స్వీయ చరిత్రము - రెండవ భాగము/రెండవ ప్రకరణము

వికీసోర్స్ నుండి


రెండవ ప్రకరణము

గ్రంథకర్తృదశ

1870-న సం


నేను పాఠశాలలో నాలవ తరగతిలో చదువుకొనుచుండి నప్పటి నుండిరను తెలుఁగులో తెలివిగల వాఁడనని యొకనాడుక యుండెను. ఆప్పటి మాయాంగ్రోపాధ్యాయులైన పులిపాక గురుమూర్తి శా స్త్రలుగారికిని నాపై నట్టి యభిప్రాయమేయండి వూతరగతి తెలుఁగు పాఠములను నాచేతనే బాలు రకు తఱచుగా చెప్పించుచుండెడు వారు ; వూపయితరగతిలోని విద్యార్థులును తమ పఠనీయ గ్రంథములను తెలియని చోట్ల నాచేత చెప్పించుకొను చుండెడి వారు. మూతరగతికి భాషాంతరీకరణమును నే రె Sته యుపాధ్యాయులు కానేను చేసిన భౌషాంతరమును జూచి మెచ్చుకొనుచుండెడివారు అందుచేత . నిరస్త పాద కాపీ చేశే -హే- రంజ్ఞ*్చ ద్రుమాయతే ' *[1] యన్నట్లు చదువులేనివారిలో నేనే పండితుఁడనయి నాయల్పపాండిత్యమును వెల్లడించుటకయి యేదైన వ్రాయవలెనని తలఁచితిని. ఆ కాలమునందు పద్యములు చేసినవారి శ్రే-కాని వచనము వ్రాసినవారికి గౌరవము లేదు. వినోదార్థము శతకములను కావ్యము లను చదివినప్ప డా ప్రకారముగా నేనును పద్యములు చేసి గ్రంథములను రచి యింపవలెనన్న యాశనాకు లోలోపల నుదయించుచుండెను, మనస్సులో నొక సంకల్పము పట్టగానే శక్యాశక్య విచారము చేయక దానిని చేయ గాూరం ప్రు కర ణ ము ○_92 భించెడు స్వభావము నాకు మొదటినుండియు నుండెను. నాస్వాభావిక చిత్త వృత్తిని మరలించుకోలేక ఛందస్సు నేర్చుకొని పెద్ద పెద్ద మాటలతో పద్యముల నల్ల నారంభించితిని. అప్పటి నామూఢభక్తి ననుసరించి నేను చేసినవి మార్కం డేయ శతకమును గోపాల శతకమును. (కందము ఛేసినవాఁడు కవి’యని యొక వాడుకయుండుటచేత నీ రెండు శతకములను కందపద్యములతోనే చేసితిని. నేనప్పడు మూఢభక్తిగల విగహారాధకుఁడనే యైనను పకపాతము లేక నా భక్తి శివకేశవులయందు సమానముగానే యుండెను. కఠినమైన పనికి వెనుక దీయకుండుట నాకింకొక స్వభావము. మొదటిశతకములో నంత్యభాగమును మార్కండేయా " యని వేసికొని ప్రతి పద్యచతుర్థ చరణమును వుకారము $*ష్ట మైత్రిగల యకరముతో నారంభించెడు కష్టము నొకదానిని పెట్టుకొ &Ꮗ శతకము నెట్లో పూర్తిచేసితిని. ఈశతకము ముగిసిన తరువాత మతికొంత ధైర్య వు నవలంబించి రెండవదియైన గోపాలశతకము యొక్క యవసానమును .4s శ్రీరాజ మహేందవరపురీ గోపాలా ' యని చేసికొని ప్రతిపద్యమును రకారప్రాసముతోఁ జేయవలసిన యొక్కువ కష్టమును బెట్టుకొంటిని, ఈ శతక మును సహిత మెట్లో ముగించితిని. చిన్నతనములో చేసిన ప్రథమ కవిత్వ మెట్లుండెనో తెలిసికొనుటకైన నవకాశము లేకుండ చిరకాలము క్రిందటనే యీ రెండు శతకములును నశించెను గాని యవి తప్పక తప్పల తడికలయి యుండును. ఆభౌగ్యోపాఖ్యానములో వేసియుండుటచేత రెండవ శతకము లాగని యీ క్రింది పద్య మొక్కటి మాత్రమిప్పడు నిలిచియున్నది. で5 ○ る 3 § . శ్రీ రమణీహ లకిలా! s"గుణ్యల తాలవాల కాంచనచేలా! ఘోరాహననియer! శ్రీరాజమహేం &వరపురీ గోపాలా! రాజమహేంద్ర వరములోనున్న శివునకు మార్కండేయస్వామియనియు విష్ణునకు వేణుగోపాలస్వామి యనియు నామధేయములు. ఈ శతకములను జది విన యప్పటి నామిత్రులు మాత్రము నా కవనమును మెచ్చుకొనిరి. అప్పటి నామిత్రులు "నాకంటెును తక్కువ చదువుగలలో డి విద్యాస్థలు. మెచ్చుకొన్న వారెట్టివారయినను "వారి శ్లాఘనలవలన 5°ంత యుత్సాహముగలవాఁడనంeు (T) りい)" స్వీ యు చ రి いン ము నుఱింత కఠినమైన కావ్యమును రచియించుట కునుఖుఁడనైతిని. వూపాగ్ర wr"లలv* పలువూఱు పఠించుచువచ్చిన మిశ్రకావ్యమయిన భారతములా’ని నల చరితమును శుద్ధాంధ్ర చంపు కావ్యమునుగాఁజేయ నుపక్రమించితిని. ఆది. కొంచెము చేసిన తరువాత నందులో విశేషమేదియు లేదనియు, ఈవఱకెవ్వ రును తొక్కని క్రొత్త త్రోవ త్రోక్కవలెననియు, నామనన్సునకు తోచినది. అచ్చ తెలుఁగు గ్రంథములను పొన్నిగంటి తెలగనార్యుఁడును కూచి మంచి తిమ్లకవియు మాత్రమే రచియించిరి ; నిర్వచన గ్రంథము నొక్క తిక్కన సోవు యాజి రచియించెను ; నిరోష్ఠ్య గ్రంథముల నిద్దఱు కవులు మాత్రమే =3هكع. . 8ة మూఁడువిధములైన ప్రయాసములను సమివాకరింపఁజేసి యేక గ్రంథము నం దిముడ్చుట యొక్కువ ప్రశంసనీయమని తలఁచి, మొదట చేసిన పద్యములను తీసి 吉念 శుద్ధాంధ్ర నిరోష్ఠ్య నిర్వచన నైషధవును =్చర గ్రంథరచన "కారంభించి. ముగించితిని. ఇన్ని నిర్బంధములతో తుదముట్టించిన గ్రంథము, పడిన కష్టమునకు మాత్రము పొగడఁదగియుండును"గాని, యర్థసారస్యాది యోగ్యతలచేత సెంత మాత్రమును పొXడఁదగినదిగా నుండనేరదు. అయినను సర్వకలాశాల వారంగీ కరించి గీనిని పట్టపరీక్కకు పఠనీయ గ్రంథముగా నిర్ణయించి యున్నారు. ఈ నియమములు పెట్టుకోక యథేచ్ఛముగా కవితా ప్రవాహమును సాగనిచ్చినచొ* సెక్కువ హృద్యముగానుండి యుండవచ్చును గాని యిన్ని నిర్బంధములతో నింతకంటె నెక్కువ రమ్యముగా రచించుట నావంటి యారంభకునకు సాధ్యయు కాదు. ఇందలి కవిత్వరీతిని జూపుటకయి రెండు పద్యముల నిందుదాహరించు. చున్నాను. .్పల సారాక కెదురుచూచుచునుండు నెలఁతుక యొద నెంతతలఁకెనోక్కొ! యేళేయి నన్నోంటినిలుదాఁట నీకుండు కన్నతల్లి యదెంతకలఁగెనొక్కొ! తోడునీడలలాగు తొలఁగనిచెలికాండ్రు సాలి నన్దనకెంత తూలిరో"క్కొ! -నేఁజేరుటయెఱింగి నెనరసనఁజను దెంచుకొడుకులు లౌ రెంతకుందిరో`క్కో-! కూడి యెల్లరిది తెలిసికొన్నయంత గటకటా ! తాత ! నీచేతఁగడకు నేఁడు చిక్కఁగాఁజేసె నేనెద్దిచేయుదింక ! హాళినన్నేలు ఫ్రేలిఁడ ! సేననదనైతి. <HTML> <HEAD> <TITLE>Unauthorized</TITLE> </HEAD> <BODY BGCOLOR="#FFFFFF" TEXT="#000000">

Unauthorized

Error 401

</BODY> </HTML> റ 3, ഠ స్వీ య చ రి త్ర ము లుగారును, ఇతర పండితులనేకులును దీనిపై సదభిప్రాయముల నిచ్చి యున్నారు. ఐనను నేనటువంటి శృంగారప్రబంధముల "కామెూదింపను. ఇప్పడు పద్యకావ్యమును రచియింపవలసియుండినయెడల ಸೆನಿಟ್ಟಿ శృంగార కావ్యమును రచియించి యుండను. ఇప్పడు కూర్పఁబడుచున్న నా సంపుట చిన్నతనపు పద్యకావ్యములలాశని మృదువు తప్పిన వాక్యములను ירכה" ל יעeנeכ3పద్యములను దీసివేయుచున్నాను. ఇది యచ్చతెలుఁగు పుస్తకమయినను చెప్పకపోయిన పకమునఁ జదివెడువారికిది యచ్చతెనుఁగు"గాఁ గనఁబడక మిశ్ర కావ్యమువలె ధారాళముగానడుచును. ఆప్పటి శైలిని దెలియఁజేయుటకయి యిందులోనిపద్యములను గొన్నిటి నిందు క్రిందఁ బొందు పలుచుచున్నాను. చ, పలుకులలాగు నెమ్మెగము బాగును మిసమునూగు నొక్క యలరుటకోర్తె యజ్రపడి యప్పటి పాఱునిగా నెఱింగి నె చ్చెలిగమిఁ జీరి చెప్పె మన చెంగట ముకౌ బువుఁదోట నేరిమిం బలికిన యల్లబూటకపుమాటలమూట యితండె యంచట కొ. చ. మురుగులుజాఱఁ జెవుటలు ముద్దు మొగంబునఁగాఱ ముత్యపు న్సరు లాగాక యోరఁ జేరఁ జిఱునవ్వులు పెుల్కలు దేee నంటువాr* ళ్లిరుదెసలందుఁ జెక్కులపయిన్వడిఁ దూగుచు "డాలు వాee "నా S"గ్ర తలఁ బాలుపోనె నలతొయ్యలి యూఁదల విూఁద దొ*యిటన్. ఉ గుట్టునఁజే డె వీడడుగఁ గోరిక లీరిక లెత్తి నోటికం గొట్టిన యంలేఁ బంతమున దోసపు సికటడ్డువచ్చి నన్ గట్టిగనోునొక్కఁదమిగన్పడ నీయక sಟ್ಟಿಟ್ಟಿ dచూ పట్టునం "t3{\boר కనుపట్టఁగ వట్టి మెఱుంగుపెట్టితిన్ H సీ. కప్పకొప్పలనుండి "5"గిలుచుం డిడునీరు చిఱుతమబ్బులవానచినుకులట్లు X బ్బిగుబ్బలనుండి "5"ు చుండడునీరు బలితం పువులల పెన్వాకలట్లు కమ్మమోములనుండి "5"ఱుచుండిడునీరు సాKసుచoదురు మంచుసోనలట్లు కలికికన్నులనుండి కాఱుచుండెడునీరు నె త్తమ్మి పూవు దేనియలయట్లు రె 0 డ వ ప్రు క ర ణ ము O3 O | వాతెఱలనుండి తగజాలు వాఱునీరు, పలుచనగు దొండపండులపాలయట్లు, వింతవింతలఁదన రెc గ న్విందుగాఁగ, లేవులటనీటిలో మున్షి లేచునపుడు. à. పడఁతిమిన్నలుకొలఁకు వెల్వడెడునప్ప, డొడలనంటిననీటిబొట్టొప్పమిశెe నేవస్ధంబుగఁ బెరుగు క్రొంవx నులు, మొగ్గతొడిగిన కైవడి ముద్దుగులుక. చ. ఒరులకుఁజేరదవ్వగుచు నొజ్జలకొంపనుడిసి తమ్ములం గరము బడల్పడం బఱపి కాంచినతండ్రికిఁ బోటు తెచ్చి వo కరతనమల్లచిన్నపుడె కాంచి కరంబును నీవు రేయిడ్రి వురివని పేరు EðT°oÐ o0ocS వున్ననఁజూతు వె యూఁడువారలన్. ఉ. వీఁడుగదమ్ల నావలపువీఱఁడి చేసినవాఁడు, పొన్నపూ వీడుగదమ్ల లోఁతయినయినాతని పొక్కిలి, కింక నా వెతల్ వీడుఁ గదవు నన్నిపుడు వే యెడఁజేర్చిన, నీతఁడున్న యా వీడుగదమ్ల నేలఁగల వీడులలోపల మేటి బోటిక్సr ! ఉ, ఈరిటుపల్కఁ గల్కియన నెవ్వతె ? మేమన నెవ్వరయ్య? విూ వారవు"గా"మె యందఱవు? వారలవీరలనట్లు మమ్మనుకొ వేరుగఁజేయు విూకుఁ దగునే? యిదియిట్లను టెల్ల వూ దోసన్ Cro గూరిమికల్లుకైనడియో? నూఱును.వివాకడ నింకనేటికి కొT ? ఉ. చానరొ! పోలు పొందెఱుఁగఁజాలక యూరకకుందనేల? 4గెయోు డ్డినె ననంగఁ గొట్టమున నీవలిగుంజను గట్టు'మన్ననే మైనను జెప్పఁగౌఁదరమొ? యాతఁడు నాఁడటు మాఱు పల్కకే నూనిన దానికిం Xత్రము మన్నన విన్ననుగాక నాకిటన్, శా. నేలంx ల్లుపులుంగులెల్ల నెపుడున్ జెల్వారఁబల్కంగ నే నేలాపల్క-ఁగ నేర నెతి నని యెంతేఁ గెంపుకన్బుల్లు छ° Q حسادته అూ*లోనం వలపాణి నేర్చె నవలాలోఁ జేరి “కాదంటిచే నేలా కోయిలపల్కలండ్రు విను వారెల్లం ఋవుంబోడిక్షికా ? ఈ పుస్తకమును శ్లాఘించినట్టే దీని తరువాత నేను జేయనారంభించిన శుద్ధాంబ్రోత్తరరామాయణమును సహితము పత్రికాధిపతులును పండితులును o:3_o స్వీ య చ రి త, ము السفة పలువిధముల క్లాఘించుచు వచ్చిరి. ఆకాలమున కృష్ణామండలములోని బృందావనపురమునందు ప్రకటింపఁబడుచుండిన పురుపార్థప్రదాయినీ పత్రిక פרסי శుద్ధాంగ్రో త్తరరామాయణములోని పద్యములను కొన్నిటిని ప్రకటించి వాని క్రింద 187ఒవ సంవత్సరము మెయి నెలలో వ్రాసిన యభిప్రాయములోని కొన్ని పంక్తుల నిందుదాహరించుచున్నాను. • ఈ పద్యములు అచ్చతెలుఁగుభాషయందు మధురమైన కదళీపాక మున నాతికఠినముగా పదగుంభనయును యుక్తి చమత్కారములును గలిగి రసయుక్తమగునటుల బహుసరసముగ రచింపఁబడినవి. కవిత్వము బవూు జాతీయము"గాను, మృదువుగాను, సరసముగాను, ఉన్నదని ఇచ్చటి Rూపه పండి తులును శాత్రజ్ఞలును కవీశ్వరులును వక్కాణించియున్నారు. నిశ్చయ ముగా నిది సరసమయిన పండిత కవిత్వము.” “The above beautiful verses (from Andhra Uttara Ramayanam) composed with propriety and taste in pure Telugu Language, which emanated from the poetical genius of Kandukuri Viresalingam Garu (who has also a fair knowledge of English) are worthy of praise from all who have: any taste for poetry. They are written sweetly in a superior kind of flowing and pleasing style. So consider our pundits here, and we add that if all the works (named above) of our young poet be published, they form an interesting and a very good addition to our refined sweet Telugu Literature. They also reflect much credit on their able author in these days when original Telugu works of standard merits (cither in Poetry or prose) are of so rare a production. When all the works of Viresalingam Garu only complete their publi-- cation we are sure that his name will be well remembered by all with reverence and be associated with the poets and worthies of the Telugu Literature.” –Purushartha Prathaini, May 1872. రె 0 డ వ ప్రు కరణ ము ○33 1870_వ సంవత్సరమునందు రాజమహేందవరములోని దొరతనము వారి పాఠశాలకు బారో దొరగారు ప్రధానోపాధ్యాయులుగానుండి గోదా #8 asso'o (The Godavery Educationist) & K-360 కను నడిపెడువారు. ఆ సంవత్సరమునందు నేను ప్రవేశపరీక్షకుఁ జదువుచు బారో దొరగారికిని మతియొక దొరగారికిని తెలుఁగు చెప్పి నెలకిరువదియైదు రూపాయలు సంపాదించుచు, గోదావరీ విద్యాప్రబోధినిలోని తెలుఁగు భాK మునకు వ్రాయుచుండెడివాఁడను. ఆ సంవత్సరమునందే నేను ప్రవేశపరీక్ష యందుఁ గృతార్థఁడనయి, పాఠశాలయం దుపాధ్యాయవదమునందుఁగుదిరి యుండియు "నేను పద్యగద్యములను వ్రాయుచుండుట వూనలేదు. 1872_వ సంవత్సరమునందు నేను కోరంగిలో నాంగ్లో దేశభాషా పాఠశాలకు ప్రధానోపా ధ్యాయుఁడనుగానుండి శుద్ధాంగ్రో త్తరరామాయణమును రచియింప నారంభించి క్రొత్తగా బృందావనపురమునందు (Masulipatam) స్థాపింపబడిన పురుషార్థ ప్రదాయినికి పద్యములను గద్యములను బంపుచుంటిని. నాపద్యములను జదివి మెచ్చుకొని పలువురు నన్నభినవతిక్కన వెుదలైన నామములతో లేనిపోని ಬ್ರಿతవులను జేయనారంభించిరి. ఆప్పటికి "నాకపరిచితులయి బందరులో ప్రథమళాత్రపరీకకం జదువుచుండిన బ్రవర్ణాశ్రీ "వావిలాల వాసుదేవశాస్త్రీ గారు 1872-వ సంవత్సరము జూలయి నెలలో నాకు వ్రాసిన ప్రథమ లేఖలో నీ క్రిందివాక్యములను వ్రాసియున్నారు, భవదీయ స్త్రవనీయక వితాభౌరంధర్యము ప్రతిమాసమునఁ బురుషార్థ ప్రదాయినీ ముఖంబునఁ జూచుచున్నాఁడ. తా83 పాఠశాలాప్రధానోపా ధ్యారీయులరయి యుండియుఁ గొలందితీతికచేసికొని నిజభాషాభివర్ధనాభిలష మాణులై సౌజన్యపూర్ఖులైన యెల్లర చే మెప్పవడయుచున్నప్పడు నా కొని .సంద్రపుకాకి తిట్టం బోలడెట్లు *. . . . . . . .ఇట నేను 78-వ F. A כלי c335 కుఁ జదువుచున్నాఁడ. దీనుఁడనగ నన్ను విూ స్నేహితకోటిలోఁ జేర్చుకో öで53 "" వా, వాసుదేవళాశ్రీ ての3とイ స్వీయ చ రి త్ర ము ఈ కోరంగిలోనున్న -కాలములో "నేను సంగ్ర హవ్యాకరణమును, పద్య రూపమున నీతిదీపికను, చేసి ముద్రింపించితిని. ఆవఱకు పాఠశాలలో బాలు రకు సులభముగాఁ దెలిపెడు తెలుఁగు వ్యాకరణమేదియలేదు, ఉన్నవి సంజ్ఞా పరిచ్ఛేదము, సంధిపరిచ్ఛేదము, ఆజంతపరిచ్ఛేదము, హలంతపరిచ్ఛేదము: క్రియాపరిచ్ఛేదము, అని యైదుభాగ ములనుగల యీ కాలమునకుఁ దగని పురాతన పద్ధతిని వ్రాయబడినవయి యున్నవి. సంజ్ఞాపరిచ్ఛేదములో ప్రథమేతర విభక్తులు శత్రర్ధక చువర్ణ కము మొదలైనవి ద్రుత ప్రకృతికములని చెప్పబడినప్పడు ఆజంతపరిచ్ఛేదము చదివినగాని విభక్తులేవో క్రియాపరి చ్ఛేదమును జదివినఁగాని శత్రర్థకమేదో బాలురకు బోధపడదు. కాని ముందుగానే యజంతపరిచ్ఛేదమునో క్రియాపరిచ్ఛేదమునో చెప్పరాదాయన్న, కువర్ణ కము పరమగునప్ప డుకారబుకారాంతములకు నగాగమాంబగునని యజంత పరిచ్ఛేద మారంభించినచో సంధి పరిచ్ఛేదము ముందుగా చదివినఁగాని యాగము వునఁగా నేమో తెలియదు. సంధిపరిచ్ఛేదమే ముందారంభింతమన్నను, క్ష్వార్ధక ఇకారమునకు సంధి లేదను చొ* క్రియాపరిచ్ఛేదము చదివినఁగాని క్ష్వార్ధకమన నేదో తెలియదు. ఇటువంటిచిక్కులను వదలించి బాలురకు సుబోధమగునట్లు గా వర్ణ పరిచ్ఛేదము, పదపరిచ్ఛేదము, వాక్యపరిచ్ఛేదము, కావ్యపరిచ్ఛేదము: ఆని యింగ్లీ షపద్ధతి ననుసరించి నేను సంగ్రహ వ్యాకరణముచేసితిని. క్రొత్త పద్ధతి పూర్వాచారముననుసరింప నలవాటుపడిన వారికిని పండితులకును సరి పడదు. ఆప్పడు పాఠశాలలోఁ బెట్టుటకయి విద్యావిచారణాధికారి పు_స్తక ముల నంగీకరింపవలసిన పనిలేదు. పాఠశాలానిర్వాహకులు స్వతంత్రించి తమ మనసువచ్చిన పుస్తకములను తమపాఠశాలలో పెట్టుకోవచ్చునుగాని పెట్టుకొను టకు పుస్తకములు లేవు. పాఠశాలా పరీక్షకులు పెట్టుమని చెప్పిన పుస్తకము లనే పాఠశాలా నిర్వాహకులు సాధారణముగా పెట్టుచుందురు. ఆప్పడు బ్రాడ్డాదొరగా రుత్తోరమండలముల పాఠశాలా పరీక్సకులు. ఆయనsrశీప స్వభౌ వలయి తనక్రింది యుద్యోగస్థల మిరాఁదను పాఠశాలల యుపాధ్యాయుల విూఁదను కేకలు వేయుచుండెడివారు, ఆయన నేను (పధానోపాధ్యాయుఁడ で5 ○ ※ 3 $ 5 сә:Kos O3)R. رتقا నైన కొంత కాలమునకే ధవళేశ్వరము పాఠశాలను పరీక్షించుటకు వచ్చిరి. ఆయన ద్వితీయోపాధ్యాయుఁడు క్షేత్రగణితము నేర్పుచున్న తరగతికిఁబోయి, యొక ప్రతిజ్ఞ నిచ్చి దానిని పలకలమివాఁదచేసి చూపుఁడని విద్యార్థుల నడిగెను. వారది చేయలేక తప్పిపోయిరి. నల్ల బల్ల విూఁద তে");Oম38 విద్యార్థలకు చూపమని దొరగారు నన్నడిగిరి. ఆపాఠము ద్వితీయోపాధ్యాయుఁడు పుచ్చుకొనునది గాన చేసిచేూపవలసినవాఁడతఁడని నేను చెప్పితిని. 4 కాదు 憩ず。 చూపవలసిన దని. నన్నాయన నియమించెను. నేను చూపనని నిరృయముగా నిరౌకరించితిని. గ్ర; సంగతి నాయన తనస్తరణ పుస్తకములో వాసికొనెను. ఆంతకుమునుపే యింకొక వ్యతిక్రమము జరగినది. పాఠళాలలో దొరగా రొక్క_గు సూగుచుండుటయు, ఉపాధ్యాయులు "వెుదలయినవారు నిలుచుం డుటయు, ఆచారము, సేనాప్రకారముగా చేయక ప8:భారకపనిచేత కుర్చీ తెప్పించి వేయించుకొని నూయన సరస సీూగుచుంటిని. పాఠశాలాపరీకు యుయిన తగువాత 5"ర"గాగు నావ" కొంతసేపు వూ."డిరి. నావర్తనమును "ర"గా8కి నాయుంచు కొంత యనిష్టముకలిగినను, నాస్వతంత్రస్వభావము నకు సంతోషించి నా వ్యాకరణమును పాఠశాలలలో పెట్టుటకు కార్యనిర్వా హకుల కు త్తరువు చేసెను. ఆందుచేత నా వ్యాకరణముయొక్క- "మొదటికూ ర్పంతయు నల్పకాలములోనే యమ్లుడుపోయెను. ఆపుస్తకమిప్పడును మన చేశమునందలి పాఠశాలలో మాత్రమే “ਾਂ నైజామురాజ్యమునందును "వాడఁ బడుచున్నది. నీతిదీపిక యీ కాలమున కనుకూలమయిన నీతులను గలదయి కింది తర xగ్రుeుల*ని బాలురకో"eeకు సులభమైన గీతపద్యములలో వ్రాయఁబడినది. ఇదియు బహుకాలము పాఠశాలలయO దుపయోగింపఁబడినది. ఆందులోని పద్యములు గొన్ని యిందు క్రింద నుదాహరింపఁబడుచున్నవి. Å. ఆన్నవస్త్రాదులకునైన నధికమైన భోగభాగ్యంబులకునైన భూమిమినాఁద నొరులనే నముగొనియెపునుండరాదు తనదుచేతుల నమ్లంగఁజనునుగాని, -N Cò 3 5 :53xა ●ご cm- న్వెయ చరిత్రు R. తాత్ర ముత్తాత లెంతెంత ధనముకూడఁ ಪೆಟ್ಟಿ, పెట్టెలనిండంగఁబెట్టియున్న గష్టపడి, శానున్యాయమార్గమునఁబడయు స్వార్జితం బొకగవ్వతో సమముగాదు. గీ. పరులు నీకు నెట్లు వాంఛింతువో చేయఁ బరుల కట్ల చేయవలయు నీవు; సర్వశాత్రములను జర్చింపఁ దేలెడు సారమైన ధర్మసరణి oుదిగెs. నేను వచనమువలెనే పద్యములనుగూడ తడనుకోకుండ వ్రాసినదానిని మరల శుద్ధముగా వ్రాయవలసిన యూవశకము -ణికుండ నత్యంత శీఘ్రముగా వ్రాయఁగలిగెడు వాఁడను. శ్రీవిద్యావిషయమయి ురుషార్థప్రదాయినిలో జరి గిన వాద పతివాదములలో ప్రతిపక్షులు దినముల "లఁది నాలా•చించి చేసిన పద్యములకు నేనొక్క దినములో పద్యరూపమున 6 బ్రత్యుత్తరము వ్రాసిపంపఁ がö7R&すrsc2;、3. ఇట్టాళువుగాఁ జెప్పిన యాపద్యనులలో నొకసారి කටද්‍ය కవిత్వమును గర్భకవిత్వమును గూడఁ జొప్పించితిని పురుషార్థప్రదాయినిలోఁ బ్రకటింపఁబడిన యాపద్యములలోఁ గొన్నిటి నిదుక్రింద నుదాహరించు మత్తేభ విక్రీడిత కందగర్భసీసము, సీ. వినయ మొప్పారఁగ విన్నవించెద నిజే న్యాయంగాఁజూచి మియెడఁxడు సదయలీలందగ సారసాననల విద్యాసంవివాదంజలో సరలిx విజయమెవ్వారికి వీఁకమైఁగలిగానో సామాన్యథీమై సుధీమదేభ నిచయము లెచ్చఁగ నీతితోనుడువుడీ జాల్పాలైసజ్జనుల్పాసంగ వెలఁదులకు విద్యకూడదు కలుగునఘము,దాననిబోగా ననియనఁదా రెలమిని దలపడిననునార్యులు చెప్పపలుకులనె వలయునుగనబఱపన్లాకులక్యములుx రె 0 డ వ So & сә sбоз су 32 رتقا (పయిపద్యములోని) గర్భమత్తేభము వు. నయ మొప్పారఁగ విన్నవించెదని దేన్యాయంబుగాఁజూచి 3OAסיכ దయ లీలందగసారసాననల విద్యాసంవివాదంబులో జయమెవ్వారికి వీఁకమైఁగలిగెనోసామాన్యధీ మైసుధీ చయము లెచ్చఁగ నీతితోనుడువుఁడీ జాల్పాకు లై సజ్జనుల్ * I X o క ం ద వు శక. వెలఁదులకు విద్యకూడదు, కలుగునన్గువు దాన నిజము"గానని యునఁదా రెలమినిఁదలపడినను "నా, ర్యులు చెప్పపఅుకులనె వలయునుగనఁబఱుపన్. 米 米 * సుగంధి. వారమున్నదాహరించివ్రాసినట్టిల్లోకమం దౌరచూపినారు విద్యయన్పదంబువింతగా 'నారయంగనేలయింక నట్లు సందియంబు gr8 నేపపొప్పఁబూడియున్ననిగ్గు పెల్లగింప CT・S. +) త్రుపదము. ട്ട~ వులవిద్యకు స్వాతం, త్ర్యంబునకుం దగు సంబం ధంబుత్రిదండికి సంసా, రంబునకుం గలమాడ్కిన్, ఆ చ్చ తె లుఁ గు - మద్దియవిద్దియ మన్నన్నదంటకుఁKబ్బముల్పెక్కుతార్కాణగాఁగఁ జూపితిఁ గాదననో పెదరేనియుఁజేతనైనంతయుఁజేయవలయుఁ -గా కదిపోనాడి కన్నెలపాటలఁదప్పిదంబులు గొప్పకుప్పలనుచు నిప్పటివాదునకేమియుఁబొసగని చప్పిడిసుద్దులఁ జదువుశేల ? చదువకండినయంత నె చాన లెల్ల, లింకుటాం డౌదురని మున్న జంతుచేసి యన్నవా రెవ్వరోవారినడుగనలయు, నేను విచే వెలిచవివూనునంటి. 崎, ఏమిటికీవృధాచలము లీవఱకన్నియు నయ్యో :O8ס cיחד లామృతమాదిగా మిగిలె నందును గాదననే ల చూపెదం గామినిక కరాభ్యసనకార్యముగల్గుట 75 0:י c8-סיזד( cg" రీమతి పూర్వనాగరికు లేమనియందురొ చూతమినాపయిన్. 葛 § మూ رث స్వి య చ రి יהט 3ר) కందముగోమూత్రికా బంధము క. వారిఁXవీరిఁగ గొనినను వారలు మఱిగూయఁదగదు వాదవుపోలకా. గోరిన వీఁకఁగడునిలను "గారవ వుగుఁగూడ దసదు"గాcదల పోయకో, కూచి వుంచి తివ్రుకవి తెలిఁగింపఁగామిగిలిన రావూయణములోని యుత్తరకాండమును శుద్ధాంగ్రో _త్తర రావూయణవును"పేర తెనిగించి, శుద్ధాం ధ్రభారతమను పేరున మహాభారతమునంతను నచ్చతెనుగున రచియింపవలెనని యోంచి సభాపర్వము నారంభించి దానిలోఁ గొంతభాxము నాంధ్రభాషా సంజీ వనిలోఁ బ్రకటించితిని. ఈ బుద్ధి యీప్రకారముగా సేయండియుండిన యెడల మహాభారత మంత గంథమును పద్యములతో నింపియుండునేమో కాని నాబుద్ధి మూతి యింకొక వంకకు మరలినది. తెలుఁగులో వచన 8موع قتoدoo కావ్యములంతగా లేవు. వచన కావ్యమని చెప్పఁదగినది చిన్నయసూరిగారి నీతి చంద్రిక యొకటి యున్నది ; అదియు పూర్తిగాక యర్థమేయయియున్నది. విక్రమార్కునికథలు, పంచతంత్రము, కాశీవుజిలీలు, అనుగ్రామ్య గ్రంథములు కొన్నియున్నను వానిని పావురులే కాని పండితులు చదువకుండిరి. త్ర స్థితిని విచారింపఁగాఁ దెనుఁగులూrశి పదకావ్యములకంటె వచన కాన్యములను వ్రాయుట యొక్కువయుపయోగకరమని నాకు తోఁచినది. ఈ గూలోచన మనస్సులో పుట్టఁగానే నాకాలమును వచన కావ్యరచనయం దుపయోగించవలెనని నిశ్చ. యించుకొని సగము సగము వాసియున్న పద్యకావ్యములను విడిచి నీతిచంద్రిక d530 త్తరార్ధమును పూరించుట కుపక్రమించి విగ్రహమును వ్రాసిముగించితిని. පුංග්ෆ් బ్రపత్రీ కొక్కొండ వేంకటరత్నము పంతులు గారు విగ్రహ తంత్ర వును వ్రాసి ప్రచురించిరని వార్తాపత్రికల వలనఁ దెలిసికొంటిని. "నేను పడిన - ప్రయాసమంతయు వృధాపోయెనుగదాయని యప్పడు నా మనస్సునకెంతో సంతాపము కలిగెను. రచించిన పుస్తకమును ముద్రింపక మూలపడవేయవలె నని "నేను మొదటచింతించినను పంతుల వారి విగ్రహమునుగొని యూeమూలా (గముగాఁ జదివిన పిమ్లట కథాభాగములో కొంతలప్ప వారి పుస్తకమునకును నా గంథమునకును సంబంధము లేదనియు వారిఫుస్తక మున్నను నాపుస్తకము. గె ం డ వ ప్రు క ర ణ ము ○3F・ కూడ ముద్రింపఁదగినదేయనియు, తోఁచినందున, దానిని చెన్నపురిలోని కళా రత్నాకర ముద్రాకరశాలయందు 1874_న సంవత్సరాంతమున ముద్రింపించి ప్రచురించితిని. నాపు స్తకమును జూచిన వారికందఱికిని దానియందు మంచి యభిప్రాయమే కలుగనారంభించినది. చెన్నపురికై స్త్రవకళాశాలలో గణిత శాస్త్రాపన్యాసకుఁడును దేశభాషాపర్యవేక్షకుఁడు నైన సమర్థిరంగయ్యసెట్టి బీయే గారు నేను కోరకయే నా పుస్తకమును తమకళాశాలలాశపాఠపుస్తకమును c ಪಟ್ಟಿರಿ. ఆవఱకు నాకాయనతోడి పరిచయము లేదు. పు స్తకమును సాగ్రיתד మును గాఁబెట్టించి నాకు ప్రోత్సాహము కలిగించినందుకు సంతోషించి "నే, నాయనకు కృతజ్ఞ తా పూర్వకములయిన వందనముల నర్పించుచు నాప్రథమ లేఖను వ్రాసితిని. దానికుత్తరముగా శ్రీరంగ య్యసెట్టిగారు 1875-వ సంవత్స రవు 으) H-Hi הס- * ہبہ۔ o ఫిబ్రవరి 8-వ తేదిని చెన్నపట్టణమునుండి కిట్లు వ్రాసిరి “ My dear sir, Kindly allow me to call you so. I have just received your letter of the 3rd Instant. Therein you speak. as if I had done you a bit of favour in introducing your book into my school. But you are mistaken. The truth is that you are under no obligation to me, for I introduced the book not out of any favour, but on its real merits. I have already glanced over a few pages and felt and still feel proud to have such a master-piece as your book in the Telugu Literature. Consequently I am much obliged to you for the liberal interpretation you kindly put on my introducing the book into my school. Let me assure, I will spare no pains to speak to my friends, particularly Mr. Seshayengar of the Presidency College anent your book. I can advise you to place a few copies under my disposal so that I may send them to my friends in the Mofussil asking them to introduce the same in the respective schools. o?o స్వీ య చ రి త్ర ము under their charge. I am very glad you possess a very fair knowledge of English to your High Proficiency in Telugu. You ask me to excuse you for mistakes you might have committed in your letter. I challenge my B-A boys to write as well as you have done. Can you not under take the writing of an original Novel in Telugu ? More in my next. No time. Excuse. I am yours faithfully, S. RANGIAH CHETTY.” (శా ప్రియార్యా మివ్రుట్లు పిలుచుటకు దయచేసి యంగీకరింపుఁడు. 3.వ తేదిని విూరు వ్రాసినయుత్తరము నాకిప్పుడేయందినది. మి పుస్తకమును నాపాఠశాలలో పెట్టించుటలో -నేనేమో విూ కనప-కారలేశమును చేసినట్టు డానిలాré విూరను చున్నారు. &S" యనుగ్ర హము చూపుటకుఁగాక దాని నిజమైన యోగ్యతల వివాఁదనే పుస్తకమును నేను ಇಟ್ಟಿತಿನಿ 7గాన విూరు నా కుపకారబుణము క్రింద నుండకపోవుట సత్యము, నే నీవఱకే కొన్ని పుటలు చదివియున్నాను ; ఆంధ్రభాషా వాఙ్మ యమందు విూ పుస్తకమువంటి నిరుపమానగ్రంథమును § ðኧ యుండుటకు గర్వపడితిని. ఇప్పడును పడుచున్నాను. కాఁబట్టి పుస్తకమును నాపాగ్రశాలలో పెట్టినందుకయి విూరు దయతో*చేసిన యదారార్థమునకయి "నేను మికు మిక్కిలి ఋణపడియున్నాను. విూ పుస్తకము విషయమయి నా స్నేహితులతో ను ముఖ్యముగా పెసిడెన్సీకాలేజిలోని శేషయ్యంగారితో ను వూటూడుటలో నేను లేశమును ప్రాలుమాలనని నిశ్చయము"గా చేప్ప చున్నాను. వారివారిక్రిందనున్న పాఠశాలలలో విూ పుస్తకమును పెట్టుఁడని Srరసచు పరస్థలములయందున్న నామిత్రులకు పంపుటకయి కొన్ని ప్రతులను నావశమునందుంచుటకయి మి కాలోచన చెప్పచున్నాను, తెలుఁగులోని మిగా యున్నత పాండిత్యమునకు తోడుగా విూ రింగ్లీషులో మిక్కిలి మంచి H == రెండ వ ప్ర, క ర ణ ము ○ど○ జ్ఞానము కలవారయినందుకు సంతోషించుచున్నాను. మి యుత్తరములో విూరుచేసి యుండవచ్చిన పొరబాటులకు మిమ్మకమింపవలసినదని Srరుచు న్నారు. విూరు వ్రాసినంత చక్కగా వ్రాయుటకయి రండని నాపట్టపరీక్షా విద్యార్థులను పోటీకి పిలుచుచున్నాను. తెనుఁగులో నొకస్వయంకల్పితమైన వచన ప్రబంధమును వ్రాయుటకు విూరు పూనుకొనలేరా ? ఇంకొక లేఖలో నధికముగా వ్రాసెదను. కాలము లేదు. కుమింపుఁడు—ఎస్. రంగయ్య సెట్టి) ఈ పుస్తకముపయిని తెలిసినవార"నేకులుమంచి యభిప్రాయములనిచ్చిరి. పట్టపరీక్షాసిద్ధులను రాజమండ్రీ కాలేజిలాశసహాయోపన్యాసకులును తరువాత సర్వకలాశాలపరీక్సకులునునయిన బ్రహ్మశ్రీ వావిలాల వాసుదేవ శాస్త్రీగారీ స్తకమును గూర్చి యిట్లు వ్రాసిరి— o విూపు సక మొకపతి నే నేపారంజూడఁగానె యిట్టిదగు నె ? ජූර హ్వా ! పూర్వమాంధ్రభాష మహాపుణ్యముఁగాంచెఁబోలుననిపించె మదిన్. 张 *ی 米 సీ. వాటంబుగానిడ్డ కేటమాటలచేత నొప్పమి ఆడుకైలి నొక్కచోట సంస్కృతపదములుచాలఁగ్రాలఁగనింపగ్రక్క-ధోరణిమట్"క్కొక్క-బోటల Kనరానికలయిక కల రెండుభాషల సూక్తులఁదగురీతి యొక్క చొటఁ బొదరిల్లువిధమున మృదులతాకీర్ణమై యుఱవగఫక్కి-వేరొక్కచోటఁ గాఁగ నాయూయిపట్లులఁగరమువింత | గొలుపుచును సజ్రనార్డులకోర్తు_ లేల్ల GC) © -U– rেo q) సఫలములుగాఁగఁ బొడవుకోశంబునాఁగ1 వెలయునీనీతిచ ంద్రికావిగ్ర హంబు b. ఎన్చటఁజూచిన శ్లేషలు విచ్చలవిడిఁగాన cబడెడు వింతగఁ దెలుఁగం "boy “့y်్సన ద్వ స్థగ తుల నెచో*|్చఁగాన oXఁగల"మొు యెన్నికఁజూడ 高, ఈ పుస్తకరచననుజూచి సంతోషించియే చెన్నపురిలోని పండితులు. నన్నచ్చటకు రప్పించి యాదరించి నాకొక వెండిపాత్రమును బహుమానము చేసి గా భాగూపటము నెత్తించి సత్కరించి పంపిరి. ఆప్పటి వార్తాపత్రికల సహితము దీనిని బహువిధముల మెచ్చుకొన్నవి. ఆకాలమునందు చెన్న 03அ స్వీయ చ రి త్ర ము పురిలాగోఁ బ్రకటింపఁబడుచుండిన - 35 పబ్లిక్ ఒపీనియన్ (స్వదేశీయ వువ-శి జనాభిప్రాయము) ఆనెడి యింగ్లీషువారపత్రిక దీనిని గూర్చి သည္ဟု వ్రాసినది_ Mr. Kandukury Viresalingam, already known for his beautiful Telugu Poems, has now written a prose work called the Vigraha Tantra. We have had the pleasure of going through the book once and we have no hesitation in pro“nouncing it good. The examples selected are suitable and the morals are well illustrated and made impressive. The style is easy and flowing and at the same time idiomatic and grammatical. The book may be made a Text book for the university Matriculation. We wish the author would persevere in his good endeavours.--THE NATIVE Public OPINION. # (કન્ડ సుందరాంధ్ర పద్యకావ్యములకయి యీవఱకే ప్రసిద్ధికెక్కియున్న కందుకూరి వీరేశలింగముగారి ప్పడు విగ్రహ తంత్రమనెడియొక వచన కావ్యమును రచియించియున్నారు. పుస్తకమును మే మొకసారి సాంతముగా చదివెడు సంతోషమును కలిగియున్నాము ; ఆది మంచిదని భూశపించుట యందు మాకు సంశయము లేదు. చేకొనఁబడిన దృష్టాంతముల ర్ధములయినవి గానున్నవి; నీతులు చక్కని నిదర్శనములతో మనస్సునకు నాటుకొనునట్లు చెప్పఁబడినవి. శైలిసులభముగాను ప్రవాహతుల్యముగాను నుండుటయేు కాక భాషీయముగాను వ్యాకరణ యుక్తముగానున్నది. పుస్తకము సర్వ కలాశాలాప్రవేశ పరీకకు పఠనీయముగాచేయఁబడవచ్చును. |^ంథకర్త తన మంచి ప్రయత్నములో పూనిక విడువక పనిచేయునని కోరుచున్నాము._ స్వదేశమహా జనాభిప్రాయపత్రిక) సర్వకలాశాలవారీ పుస్తకమును ప్రవేశ పరీకకుఁ బఠనీయగ్రంథ మును"గా నిర్ణయించిరి. అందు మూలమున నా కాసంవత్సరము డీనివలన వేయి రె O జష్ట వ S 5 co 35os ○ご'3 ప للمسافا రూపాయలు చేతిలాగోఁబడినవి. అన్ని రూపాయ లాక్కసారిగా కన్నులఁ ుడఁగానే యుద్యోగమునకంటె గ్రంథకర్త ృత్వమువలననే యొక్కువ సంపా దింపఁ గిలుగుదునన్న ధైర్యమును, సేవక వృత్తిని విడిచి స్వతంత్ర జీవనము చేయవలెనన్న యఖిలాపమును, నామనస్సునందంకురించెను. Tతెనుఁగులూy* నొకవచనప్రబంధమును వ్రాయుటకు మిరుపూనుకొన లేరాయని రంగయ్య సెట్టిగారు తమ ప్రథమ లేఖలా? వ్రాసినప్పడే యూపనికి పూనుకోవలెనని నాకడ్డేశము కలిగినది. మొట్టమొదట నొక చిన్న သေဝစ္ကို పు ప్రబంధమును దేనినైనను Τέβέ)ς λο-ξύ శైలికుదురుపఱుచుకొని తరువాత స్వక పోలకల్పితమైన వచన ప్రబంధమును వ్రాయఁబూనుకోనలెనని ෂිෆදණ්ඩ గోల్డు స్తిత్తనెడి యింగ్లీషుక విచేసిన “ వైకర్ ఆఫ్ వేక్ ఫీల్డు ' అనుకథను తెనిఁ గింపనారంభించి రెండు మూడు ప్రకరణములు వ్రాసితిని. విదేశ కథయు దాని భౌషాంతరమును మనవారికింపుగానుండవనితోఁచి చేసిన భాగము నామన స్సునకే తృప్తికరముగానుండనందున దానిని మానివేసి రాజశేఖర చరిత్రమును వ్రాయనారంభించితిని. ရွှေဝို့ షు కథకును దీనికిని విశేష సంబంధము లేదు. ఆదిరిమొక యుద్దేశముతో చేయఁబడినది ; ఇది వేలబొక యుద్దేశముతో చేయఁ బడినది. మనలాశఁగల మూఢ విశ్వాసములను పోగొట్టవలెనన్న ముఖ్యోద్దేశ ముతో నేను దీనిని వ్రాసితిని. ఇది యించుమించుగా స్వకపోలకల్పితమనియే చెప్పవచ్చును. దీనిని మొట్టమొదట భౌగభాగములుగా 1878–వ సంవత్సర మునందు వివేకవర్ధ నిలోఁ బ్రచురించి తరువాత పు స్తకముగాఁబ్రకటించి యప్పటి విద్యా విచారణ") కారియగు కర్నల్ మెక్జానల్లు దొరగారికంకితము చేసితిని. మెక్జానల్లుదొర గారు నాయందు మంచియభిప్రాయముగలవారయి, పెసిడెన్సీ "కాలేజిలాrని రెండవ పండితపు మును నాకిచ్చెదమని వ్రాసిరికాని నేనంగీక రింపలేదు. వీరటుతరువాత శీఘ్ర కాలములో झै యుపకారవేతనమును పొంది స్వదేశ మునకు విజయముచేసిరి. రాజశేఖర చరిత్రము పత్రికాధిపతులచేతను తదితరులచేతను బహువిధముల పొగడఁబడెను గాని సామాన్య జనులు దానిని గ్రహింపలేకపోయినందున దానివలన వట్టిపొగ డ్లలేకాని ఈ్మయేమియు § ○どど స్వి య చ రి త్ర ము -నాకు కలుగలేదు. వేయి ప్రతులుగల "మొదటి కూర్పమ్మడు పోవుటకే బహు సంవత్సరములు పట్టినది. అందుచేత నిప్పడునవలలనఁబడెడు వచన ప్రబంధములను వ్రాయు [పయత్నమును వూనివేసితిని. అయినను చదివి తెలిసికొనఁగలిగినవారు దీనిని మెచ్చుకొనఁజొచ్చిరి. ఆనేకులు దీని నితర భౌషలలోనికి భాషాంతరీకరింపఁ బ్రయత్నించిరి. ఈ పుస్తకవిషయమయి యింగ్లండునుండి జనరల్ మెక్జానల్డదొరగారు 1881-వ సంవత్సరము డిసెం. బరు నెల 23 తేదిని నాకిట్లు వ్రాసిరి “80, Oxford GARDENs, N. KENSINGTON. 23rd December 1881. My dear Sir, Miss Manning, Secretary of the National lndian Association, proposes publishing serially in the Journal, “translations of good Indian fiction, in which the English reader will see Indian Home life delineated and thus a very attractive feature will be added to the Magazine.” I believe a Bengal story will be the first of the series, but I have suggested to Miss Manning that a translation of your Rajasekhara might perhaps be found suitable, and she seems much pleased with the idea. I write therefore to ask whether you would like your novel to be published in the Journal and whether you would in that case send an English translation of it for publication, with permission to omit or abridge any passages, which the Editor might deem suitable. - ங் I wish I would add that the publication of your novel in this form would bring you some profit as well as reputation, but the contributors to the Journal are not paid for their articles. Yours truly, R. M. MACDONALD.” రెండవ ప్రు క ర ణ ము ○ど次 (దేశీయ హైందవ సమాజముయొక్క కార్యదర్శిసియైన మానింగకన్యక పత్రికలో “ నింగ్లీషు పాఠకుఁడు హైందవ గృహజీవన వర్ణనమును గాంచు నట్టియు నoదు మూలమున పత్రిక కాకర్షకలకణము చేర్ప ఁబడునట్టియు వుంచి హిందూదేశ కల్పితకథ యొక్క భాషాంతరమును " వరుసక్రమమున ప్రచు రించుచుండవలెనని యుద్దేశించుచున్నది. ఈ వరుసలాశ నొక బంగాళీ కథ మొదటిది"గానుండునని చేను నమ్మచున్నాను గాని మిరాజశేఖరచరిత్రయొక్క భాషాంతరము తగినదిగానుండవచ్చునని నేను మానింగు కన్యకు సూచించి యాన్నాను ; ఈయభిప్రాయమున కామె మిక్కిలి సంతోషించినట్టు కనఁ బడుచున్నది. కాబట్టి విూవచన ప్రబంధము పత్రికలాశ ప్రచురింపఁబడుటకు 3(יכ కిష్టమున్నదో, ఉన్నయెడల లె'ను తగియుండవని తలఁచెడి వచనములను విడు చుటకుఁ గాని సంగ్రహపఅుచుటకుఁగాని పత్రికాధిపతికనుజ్ఞ యిచ్చుచు, ప్రాచుర్యము నిమిత్తము దాని యింగ్లీ పు భౌషాంతరమును పంపుటకు మికిష్ట మున్నదో, "తెలిసికొనుటకు -నేను వాయుచున్నాను. ఈ రూపమున విూ వచన ప్రబంధ పకటనము మికు కొంత లాభమును ప్రసిద్ధిని తెచ్చునని నేను చేర్పఁ గోరుచున్నాను "BTeK) ০৩৩-০ పత్రికకు విషయ వులను బంపువారి గ్రంథములకేమియు నియ్యఁబడదు. . . . . . .ఆర్. ఎవ్. ముకానెలు .) C3 C3 ఆ కాలమునందు నేను వితంతువివాహ కార్య భారములాశ మునిఁగి యుండి యేుయితర కార్యనిర్వహణమునకు నవకాశము లేని వాఁడనయి యుండుటచేత రాజశేఖర చరిత్రమున కింగ్లీ పు భౌషాంతరము చేయించుటకును ప్రకటనార్థమయి యింగ్లండులోని యాపత్రికకు పంపుటకును ప్రయత్నము చేయలేదు. ఈ యుత్తరము నచ్చినపుడు నా మిత్రులైన బసవరాజు గన రాజు గారు దానిని తామింగ్లీ పు చేసెదమని చెప్పిరికాని నేనాయనను నిరుత్సాహ పఱచితిని. తరువాత క్రైస్తవ మతాచార్యులు కొందఱు దీని నింగ్లీషునకు 10 co8ε స్వీయ చ రి త్ర ము భాషాంతరీకరింప ననుజ్ఞయివ్మని నన్ను కోరిరి. శ్రీ కాకుళమునందుండిన యమెరికా కై స్తవమతాచార్యులైన రివరెండు హచ్చిన్సను గారు "నాయను మతిపైని దీనినింగ్లీషచేసి చెన్నపురి క్రైస్తవ కళాశాలాపత్రికయందు మొదట 1886_వ సంవత్సరమున భాగములుగా ప్రకటించి, తరువాత 1887_వ సం వత్సరమునందు అదృష్ట <\sis' (Fortune's Wheel) ఆను పేరితో పు స్థక రూపమున చిత్ర పటములతో లండను నగరమునందు ప్రకటించిరి. దీనికి జనరల్ మెక్డౌనల్డు దొర-గా రపోద్ఘాతమును వ్రాసిరి. దీనిని హిందూ దేశ ములాశని వార్తాపత్రికలు మాత్రమేకాక యింగ్ల ండులాశని పత్రికలు సహితవు శ్లాఘించెను. దీనిని దొమ్లగూడెములో నున్న သေဝီ షు క్రైస్తవ మతౌ చార్యులు 8వ రెండు కెయిను దోరగారుకూడ విశేషభౌగమింగ్లీషునకు భాషాంత రీకరించిరిగాని యింతలా. మొదటి భాషాంతరము ప్రచురింపఁబడ నారంభించి నందున ముగింపక విడిచిపెట్టిరి. 1887-వ సంవత్సరము సెప్టెంబరు 30_వ తేదిని ప్రకటింపఁబడిన లండన్ టైమ్సు (London Times) పత్రిక యీ “ Fortune's Wheel” (Elliot Stock) is an almost unique example of a Hindu novel. The author, Pandit K. Viresalingam, is described by the translator as an ardent reformer, who having had some degree of English education, has adopted the form of a fictitious story to convey to his readers a knowledge of the inner life and thought of the Hindu race. This knowledge is to be very difficult to be obtained by Europeans, owing to the seclusion which caste entails in India. The story itself is simple and from an European point of view, of no great interest but the pictures of Hindu domestic life, of religious ideas, modes of worship and superstitions, and the condition of women, with their denial of all rights of choice in marriage, are so well drawn and illustrated that the book will have a charm రె 0 డ వ ప్రు క ర ణ ము റ8, 2 for all readers who concur in the author's desire for an amelioration in the social status of the native race generally. The translator from the original Telugu is Mr. J. R. Hutchinson, and a preface is added by General Macdonald, late Director of Instruction in the Madras Presidency, strongly recommending the work to the notice of the British public.—LONDON TIMES, 30TH SEPTEMBER 1887. (ఆదృష్ట చక్రము-రాజశేఖర చరిత్రము) ఇంచుమించు"గా హిందూ వచన ప్రబంధము యొక్క- యద్వితీయమయిన దృష్టాంతముగా నున్నది. గ్రంథ కర్తయైన వీరేశలింగ పండితుఁడు కొంతవఱకింగ్లీ షు విద్యగలవాఁడయి హిం దూ జాతియొక్క యంతర్జీవనమును మనోగతమును గూర్చిన జ్ఞానమును తన చదువరులకు కలుగఁజేయుటకయి యొక కల్పితకథా రూపమును స్వీకరించిన సోత్సాహ సంస్క-రైునట్టు భాషాంతరీకర్తచేత వర్ణి ంపఁబడుచున్నాఁడు. హిందూ దేశమునందు వర్ణ భేదమువలనఁ గలిగిన సంసర్గ రాహిత్యమును ಬಟ್ಟಿ యాజ్ఞానము యూరపియనులకు లభించుట మిక్కిలి కష్టము. కథమట్టుకు సరళమయినది ; యూరపియనుల దృష్టియందు విశేష మనోహరమయినది కాదు. కాని హిందూగృహజీవనముయొక్కయు, మతాభిప్రాయముల యొు క్కయు, ఉపాసనాపద్దతులయొక్కయు, మూఢవిశ్వాసములయొక్కయు, వివా హములాrవరించు స్వాతింత్ర్యములన్నియు తొలఁగింపఁబడియున్న ننق యవ స్థలయొక్కయు వర్ణనలు మిక్కిలి చక్కఁగాను నిర్శన పూర్వకముగాను చేయఁబడినందున, సామాన్యముగా స్వీయ జాతివారి యొక్క సాంఘిక స్థితిని బాగుచేయుటకయి గ్రంథకర్త యొక్క యభిలాపములాశనేకీభవించు చదువ రులకందఱికి నీ పుస్తకము చిత్తాకర్షకముగా నుండును. మొదటి తెలుఁగు నుండి భాషాంతరీకరించిన యతఁడు జే. ఆర్. హచిన్సన్ ఆను నాయన ; బ్రిటిషు మహా జనులయొక్క యవధానమునకై పుస్తకమును బలముగాఁ బ్రశంసించుచు పూర్వము చెన్నపురి రాజధానికి విద్యా విచారణాధికారిగా నుండిన జనరల్" మక్జాన్య గారిచేత దీనికొక యుపోద్ఘాతము చేర్పఁబడినది) § oరూ న్వే య చ రి رق Sos ఈపుస్తకమునుగూర్చి యీ దేశములోని వార్తాపత్రికలిచ్చిన యఖి ప్రాయములలో నొకదాని ననగా 1878-వ సంవత్సరమున నింగ్లీ పు"షయందు చెన్నపట్టణములోఁ బ్రకటింపఁబడుచుండిన హిందూపత్రికాభిప్రాయములాశ కొంతభాగము నిందు క్రిందఁ బొందుపఱుచుచున్నాను. “As yet the complaint has been that the Vernacular literature is barren of good and useful books, and the few that it contains are unintelligible to the general reader, their style being too highly artificial and difficult to be of any interest to students of ordinary attainments. This defect, especially in the Telugu literature, of sacrificing ideas at the shrine of gingling words, is somewhat being remedied by the useful publications of the School Book Society. But we are afraid that these works err in the opposite extreme. In aiming at simplicity, they too often set at nought the first principles of Grammar and sometimes violate the very genius of the languge. Though written by able. Pundits who are obliged for earning their honorium. to conform to the beau ideal style of the society, these works lack the force of originality and devoid of a vigorous style, they seem to be dull, inert and lifeless, We consider that the golden mean is somewhere between the rigid and artificial style found in standard books and carried into the daily business of life by the Editor of the late Andhra Bhasha Sanjivani, and the loose, lifeless style of the various translations of the Vernacular Literature Society, which we are sorry, have found their way into the University curriculum, though they do not deserve to be ranked with the classical works in as much as they do not soar above common place style and diction. We are glad, therefore, to find that Mr. Kandukuri, Viresalingam Pantulu has struck on the happy mean To O & 5 こッ క ర ణ వు ○どFー between the two. His style is pleasant and idiomatic, neither cumbrous and difficult nor flagging and tame. There is a flow in his works which we seek in vain in the publications of the Vernacular Literature Society. The author of Rajasekhara is at home with his theme, and has the knack of adapting his surroundings to the subject. Though he professes to follow the Vicar of Wakefield as his model, he does not, like many of the aspiring Telugu writers, blindly think that there is an intrensic virtue in retaining English names and words. On the other hand the author takes up the materials around him and works them up into harmony and shape. We did not think that the author of Vigraham which was intended to be a sequel to Chinnaya Soori's Neethichandrika could altogether cast away his old associations and take to a totally different path in Telugu Literature. We must confess, therefore, we are agreebly surprised by the appearance of the two books under review. We may well say that Rajasekhara marks an era in the annals of Telugu Literature. It is the first Telugu novel that has yet appeared, and as an attempt in a new direction, we must consider it a success. is: :k: o K. l#! We sincerely hope that Mr. Viresalingam will be long spared to his country and by his laudable efforts create an oasis in the barren desert of Telugu Literatare. We picture to oursalves a period in the history of Telligu literature when the country will look back with pride to the man who in the midst of an ignorant multitude and indifferent public, and during times when the study of the English language was at premium and Vernaculars at discount, stood alone from the English learning propensities of his countrymen, laid the foundation stone CᏱ X O స్వీయ చ రి త్ర ము of Modern Literature and led the way in developing the latent powers of the language into harmony and perfection. The Hindu, Madras. (దేశా భాషా వ్మాయము మంచివియా నుపయుక్తములునైన పుస్తక ముల విషయమున వంధ్యముగా నున్నదనియు, ఉన్న కొన్ని పుస్తకములును సాధారణ సామర్థ్యముగల చదువరులకు నెంతమాత్రమును మనోహరము-గా నుండనంత యతికృ!త్రిమ కఠినకై లియందుండుటచేత పాఠక సామాన్యమునకు సుగ్రాహ్యములు కాకున్నవనియు, ఇంతవఱకు మొజ్జయయియున్నది. ముఖ్య ము"గా తెలుఁగు భౌషయందుఁ గనుపట్ట పటపటాయవూన పదాటలోప బలి పీఠము ముందు భౌవములను బలి పెర్లైడి యి-లోపము కొంతవఱకు పాఠశాలా పుస్తక సమాజ ప్రకటితపుస్తకములవలనఁ 8° లఁగింపఁబడుచున్నది. "ত্ত-93 ০৩৩-> గ్రంథములు వేఱుకొనకుఁ దప్ప దారిని బడుచున్నవని భయపడుచున్నాము. సౌలభ్యము కొఱకు యత్నించుటలో తులిచుగా నవి వ్యాకరణముయొక్క ప్రా థమిక నియమములనే యుల్లంఘించుచు కొన్ని సమయములందు భాషయొక్క స్వభావ ధర్మమునే యతిక్రమించుచున్నవి. సారితోషికమును సంపాదించు కొనుటకయి సమాజము యొక్క కృత్రిమ కాల్పనిక శైలి ననుసరింపవలసిన నారైన సమస్థలై నపండితులచేతనే వ్రాయబడిన వైనను, ఈ గ్రంథములు నవకల్పనా సామర్థ్య విహీనములయి, బలమైనశైలిలేనివయి, నిస్తేజములుగాను; నిస్సారములుగాను, ప్రాణములేనివిగాను, గనుపట్టుచున్నవి. ఉత్తమమయిన మధ్యపంధ, ప్రామాణిక గ్రంథములలోఁ గానఁబడుచు గతించిన యాంధ్రభాషా సంజీవనీ విలేఖకునిచేత ననుదిన వ్యవహారమునకు సహితము తీసికొనిరాఁబడిన కఠిన కృతకశైలికిని, దేశాభాషాసాహిత్య సంఘము వారి వివిధభాషాంతరీకృతగ్రంథ ములలోని నియమశూన్యమైన నిర్జీవశైలికిని నడుముగా, నెందేనియుండునని మేము భావించుచున్నాము ; ఈ కడపటివి శైలియందును, పాకమునందును, సామాన్యస్థితిని మించినవి-కానందున సత్కావ్యకోటిలో బరిగణింపఁబడుట ర్హములయినవికాకపోయినను సర్వకలాశాలా పఠనీయపు పకావళిలో నడు రెం డ వ ప్రు కర ణ ము ○)以○ గిడఁ బడసినందుకు మేము చింతిల్లుచున్నాము. కాఁబట్టి కందుకూరి వీలేశలిం గమపంతులుగా రీ రెంటికిని నడిమి సమ్మోదప్రదమైన త్రోవ త్రోక్కియున్నా రని కనుగొనుటకు మేము సంతోషించుచున్నాము. క్లేశప్రదమును కఠినమును గాక, సంస్కారహీనమును గ్రామ్యమునుగాక,యిగాయనశైలి మనోహరముగాను జాతీయముగాను నున్నది. దేశభాషాసాహిత్యసమాజము వారి ప్రకటనములలో వెదకినను గానరాని ధార యీయన గ్రంథములయందున్నది. రాజశేఖర గ్రంథ కర్త తన విషయముతోఁ బరిచితుఁడయి తన పరిసరములను విషయమునకుఁ దగి నట్టుగా మార్చునట్టి నై పుణ్యమునుగలవాఁడయియున్నాఁడు. ఈయన వైకర్ ఆఫ్ వేక్ఫీల్డును (Vicar of Wakefield) esco-ston-soors; చెప్పచున్నను, కీ _ర్తికాయులైన యనేకాంధ్రగ్రంథకర్తలవలె ನಿಂಗ್ಲಿ పుపేగులను మాటలను ఆశ్లేయుంచుటలో స్వాభావికయోగ్యతగలదని యంథప్రాయముగా తలఁచువాఁడు కాఁడు. ఆంతేకాక యీగ్రంథకర్త తనచుట్టునుగల సాధన సామగ్రిని గైకొని వానికి పొందికయు రూపమునుకలుగునట్లుగాఁ బనిచేయుచు న్నాఁడు. చిన్నయసూరియొక్క నీతిచంద్రిక కస త్తరభాగ 53Oדסwי నుద్దేశింపబడిన + విగ్రహముయొక్క గ్రంథకర్త తన పూర్వసాహచర్యములను బూర్తిగావిడనాడి తెలుఁగు వాఙ్మ యమునందు సంపూర్ణ నూతనమార్గము నవలంబింపఁగలుగునని మేము తలఁచియుండలేదు. కాఁబట్టి యిప్పడు విమర్శనీయములయియున్న రెండు పుస్తకములయొక్క యావిర్భావమువలన వేు వునుకూలము"గా నాశ|్చర్య పడివుని యొప్పగొ నవలసియున్నది. తెలుఁగువాఙ్మయముయొక్క చరితము నoదు రాజ శేఖరచరిత్రము Kywునt(ము "సిర్సు చుచున్నదని "మేము చక్క-ఁ గాఁ జెప్పవచ్చును. ఇగి యీ నగు బొడచూపిన తెలుఁగు నవలలాగో మొదటిది. త్తమార్గమునందలి ప్రయత్నముగా KaᎼ జయప్రదమయినదని మేము తలఁపవలసియున్న ፩) . *: 洽 < ★

