిరి. నాకు దినదిన క్రమమున కొంచెముశక్తి రాఁదొడఁగినది గాని పదు నేను దినములపైని గాని నేను మంచముదిగి మేడమిఁదనైనను కొంచెము నడయాడలేకపోయితిని, ချို၌ స్థితిలో మంగమ్ల నా సపచారములు నా లు గ వ ప , క ర ణ ము 3Fー○ مساح\ చేయుచు వేళకు పథ్యపానము లమర్చుచు మిక్కిలి కష్టపడెను; ప్రకాశరావు గారును నానిమిత్తము మిక్కిలి శ్రమపడిరి. నేను వ్యాధి బాధితుఁడనయి యున్న కాలములో నాయందు దయియుంచి యితర స్థలములలోనివారును రాజమహేంద్రవరములోని వారసనగూడ మిత్రు లనేకులు వూతో'* cటకువచ్చి నా క్షేమమును విచారించి పోవుచు వచ్చినందుకు వారి యెడల నే నెంతయుఁ గృత్యఁడనయి యున్నాను. రాజమహేంద్రవరములోని ਾ8ੋ) మాత్రమే "గ్రాక పరస్థలములనుండి వచ్చిన భిషగ్మణి పండిత డి. గోపాలాచార్యులు Tవేుచ లైన వారిని సహితము మా వారు మేడమియోఁదికివచ్చి నన్ను చూచి పోనియ్య నందున కెంతయుఁ జింతిల్లుచున్నాను. ఫిబ్రవరి నెల 14వ తేది నాటికి నాక్షస కొTంతబలము వచ్చి తిరుగుచు నేనప్పటినుండి కొంత పనిచేయఁగలుగుదు “ਜ਼ੈਂਡ਼ਹਾਂ యనుకొన్నాను. ఆదినమున నాదినచర్య పుస్తకములో నిట్టు వ్రాయఁ బడియున్నది.— “The All-merciful Father has kindly given me a fresh lease of life for some use. I am sorry I have been sinning against my God by spending my time in idleness. I repent for the past and solemnly promise to try to do something useful every day however small it may be from tomorrow. May God help me in my resolve!" (సర్వకారుణ్యడైన తండ్రి యేదో యుపయోగము నిమిత్త మను గహపూర్వకముగా నాకొక నూతనజీవ పట్ట పదానము చేసియున్నాడు. నాకాలమును సోమరితనములోఁ గడపట వలన నా దేవునికెనెడల నేను పాపము చేయుచున్నవాఁడనని చింత నొందు చున్నాను. జరగినదానికి పశ్చాత్తాపపడి 'రేపటినుండి ప్రతిదినమును కాసేసెంత్ర యయినను ఉపయోగకరమైన దానిని కొంత చేయఁ బ్రయత్నింతునని దృఢ ప్రతిజ్ఞ చేయుచున్నాను, నానిశ్చయములో భగవంతుఁడు నాకు సహాయుఁ డగును గాక !) వుఱునాఁడు కొంచెము వ్రాయవలెనని ప్రయత్నముచేసితినిగాని చేయి వడఁక [వేళ్లు పట్టీయక పోఁగా నేమియు వ్రాయలేకపోయితిని, తరువాత సహి தி 3-கு స్వి య చ రి త్ర ము తము రెండుమూఁడు త్తరములు వ్రాయనప్పటికే నాకాయాసము కలుగుచు వచ్చెను. బెంగుళూరు వెళ్లుటకుముందు మిత్రబృందమును సమావేశపణిచి యూ నందాశ్రమములో నాకు రోగశాంతి చేసినందునకు దేవునకుఁగృతజ్ఞ తాపూర్వ కములైన వందనముల సమర్పించితిని. ఈ సమయమునందు నాయాహ్వానను నంగీకరించి పట్టణములోని పురుషులను శ్రీలును పలువురువచ్చి నాతోcXలిసి యీశ్వరునకు వందనములర్పించి ప్రార్థనముచేసిరి. ఇట్లు వితంతు ఛరణాల యములోనివారును పట్టణములోనివారును இது లెంతోవుంది యి- ప్రార్ధన సమయమునందును నంతకుముందు వ్యాధి దశయందును వచ్చి చూచి నన్నా ద రించిపోయినను, పదుమూఁడేండ్లు నాచేత్ర పోషింపఁబడి విద్యాబుద్ధులు పడ సిన పులవర్తి సుబ్బారావు భార్య మాత్రము నూనొ*cటలోనే యుండియు నావ్యాధి సమయమునఁగాని రోగశాంతియగుచున్న దినములలోఁగాని ప్రార్థ నదినమునఁగాని యొక్కసారివచ్చి నన్ను చూచిన పాపమునఁ బోయినది "కాదు, ఒక్క పర్యాయము చూచి రవుని సుబ్బరావయినను పంపిన నాఁడు "కాఁడు. కృతజ్ఞతయనఁ గా నిట్లుగదా యుండవలెను ! పాఠశాలకు సెలవు లియ్యగానే మేమందఱమును గలిసి బెంగుళూరికి పోవలెనని నేననుకొంటిని గాని ప్రకాశరావుగారు బెంగుళూరికిఁ బోయినఁగాని యూరోగము కలుగ దనియు, గర్భవతియయియున్న తన భార్య నుపచారమునకయి వెంటఁగొని ముందుగానే పోవలసినదనియు, ఎండకాలపు సెలవులియ్యఁగానే "छॣ":3 వచ్చి వుమ్ముఁ గలిసికో"నెదననియు, వూరి|్చ నెల మధ్యనుండియు నన్ను త్వర పెట్టుచు వచ్చినందున మంగమ్లతో ఏప్రిల్ నెల 3.