  • వీరేశలింగము"గారు చిరకాలము తమ దేశము కొఱకు రక్షింపఁబడుదుర

నియు, తమసం స్త్రవనీయములయిన ప్రయత్నములవలనఁ గెలుఁగు వాఙ్మయమనెడి ○)、上○ స్వీయ చ రి త్ర ము వంధ్యమైన యోడారింపం దొక ఫలవంతమైన ప్రదేశమును నిర్తి ంతురనియు మేము మనఃపూర్తిగాఁ గోరుచున్నాము. ఎవ్వఁడు మూఢదశలోనున్న ప్రజాబాహుళ్యముయొక్కయు, টেস্ট্রভূত పరులైన మహాజనులయొక్కయు, మధ్యమునందు, ఇంగ్లీషు విద్యాభ్యాసము లాభకరముగాను, దేశభాషావిద్యాభ్యాస మలాభకరముగాను, ఉన్న కాలములో తన దేశమువారియొక్క యింగ్లీ పు విద్యాభ్యాస స్టీలత్రనుండి వేఱుగానిలిచి యాధునికవాజ్ఞ య నిర్హాణమునకు శంకు స్థాపనముచేసి, భాషయొక్క నిగూఢ Φ శక్తులను, పొందికకును, పరిపూర్ణతకును, నర్ధిల్లఁజేయుటలో మార్గదర్శకుఁడ య్యెనో, యాపురుషుని గర్వముతో వెనుక-చనప్పటి తెన వాఙ్మ యముయొక్క చరిత్రమునం లి కాలమును మేము వూ వునసున చిత్రించు కొనుచున్నాము.—హిందూపతిక రాజశేఖరచరిత్రము కన్నడభాషలానికి భాషాంతరీకరింపఁబడి బెంగు ళూరిలో ముద్రింపఁబడినది, ఆలివములోనికిని మళయాళములోనికిని భాషాం తరము చేయుటకయి కొందఱు నాగు వ్రాసి యనుజ్ఞ పుచ్చుకొనిరిగాని యా భాషాంతరములు ప్రకటింపఁబడినట్టు కనఁబడదు. రాజశేఖర చరిత్రమునకు ముందు ద్రౌపర నెడి యింగ్లీషు కవీశ్వరుఁడు రచియించిన జాన్గిల్పినను పుస్తకమును, ఆభాగ్యోపాఖ్యానమనెడి చిన్న హాస్య ప్రబంధమును, పద్యములతో ఁజేసితిని. ఇంచుమించు"గాఁ దెలుఁగు భాషలోనున్న ప్రబంధములన్నియు కామినీ కచ కుచసంభోగాది వర్ణనలతో నిండి యుండి యేకరీతివి"గా నుండుటచేతను, అట్టి ప్రబంధములను రచించినవారిలో నొక్కఁడనైనను నాకు వెనుకటి యభిప్రాయములు వూఱి శృంగారప్రబంధ ములుచేయు మేలుకం రేు కీ డెక్కువ గానుండునన్న సిద్ధాంతమునకు వచ్చినవాఁడ నగుటచేతను, ప్రబంధప్రణీతృపంథను బరిహసింపవలెనన్న యద్దేశముతో నభా గ్యోపాఖ్యానముచేసితిని, ఈ యభాగ్య ప్రబంధరచనయు నాకిప్పడు సమ్ల తము కాదు. 1875_వ సంవత్సరము వేసవికాలములో నేను చెన్నపట్టణము వెళ్లియుండినప్పడు నామిత్రుని ప్రోత్సాహ వచనములచేతను కొల్లా గురుసామి రె 0 డ వ ప్రు క ర ణ ము റാ:3 సెట్టిగారి సాదర పూర్వకములైన ప్రియవచనములచేతను "నేను వేగిరపడి భారత సంగ్రహమును వ్రాసియిచ్చెదనని వాగ్దానముచేసితిని, తెలుఁగులో పద్య కావ్యములు వలసినన్ని యున్నందున పద్యకావ్య విరవనవును వూని వేసి వచనకావ్యములు లేనికోTeరిఁతను దీర్చుటకయి తద్రచనమునందే "నా "కాలవును వినియోగింపఁ దలఁచి యున్నవాఁడనగుటచేత నిష్టములేకయు శ్రీతిక లేకయు దేహస్వాస్థ ములేకయు భారతసంగ్రహమును వ్రాయక రెండు మూడు సంవ త్సరములు గడపి తుదకు చెన్నపట్టణముబారి తొందర యొక్కువగుచు వచ్చుట చేతను చేసిన వాగ్దానమును తప్పట ధర్మముకాదని తలఁచుటచేతను రాజశేఖర చరిత్ర రచనానంతరమున రెండు మాసములలో 1878–వ సంవత్సరాంతమున శుద్ధాంధ్ర భారతసంగ్రహమును వ్రాసిముగించి చెన్నపురికిఁ బంపితిని. ఇది ముద్రింపఁబడి ప్రకటింపఁబడిన తరువాత సర్వకలాశాలవారు దీనిని ప్రథమ శాశ్ర పరీక్షాపఠనీయ గ్రంథమునుగా నిర్ణయించిరి. ఈ పుస్తక మును, ఆరం భించి ముగింపక విడిచిపెట్టిన శుద్ధాంగ్రోత్తర రావూయణమును, పలువురు ప్రశ ంసించియున్నారు, క్రః రెండు శుద్ధాంధ్ర కావ్యములనుండియు కొన్ని పద్యముల నిందుదాహరించేుచేున్నాను. భారతసంగ్రుహము ఉ. హత్తులఁగ త్తలానులను నందపురోవిరిబోండ్ల ੇoਕਹਾਂ మొత్తముఁ దెచ్చి యిచ్చి సతము నది మెచ్చుచుఁ గొల్చుచుండుదుర్ క్రొ త్తగ నాల్లు సంద్రములకున్ నడువుంగలరాచసింగవుల్" మొత్తములై యటంగొలువులోపల నొప్పెడు నేలదాలుపుకౌ, ல் పలుమానికపుఁగోళ్ల పసిఁడివుంచే ముమినాఁద నంచపాన్పునఁబవ్వళించునీవు! కటకటా! యిటువంటికటికి నేలఁబరుండనోర్చితివెట్లు దుర్యోధనుండ ! వేనవేలెప్పడు వెనుకముందులఁ జేరి కొలువుచేయుచేునుండ నలరునీవు ! దాయలుబ్బఁగ నక్కటా!యొంటిఁబడియుండఁజాలితివెట్లు దుశ్శాసనుండ! ○の火ど స్వీయ చ రి త్ర ము ఎండకన్ను నువానకన్నెఱుఁగకెపుడుఁగ డవుపడకుండసుకవులఁTTంచుమివారు వానకును నెండకును నెట్లువరుస సైcచి కుందకున్నారు? నాముద్దుకుజ్ఞలార!

  1. . దుస్సలనిమ్మాడి- దొసఁగులపాల్చేసి చనితివే మముఁ బాసి సైంధవుండ !