వ తేదిని బైలుదేతి బెంగుళూరికి పోయితిని; ప్రకాశరావుగారా నెల 27వ తేదిని మమ్లక్కడఁ గలిసికొనిరి. నాభార్య మృతినొందిన సంవత్సరములోపలనే సేనామెకు సమాధిని గట్టించితిని. నామిత్రుఁడైన జేశిరాజు పెద బాపయ్యగారు నా భార్యకం ఔ రెండు సంవత్సరములు স০০৫37্যe", మృతుఁడయ్యెను. అప్పడొక సంఘము *ტგ యాయన -్చరు శాశ్వతపఱుచుటకయి నిర్ధారణములుచేసి చందాలు సము హర్చిరి. ఆంతేకాని క్రియ శూన్యమయ్యెను. నా భార్య కాలధర్మము నొందిన నా లు గ న ప్రు కర ణ ము 3F-3 తరువాత రెండేండ్లు గడచిపోయెను. ఆయనకు సమాధియైనను కట్టించు జాడ కానఁబడక పోయెను. మనలా నెవ్వరైన నొక్కరు పూనుకొని పనిచేసిన నే పని జరగును"గాని సమాజమునకు విడిచిపెట్టినయెడల నేమియు జరగదు. అంద ఆును గలిసి సంఘీభవించి కార్యము నడపు సద్గుణమును మనవారెంకను నేర్చు కొన వలసియున్నది. నాలుగేండ్లు గడచియు సమాధియైనను కట్టించు ప్రయ త్నము లేక పోవుటచేత నేను పూనుకొని 1912-వ సంవత్సరాంతమున సమా జముయొక్క నిర్ధారణాను సారముగా సమాధినుంచుటకయి కావలపిన యింటిని మాతోఁటలోనే కట్టించి, చందాలవలన వచ్చిన ధనము పోఁగా శేషించిన వ్యయమును "నేను పెట్టుటకు నిశ్చయించుకొని సమాధి నిర్ఘాణము నిమి త్త మయి కలకత్తా కు త్తరువు చేసితిని, ఆది కలకత్తాలా చేయఁబడి యిచ్చటకు వచ్చియున్నది. శీఘ్రకాలములానే బాపయ్యగారి యస్థికలందుంచబడి তে-১ కో"ఱకయి కట్టింపఁబడిన యింటిల* సవూధి ప్రష్టింపబడును. కీర్తిశేష లయిన నామిత్రులు బసవరాజు గవర్రాజుగారు తమ మరణమునకు ముందప్ప డుండిన వితంతు వివాహ సమాజమునకు తమ సొత్తులోఁ గొంత యియ్యవలె నని తమ మరణశాసనములో వ్రాసిరి. ಪಿತ್ತಲ್ಲಿ సాత్తు విషయమున గవర్రాజు గారు నడపిన వ్యాజ్యములో వుండల న్యాయసభలోను ఉన్నత న్యాయ సభలోను ప్రతివాదికయిన వ్యయములనన్నిటిని గవర్రాజుగారే యియ్యవలసి నట్లుగా తన్మరణానంతరమున తీర్పగుటచేతను, ఆయన చేసియుండిన ఋణ ములను తీర్పవలసి వచ్చుటచేతను, వాని క్రిందనే యాయన కప్పడుండిన సొత్తును వినియోగింపవలసివచ్చి మరణ శాసనము నాచరణమునకుఁ దెచ్చుట కవకాశము లేకపోయెను. ఆయినను తన్మరణానంతరమున వేఱోక సాత్తు కొంత యాయన భార్యకు చేరుటచేతిను, అయో మార్గమును వేయుటకయి స్థలమును గీసికొన్నప్పడు ప్రతిఫల మనుకొన్నదానికంటె నెక్కువగావచ్చుట చేతను, దానిలోనుండి వితంతువివాహాభివృద్ధికయి కొంత యిచ్చి భర్తగారి grరిక నెఱవేర్పవలెనని పోయాయన భార్య మొదటినుండియు సంకల్పించు 6°ని యుండిను. ఆమెురను "నా మొు యల్లుఁడయిన డాసo విష్ణరావు గారును 3Fーた。 స్వీయ చ రి త్ర ము గలిసి 1910-వ సంవత్సరాంతమున ర900-0-0ల రొక్కమును రు 1100-0-0 లకు కనపర్తి శ్రీరాములుగారు వా8 పేర వ్రాసియిచ్చిన వాగ్దానపత్రమును మొత్తము రెండు వేల రూపాయలు నావశమున నిచ్చిరి. శ్రీరాములుగా రియ్య వలసినది యింకను రావలసియున్నది. హితకారిణీ సమాజమున్నను వితంతు శరణాలయము మొదలయినవాని క్రిందనయ్యోడు వ్యయములలో విశేష భాగము నేనే పెట్టుబడి పెట్టవలసినవాఁడ నగుచున్నాను. సమాజము పకమున నేను వ్యయ పెట్టినది యీవలతికే యాఱు. వేల రూపాయలకు మించిపోయినది. సమాజము వారి కది తీర్చుమార్గము లేక పోఁగా పై పెచ్చు సమాజవ్యయములకయి మాసమాసమును నూ శ్రేణసి రూపా యలు నేనే పెట్టవలసినవాఁడ నగుచున్నాను. నాకాయము తగ్గుచున్నది. ఋణము హెచ్చగుచున్నది. సమాజ పకమున వ్యయ పెట్టిన యాఱు వేల రూపాయలలో మూఁడువేలరూపాయలు • ఋణములచేత వచ్చినవే. నెల కిరు వది నాలుగు రూపాయల యుపకార వేతనమును పొందెడి నీవు వేలకొలఁది. వ్యయముచేయుటకు నీకు సొమ్లెక్కడనుండి వచ్చుచున్నదని యడుగవచ్చును. ధనాగమమునకు నాకు రెండుమార్గములుండినవి—ఒకటి మద్విరచిత పుస్తక విక్రయము ; రెండవది సర్వ కలాశాలా పరీకకత్వము. అశక్తతవలన నేను క్రొత్తపుస్తకములను చేయలేనివాఁడనగుటచేతను,బుద్ధిమంతులయిన పిన్నవారు పలువురు బైలుదేణి వివిధవిషయములలో క్రొత్త కొత్తపుస్తకములను రచియించి ప్రకటించుచుండుటచేతను, నాపుస్తకములయమ్లక మిప్పడు తగ్గిపోయినది. 