ని నునమ్మదుర్యోధనునకుఁగా నుసురులంతో"ఱఁగితే ద్రోణుండ! gr డువచ్చి యొజ్జలంచునునైన నొక్కింత మోమోట మెన్నక కెడపిరే నిన్నుఁగృపుఁడ మeఠిచెనొకొr మేన వూవును నూటయు శల్యుండ! నినుఁజంపు జమునిపట్టి తండ్రిపోయిన బిడ్డలఁడగఁగ cబెంచి, చదువుసాములు చెప్పించి సాకినట్టి నిన్నుఁబడసేయఁ జేయా డె నెయకటకట! పాండునికొమాళ్లకోయి భీషుండ [ဿန္လည္း ౧౧ సీ. మడిసిన మగలపైఁబడి సౌమ్లసిలిలేచి యార్పులుమినుముట్ట నఱచువారుఁ బొలిసిన చెలికాండ్రఁ దిలకించి క స్తిమైం బుడమిమియాఁదను బడిపొరలువారసఁ గన్నబిడ్డల మేను -g+గ్రులు పొడవంxఁ గన లేక యెద మోదుకొనెడువారుఁ -سه C3 నగుచు వగచెడుమగువల యడలుటులివు, పుడమియును నాకసంబును (మంచుకొనియె! !పుటకుండదపుడు گم۔ నేమి చెప్పదు నదిగన్న నెట్టిరాతి గుండెవానికి పగపట్టకుండదపుడు జాపకట్టుగ cబడసెదోడులను గాంచి యెడఁద ప్రయ్యలు వాఱ నేడ్చువారు వీనిలో మొదటిపద్యము, భారతమంతయు నచ్చ తెలుఁగునఁ జేయవలె నని యూరంభించి కొంతవఱకు చేసిన సభౌపర్వమునుండి యందుఁగైకొనఁబడిన పద్యములలో, వు. మదవూలేంగ తురంగ కాంచనలసద్ఘాణిక్యగాణిక్య Kio పదలోలింగొనివచ్చి యిచ్చి ముద మొప్పం గాంచి సేవించి ర య్యుదయాస్తాచల సేతు శీతనగమధ్యోర్వీపతు ల్సంత হঠত భ్యుదయం ధర్మజుఁదత్సభాస్థితు జగత్పూర్ధ ప్రతాపోదయన్. .భట్టారకుని పద్యమునకు సరియయిన తెలుఁగు مه ب١ يم٨١١٨٢مه § § రెం డ వ ప్రు క ర ణ ము ○)人)人 ఉ_రరామాయణము , చెలువంబు"గా నాడు జెలయూ ండ్రబంగారుచిఱుగ జ్ఞయల మోఁతచెవులుద నుష విరి బోడు లిరు కేవ వింజామరలు వేయ వెడలుచల్లని గాలి విందుగొలుప రహిమియోఱఁదాల్చిన రతనంపుపనిసొంపు తోడవుల తళతళల్కడలునిండఁ 2১X-চেতত కంబాలపజ్ఞ ముద్దినుసులకెంబట్టు పఱుపులు డంబుచూపఁ గొలువనే తెంచుదొరలెల్లగుమ లుకూడి, యదనో"దవుదాఁకనందంద యొుదిగి, [యుండి యడుగుదోయికి(మెుక్కుచు నవలనిలువఁ ్ససిడిగ ద్దియ cగొలువుండెబలియు [ఁడతఁడు. చ. ఆలరులకొమ్లలో మరునియమ్మలా బంగరుకీలుబొమ్లలో వలపులదీవులాr తో"వల బౌవులాగా చ క్కని గుజ్జుమావులో తొలకరివిలించులాr యునఁగఁ దూకొని యచ్చరలేవులచ్చటన్ బేళ్లు కసc గనుంగవల్తళుకుఁ బెన్లోడలుం దగ సందడించుచున్. . ఒకచోట నును బాట లాక తేట-గాం బౌడుదురు నల్లతా లెల్లఁ Xtک c۶۹چy-oeg నో°కతాూరవగవిూఱ మొకమెూరగ నొనర్తు రలమి దట్టంపు వెన్నెలలు గాయ నొకచాయఁగసుగాయ లకు డాయవత్తు రొయ్యారంపు నడకల హవుసునిండ నో`కదండ విరిదండ లాడినిండఁగూర్తురుకవుని తావులు గ్రమ్లుకొనఁగఁ బిలుతురొకచేక్కి నెచ్చెలిపిండునిక్కి, కలికి పలుకులఁజిలుకలుకలఁగిచూడ నడుతురొక కేవసాలపుగా నడిమిత్రోవ గిదియ నేతెంచి యంచలు కాళ్లఁ (బెనఁగ. చ, వడివడిఁబాఱు తెంచి యొక పైదలి యూర్పులు పుచ్చినవ్వినన్ బడఁతుకయోర్తు చాలిపడె నవ్వకమంతయు శేపు గట్టిగాఁ గొడుకులతల్లి బౌదు వొక కొంచెము నాటికిదాఁచుకొమ్మ “ਹਾਂ నుడికె నెలంత్రయం గడుపులుబ్బఁగ నవ్విరి కొవులందఱున్. ○○入s」 స్వీయ చ రి త్ర ము నీతిచంద్రికలోని విగ్రహమును సంధినిచేసినతరువాత నాకొక నూలో చనము కలిగెను. సంధినికూడ నించుమించుగా విగ్రహతంత్రము శైలినే చేసి దానిని మాశాస్త్రపాఠశాలాధికారియైన మెట్కాఫుదొరగారి కంకితముచేసితిని. దీనినికూడ సర్వకలాశాలవారు విగ్రహమువలెనే పలుమాఱు పరీక్షలకు పఠ నీయ గ్రంథముగా నిర్ణయించుచువచ్చిరి. భాషవలని ప్రయోజనమేమి ? జను •లు తవు యభిప్రాయములనొండొరులకుఁ చెలుపుకొనుట. భాషలోని గ్రంథ ములవలని ప్రయోజనమేమి ? తమ భావములను దూరముననున్నవారికిని రాఁ బోవుతరములవారికిని సులభముగా తెలుపుట. ఆట్టి సౌలభ్యము విగ్రహము వంటి పుస్తకములవలనఁ గలుగునా? కలుగదు. ఆందలి పదములయొక్క_యు వాక్యముల యొక్క_యు నర్థమును దెలిసికొనుటకయి సామాన్యజ్ఞానము గలవారికి నిఘంటువులయొక్కయు పండితులయొక్క_యు సాయముకావలెను. ఇంత కష్టపడి యర్థము గ్రహింపఁ గలిగినను వారిందు క్రొత్తగా నేర్చుకొన్న దేమి ? సులభవచనరూపముననున్న పంచతంత్రములోనున్నదానికంటె విశేష మేది యులేదు. ఆట్లయిన గ్రో గ్రంథము లెట్లుండవలయును? అందఱికిఁ దెలియు నట్లు సులభము గానుండన లెను; అని నాలో సే నాలvశిచించుకొని ముందు వ్రా సెడు పు స్తకములను విగ్రహమువలెఁగాక సుగమములుగానుండునట్లు వ్రాయ నిశ్చయించుకొని నా యభిప్రాయమును నాలోపల సేయుంచుకొనక పత్రికా ముఖమునఁ దెలిపితిని. పండితులు నాతోనే క్షీభవింపక యట్లు చేసినచో భౌపయొక్క గౌరవమే పోవుననియు, బోసినోటివాఁడు బొక్కవలసిన పేల పిండివలె నిస్సారము గానుండుననియు, పేలవము గానుండుటచేత రసికులయిన వారికట్టి వ్రాతలు రుచింపక చిప్పిడిపాకము వలె నగ్రాహ్యముగా నుండునని యు, నిరసించుచు పరిహసించుచు నానావిధములనెకసక్కెము లాడ cజొచ్చిరి. ఆంధ్రభాషా సంజీవన్యధిపతులు గ్రంథములుమాత్రమేకాక వార్తాపత్రికలు సహితము కఠినమైన గ్రాంధిక శైలినేయుండవలెనని వాదింపఁజొచ్చిరి. ఆందు ಏನಿ "ਜੈਲੇਂ నాపత్రికలో నీక్రింది సీసపద్యమును వ్రాసితిని గె 6 డ వ క గ్ర ణ ము CᎠ X ? رق È. భాషాభివృద్ధియే పత్రికఫలమని చెన్నపురంబున నున్న తెలుఁగు పత్రికా లేఖకుల్ ప్రకటించివచన కా వ్యములట్ల పత్రికల్(వాయుమనిరి నా మవుతంజదికాదు భాపాజ్ఞానమలవర్చుకొంటకుఁ గలవు పెక్కుపద్యకావ్యంబులు గద్యకావ్యంబులు పత్రికల్ గాంధిక ఫణితినున్నఁ బండితులు"గాని వారికిఁబనికి రావు, పత్రికోద్దేశమే కొఱవడును దానc గాన నెపుడు సర్వజనోపకార మొదవఁ బావురపలకసను దెలియుంగ [వా - [యవలయు. గ్రంథములను సాధారణముగా సలక్షణమైన సులభ శైలిని రచి యింపవలెననియే నా యభిప్రాయమైనను విషయాను గుణముగా తత్తదు చితరీతిని గ్రామ్యభాషయందు సహితము గ్రంథములను వ్రాయవచ్చుననికూడ నాయభిప్రాయము. పూర్వ వ్యాకరణములన్నియుఁ బద్యకావ్యరచన S" "శ్రే వచన కావ్యములు లేని కాలములY* పుట్టిన నగుటచేతనందలి లకణము లనేక ములు వచన కావ్యావృద్ధికి ుగననియు నిప్పటికాలమునకుఁ దగినట్టుగా వ్యాక రణమును మార్చుకోవలయుననియు సే ననుకొని యీ కాలమునకును వచనరచ నాభివృద్ధిని తగినట్టుగా నొక నూతన వ్యాకరణమును వ్రాసి బానికి లకS ముగా నొక వచన కావ్యమును జేయవలెనని పలువూఱు దలపోసితిని. ఆయి నను వృద్ధుఁడను దుర్బలశరీరుఁడను నగుటచేత నట్టిపని నాకిప్పడు సాధ్యము కాదేమో ! కాదన సేల ? ఈశ్వరానుగ్రహమున్న యెడల సాధ్యము కాను వచ్చును. $విషయమునను నే నితరసలు చూపిన దారినే పోవువాఁడనుగాక మనసు తిరిగినప్పడు నాదారినే నేను నడచువాఁడ నగుటచేత సులభవచన రచనాపేషయమయి యితరులవూటలను పాటిచేయక నా నూతనమార్గాను సారవు"గా సంభై"పణరూపమున బ్రాహ్మవివాహమును వ్రాసి హాస్యసంజీ వని మొదటి పత్రికలో కొంతభాగమును ప్రకటించితిని. ఆవఱకు సంభా మణరూపమున పుస్తకములు లేక పోవుటచేతనో, అందలి విషయనూతన త్వముచేతనో, పురుపులును சூல்ை పండితులును పావురులును బాలురును, *○DUC丁 స్వీయ చ రి త్ర ము వృద్ధులునుగూడ దానిన త్యాస క్తితోఁ జదువఁజొచ్చిరి. పుస్తకము వెలువడిన కొన్ని దినముల వఱకును జనులు గుంపులు గుంపులుగాఁ గూడి వీధియరుగుల విూఁదఁగూర్చుండి దానిని చదివి పక పక నవ్వుచుండిరి. మొదటి సంచిక ప్రకటింపఁబడిన లేరువాత రెండవ సంచిక వెలువడుల-శిపల వచ్చిన చందా უ–w*3eა సంఖ్య =పేరుల నన్నిటిని బ్రకటించిన బో నితరవిషయముల కవకాశము లేక పత్రికయంతయు పేరులతోనే నిండిపోవునంత యధికమయినందునఁ బత్రికాను బంధముగా పేరులను వేలలోగాక కాగితము విూఁద ముదింపింప వలసిన వాఁడనైతిని. ఆకాలమున బ్రాహ్మ వివాహమును సాధారణెముగా జనులు పెద్దయ్యగౌరి పెండ్లి పుస్తకమని వాడుచు వచ్చిరి. ఈగ్రంథమును నేను కేవల వినోదము కొఱకు మాత్రమేకాక యతిబాల్య వివాహము వృద్ధవివాహము కన్యాశుల్కము మొదలైన దురాచారములవలని యనర్థకములనుజూపి జను లను వానినుండి విముఖులను జేయు తలంపుతోఁగూడ వ్రాసితిని. నేను రచించి ధర్మశాత్రములలోనివని gr &ა. పాత్రముల నోటఁ బలికించిన ఈ గ్రంథములోని శ్లోకముల రెంటినిందుదాహరించుచున్నాను శ్లో వృద్ధాయక న్యాం యోద త్వా, తద్భారద్విగుణం ధనం నొహరేత్సపునూకా నింద్య స్తత్పితూ శాముధోగతి. శ్లో o వృద్ధ విప్రాయ యఃకన్యాం, దదాతి ధన-కాంకు యానr సకోటికన్యాదానస S? లభతేహి ఫలం మహత్". హాస్య సంజీవినిలో బ్రాష్ట్ర వివాహము ముగిసినతరువాత వ్యవహార థర్మబోధినియను పేర మఱియొక గ్రంథమును గ్రామ్యభాషలో వ్రాసి ప్రచు öO-5)●R), బ్రాహ్మవివాహమునందువలెనే యం:్సలి పాత్రములనేకములు බීඨ మైనవి; ఇందలి విషయములనేకములు నిజముగా జరిగినవి. బ్రాహ్మవివాహ మును వలె దీనినిగూడ జనులు విశేషముగా చేదువుచు ప్లీడరు నాటకమని గీనిని పిలుచుచువచ్చిరి. నేనొకసారి కాకినాడకు పడవమివాఁదఁ బోయినప్ప డు "గాలికి తెరనాపయోత్తి పడవనడపువాఁడొక్కఁడు పయిని గూర్చుండి రెం డ న ప్ర, క ర ణ ము ○D(Fー యీ పుస్తకమును జదువుచుండుటయు వాని చుట్టును ੇ8 విద్యావిహీనులయిన వారు విని యానందించుచుండుటయుఁ జూచి యత్యాశ్చర్యపడితిని. వ్యవ హారధర్మబోధిని మొట్టమొదట వినోదార్థముగా విజయనగరము మహారాā -గా8 బాలికా పాఠశాలలోc బ్రదర్శింపఁబడినప్పడు నూఱులకొలఁది జనులు చూడవచ్చుటయేకాక యందు బ్రూvకి వర్ణింపఁబడిన న్యాయవాదులు సహితము కొందఱు చూడవచ్చిరి. ఒక న్యాయవాదియొక్క మేనల్లుఁడు ప్రథమశాస్ర పరీకు కు చేదువుచుండిన విద్యార్థి యొక్క- “ੱਚ న్యాయవాదియొక్క వత్రము లనే ధరించివచ్చి కథ వినిపించుచుండగా జనులాన్యాయవాదివంకఁజూచి పక పక నవ్వఁజొచ్చిరి. ఆన్యాయవాది యప్పడేమియుననక యందతివలెనే తానును నాటకమును జూచి సంతోషించి యింటికిఁ బోయిన తరువాత తన బట్టలు వేసి కొన్నందునకయి మేనల్లని మందలించెను. ఆ కాలమునందు చెన్న పురిలోనున్న దివాన్ బహదూర్ నల్లూరి 公2K న్నాధరావు పOతులు"గారు 1880-వ సంవత్సరము ఆగస్టు నెల 3-న తేదిని నా పేరవాసిన యుత్తరములా వ్యవహారధర్డబోధినిని గూర్చి యిట్లు వ్రాసిరి— “I see you are mercilessly exposing the faults of the young Rajahmandrians. Harsh expositions will some time. do more harm than good, while they lower the whole community in the estimation of foreign nations. As a Journalist you must perhaps take also into consideration the indirect evil influence which your assertions may some times exert on foreign mind. Think not that vernacular papers are lest unnoticed by the autoorities. If you will pardon me, I will point out that some of the passages in your వ్యవ 3-6% 83°oare too sweeping and condemnatory. You have over drawn the picture altogether. The plot and design are no doubt admirable." (రాజమహేంద్రయువ జనుల యొక్క తప్పలను విూరు నిర్దయతో Tవెల ՇԴ డించుచున్నారని చూచుచున్నాను. ఆన్య దేశీయులగణనయందు ప్రజా ○E」○ స్వీ య చ 8 533$ رات సముదాయమునంతను లాఘవపఱుచుచు, కఠినమైన దోషప్రాచుర్యము కొన్ని సమయములయందు మేలుకంటేు కీడు నెక్కు_వచేయును. విూ వూటలు కొT గ్నో సమయములయం దన్యదేశీయుల మనస్సులలో నప్రత్యకమైన దురభిప్రాయ మును గలిగింపవచ్చుననికూడ పత్రికా విలేఖకులైన విూరాలాr:చింపవలసి యుండు చేవెూ ! దేశ భాషా పత్రిక లధికారులచేత నలక్యముగా విడిచి పెట్టఁబడుచున్నవని మిరు తలఁపవలదు. మిరు నన్నుకమించెడు పకమున విూ వ్యవహార ధ రబోధినియందలి వాక్యములలా కొన్ని యత్యంతముగా సముదాయమునకుఁ జెందునవి"గాను నింద్యములుగాను నున్నవని నేను చూపె దను. విూరు ప్రతిరూపమును కేవలాత్యధికముగా వ్రాసియున్నారు. నిస్సం దేహముగా కథయు కల్పనయు శ్లాఘ్యమైనవిగానున్నవి.) ఈయభిప్రాయము నాకనుకూలను గా నున్నదని నేనిందుదాహరింప లేదు. లాrశీకము లాr నభిప్రాయభేదము లెప్పడు నుండును. ఆట్టండుటయే దేశాభివృద్ధికత్యంతావశ్యకము. మన తప్పలను కప్పి పుచ్చి మంచివారని యితరు లక్షస తోఁచునట్లుచేయవలెననుట కొందతిమతము, మనతప్పలను వెల్లడించి వానిని తొలఁగించి మనవారిని నిజముగానే వుంచివారిని చేయవలెననుట వుడ్రి కొందఱి మతము. నేనీ రెండవ తెగవారిలోఁ జేరినవాఁడను. పుండు పుట్టి నప్పడు దానిని కోసి చికిత్సచేసి మాన్పింపక పుండే లేనట్లు నటించుటలో లాగే పలకుళ్లుచుండఁగా పైపై నిరామయ స్థితిలోనున్నట్టు పొగడుచుండుట వలన లాభమెప్పడును గలుగనేరదని నాయభిప్రాయము. కాబట్టి నేను వారి శే యస్సునుగోరియే మన వారిలోఁగల దుర్నీతి రుజలను జూపి యిటువంటియప్రియ గ్రంథె"షధ ప్రయోగమునలన బాగుచేయఁజూచితిని గాని వారియందలి ద్వేష భావముచేతఁగాదు. සුළංතෘක්oෂී నాచికత్సలు కొన్ని సమయములయం దనిష్టము లయి కార్యకారులు కాకపోయినను మొత్తముమినాఁద విశేషప్రయోజన మును గలిగించిన వనియే నానమ్లకము. నామిత్రులు విషయమునుగూర్చి .విరచనా విదగ్ధతనుగూర్చియైనను మెచ్చుకొనిరి 33 אסoo* לא חיש x< :ళ < # రెం డ న ప, కర ణ ము GOE_(T) 1880-వ సంవత్సరమునందు ధార్వాడనాటక సమాజమువారు మాపట్టణ మునకువచ్చి గొప్ప పాకవేసి దానిలో తమ నాటకముల నాడిపోయిన తరు వాత పాకతీసే వేయక ముందే యూనాటకశాలలYశీ నాడింపవలెనన్న క్షసతూ హలముతో శ్రీ హర్షదేవవిరచితమైన రత్నావళీ నాటికను సంస్కృతము నుండి పద్యగద్యములతోను, ఇంగ్లీషు కవులలాr. నగ్రగణ్యుఁడుగా పరిగణింపఁ బడెడు షేక్స్పియరు మహా కవివిరచితమైన కామడీ ఆఫ్ ఎజ్జర్సు నాటక వు నింగ్లీషునుండి గద్యాత్తకము గాను; ఆత్యంత శీఘకాలములో Τέ55)ς λο-ξύ උණ්-HTරිෆඨිඨි తన్నాటకశాలలో జయప్రదముగా ప్రదర్శింపించితిని. దీనిలూrt రత్నావళీ నాటిక తరువాత నొకసారి ప్రథమ శాస్త్ర పరీక్షకు పఠనీయగ్రంథ ముగా నిర్ణయింపఁబడినది. 1880-వ సంవత్సరమున వివేకదీపికయను పేరితో శ్రీపునర్వివాహమును గూర్చిన నాటకములో మూడంకములను, షేక్స్పి యరస మహా కవి యొక్క నాటకములలాగో నొక్కటియైన వు ంట్ ఆఫ్ వినీస్ (Merchent of Vinice) ఆను నాటకములాశని ప్రథమద్వితీయాంక వులను వినీసు వర్ణక చరిత్రమను ఫ్సౌర ద్వి పదకావ్యము గాను 零5忍 ప్రకటిం చితినిగాని వానిని తరువాత ముగింపలేదు. ఈ సంవత్సరములోనే స్త్రీ పునర్వి వాహ నాటకము నొకదానిని పద్యకావ్యముగాఁ జేయ నారంభించితిని"గాని దానిని సహితము ముగింప లేదు. ఈ కడపటి పుస్తకములోని పద్యములను గొన్నిటి నిందుదాహరించుచున్నాను— § వినవయ్యచెప్పెద విస్పష్టముగ నీకు ! మన దేశమందలి మగువలందు వైధవ్యదశ నొందు వారల దురవస్థ గనుఁగొన్న నెంతటి కఠినునకును హృదయంబునీరయి"యెంతయు దుఃఖంబుపుట్టను వారిలో ముఖ్యముగను బాల్యకాలమునందు పత్రి హీనలైనట్టి యబలలదుర్దశ его త్తలాలోన С దలఁచునూతన దేబాంబు జలదరించి వారియాపదవారింపవలయు ననెడు బుద్ధిపట్టకపోవగు భూమిలోన మానవశరీరమెత్తినవానికెల్ల 11 ΟΕ. Ο స్వీయ చ రి త్ర ము

  • , బాలవితంతు సంతతి వివాహము లేక యధేష్టలీలలన్

జాలఁగ సంచరించుటను సంభవమయ్యెడు కీడులైనఁ దా మేలయెఱుంగలేరు? పతిహీనల బాధలఁ జూడ వారికికా జాలియొకింతపట్టదె? నిజంబుగ వారివి తాతిగుండెలే? 米 苯 §, భర్తృహీనలకయి కసం దఫలముగల దె? చైనమివారీతిఁ బతిలేని త్రరుణివుణుల దుఃఖపడుఁడని మూఁడు బంతులను వాయ దానిఁ దప్పింప నెవ్వరితరము చెపుమ ? Α. అయ్యయో! సర్వకారుణ్యుఁడైనయట్టి యీశ్వరుఁడు இ9 దుఃఖంబు నెనయుక్'eరికె యువనివిూcదను సృజియించె నందు మేని దైవదూషణనుగుఁగాదె తప్పకుండ! క. కరుణానిధియగు దేవుఁడు ధరణీస్థలి దేనినైనఁ దఱుఁగని వెతలకౌ బొరసెడుకొఱకు సృజించునె ? దురితంబగు నతనివిూఁద దోషము మోపకొī. -ఈ క్రింది ద్విపదములు వినీసు వర్తక చరిత్రములోనివి– ద్వి సమబుద్ధిఁజూడ నీక్స్మెమండలంబు రమణీయ నాటక రంగంబుసుము 5 ఎల్లవారును దమ కేర్పడ్డకథను జెల్లును వినిపింపఁజెడని వేషమున ; కలయ దుఃఖకరంపుఁ గధవినిపింప వలయువంతిప్పడు పడియో నాపాల, Tරී ෆ බිං ෆ්‍ර క ర ణ ము റ3,3 ごシ ద్వి. ఇతఁడు వినీ సు’లాగో నెల్లరకంటె నధికంబుగ నిరర్థకాలాపములను వృధవచించుచునుండు; వివరించిచూడ. గంపెడుపొల్లులాగోఁ గలిసిలాr*పలను నింపుగా నరిగింజ లెందేని రెండు గలమాడ్కి నితని వాక్యంబులలోనఁ గలుగును యు క్తియుక్తములైనవియును, కనుఁగొన వానిని దిన మెల్లఁబట్టు ; కనుగల్లిశోధించి కనుఁగొంటిమేుని, పడిన శ్రమమునకుఁ బ్రతిఫలమింత పడయంగఁ జూలము వాస్తవముగను. ద్వి. తనచేయు నుపదేశమునుబట్టి నడుచు కొనువాఁడు దేవుఁడే యని చెప్పవచ్చు; "నేనుపదేశించు నీతులఁ గ్రమము "గా నాచరింపంగఁ గలవారిలాగన నొక్క_తె నయియైన నుండుటకంటెఁ జక్క-నిసద్ధర్మ సమితిని"నేను గరమును సులభంబు"గా నన్యజనుల కిరువదిమందికి నెఱిఁగింపఁగలను. 张 泳 张 ※ నన్నును నా వ్రాఁతలను దూషించుటకయి వేంకటరత్నము పంతుల -তে ক56 హాస్యవర్థనియని పేరుపెట్టి యొక పత్రికను బైలుదేఱఁడీయఁగా నేనును దానికి విరోధము"గా హాస్యసంజీవని యని పేరుపెట్టి మఱియొక పత్రికనుబైలు జేeecసితిని. ఇట్లు మా యి పవురకను వాగ్యుద్ధము నడచుచున్న కాలములో పంతులవారు శినశ ంకరసాండ్యాగారి పేరుపెట్టి తమవిగ్రహతంత్రముని కువ్రాసిన os & స్వీయ చ రి త్ర ము టిప్పణములో శివశంకర పాండ్యాగారింగ్లీషున పీఠిక వ్రాసి దానిలో మద్రచిత వుయిన విగ్రహతంత్రము పంతులవారి విగ్రహము ననుసరించి యెడమచేతి వ్రాఁతగా వ్రాయఁబడినట్టు నుడివిరి. దానిపైని నేనును కనుక పొడమినవాc డనయి కొక్కొండ వేంకటరత్న కవికృత విగ్రహతంత్ర విమర్శనమును గుణా గుణ ప్రదర్శనీసమాజకుఁడను పేరితో వ్రాసి ప్రకటింప నారంభించితిని. చూచిన వారెల్లరు నేనే వ్రాసితినని గ్రహించి దాని శైలికచ్చెరుపడసాగిరి. మొదటఁ బత్రికలోఁ బ్రకటింపఁబడిన మొదటి యెనిమిది పుటలను జదివి రం. గయ్య సెట్టిగారు 1876-న సం!! ఆక్టోబరు 27 న తేదిని నాకిట్లు వ్రాసిరి_ “The article about the ‘Pandya's Notes' in your journal has given me immense pleasure. I read and re-read it with great interest. It is an excellent criticism excellently expressed." (పాండ్యాగారి టిప్పణమునుగూర్చినమిపత్రికలోనివ్యాసమునాకత్యంత సంతోషమును గలిగించినది. నేను దానిని చదివి యత్యాసక్తితో మరల చది వితిని. ఆది దివ్యముగా తెలుపఁబడిన దివ్యమైన విమర్శనము) నేను దీనిని పెద్ద పుస్తకముగా వ్రాసి ప్రకటించియుందునుగాని పంతుల వారు మొదటి యెనిమిదిపుటలను జదునఁగానే తవుయెఱుకలేక యే పాండ్యా "గా రావూటలను వ్రాసిరిగాన కమించి విమర్శనమును మూనవలసినదని నా oč సుహృద్భావముతో వ్రాసినందున నేను మొదట నుద్దేశించుకొన్నట్లు (వాయ కక్కడక్కడ కొన్ని భాగములను మాత్రమే విమర్శించి సంక్షేపించి ముగించితిని. నా వ్రాఁతయొక్కయు విమర్శనముయొక్కయు రీతిని జూపుట в ооо యుపోద్ఘాతమును కథా విమర్శనములో నొక భాగమును మాత్రమిందు w"ം:ാ చుచున్నాను— “గొన్ని దినముల క్రిందటఁ జెన్నపురిలో బ్రహ్మశ్రీ మహారాజశ్రీ రా. శివ c బ్రకటింపఁబడిన బ్రహ్మశ్రీ కొక్కొండכ&38: 8יחד. y: . (* יאי.Ot" (איטליי" 書 '. .y(( איו. ("גלייווי( విగ్రహతంత్ర టిప్పణ పుస్తక మొక్కటి -ہ بہeوv* రె 0 డ వ ప్రు కరణ ము ○E-D火 చన గోచరంబయి, చేకొనిచూచునప్పడది మన నంబు నద్భుత ప్రమోదంబుల పాలుచేయుటయోకాక తన మినాఁద విమర్శనమును వ్రాయఁబురికొల్పి, నా స్వాంతము నెంతయుఁ వీడింపఁబొచ్చినది. సేనును దాని నిర్బంధమునుమాను పుకోఁజాల కెట్టకేలకాపని కీకొంటిని. లాశకములాశ నిష్పక్షపాతియగు విమర్శ కసనకస గుణ బాహుళ్యముగల కృతుల విమర్శించుటయే మిగుల వ్యసనకరమైన పని గానుOడును. ఆట్టి మహాకాన్యముల విషయములాr నే యట్టుండుననఁగాఁ గుమ్లరావములో నిత్తడిముంతలకొఱకు వెదకునట్లు గుణ లేశములనేనిం గని పెట్ట బహుప్రయాసముతో వెదకఁదగిన యీ విగ్రహతంత్రమువంటి పుస్తకముల విమర్శకుంబూనుకొనుటకంటెఁ జింతాకరమయిన పని నాబోటులకు వేలొ క్కటి కనుపట్టకపోవుట వాస్తవ మేయైనను, లాకప్రయోజనమును, న్యాయ మును, పలువిధముల మాటిమాటికిఁ బ్రేరేప, విధిలేక యిట్టి పాడుపనికి నేను మొట్టమొదటఁ జొరవలసివచ్చెఁగదాయని స్వాంతంబున నెంతయుఁ జింతిల్లు చున్నాఁడను. అయిన నిప్పడు నా" చేయు విమర్శనమునందు న్యాయముగాఁ బూర్వోక్త విమర్శనీయ గ్రంథము Srరప నదియంతయు వ్రాయ నా కలమును సాx నీయక, న్యాయముయొక్క కాఠిన్యమును గొంతనఱకు దయారసంబు పెంపున మార్డవపతిచి, గ్రంథమునంతను మొదలంటఁగదలింపక స్థాళీపులాక న్యాయము గా నందందుఁ గొంచెము కొంచెవుగాc ಬಚ್ಡಿ చూచుచు, మృదువుగ నా యభి ప్రాయము నీయ నిశ్చయించినాఁడను. నిర్దాక్షిణ్యముతో గ్రంథమునంతను విమర్శించు నెడ నీతిచంద్రిక విగ్రహతంత్రములవంటి పొత్తములయిదు నిండుట యని వార్య మేయయినను, "కాలము చాలకయు వునసుగొలుపకయు నట్లుచేయ నొల్లక కరము సంగ్రహ పఱుప నెంచిన నా చాంచల్యమునకు గుణ గ్రహణ సారీణులందఱు వున్నింతురని వినయముతో (బార్ధించుచున్నాను. మఱియు నీగ్రంథవిమర్శనమునకుండొరకముందే వేంకట రత్నము 3זotoexיודסt}c&oot$oc గాని తచ్ఛిష్యులగు శివశంకర పాండ్యాగారియందుఁగాని నాకేవిధమైన దేQప మును లేదనియు విమర్శనీయగ్రంథమానంగు గుణములే శీనిఁగానిపించిన లో నట్టిగుణములను సహితము గీనికడపట లిఖింుంచెదననియుంగూడ విన్నవించు చున్నాను.” OE_E_ స్వీ య చ రి త, ము المسلحلا ఆవలఁ గొంతదూరము సాగిన వెనుక జిత్రవునిపాలనున్న కీర-మెం క్క-ఁడు దుర్జనునితోడఁగూడి పోగూడదని చూపుటకై తన స్వామితోఁజెప్పిన కథను దెనిఁగించుచున్నామనుకొని, పంతులవారు తలయుందోఁకయు లేకుండ వెణ్ణి వ్రాఁతను వ్రాసిరి. దానివలనఁ బంతులవారికి సంస్కృతవాసనయేని లేదని తెలియవచ్చుటయే కాక వారికింగల బుద్ధిశాశలమగూడ బట్టబయలగుచున్నది. ఆకధ యేదనఁగా:_ దేన వర్తకవార్తామపికథయామి వకదాసర్వపక్షిణోభగవతో గరుడస్య యాతాప్రసం గేన సము ద్రతీరంచ @で5°8. తత్రకా కేనసహసవర్తకశ్చలితః, ఆధ గచ్ఛతో గోపస్యరస్థి ్సతదధిభాండాడ్జధివారంవారం తేనకా కేన ఖాద్యతేతతో యావద సౌ దధి భౌండం భూమౌనిధాయోర్థ్వమవలోక కే తావత్తేన కాక వర్త కౌదృష్ట్వా తతస్తేన భేదితః-కాకఃపలాయితః-వర్తకస్స్వభావ నిరపరాధోమంద గతిస్తేన ప్రాప్లోవ్యాపాదితః." అనునది. సంస్కృతమున వర్తకశబ్దమునకు చేహారి" యనునర్థము మృగ్య మగుటయు, కోయష్టిక ಸ್ಟಿಟ್ಟಿಭ8 నర్లకో నర్తికా దయః'అను నమర నిఘంటువునుబట్టి వెలిచెపిట్ట యను నర్థము సుప్రసిద్ధమగుటయు నటుండఁగా నీవు హాపండితులవారు పయికథ నిం దు క్రిందఁ బొందుపఱచినరీతిఁ దెనిఁగించి తవు యజ్ఞ తను లాr*కమునకంతకు వెల్ల డించుకొని 8. మఱియు నర్తకునికత వినుతు వినుఁడు. తో e పిట్టలెల్ల భగవంతుఁడగు గరుత్మ oతుని యాత్రాకాతుకంబునం బౌరావారతీరంబుఁజేరఁబా 9. ఆస్థుడిగాక కాకముతోడఁగూడ నొకచేహారి బయలు వెడలె. పివ్రుట నా మార్గముననే యల్లం తట గొల్లఁడొ కఁడు గొంగళిఁగప్పికొని తలమిఁదిచుట్టకుదురుపైఁ గుదిరిక గుదరఁ బెరుగకుండఁ బదిలపణిచికొని చనుచుండెను. ఆ భౌండములాశని దధి వేనూ వ్రా పలు గాకి కాకి యుక్కున మొక్క_సాగెను. ఆల్లన నాగొల్ల తనతలవిూఁది పెరుగు కడన దిగువదించి విూఁదవీక్షించి లక్షించి రాయిఱువ్వధ్వాంకం బాతాతితాఁ కుడుసడ కురువడి నూడనిఁబాడెను. ఆవ్వణిజండు స్వభౌవనిరపరాధుండగుట రెండ వ ప్ర) క రణ ను ○三.2 నిర్భీకుండై సవూK తుండై యూ బాలిశాఖీరునిచేతఁ జిక్కి యుక్క_ణి చక్కాడం 23ল.? తొల్లిపక్షులెల్ల గరుత్త ంతునిఁజూచుటకుఁబోవునపుడు చేహారి' కూడ, బయలు నెడల నేల? చేపశిరి కాకము తోడఁ గూడ నేగుట యెట్లు పొసగును? ఆత్రోనఁ బట్టుకొనిపోవుచున్న గొల్లవాని తలమిఁది పెరుగకుండలోని దధిని కాక్షను భక్షింపఁగా వాఁడాత్రలోవను జనుచున్న వణిజుని నిష్కా_రణము"గా నేలచేంపును ? ఎందునకయి యిగా కథ యిచ్చటc జెప్పఁబడెనో యాయుద్దేశ మును నెఱవేఱలేదు. ఇచ్చట దుర్దార్థునితో నెవ్వఁడును జననులేదు. చని నందుచేత వచ్చినహానియనులేదు. పృష్ణతాడనా ద్దంతభంగ యన్నట్టు తన పెరుగు కాకి తిన్నదను (పంతులవారి) హేతువునుబట్టి గ్రహచారము చాలక యూదారిని నడనఁ దటస్థించిన నిరపరాధియగు నర్గకునిఁ జంప నొడిగట్టినట్టి మహాపుణ్యుఁడు నిజముగాఁ "గాg "సెరుగు భకింపకున్నను నెవ్వనినైనఁ జంప వచ్చును. ఇంతకం లేుఁ గాకినిగొట్ట విసరిన రాయి తగిలి వర్లకుఁడు మృతుఁ డయ్యెనన్నను యుక్తిసహితము గానుండును. పంతులవారి సంస్కృతజ్ఞాన శూన్యతనొక్కయి-గ్రంథమే S-P5ৈ3, శివశంకరపాండ్యాగారుసహస్రముఖములఁ గొనియాడిన వారి పత్రికారత్నమును బ్రతిమాసముం దాను బయలు వెడలి నపు ಷೆಲ್ಲ దాటి కాయలంతలేసి యక్కరములతో శక్తివంచన లేక లోకమునకెల్లఁ జాటిచెప్పచున్నది. పత్రికాముఖమ్మన శ్రీ యాంధ్ర భౌషాసంజీవని' యని నిమ్లకాయలంతలేసి యక్కరములతో ముద్రింపఁబడియున్నది. అOదు q8° యనునది విశేష్యమా ? విశేషణమూ ? విశేష్యమైన యెడల నర్థమేమి ? g)す。 పణమయిన ` శుద్ధ సంస్కృత సమాసమున శ్రీ+ఆంధ్ర = శ్రీయాంధ్ర" యని తెలుఁగు సంధి యెట్టవిచ్చినది 2 ” ချေင္ငံခ္ယည္ కొంతదూరమవ్రాసి కడపట పంతులవారి వచన గ్రంథములలో ○る మొదటిదికాఁబట్టియే దీనియందిట్టి పొరపాటులు వెుండుగcబడి యుం డును. తరువాత వీరు వ్రాయుచువచ్చు సంజీవని శైలి యీ పుస్తకము శైలి ○S三_CT స్వీయ చ రి త్ర ము కంటెఁ బెక్కువుడుంగులు మిన్నగానున్నది. ఆందుచేత వీర లలవాటువలనఁ గ్రమక్రమముగా వృద్ధినొందుచున్నట్టు తోఁచుచున్నది. కాఁబట్టి ఫీ8ంత్రటితో" - నిరుత్సాహులు గాక, మఱియుఁ దెలుఁగున వచన కావ్యములను వ్రాయఁ బ్రయత్నింతురని ਾ8 నత్యంతముఁ బ్రార్ధించుచున్నాను. పండినవృక మున “ਤੂੰ తాతి దెబ్బ లన్నట్టు, పుస్తకముల వ్రాయువారికే విమర్శనములను రాళ్ళు తాఁకును. అయిన నవి మొదలఁ గొంతనొప్పి గలిగించియు గ్రంథ కర్తను గాలక్రమమున గట్టివానింగావించుటయేకాక యాతని మహోన్నతుఁజేసి విమ ర్శనములగతి కందనివానిగాఁజేయును.” ఆనునిట్టి వాక్యములతో విమర్శన మును ముగించితిని. తప్పలకేమి యెన్నియైనను పట్టవచ్చును. లోకములో నెన్వరసను సర్వ్యలు కాఁజాలరు. ఎంతటి విద్వాంసులు చేసినపుస్తకముల లాగోను తప్పలుండవచ్చును. వెదకి విమర్శించువారసన్నచో నాపుస్తకముల లాశను తెలిసియు తెలియకయుఁ జేసినతప్పలు కుప్పలుగానుండవచ్చును. తప్పలెన్నువారు తండో*పతండంబు లుర్విజనులకెల్లనుండుఁదప్ప, తప్పలెన్ను వారు తమతప్ప లెఱుఁగరు” అన్న వేమనయొక్క సత్యోక్తియందఱు నెఱిఁ గినదేకదా ? కొందతి కవిత్వము కఠినము గాను శ్రుతికటువుగాను నుండవ చ్చును ; కొందతిది మృదువుగాను శ్రాన్యముగాను నుండవచ్చును. పంతుల వారిటీవలఁజేసిన కావ్యములలో తమ స్వభి సపదాన్వయ కాఠిన్యమునుమాని తొంటియభిప్రాయము నూpుటచేతఁగాఁ బోలును సాధ్యమైనంతవఱకు మృదుపదఘటితమయిన సులభశైలి ననుసరించుచువచ్చిరి. వార్తాపత్రికలను Хуг&с Ж. ఠినమైన గ్రాంథిక శైలిసే వ్రాయవలెనని వాదించిన ్సజ్రి -సేనొకసారి చెన్నపురి రాజకీయకళాశాలలోని యాంధ్రభాషాభివర్ధనీ సమాజముయొక్క సాంసత్సరికోత్సవ సమయమున నగ్రాసనాధిపత్యము వహింపఁదటస్థించిన తతిని తమయపన్యాసము లో పు స్తకరచనము నా దానివలె సుగమముగానుండ నలెనని శ్లాఘించినప్పడు నాకత్యంతాశ్చర్యము ක්‍රාව්R;රයි. 1875-5 సంవత్సరమునందు -కాళిదాసుని యభిజ్ఞానశాంకుతల で"éゆss వును తెనిఁగింపవలెనని తలఁచి కలకత్తా బొంబంు మొదTలేన బహుస్థలముల రె O డ వ క ర గ్రా? ము ○8主.F下 こレ నుండి ముద్రితపుస్తకములను రాజను హేందనరములోని యొకపండితునియొద్ద లిఖితపుస్తకమును సంపాదించి చదువనారంభింపఁగా నొకదానిలోనున్నట్లోక దానిలాr నుండక శ్లోకములలో సాద్ర భేదములుండుటయేకాక కలకత్తా ప్రతిలో తక్కిన ప్రతులలో లేని క్రొత్త శ్లోకములు సహితము కొన్ని కానcబడెను. అన్ని ప్రతులను దగ్గఱనుంచుకొని చదువుచు, పాఠభేదములున్నప్పడు దేని లోని పాఠము సమంజసము గానున్నదని నా బుద్ధితోఁచినదో దాని ననుసరిo చుచు, సరసము గానున్ననని తోఁచిన్నgగా త్తశ్లోకములను గైకొనుచు, రెండం కములు తెలిఁగించి 1876-న సంవత్సరమునందు వివేకవర్ధనిలోఁబ్రకటించితిని. విశాఖపట్టణములోని సరవస్తు వేంకటరంగాచార్యులయ్యవారలంగారు శాసం తలమునంతను దెనిఁగించిరనియు, అది విశాఖపట్టణములోని సకల విద్యాభి వర్ధనీపత్రికలోఁ బ్రకటింపఁబడు చున్నదనియు విని సేనాపత్రికను గొప్పించి చదువుచు వారిది ముగిసిన తరువాత పూర్ణముగా చదివి యావశ్యకమైన" నాదిపూర్తి చేయన లెనని నా భాషాంతరమును నిలిపివేసితిని. వారును రెండం కములు మాత్రమే యందు ప్రకటించి నిలిపివేసిరి. వారిపుస్తకమును సాంతము గాఁ జదివినపిమ్లట నా పుస్తకమును పూ చేయవలెనని, నాటకశేషమును రచిం పక్ష నేను నిలిపివేసిన ప్లే నా పుస్తకము ప్రకటింపఁబడిన పిమ్లట తమది ప్రక టింపవలెనని వారును నిలిపియుందురు. నే నెంత కాలము ప్రతీకించినను వారిపుస్తకము ప్రకటింపఁ బడుజూడ -కానరాకపోయెను. ఇంతలాగో శా గుంతల -నాటకను తెలుఁగు లిపి లాగో చెన్నపురిలో ముద్రింపఁబడినందున “ੋਹਾਂ ప్రతిని దెప్పించుకొంటిని, అంతట నేను విదేశపు ప్రతుల నొకమూలఁ బడవైచి చెన్న పురి ప్రతిననుసరించియే మిగతభాగమును భాషాంతరీకరించి 1888 న సంసత్సర మునందు పుస్తకరూపమునఁ బ్రకటించితిని. కౌవ్యేషు నాటకం రమ్యం నాట కేషు శకుంతలా" యని మనపూర్వులు నాటకములలో నెల్ల శాకుంతల నాటక మత్యంత రమణీయమైనదని చెప్పియున్నారు. ఆంతటిరమణీయమైన నాటక రాజము నంత రసవంతము గాఁ దెలిఁగించుటకు నానంటి య(పౌధుఁడు సము స్థఁడు కాఁజూలఁడని నే నెఱుఁగకుండిన వాఁడను"గాను. ఆట్లయ్యను తప్పి од о స్వీ య చ రి త, ము పోయినను కాళిదాసునివంటి మహాకవి యొక్క యు త్తమ నాటకరచనయందే తప్పిపోవలయునన్న బుద్ధిచాపల్యమును మరలించుగోలేక దీనియాంధ్రీకరణము నక్షసఁ బూని నాచేతనైన బ్లెట్లో దీని నిర్వహింపఁగలిగినాఁడను. నా పుస్తక మును జదివిన వారా-కాలమున నా భౌషాంతరము మనోహరముగానున్నదనియే చెప్పచువచ్చిరి. వారట్లనుటకు నామినాఁది యాదరణమే కారణవుయి యుండ వచ్చును. ఇదియొక సారి ప్ర థమశాస్త్రపరీక్షకుఁబఠనీయగ్రంథముగా సహితము నిర్ణయింపఁబడెను. నాటకసమాజములవారు గీనిని బహుస్థలములయందుఁ బ్రదర్శించిరి నేను దీనిని రచించినతరువాత దాదాపుగాఁ బదేండ్లకు గీనికంశెు, నెక్కువమనోహరముగా నుండవలెనని కె స్తనకలాశాలాపండితులగు రాయన దుర్లము నరసయ్యశాస్త్రిగారు శాకుంతలమును మరలఁ దెలిఁగించిరి ; ఈ "όοέβ, కంటెను నధికరమ్యము గానుండవలెనని రెండు మూఁడేండ్ల తరువాత చెన్నపురి క్రైస్తవకలాశాలా సంస్కృతపండితులగు వేదము వేంకటరాయశాస్త్రిగారు వెండియుఁ దెలిఁగించిరి; తరువాత మతి రెండేండ్లు తాళి వూటికం లేును ముద్దుగా నుండవలెనని దాసు శ్రీరామపండితులవా 8ంకొక భాషాంతరము చేసిరి ; ఇన. న్నియు నిట్లుండఁగా నన్నిటినిమించి య్యంత హృద్యముగా నుండనలెనని మఱి యెనిమిదేండ్ల కనఁగా నేను భాషాంతరీకరించిన యినునదేండ్లకు తరువాత వడ్డాది సుబ్బారాయఁడు గారు వేeరొక భౌషాంతరము చేసిరి. నా భాషాంతరము గూఢపదములను ప్రాధాన్వయములను లేనిదయి పామరులును గ్రహించు. నట్లుగా తేటతెల్లమయియుండును. తక్కినవారి భాషాంతరములు కఠినపద భూయిష్టములయి పౌఢతరాన్వయ విశిష్టములయి పండితజన గ్రాహ్యములు గా నుండును. అయినను సామాన్యజనులుమాత్రము నా పుస్తకమునే యొక్కువ గాఁ జదువుచు నిప్పటికిని సమాదరము చూపుచున్నారు. ఆందుచేత నా పుస్తు కము పెక్కుతడవలు ముద్రింపఁ బడవలసినదయ్యెను. నా భౌషాంతరీకరణరీతిని జూపుటకు నా శాకుంతలములోని పద్యములను గొన్నిటి నిచ్చట నుదాహరించు చుచున్నాను 「5 ○ ごを 3 క ర ణ ము ○ 2 ○ ప ارتفا ఉ. చేల నివె శ్రమంబడఁపఁజాలిన తామరపాకు వీవనల్ చ ΟΤΟ οι.. మెల్లన గొంచు వీచుదునొ మిక్కిలిశీతలమైనవాయువున్? సల్లలితారణాబ్దసదృశ oబగు నీచరణద్వయంబు y* పల్లవపాణి ! నా తో"డలపైనిడి హంుగఁ బట్టువాఁడనో ? ఎవతె జలంబుమినాకిడక యెన్నఁడుఁద్రాగ దు "తె" నువుందుగా సెవరి తె పేమచేఁ జిదువు దీప్సిత భూషణయయ్యు మిచిగు శైవ తెకు మిరుతో ల్ల నన లెత్తుట కన్నులపండువగాఁగనుండు నా ప్రవిమలగాత్రి యేగుఁ బతిపజకు నందఱనుజ యీయరే ! ?8 작 . కొందలవుం డెడెందము శకుంతల తె"నిపుణేగునంచయో! కందుగబాప్పరోధమునఁ గంఠమునుం జె డెదృష్టి మాంద్యమం బొందె నొకింత పెంచిన తపోధను లేయిటుకుం: సెంతగాఁ గుందుదురో* తవుంతఁగనుకూఁతులఁ బాయు إدارفور لكي تتمه మమ్ముల స త్తపోధనుల మాన్యభవత్కులమున్ స్వబంధులకౌ సవ్రుతి వేఁడకీమె యెటోసల్పిన నీ పయికూర్మినెంచి మా కొమ్లను నేలుకొమ్మ సరికొమ్లలతో సమగౌరవంబునకా బిమ్లటి గెల్ల ব্যু"kమగఁ చేర్కొనరా దది యింతిబంధువుల్. . గురపలకస సేవఁజేయు వును గుంగతిఁజూడుము నీసపత్నుల కౌ వరుఁడలుక న్వహించినను భర్తృవిరుద్ధవుగాకు విూసునకో పరిజనులందుఁజె~పుము కృపం గడుఁ బొందపభాగ్యగర్వముక్ ჰპ8%ჯ3 నిట్లుకాంతురు సతీత్వము కాంతలు నింద్యలాండుచోన్ o శాకుంతలనాటకమును తెనిఁగించిన తరువాత భవభూతి విరచితమైన యు త్తరరామచరిత్రమును తెలిఁగింపఁదలఁచితిని"గాని దానిని నామిత్రులైన వావి లాల వాసుదేవశాస్త్రిగారు తె"వు తెనిఁగించెదవుని చెప్పినందున దానిని వూని వేసితిని. నేను తరువాత తెనిఁగించిన సంస్కృత నాటకము కాళిదాసప్రణీత ての2.○ స్వీయ చ రి త్ర ము మైన మాళవికాగ్నిమిత్రము. ఇది రత్నావళివలెనే నాటికయంు బహువిష యములయందు దానిని బోలియుండును. దీనిని 1885_వ సంవత్సరమునందు నేను ముద్రింపించి ప్రకటించి, కృష్ణమి శవిరచితమైన ప్రబోధ చంద్రోదయ మును దెనిఁగింప నారంభించి ప్రథమాంకమును వివేకవర్ధనిలోఁ బ్రచురించితిని. శైలినిజూపుటకయి మాళవికాగ్ని మిత్రములాగోనుండి రెండుమూఁడు పద్యముల నిందుదాహరించి తరువాత ప్రబోధచందోదయ నాటకమునకు వచ్చెదను. ఉ. కొందఱు విద్య నన్యులకుఁ గోవిదులయ్యను నేర్పలేరిలన్ ; గొందఱు బోధచేయుదురు గొప్పఁగఁ గొంచెమె తాను నేర్చియు కౌ ; yoందుx రెండిటం దెలివిఁబొంది వెలింగెడు బుద్ధిశాలు లే యోండును నగ్రగణ్యులని యెన్నికగాంతురు శిక్ష-కాభిలాr F. చ. తరుణులు వేడ్కతోఁబ్రథమ దర్శనకాలమునందుఁదద్దయం బురసపులరూపము ల్నయనము ల్లనియంగను జూ-డఁగోరియు కొ ధరఁదరభాయ లె"క్షులు మనఃపియులం దిలకించుపట్టులన్ గరమును విప్సికన్లోనరుగా గను నమ్మలనిండ నెప్పడు కౌ. H సర్వమును బ్రాఁతదని యొందు సాగు గాదు ; క్రొత్తదనియె కావ్యమునకుఁగొఱఁ ప్రరాగు ; యోగ్యులు గ్రహింతురారసి యు తమంబు ; మూఢుఁడన్యులనే నమ్మబుద్ధి లేక o 1885-వ సంవత్సరమునందారంభించి యప్పటికి నిలిపివేసిన ప్రబోధ చంద్రోదయ -నాటకమును వురలనందుకోTని చింతామణి మాసపత్రికయందుఁ గొంక్ర గ్రో"ంత్ర-గాల బ్రకటించి 1891-3 సంవత్సరనునందు పుస్తకరూపమున ముద్రింపించితిని. සුධි యద్వైతమతసిద్ధాంతమును బ్రతిపాదించుటకయి చేయఁ బడిన వేదాంత-నాటకము. ఇందు వివేకునకును మహాశి మోహునకును పోరా టను జరగి కడపట వివేకునకు జయము కలిగినట్టు వర్ణింపఁబడినది. ఇందలి రెండవ ప్రు క గణ ము ○ 23 పాతానుగుణముగా కొన్ని పద్యములు “ਹਾਂ సామాన్య సులభ శైలినికాక Oూ* క్రింది చందమున కఠిన శెలిని రచింుంపఁబడినవి. ఉ. ఈ నిశితోగ్రఖడ్ల వినికృత్తభవద్ద నాళికోచ్చల త్ఫేనిల బుద్బుదౌఫుయుత భీకర శోణిత భూరిగారలన్ సేనిదే తృప్తిచేసెద వినిశ్చలభక్తిని దుర్లకిప్టు 5 Dে ঠে লেদ నినదోల్లసడ్డ వురు థాంకరణాగత భూతవర్ణకున్, వు. ప్రచురోద్ధూతి రజశృటానుమిత శుంభద్యాన ధావురా Kచ యేషత్పరిచుంబితోర్వ్య పరిభాగంబుల్ మహావాహముల్ ప్రచలనందర మధ్యమాన జలధిధ్వానోగ్ర ఘాశషంబుగా నుచిత పౌఢిని వ్యోమమార్ధమున సోహో! శ్రేసగొంపోయోడుకా. శా.ధారాయంత పతజ్జలోదిత నితాంతధ్వాన సంయుక్తముల్ నీశేజారి కర పభౌధవశముల్ చెల్వాందు సౌధాగ్రముల్ భూరిపేక్యములై శరద్ధవళ జీమూతాంతరాజత్తటి చ్చీరమ్యంబు లవ్రే పత్రా"కలెసఁగుం జిత్రద్యుతి స్టేడలన్ 軒 అందుచేతఁ గొందఱసూయాపరులీ పద్యములే నావికావనియు నంది వుల్లయ్య ఘంటసింగయ్యకవుల గ్రంథనులోనుండి తీసికొనబడినవనియు ప్రవా చముజేసిరి. ఎఱుఁగనివారు నిజమే మోయని సందేహపడఁజొచ్చిరి. పయి యిరసవురు కవులును ప్రబోధచంద్రోదయ నాటక కథనుగై కొని పద్యకావ్యము నొకదానిని రచింుంచియుండిరి. నేను దానిని ముద్రించి ప్రకటించిన తరువాత. నితరులు సత్యము నెఱిఁగి యడుగు చురాఁగా పూర్వ వుపవాదములు వేసిన యసూ యాగ్ర స్త్ర పండితులు సిగ్గుపడి వూనము ధరించి యూరకుండిరి. నేను ప్రబోధచంద్రోదయ నాటకమును ప్రచురించినతరువాత వడ్డాది సుబ్బారాయఁ డుగారు తవు ప్రబోధచంద్రోదయనాటకమును ప్రకటించిరి. ఇట్లు తమది ప్రక టింపక పూర్వమును నాపుస్తకము ప్రకటింపఁబడిన తరువాతను తాము చేసిన గీతపద్యము నొకదానిని దానికి సరియైన నాపద్యమును తవుమిత్రులకుఁ బంపి ○ 2ご స్వీ యు చ రి こル ము తవుడే మంచిదయినట్టు వారివలన నభిప్రాయములనుబడసి సుబ్బారాtw* గారు వానినొక పత్రిక లాగోబ్రక టింపించిరి. అందు విూద వారి ఫుస్తకము బయల బడఁగానే వివాదములారంభమయి నాపుస్తకమును గానితోఁబోల్చుచు విన ర్శనములు బైలుదేఱసాగినవి. ఒకరు వ్రాసినపద్యమునుజూచి మఱియొక oపద్యమునకంటె రమ్యముగా ముతియొక పద్యమును వ్రాయవచ్చును. ఎవరిపు స్థ కమువారి క్రితరులదానికంటె నధిక రమణీయముగా కనఁబడుటయు స్వాభావిక "మీ. ఆయినను నాపుస్తకమున కే యధిక వ్యాప్తి కలిగియున్నదని నే ననుగొను చున్నాను, నాప్రబోధచంద్రోదయమునుండి మఱి మూడు పద్యముల K)oð‘oc జూపుచున్నాను. ఉ. సుందరమందిరంబులును సోయగపుం జవరాండ్రు పట్పదా మందరవోల్ల సల్ల తలు మల్లెల తావులనొప్ప "గాడ్పులున్ జందురసతోడి రేలు నెట నాకు నమోఫుబలంబులెట గె ల్పాందఁగ నవ్వివేకుఁ డెటులుండు ? ? బ్రబోధుఁడు నెట్టుపడున్ ? చ. కలదcటయూత యొక్కటి జగంబున దేహముకం లేు వేఱుగా! ఫలవుది మిణిగాంచునట భద్రముగాఁ బరల*క్రమం దవశి! వలవనియీ దురాశయు నభస్టరురాజముపూచి స్వాదు స త్ఫలములనిచ్చునక్ భ్రనుమువంటిదికాదె తలంచిచూడఁగన్ ? ఉ.దారిని బాంభు లేటివeందం దరు-కాండము లాకసంబునన్ "వా8చముల్సముద్రమున నావికులున్ నడిఁగూడి పాయు న ట్గారయఁ దల్లిదండ్రులును నాత్త ులున్ సఖులు కొసహోదరుల్ చేరుచుఁబాయుచుండు టిదిసిద్ధము ప్రాజ్ఞలకేడ క్టోకముల్? ఈ పుస్తకమునకుఁ బూర్వముననే యొకనాటక సమాజము వారు తె" మాడుటకయి ప్రహ్లాదునికథను నాటకముగా వ్రాసిపెట్టుమని నన్నడుగగా 1885_వ సంవత్సరమునం దతిత్వరితముగా ప్రహ్లాద నాటకమును వ్రాసి ముద్రిం పించితిని, సంఘదురాచార సంస్కరణమును పరిశుద్ధమత ధర్త్నపకటీకరణమును రె 0 డ న ప్ర, కరణ ము ○ 2)以 నానునస్సు నెప్పడును బాయకుండునుగాన నేనే పుస్తకమునుజేసినను దానిలో నవకాశమున్నయెడల నే సందర్భమున నైనను వానినించుక చొప్పించుచుం దును. కాబట్టి యీ పుస్తకమునందును వాని చిహ్న ములు కానవచ్చును. ఇందు నృసింహమూ § నోటఁ బలికించిన మూటలను వినుఁడు. సీ. శ్రీమహావిష్ణుండ సింహముఖంబును నరరూపమునుదాల్చి కరుణతోడ 8y భక్తునిఁగావంగ వచ్చితి నిచటకు విన రయ్య జనులార వీనులలర! దుడునానువు పెటి తులసి పేరులుదాల్చి మొక్కుమాత్రనె విూకుము కిలేదు Q} &O - سفہ నా పాదభక్తులై ననుఁదృపుఁ జేయంగఁ దలఁతురేనియం విూరు తెలియవినుఁడు ముందుగా విూరలు భూతకోటులయందు చయగల్లిసత్యంబుతప్ప కెపుడు కావూదులజయించి కరుణాత్రపూర్గులై పరవంచనము లేక పరవనితల {T}^ ടൂറ് డఁబుట్టువులట్లుఁదోడిమానవులను సోదరులటును జూచుకొనుచు (T) నీతిమార్గంబున నిత్యాదరముతో డ విూ ರಲ್ಲ నిరతox)"మొలఁగవలయుఁ జిత్తశుద్ధిలేని సేవచే నింతయు ఫలములేదుగాన భక్తితోడ నన్నుఁ గొలుచుచుండి నాకుఁదృప్తినొనర్చు పనులుసలిపి ము_క్లిపదవిగనుఁడు. ఈ నాటకముతరువాతఁ జేయఁబడిన నాటకము రాగమంజరి. ఇది పెరిడన్” అను నింగ్లీ పుకవిచే రచియింపఁబడిన ఁడ్యూయన్నా' యను నాటక కథ ననుసరించి చేయఁబడినది. ఇందలికథ మిక్కిలి రమ్యమయి యుండును. కథయెంత నునోహరముగానున్నను కొంచెము చిక్కుగానుండుటచే సామాన్య జనులు దీనిని చక్కఁగాగ్రహించి పొందవలసినంత యానందమును బొందఁజూ లరు. ఈ క్రిందిపద్యమును ద్విపదమును రాగమంజరిలోనివి. ஆக். పుత్రికలుద్భవిల్లిన నె పోవును సౌఖ్యముకొంత తండ్రికికా చిత్రము!శాంతియుండ దిటుచిత్తములో కణ కాలమేమియుకా ధాత్రిని నిర్వదేండ్లు కడదాఁటెడులా ననె చెప్పబుద్ధులకా బుత్రిక లిట్లు విూతి కరము స్వెతగూర్తురు కన్నవారికి కౌ. ○ 28」 స్వీయ చ రి త్ర ము దిQస్చ. ! ΧέοωS" |్వపద కాలమా! శెలిక్కలు So) ంచీవు x8:0 నిల్వ కెKసెద వంచుיתeית:ד నే కవి నినుఁదో" ల నిలను వgంచె Sos-R) యాతఁ డీయుర్విలోదాను బ్రియురాలి సెన్నఁడుఁ బెడబాయనట్టి వయసువాఁడయి యుండవచ్చు సత్యముగ o దిన మొక్క నియు దిన్నఁగాఁదాను బెనుపొందు వలపుతోఁ బ్రియురాలిణాసి విరహాగ్నివేఁగిన వెంగలి యోవఁడు పరుగెత్తుదువటంచుఁబలుకును నిన్ను? దీనిని రచించిన 1885_వ సంవత్సరమునందే భారతవిరాట పర్వములోని దక్షిణ గోగ్రహణకథను పద్యగద్యాత్త్మకముగా నైదంకముల నాటకముగా రచి CooOᏡ ముద్రింపించినాఁడను. రాగమంజరికథవలెఁగాక యీకథకు మనవా రలవాటుపడి దీని సెక్కువయాదరముతో చదువుచువచ్చిరి. దీనినుండి కొన్ని పద్యముల నిందుదాహరించుచున్నాను.

  • o - 으 ウ → X-3 * వు. బక కిమిర హిడింబ ముఖ్యదనుజ వాతంబు నెవ్వాఁడు వు

త్తకరీం దంబులఁద్రుంచు సింహముగతికొదాఁద్రుంచె, నెవ్వాఁడు యా చకబంధున్ భుజవీర్యసింపని జరాసంధున్ హతుంజేసె నా (పకట స్టేముని భీమునిందలఁప నాప్రాణంబు భీతిలైడున్. - Փ cמר Av. "pobo కాలాంతs భీషణాకృతిని වීෆ న్నీదు సేనాటవిన్ to-tox శరార్చులంబోదివి తీవ్ర ప్రక్రియంగాల్చుచుకొ W. దాస్రంబుల నవ్విరాటుఁడు నినున్ దర్పోద్ధతిందాకఁ ద ty rుఁ బాణంబును వూనమున్ రణమునందక్కించుకోనేర్తు వే? th, Ashbh6"| ్ముతాపమున వాడినపూసరమట్లులున్న యీ

          • ) A నిటుతా" సమునొండఁగఁజేసె చేల ? నె |్మగwన ۳۱۰ سال -K) oుఁ వూనుము శోకము; నిన్నుఁజూచి నీ 4,44ஆடி Wowowo ox! ; ధార్యమున నమునూఱడింపుమా! రె 0 డ వ ప్ర, క ర ణ ము ○ 22

ఉ. గోపకులార ! చింతపడకుం డణుమాత్రము మిూరు దీనికిన్; తూపు లవెన్ని విూయొడల దూ79నో వానికి నూలు రెట్లుగాఁ దూపులు వాని జేహమున దూర్చెదఁ గా ర్చెద నెత్రుశేరులన్o బాపెద విూపరాభవము, పంపెద నంతకు చెంతకు నిపున్ H రాజవహేంద్రవరమునందలి నాటకోజ్జీవకసమాజమువారు ప్రయోగిం చుటకయి హరిశ్చంద్రోపాఖ్యానమును నాటకరూపముగా కథను మూర్పక వ్రాసియిండనికోరగా వారికోరికననుసరించి 1886_వ సంవత్సరమునందు రెండు మూఁడు వారములలో నాలుగంకములు రచించితిని"గాని వారప్పడు దానిని బ్రదర్శించుటకు వలను పడనందున నంతటితో నిలిపితిని. తరువాత కాకినాడ లోని యొకనాటక సమాజము వారు దానిని తామూడుటకయి పూర్తిచేసి యిండని యడుగc"గా వారవుదినములలోcబంచవూంకమునుగూడ ఁజేసియిచ్చితిని. "వారస దానినాడినప్పడు విశాలమైన నాటకశాలయంతయు చూడవచ్చిన జనులతోఁ గ్రిక్కితిసిపోయెను. చూచినవారందఱును నాటకమును బహువిధముల శ్లాఘిం చిరి. ఈ నాటకమును నేను మొదట వివేకవర్ధనిలోఁ బ్రకటించి 1889–4 సంవత్సరమునందు పుస్తకరూపమున ముదింపించితిని. ఈ పుస్తకము వార్తా పత్రికలలోఁ బ్రశంసింపఁబడినది. హరిశ్చంద్ర కథ సర్వజనప్రియమైనదిగానఁ బత్రికాధిపతులు గాక తదితరులునుగొందఱు దీనివిషయమయి పత్రికలకు వ్రాయం జొచ్చిరి. ఆట్టివారిలోఁ గొందఱు నాపుస్తకమును బ్రశంసించుటతోఁ దృప్తి నొందక, పోలికలకు దిగి నాపుస్తకమును శంకరకవి దానితోఁబోల్చి, నాచే శ్రేవ్ల మైనదని బోలివూలిన వాదములలోఁ బ్రవేశించిరి. ఒకపక్షమువారు చంద్రము తిని విక్రయింప cజూపినప్పడు శంకరక విచెప్పిన à. నిద్దంపు నునుమించుటద్దంబుఁ బ్రహసించు ముఖవుండలముగల మోహనాంగి 「おき)23 మిశేకుల విభ్రమంబుల గెల్చు కన్నులుగల కలకంఠకంఠిఁ బూవుగత్తులతో ఁడఁ బోరాడనోపు వక్షోజముల్ల ల మృగరాజమధ్యఁ గొదమతుమైదలకుఁ గొదఫుటింపఁగఁజాలు కుంతలంబులుగల గురునితంబఁ బచ్చిపగ డంపుదీఁగ కు హెచ్చుఁజూపు | కెంపువా తెఱగల రాజకీరవాణిఁ బ్రణుతిఁగాంచిన నాపాలిభాగ$లక్మీ! విక్రయించెదఁగొనరయ్య వేగవచ్చి, ఆనుపద్యమును, ఆసందర్భమున నేనుజెప్పిన (۱۰: رہن e کو مکہస్వీ c הט2) ( ) సీ. కలలోన నైన నవ్వులకైన నిసుమంతబొంకియెఱుON ని పుణ్యశీల తప్ప చేసిననైనఁదన్నుదూతిననైనఁ గోపించియెఱుఁగని గుణధురీణ పిఱలను దనవారి వేఱుగాఁజూడక సమతనారయునట్టి సదయ హృదయ కానిమాటలుతన్నుఁగలుషాత్తులాడినఁ గలహింపనోల్లని గరితమిన్న పరులసొమ్ముతృణంబుగభావమందుఁ దలఁచి యొప్పడువర్ణించు ధన్యచరిత చంద్రమతి నాదుభార్య నీ సాధ్విమణిని,విక్రయించెదఁగొనరయ్యవిబుధులార ! ఆను పద్యముతోడఁబోల్చి, కలకాంతను విక్రయించునస్పడు వదన నయనములను కపచకచములను శంకరకవి వర్ణించుట సమయోచితము"గానుండ లేదనియు, సత్యశాంతాదిగుణములను నేను ಪೆಲ್ಟಿ ంచుట సమయోచితముగా నున్న దనియు, వాదించిరి. రెండవపకుమువారు విక్రయమునకు తేఁ బడినప్పడు సౌందర్యవర్ణనమును శ్లేయుటచేత కొనఁగోరువారి కధికాసక్తిగలుగును గాన శంకరకవిమాళ్లమే ప్రశస్తమయినదని వాదించిరి. ఇదియెవ్వరికిని ప్రయోజన కరముగాని శుష్క వాదము. నా కవిత్వమెట్లున్నను, శంకరకవి కవిత్వము ప్రశస్తమయినదనుటకు సందేహము లేదు. నేనాపుస్తకమునుగూడ దగ్గరినుంచు §"ನಿತು సత్యహరిశ్చంద్రనాటకమునుజేసితిని. నావి యిప్పటికాలపు టూహ శాటచేత శంకరకవి యొక్క పూర్వకాలపుటూహలకంటెఁ గొన్ని విసయము లలాశి భిన్నములు గానుండుట యనివార్యము. నూతనకావ్య మెట్లున్నను బురాతన కావ్యమునం దెక్కువ యభిమానముండుట సర్వసాధారణము. ఈ విషయమయి కాళిదాసు తన మాళవికాగ్నిమిత్రమునందుఁ జెప్పిన దానినే యీక్రింది పద్య వులాr* నేనీ పుస్తకమునందుఁ జెప్పియున్నాను. ஆன். ప్రాఁతదియన్న కారణముఁ ಬಟ್ಟಿಹು సర్వము మేల్మిఁ జెందునే ? నూతనవున్న హేతువున న్యూనతఁజెందు నెక్రొ త్తవన్నియున్ ? ఖ్యాతిగ ను త్తముల్గుణమునారసి మంచిగ్రహింతురెప్పడున్ బ్రాఁతవె మంచివందు రవిమర్శతఁ గేవలమూఢవూనవుల్. గుణ గ్ర హణపారీణులగుబుద్ధిమంతులారసి గుణ మెందున్ననుగ్ర oహింతురు -గార్ట ! నా సత్యహరిశ్చంద్రనాటకమును సర్వకలాశాలవారు ప్రథమశాస్త్రీ,