1887-వ సంవత్సర్గమునుండి యవిచ్ఛిన్నముగా నిగువదియైదేండ్లు నేను సర్వకలాశాలా పరీకకుఁడను గానుండి దానివలన దాదాపుగా నిరువది వేలరూపా ' * సమాజము యొక్క యీధనవిజయశాసస్థను విని 2ూలి నో*ంది. యుదార స్వభావులును దయాళువులును నైన o పి గా పురపు రాజుగారు బుణ విముక్తికయి యి వీవల సమాజమునకు మూఁడు జీల రూపాయలను దయచేయు టయేకాక మాసవ్యయములకయి సెల కఱున దేసి రూపాయలను బంపు నా లు గ వ ప) క ర ణ ము ご F「)以_ యల నార్జించి యంతయు పరార్థముగానే యుపయోగించి నా భార్యమరణా నంలేరమున 1911_వ సంవత్సరమునుండి పరీక్షకత్వము నాకక్కఱలేదని మాని వేసినందున నాకిప్పడా యూయ ముసలేపోయినది. నాభౌర్య జీవించియుండిన ప్పడే నేను రాత్రులు మేలుకొని దగ్గుతో బాధపడుచు పరీక్షాప త్రములను దిద్దుచు కష్టపడుచుండుటచూచి యూమె యా పనిని వూనుకోవలసినదని బహు సంవత్సరములు నన్ను నిర్బంధ పెప్టెను. ఇదిగో పయి సంవత్సరమునుండి మాని వేసెదనని జరపుచువచ్చితిని గాని యూమె జీవితకాలములో మాని వేసినవాఁ డను గాను. నేనట్లు శ్రమపడి ధనమార్జించుచువచ్చుట వితంతు శరణాలయా దుల పోషణార్థమేళాని స్వోదరపోషణార్థముగాదు, నాభౌర్యపోయిన విరక్తి చేతను శరీరాశ క్తతచేతను పరీక్షక పదవిని విడిచిపెట్టితిని. ఆంతేకాక నేను, ప్రతి సంవత్సరమును మృత్యువును ప్రతీక్షించుచున్నాఁడను, ప్రతి సంవత్సర మును మృత్యుదేవత నాకత్యంత సౌమినాప్యమునకు వచ్చుచుండియు నెందు చేతనోకాని నన్ను విడిచి మరల వెనుకకు నడుచుచున్నది. ఈశ్వరాజ్ఞ రోమొప్ప డసs* తెలియకున్నది. ఈ దుర్బల సేవకునిచేత నీశ్వరుఁడింక ను నేమైనఁ జేయింపఁదలఁచుకొన్నాడేమో ! నాయిచ్ఛగాక సర్వవిషయపులయందును 怒)寄|్వరేచ్ఛయే నెఱవేఱునుగాక ! ఒకటి రెండు పుస్తకములు వ్రాయుటలో తప్ప నేను తలపెట్టిన కార్యములన్నియు నీశ్వరానుగ్రహమువలన నెఱవేఱి నవి. ఇఁకనే నీ లోకములాగో నుండవలసిన ప్రయోజనమంతగా నాబుద్ధికి పాడ కట్టదు. పైని చెప్పినట్లు నా ధనాగమము మట్టుపడినందున వితంతు శరణాలయ వ్యయాదులకు తెచ్చుటయే నాకతిభారముగానున్నది. ఆందుచేతనే యస్మ శీయులకును పురవాసులకును నే నీక్రిందివిజ్ఞాపనమును జేసికొనియున్నాను. దీనీగతియెట్లయినను నాముక్కున నూపిణియుండఁగా నే నీవింతతుశరణాల యూదులను విడిచి పోగొట్టఁజాలను. నావయ8-కాలమునంతను దేశాభివృద్ధి ప్రయత్నములోఁగడపి యసహాయఁడనయి యశక్తుఁడనయి బీదపడియున్న నా సాయమునకువచ్చి యస్మర్దేశీయుల వితంతుశరణాలయాదిక సంరక్షణభార మును వహింతురని నమ్మచున్నాను. స్వోదరభరణార్థమయి నే నితరసలను 3F「e」 స్వీయ చ రి త్ర ము వేఁడను. దానికిఁజ-లిన యల్పవిత్తమును దేవుఁడు నా కుపకార వేతన రూప వున ననుగ్ర హించియున్నాఁడు. కధనాభావముచేతనే యిప్పడయిపోయిన నా పుస్తకములను పునరుద్రితములను గావింప శక్తుఁడనుగాకున్నాను. భక్త వత్సలుఁడైన పరమాత్తుఁడు ੱਚ యీశక్తిలోపమును చాపునుగాక ! ని జా ప న :ము Q+ ఆస్మర్ధేశీయు లైనయాం ధమహాజనులారా ! రాజమహేంద్రపుర వాస్త వ్యులగు భౌతృవరులారా ! విూ వాఁడ నైన నేను నాకడసటి దైనచిన్న విన్నపము నొక దానిని మికుఁ జేయుచున్నాను. వివారింతవఱకును నాయెడలఁజూపుచు వచ్చిన యాద రము నే యిప్పడును జూపి నాపార్థనను సఫలము చేయక మానరన్న సంపూర్ణ విశ్వాసమును గలవాఁడనయి మిమ్మిప్ప డివిజ్ఞాపనముతో సమినాపింప సాహ సించుచున్నాఁడను. ఆంథదేశాభివృద్ధికై యిప్పడు పనిచేయుచున్న సమర్థ తములలోఁబరిగణింపఁబడుటకుఁ దగినవాఁడను కాకపోయినను) చెట్టలేని ੇ ములాri నాముదపు చెఫ్టే మహావృక మన్నట్లు విద్యాధికు లంతగా లేనికాలము నం దాంథదేశాభివృద్ధికయి పాటుపడ నారంభించిన వారిలో నేనొక్క_ఁడ నని చెప్పకొనుట కేవల ప్రగల్భోక్తిగా నెన్నఁబడ దని తలఁచెదను. నే నెప్పడును ధనవంతుఁడను గాను ; బలవంతుఁడను గాను ; అధికారవంతుఁ డను గాను ; ఆధిక విద్యావంతుఁడను గాను; ఇట్టు మహాకార్యవిజయనిర్వహ ణములకుఁ గావలసినవానిలాగ దేనిని గలవాఁడను కాకపోయినను, దేశాభి మాన మొక్కటి మాత్రము కొంచెము కలవాఁడ నగుటచేతఁదత్పేరణమువలన శక్యాశక్యవిచారము చేయక దేశసంస్కరణోద్యమములో నడుగుపెట్ట