  • - రె @ డ న క ర ణ ము ○ 2F

ప لمنا పరీక్సకుఁ బఠనీయగ్రంథమునుగా నిర్ణయించిరి ; పాఠశాలాపరీక్షకులు బోధనా భ్యసన పాఠశాలలు మొదలైనవానిలోఁ బాఠముగాఁబెట్టిరి; మహాజనులు తెలుఁగు దేశమునందెల్లయెడలను మహాస్పక్టితోఁగొని చదువుచున్నారు. ఈ పుస్తక మివఱకా పేడుతడవలు ముద్రింపఁబడినది. ఆందుచేత నేనీ పుస్తకరచన యందు పడిన ప్రయాసము వ్యర్థము కాలేదని నమినవాఁడనయి OOJ- పుస్తకము నుండి గుణదోషనిర్ణయమునకుఁ దగినన్ని పద్యముల నిందుదాహరించుచున్నాను. చ. పరసతులెల్లఁ దల్లులు స్వభౌవగుణంబులు ధర్మవర్తనల్ పరవు సుహృత్తు సూనృతము బంగ్గుచయంబు జగ జ్జనంబు స త్కరుణ విభూషణంబు సముదంచిత శాంతత విత్త మట్టి యానరపతి స్వప్నమందయిన నవ్వులకైనను కల్లలాడునే? ఉ. రాజులు మున్ను వేఁటలకు రారె ? నుదించిన దుష్టజంతులన్ దేజముచూపి కానలను డీవ్రశరంబుల రూపుమాపరే ? యాజననాథు లే యెడల నాశ్రమ ూములఁ జొచ్చి నీవలెన్ నైజమదోద్ధతిన్ మునివనంబుల సాధుమృగాళిఁ గూల్చిరే ? చ. తడవుగఁ జిల్క లంబెనిచి దారుణలీలను గండుఁబిల్లికిం గడపట నప్పగించి చను కైవడి, మమిటు లింత-కాలమున్ గొడుకులకన్న సెక్కుడుగఁ గూరిమినారసి మిర లిప్ప జీ చెడువుని వాతఁద్రోచి చనఁజెల్లు నె నిర్ణయ వృత్తినక్క-టా ! సీ. తతహంస తూలికా తల్పంబునను జేర్చు మృదుతర దేహమా యిదినమూర! | ざ వ్మ సంపెంగనూనె కడురాచిపెంచిన మంగురులా యివి ముదుపు | " ويوم CO నవరత్న వుయభూషణంబులఁ బెనఁగొన్న హస్తంబులా యివి యనుగుపట్టి! చిఱుగజ్జియలు మోగఁ జెలువొప్ప నడయాడు చరణంబుతూ ౧యినివరకుమార "ξει ఁబొరలాడుచును బెనుధూళిబ్రుంగి లె`ఈువూssుగ Cబడిచెల్వతప్పియున్న నీదుకోవులాంగ కను లీనేత్రములను, ט8-סיהחד మెట్టోర్డురాననుఁగన్నతం - డ్రి! OU"O స్వీ య చ రి త ము للسفا చ. ఆకటకటూ ! కువూర ! చతురల్టిపరీత మహీతలం బకం టకవుx నేలినట్టి ప్రకటప్రతిభుండగు చక్రవర్తి لكة( త్రకునకు నీకుఁ ಪಿಕ వసుధాస్థలిలోపల మూఁడుమూళ్లనే లకును ముహూర్తకాలము నలంతి స్వతంత్రత ずぎsy-söy吉。 ఉ, కానలనుOట నిష్ఫలముగాఁ జను నింద్రియ నిగ్రహంబులే చ డేని; మనుష్యుఁడింట వసింుంచియు నింద్రియనిగ్ర హం గాగికౌ దానొనరించు నేని, సతతంబును సత్సల మొుందు ; శాంతుఁడౌ જે మానవుఁడెందునున్న వినుమా యదె యాశ్రమరాజమౌఁజుమి ! ఒనరు గృహాది భోగములు యోగములే? వ్రతివృత్తి వేల్ప నిం ధనములె యూథనంబులు ? రణనణి భూషలు వేదభూషలే ? మొనసినప-వుఁదోఁటలు తపోధన వాటు లె ? రాజ్య మాజ్యమే ?. వునికి నివేల భూవిభవముల్" ? వెత పెట్టఁగ ఁ గాక సాధులన్, . తనకనప-కారము ల్సలుపుదాతయోడం గరముం గృతఘ్నుఁడై మునియతఁడెగ్గుచేసినను భూమిపయిం గడు డస్సియాకటన్ వనరుచు జెట్టు చేరఁ జని బాగుగ నీడను విశ్రమించి تكة CD డ్లనుదిని యమ్లహీజ "మెుకటం దెK ఁగొట్టు కిరాతుఁబోలఁ ? . వినుము ధనంబు భీరులను వీరులఁగాఁ గను దోఁపఁజేసెడున్ ఘనతర బుద్ధిమంతులుగఁ గన్పడఁజేయును బుద్ధిహీనులన్ బనుపడఁ దొ*cపఁజేయు గుణవంతులఁగా గుణహీనులన్సదా జనులను మోసపుచ్చి ధనసంపద చిత్తము మత్తుగొల్పెడున్. ఉ. నీతికి హేమభూషణ మణిప్రకరంబుల వన్నెరాదిలన్ నీతికి వన్నెపోదు ధరణిన్ వెలమూలిన చింకిగుడ్డలన్ నీతికి గౌరవంబెపుడు నిల్చుఁజుమి సహజంబుగానె వి ఖ్యాతిగ నీతివర్తనము నందఱుమానక యుండఁగావలెన్ రె 0 డ వ ప్ర కర ణ ము ○○「○ 1889-3 సంవత్సరమునందు నేను : తిర్య్వద్వన్మహాసభ , వుహారణ్య పురాధిపత్యము' అను రెండు పుస్తకములను జేసితిని. వీనిలో మొదటిఒ నా మిత్రులైన బసవరాజు గవర్రాజుగారు మరణమునొందినప్పడు వారి బంధువులను పురోహితులు మొదలయినవారు పెట్టిన బాధలను జూచినప్పడు వారిదుశ్చర్య లను వెల్ల డిచేయవలెనన్నయద్దేశముతో చేయఁబడినయా క్షేపగర్భసంభాషణము. ఈ చిన్ననాటకములోని పాత్రములన్నియు పశువులును పక్షులును. వానివాని పంభాషణములు మిక్కిలి మనోహరములుగా నుండును. ఇది భౌరతములాశని గృధ్ర జంబుకోపాఖ్యానము మూలాధారము"గాఁ గొని చేయఁబడినది. ఇదియును మూషకాసుర విజయమును నొక్కటిగాఁ జేర్పఁబడి జంతుపాత్రములను దెలుపు చిత్రపటములతో ముద్రింపఁబడినది. ఏలూరి లక్షీనరసింహముగారునామిఁదఁ దెచ్చిన యభియోగములో కొందఱు విద్వాంసులీ చిన్నగ్రంథములోని యా యాపాత్రములు తమ్లుతవుద్దేశించి వ్రాయఁబడెనని తమసాక్యములోఁజెప్పిరి. రెండవదియైన మహారణ్యపురాధిపత్యమును పైదానియట్ల యాక్షేపగర్భ నాటకమే. ఇందలిపాత్రములను తిర్యగ్డంతువులే. నక్కనీలికుండలాrఁబడి తన శరీరమున కంటుకొన్న నీలిరంగునుబట్టి లేనబంధువులను మోసపుచ్చి తన్నురాత్రి దేవతలు స్వర్ణమునకుఁ గొనిపోయి మృగరాజ్యమున కల్గిషిక్తనిజేసి నీలవర్ణము ప్రసాదించి పంపిరని బొంకి వాని సాహాయ్యమున మృగ"రాజయి కడపట శత్యము తేటపడఁగా నొక వ్యాఘ్రముచేతఁ జంపఁబడెనన్న పంచతంత్రములోని కథ దీనికి మూలాధారము. ఇది సంఘములోఁగల వివిధ దురాచరణములను వెల్లడి పణిచి వానిని మాన్పింపవలెనన్న ముఖ్యోద్దేశముతో వినోదకరముగా వ్రాయరిబడిన గ్రంథము. ఇది మొట్టమొదట వివేకవర్ధనిలో భౌగభాxము c "బ్రకటింపబడి తరువాత చిత్రపటములతో పుస్తకరూపమున ముద్రింపఁיוד סex బడినది. ఇది తవుద్దేశించి (వాయఁబడినదని యేలూరి-లక్షీనరసింహముగారు నాపైని న్యాయసభలలో న) నియోగములు తెచ్చిరి. నాచేత రచియింపఁబడిన నాటకములలాrశీఁ గడపటిది కళ్యాణకల్పవల్లి "מרc גי యసునది. ఇది షెరిడన్" ఆ నెడి ఇంగ్లీషుకవిచేత డీరైవల్సు (The Rivals Ouూ_g) స్వీయ చ రి త్ర ము ఆను పేరితో నత్యంత మనోహరము"గా రచియింపఁబడిన యైదంకముల నాటక మునకు తెలుఁగు. ఇందలికథ రాగమంజరి యితివృత్తమున కంటెను నధిక హృదయాకర్షకముగా నుండును. ఆయినను మనవారి కాదేశస్థల యాచార వ్యవహారములు కొత్తవిగాను తవువానికి విరుద్ధములుగాను కనఁబడుటచేత నిట్టివాని నంతగా నాదరింపరు. దీనిని 1894.వ సంవత్సరమునందు ముద్రిa పించి ప్రకటించితిని. నాకు శ్రీవిద్యయందును శ్రీలయభివృద్ధియందును విశేషాభిమానము. శ్రీలదురవస్థకుఁ బలువూఱు పరితపించి వారిదుస్థి ్సతిని δ"ευcλοώς బ్రయత్నింప వలయుననియు, శ్రీలను ప్రస్తుతస్థితిలోనేయుంచి తాము పైకిలేచుట పరు పుల కెన్నఁడును సాధ్యముకాదనియు, "ty":330 బాగుపడవలెనన్నచో 880יסד గూడ విద్యావివేకాదులయందు మంచిస్థితిలోనికి దెచ్చి వారితోఁగలిసి యున్న త్రపదవికి లేవవలయుననియు, తావు మాత్రమేవృద్ధినొంది వారిని నిజమైన మైత్రి కనర్షమైన దాస్యమునందే యుంచఁదలఁచిన పకమునఁ దెలియకయే, దినదిన క్రమమునఁ దామున్నతపదవు నారోహించుచు వచ్చుటకు :Xיתesגיהדס" నొక్కొక్క మెట్టు దిగుచువచ్చి కడపటవారితోడఁగూడ నడుగంటుట యని వార్యమనియు, నేను దలఁచుచుండెడు వాఁడను. వారస చదువుటకు తెలుఁ గల మంచిపుస్తకములు లేకుండుటఁ దలపోసి యాలోపమును నాచేతనైనంత చలకు తొలఁగింపవలెనని 1883-వ సంవవ్సరమునందు శ్రీలకొఱకు సతీహిత పోని" యను పేరితో తెలుఁగున నొక మాసపత్రికను బ్రకటించుట కారంభించి తిని, ఆసంవత్సరమునందే శ్రీలయపయోగార్థముగా సత్యవతీచరిత్ర మునెడి యొకచిన్న వచనప్రబంధమును జేసితిని. దానిస్ శ్రీలుమాత్రమేకాక పురు పులు సహిత మత్యాసక్తితో ఁ జదువసాగిరి. దానిని చదివి యానందించిన చారనేకులు తమకుఁబుట్టిన శ్రీశిశువులకందలి కథానాయకురాలయిన సత్యవతి ಸಿರಿಪಿಟ್ಟಿರಿ. ఈ పుస్తక మeeవములోనికిని, క న్నడములోనికిని, 8ο గ్లీషులా’నికిని, షాంతరము చేయఁబడినది. ఇది యీ నడువు ప్రాడ్వివాకులు మొదలయినవారి " (ל గీకలగుఁగూడ పఠనీయ గ్రంథముగా నిర్ణయింపఁబడినది. రెం డ న ప్రు క ర ణ ము c3 הטר 1884-వ సంవత్సరమున శ్రీల నిమిత్తమయి చంద్రమతీ శరిత్రమును జేసితిని. ఇందు హరిశ్చంద్రుని ధర్మపత్నియైన చంద్రమతి తన బాల్యావస్థయందు గురువువద్ద నేర్చుకొన్నట్టుగా మతవిషయమునను నీతివిషయమునను ప్రాథమిక ధర్మములు తెలుపఁబడినవి. కడపటి భాగమునందు చంద్రమతియొక్కయు హరిశ్చంద్రునియొక్కయు కథ కొన్ని మార్పులతోఁ జెప్పబడినది. 1887-3 సంవత్సరమున శ్రీలకొఱకు సత్యసంజీవిని' యను నీతి బోధకమయిన యొక పుస్తకమును జేసితిని. దీనిలోని కథను నే సేదో యిం ă. షు పుస్తకమునుండి గ్రహించితిని గాని యేపుస్తకమునుండి గ్రహించితినో “ਹਾਂ కిప్పడు స్త్మరణమునకురాలేదు. ఈపుస్తకమునందసత్యమాడుటవలని యనర్థములు నిదర్శన పూర్వకముగా మనస్సున నాటుకొనునట్టు చెప్పఁబడినవి. ఈపుస్తక మును జదివినప్ప డొక బాలిక తానానఱకాడిన యసత్యము స్తరణకురాఁగా పుస్తకము క్రిందఁబెట్టి యేడువఁదో"డcTను. دکل 1891-వ సంవత్సరమునందు శ్రీలవిషయమున మనవారుచేసిన యన్యా యువులు తేటపడునట్లుగా వ్యాజరీతిని సత్యరాజ పూర్వదేశ యాత్రల యొక్క ప్రథమభాగమును రచించి ప్రకటించితిని. నేనింగ్లీ పును గల్లీవర్సు ట్రావెల్స' (Gulliver's Travells)+$8:56Scśs వ్యాజరూపమున మనలాగని దురాచారములను మూఢవిశ్వాసములను పరోకము"గాc బ్రదర్శించుచు నట్టి వుస్తకమును నాలుగు భాగములుగాఁ జేయవలెనని బుద్ధిపుట్టి మొదట నీ భౌగ మును జేసితిని. దీనిని మనవారత్యద్భుతపడి చదువఁదొడcగిరి. మనలో నింగ్లీ షురాని వారనేకులు కల్పితకథకును సత్యచరిత్రకును భేదము కనిపెట్టలేకు న్నారు: ఈపుస్తకము ప్రకటింపఁబడినప్పడు సత్యరాజను నతఁడు నిజము యున్నాఁడనియు నిజముగానే యతఁడీ యాత్రలుచేసినాఁడనియు ל־יד భ్రమపడి యాతనికి వ్రాసి తాము స్వయముగా సెక్కువ వివరములను దెలిసి కోవలెనన్న యభిలాషముతో నాతనికి వ్రాయవలసిన యుత్తరముయొక్క పై విలాసమును దెలుపనలసినదని బహుస్థలములనుండి నాకు లేఖలు వ్రాసిరి. ఈ 5 ○Crど స్వి య చ రి త్ర ము ఫుస్తక మింగ్లీషులోనికిని కన్నడములోనికిని భాషాంతరము చేయఁబడినది. ఈ భాగమును సాధారణముగా ఆడుమళయాళమనికాడుదురు. జ్యోతిశ్ళాడ్రము లోని జాతక భాగముయొక్కయు ముహూర్తభాగముయొక్కయు నవిశ్వసనీయ తను పరోక్షముగాఁ దెలుపుటకయి పయి యట్ల లంకాయాత్రయను రెండవ భాగమునుగూడఁజేసి ప్రకటించితిని గాని మూఁడు నాలుగు భాగములను జేయ లేదు. ఈ రెండవభాగముకూడ కన్నడములోనికి భాషాంతరీకరింపఁ బడినది. 1897–వసంవత్సరమునందు శ్రీలకొఱకు శ్రీవిక్టోరియా మహారాజ్ఞగారి చరి త్రమును బటములతోఁ బ్రకటించితిని. ఈ పు స్తకమునుజేయునప ్స్పటికి రాణి గారు సజీవులయియుండుటచేత నామె యంత్యదశ యందుఁ జెప్పఁబడలేదు. 1998-వ సంవత్సరమునందు నీతికథా మంజరిని జిత్రపటములతో Fo:డు భాగములుగాఁ బ్రకటించితిని. ఈ పుస్తక మింగ్లీషులోనున్న యీసపుకథల ననుసరించి చేయఁబడినది. ఈ కథలు మిక్కిలి వునోహరములు గాను నీతిజో ధకములు"గాను నుండును. ప్రతికథయొక్క యంతమునందును కథవలన నేర్చు కోవలసిన నీతిని దెలిపెడు పద్యమొకటి చేర్పఁబడియున్నది. ఆట్టి పద్యముల ിറ് గొన్నిటి నిందు క్రిందనుదాహరించుచున్నాను.— గీ, ఇంటనూరక కూర్చుండి యెందకైనఁ గానఁబడుదు రుపాయముల్లఅపువారు; కాని, కానరారొక్కరుఁ గష్టమైన పనిని బయి వేసికో"నిచేయు బాహుబలులు, గి. వసుధలాగపల నరులను బాడుచేయ స్తోత్రపాకులమించు శ త్రువులు లేరు; లాభమొంద ముఖస్తుతు ల్సలుపువారి వలలఁ దగులక కను గ ల్లి మెలఁగ వలయు. à. అన్యలను మోసపుచ్చంగ నరయువారు తామె వెూసపోవుదు రెందుధరణిలాన; పరులకును గీడు రోసెడు వారలకును మేలుచేయు నా దైవంబు మేరవిూతి? రె ౧ డ వ ప్రు క ర ణ ము ჭ. కష్టపడునట్టివారు లాr*కంబుతో*డ మొత్తి పెట్టరు తమకష్తవులనుగూర్తి\; Є9 С0 (2) వట్టివారలె యeeతురు మిట్టిపడుచు R" డ్డు గేదెల కఱపులు గొప్ప గా వె? గీ. పరులలోపంబులను జక్కపఱతున నెడు వాఁడు తీర్చుకోవలె స్వలా శపములఁదొలుత; తనదుర్గోగంబుగానే మాన్పుకొనఁగలేని వైద్యుఁ జౌరసలSr*గము లెట్లు ఛాగుచేయు? Å. ఆనుభవంబునుబట్టియే యవనియందు జనులకును డెల్వియబ్బుట సహజగుణము; కాలు గాలిశ్రమంపడు Κοδ6ος ಬಿಲ್ಲಿ నిప్పవద్దకుఁ బోవునే యెప్పడైన? λ. ఆన్యునకుఁ దాసుఁడైయుండి యనవరతము పాయసాన్నంబు గుడుచుచు బ్రతుకుకంటెఁ దాను బరువేఁడఁబోక స్వతంత్రవృత్తి X ంజిత్రాగుచు [.బతుకుట కరము లెస్స. λ. దాపునఁగరస్థమయి యున్నదానివిడిచి దవలసందిగ్ధమగదాని దగదుకోర; మింటి మేఘంబులనున 삶 యింటిచెఱువు 23898%Ο ς బాఱఁజల్లించెడు జడుఁడుగలఁడె? λ. ప్రాజ్ఞనకు మానహీనమౌబ్రతుకుకంటె గౌరవముతోడి మరణంబె కరము మేలు; జీవనంబునకై § _o చెఱుపుకోక యశము నెల్లరు గడన చేయంగవలయు. ○○丁)息 Ου ΤΕ. స్వీ య చ రి త, ము గీ. పరుల మోసము చేసెడు వారుకూడఁ బొగులుదురు తమ్మఁ బరులింత మోసపుచ్చ; కడకు వంచన వ్యధ తెచ్చుఁగాన మనుజు లాంజొరసల మోసపుచ్చక యుండవలయు. λ. ప్రజలు తమదోషముననె విపత్తులాంది నిలుపుదు రదృష్టదేవతతలను చప్ప; ధరణిఁ దమకీడు మేళ్ల కుఁ బాసెుకాని కాదు భాగదేవత యెందుఁగారణంబు. గీ. క్రొత్తవారికి మదిభీతిఁ గొలుపుచున్నఁ బరిచితులకు హాస్యార్ధుఁడౌ వదురుఁబోతు; ఆఱపులనుబట్టి సింహంబులట్లయున్న గాడిదలె చేష్టలందుఁ బెక్కండ్రు జనులు. Α. ప్రజలనందఱ సంతోషపఆుపఁగోరి యెల్ల రకు నింపుగ మెలంగ నెంచువాఁడు పిదప నెవ్వరి సంతోష పెట్టలేక యన్నిటికిఁ జెడ్డ ముతిహినుఁడగును జమ్మ 1889-వ సంవత్సరమునందు శ్రీలక త్యావశ్యకములైన శరీరారోగ్య ధర్మములను బోధించెడు “దేహారోగ్య ధర్మబోధిని" యను గ్రంథమును జేసి తిని. 1896వ సంవత్సరమునందు “పత్నీహితసూచని" యను గ్రంథమును జేసి ప్రకటించితిని. ఇందు శ్రీలయొక్క యార్తవకాలమునందును, గర్భధా రణస్థితియందును, శిశుపోషణ సమయమునcదును, నడవవలసిన మార్గములును జేయవలసిన ధర్మములును రాఁదగిన రోగములును తన్నివారణార్థ వూచరింప వలసిన చికిత్సలును సామాన్యముగా వివరింపఁ బడినవి. 1889–వ సంవత్సరమునందు సతీహితబోధినియను నామముతో తన్నా w:ును వహించిన శ్రీలపత్రికలోని యుపయు క్తములయిన ముఖ్యవ్యాసముల で5 ○ あ 3 క ర ణ ము ○y"2 いシ నేర్చి కూర్చి పుస్తకరూపమునఁ బ్రకటించితిని. ఆనఱకే ‘ శ్రీనీతిదీపిక ” యను పేరితో నీతిబోధకమైన శతకమునొకదానిని బాలికలకై చేసితిని. ఆటు తరువాత సత్యా ద్రౌపదీసంవాదము మాతృపూజ పితృపూజ" ఆనువానిని శ్రీలయుపయోగార్థము ద్విపదములుగాఁ జేసితిని. వీనిలోనుండి కొన్ని భాగ వసుల నిందుదాహరించుచున్నాను నీత్రి దీపిక رثا Å. విద్యవలనను జ్ఞానంబు వెలయుఁ గాన నవని నిదివుంచి’ యిదిచెడ్డ యనుచుఁ దెలియ బాలురునుబోలెఁ దప్పక బాలికలును విద్య నేర్వంగవలయును హృద్యముగ ను. Α. చక్క_cదనమునకును దోడు చదువుకూడఁ గలిగియుండిన, నంద వూ నలగునకును దావికలిగినఁ వడువునఁ దన గుచుంద్రు పూవుఁబోండ్లు, విద్యాగంధమునను గరము λ. పువ్వులును మంచి బట్టలు భూషణములు సుగుణములయట్ల యెన్నఁడు సుందరులకు శోభ తే నేర వదిగాన సుదతులార ! సుగుణసంపద గడియింపఁ జూడుఁడెపుడు. గీ. తాను జేసిన ధర్మంబె తన్నుఁగాచు ననెడు లోకోక్తి చిత్తంబునందు నిలిపి, భర్తయును బంధులును నియ్యబనిచినట్టి ద్రవ్యమున బీదసాదలఁ దనుపవలయు. λ. కొమ్ల యe9కాలునను ముల్గగ్రుచ్చుకొన్న నెంతనొప్పిగనుండునో యెతిఁగి నీవు జీవహింసయెన్నండును జేయఁబోకు; జంతువులకన్నిటికి బాధ సము మెగాన. தி Oూూ* స్వి య చ రి త్ర ము §. ఆపదలువచ్చినప్పడు గలరుబోండ్లు తాము ధైర్యంబు విడువక తక్కుగలుగు వారినూతార్చి దుఃఖంబుఁ బాపవలయు; ధైర్యమున "నాపద సగంబుతగ్గిపోవు. సత్యా ద్రౌపదీసం ూదము ਾ8੦ శ్రమయింతయును లేక చల్లఁగానుండి మందుల మాఁకులమంత్ర తంత్రములఁ తులవశ్యులఁజేయ భమపడు టెల్లఁ బెద్ద వెళ్లితనంబు బింబఫలో! చెలవునికావార్త చెవిసోకౌనేని మునుపన్న పేమయు మొదలంట విడిచి త్రాచుపామునువలెఁదలఁచు నాసతిని, మఱియు నామందులు మూయలుఁజేరి వికటించి వుగలకు వివిధరోగములఁ బుట్టించి బాధించి ముప్పను దెచ్చు. 'దాన నాయింతి నందఱును దూషింప లోకనిందయుఁ బరలోక వశినియును దలకూడి మిక్కిలి తలవంపులాదవు, కావున సాధ్వులు కాంతుల యెడలఁ గావింపఁదగదెఫ్టుగపటకర్త ముల; కాంతుని మనసును గనిపెట్టి మెలఁగ నన్నియాషధములు నవియొయశాఁ డొవు, • • • • • • • • • • • • •.• • . . . . . పతినిమించెడునట్టి పరమ బాంధవులు మతియెవ్వరును లేరు మహిమియోఁద సతికి. సర్వసౌఖ్యములాంద సాధ్వీమణులకుఁ బతియో నిదానంబు ప ్వందువదన ! పతియనుగ్ర హవును బడయు కాంతలకు సకల గౌరవములు సర్వవస్తువులు భూషణాంబరములుఁ బుత్రసంపదయు సద్దతియును గీర్తి సకలంబుగలుగు. కావునఁబతియాజ్ఞ కలలోనవైన విూeఠిక "మెలఁతుక "మెలఁగంగవలయు, కష్టపడినఁగాని కరము సౌఖ్యంబు కలుగదెవ్వరికిని క్మౌమండలమున o ్వ. మునుమున్న దేవతా పూజలుసల్పి మన నిమిత్తము చాల మహిఁగష్ట Tవెటుంది ᏜᏉexoö గర్భంబునఁ దొమ్మిదినెలలు వలనొప్ప మనలను వహియించి కాంవి రెం డ వ ప్రు క ర ణ ము )ה"הטר కన్న పిమ్లటఁగూడఁ X2釜K ండ్లకోరి ్స చన్నులపాలిచ్చి సతతంబుఁ బ్రోచి యుయ్యెలలోనుంచి యూఁచి లాలించి యొయ్యెడ నొక్కింత యేడ్చినఁగాని పరుగెత్తుకొనివచ్చి పాటలుపాడి యురమునఁ జేరిచి యోదార్చిపిదప ననుఁగన్నతల్లి ! యో నాచిన్ని పాప! యనిపిల్చుచును జెక్క లాస్యంబు నోరు ముద్దాడి శిరమును మూర్కొని యవలఁ దద్దయుఁ బేమంబు దైవారఁగాను మునుeSY* మ్మమినాఁదను బుజములవిూఁద వెనుకతట్టునను వేడ్క పెూయుచును నవ్వించి యాడించి నయముచూపుచును బవ్వళించిన యట్టి పట్టుననైన నేమఱియుండక యొడ నెడవచ్చి సేమంబుతోనుంటఁ జేరిచూచుచును దనకిష్టమైనట్టిదానినిగూడఁ దన ప్రాణసమముగ దాఁచిపెట్టుచును దేహముననొకింత్ర తెవులుచూపట్ట నాహారనిద్రల నవలఁబోఁద్రోచి పరితాప మొుందుచు బహువిధంబులను సరసఁబాయకయు పచారము ల్చేసి కాయముస్వస్థతగాంచినదాక హాయిగానుండక యటవుటించుచును మన బాగెయెప్పడువుదిని గాంకించి చనవనబలిమిని సమయోచితముగ మంచిబుద్ధులు నేర్పి మనవర్తనమునఁ గొంచెమేనియు నిలఁగొదవలేకుండ వర్తించునటుచేయ వడిఁబాటుపడుచుఁ గీర్తికెక్కెడుమూత కేవలమిలను మనపాలిఁటికి వేల్పె మాటలేమిటికి ? మనమామె మాటను మతితప్పఁదగదు; భయభక్తులనుజూపి భజియింపవలయు దయతో డఁజూచుచుఁదల్లి నెల్లపుడు 5 మనమూలమున నా మెమదినొచ్చెనేని మనకదిద్రేయస్సుమహిఁగాదుసుమ్మ. 왔) తృ పూ జ ద్వి. కడు.హర్షమిడఁద ಲ್ಲಿ× ర్భంబునందుఁ బడినది మొదలు గాబహుకష్టపడుచు వునపోషణ మెతనమనసులోనుంచి ధనము ధాన్యంబును దక్కు-వస్తువులు ముందుగా మందిరమునఁగూడఁబెట్టి మందులు వూకులు మతిసిద్ధపతిచి యెపుడుపుట్టుదు మొయంచెదురుచూచుచును గృపమిఱఁగోరుచుఁగీడు రాకుండ మనముపుట్టిన వెన్కమనకెందులోను నణుమాత్రమునులోప మగపడకుండ వేయికన్నులతో డ"వెలయఁజూచుచును హాయిగాఁబెరుగుట"కా త్తఁబొంగుచును oթ- o స్వీయ చ రి త్ర ము వలువలునగ లాటవస్తువుల తియు వలసినవన్నియు వరుసనిచ్చుచును తనతిండియైనను తగ్గించివునకు దినమునుజిఆుతిండి తెచ్చియిచ్చుచును మన దేహమున వ్యాధిమతియించుకంత కనఁబడెనేనియుఁ గళవళపడుచు నడిరేయియైననునడిచిపర్వె త్తి వడిగృహంబునకును వైద్యుని దెచ్చి మందులు వేయించి మాన్పించి తెగులు తొందరయోల్లనుడొలఁగియావిూcద నవలికిఁబనిమివాఁదనరిగినప్పడును బ్రవిమలదయతోడఁబ్రాణంబులెల్ల వునవిూఁదనేయుంచివురలనింటికిని జను దెం చుతోడ నెచాలముద్దాడి యెత్తుకొని తిరుగుచెలమి చూపుచును వి త్త Cబువ్యయ పెట్టివిదచెప్పి ප-ඨ మనమెప్పడునుమంచిమార్ణంబునందుఁ జనునట్లుబుద్ధులుచాలంగనేరిله తనయనంతరమునుదడవుగమనము ఘనసుఖానందముల్లలిగివల్ల హృదయంబున నుగోరియి-శ్వరు వేఁడి ముద మొం దతండ్రినిముఖ్యంబుగాను ఘనశారవంబునఁగాంచి పేమించి మనమాతనియనుజ్ఞ మన్నించిసతము వినయవిధేయతల్వెలయించియతని మనసు నొవ్వకయుండమంచిమార్ధమున మెలఁగుచుఁబుట్టిన మెట్టినయిండ్ల కెలమిఁగూర్పఁగ జెల్లునిలలోనమనము. స్త్రీలు వినోదకరముగాఁ జదువుకొని యానందించుటకు తగియుండునని ඡෆcණ්ඩ, షేక్సి ్సయరు మహాకవి యొక్క_నాటకముల ననుసరించి యింగ్లీషులో ల్యాంబను నతఁడు వచనరూపమున రచియించిన కథలలో పదునా తింటిని నేను సులభశైలిని తెలిఁగించితిని, చమత్కార రత్నావళి, సతీమణీవిజయము, సుమిత్రచరిత్రము, రఘుదేవరాజీయము, కురంగేశ్వరవర్తక చరిత్రము, కళావతీ పరిణయము, గయ్యాళిని సాదుచేయుట, చిత్రకేతు చరిత్రము, దాన కేసరివిలా ,వైదర్ళీవిలాసము, భానుమతీకళ్యాణము, సరసజన మనోభిరామము و محكة نك". ధర్మకవచోపాఖ్యానము, కుమారద్వయవిలాసము, పద్మినీ ప్రభాకరము, వూలతీ మధుకరము, ఆనునవి యాకథలకు నేను పెట్టిన పేరులు. ఆనాటక కథలను "నేను తెలిఁగించునపుడు మునుపున్న పేరులకు వూఱుగా మన దేశపు పేరులు పెట్టి ఆందున్న దేశములను మనభరతఖండములోని దేశములను గామార్చి, కథలో నున యాచారవ్యవహారములకుఁ బ్రతికూలముగానున్నభాగముల ననుకూలముగా ○F「_g స్వీ య చ రి త్ర ము మొట్టమొదట నారంభించి యొకవిధముగా ముగింపఁగలిగినాఁడను. విద్యా శాఖవారును వుహాజనులును. దీని నాదరించి తగిన ప్రోత్సాహమును Ꮡ&a గించినయెడల, ప్రకృతిశా స్త్రసంబంధములయిన యితర శాఖలలోఁగూడసులభ శైలిని బ్రతిమలతో ఁ గ్రమక్రమముగా UK ంధములు చేసి ప్రచురింప నుద్దేశించి యున్నాను. ఆంధభాషయందు జ్యోతిశ్శాస్త్రమును రచించుటకయి యీ వఱకే యారంభించియున్నాను. నేను మొట్టమొదట పదార్థవివేచక శాస్త్ర మును బ్రశ్నోత్తరరూపమునఁ TČ ROGRo-3D ప్రచురించుచుండగా, ఆకాలమునందీ పట్టణములోనుండిన కులాచార సంస్కరణ సమాజము వారాపనిని మఱియొక రికి నిర్ణయించి శారీరశాస్త్రమును దెనిఁగింపుమని నన్నుఁగోరిరి. వారి కోరిక ననుసరించి యింగ్లీషుభాషలోని శారీరశాస్త్రములను బెక్కింటిని జదివితిని. ఆయినను నిదర్శనపూర్వకముగాఁ బరీక్షించినం"గాని కొన్నియంశములను బూర్ణ ముగాఁ దెలిసికొనుట యసాథ్యముగాఁ గానఁబడినందున, నా మిత్రుఁడైన యొకవైద్యశాలా సహాయుని సాహాయ్యమున మేఁక యొక్క హృదయము శ్వా సౌశయము మొదలయిన యవయవములను వానియందలి భౌగములను నతఁడు ఛేదించి చూపఁగా నావఱకు దురవ గాహములుగా నుండిన యంశము లానేక ములు గ్రహించితిని. ఆటుపిమ్లట హిందూశారీరశాస్త్రమునుగూడ చదువ నుద్దేశించి గ్రంథసంపాదనము నిమిత్తమయి ప్రయత్నింపగా ముద్రితగ్రంథము లేవియు దొరకక విశేష ధనవ్యయము చేసి తాళపత్ర లిఖిత గ్రంథములను సంపాదింపవలసినవాఁడనయితిని; అవి గాక కలకత్తానుండి నాగరాక్సరములతో ముద్రింపఁబడిన శుశ్రుతాది గ్రంథములను గూడఁగొన్నిటిని దెప్పించితిని. සුෂී :Se) శుక్రుతములోని శారీరస్థానము చెన్నపురియందు ముద్రింపఁబడినది. వ్యయ ప్రయాసములకు లాr*నయి సంస్కృత గ్రంథములను తెప్పించి చదీవినను, కొన్ని పారి భాషిక పదములను గ్రహించుటలోఁ దప్ప నాకు వానివలన విశేష ప్రయోజనము కలుగలేదు.” కొంత ధనవ్యయముచేసి సంపూర్ణమయిన మనుష్య కంకాళము నొక దానిని సంపాదించితిని. మేఁకలయొక్క హృదయశ్వాసాశ యూదులకంరెు. రె o శస్త్ర న $ 6 сә $боз OF-3 いツ మనుష్యులయొక్క హృదయ శ్వాసకోశాదులను బరీక్షించి చూచుటయెక్కు-వ యుపయోగకరమని భావించి శవ పరీక్షనిమిత్తమయి క్రొత్తశవము వచ్చి నప్పడు నాకు వర్తమానముచేసి నాయెదుట కోసి చూపించునట్లు వైద్యశాలా ధికారులతో నేర్పాటుచేసితిని. వారొకసారి నన్ను పిలిపించి శవమును నా యెదుట కోయ నారంభింపఁగా నేను చూడలేక కన్నులు దిరిగి లాr*పలినుండి వికారమువచ్చి మూర్ఛపోయితిని, వారప్పడు నా మొగముమింద చల్ల నీళ్లు కొట్టి నన్నీవలకుఁ గొనివచ్చి తెలివివచ్చిన తరువాత నింటికిఁబంపివేసరి. నేనటు తరువాత మనుష్య హృదయాది శోధనమునకయి మరలఁ బ్రయత్నింపలేదు. ఈ పుస్తకమునకయి కావలసిన చిత్రరూపములను విశేష ధనవ్యయముచేసి యినువది రెంటిని కలకత్తాలో కఱ్ఱమినాఁదఁ జెక్కించి తెప్పించి యుపయోగించి తిని. మొదటి కూర్పంతయు నాలుగు సంవత్సరములలో న్యయమగుటచూడఁ నాంధ్రదేశస్థులు నా పుస్తకము నాదరించిన కనఁబడుచున్నది. రెండవ סיד కూర్పునందు బదు"నేనును, మూఁడన కూర్పునంగుఁబదు నాఱును, క్రొత్తపట ము లింగ్లండులోఁ జేయించి తెప్పించి చేర్చి, కొన్ని క్రొత్తవిషయములనుమార్పు లను బుస్తకమునందుఁ బొందుపఱిచితిని. ఇప్పటిది నాలవకూర్పు, పుస్తక మును విద్యార్థులును వైద్యులును మహాజనులునుగూడఁ దెప్పించుకొని చదువు చున్నారు. దీనిని జదువఁ దటస్థించిన వారందఱును గీనిమివాఁద వుంచి యఖి ప్రాయముఆ నిచ్చియున్నారు. దీని మొదటికూర్పు పంపఁబడినప్పడు బందరు నందుఁ బ్రకటింపఁబడుచుండిన : హిందూదేశాభిమాని" పత్రికాధిపతులు 1గి89-న సంవత్సరము ఏప్రిల్ 6-వ తేది పత్రిక యందిట్లు వ్రాసిరి : “Mr Kandukuri Veerasalingam Pantulu, the Senior Pundit of the Government College, Rajahmundry, has published a free Translation of Professor Huxley's Phisiology, a copy of which we have received just now. From the preface of the book we learn that the Pandit has taken great pains in going through all the books relating to the subject both English and Telugu, such as Anatomy, Susruta, 13 § ○Fーど స్వి య చ రి رت ము Astanga Hrithaya and many others, some of which have not as yet seen the light of publication. It is true that some of the technical words and phrases which he has been obliged to use in the Translation are not colloquial and household terms and consequently rather difficult to be easily understood by the commonality, yet had he not used those terms, he would have made a mess of the Translation. And to avoid this difficulty he has added an Appendix in the terminus of the book giving the English equivolents of those technicalities for the guidance of the reader. The book has 22 diagrams illustrative of the different parts of the body which he got made at the Art studio of Calcutta at an enormous expense. The book also contains two representations of the author one on the bind and other on the title page which add beauty to the book. We think it will not be uninteresting to our readers to pen a few lines about the author himself here. He is one of the greatest Telugu Pundits and poets living and lived who has been blessed with that keen foresight of observing nature in its true colors which any school boy can perceive in any of his Telugu Dramas, such as the Pleader's Drama or the Brahma Vivaha. Born a genius he has also got that moral courage and exemplary character which, the English people say, are wanting in the majority of the Hindus; and his undaunted courage and perseverance are very well exemplified in this one fact that while almost all the Natives for reform of the widow - marriage have recoiled back from the attempt, although they are convinced of the necessity and advisability of the marriages of young widows, this gentleman has taken the leading part in that reform and stood like the Monument in the midst of troubles * రెం డ వ ప్రు క ర ణ ము cאנר הר and turmoils engendered by the weight of public opinion, like Columbus in the discovery of America. Madras Presidency may very well feel proud of having a native like Mr. Veerasalingam in her bosom and “a dose of Carlyle does no good at all to such personages.”...... . . He is the author of scores of books of prose and poetry and it is the duty of the public and the Educational authorities to give him every encouragemet.” కందుకూరి వీరేశలింగము పంతులుగాయ ప్రొఫెసరు హక్సిలీగారి శారీర శాస్రముయొక్క యనర్గళభాషాంతరమును ప్రకటించియున్నారు; దాని ప్రతి యొకటియిప్పడే మాకుచేరినది. పుస్తకముయొక్క యవతారికనుబట్టి యీవిషయ ముతో సంబంధించిన యింగీ సులా’ను తెలుఁగు (సంస్కృతము) లోను గల శరీర UY) டிசி నిరా ణశాబ్రీ ఆచ్చుపడకున్న గ్రంథములను చదువుటలోcబండితుఁడెంతయు U.శ్రమపడినట్టు మేము తెలిసికొనుచున్నాము,ఆయన భాషాంతరములో నుపయోగింపవలసివచ్చిన పారిభాషికపదములలోను వాక్యభాగములలోను కొన్ని సామాన్యమైనవియు నింటవాడcబడునవియు కాకపోవుటనుబట్టి సామాన్యజనులు సులభముగా గ్రహించుటకుఁగష్టమైనవగుట సత్యమేయయినను, ఆయన యాపదముల నుప యోగింపకుండిన పకమున భౌషాంతరమును జిక్కు_చేసియుండును. g్మ చిక్కును వారించుటకయి చదువువారి యుపయోగార్థముగాఁ బారిభాషిక ము శుశుతము ఆష్టాంగహృదయము మొదలైన కొన్ని యింకను పదములయొక్క- సమానార్ధకములైన သေဝမ္ဘိ పు పదములనిచ్చుచు నొక యును బంధమును బ) స్తకముతుదను జేర్చియున్నారు. విస్తారముగా సొమ్మ వ్యయ పఱిచి కలకత్తా శిల్పచిత్రశాలయందు చేయించిన శరీరముయొక్క వివిధావయవ ద్యోతకములైన 2:) ప్రతిరూపముల నీ పుస్తకము కలిగియున్నది. పుస్తకమున కందమొక్కువ చేసెడు గ్రంథక 3 ప్రతిరూపములను రెంటిని, అట్టమిఁద నొg దానిని ముఖపత్రముమిఁద నొకదానిని, ఈ పుస్తకము కలిగియున్నది. రె O డ వ క ర ణ వు റ്~ു

رتقي and turmoils engendered by the weight of public opinion, dike Columbus in the discovery of America. Madras Presidency may very well feel proud of having a native like Mr. Veerasalingam in her bosom and “a dose of Carlyle does no good at all to such personages.”...... ... He is the author of scores of books of prose and poetry and it is the duty of the public and the Educational authorities to give him every encouragemet.” (రాజమహేంద్రవరము గవర్నమె ంటుకాలేజిలో న Ux ప ండితుఁడైన కందుకూరి వీరేశలింగము పంతులుగారు ప్రొఫెసరు హక్సిలీగారి %r•ჭუ$ శాస్త్రముయొక్క యనర్గభాషాంతరమును ప్రకటించియున్నారు; దాని ప్రతి యొకటియిప్పడే మాకు చేరినది. పుస్తకముయొక్క యవతారికనుబట్టి oూవిషయ ముతో సంబంధించిన యింగ్లీషులోను "ാcK (సంస్కృతము) లోనుxeు శరీర నిరా ణశాస్రము శుశ్రుతము ఆష్టాంగ హృదయము మొదలైన కొన్నియింకను ఆచ్చుపడకున్నగ్రంథములను చదువుటలోcబండితుఁడెంతయు [.శ్రమపడినట్టు "మేము తెలిసికొనుచున్నాము,ఆయనభాషాంతరములో నుపయోగింపవలసివచ్చిన పారిభాషికపదములలోను వాక్యభాగములలోను కొన్ని సామాన్యమైనవియు నింటణాడcబడునవియు కాకపోవుటనుబట్టి సామాన్యజనులు సులభముగా గ్రహించుటకుఁగష్టమైనవగుట సత్యమేయయినను, ఆయన యాపదవుల నుప యోగింపకుండిన సకమున భాషాంతరమును జిక్కు_చేసియుండును. g చిక్కును వారించుటకయి చదువు వారి యుపయోగార్థముగాఁ బారిభాషిక పదములయెుక్క- సమానార్థకములైన యింగ్లీషు పదములనిచ్చుచు నొక యును బంధమును : 2ᏇᏇ స్తకముతుదను జేర్చియున్నారు. విస్తారముగా సొమ్మ వ్యయ పతిచి కలకత్తా శిల్పచిత్రశాలయందు చేయించిన శరీరముయొక్క వివిధావయవ ద్యోతకములైన 2 ప్రతిరూపముల నీ పుస్తకము కలిగియున్నది. పుస్తకమున కంద మొక్కువచేసెడు గ్రంథకర్త ప్రతిరూపములను రెంటిని, అట్టమింద నొg దానిని ముఖపత్రముమింద నొకదానిని, ఈ పుస్తకము కలిగియున్నది. OFTE_ స్వీ య చ రి ము انتہا ఇక్కడ గ్రంథక ర్తనుగూర్చి కొన్ని పంక్తులు వ్రాయుట మాచదువరు මාර්‍ය హృదయరంజకముగా నుండక పోదని తలఁచుచున్నాము. జీవించియున్న ట్టియు గతించినట్టియు గొప్ప తెలుఁగు పండితులలోను, కవులలోను, ఈ యన యొక్కఁడు; సృష్టిని దాని నిజమైన స్వరూపములోఁ గని పెర్లైడి సూక్ష్మ మయినదూరదృష్టి యీ యన కనుగ్రహింపఁబడినది ; దానిని ప్లీడరునాటకము, బ్రాహ వివాహము, పెుదలయిన యాయన తెలుఁగు నాటకముల దేనిలోనై నను, ఏపాఠశాలా విద్యార్థియైనను కనఁగలఁడు. మేధావిగాఁబుట్టిన వాఁడయి: హిందువులలాగని యధిక సంఖ్యాకులలో లేవని သေ၀ပ္ပိ సువారు చెప్పెడి నీతికార్య ధైర్యమును, మార్గదర్శక వర్తనమునుగూడ, ఆయన కలిగియున్నాఁడు; ఆయన యొక్క నిశ్శంకమైన ధైర్యమును, పట్టుదలయు, ఈ యొక్క సంగతిలో మిక్కిలి చక్కఁగా దృష్టాంతీకరింపఁబడినవి— బౌలవితంతువుల వివాహము యొక్క యావశకతను గూర్చియు యుక్త తనుగూర్చియు, జాతవిశ్వాసులయిన వారయినప్పటికినీ వితంతు వివాహ సంస్కారమున కనుకూలురుగానున్న స్వదేశీయు లించుమించుగా నందఱును దత్పయత్నమునుండి వెనుకతీయంగా నీ మహాపురుషుఁ డాసంస్కారములోఁ బ్రధానభాగమును వహించి జనాభి ప్రాయభారమువలన cXのハド s § ములయొక్క_యు, సంక్షోభములయొక్క యుx నడుమను జయ స్తంభమువలె, ఆమెరికాను కనిపెట్టుటలో కొలంబసురీతిని, నిలువఁబగెను. చెన్నపురి రాజధాని తన ల*పల వీరేశలింగమువంటి స్వదేశీ యుని గలిగియున్నందున కత్యంతము ^ర్వపడవచ్చును ; “ కార్లెలు యొక్క మాత్ర యటువంటి వారికెంతమాత్రమును "మీలు చేయదు.' ఆయన మ్రు వదుల So"exc3 గద్యపద్యకావ్యములకుఁగర్త; ఆయనకు సర్వవిధములఁ బ్రోత్సాహము కలిగించుట మహాజనులకును, విద్యాశాఖాధికారులకును, గుర్తన్యము.) 1895-వ సంవత్సరమునందు జ్యోతిళ్ళామ్రి, సంగ్రహమును బటము లతోఁబ్రకటించితిని. జ్యోతిశ్ళాడ్రము ప్రకృతిశాస్రములలో ను త్తమమయిన దని చెప్పవచ్చును. ఈ శాత్రమును జదివి గ్రహణములు మొదలైనవి కలుగు టకుఁగల నిజమైన కారణములను దెలిసికొన్న పకమున, వతద్విషయపున జను 下う ○ 。 3 క ర ణ ము ○F2 راق లలోఁగల మూఢ విశ్వాసములును, మూఢాచారములును నశించి, సుజ్ఞానము కలుగుననుటకు సందేహము లేదు. గ్ర శా డ్రము మనదేశమునకు క్రొత్తది కాదు. మన పూర్వులు చిరకాలము క్రిందటనే దీని విషయమయి కృషిచేసి బహు సత్యములను దెలిసికొనియుండిరి. ఈ భాషాంతరమునకు నేను వ్రాసిన యు పోదాతవులూrశీనుండి కొన్ని వాక్యము లిం దుదాహరించుచున్నాను.— ૧ગ૭ “ ఈ శాస్త్రమున మన పూర్వలు వేదమంత్రములు రచియింపఁబడిన కాలమానయ్బరేయ్న ఆ కాలమునందు బుషులు సంవత్సర నును బండెండుమాసములుగా భౌగించుకొన్నట్లు ն ն వేదమాసోధృత వ్రతో ద్వాదశప్రజావత, వేదాయ ఉపజాయతే.” అను ఋగ్వేదము మొదటి మండలములోని యిరువదియైదవ సూక్తము యొక్క యెనిమిదవబుక్కు మొదలగువానివలనఁ గెలియవచ్చుచున్నది ఋగ్వేదము యొక్క- యెనిమిదవ పదనమండలములల*ఁ ૮૦ ૦૮:૪૦ కొన్నినకు త్రములయందున్నట్లు సూచింపఁబడినందున, నారి కా కాలమునందు చంద్ర X ಶಿನಿಬಟ್ಟಿ చంద్రునిగృహములగు నిరునదియేడు నక్సత్రములనుగూరి|్చయుఁ でé)急 యుండుననియే యూహింపవచ్చును.సూరు నిగతినిబట్టి సంవత్సరమును గణించు విధమును సహితము తెలిసికొని, కాలవ్యత్యాసముగాకుండుటకయి వారయి దేసి సంవత్సరముల కొక్క పర్యాయమప్ప డధికమాసమును జేర్చుకొనుచుండె డువారు. ఆ కాలమునందు UK హముల నావువులుగాని, UK హXతులు"గాని, వారికిఁ దెలియవు. ఒక్క తైత్తిరీయారణ్యకమునందుఁ దక్క వేదమునందెక్కడను గ్రహముల పేరులేలేవు. ధ ర్థశాస్త్రములలో నెల్లను మొదటిదయిన వును స్త్రృతియందును గ్రహముల నామములు కానరావు. వేదములయం దెక్కడను సూర్యగతినిబట్టినరాశిచక్ర ముదాహరింపఁబడలేదు. రాశిచక్రమును మన పూర్వలు మొదటయవనుల (గ్రీకుల) నుండి గ్రహించిరి. ఆందుచేతనే వరా హమిహిరుఁడు తన బృహజ్ఞాతకమున ందు శ్లో, “ క్రియ తాబురి జితుమ కుభీరలేయ పాథోనజూకకౌర్ప్యాఖ్యా త్నాక ఆగ్రిrt శ్రీSr*హw|్వrx έ5 చేతన్ •? & \o శ్చాం భం ஒ ১েF-G- స్వీయ చ రి త్ర ము