متمام సించితిని. నేను పూనిన యాకార్యము నెంత వఱకు నిర్వహింపఁగలిగితినో చెప్పలేను గాని దాని నిమి త్తమయి నాకుండిన యల్పధనమును యావనమును బలమును విద్యను బుద్ధిని ధారపోసి మియాదరమునకుఁ బాత్రుఁడను కాగలి గితి నని వూతము చెప్పఁగలను. నేను చెన్నపట్టణమునకుఁ బోఁబోవునప్పడు నా లు గ వ ప్ర కర ణ ము 3Fー2 నాకు మివారు చేసిన గౌరవమును నాభార్యస్వర్గస్థురాలయినప్పడు విూరు చూపిన సముదుఃఖభౌవమును దీనికి దృష్టాంతము లని చెప్పవచే్చును. మివలెనే మన దేశస్థు లితరులును తవు ನಿಕ್ಷೆ తుకజకాయమానకటూకము చేత నన్ను గొప్ప చేయుచు వచ్చుటచే నాయల్పసంస్కార ప్రయిత్నమును బట్టి తెలుఁగు దేశ ములో రాజమహేంద్రవరము సంస్కారములకు జన్మభూమి యని పేరుపడి నది. ఈ ప్రఖ్యాతికి నేనే కారణము గాదు; నేను నాటిన సంస్కారలతాంకు రమును బయికి లేవఁదీసి పట్టుగొమ్లలయి నిలిచి నా నాముఖముల తీఁగలు ప్రాఁ క్రcజేసిన న్యాపతి సుబ్బారావుపంతులు గారు మొదలైన మహనీయులు దీనికి ముఖ్యకారకు లని చెప్పవలసి యన్నది. rట్లువచ్చిన నేమి యింత వఱకును ప్రతికూలజంఝామారు తాటోపముచేతను బాధ కలాశోక సూర్యాతపతాపముచే తను వేళ్ళతోఁ ಪಲ್ಟಗಿಲ್ಲಿ యెండిపోకుండ పాణముతో నిలువఁబెట్టబడిన ООЗго సంస్కారవల్లీమతల్లిని కొనలు సాగించి సఫలము చేయవలసిన భారమిప్పడు విూరు వహింపవలసిన యవసరము తటస్థించినది. దేశాభిమానమూననీయు లైనవిూరు విూపాలఁ బడిన యీ-భౌరవును సంతో* పపూర్వకముగాఁ బైని ず怒 s"R) యధిక సమర్ధతతో నిర్వహించి రాజమహేంద్రవరమున శీనులికుఁ గలిగిన కీర్తికంటె సెక్కువకీర్తిని డెత్తు రని మిమ్ల విూ వృద్ధసోదరుఁడ నైన నేను వినయపూర్వకముగా వేఁడుచున్నాను. పైయట్లు పలుకుటదేత వచ్చిన § 3. యొక్క రాజమహేంద్రవరముడే యని నేను చెప్పిన ట్లనుకొనఁగూడదు, ఈకీర్తి తెలుఁగు దేశ మంతటిది కాని • రాజమహేంద్రవరము దొక్కదానిదే కాదు. నేనeవదేశమునందును కన్నడదేశమునందును సంచారము చేసినప్ప డక్కడివారు సంఘసంస్కారాది విషయములలా తమ దేశములకంటె తెలుఁ గుదేశ మెక్కన యభివృద్ధి పొందినదని చెప్పకొనుచుండగా నేను పలుమాలు విని యాంధ్రదేశము యొక్క యభ్యున్నతి కానందించి గర్వపడుచు వచ్చి నాఁడను, ఓయూలధమహాజనులారా! పైని చెప్పిన డొక్క రాజమహేండ్ర వరమునకే వర్తించు నని తలఁపఁబోకుఁడు. ఆది రాజమహేంద్రవరమున కెట్లు వర్తించునో యళ్లీ యాంధ్రదేశమున కంతకును వర్తించును. తగిన సం. 3F"ూ స్వీయ చ రి త్ర ము రకణము లేక శోషిల్లి యున్న సంస్కారవల్లికను దయారసామృతధారలతో తడిపి సాహాయ్యసంశ్రయశా ఖిని జూపవలసిన భారము రాజమహేంద్రవర మెట్లో యళ్లే యాంధ్రదేశమంతయు పూనవలయుననుట ధర్మమయియున్నది. ఓయాంథమహాజనులారా ! సంఘసంస్కారాభిలాషులారా ! విూరనంతసత్ఫల సంధాయకమైన సాంఘిక సంస్కారవల్లరీ పోషణభారమును వహింపుఁడు. నే నిప్పడు తొంటి జవసత్వములను గోలుపోయి పేద పడిన వాఁడనయి దేశమాతృ సేవనమున కనర్షమయిన దురవస్థలో నున్నాఁడను. ప్రస్తుత శోచనీయ దురవస్థలో నున్న తన యీ పేదపుత్రునియెడల సౌభ్రాత్రమును నెఱపి, అశక్తతచే నలసి సౌమ్లసిల్లి సంస్కారభౌరవహనమునకుఁజాలక తడఁబడుచున్న దయనీయుడైన మిరాబీదసోదరునికి విశ్రాంతినిచ్చి మి రాభారమును పూర్ణ ముగా భరింపుఁడని యాంధ్రమాత తన ప్రియపుత్రులైన మిమ్లు వేవిధముల వేఁడుచున్నది. మాతృ స్నేహతత్పరు లైన విూరు తదాజ్ఞను శిరసావహిuం .తురస-గాక ! అస్మర్ధేశీయులారా! సహజనులారా ! వళిభిర్ముఖమాక్రాంతం పలికే నాంకితం శిరg | గాత్రాణి శిథిలాయం తే తృప్లెకా తరుణాయ తే) “వసుఖము ముడుతలు పడుచున్నది; తల తెల్లపడుచున్నది. సర్వావయవములును శిధిలము లగుచున్నవి ; కాని యొక్క తృష్ణ మాత్రమే పడుచుతనము నొందుచున్నది ” అని భర్తృహరి చెప్పినట్లుగా నాకు వృద్ధత్వముచేత సమస్త శక్తులు నుడుగు చున్నను సంస్కారాశ మాత్ర ముడుగుచుండలేదు. వయస్సు పోయినను వాంఛ పోలేదు. ఈ సంస్కారవిషయకాత్యాశయే నన్నిప్పడు మి కీవిన్నప మును జేయఁ బురికొల్పుచున్నది. సావధానచిత్తతతో నావిన్నపమాలకింపఁ డు. దేశాభివృద్ధికి సంస్కార మన్ని విషయములలోను సమానముగా నుండవల యును గాని యొక్క విషయములాr మాత్రమే నడచుచుబడుట చాలదు. ఏక విషయాభివృద్ధి యోప్పడును నిజమయిన యభివృద్ధి కానేరదు. ఈ సత్యమును మనవారి మనస్సులలో దృఢముగా నాటింపవలెనని యీవజకెన్నియోసారులు నాయుపన్యాసములలో చెప్పచువచ్చినను తనివి చెందక చెప్పినదాని సేకడసారీ నా లు గ న ప్రు క ర ణ ము 3F丁Fー విూకిప్పడు మరలఁ జెప్పచున్నాను. శరీరమందలి సమస్తాంగములును పరస్ప రానుకూలముగా నెదుగక యొక కడుపో కాలో యొక్కువగా నెదిగినప్పడు దానినిమహోదరత్లీపదాది నామములతో నశుభదాయకమైన రోగచిహ్నముగా నెట్లు భావింతు వెూ యర్లే ధార్మిక సాంఘికాభివృద్ధి పయత్నము ను పేకించి యొక్క రాజ్యాంగస్వాతంత్ర్యాభివృద్ధిని గూర్చియే యుద్యమించుటయు సంపూర్ణ సుఖ సాధకము కాఁజాల దని భౌవింపవలయును. బయిట సుఖదాయ కము లైనరాజ్యాంగస్వాతంత్ర్యములను సంపూర్ణముగా పొందఁగలవార వుంు నను వునయింటు కుటిలకులాచారభూతమునకు దాసులవుయి కడుపునఁ బుట్టిన బిడ్డల స్వాతంత్ర్యముల నైననియ్యఁజాలక యాయనాధశాలలు సంతతదుస్సహ వైధవ్యదుఃఖముల పాలయి బాధ పడుచుండఁగాఁ జూచుచు మన మేమిసుఖ మనుభవింపఁగలుగుదుము? ఇంట సుఖదాయకము లైన సత్కులాచారస్వాతం త్ర్యములను సంపూర్ణము గాఁ బొందఁగల వార వుంునను బయిట ధనప్రాణము లకు రక్షణము చేయని క్రూరనిరంకుశ ప్రభుత్వమునకు నిరంతరదాశ్యము చేయ వలసిన యెడల నేమి సుఖ వునుభవింపఁగలుగుదువు ? ఇంటను బయటనుగూడ హేయదాస్యమునుండి విముక్తులనుయి యుభయస్వాతంత్ర్యములను $7ంచc గలిగినప్పడు గదా మనము నిష్కళంక సౌఖ్యము నొంది యవ్యాజానందము నొందఁగలుగుదువు ? కాఁబట్టి నిజమైన దేశ కేవుము నపేక్షించిన పకమున దేనిని నపేక్షింపక సమస్తస్వాతంత్ర్యముల నిమిత్తమును సమస్తాభివృద్ధుల నిమి త్తమును సమానముగా కృషిచేయుఁడు, ఆప్పడు విూగు మి" దేశమును సౌఖ్య వంతము గాను సంతోషవంతముగాను నభ్యదయనంతముగాను జేయఁగలు గుదురు. ఇప్పడు మనయాంధ్రదేశము మేలుకొని కన్నులు తెఱచి మాంద్యమును వూని చుఱుకుఁదనమునుపూని దేశాభివృద్ధికరములైన నానా క్షేత్రములయందు మహోత్సాహముతో కృషిచేయుచున్నందుకు నేనెంతయు సంతోషమెందు చున్నాను, ఇది మన దేశముయొక్క పురోవృద్ధికి శుభసూచకముగా నున్నది. ఇటువంటిస్థితి మనమాతృభూమికి కలుగఁగాఁ జూడవలెనని నేను ముప్పదినలు * Фо స్వీయ చరిత్ర ము డకి సంవత్సరములక్రిందట నభిలషించుచుంటిని. ఆప్పడాకోరిక దివాస్వప్న సదృశముగా కనఁబడినది; ఇప్పడది ప్రత్యక సిద్ధమైనది. అప్పడు రాజమహేం ద్రవరము ජූලද්ඨි పట్టణములలో సహితము యువజనులు సభలుచేయుటయే సౌమాన్యజనులదృష్టికి తప్పిదముగాఁ గనఁబడుచుండెను; ఇప్పడు చిన్నపల్లె అయందుసహితము సభలు జరగుచు నందు వివిధ విషయములు విత్కరింపఁ బడి జనసామాన్యముచే మెప్పొందుచున్నవి. ఆప్పడు శ్రీవిద్య పేరు చెప్పిన మాత్రన తలకంటకము గా నుండి బహుజనులచే దూషింపఁబడుచుండెను, ఇప్ప డెల్లయెడల బాలికా పాఠశాల లేర్పడి స్త్రీవిద్య యభివృద్ధినొంది సభలు ప్రసంగములు పుస్తకములు చేయఁగల శ్రీలచే నొప్పి భూషింపఁబడు చున్నది. ఆప్పడు దేశభాషలో పురుషులు చదువుటకు సహితము తగిన పుస్తకములు లేకుం డినవి ; ఇప్పడు పుస్తకరచనకయి సమాజములేర్పడి పురుషుల కుపయు క్తము లైనవిమాత్రమే -కాక من نوثق చదువఁదగిన పుస్తకములుగూడ దినదినాభివృద్ధి కొందుచున్నవి. ఆప్పడు విద్యాభిరుచిగల ధనవంతులకే పుస్తకసంపాదనము ఇళల వ్యయప్రయాస లభ్యమగుచుండెను ; ఇప్పడూరూర పఠనమందిరములు ప్రజలి బీదలకును పుస్తక సంపాదన మత్యల్పవ్యయ సాధ్య మగుచున్నది. ఆప్ప శాeధ్రణార్తాపత్రిక లంతగా లేకయు, ఉండిన యొకటి రెండును జదువువారు లేళడు, దివానక త్రములవలె తేజరిల్లకుండెను; ఇప్పడు దేశభాషావృత్తాంత పత్రికల సంఖ్య యధికమయి వేలకొలఁది చదువరసలను గలవయి కొన్ని పట్ట పగటి సూర్యునివలె ప్రకాశించుచున్నవి. ఆప్పడు ధూమనౌక మిఁద విద్యాగ మామా కొఱకు