)R0 క్రియ (మేషము). తె`బుe (వృషభము), జితువు (విథునము وع కుభీర (కర్కటకము), లేయ (సింహము), పాథోన (కన్య), జూక (తుల); కార్పి (వృశ్చికము), తాకిక (ధనుస్సు), ఆకోకేర (మకరము), హృద్రోగ (కుంభము), ఆంత్యభం (విూన ము); ద్వాదశరాసులకు గ్రీకుభాషానామములు పెట్టియున్నాఁడు. ఇందుకుభీర, హృద్రోగ 3 ఆంత్యభశబ్దములు తక్క మిగిలిన వన్నియు గ్రీకు నామములే. వరాహమిహిరుఁడు క్రీస్తుశకము tOt-వ సంవత్స రవునఁ బుట్టి >{\ూ_9_వ సంవత్సరమున మృతినొందెను. ఈయన కాలము నకుఁ బూర్వమునందుండిన సిద్ధాంతగ్రంథములలో సహితము గ్రీకులు (యవ నులు) జ్యోతిశ్శాస్త్రమునందు X ట్టివారయినట్టు చెప్పఁబడియున్నది. మిక్కి-లి

పురాతనమగు గర్టసిద్ధాంతములో o 으) م۔ ہمی • کی۔ டிசி" 5) శ్లో \! ప్లేచ్ఛాహి యవనా స్తోము సమ్యక్ళా త్రమిదం స్థితమ్ ఋషివత్తేపి పూజ్యంతే కింపునరైవవద్ద్విజాః." (యవనులు ప్లేచ్ఛులయినను వారియం డీశాస్రముచక్కగానున్నది. వారును బుషులవలెఁ బూజింపఁబడునప్పడు దైవజ్ఞులయినద్విజులను జెప్పవల 작구 సినదేమి?) ఆని వ్రాయబడియున్నది " దీనిని బట్టిచూడఁగా నిప్పటివారివలె దామే సర్వ్యలమనియుఁదమ పూర్వలు చెప్పినదొక్కటియే సత్యమనియు భావించుకొనువారుగాక యప్ప టివారు తాము స్వయముగాఁ గృషిచేసి శాక్రజ్ఞానమును వృద్ధిపతిచియు దవు కసఁ దెలియనిదాని నితర దేశస్థులవలన గ్రహించియు నభివృద్ధిజెందుచు వచ్చినట్టు కనఁబడుచున్నది. ತಗàು సర్వజ్ఞల వున్న గర్వమును, తామితరులవలన "నేర్చుకొన్నచో గౌరవలోపమను దురభిమానమును, గల వారెప్పడును వృద్ధి నొందక క్రమక్రముగా క్షీణదశకువత్తురు. కాఁబట్టి పరోవృద్ధిగోరువారు తాము సత్యమును సర్వవిధముల సంపాదింపఁబ్రయత్నించుచు మంచి యెందున్నను గ్రహించుచుండవలెను. పైని చెప్పిన దురభిమానము మనదేశమునందుఁ బ్రబలి సర్వమును మన శాత్రములలానే యున్నదనియు మనమితరులవలన నేర్చు" రె 0 డ వ ప్ర) క ర ణ ము ౧;~F వలసిన దేదియు లేదనియు దురభిప్రాయము బలపడనారంభించినది మొదలు శాక్రజ్ఞానమంతకంతకు వృద్ధినొందక క్రమక్రమముగా క్షీణదశకువచ్చుచుఁదుద క్రిపటిహీనస్థితికి వచ్చినది. ఈ నడిమి కాలములో నొక్క భాస్కరాచార్యుఁడు దక్క. చక్క-ని సిద్ధాంతగ్ర ంధములను రచియించినవారెవ్వరును কর্তত"3. ఈ భాస్కరాచార్యుడు తాను రచించిన సిద్ధాంతశిరోమణియను జ్యోతిశ్ళా శ్రీమునందలి గోళాధ్యాయములోఁ దాను జనన మొందిన శక సంవత్సరము 1086 అనియు, గ్రంథరచన చేసినది తనముప్పదియాఱవయేటననియుఁ జెప్ప కొనియున్నాఁడు. యూరపుఖండములో 1548–వ సంవత్సరమునందుఁ කත් లోకగతుఁడయిన కోపర్నికస్సను జర్షను పండితుఁడు సయు క్తికముగా స్థాపించువఱకును భూభ్రమణసిద్ధాంతము వ్యాపింపలేదు. ఈ భరతఖండములాగఁ గ్రీస్తుశకమున నైదవశతాబ్దములోనుండిన యార్యభట్టాచార్యులవారు వరాహe మిహిరునకుఁ బూర్వమునందే భూభ్రమణ సిద్ధాంతమును బోధించిరి. కాని యది ప్రబలక మధ్యగా భూమి స్థిరముగానుండి దానిచుట్టును సూర్య చంద్ర నకు తాదులు తిరుగుచున్నవన్న యపసిద్ధాం తమే నేఁటివఱకును వ్యాపించియున్నది, మనపూర్వులకు గ్రహాదుల Kతులు తెలియును"గాని గ్రహములకును భూమికిని Kల దూరములు సరిగాఁ దెలియవు. ఆకాలమునందు సహితము నళికాది యంత్రము లేవో కొన్నియున్నను గ్రహ వేధకయి యిప్పడున్న దూరదర్శక యంత్రాదులప్పడు లేనందున నిప్పడు తెలిసికొన్న యనేకాంశములు వారి కప్పడు తెలియుట యసాధ్యమయ్యెను. ఈగ్రంథమును రచించుటకయి నేనింగ్లీషుభాషలోనున్నకొన్ని జ్యేతిష గ్రంథములను జదువుటయేకాక సంస్కృతభాషలోనున్న సూర్య సిద్ధాంతము; సిద్ధాంతశిరోమణి, పంచసిద్ధాంతిక, "వెుదలయిన సిద్ధాంత గ్రంథములను సహితము చదివితిని. మనలvశిని తెలిసినవారి సాయమువలన రాత్రుల గ్రహములు నక్సత్ర ములు మొదలయిన వానిని జూచి వాని స్థానములను రూపములను గ్రహించి తిని. నేను చెన్నపురికిఁబోయి యుండినప్ప డచ్చటి నక్సత్రశాలాధికారుల సాహా య్యమువలన పగలు శని (గహాదులను శని గ్ర హముయొక్క యుంగరములను Φ Ο Ο స్వీయ చ రి త్ర ము దూరదర్శక యంత్రముతో నచ్చటి యుద్యోగస్థులు వూపఁగాఁ జూచిఖిని. ఈ పుస్తకమునందు నేను సాధ్యమైనంతవఱకు పారిభాషిక పదవులను రానీ యక సుగమముగా నుండునట్లు సులభశైలినే యుపయోగించినను శారీరశాస్ర మునందువలెనే డీనియందును ఇంగ్లీషు పర్యాయపదములతో పారిభాషిక పద ములపట్టికను తుదను జేర్చితిని. పటములులేని యెడల విషయము సుబోధముగా నుండదుగనుక విశేషవ్యయముచేసి యాయాగ్రహనకత్ర ధూమకేతు సూర్య చంద్రోపరాగాదులను జ-పెడు పటముల నేఁబదింటికంటె నెక్కువగా నింగ్ల ండునుండి చేయించి తెప్పించి యిందు యుక్తస్థలములయందు వేయించి తిని. UK హణవిషయమున సామాన్య జనులలో వ్యాపించియున్న పిచ్చి నమ్లక వసును బోఁగొట్టవలెనన్న యుద్దేశముతో (గహణములకు నిజమైన కారణములను దెలుపుటకు ముంచవతారికగా జ్యోతిశ్శాత్ర <૦૪ హమునందుఁగొంత వ్రాయఁ బడినది. చదువరులకింపుగా నుండవచ్చునని దానినిం దుదాహరించుచున్నాను. - “సూర్యబింబముయొక్కయో చంద్రబింబముయొక్కయో -s-~ෆෂීෆ්‍රොටඡ యంe-గాని కొంత-గాని మాయటగ హణమునఁబడును. బింబము యొక్క కాంతి యంతయుని నడఁగినచోఁబూర్ణ గ్రహణమనియు,కొంతమాత్రమే యడఁగినచోఁ బార్శ్వగ్రహణమనియు, చెప్పఁబడును. సంపూర్ణ సూర్యగ్రహణము పట్టి నప్పడు సర్వమును వింతగాఁగానఁబడును—పట్టపగ ΟΝΟ మింటనకత్రములు కానిపించును; పక్షులు కొలకొలవునికూయుచు గూండ్లు చేరఁబాఱు తెంచును: భూకములు గుహలు వెలువడి నానాముఖముల సంచరించును ; మూడుల వున స్సులలో భయ మంకరించును. వేయేల? పగలే రాత్రియగుట సంభవించినప్పడు లోకములాశని జేవి తాఱుమాఱుకావు? ఈ ప్రకారముగా వ్యత్యస్త్రదశ సంభ వించుటచేత నాలోచన లేని మృగపక్ష్యాదులు సహితము తమతమ స్వభావగుణ ములను విడిచి తేవోవిహీనములయి నిరుత్సాహములయి యుండునప్పడు, ఆ లోచన పరుఁడయిన మనుష్యుని హృదయమునందు భీతిచేత నెన్ని యూహలు పుట్టవుః మన దేశమునందలి జనులు గ్రహణసమయములయందు సూర్యచంద్రుల కేదో, పెద్దపాము మింగుటచేత, మహావిపత్తు సంప్రాప్తమయినదనియు, తమ్లు で5 o あ 3 క ర ణ ము σ) Ο Ο ごン మైలసోఁకినదనియు భావించి,స్నానములు చేసియు, నుపవాసము లానర్చిరు, దోషపరిహారార్ధముగా దానధర్మము లాచరించియు, నానావిధకర్థలు చేయు దురస, దేశ మజ్ఞాన దశయందుండిన కాలములో సాధారణముగా జనుల మౌ థ్య మహినుచేత నిట్టియాచారములు మొట్టమొదట నుద్భవ మెుందును; పిత్రాచార వున్న గౌరవమునుబట్టి యూలాr*చనవూని తెలివిగలవారు సహిత వూచరించుచు రాఁ7గాఁ గొంతకాలమున కామూఢాచారములు శిష్టాచారములగును; అటువంటి స్థితిలో బుద్ధిమంతులయిన యాచార్యపురుషులు బైలుదేతి యంధపరంపరగా జను లాచరించెడి యాయాచారములనే లౌవును నవిచారపూర్వకముగా ననుసరిం చుచు వానిని దవుకు జీవనాధారములుగా మార్చుకొని లాభకరములయిన యట్టి రనుత్తమాచారములను గల్పించిన పూర్వల బుద్ధి సంపదను క్లాఘించుచు స్వార్థ పరత్వముతో వానికి హేతుకల్పనము చేసి పుస్తకములను రచించి పామరులను మోహింపఁజేయుదురు. దురాచారము లెప్పడును బ్రవేశించినంత సులభముగా వదలిపోవు. ఎంత యవివేకమూలకమయినదైనను, దేశమునందొక్కసారి నెల కొన్న యాచారపిశాచము చిరకాలము పలువురు పలు ప్రయత్నములుచేసి కష్ట పడి వెడలగొట్టణాటుపడినంగాని యొకపట్టునకాలుకదల్పదు. గ్రహణములకు ధీమంతులయిన మన పౌరాణికులు కల్పించిన కారణములనెల్ల వారు నెఱుఁగ దురుగదా ! విప్రచిత్తికిని సింహికకును జతుర్భుజుఁడయిపుట్టిన "రాహువసెడy రాక సుఁడొకఁడుండెనఁట ! దేవదానవులు పాలసముద్రమును మధించి పడసిన యమృతము నుభయపకములకును నిష్పక్షపాతముతోఁ బంచిపెట్టెదనని చెప్పి విష్ణుఁడు e:K న్మోహినీ వేషమును ధరించి వచ్చి దేవతలకుఁ బోయుచుండఁగా వారు త్రాగియానందించు చున్నప్పడు విష్ణుమాయకులా’నయి భ్రమపడి యూ రక గుటుకలు మింగుచుఁ జూచు చున్న రాకు సపం_క్తినివిడిచి బుద్ధిమంతుఁడయిన రాహువు మోహినీ వేషమునకుఁ బ్రతిగాఁదాను దేవతా వేషమును ధరించి ま3で5° పంక్తిలోఁగూర్చుండి యెల్లవారిని వూయచేసిన విషువునే మాయచేసి యమృత Ꮿ£ مفـ పానముచేయఁ జొచ్చెనఁట! సూర్యచంద్రులా రహస్యమును గని పెట్రి వివు

  • © Հo దేవునితో విన్నపింపఁగా నతఁడు చ క్రధారచే నాదుష్టరాక్షసుని శిరస్సుఖండించె தி _9) Ο σ) స్వి య చ రి త్ర ము

నఁట ! ఆమృతపాన విశేషముచేత రాహువు చావక తలయెుకటియు వెుండె మొకటియుఁగా రాహుకేతు నామములతో రెండు ఘాశరరూపములఁదాల్చి యొక్కఁడిద్దఱయి సూర్యచంద్రులు చేసిన యుపకారమునకయి పగపట్టివారిని బట్టి పర్వదినములయందు పెద్దసామువలె さr"8窓) మింగి విడుచుచుండునఁట! ఇటువంటి మూఢవిశ్వాసములు నశించి చేశములో గ్రహణవిషయమున వుంచి జ్ఞానము వ్యాపించుటకయి నిజమయిన కారణములను దెలుపుదము. నిజమయిన "కారణములు సర్వజనులకును గెలిసిన తరువాత సహితవు గ్రహణ సంబంధము లయినకర్త లభ్యాసవశముచేతఁ గొంత-ప్రాలము జనులను విడువక పోవచ్చును. う 。 స్త్రములలో నేనురచించిన మూఁడవది జంతు స్వభావ చరి త్రము. దీనియందలి పథమ భాగమును 1896 వ సంవత్సరమునందు దాదాపు గా నఱువది జంతుపటములతోఁ బ్రకటించితిని. జంతువులన్నిటిలోను జరాయు జములనఁగా మావిలోనుండి పుట్టిన జంతువులు శ్లేష్టములయినవి. మనుష్యుఁ డును జరాయువునుండి పుట్టినవాఁడే, ఈజంతువులు పిల్లలకు పాలిచ్చిపెంచు. ను. వూవినుండి పుట్టినపిల్లలకు H స్తన్యమిచ్చెడి యాజాతి జంతువులను గూర్చియే. యీప్రథను భాగమునందు వ్రాసియున్నాను. పుస్తకము చదువువారికి మనో హరముగా నుండుటకయి జంతువుల స్వభావాది వర్ణనము చేయుటయే కాక యక్కడక్కడ వానినిగూర్చిన కథలను మనుష్యులకు వానిని గూర్చి గల యఖి ప్రాయములనుగూడ చేర్చియున్నాను. మన దేశమునందలి హనుమద్వానరము లను గూర్చి యిట్లు వ్రాసియున్నాను. కృతి ਕ੍ਰਚ تة ا ‘చక్కగా నెదిగిన హనుమానులు ముక్కు మొదలుకొని తొ*ఁక మొద టికి మూఁడు నాలుగడుగుల పొడుగుండును. తోఁక దేహమునకం పెను పొడు. గు"గానుండును. ఈవానరముయొక్క వర్ణము మనము సాధారణముగాఁజ-చెడు పండుకోuతివంటి రంగుకలదిగానేయుండును"గాని వీపు పొడుగునను నల్లనిచాఱ. యుండును. ఈజాతి వానరములే పూర్వకాలమునందు రామరావణ యుద్ధ ములో గ్హామునికి దోడుపడి రాక్షసులతో యుద్ధము చేసెనని చెప్పదుగు, అందుచేత నీ హనుమానులయందు, హిందువుల కత్యంత を క్తికలిగియున్నది, ఇవీ రెం డ వ ప్రు కరణ ము' - و O 3 యేయల్లరిచేసినను జనులు వాని జోలికిపోక నమస్కరించి యూరకుందురు, కాబట్టి యి-వానరములు నిర్భయముగా గ్రామములయంధు వీధులలాr సంచ రించుచు, గ్రామములోని ട്ട് cటలన్నియు తమ వేయయినట్టు మనసువచ్చిన తోఁటలాశీఁ బ్రవేశించి పండ్లు మొదలయినవి యధేష్టముగా ననుభవించుచు, ఆంxళ్లలోని ధాన్యాదులను దమ సొత్తయినట్లుగా నంగడివాండ్రనేమతించి భక్కీంచుచు, ఇండ్లనడి కప్పలమిఁదికెక్కి లోపలికి -గాలిపోవుటకు మార్గము లేర్పఱుచునట్లుగా 'పెంకులు తిరసKచేసి నలుగఁద్రోక్కుచు, సర్వాధికారము చెల్లించుచుండును. గ్రామస్థులు వీని బాధపడలేక తమయిండ్లమింద ముండ్ల కంపలు మొదలయినవి వేసికొందురు. ఇవి యేహానిచేసినను వీనిని కొట్టక పోవు టయేకాక యెవ్వఁడైన మతాంతర్వుడీ కోఁతిని హింసించిన పశమన గ్రామస్థ లందఱును వానిమిఁద దండెత్తుదురు ” కుక్కలయొక్క స్వభావ లకణాదులనుగూర్చి వ్రాయుచో నొకSr&ు నీ కిందికథ చెప్పఁబడినది.

  • - “ఒకఁడు కొంతకాల మొకకుక్క_ను బెంచి తరువాత దానిని తనమిత్రున కిచ్చివేసెను. నాలుగు సంవత్సరములైన తరువాత మొదటియజమానుఁడొకనాఁ నిరాక యడవిమార్గమునఁ బోవుచుండఁగాఁగుక్కయెదురుపడి యూనవాలు పట్టి తోఁక యాడించి తన సంతోషమును గనఁబఱచెను, ఇంతటిలో నతని మిత్రుఁడైన క్రొత్త యజమానుఁడునువఛ్చెను. వారిద్దఱును కొంతసేపు మాటాడివిడిపోయిన తరువాత కుక్క క్రొత్తయజమానుని వెంటఁబోయెను. ప్రాఁతయజనూనుఁడు కొంతదూరము నడచిన తరువాత గడియసేపటిలో కుక్క మరలవచ్చి యాతని కద్భుతము కలుగఁజీ"నిను. ఆళఁడు కుక్క. తన యజమానుని విడిచి యేలవచ్చె నాయని గూలY*చించు చుండఁగాఁ బొదలvtనుండి దుడ్డుక లుచేతఁ బుచ్చు Srని యిద్దఱు మనుష్యులాతని వంకవచ్చిరి. ఆప్ప డాకుక్క యరణ్యము ప్రతి ధ్వని ౧యిచ్చునట్లుగా Tవేుఱుగుచు వారివంక పరసTRత్తఁగా వారిద్దఱును పాతి పోయిరి. తన ప్రాఁతయజమానుఁ డడవి దాఁటి మంచిమార్గమునఁ బ్రవేశించిన తరువాత నతనిని విడిచి కుక్క తన కొత్తయజమానుని కలిసికొనుటకయి. f & ఫో .ൗ oൽ స్వి య చ రి لت ము