చెన్నపురికి వెళ్ళిన ਕਹਾ`8 ਭੈ ప్రాయశ్చిత్తములు విధింపఁబడుచుం డెను ఇప్పడు విద్యావాణిజ్య శిల్పశాస్త్రాభ్యాసార్థమయి ఖండాంతరముల పను ద్వీపాంతరములకును బోయి వచ్చినవారికిని బ్రాయశ్చిత్తము లక్కఱలేక పోవుచున్నవి. ఇటువంటివి చెప్పఁబూనినచో ననేకములు చెప్పవచ్చును. ఈ సంవత్సరము బాపట్ల మొదలయిన స్థలములయందు జరిగిన సభలును సభలలvకి జనులుచూపిన యుత్సాహమును మన దేశముయొక్క వర్ధమానస్థితిని, కర్తవ్య నిర్ణ య వ్యగ తను, నూతనోద్యోగానురాగమును, సహస్రముఖములఁ * Eroto3 నా లు గ న ప్ర, కర ణ ము 8 o വ. చున్నవి. అయినను సాంఘికసం స్కా_రాదులయందు మనవారికి మాటలలాగఁగల ళూరత్వము కార్యములలో నింకను నేనభిలషించినంత కనఁబడుచుండలేదు. ఈయువ్యమములలో, మాట లెక్కువగాను కార్యములు తక్కువగాను కావల సినవికొన్ని; మూటలు తక్కువ గాను కార్యములెక్కువగాను కావలసినవికొన్ని. రాజ్యాంగ సంస్కారప్రయత్న మింగు మొదటి త్రరగతిలాగనిది ; సాంఘిక సంస్కారప్రయత్న మించు రెండవతరగలిలోనిది. మొదటిదానికంటె రెండవ దానిలో ప్రయాస మెక్కువయున్నది. ఈ రెంటిలో సంఘసంస్కారము మన చేతిలోనున్నది; రాజ్యాంగసంస్కారము దొరతనము నా5 చేతిలో నున్నది. ప్రయత్నము చేసినయెడల స్వాధీనమయియున్న సంుసంస్కారమునందు జయ మొందుట నిశ్చయము ; పరాధీనమయియున్న రాజ్యాంగ సంస్కారము నందు జయ మొందుట సందియాను. వున చే9లోనుండి మనము చే చువలసినది నిర్భయముగా చేసినప్పడు గదా మనము నిర్ధల నునస్కులమనియు విశ్వాస పాత్రులమనియు లాగోకమునకుఁ దేట పడును. కాబట్టి రాజ్యాంగస్వాతంత్ర్య సంపాదనోత్సాహముచేత సంఘసంస్క_రణ ప్రయత్నము ను పేకీంపకుండ వల యునని మనవారిని వినయపూర్వకముగా వేఁడుచున్నాను. 2, విద్యాధికులా তে-ও ! మనసంఘస్థితి బాగుపడినం"గాని ప్రభుత్వమువా రనుగ్రహించెడు రాజ్యాంగస్వాతంత్ర్యఫలములను మనము నిర్విచారముగా ననుభవింపఁజాలము. ఈసత్యమును మినారు దృఢముగా మనస్సునందుంచుకొని సంఘసంస్కారోద్య వుమునందుఁగూడ సమానశ్రద్ధను వహించి పనిచేయుఁడు. ధ్ర పనిలYశి كتسو تكثة కష్టము లున్నవనుటకు సందేహము లేదు. ఉన్ననేమి ? ఈOడనిండు. ఏకా ర్యమునందును కష్టపడినం గాని ఫలము గలుగదు. ఎ స్క_వఫలముల ననుభవింపఁ గోరువా రెక్కు-వకష్టములను పడవలెను. ఈపనియందిప్పడు పామరులవలని బాధ మునుపున్నంతలేదు. కాని పూనినిలిచి నిశ్శంకముగాఁ బనిచేయువా8 కింకొక విధమైన బాధ లిప్ప డధికమగుచున్నవి. ఫలించినవృకమునకే రాతి దెబ్బలన్నట్టు సని చేసి సత్ఫలములఁ గాంచ నెంచినవారట్ట బౌధలకు భయపడ వాని నోరిమితో సహించుటకు సంసిద్దులయియుండవలెను. ఒక జేవిషయమున 26 *ം.9 స్వీయ చరిత్ర ము నైనను పనిచేసి పేరు పొందుచేున్నప్ప డీర్ష్యాళువులయినవారు కొందఱుబైలు చేతి యోర్వలేమి చేత వారిపైని లేనిదోషముల నారోపించేుచు వారి పేరునకు భంగము కలిగింపఁ బాటుపడుదురు, మతి కొందఱు వారికీర్తికి మాలిన్యముకలి గించి వారి నడఁగఁద్రోక్కు టచేతనే తాము పైకి రావలెనని ప్రయత్నముచేయు దురు. క్రయిరు తెగ లవారివలనియుపద్రవము సంఘసంస్కారదీక వహించి “నాయు కులయి పనిచేయువారికెట్లో యశ్లే రాజ్యాంగసంస్కారప్రయత్న ప్రతిజ్ఞ ను పూని నాయకులయి పనిచేయువారికిని గలదు. రాజ్యాంగ విషయములలోఁ బని చేయు నాయకులనుగూర్చి వారీమూలమున పరిపాలకుల యనుగ్రహమును సo పాదించి యున్నతపదములను బిరుదములను బొందెవలెనన్న యాపేక్షతో వేషము వేసిన స్వార్థపరులనియో, మూఢజనులను బురి కొల్పి దొరతనము వారివిూద వారికి చ్వేషము పట్టించి ప్రజలలో గొప్పవాడని మెప్పొందఁగోరు రాజద్రోహులనియో, యి-యసరాయాశీలురు సమయమునకుఁ దగినట్టు నిష్కారణముగా దేశ సేవాపరులమిద మిధ్యాదోషారోపణములు చేయుదురు. ఈ జేశ సేవాపరులు దేశమునకుఁ జేసిన యుపకారమునకై చెన్నపట్టణము Tవేుద లైన దూరస్థలములయందు సహితము సభలు చేసి మహాజనులు తమకృతజ్ఞతను బ్రకటించుచు నభినందనపత్రికలను జదువుచుండఁగా స్వస్థలములోని య సూ జనపరులు తారొక్కరే యుచితానుచితవివేకముగల బుద్ధిమంతులయినట్టుగా సభలు చేసినవారిని సభలలోఁ బ్రసంగించిన వారిని యుక్తాయుక్తవివేక శూన్యు లైన బుద్ధిహీనులని పత్రికలలోఁ దెగడుచుందురు. ఈదోపైక దృక్కులు జన లకుఁ జేసెడిది యుపకారలేశమయినను గానఁబడదు. లౌక్యాధికార ధూర్వహు u"సేకులు తిమకన్నులయెదుట లంచములు పుచ్చుకొని ధనికులగు చుండఁగా వారియ కార్యమునుగూర్చి యొక్క మాటయైనను పలుకుట కీవిభేఖ కపలగ్ర నోరు రాదు ; వ్రాయుటకుఁ గలము సాగదు. రేయుంబగళ్లు కష్టపడి న్యాయముగా ునిచేయు వారిని దూషించుటకు మాత్రమేవీరికి పెద్దనోరవచ్చును. సాంఘిక విషయమునఁగాని మఱియేయి తరవిషయమునఁగాని యొక్కదురాచార మును మాన్పుటకయి ప్రయత్నించుటకైనను వీరి కెప్పడును బుద్ధిపట్టదు. నా లు గ వ ప, క ర ణ ము 8'o 3 మాన్పుటకయి ప్రయత్నించేువారిని බිෆධි ంచుటలో మాత్రము వీరి కెక్కడలేని బుద్ధులును సుద యించును. ချို ప్రబుద్ధుల దురారోపణములను దుర్దూషణము లను సరకు సేయక యున్మ త్తప్రలాపముల నువలెఁ బరిగణించి కారై $క సాధన పరాయ త్తచిత్త ముతో మిరు పనిచేయవలెను. సంస్కారసంబంధమున వివిధ విషయములలాr* వివిథమార్గముల వివిధబుద్ధిమంతులు పనిచేయవలసియున్నది. విూలాన నేకు లనేక శాఖలలోఁబనిచేయవచ్చును. మన దేశాభివృద్ధికిప్పడు పని కావలెను గాని యది లేనిపొడి మూటలు కావలసియుండ లేదు. మనయాంధ్ర దేశ మునందు సాంఘిక ధార్షిక విషయములలోఁ బనిచేయుటకయి యేర్పడియున్న సమాజములలో రాజమహేంద్రవరమునందు స్థాపింపబడియున్న హిత-కారిణీ సవూజము ముఖ్యమై నదని చెప్పవచ్చును. అది వితంతుశరణాలయూదులను "సాపించి యుపయుక్ల కార్యములను బెక్కింటిని జరఫుచున్నదని విూరందesు Φ నెఱిఁగియుందురు. దానిభరణమునకయి నాకున్న యర్గము నిచ్చితిని గాని యది তে") వ్యయములలో నర్థమునకయినను చాలదు. ధనాభావముచేత హిత కారిణీ సవూజము నూతన ప్రారంభములకుఁ బూన లేకపోవుటయే కాక యున్నవితం తుళరణాలయాదులను సహితము ఉదారభావము తో నిర్వహించుటకు శక్తము గాక త్రొక్క-టపడు చున్నది. దానికి జనకుఁడనని చెప్పఁదగిన నేనిప్ప డశస్తఁ డనయి బీదపడి సమాజపుత్రికా సంరకణమున కసమస్థఁడనయి యున్నాఁ డను, నూతన ప్రతిష్టిలకంటె జీర్ణోద్ధారణ మధికాదరణీయము కదా ! ఓరాజ మహీం దగ్గర నివాసులారా! ఆస్తదేశీయులైన యాంధ్రమహాజనులారా! విూ దేశ సేవయందు కాలము పుచ్చి విూకు దయనీయుఁడనయియున్న నేను చేతులు జోడించి వినయ పూర్వకముగా మికు నా డపటి ప్రార్థనమును ল্ল০5০১ చేన్నాను.రిక్తుడనయినంూృద్ధసోదరునియందుదయయుంచీచేసెడిప్రార్థనను చెల్లించి, హిత కారిణీ సమూబను లా సామాజికలు"గాఁజేరి దానినుద్ధరించి నిరంత రాయము"గా సెగిడునట్లు చేయుఁడు. ఈ సమాజము నాచే స్థాపింపబడినది. దీనికి వివారు సాయముచేయుట నాకు చేసినదానికంటెను నాకెక్కువ ప్రీతి కరము. ఈ సమాజమునునిలువఁబెట్టి తోడుచూపుట నాకుమాత్రమేకాక యాంధ్ర 5 r どのご స్వీయ చరిత్ర ము దేశమునకంతకు నుపకారము చేసినట్లగును. గ్ర విషయమయి విూరు నూఱులును వేలును వ్యయము చేయవలసిన పనిలేదు. సమాజసభ్యులలో నొక్కరుగాఁ జేరి వూసవూసమును క్రమముగా నాలుగణాలవంతుననియ్య ననుగ్రహించినను జాలును.ఆస్తద్దెశ వాసులును, పురవాసులును నాయి-చిన్న విన్నపమును నున్నిం పకపోరను సంపూర్ణ విశ్వాసముతోఁ గృతజ్ఞతా పూర్వకములైన వందనములను ముందుగానే సమర్పించుచేున్నాఁడను. ప్రీతిపూర్వకముగా నంగీకరింపుఁడు ఈశ్వరుఁడు విూకు నిరంతర శ్రేయస్సులను కలిగించును గాక ! ఓభ క్తవరదా ! ఓదీనరకకా ! దీనుఁడనైన నేను మియాంధ్రదేశమును సంతతాభివృద్ధి నొందు చుండుదానిని గాఁ జేయఁ బార్ధించుచున్నాను. నాపార్థనను సఫలము చేయుదువుగాక ! ఇట్లు విన్నవించు విధేయ సేవకుఁడు, కం రుకూరి వి రేశలింగ వు. ఈ చరిత్రమును ముగించుటకు ముందిప్పడు కొన్ని పంక్తులను మాత్రము వ్రాయవలసియున్నది. వూతో*cటనంటి రథ్యకును వూతోఁటకును మథ్య పుప్పాల చెఱువని దాదాపుగా మూడెకి రముల భూమి దొరతనమువా8 చుండెను. దానిని సంపాదించి మాతోఁటలోఁగలుపవలెనని