పోయెను. కజ్ఞలు పుచ్చుకొనివచ్చిన యిద్దఱుమనుష్యులయొక్క- యుద్దేశమేమో విూరూహించి తెలిసికోవచ్చును. గతదినము నందక్కడనే యొకమార్థస్థని గొట్టి "వా రాత్రని సొత్తును పోఁచుకొనిపోయి8. కుక్క యాదొంగలు వచ్చు చుండుటచూచియో, ఆదిదొంగలు కొల్లైడు స్థలమనియెఱిఁగియో, పూర్వయజ మానుని రక్షణము కొఱకు వచ్చియుండును. కుక్క యొక్క విశ్వాస మెంతయైన శ్లాఘనీయముకదా ! " ప్రకృతి శాస్త్రవిషయకములైన గ్రంథములలోఁ బదార్థవివేచక శ్చాత్ర వును, భౌతిక భూగోళశా,త్రమును, -నేను గొంతవఱకుఁ జేసితిని"గాని వానిని చేయలేదు. సంగ్రహ వ్యాకరణము, కావ్యసంగ్రహము, ఆలంకార సంగ్ర סהטO: హము, ఆంధ్రతర్కసంగ్రహము, ఆ నెడు నేను రచించిన గ్రంథములు శాశ్ర సంబంధములైన వేకాని ప్రకృతిశాస్త్రములతో సంబంధించినవి కావు. నేను చేసిన UK ంభములలో నెల్ల నాంధ్రకవుల చరిత్రము ప్రధానమైన దని చెప్పవచ్చును. దీనియొక్క ప్రథమభాగమును నేను 1887 వ సంవత్సరము నందుఁ బ్రకటించితిని, ఈప్రథమ భాగము పూర్వకవులను గూర్చినది. హూణ శకము 1450_వ సంవత్సరమువఱకును గలకవులు పూర్వకవులనియు, 1450_న సంవత్సరమునకుఁదరువాతను 1650 వ సంవత్సరమువఱకును గల కవులు మధ్య కవులనియు, 1850 వ సంవత్సరమునకుఁ దరువాత నున్న వారాధునిక కవులని యు, నేను సంకేతమేర్పఱుచుకొంటిని. రెండవభాగము మధ్యకవులను గూర్చి నది. మూఁడవభాగ మాధునికకవులను గూర్చినది. ఈమూఁడు భౌగముల యందును జెప్పఁబడిన కవులసంఖ్య యిన్నూటికంటె హెచ్చు గానున్నది. పూర్వ కాలమునుండియం వున దేశములోఁ జరి త్రములను వ్రాసెడి యాచారమంతగా లేదు. ఆందుచేత కవుల చరిత్రమును వ్రాయుటయెంతో కష్టసాధ్యమయ్యెను. ఎవ్వరో నలుగురైదుగురుతప్ప కవులెవ్వరును. దమవంశ వర్ణనములలో దావు పుట్టినకాలమునైనను దెలుపుకొనలేదు. గ్రంథ రచన చేసిన కాలమునంతకు ముందే తెలుపుకొన లేదు. గ్రంథకర్త లనేకులు తమ UK ంధములను రాజులు మొదలైన వారికంకితము చేసియుండుటచేత రాజులకాలవును గనుఁ రె O డ వ , ప , క ర ణ ము _© O X. గాని దానినిబట్టి కవులకాలమును గనుఁగొ నవలసివచ్చెను. రాజులకాలములను గనుఁగొనుటకైన మనలాగోచరిత్రములు లేవు. 83סרסס తాము బాప్తణులకు భూడా+ నాదులను జేసినప్పడును; గుళ్లు గోపురములు కట్టించి నప్పడును, తావుశాసన వులను శిలాశాసనములను వ్రాయించుచువచ్చిరి. ఆశాసనములలాr* సాధారణ ముగాఁచాము దానాదులు చేసిన కాలమును వేయించుకొనుచు వచ్చుటచేత, తనూలమున రాజులకాలనిర్ణయమును, వారుకృతుల నందుటచేతఁదద్వారమునఁ గృతి కర్తలకాల నిర్ణయమును చేయవలసివచ్చెను. కృతికర్తలలో నధికసంఖ్యా కులు తమ గ్రంథములను రాజుల కంకితమొనర్పక దేవతలకంకితము చేయుచు వచ్చిరి. ఆట్టివారియొక్క- కాలమును గనుఁగొనుటకయి వారు తమ గ్రంథ చులయందు పూర్వకవులను గాఁ బేర్కొనిస్తుతించిన వారి నామములు తక్కచేణాధారను లేవియు కనఁ బడలేదు. ఆయల్పాధారమునుబట్టి Kعل("TWo tryo 8 -g-هe( నిర్ణయమును శీయుటగువీలుకలుగలేదు. rందఱు 5 వులు తా"మాథునికు లయ్యను 7 రతకర్తలయిన )( ctxoالكذ ( NYo దs_నిటీసలి వారి నెవ్వరిని విస్తుతిలాగోఁ బేర్కొనగుండిరి, 6 עיירפ ני)(3ף నిర్ణమమును జీయుటలాగో లకణ గ్రంథములు కొన్ని గొంతవఱకు సాయపడినవి. లకణ గ్రంథములను జేసినవారు కొందఱు T"ము చెప్పిన లకణములకు లక్యములుగా పూర్వకావ్యములనుండి పద్యముల సదాహరించుచువచ్చిరి. ఆప్పకవితాను గ్రంథరచన కారంభించిన కాలమును దన పు స్తకమునందే వ్రాసికొనియున్నాడు. ఇట్లాతనికాలము "తెలియుటచేత నప్పకవీయమునందుఁ చేర్కొనఁబడిన కవులందఱును నాతనికిఁ బూర్వము నందుండిన వారగుట నిశ(్చయమేయయినను, వారిలో నెవ్వరెంత పూర్వల్గా ్స్స"నుట కా పుస్తకము సహితము సహకారి కాలేదు. ఇట్టెన్నియో కష్ట ములున్నను - నెంతో శ్రమపడి కాలనిర్ణయమును గొంతవఱకుఁ జేయఁగలిగి నాఁడను, దీని విషయమయి దొరతనమువారిచేఁ బకటింపఁబడిన స్యూ యల్దారవారి దక్షిణ హిందూదేశ శాసన పుస్తకములను మాత్రమే కాక చెన్న పురియందును నితర రాజధానులయందును మైసూరునందును బ్రకటింపఁబడుచు వచ్చిన తాత్రుశిలాశాసనాదులనుగల పత్రికలను పుస్తకములను చరిత్రములను స్వీ య చ రి త్ర ము . ירי מי aప్పించి నేను చదివితిని. చెన్నపురి చిత్రవస్తుప్రదర్శనశాలలోనున్న తావ్రుశాస నములను జదివితిని. ధనమిచ్చికొనియు మిత్రులసాహాయ్యమున నెరవుపుచ్చు గ్చా మాతృక లకుఁ బ్రతులు వ్రాయించియు కట్టలుకట్టిమూలఁబడియున్న పుస్త కములను గొందఱూరకయియ్యఁగా వందనపూర్వకముగాఁగైకొనియు ముద్రి తములుకాని తాళపత్ర పుస్తకములను విస్తారముగా సంపాదించితిని. తంజావూరి లాశని సరస్వతీ భాంధాగారములో తెలుఁగు పుస్తకములున్నవని విని యా కాలము నందక్కడ మండల న్యాయాధిపతిగానుండిన హామ్నెట్టు ら"3でYや8 సాహాయ్యమున నక్కడనున్న తెలుఁగు పు స్తకములపట్టికను సంపాదించి నేను స్వయముగా నక్కడకుఁబోయి పుస్టకములు చదివి వానిలాగోనుండి నాక్షస కావ వలసిన భాగములను వ్రాసికొని వచ్చితిని. ఆంతేకాక యక్కడనున్న పెక్కుపుస్తకములకుఁ బ్రతులను వ్రాయించి తెప్పించితిని. మూఁడుసంవత్సరములు వరు స గా వేసవికాలపు సెలవులలో చెన్నపట్టణమునకుఁబోయి యక్కడి ప్రాచ్య లిఖిత పుస్తక భాంధాగారమునకు ప్రతిదినమును పగలు పదిగంటలకు భోజ నముచేసిపోయి సాయంకాల మైదు గంటలనఱకు నక్కడనుండి తాళపత్ర లిఖిత పుస్తకములను జదివి వానిల*నుండి -s-వలసిన భౌగములను వ్రాసికొను చుంటిని. ఒకనాడు ట్రాముబండిలా నెక్కి పోయి సముద్రతీరమునదిగి పుస్తకభాగములను వ్రాసికొనవలెనన్న యజ్ఞేశముతో నక్కడనుండి కోటకు నడిచిపోయి కావలసిన పుస్తకమును ు స్థక భాంధాగారమునుండి పైకితీయించి వ్రాసిప్రోఁబోఁగా నా కంచుక కోశము (బొక్కా జేబు) లోని వ్రాఁతపు స్టక ము కనఁబడలేదు. ట్రాముబండిలో దానిని విడిచి వచ్చితినని వెంటనే మరల సముద్రతీరమునకుఁబోయి మతియొక ట్రాముబండి నెక్కి విద్యుద్బలో త్పాదక స్థానమునకు వెళ్లి యచ్చట మొదట నెక్కివచ్చినబండిని నడుపువానిని కనుఁగొని యడుగc7గా నతఁడేదో వ్రాఁతపుస్తకము బల్లమిందనుండఁగా క్రిందపాఱ వైచితినని చెప్పెను. అతనిబండిలో మరల సెక్కి యాతఁడు పుసకమును పాఱ వేసితినన్న స్థలమునకు వచ్చి దిగి యాసమిపమున వెదకి చుట్టుపట్టుల వారిని విచారించి పు స్తకమిచ్చినచో సొమ్మిచ్చెదనని గూశపెట్టితిని గాని هك كاوو زقي $ 6 сә:Kos · E ෆ රි జాడయెక్కడను కానరాలేదు. స్త్ర స్తకము తెచ్చియిచ్చినవారి కిరువదియైదు రూపాయలు పారితో పి.కమిచ్చెదనని ప్రకటించినను కార్యము లేకపోయెను. ఇందుమూలమున నేను నెలదినములు పడిన క్యమంతయు నిష్ఫలకుయ్యెను. అందుచేత నేను కోటకుఁబోయి చదివిన పుస్తకములనే మరల చదివి వ్రాసిన దానిగానే మరల (వాసికోవలసివచ్చెను. הסג3אנשים טSot33 ప్రాచ్యలిఖిత పు_స్థక భాండాగారము కోటల*నుంaను, y ప్రకారముగా విశేష శ్రమపడి నేను కవులచరిత్రమును ാർ. *ప్పటిioTు నిప్పడు కవులచరిత్రమును వ్రాయుటకెక్కువ సౌలభ్యము శీర్పడినవి. పునస్సంశోధనముచేసి కవుల్వరి త్రము నిప్పడు వృద్ధిపణిచి బాగుచేయవచ్చునుగాని వృద్ధుడనయి దుర్బలుఁడ నయిdగుండుట దీత •ို సo$"ధనమునగ వలయుశక్తియు నోపికయు నా కిప్పడు లేసన్నబి, పికి దూదు." ఫులచరి విషయమున నేనుపడిన పాటు T58)ctos oro: చ్చును గాని గీయితర Noథరచనా విషయమునను సేనింత కష్ట పడలేదని న మ్ముచున్నాను. * 03 సర్వక లాభాలవారు బహుసంవత్సరములు పరీక్షాపథనీయ గ్రంథమునుగా నిర్ణయించి యుండుటచేత నేను పడిన పయా సము సఫలమయినదనియే సంతోషించుచున్నాను. ఈగ్రంథ ప్రకటనమువలన మనవారిలో కవుల విషయమున నావఱకుండిన యభిప్రాయము లనేకములు వూఱిపోయినవి. ఆవఱకు నన్నయభట్టును తిక్కన సామయాజియు సవుకా లీనులయినట్టును, నన్నయభ ట్గారకుని మరణానంతరమున రాజన రేంద్రుఁడాంధ్ర భారతమును పూర్తిచేయింపవలెన్న యుద్దేశముతో “ నిండుమనంబున న్యనవ నీతసమూన ?? మన్నపద్యమునో * మదవూతంగతురంx~ంచన ” యన్నపద్య మునో వ్రాయించిపంపఁగా తిక్కన సోమయాజి మరల నాపద్యము సీ వేeు"గా వ్రాసి వర్తము వేసిపంపఁగా నతఁడు భారత శేషమును రచించుటకు తగినవాఁ డని నిర్ణ oుOచి రాజనరేంద్రుఁ డాతనిని తనయాస్థానమునకుఁ బిలిపించినట్టును, సర్వజనులును నమ్మచుండిరి. ఈకవుల కిద్దఱకును నడుమని న్నూఱు సంవత్సర ములంతరమున్నదని సహెకుకము"గా నేను నిరూపించిన పిమ్మట చదువుకొన్న వారిలో పూర్వాభిపాయము పూర్తముగా మూతిపోయినది, ఆయినను కవి _○○いす స్వీయ చ రి త్ర ము జీవితములను మొదట వ్రాసిన గురజాడ శ్రీరామమూ పంతులుగారు మొద లైనవారు కొందఱటు తరువాత సహితము వారిరువురును సమకాలికులని సాధిం చుటకయి హేత్వాభాసములను కల్పించి కొంతకాలము పెనఁగులాడిరి. కాని కడపట కార్యములేదని తవువాదము నుజ్జగించి యూరకుండవలసిన వారయిరి. లాvశికవు సామాన్యముగా సత్యము తెలిసిన తరువాత సహితము తనతో`ంటి యభిప్రాయమును మార్చుకొనుట కొక పట్టున నిష్టపడదుగదా ! నన్నయభట్టీయమని సాధారణవాూ గాఁ జెప్పఁబడెడు ప్రక్రియాకౌముది నన్నయ భట్టకృతముకాదనియు, తనపు స్తకమునకు వ్యాప్తియు గౌరవమును గలుగుటకయి బాలసరస్వతియో వుతియొకరో రచించి నన్నయభట్టునకు కర్తృ త్వము నారోపించిరనియు, నేను హేతు పూర్వకముగా నాకవులచరిత్రమునందు వ్రాసితిని. దాని నంగీకరింపక నాయభిప్రాయమును పూర్వపకము చేయుట కయి కొందఱు వృత్తాంత పత్రికలలో ఖండనములు వ్రాయcబ్రయత్నించిరి. వారి పూర్వపకములకు నేను చెప్పిన సమాధానములు విన్న పిమ్మట వారిలో ననేకులు తమయభిప్రాయములు మార్చుకొనిరి. ఆట్టివారిలో నొక్కరైన గుర జూడ శ్రీరామమూ _ర్తి పంతులుగారొక సందర్భమున నాసిద్ధాంతము నంగీకరిం చుచు వ్రాసినప్ప డముద్రిత గ్రంథచింతామణి పత్రికాధిపతులైన పూండ్ల రామకృష్ణయ్యగారు మనవాదమును నిలువఁబెట్టవలసిన మిరేయిట్టు ప్రతిపడు లలోఁ జేరినఁ జెప్పవలసినదే మున్న దని వ్రాసిరి. మనలాగో ననేకులకు తమవాద ము గెలువవలె నన్నయభిలాష మేకాని సత్యమును గ్రహింపవలె నన్నయభి లాపములేదు. తానుపట్టిన grడికి మూఁడేకాళ్లను వారితో*వాదించి వారి నెవ్వ రొప్పింపఁ గలుగుదురు? ఇప్పడధిక సంఖ్యాకు లీవిషయమున నాయభిప్రాయ ముతోనే యేకీ భవించుచున్నట్టు కనఁబడుచున్నారు. యతిప్రాసములయందు రేఫఱకారమైత్రినిగూర్చి కూడ బమ్లెరపోత చరిత్రమునందు విశేషముగా వివాదము చేయఁబడినది. నేను నాప్టు స్తక دجج مoT" ములయOదు రేఫఱకారమైత్రి చేసిన వాఁడను కాకపోయినను, ఈ భేదము. w"బ కనావశ్యకమనియు పూర్వమునండీ భేదములేక నడుమ తెచ్చి పెట్టబడిన రెం డ వ ప్రు క ర ణ ము _○○ F丁 దనియు దానిని తొలఁగించుట కర్తవ్యమనియు నామతము. చదువరుల కీవిష యము మనోహరముగానుండునని తలఁచి యందలి కొన్నిభాగముల నిం దుదాహ రించుచున్నాను. రేఫఱకారములకు మైత్రియుండఁగూడదని నన్నయ భట్టారకాదుల యభిప్రాయ వుగు నాయనియు సంశయింప వలసియున్నది. నన్నయభట్టు రేఫములను గాఁ బ్రయోగించిన వానిని గొన్నిటిని శకట రేఫవులను గాను శకట చేష్టములను గాఁ బ్రయోగించిన వానిని గొన్నిటిని రేఫములను గాను తిక్కన ప్రయోగించియున్నాఁడు. అయినను రేఫశకట రేఫముల విషయమయి పెనఁ గులాడువారు వానికన్నిటికిని ద్విరూపములు గలవని చెప్పదురు. అట్లననిపక మన రేఫములకును తాలకును మైత్రి లేదను తమ వాదము పడిపోవునన్న భీతి చేత పన్నిన పన్నుగడ కాని యిది మఱియొకటికాదు. ఒక పదమునందలి యొకక్సరము రేఫమును శకట రేఫవును నగుననుట వలనఁ ద నైత్రి కూడదను వాదమునకే దౌర్బల్యము కలుగునని నాయభిప్రాయము. ఒక పదమునందలి రేఫయు ఆకారముగా మాఱునప్పడు ప్రత్యేకముగా రేఫఱకారములకు మైత్రి కలిగియున్ననేమి బాధకలుగునో. నే నూహింపఁజాలకున్నాను. తెలుఁగు పదములందివి తాలని నిర్ధారణముచేయుటకు వారి కేమి యాధారములున్నవో మొట్టమొదట నా సc దెలియకున్నది. కవిత్రయము వారి ప్రయోగములందు సంస్కృతపదములతో యతిప్రాసములయందుఁ జేరనివాని నన్నిటిని శకట రేఫ నిర్ణయించియున్నారు. రేఫములను గలిగియుండియుc చెలుఁగు יהודSoה (8 333: పదములు యతిప్రాసములయందు సంస్కృతపదములతోఁ జేరకయుండరాదా? o నా స్వేషాంవైధ 로 Şo లఫ్వులఘూనాం రయోస్తునిత్యంస్యాత్ ?? یع Roج -o X ను "సనుఁడు చెప్పియుండుటచేత లఫ్వెలఘు రేఫములకు మైత్రికూడ దందు రేమో ! ఆంధ్రశబ్దచింతామణి నన్నయభట్టు చెప్పి నదయి యుండదని యా తనిచరిత్రమునందు నిదర్శనపూర్వకముగాఁ జూపఁబడియున్నది. కాఁబట్టి రేథ అకార వైరము నన్నయభట్టుమతము కాదని సందేహింపవలసియున్నది. ఈ భేద మావశ్యకమని చెప్పిన బాలసరస్వతిసహిత మిభేదమును గని పెట్టలేక తన 14 - ΦΟ Ο స్వీయ చ రి త్ర ము చంద్రికాపరిణయమునందు రేఫఱకారములకుఁ బ్రాసమైత్రి చేసియున్నాఁడు. రేఫఱకారమైత్రికూడదని పూర్వకాలమునందు కొందతి మతమైనను కూడు ననియుఁ బలువురవుతమైయున్నది. భారతాదుల నామూలాగ్రముగాఁ బరి శోధించి యుభయభాషలయందును సర్వతోముఖపాండిత్యము గలవారయిన బమ్పైరపోతన, పిల్లలమట్టి పినవీరభద్రుఁడు, పింగళి సూరన, ఆలసాని పెద్దన మొదలైనతోంటికవు లనేకసలు రేఫఱకారమైత్రినంగీకరించినపకమువారు. i "El కవిత్రయము వారొక్క పదములోని యొకక్కరమునే యొకప్పడు రేఫమును గాను మఱియొకప్పడు శకట రేఫము ను గాను ప్రయోగించుటచేతనే వారికా భేదమంత సవుతము కాదని స్పష్టపడుచుండ లేదా ? ఆప్పకవి మొదలైనవారీ ద్విరూపములను నడుమఁ దెచ్చి పెట్టినారు, మతియొక హల్లుతోఁజేరియన్న ప్పడు బండితా రేఫముతో యతిప్రాసములందు మైత్రి చెందుచుండఁ గా, రేఫము సవర్ణములు గాని బుకారముతోగోను లకారముతోగోను మహాకవి ప్రయోగములయందు యతిప్రాసల మైత్రిని బొందుచుండఁగా, సవర్ణమయిన బండితాతో నేల మైత్రి చెందరాదో తెలియరాదు. అనావశ్యకములైన నిర్బంధములను డీసివేసి భాషను సుసాధ్యముచేయుట పరమ ప్రయోజనకర మగుటచేతను, రేఫఱకార భేదము వలన భౌపకొక ప్రయోజనము కలుగకుండుట చేతను, పూర్వకవులనేకులు వాని మైత్రి నంగీకరించియుండుటచేతను, మన పండితులు దుర్గాహ్యమయిన యీ భేదమును బాటింపక భాష చిక్కుకొంత వదల్పసవ్రుతింతురని నమ్ముచున్నాను.పదములు రేఫభేదమును గలిగియున్నచో నర్థభేదముకూడఁగలిగియుండు నందు రేమో. మనలక్షణవేత్తలు చేసిన నిర్ణయ మునుబట్టియే యెన్ని పదములు సమానార్థములుగలవే యుభయు రేఫములుగా నుండలేదు ? ఆర్ధభేదమును నిర్ణయించుటకుఁ బ్రకరణ సాహచర్యాదులు సాధ నవులు"గొని వ్రాయఁబడిన రూపము"గాదు.' నడుమ విడువఁబడిన భౌగములో రేఫఱకారములకుఁ గ విజనాశ్రయము నందు యతిప్రాసమై త్రి చెప్పఁబడెననియు, శారదాదర్పణమునందు యతి రెం డ వ పు క ర ణ ము ഠബC) మైత్రి చెప్పఁబడినదనియు, రేఫఱకారమైత్రిని దూషించి యామత వువలంబిం వినగారిని గుకవులని దూషించిన యప్పకవియే తనకా భేదము తెలియక రేఫ ఆకారమైత్రిచేసి తానును దానభివర్ణించిన కనకవికోటిలాr"సే చే రెననియు, ఆలసాని పెద్దనకృష్ణదేవరాయలు, పింగ ళిసూరన్న ఆయ్యలరాజు రామభద్రుఁ డు, పిల్లల మట్టి పినవీరన్న: సంక్షససాల నృసింహకవి "రేఫఱకారములకుఁదవు గంధములయందు యతిప్రాస మైత్రిచేసిరనియు, పూర్వలు తద్భవమునందును చములవివాఁదను బండితా లేదని చెప్పఁగా నిప్పటివారా రెండుచోట్లను ് నున్నదని చెప్పచున్నారనియు, కూచి వుంచి తిమ్లకవి బండితా సం యుక్తమయినప్పడు రేఫముతో మైత్రిచేందునని చెప్పఁగా నిప్పటివారట్టి గోట్ల బండితా రేస్టముగా వూఱునని చెప్పచున్నారనియు, పద్యముల నుదాw హరి0చుచు లక్య సహితము"గా వ్రాయబడినది. కవి చరిత్రములను వ్రాయుటకయి తెలుఁగులాగోనున్న యముద్రితములు ను ముద్రితములును నయియున్న గ్రంథశతములను జదువుచు కొందత్సాు నికుల గ్రంథములను జదివినప్పడిటువంటి గ్రంథములేల వ్రాయబడెనాయని మనస్సులో చింతయుఁ గోపమును గలిగి వానివిషయమునఁ గొంత కఠినముx వ్రాయవలసినవాఁడనైతిని. ఇటువంటి గ్రంథములలో నొక్కటియైన Жсә3 వరపు వేంకటకవి యొక్క ప్రబంధరాజ వేంకటేశ్వర విలాసమునుగూర్చి వ్రాయుచు నాతనిచరిత్రములో మొదట తెలుఁగు కవిత్వ మొట్టారంభమయి _.ಸಜ್ಜಿಸ್ಟಿಕಿ వచ్చుచున్నదో నా యభిప్రాయమిట్లు (వాసితిని من كما تمت تج ն ն సంస్కృు : نام مزمند న్న జ్ఞానధనము No o RYooرtKن సాదచ ల్లవలెనన్న పరమార్థచింత" మొట్టమొదట నన్నయ్య ట్టర 5"ది ను:rts స్రులు పదునొ? డవ శ U"భారంభమునుండి సులభశయ్యను సంస్కృతగ్రంథములఁ Γδέ)ς λοξός జా డఁగిరి. గ్ర భౌషాంతరీకరణ కార్యము పదునైదప శతాబ్దారంభమును కును నవిచ్ఛిన్నముగా జరగుచు వచ్చెను గాని యిట్లు భాషాంతరీ కరణమునకుఁ బూనుకొన్నవారిలోఁ గడపటివారK శ్రీనాధులు తవు గ్రూర్వులకన్నఁ దావు ఘనులనిపించుకోవలెనన్న చింతచేతనో, మఱి యే హేతువుచేతనో, సంస్కృత స్వీయ చ రి త్ర ము מי ר) מי పగ భూయిష్టములైన శీర్థ సమాసములతో నింపి రసమును జెఱుపకపోయిననూ Ако గ్రంథములు బహుజనులకు దుర్గాహ్యమైన కఠినశైలినిజేసిరి. ఇట్టాకా లములు- భౌరతభౌగవత రానూయణాది ముఖ్యగ్రంథములన్నియాఁ Τöέ)ς λοξός ుడc-గా, ఆటుతరువాతఁ బదునాe9వ శతాబ్దారంభమునం దల్లసాని పెద్ద లాగాక " 로తో వను ద్రోక్కి కేవల భౌషాంతరములు కాకుండఁ బురాణ 830ירס ములలాగని కథలను ಸ್ತS`ನಿ స్వకపోల కల్పితములైన వర్ణనలను జేర్చి పెంచి (* నా థాదుల శయ్య నవలంబించి రసవంతముగాఁ బ్రబంధములను జేయ నారంభిం చిరి. గ్రపని నహాలు నూటయేఁబది సంవత్సరములనఅకును జరగుచు రాc"గా, 165 ()_న సంవత్స نک: *۷ تمدن کچ کجeر బహుచూర్ణముల నూతన ప్రబంథము లనేకములు తెలుఁగునఁ జేయఁబడినవి. అంతటితో నూతన సృష్టి బహుతరముగా నంత 8ఆపcగా, ఈపలివారు వసుచరిత్రమును మాతృకను గాఁ గొని దానికి ఫా-రాం తరములో యన్నట్లు పూర్వవర్ణనములనే తలలుమార్చి ప్రయోగించుచు వెనః కటి ప్రబంధముల ననుకరించి తమ ప్రబంధముల నల్లఁజొచ్చిరి. చేసినదాని శే పేరులు మార్చి వురలఁ శ్రేయుచుండుటచేత నూతనార్థ కల్పనలను జేయుట దుస్కరమయినందున నిటీవలి వారిలోఁ గొందఱు మహానుభావులగు పురుష లాయర్థలోపమును బదాటోపముతోఁ బూరింపఁ [.బయత్నించిరి. పూర్వపు వారక్కడక్కడ సముచితముగా శబ్దాలంకారములను జేర్చుచునచ్చినను భాషావధూటికిఁ బ్రాణమైన యర్థసారస్యమును జెడగొట్టకుండిరి. ఇటీవతి వారస్థసారస్యము నంతగాఁ బాటింపక నిఘంటువులను వెదకి పదము లేరికూర్చి soధించి తమసరస్వతిని, హృదయాకర్షకము కాకపోయినను, కర్ణరసాయనము గానినను జేయఁ బాటుపడిరి. ఇట్టివారిలో నెన్నికగన్న కొందఱు బంధాదుల నమాత్రముగాఁ జేర్చి యర్థసారస్యమును బూర్ణముగా బెఱిచి యవయవ 4ులు విఱిచి తమ భౌషావధూటిని విరూపినిజేసి శవప్రాయను జేసిరి. వున oుూ వేంకటశSర విలాసకృతిక ర్తయు బలరామచరిత్ర కృతికర్తయైన ?Q-לגלי עס జీonటదాసక వియుఁ గొంతవeరి కీకడపటి తెగలాrఁ జేరినవారు. . నవరసరM* ^్పుడును హృద )יינ3ו క్లదకరముగా నర్థకల్పనముచేసియు 3S ురసాయన u\)"/wי రెం డ న ప్ర, కర ణ ము அ08 మృదుమధురవాస్టంభనలతో భావములఁగూర్చియు, మానసోల్దీపకముగా నీతి పోషణ మొనర్చియు వర్ణనలు చేయఁగలిగినకవిని మాత్రమే మెచ్చుకొందురు. కాని కావ్యదోషములకు లక్యములగునట్లుగా నర్ధగౌరవముఁజెతిచి పదముల ("ו) విఱిచి పద్యములలోఁ బద్యములను దూర్చినవారిని మెచ్చుకోరు.” [] పయినాయభిప్రాయములను జనుల హృగువులలో నాటునట్లుగా - rে১ తేటపఱుచుటకయి సేనా కాలమునంగు సరస్వతీ నారద విలాప నును పేర నొక చిన్న పద్యపు స్టకమును 遡&WoO "ot,0 సర్వములఁ గొన్నిటినిం దుడా మ. రమణీయోకులచేత నర్థణ సార్యలు ^ ల్పిం υλ» ύλλω ան దమి నాయంKదctుowxునన్ יowנייאט"0יא "י "Rל טיזאסנ%c R^*o יון దీడను" or-to -- (י"'י" (otנאאנגיוטיש ס("35 ק: | | W) గ్యము"హిచ్చి చ) ద) గీర్ఘ ג'יי ויח טוראא (אוג(יי ಲಕ್ಷಕಿಯಿ! ద θθέ.Χ., Ανο ί5 ί59οδί, αλ ుగి"న్యమునంగు నిరర్థింబులై పటపటeూగు t్బముల ) లిని'Jటి, రసoబు నేటి, యు |- ) -d C.J. (o) కలంకరణకైలీనముం ጽሞጋ మేనుగుట్టి, ΟΝΑ) స్పటి ును లా గ్రి పెళైదరు ప్రాణముతీసి ననుం గలంచుచున్, بعدها క. లియగు సువిప్పడునా పలుకులయర్గంబు నాw భావములేమికొ ; ዋ వెలసావులుగా కివి సం| కెలలయి కడు నాగు 'మీని న్వెనించున్. సీ. గయూ) తుగముట్టఁదలకట్టునిగిడించి ధీరుఁడై నన్ను אכיס סווי" ול"sc:83 ; (TJ --- i. J"గowxy*సలఁబాదంబులిమిడించి వీరుఁడై నన్నునొప్పించు నొక ఁడు ; lo איי (א( oబుపై C బెక్కు ప్రాసంబులడరి oచి పోటుబంటు న న్ను ఁబొడుచు (నొకఁడు o బెండు సల్కులుగూర్చినిండించినగలంచు దిట్టయై చెవులు వీధించునో`కఁడు ; ఖడ్లచక్రాదిరూపముల్లానిపించి వర్ణముల్ మార్చిననుఁజిక్కుపఱుచునొకఁడు; కుమతు లాడలెల్ల విఱిచి ప్రాణములు తీయ ! నొడలి పసలేక శుష్కించి [యున్నదాన. 5 స్వి య చ రి త్ర ము كحالاموس క, సుందరబహురసపుష్టి న మందానందంబు బుధులవుదికిడ దేనికొ ఛందోబద్ధంబగు పద బృందాటోపంబు తాఁగవిత్వంబగునే ? క. రసవులు"కావే ప్రాణము లసవూన కవిత్వకాంత వనీస్థలిలో రసహినమైనకవితకుఁ | బొసంగించునలంకృతి శవమునకెడు తొడపౌ. క. విను ఛందోబద్ధంబను | ఘనకారణముననె బ్రతుకుఁగననగనేనికా తనువది వదలివెసంజ ! క్కనిమృతినొందుటయె లెస్సకవితాసతికిన్. క. కవితాసతి జీవకళ్లకా | శ్రవణాత్సవభాషణంబుసలిపెడునట్లుం డవలెం"గాక యొకప్పడు I శవమువలె న్నిబ్రితవలెఁ జనదుండంగన్. సరస్వతీ నారదవిలాపము, నారదుఁడు తనతల్లియైన సరస్వతియొక్క యప్పటిరూపమునుజూచి యానవాలు పట్టలేకకారణమడుగగా నామెతనదుర వస్థచెప్పకొనివిలపించిన ట్లున్నయు త్తరప్రతు $ త్తరరూపమైన సంవాదగ్రంభము oපුංක්එක්ෆ "మొదటి మూఁడుపద్యములును సరస్వతిచేత నారదునితోఁ జెప్పఁ బడినవి. ఇందలి మూఁడవ పద్యమునందలి తలకట్టు, పాదవులు, ప్రాసము లు, బెండుపల్కలు, ఖడ్లచక్రాదులు, వర్ణములు, అను పదములలో శ్లేషము s") ☾Ꮷ )כחר లున్నవి. తలకట్టనఁగా శిరోబంధనములు, ఆకారములు ; సాదవులనఁగా కాళ్లు, పద్యచతుర్థభాగములు ; ప్రాసములనఁగా ఈ టెలు, పద్య ద్వితీయా కరములు ; బెండు పల్కులనఁ గా జీలుగు బెండుముక్కలు, నిస్సారపదములు; ఖడ్లచక్రాదులనగా కత్తులు చక్రములు మొదలైన యూయుధములు, ఖడ్ల చక్రాదిబంధములు ; వర్ణములనఁగా (మొగము) వన్నెలు 2 ఆకరములు, హాస్యసంజీవని యొక్క మొదటి రెండవ మూఁడవభౌగములు, వివేక వర్ధనియొక్క- ప్రథమ ద్వితీయ తృతీయభాగములు, ఉపన్యాసమంజరి, అను నవి నేను పత్రికలకప్పడప్పడు హాస్యరస ప్రధానములుగాను వివిథవిషయ వివరణవులు గాను నీతివుత ధర్మబోధకములుగాను వ్రాసిన వ్యాసములెత్తి ప్రత్యేకముగా ముద్రింపఁబడిన పుస్తకములు. ఇందుఁ బ్రకటింపఁబడినవి. గా నేను వ్రాసిన హాస్యసంభాషణములును వ్యాసములును నీతి ధర్మ విలేఖ రెం డ వ ప్రు క ర ణ ము _9 CᏱ ᎠᏓ నములును బెక్కులు గలవు. ఆపూర్వ బ్రహ్మచర్యప్రహసనము, విచిత్ర వివాహe. ప్రహసనము, మహాబధిర ప్రహసనము, పునర్తరణ ప్రహసనము బలాత్కార గాన వినోదప్రహసనము, కలహప్రియా ప్రహసనము: మహామహోపాధ్యాయ ప్రహసనము, యోగనిద్రా ప్రహసనము, మహ8వంచక ప్రహసనము, ఆస హాయశూర ప్రహసనము, అను పదియు నింగ్లీషుభాషలోనున్న ప్రహసనముల ననుసరించి పేరులను కొంతకధను తెనుఁగువారి కనుకూలముగా నుండు లాగున నేను మార్చిచేసిన ప్రహసనములు. కలిపురుష శనైశ్చరవిలాసము, వేశ్యాప్రియప్రహసనము, కౌతుక నర్ధని, వినోద తరంగిణి, నాస్వకపోల కల్పి తములైన ప్రహసనములు. కలిపురసప, శనైశ్చర విలాసవులాrళీని సురాపాన విషయకమైన సంభాషణములోని కొంతభాగమును వినోదార్థము గానిం దుదాహరించుచున్నాను.— 46 మద్యప్రియుఁడు—ఈ రెండు పానాలూ చాలకపోతే సురాపానం కూడా చెయ్యవచ్చును. ఆది కడుపులోపడితే స్వర్గసుఖమంతా భూలోకం లానే కలుగుతుంది. దాని తల్లికడుపు చల్లగా కల్లమ్ల వారు వెయ్యేళ్లు వర్ధిల్లవ లెను. కల్లమంతకు వెయ్యినమస్కారాలుచేస్తాను. (దాంభికునితో నేకాంత ముగా ఒకే నోటికాడి కల్లుపడగొడితే పాపం వస్తుందిసుమా, ఆడ్డుచెప్పబోకు. దాంభి–త్రనలో) ఈ శని"గాడిచేత సురాపానం చేయిస్తే ఆమయి కంలో వేశ్యమాట మరిచిపోతే యిప్పటికి నాశనివదులుతుంది. నేను ప్రోత్సాహంచేస్తాను. (బిగ్గరగా) సురదివ్యమైనది. భూలోకంలోవున్న దివ్యము యిన వస్తువల్లావక్కకల్లే. ఆందుచేతనే మాపెద్దలు దానికి దివ్యులతో సమా నంగ్గా , సుర అని పేరు పెట్టినారు. శని_దాని యందంత సుగుణమున్నదా ? మనుష్యులు యజ్ఞాలలో దేవతలకు సమర్పించే సోమరసం నేను పానంచేసినాను. ఆది ఆమృతము కంపెనూ బాగా వుంటుంది, అంత రుచి"గా వుంటుందా ? దాం_ వెధవరసం సోమరసంయేమిటి ? మధురసం లౌగితే మినారు వుల్జీవ దిలిపెట్టరు. విూరు వెళ్లేటప్పడు ముంతెడుకల్లు తీసుకు వెళ్లి కాస్త కాస్త শে” &O כזוס cיrعس۔ כP انگے (ד) 9 OS- స్వీయ చ రి త్ర ము దేవతలకు చవిచూపిస్తే 'రేపటినుంచి దేవతలంతాకల్లంగళ్ల కాడనేవుంటూరు. సోమరసమే మెచ్చుకునేవారు మధురసం రుచి మరిగితే మళ్లీవదిలిపెడుతారా? నేను వెనుక యజ్ఞం చేసినప్పడు సోమి జేవితో*గలిసి సోమరసం కొంచెం పా నంచేసి చప్ప గాయేడిసిన ఫ్లే వుండేటప్పటికి తుపుక్కున ఆధ్వర్యుడి మొఖం మిదవు వేసినాను. తరువాత శాక్తేయం లాrశీ ప్రవేశించి కల్లు వక్కసారి చవిచూ చినతరువాత అప్పటినుంచీ మళ్లీవదలడంలేదు. దాని మహిమ మహాదొడ్డది. విూరు సేవించవలెను. శని_ఆలాగయితే దేవతా నివేదనకు తీసుకురండి. మద్య—అయ్యా ! నేను కృతాస్థళ్నీ అయినాను. నేను తాగ7గా మిగిలింది కల్లు ముంతలో సగంవున్నది ఆది దేవతానివేచన చేసుకుంటాను. ఆది యొంగిలిదని దేవరవారు సందేహపడవలసిన పని లేదు. మూడు విధాల పానా లలాగో జేనిక్షీ వుచ్చిష్టం లేదు. . (అనికల్లు ముంతచేతికిచ్చుచు)ఒసురాదేవీ!ఆమ్మ - כ"ד) (يتم العاT T వారూ ! తల్లీ! నీ వీ దేవుడి హృదయంలో చొచ్చి నీ మహిమ చూపించి భక్తుడికి వరాలు యిచ్చేటట్టు చెయ్యవలెను. నీకు మొక్కు తాను. -నేను గ్రోగోరేవరవులూ CO )מר నన్ను యీ దేవుడు కల్లు సముద్రంకాడ పడ వెయ్యవలెను. నేను యెన్ని దేశాలు తిరిగినా పురాణాలలో సేకాని కల్ల సముద్రంయొక్కడా కనపడనం డావున్నది. నాకు కల్లు సముదంయొవడు చూపితే నాపాలికత డే దేవుడు. శని —(పుచ్చుకొనికి )סאני [T] ত") రుచిదివ్యంగా నున్నది. మద్య-కొంచేంసేఫు తాళితే తల కిక్కి నురీదిన్యంగావుంటుంది. సుర యొక్క మహిమ సురలకైనా ל: " ו ויח 3:ט%3אo 698( )לא"ל: వెయ్యేళ్లు తపస్సు చేసిన యోగులకైనా సాధ్యంకాని ఆదై తిసిద్ధి సs,_నిముషంలో ఆవుతుంది. అప్పడు ద్వంద్వాలు యేవిూవుండవు. బ్రహ్మానందం కలుగుతుంది. మురికికా లువలు హంసతూలికా తల్పాలవుతవి. ಬು విప్పి వేసుకున్నా కట్టుకున్నా వక్కలేు లాగువుంటుంది. ಬಟ್ಟಿ విడిపోయి దిగంబరినై నేను మొన్న మురికి కాల్వలాశపడి వీధి పక్కను సురాపాన మహిమచేత బ్రహ్మానందం అనుభవిస్తూ రె ౧ డ న ప్రు క ర ణ ము _g)○ 2 వుం శేు ఆనందపరవశుడనైవున్న నాకు మాబంధువులు వచ్చి బ్రహ్మరధం పట్టి యింటికి తీసుకుని వెళ్లి బిందెడు నీళ్లు నెత్తిమినాద ఆభిపే కంచేసినారు, to దాం_సురాపానంలో యిటువంటి సిద్ధులు యింకాయెన్నో వున్నవి. అప్పడు సరస్వతీదేవి తన చిన్ననాటి తడబాటు పలుకులతో జిహ్వాగ్రమందు నటిస్తూవుంటుంది. కొందఱు మూధులు సురాపానం పాప మంటాయగాని పాపమే అయితే తాగినవాళ్లను బ్రాహ్మలుయెందుకు కులంలో వెలి వెయ్యరని ఆలోచించరు. శని—(నాలుకతడఁబడ) ৬ ত B. బ్రొబోట్రోగంది, మద్య—అదుగో! అదుగో! అదుగో ! దేవుణ్ని కల్లమ్లవారు పూనింది. సురా డేవి ఆవేశించడం చేత యిప్పడిప్పడే వాక్కువ స్తూవున్నది. 2,οοσ• ! దాంభికా ! చుట్టతీసుకునిరా? ధూపం వేసి యీదివ్యజ్ఞానంలో వుండం"గానే వునO యీదేవుణ్ని అడిగి పురాణాలలాగ వుండే వున సంశయాలన్నీ తీర్చు కుందాము. దాంభి_సందేహాలు తీర్చుకోవడానికి యిదేసమయం. స్వామిగా ! యిప్పటివాళ్లు భూమి తిరుగుతూవున్నదంటారు. ఆది నిజమేనా ? శని_ఆరెథ్రె రే. ఆంతానిజం - భూమితిరుగుతూవున్నది. ఇల్లు తిర గుతూ వున్నది. సమస్తమూ తిరుగుతూవున్నది. నా దేహం కూ-డా తిరుగుతూ వున్నది.” జన్మాంతరము, ( , ) য"9 వినాహము, వి గ్రహారాధనము, ఈశ్వర దత్తపు స్టకములు, గఃశ్వ' ')'సనము, lo స్థను మానుషధర్మము, విద్యాధికుల ధర్మమాలు, మనుష్యజీవితము యొక్క బరమార్థము దానిని పొందుమార్గము, వై రాగ్యము, విద్యా పరీణులయ కృత్యములు, వర్గము, హిందూమతములు, స్వ యంకృషి, సకాయకష్టకర్మలు, వేశ్యాకాంతలయపన్యాసము, ఐకమత్యము, గానవులు, శ్రీ పునర్వివాహ చరిత్రము, శ్రీపునర్వివాహ విషయకోపన్యా సము, శ్రీపునర్వివాహవిషయక ప్రథమ విజ్ఞాపనము, శ్రీ పునర్వివాహ విష యకద్వితీయవిజ్ఞాపనము, శ్రీపునర్వివాహ శాస్త్రసంగ్రహము, இ పునర్వి _COUT స్వీ య చ రి رق ము వాహ వ్యాపారముయొక్క భూతవర్తమానస్థితులు, దేశీయమహాసభయు దాని యుద్దేశములు ను, శ Cకరాచార్యులు , బసవరాజు గ వర్రా 2ుగారిజీవచరి త్రము— ఇవి యప్పడప్పడు నేను సభలలో వ్రాసికొనివచ్చి చదివిన యుపన్యాసములు. వ్రాసికొనిరాక కేవలవాగ్రూపముగా సభలలో సే నిచ్చుచువచ్చిన యుపన్యా సవులు వీనికంశెు నాలుగు రెట్లయిననుగలవు.ఆరంభదశలో నామిత్రులు నేను చక్కఁగావ్రాయఁగ లను గాని వూటూడలేనని భౌవించుచుండిరి. కృష్ణామండల ములాగోని కాగా రెంపూడిలో ప్రాడ్వివాకుఁడు (Dt. Munsiff.) Two Koāş నామిత్రులు చల్లపల్లి రంగయ్య పంతులు"గారు 1877 న సంవత్సరము ఆక్టో బరు నెల 4వ తేదిని నాకు వ్రాసిన యుత్తరములోని కొన్ని పంక్తుల నిచ్చట ననువదించుచున్నాను.— “Don’t neglect your studies for F. A. Let me know if you like to accept a post the emoluments of which will not be less than your present salary and will not exceed Rs. 50 in the collectorate. The only defect I can find in you is that you are too mild and that your words are not at all as forcible as your writing and composition. You are like the author of “The Travaller.” you cannot shine as a pleader. Of course, this is my simple opinion and I cannot say that I am right in my supposition. I would advise you to accept a post in the Revenue Department.” (ప్రథమశాత్ర పరీకకు మిహిచదువు నశ్రద్ధచేయకుఁడు. వేతనము మి యిప్పటి జీతము (రు 25-1-0) నకంటె తక్కువగాను వఁబదిరూపాయల కంటె ఎక్కువగాను ఉండనికరగ్రాహికార్యస్థానములోని యొకయుద్యోగము నంగీకరించుట మికిష్టమేమో "నాకు తెలుపుఁడు. విూలా, నేను కనుఁ గొనఁగలి λ55 లోపమెల్ల ను మి•రతి శాంతులగుటయు విూవూటలు మి వ్రాఁతవలెను విూకవనమువలెను ఆంతవీర్యవంతము లెంతమాత్రమును గాకుండుటయు నయి యున్నది. విూరు " మార్గస్థుడు" (The Traveller) గ్రంథకర్తవంటివారు. రె 0 డ వ ప్ర క ర ణ ము _HIF− న్యాయవాదిగా వివారు ప్రకాశింపఁజాలరు.ఇది నిశ్చయముగా కేవలము నాయఫి: ప్రాయము ; నా యూహసరియైనదని నేను చెప్పఁజాలను, కరగ్రాహక శాఖలా పని నంగీకరింపవలెనని నేను విూు హితము చెప్పచున్నాను) తరువాత నాఱు సంవత్సరములకనగా 1883_వ సంవత్సరమునందు రంగ య్యపంతులు గారు విశాఖపట్టణములో ప్రాడ్వివాకుఁడు గానుండిన కాలము లాr - నక్కడకుపోయి యిచ్చిన యుపన్యాములను 8❍Ka యాశ్చర్యపడి త్రవు Sగాంటి యభిప్రాయమును పూర్ణముగా మార్చుకొనిరి. గానేను గంటలకొలఁది. తడవుకొనకుండ నుపన్యాసములు చేయుఁ గలిగినను, నావాగ్రూపములైన యుపన్యాసము లెప్పడును నా లిఖితోపన్యాసము లంతశక్తి మంతములుగా నుండకపోవుట సత్యమే. మొదట నాది పెద్ద గొంతుక కాదు; రెండవది. చెప్పనప్పడు నాకభినయము లేదు; మూడవది విను వారి వంకఁ జూడక తల వంచుకొని నాధోరణిని నేనే యూగక చెప్పకొనిపోవుట. ఇవి మంచి వక్త కుండవలసిన లకణములుకావు. ఆయినను నేను చెప్పెడునది యుక్తి యుక్త ము"గాను హృదయాంతరాళము నుండి వచ్చిన యవ్యాజమయినదిగాను విను వారికి తోఁచుచుండెను. నాయు పన్యాసధోరణిని దెలుపుటకయి విద్యాధి కుల ధర్మముల'నుండి కొన్ని పంక్తు లిచట నెత్తి వ్రాయుచున్నాను—

  • ఇప్పడు యుద్ధమారంభమయినందున భగవదాజ్ఞను శిరసావహించి మన సామాజికలిఁక నెట్టి పౌరుషముతో దురాచారపిశాచములతోఁ బోరాడు. దురో యెంతవఱకు విజయమునొంది యీశ్వరమతమును దేశమునందు వ్యాపింపఁ జేయుడు" చూడవలసియున్నది. యుద్ధమే యారంభము కాని పక్షమున, భ_ విశ్వాసములతో నీశ్వర సేవయందుఁ దమ ప్రాణముల నర్పించి పోరాడు వీరభటు లెవ్వరో, యీశ్వరద్రోహులయి పాతిపోయి యసత్యపిశాచనుల వాతఁబడు పితికిపంద లెవ్వరో, తెలియరాదుగదా ? ఇంతవఱకును మనవిూcదికి రాక యూరకున్న ప్రతిపక్షులింతబొరవతో మనపయికి దండు వెడలుటకు వారికిప్పడేమి బలము దొరకెనని కొందఱు సందేహపడవచ్చును. మునుప్రీవంక నుండువారు సహితము భయపడి తమ్లనుసరింపఁగా నధికి సంఖ్యతో వున § -3)_2)○ స్వి య చ రి త్ర ము