నేను బహు సంవత్స రవులనుండి ప్రయత్నించుచుంటిని, కొన్ని సంవత్సరము లు త్తర ప్రత్యుత్తర ములు జరిగినవిూఁదట గత సంవత్సరమునందనఁ గా 19 12వ సంవత్సరము జకాలయి నెలలాగ దొరతనము వారు దానిని సహితము హితకారిణీ సమాజమున కియ్య ననుగ్రహించి నందున కవుందానందము నొందుచున్నాను. তেম্প80 :) § ర్గత రెండె కరముల తోంబదితొమిది సెంట్లు, ఇది గాక మా రెండుతోఁటలకును నడువు నడ్డముగానె కరము ముప్పది సెంట్ల సూమి యితరసలదియుండెను. ఆది మాకు వచ్చినఁగాని మా రెండుతోఁటలు నొకదానితో నొకటి కలియవు. దానిని సంపాదించుట కొఱకును నేను బహు సంవత్సరములనుండి ప్రయత్నము చేయుచుంటిని. తత్సంపాదనము మాకత్యావశ్యకమగుట తెలిసికొని క్షేత్ర నా లు గ వ పు, క ర ణ ము 5 ODA స్వాములు చేరము తెగని య్యక దాని కత్యధికమైన వెల చెప్పచువచ్చిరి. ఇట్లు సంవత్సరములు గడచి పోవుచు వచ్చేటచేతను, నాయి.హలోక యాత్ర ముగింపునకు వచ్చుచున్నదని భౌవించుటచేతను, నాయనంతరమున సెక్కు-వ మూల్యమిచ్చి దాని ని భర్తకర్తలు కొందురాయన్న సందేహముచేతను, గతసం వత్సరమునందు నేనే నూఱురూపాయలిచ్చి యాభూమిని నా కాపేరc Rణాంటిని. క్రొత్తగా త్రవ్వించిన నూతికి S* ఔలు కట్టించి నీరు పాఱించినచోఁ గొంత కాలమునకీ భూ మి సహితవు వుంచి తోట కావచ్చును. ఈ శ్వే こ。 ○ à న ము. 2, సర్వే శ్వరా ! సర్వకారణ్యా ! సత్యస్వరూసా ! 2, భక్తజనాభీష్ట ప్రదాయకా! నీయనుగ్రహమువలన నేనీస్వీయ చరిత్రము ను సంపూర్ణముచే యఁ గలిగినాఁ డను. ఈవృద్ధ దశలాr ను దుర్బలతిలోను బహుకష్టముల మధ్య డీనిని సాంతముగా రచించేు మనస్వ్వాస్థ్యమును శక్తిని నాకు ప్రసా దించినందునకయి కృతజ్ఞతా పూర్వకములైన వందన సహసములను నీకు సవినయుఁడనై సమరి ృంచుచున్నాను. ఆనన్యగతికుఁడయి యి—దీనుఁడు చేయువందనము ల ను సమగ్రఫ్రీ తో నంగీకరింప ననుగ్రహింపుము. ఓదయా మయా ! ఈయనర్జుఁడైన పుత్రునియెడల "మొదటినుండియు నీవు చూపుచు వచ్చిన య ను గహ పరంపరకు పరిమితి లేదు, నీయనుగ్రహబలముచేతనేకాని స్వశ_క్తి చేతనే కాసేపనిని చేయుటకును సమర్థఁడనుగాను, "నేను చేసినవానిలాr నేవియై న మంచి పనులున్న యెడల నవియన్నియు భవత్పేరితములేయయి నీ మహిమనే ప్రకటించుచున్నవి. "నేను చేసినవానిలాr భవత్ర్పితికరములు కాని వ్యతిక్రమములు మాత్రమే నావియని చెప్పఁదగినవి. అజ్ఞాన జనితములైన నావ్యతిక్రమములన్నిటిని బుత్ర వాత్సల్యముతో కమించిరకీంపుము. నీవింత వఱకును కష్టసమయములయందు నాకు ధైర్యమును బ్రసాదించుచు వచ్చినాఁ డవు. ఇఁక ముందును నట్టి ధైర్యమును నీయందలి భ_క్తివిశ్వాసవులును నన్ను విడువకుండునట్లుచేయుము. నాబుద్ధియెప్పడును దుష్కార్యమువంకకుఁబోవక aক- -ర్యాచరణ చింతయందే తగిలియుండునట్టుచేయుము, ఈస్వీయచరిత్రము 8 os- స్వీయ చరిత్ర ము నందు నిన్ను మనస్సునందు నిలుపుకొని నేను సత్యనుని నమ్మినదానినితప్ప వేఱe "దేనిని వ్రాయకుండుట శ్రేసదా ప్రయత్నించుచు వచ్చినాఁడను. ఆయినను మనుష్యస్వా భావికములైన భ్రమప్రమాగాదులచేతను, నేను తెలిసికొన లేకప్సో నా హృదయాంతరాళము నందడఁగియున్న రాగద్వేషాంకుర ప్రభౌవముచేతను, పొరపాటులే దేని పడియుండినయెడల తెలిపినవారికి వందనము లాచరించుచు దిద్దుకొను సద్బుద్ధిని నాకుఁ బ్రసాదింపుము. ఈపుస్తకములా? నేనాత్మ శ్లాఘ నను గాని పరనిందనుగాని చేయవలెనని చేయనట్లు భావించుచు న్నాను. ఇత రులదృష్టియందేవియైన నట్టివి కానఁబడినచో তেজগু3 సదయ హృదయములతో తమింతురు గాక ! ఓపరమేశ్వరా! నాస్వాంతమునుండి స్వార్థపరత్వముతొలగు నట్లుచేయుము. స్వశక్తి చేతవారించుకొన లేకున్న నాసోమరితనమును రూప మాపి శక్తినంచన లేకయేదో సత్కార్యమునుదు పాటు 3 డెకు సద్దుణమును "నాగ్రసఁ బ్రసాదింపుము. ఓదీన జనశరణ్యా! దీనజనుఁడనైన నన్నీలోకములాశి నింకను నుంచననుగ్రహించెడు పకమున నా కారోగ్యభాగ్యమును పరార్థ వుయి పాటుపడెడు బుద్ధిని దయచేసి నాయా యు శ్శేషము వ్యర్థముగాఁగడవ కుండునట్లుచేయుము. ఓం-తత్సత్,