విూఁద దాడి వెడలుటకు వున ప్రతిపక్షుల కిప్పడితర బలము లేకపోలేదు. వారికిప్పడు మనుష్యబలముమాతమే కాక తమిప్పడాశ్రయించి యున్న తమ పాలిటి భౌగ్యదేవతయొక్క బలముకూడ సమకూడినది. సృష్ట్యాదినుండియుఁ బ్రపంచములోని వివిధజాతులవారిచేతను గల్పింపఁబడిన సమస్తదేవతలకంటెను బలాధికురాలయి గణనాతీతజనపరంపరచే నారాధింపఁబడుచున్న వుప8 జేవత యొకటి వారికిఁ బాపయి నిలిచి సకలవిధములఁదోడు పడుచున్నప్పడు వారు మనవిూద దండెత్త సాహసింపకయేల వెనుక తీయుదురు ? వారి దేవతతో సమూనవుంున చుఱుకసఁ దనముగలది "నా బుద్ధికి మ`ఫ్రేలిదియు గోచరము "కాలేదు; దాని కెప్పడును బడలికయే లేదు. అటువంటి విచిత్రశక్తిగల యఫూ ర్వదేవత మనలను గెలుచుటకయి వారి కెన్నో విద్యల ననుగ్రహించియున్నది; ఎన్నో యద్భుతసాధనములఁ బ్రసాదించి యున్నది ; ఎన్నో యాపూర్వ దర్శ నములను తనంతనే కగుణించి యున్నది. తన శక్తిచేత దేవుని రాజ్యమునే యాక్రమించుకొనఁ గలుగుదునని గర్వించుచున్న యా మహాదేవతయోక్క మహిమలను వేయినోళ్లవాఁడును వర్ణింపఁజాలఁడు. ఆమె యేకకాలమునందే వివిధస్థలములయందున్న తన భక్తులకెల్లఁ బ్రత్యకమయి, యెల్లవారి మనస్సులను పూని, యెల్లవారికిని క్రొత్త క్రొత్త శక్తులను సమయమునకుఁ దగిన ట్లపరిమిత ము"గాc బ్రసాదించుచున్నది. ఇంతటి భక్త సులభురాలైన ప్రసిద్ధదేవత యొక్క పేరేమో తెలిసికోవలెనని విూలాశిఁ గొందతికి వేడుకకలుగవచ్చును. అందఱి నోళ్లలోనుండెడియా పేరెల్ల তো অর্ণ నెతిఁగియుండవలసినదేయైనను సమయమున కొక వేళ స్తరణకు రాకపోవచ్చునని నేనే చెప్పచున్నాను. పడక్షరీ మహా మంత్రము నువలె శ్రద్ధతో వినుఁడు. ఆ మహా దేవియొక్క దివ్య నామము “మూఢత్వదేవత." ఇఁక నా దేవత మనవిూఁదఁ బ్రయోగించుటకయి తన భక్తుల కనుగ్రహించిన వరలూభముల పేళ్లు కొన్ని వినుఁడు. ఆమె వారికి నేర్పిన విద్యలు, పరిహాసములు, దూషణములు, మిధ్యా దోషారోపణములు, మొదలయినవి; వారికనుగ్రహించిన విజయసాధనములు, బెదరింపులు, ჯაზ • ష్కారయత్నములు, దుర్బోధలు మొదలయినవి; వారికిఁబ్రసాదించిన యూర్వ రెం డ వ ప్రు క ర ణ ము _9_오》(r) దర్శనములు తెలుపునలుపుగాను సత్య మసత్యముగాను పుణ్యము పాపము: గాను దోఁచెడి విపరీతగూపములు మొదలయినవి. ప్రతిపక్షులు మనవిూఁదఁ బ్రయోగించెడు సాధన కలాపముయొక్క స్వభావమిప్పడు కొంత తెలిసినది. కదా ? ఇక మనము సత్యకవచనమును దొడిగికొని, ధర్మ ఖడ్గమును ੇ . ధరించి, సత్కార్యాచరణ శూరులమయి యీశ్వరపకమున నిలిచి యుద్ధము నకు సంసిద్ధులము -కావలెను.” 1894-9ు-వ సంవత్సరములాశ నేను స్వదేశ సంస్థాన చరిత్రాదులను పుస్తకరూపమునఁ జిత్రపటములతోఁ బ్రకటించితిని. దీనియందు అల్లా ఉద్దీన్ చితూరు కోటను ముట్టడించినప్పడు పద్మిని విషయమున నడచిన యద్భుత పరాక్రమ చర్యలు దేుదలయినవి వర్ణింపఁబడినవి. 1894_ప సంవత్సరమున నెండ కాలపు సెలవులలాగే నేను చెన్నపట్టణ ము వెళ్లినప్పడు తెలుఁగున జీసస్ చరిత్రమును వ్రాయ నారంభించి యాఱు. ప్రకరణములు చేసితిని. అది యప్పటినుండియు ముగియక యాష్లే 5ে5১০০% লোক -ఈ 1918-వ సంవత్సరము ఏప్రిల్ TR6م وعرع చల్లదనమునకయి బెంగుళూరు పోయియుండి యచ్చట మిగిలి యున్న రెండు ప్రకరణములను వ్రాసి పుస్త కమునేదోవిధముగా ముగింపఁగలిగితిని. పుస్తకమంతయు దాదాపుగా నూట యిరవదిపుటలుండును. గీనియందుఁ గొన్ని చిత్రపటములునుగలవు. 1894-వ సంవత్సరమునందలి ನತ್ತಲಿಕಿನಿ దాదాపుగా నిరసవది సంవత్సరములకు 1913.இ. సo;త్సరమునందు వృద్ధ దుర్బల దశలా వ్రాసిన నా యిప్పటి ಲಿಕಿನಿ τωβι, Φ న్యత్యాసముండి యుండవచ్చును. ఉత్తమశ్రీచరిత్రములలోని మొదటి భౌగమును క్రొత్తగాఁ బ్రకటించి, తిని, ఇదిది తపటములతోనున్న యెనుబది పుటల గ్రంథము. ఈ పుస్తకము నందు Uస్ డారి లింగుకన్య, ఆర్లి యన్సకన్యయనcబడు జోన్ ఆఫ్ ఆర్కు, ఎలిజెబెత్ ఫై) దొరసాని, లేడీ జేన్ గ్రా, మేరీ కార్పెంటరు, ఆనునింగ్లీషు. కాంతలయొక్క దరిత్రములు ను, ఉత్తమమాతయను నుపన్యాసనును; ఉన్నవి. _9_O_9) స్వి య చ రి رق ము రాజూరావు మోహన రాయల చరిత్రమును బహుసంవత్సరముల క్రిందట నారంభించి కొంతవఱకు వ్రాసి విడిచిపెట్టితిని. ఈశ్వరానుగ్రహము వలన దానినిగూడ ముగించి ప్రకటింపఁ గలుగుదునేమో ! సత్యవాదినిలోఁ బ్రక టించిన కొన్ని యు పన్యాసములను, ఆ దై తవుత సంగ్రహమును, విశిష్టాద్వైత మతసంగ్రహమును, ద్వైతమత సంగ్రహ మును, జేర్చికూర్చి సత్యవాదిని యను పేరితో 64 పుటలుగల గంథమును నూతనముగాఁ బ్రకటించితిని. I892_న సంవత్సరమునం దింగ్లీ పులా గోల్లుసి త్తను కవీశ్వరుఁడు రచించిన ఁ మార్గస్థుఁడు ' అను పద్యకావ్యమును ఫేలాసమన -నావు ముతోఁ బద్యరూపమునఁ దెనిఁగించితిని. ఆచారవ్యవహారములును చేరులును చేశములను మనవారికి వింతగాఁగనఁ బడును గాన కేవల మూలార్థాను సారవు గా భాషాంతరీకరింపఁబడిన పాశ్చాత్య గ్రంథములు మనవారికంతగా రుచిం పకపోవచ్చును. భాషాంతరము సుగమముగాను మనోహరముగాను నున్న など、) ప్రకటింపఁబడిన -కాలమునందు మహామహోపాధ్యాయ కొక్కొ_ండ ずo కటరత్నము పంతులవారు మొదలయినవారు శ్లాఘించిరిగాని దానిని గొని చదువు మహాజనుల సంఖ్యనుబట్టి మనవారంతగా నాదరించిరని నేను భౌవిం పను. పథికవిలాసములోని కొన్ని పద్యముల నిందుదాసూరించుచున్నాను. వు. ఘన లోభౌత్తకుఁ డొంటిగాఁ దనధనాగారంబుదర్శించి, యో లినిగూర్చుండి ధనంబుఁబలఅునుదాలెక్కించి, లెక్కి_ంచి, యా ధనముల్కసప ్సలుకుప్పలై కడుఁబ్రమోదంబియ్య, నుప్పొంగుఁ ; ద ధ్ధనరాసు లతిచాలనంచుఁ బిదపందాఁబుచ్చు నిట్టూర్పులన్. వు. నడిచెన్ హెచ్చుగ దక్షిణానిలను కన్నం జంచలంబై 3。 న్వడి వాణిజ్యము వేఱుతీరములకున్ నౌకాళితో*నంతట కౌ; కడకుం శారులులేనియూళ్లు, భటశూన్యప్రప్రభూత్తంసముల్ y కడవం"గా సిరి తెచ్చిపెట్టినది యెల్లంబోయె నిశ్శేషమై, రెం డ వ ప్రు క ర ణ ము 으9_으93 చ. తనదుకుటీరనైచ్యమును దద్దయు గేలియొనర్పఁ でSoX&o目『 Kనుఁగొనఁడెందు సౌధములు గ ర్వమునందలయెత్తుచుండఁగా o త్రనచగళాక్షపాకకలితంబగు భోజనమేవగింపఁగాఁ; గనుఁగొనడెందు విందు ధనిక ప్రభులున్నతితోడఁజేయఁగన్, చ. వెఱపును గొల్పశబ్దమున భీతిలినప్పడు తల్లిలొమ్మఁ Тутъ మఱివుణియంటి పట్టుకొను వూణవకుండునుబోలెఁ, గొండయే ళ్లతిమతి మోయుచున్ వెడలునప్పడు వాత్యలు వీచునప్పడున్ మతిమతి పాయకుండుఁ గడువుక్కువతో డనతండు స్వాధ్రులకొ. చ. క్రీతిని స్వతంత్ర తాగరిమ చేయఁగఁజాల ప్రయత్నమంతయుక్ హితముగ నెల్లవారలపయిన్ సమభారముఁబూన్చు కదా? ,ఫనవృద్ధినొక- తెగ యందఱమించియతిక్ర మించినన్ وتنوع హత్ర మొనరించు దానిద్విగుణంబగుభారము క్రిందివారలన్, తెలుఁగు భౌషలాr వచన కావ్యములు లేని గొఱఁత విశేషముగానున్నం దున దానిని కొంతవఱకైనను దీర్పవలెనన్న నిశ్చయముతో పద్యకావ్యములు వ్రాయుట మానుకొన్నను పరుల ప్రార్థనమిఁదను కొన్ని యవసరములందును పద్యములను జేయవలసిన వాఁడనగుచు వచ్చినాఁడను. 1888-వ సంనత్స రమున నప్పటి రాజప్రతినిధియగు 63目下 ప్రభువుగారు చెన్నపురికివచ్చినప్పడు బౌలికలు చదువుటకును పాడుటకును కొన్నిసద్యములను పాటలను జేయుc డని మిత్రులు Srరc-గా నీ కిందివానిని (నాసి సతీహితబోధినిలోఁ బ్రచు 8okm)"Q・一 கிர். శ్రీమహానీయ సతి,ృపను జీ ను మొదల్ ద్విరదంబుదాఁకఁ దా సిమహిఁగల్గు జంతువుల ನಿಲ್ಲ సఆంబు సమానదృష్టితోఁ బ్రీవును బోచునీశ్వరుఁడు విశ్వగురుండు రిపన్ ప్రభూత్తమున్ తేమ చిరాయురున్నతులఁజెన్ను వహింపఁగఁజేసి ప్రోచుతన్ ! సీ. ఎలమితో నెవ్వఁడీహిందువులకు స్థానిక స్వపాలనమియ్యఁ గట్టుచేసె నాంగ్లేయు లపరాఖులైనను శిక్షింపనెవఁడిచ్చెనధికారమిచటిప్రజకు 5 శ அஅ3 స్వి య చ రి త్ర ము బరదేశముననుండి సరకులఁ దెప్పింప కిచటివృత్తులెవండు వృద్ధిపఱచె సప్పమిదనుపన్ను నొక కొంతతగ్గించి యెవఁడుబీదలకష్ట మింకఁజేసె S-- - سی- کسی నెవఁడువృత్తాంతపత్రికకిచ్చె స్వెచ్ఛ, నెవఁడు యత్నించెవిద్యాభివృద్ధిహర్ప నట్టిఘనుఁడు రిపన్ ప్రభువరుగుదెంచు, నేఁడు మన రాజధానికి నెలఁతలార ! ఉ, కావుననిట్టిగొప్పయుపకారములెన్ని యొు చేసినట్టి యా ధీవిభవున్ నృప ప్రతినిధి'కౌమన మెల్ల ను "గాంతలార ! సం భౌవన చేసి మంగళము పాడి కృతజ్ఞ తఁజూపఁజెల్లు ము న్నావరపాలకున్ వునకునంపినవారలయందుఁగూరిమికొT. నాథనామ క్రియరాగము—చాపుతాళము, పలవి Сг) మంగళప్, మహిపాలచంద్రా ! వుంగళప్. అనుపల వి Yেo మంగళహ్, కరుణాంతరంగ దుర్జనభంగ రంXద ఖిలమహారాజసం సేవితా ! మంగళవే. చరణములు శీరిపన్ ప్రభునకు ధీరునకు నతని را بسیا దారకు విముల విచారకు ఫెునసుకు వూరున కతనికువూరునకును మిత్ర వారమునకు బంధువర్ణంబునకు నిల. . .వుంKభవెన్. 2. అవని శ్రీవిక్టోరియా మహారాజ్ఞ § యువరాజున కలేని యువతికి సుత్రలకు సువిశేకులగు రాణిసుతులకు సుతలకు సవినయులగు వారిసతులకుఁబతులకు. . మంగళస్. 3. ఈమహాప్రభువరు నిచటకుఁ బంపిన ధీమంతులగు మంత్రితిలకుల కచ్చటి శ్రీమహాసభకును చెలఁ గనీ దేశపు క్షేమము చూచెడు స్థిరపుణ్యమతులకు, . మంగళప్, నా విు రెం డ వ ప్రు కరణ ము 。9_9〕灯 গু৩ তেওঁ వున్నవ బుచ ్సయ్యపంతులు గారి కోరిక పంుని బ్రహ్మో ন্য-০.6তজ্ঞ ته ITا మందిర ప్రతిష్ఠాపన సమయమునం దీ క్రిందిపద్యములను జేసితిని_ ఉ. శ్రీకరుడైనయి-శ్వరుఁడు శ్రేయములందయచేసి కూరిమిం చ -Rgగా నిప్రోచుఁగాత గుణగ ణ్యులఁబుణ్యుల సత్యశీలురన్ బ్రాకటభ _క్తియుక్తులను బ్రాప్తసమాజమతావలంబులన్ లాశకవయోపకారులఁబ్రలోభవిదూరుల థ రచారులన్ so . మును మన హిందు దేశమున మూఢతమిక్కిలిపర్వి యెల్లెడన్ జనవులు విగ్రహంబులకె చాలఁగఁబూజలుసల్పుచుండఁగాఁ ᏑK] యదిమాన్పఁగోరి బహుకష్టములంబడి తొల్ల రావు వెూ హనుడిలమిఁద బాప్తమత మల్లనస్థాపనచేసె దకుఁడై . అటువలె నొక్క_యి-శ్వరునె యర్చన మానసంబుగా భువిన్ బటుమతిఁజేయుపద్ధతినిభాపిల సేఁబదియేండ్లక్రిందటన్ ఖుటనయొనర్చి దేశమునఁగల్గజనంబులకెల్లఁ జాటి G35-ס దట నొనరించె నా త్రఁడు మతంబునకెల్ల మహోపకారమున్, . ఘనుఁ డాతండు దివంబుఁజేర వెనుకంగా పాడి యద్దానఁబొం. దెను సత్కీర్తి మనీషులెల్లఁబొగడన్ దేవేంద్రనాథుండహొలో 3)3éo?soござで యాది బ్రహ్మమతమన్ పేరన్ జనంబందు నీ యనస్థాపించిన సత్సమాజమిపుడొయ్య న్సర్వసమ్మాన్యమై!. . ఈయన పండితోత్తముల నేవురఁబంచెను.వారణాసికికా బోయి సమస్త వేదచయముంబఠింుండఁగ, వారువచ్చి උණ්-> మ్నాయము లంబరీకగ విమర్శ యొనర్పఁగ నందుదోషముల్ పాయక కొన్ని కన్పడియెఁ శాసెనువానిప్రమాణభావమున్, వెనుకను బాహథ రమను పేరనుగ్రంథ మొకండు చేసె నీ యనభుఁడె తాశ్రుతి పృతులయంద లివాక్యములేర్చికూర్చి 15 으)의 , స్వీయ చ రి త్ర ము యనఘనకీర్తిగాంచె ముదవూరఁగఁ గేశవచంద్రసేనుడు కా ఘనతరభక్తిఁజేరెను ఘనంబుగ బాప్తసమాజము న్వడి కౌ, చ. ఇతఁడు ప్రసంగముల్సలిపి యెల్లర రంజిలఁ జేయదకుఁడై ప్రతిభ మెయి కౌజగంబునను బ్రాప్తసమాజమువన్నె కెక్క- నం చిత్రగతిఁజేసి శ్లాఖ్యతనుజెంది సమాజము కార్యదర్శియై యతులిత్ర సాహసంబున సహశీయులఁగూడి త్యజిం చెవర్ణ మున్, 右, కేశవచంద్రసేనులిటు కేవలభైర్యముతోడ వర్ణమన్ పాశము తెంచి యాదిమపు బాప్తసమాజము వాస తన్నుఁగ్రూ రాశయులై వడిన్విడువ నంతట వీడియు వారి నెయ్యపుం బౌశము హిందు దేశపుసమాజయస్థాపన చేసె ずesoK巨「. ਕ੍ਰ`. హిందూదేశపు బాష్ట్ర సంఘమును సాపించెంగగా యంత్ర క్షసకౌ Φ ముందే కేశవచంద్రసేనుఁ Tడెన్రి)నిు నున్నొక్కపర్యాయ మెు ప్పందా నీ పురి కేగు దెంచి యిచటం బచ్చప్పవిద్యాలయం బందు0 బ్రౌప్తమతంబుఁగూరిచి యుప న్యాసంబు చేసెందXన్. శా. ఈలీలన్ మృదుమాధురీ మహిమతో నెన్నో యుపన్యాసముల్ శ్రీలం జేసిన నాలకించి వుదిహాళింజెంది శ్రీరాజ yశ్ పాలాచార్యులు లానుగాఁగలఘనుల్బ్రష్ట్రంబు సేవింపఁగాఁ బోల స్వేదసమాజము న్నిలిపి రీప్రోలందు సద్భక్తితోన్. ఉ. ఈతఁడెతత్త్వబోధినిని నిప్పరమందును గ్రావిడంబులో నాతరువాతఁబూన్కి మొయినాంధ్రమునం బ్రచురించి చాలఁ బ్ర ఖ్యాతివహించె ద్రావిడులయందలి మూర్ఖతపోవునట్లు స ఫ్టేతువులిచ్చి పుస్తకములెన్నియొ తా రచియించె దకతన్. ఉ ఈయనకసన్ సహాయుఁడయియెంతయు నిశ్చలభక్తితోడ సు బ్రాయలు సెట్టి పాటుపడి వన్నెకుఁ దెచ్చె సవూజ మెంతయు న్ బోయినఁగొంతకాలమిటు పుణ్యశ రీరులు వీర లిర్వరున్ గాయములందొఱంగిరి యొకంట సమాజము పెంపుతూలఁగన్! で o あ 3 క్ర ర ణ ము அஅ3 ごン ఉ. ఈగతి వీరలిద్దఱును నీశ్వరసన్నిధిఁ జేరఁ బివ్రుటకా O ー。 వేగమె తాను శ్రీధరులు వేదసవూజము కార్యదర్శియై চু্যত?3X రం నిరcప ము--RS” •^ గుగఁ గార్యనిర్వవాణ భౌర ಸ್ತಳಿ `ನಿ బ్రాహ్మధర్ధముకా లోగక ద్రావిడంబునఁ దెలుOగుననున్ రచింుంచెఁ దేటKకౌ. -ன். బ్రహ్మమునే భజించుచును వచ్చుట దక్షిణహిందు దేశపుకా [బాప్తసమాజమంచు నవ నామముడీనికిఁ బెట్టి యిచ్చట కౌ © نسا سآ బ్రహ్లామతంబు శీధరులు వ్యాపనమించుకచేసి యింతలో బ్రహ్ల్యాపదంబుఁ జే రెc దరువాత సమాజము చెం దెక్షీణతన్. చ తగిన సహాయవుంగనక తద్దయక్షీణత నొందుచుండc"గా మగపడని భక్తితోఁగడఁగి మన్ననబుచ్చయ పంతులెంతయకా దగు పనిచేసి తానొక విధంబునని ల్పె సమాజమియ్యెడకా దెగువను దేశము లిరిగి తెచ్చి ధనంబును సుస్థిరంబుగకా, చ. నిలిపెను బ్రహ్లామందిరము నిత్యుని ని రలు నీశుఁ గొల్వఁగా 一己 ー3 సలిపెనుసాయ మిపనికిఁ జాలఁగఁదా శివనాథశాస్త్రీయ క్రా వెలయును గాక చెన్నపురి పేరను జెన్నగు నీ పురంబునకా సలలితభక్తి నెక్కుడగు సామినిగొల్చెడు పుణ్యమి-పయిన్. 1887-ජූ సంవత్సరమున క్రివిక్టోరియా మహారాజ్జిగారి పంచాశద్వత్సర పరిపాలన మహోత్సవ సమయమున మిత్రవాంఛానుసారముగా “శ్రీవిక్టోరియా జ్యూబిలీ నవరత్నము " లను పేరిట నీక్రింది పద్యములనురచించి ప్రకటించి తిని _ క. శ్రీకరుఁడగుపరమేశుఁడు ప్రాకటకరుణా ప్రపూర్ణ భావముతోగోడన్ జైకొని ప్రోచుత గుణ రత్నాకర విక్టోరియా మహారాజ్ఞమణిన్. રું. ఏ సాధ్వి Έ3"ς బదునెనిదివందల పందొమిదవయేటఁ బ్రభవ మొండె నేరాణిపూజ్యయై নুঠাৎ రాజ్యమువహించెఁ బందొమ్మిదవయేటఁబ్రజలుపొగడ నేతల్లిగృహిణియై యేవరకూఁతులఁ దనయుల నలువురఁగనియో నెలమీ సేవూత్ర యేcబదియే ండ్లనుండియు భూమిఁāూలిం చుచున్నది పౌఢలిల -Θ-9ψΣΤ స్వీ య చ రి ము త్ర للسفا నేసతిదశాబ్దముల క్రింద హిందుచేశ చక్రవర్తిని పట్టంబుసంగ్రహించె నట్టి విక్టోరియారాజ్ఞ నాదిదేవుఁడాయురారోగ్యములనిచ్చియరయుఁగాత

  1. . బాల్యకాలమున ○下き బహుభాషలను నేర్చి యతులవిఖ్యాతి యేయవుగాంచె వృక్షశాత్రమునందు వివిధప్రకృతిశాస్త్రవితతి నేయమ్ల ప్రవీణయయ్యె సంగీతసాహిత్య సరసచిత్ర విలేఖనాదులఁ బ్రౌఢ యే యమ్లయయ్యే దేశచరిత్రలఁ చేశలధర్షార్థ శాస్త్రాళి నేయవు జాణయయ్యె కుట్టుపనియందు నేయమ్లకుళలయగుచుఁ గొడుకుబిడ్డలకిచ్చుఁదాఁగుట్టిన విFయో

&D యిన్ని విద్యలఁబాండిత్యమిట్టుపడసి యున్నయాయవధీబల మెన్నఁదరమె? ఉ. ఏయవు రాణియయ్యు స్వమహీస్థలి బీదలయాకుటిండ్లకుకా బోయి ధనౌషధంబులును బుట్టములు న్నిఅు పేదవారికికా ఆు గేయవు"గాఁగ నిచ్చి తగ క్షేమములారసి వచ్చుచుండునో యూయవు సద్గుణాళి గొనియాడఁగలం డే సహస్రవక్తుఁడున్ HH సీ. ఈకుటుంబిని రాజ్యమేలుచునున్నట్టి పంచాశదుత్త మాబ్దములలోన భరతఖండమునకు బహు బాధలుతో"లంగి సకల సౌఖ్యంబులు సంఘటిల్లె ధూమనౌకల కల్టి దురగయానసమంబె యయ్యెద్వీపాంతర యూనమిపుడు: తంత్రీముఖంబున దవ్వులవార్తలు కణములో శ్రవణ З5o-9 Х $ంబులయ్యె ధూముళ్లకటబలంబున దూర దేశ యాత్రలత్యల్సకాల సాధ్యంబులయ్యె నహహ ! పొగడంగఁదరమె ? రాజాధిరాజ్జియైన విక్టోరియారాజ్యయాత్ర (మహిమ! సీ. నదులు కాల్వలు పాఱఁ బెదచాటిపజ్ఞలు కలవుధాన్యము పండుపొలములయ్యె బెబ్బులులకుఁ జోరవితతికిఁ దావు లౌ వనవాటములు పెద్ద బాటలయ్యో దుష్పభుత్వముపోయి తుల్యమౌన్యాయంబె యెల్లవారికిఁగల్లె సెల్లయెడల విద్యాలవములేని వివిధజాతులవారి క మలవిద్యా ప్రభావములు X○下汽c గఆవులకుఁజూడగాఁబెద్దకఱవువచ్చె నరబలుల్సహగమనముల్"నాశ మయ్యె *నిక ప్రభుత్వమొకింత జనులకొదవెమేలు! విక్టోరియారాజ్యకాలమునను, 下5 ○ あ 3 క ర గ్రాణ ము _H_OH− رق క, మున్నెన్నఁడు లభింుంపని) సన్నుత సత్పాలనంబు సమకొనుచుండకో § మిన్నంది యెల్లయెడలను, జెన్నార దె రాజభక్తి సేతువు వఱకున్! సత్రము పేర సమకొల్ప నొక $*&ు విద్యాలయములుంచ వేఱుచొ*ట పట్టణ భవనముల్లట్టింప నొక ^&ు వృత్తిశాలలు నిల్ప వేఱుచోట జనమహోద్యానముల్ స్థాపింపనోకచోటఁ బెను బావులను ద్రవ్వవేఱుచోట నీటియంత్రంబుల నెలకొల్ప నొకచోట బీదగృహములుంచ వేఱుచో`ణ పట్టణములందుమి పేరుపాదుకొల్ప 5 యత్నములు సాగుచున్నవియవనియందు నేఁబ దేఁడుఖు రాజ్యమిరేలిరన్న, సంతసమున విక్టోరియాసాధ్వి ! నేఁడు. . ఏమూలఁజూచిన నింపైన పందిళ్లు నేతట్టునను గన్నఁగేతనములు నేవంక వీక్షింపఁ బూవులతో‘రణా లేపట్టునను గన్నదీ పచయము లేకడcదిలకింప నాకా బాణoబు లేనట్టునను గన్నగానములును పట్టణంబులు "పాటువల్ పల్లెలనలికను వెల్లిగొనుచునున్న వెల్ల యోడల నఖిలజన నునోహారిణివైన నిన్ను స్థిరతరాయురారోగ్యసుస్థితులనిచ్చి యీశ్వరుండేలఁగావుత నెలమితోడ, రాబ్జవిక్టోరియాదేవి! ప్రమదమెసఁగ. 1892-వ సంవత్సరమునందెవ్వరో నవనాగరిక పంచరత్నములని కులా చార సంస్కా_రపరాయణులయందు లేనిదోషముల నారోపించుచు వారిని దూషించుచు నైదు పద్యముల నొక పత్రికయందుఁ బ్రచురించిరి. వానిని చదు. వఁగానే నాకుఁ గొంత చిత్తోద్రేకముకలుగగా వెంటనే కులాచారసంస్కార పూర్వనాగరిక పంచరత్నములనివానికిఁ బ్రతిగా నీక్రింది పద్యములనుజేసి సత్య సంవర్ధనిలోఁ బ్రచురించితిని— సీ. పరుల సొమ్లహరింపఁబన్నినక స్థలు వెలయనంచును విలపించు నో"కఁడు; జనులమూఢులఁజేయ నొనరించు కృపియెల్లఁ థ్లెడిపోయెడునటంచు నడలు (నొకఁడు; వలదు విద్యయటంచుఁ బశువుఁజేయఁగ నెంచి వనిత చదువునంచు వగచు నొకఁడు; § _o 3 O స్వి య చ రి త్ర ము తలగొణిగించి వెతలఁ బెట్టఁగ ఁదలంచునింతి సుఖించు నంచేడ్చు నొకఁడు; పసితనంబుననే పెండ్లిపొసఁగకున్నఁ గూఁతు నెట్లమ్లుకొననంచుఁగుందు నొకఁడు $ వీరు పూర్వనాగరికు లౌ పెద్దలిపుడు, దుష్కులాచారరకణాద్యోగు లకట! . ముగఁడుపోయిన భౌవు మరలఁ బెండ్లాడుచో సౌత్తు దక్క-దటంచు సోలు (నొకఁడు; పతిపోయిన యువతి పరిణీతయైనచోఁ బనికత్తె లేదంచు వనరునొకఁడు; ధవుఁ బాయు కాంత యుద్వాహంబునాడుచో జారత్వమెట్లంచుసణుగు (నొకఁడు 3. భర్తృహీనాంగనభర్త గైకొన్నచోవ్రతము లడఁగనంచుఁగొతుకునొకఁడు; మృతపతికసా ధ్విగాశిశు మేధయాగ, మూలదక్షిణపోనంచుమూల్టు నొకఁడు; వీరు పూర్వనాగరికు లౌపెద్దలిపుడు, దుష్కులాచార రకణి"ద్యోగులకట! § సీ. నీరజాకీ చదువు నేర్చుచో నరమాంస མི9l s యంబెట్లంచు వెeeచునో"కcడు; వూనవతి విదుపియైనచో వెళ్లినోములపట్టు ఔట్టంచుఁబొక్కునొకఁడు ; కమలాకి సద్విద్యకఱచుచొ నను దేవునిగనెంచు టెట్లంచుఁబొగులునొకఁడు ఫికవాణి పాండితి బెరయనిచో దెబృలుపడుట యెట్లంచును బనువునొకఁడు; హంసయాన విద్యావతియ య్యెనేని, బ్రతిమలనుగొ ల్చు టెట్లంచుఁబదరు (నొకఁడు 5 వీరు పూర్వనాగరికులౌ పెద్దలిఫుడు, దుష్కులాచార రకణోద్యోగులకట! సీ. తరవాణి ముందుగాఁద్రాగి శ్రాద్ధము పెట్టి నిష్టాపరులమంచు నిక్కు_వారు, సంధ్యవార్వక చల్టిసాపాటుగావించి ぎ పులమటంచుఁగవియు వారు, కల్టసంద్రములాది పేల్లెన్నోవల్లించి శాశ్రవే త్తలమంచుఁ జాటు వారసు కల్లుకంపడఁగంగఁ బెల్లుచుట్టలు ত" యాహితాగ్నులమంచు నడరువారు, న్యాయసభలందుఁద ప్పసాక్యంబు లిచ్చి శిష్టజనవరిష్టలమంచుఁజెలఁగువారు P ురు పర్వనాగరికు లౌపెద్దలిఫుడు, దుష్కులాచారరకణాద్యోగ లకట! 下5 ○ ※ 3 క ర ణ ము _9, 3 റ. راق సీ. బాలరండల すマ帝3& 壱る విధవలపెండ్లిండ్లు వలదంచుఁబేలువారు, రాళ్లగొల్చుచుఁ దూలి బ్రహ్మంబు సేవించువారె భ్రష్టులటంచువదరు వారు, కన్నకూఁతుల న వ్రుఁగాఁగోరి బాల్యవివాహము లేలంచు వాగువారు, చాటునఁగలు త్రాగి చను దెంచి తేయాకు నీ రానువారి నిందించువారు, శ్రీలవంచించి మించి బౌధింపనెంచి, యబలలకు విద్యకీడంచు నe9-చువారష . వీరుపూర్వనాగరికలె" పెద్దలిపుడు, దుష్కలాచారరకణోద్యోగు లకట! ఈపైని జెప్పినవిగాక నేను వ్రాసినపుస్తకము లింకను గొన్ని కలవు. ぎ ర్నల్ మక్డౌనల్డు 8"83סתדס విద్యావిచారణాధికారిగానున్న కాలములో దొరతనమునా8 రెండవ పాఠ పుస్తకమును వ్రాసితిని. దానికి దొరతనము Бут రిన్నూటయేఁబది రూపాయలను నాకిచ్చిరి. మార్సుడకౌ దొర-గా8 Srf8క విూఁద మాక్టిల్లన్ కంపినీవారికి నాలవ వాచక పుస్తకమును, ఆయిదవవాచక పుస్తకమును, ఆఱవ వాచక పుస్తకమును, నేను చెన్నపట్టణములోనున్న רsירeנ ములో వ్రాసి యిచ్చితిని. ఈ మూఁడు పుస్తకములకును వారు నాకు వేయి రూపాయలనిచ్చిరి. ఈవాచక పుస్తకములలో నొకదానిని వారు ముద్రింపించు చుండినప్పడు ముద్రాశాలవారి యజాగ్రత్తవలనఁ గొంతభాగము పోయెను. ఆప్పడు వారు నావద్దనున్న చిత్తుప్రతినిబట్టిపోయిన భాగమును వ్రాసి యియ్య వలసినదని యడిగిరి. చిత్తు వ్రాయుట నాకభ్యాసము లేదనియు, సొమిచ్చిన యెడల మరల | వాసియిచ్చెదననియు, బదులు చెప్పవలసినవాఁడనైతిని. মত-০তে ৯ ప్రకారముగా మరల సొమిచ్చి పోఁునభాగమును నాచేత [རྒྱལ་ త్తగా వ్రా యించుగొనిరి. ఈశ్వరుఁడు నాకు జీగముగా వాసెడు శ క్తిని ప్రసాదించి యున్నాడు. పద్యమునుగాని వచనమును గాని నేనొక్కసారియే వాయు చుందును; వ్రాసినదానిని మరల దిద్దివ్రాయుట నాకలవాటులేదు.ఆందుచేత নত-- వ్రాఁత దిద్ది దిద్ది మరల మరల వ్రాయుచుండువారి దానివలెనంత మెఱుఁగుగా నుండదనుకొనెదను. నేను వ్రాసిన పుస్తక మొక్కసారి పోవుటతటస్థించిన పకమున, ఆదియోప్పటికిని పోవలసినదేకాని చిత్తును ထံ၌ మరల వ్రాయవచ్చు నన్నయాశ లేదు. அ3அ స్వీయ చ రి త్ర ము తెలుఁగు భాషను వృద్ధిచేయవలెనన్న యభిలాషము నాకు మొదటి నుండియు విశేషము"గానుండెను. నేను నాకాలమునంతనుభాషాభివృద్ధినిమి త్తమే యుపయోగించి పాటుపడిన పకమునఁ గొంతవఱకు నాయభిలాపము నెఱవేఱి యుండునేమో ! వెనుకటి ప్రకరణనులను మిరు సావధానముగా చదివి గునిండినయెడల "నేనొక్క పనితో ఁదృ ప్తినొంద క యేక-కాలము నందెన్నిపనులను పైని వేసికొ ని నిర్వహింపఁజూచుచుండెడివాఁడనో విూకువిశదమయియుండును. ఇన్ని పనుల నొక్కసారిగా పైని వేసికొనుటచే నేసేపనిని తృప్తికరముగా నిర్వ హించుటకు సమర్ధుడను కాకపోతిని. గీనికి తోడు నేనెప్పడును దృఢ గాత్రుఁడనుగాక ప్రకృతిచేత రోగనీలమైన దుర్బలశరీరముగలవాఁడను. 국 ట్లయ్యను నేను కొ”ం చెవులూrశీకొంచెను నాయభిలాషసిద్ధిని బడసితి ననుకోగానె దను. నేనారంభించిన కాలమునందు తెలుఁగులాగోనిప్సటివలె వివిధములైన పుస్తకములు లేవు. వివిధములేమి ? ఇంచుమించుగా నే విధమైనవియు వచన రూపమున లేవనియేచెప్పనచ్చును. ఆప్పడన్నియు నూతనసృష్టిచేయవలెను; అందుచేత నప్పటివారికి కష్టములెక్కువ ; సౌలభ్యములతక్కువ. ఆయినను తెలుఁగులో వెుదటివచన ప్రబంధమును నేనేచేసితిని ; మొదటి నాటకమును నేనే తెనిఁగించితిని ; మొదటి ప్రకృతిశాస్రమును నేనేరచించితిని ; మొదటి ప్రహసనమును నేనే వ్రాసితిని ; "మొదటి చరిత్రమును నేనే విరచించితిని ; శ్రీలకై మొదటివచన పుస్తకమును సేసే కావించితిని. అయినను ప్రథమ ప్రయత్నము లెప్పడును ప్రథమప్రయత్నములే. అవి దోషబహుళములయి యుండుట స్వాభావికము. మనమువృద్ధి పొందఁగలుగుట చేసినతప్పలను బట్టియే కాఁబట్టి మొదట చేయఁబడిన నా పుస్తకములును తరువాతివారిగురుతర పుస్తక రచనకుఁగొంత తోడుపడవచ్చును. నేనిట్లు [ རྒྱལ་ త్తపుస్తకములను రచించుచువచ్చుటయేకాక ప్రాఁతపుస్త కములను బ్రకటించుటకుఁ గూడ శ్రమపడితిని. శబ్దరత్నాకర నిఘంటుకర్త లైన బహుజనపల్లి సీతారామాచార్యులవారు తమనిఘంటువుయొక్క యవతా రికలో కొన్ని పూర్వపు స్తకముల పేరులుచెప్పి వాని పేరులు వినఁబడుటయేకాని 下5 o 。 さ $1 & сә >боз _933 رفقا పుస్తకము లెక్కడనుగానరావని వ్రాసియున్నారు. వారట్లు పట్టిక లాశవ్రాసిన పుస్తకములలోఁ బదింటికంటె హెచ్చుగా నేను సంపాదించి సంశోధించి ముద్రింపించి ప్రకటించితిని. అపరూపములైన పుస్తకములను బ్రకటించుటలోఁ గలకష్టము దానిలోఁ బనిచేసినవారికే కాని యితరులకు దురవగాహము"గా నుండును. రెండు మూఁడు ప్రతులున్నవానినిసరిచూచి సవరించి ప్రకటించుటలో నంతకష్టము లేదు. ఒక్క ప్రతియే లభించి యదియు శుద్ధము కానిదయి యున్న యెడల దిద్ది ప్రకటించువానిపాట్లు దేవుడెఱుఁగును. శిధిలమయిన యొక్కప్రాతప్రతితోనే పుస్తకప్రకటనముచేయు దురవస్థ కొన్ని విషయములలో నాసాలఁబడినది. వ్రాసెడివారు వ్యుత్సన్నులుకానందున వ్రాఁతపు స్తకములు తప్పలకుప్పలు గానుండును. కొన్నిచోట్ల నకరములును పదవులును పాద వులునుగూడ విడువఁబడియుండును. ఆట్టి భౌగములను సవరించుటకయి మాఱు ప్రతి దొరకనందున కొన్ని పుస్తకములలో లుప్తభాగములను “ੇ పూరింపవలసినవాఁడనైతిని. ఆముద్రితములయియున్న వానిని సంస్కరించి నేను ముద్రింపించి ప్రకటించిన పుస్తకము లిరునదికంటె నెక్కువగానున్నవి. వాని నా వుములనిందుఁ జెప్పచున్నాను-కన పర్తియబ్బయామాత్య విరచితమైన కవి రాజమనోరంజనవును పురూరవళ్సరిత్రము, మొల్లవిరచితమైన రావూయణము: పింగళి సూరనార్య విరచితమైన ప్రభావతీ ప్రద్యుమ్నము, కాకమాని మూర్తి కవి విరచితమైన పాంచాలీ పరిణయము, అయ్యలరాజు రామభద్రకవి ప్రణీత మైన రామాభ్యుదయము, కేతనార్యవిరచితమైన విజ్ఞానేశ్వరము, నాచన సోవు ‘ਹਾਂ ప్రణీతమైన యుత్తరహరివంశము, చరిగొండ ధ ర్ధనార్య ప్రణీతమయిన చిత్రభారతము, నారాయణ కవికృతమైన పంచతంత్రము, మాదయ్యగారి మల్లన ప్రణీతమైన రాజశేఖరచరిత్రము, కేతనకవికృతమైన యాంధ్రభాషా భూష ణము, ఆడిదమునూరకవి ప్రణీతములైన కవిసంశయ విచ్ఛేదాదిగ్రంథములు, శంకరకవి విరచితమైన - హరిశ్చంద్రోపాఖ్యానము, కోట వేంకనార్య ప్రణీత మైన యాంధ్రభాషార్ణవము,పిల్లలమట్టి పిన వీరభద్రరచితమైన జైమినిభారతము, సింహాద్రి వెంకటాచార్య విరచితమైన చమత్కారమంజరి, నందిమల్లయ్య ఘంట స్వీయ చ రి త్ర ము كح 3 و. సింగయ్యవిరచితమైన ప్రబోధచంద్రోదయ పద్యకావ్యము, కేతనార్యకృత మైన దశకుమారచరిత్రము, エですe@ యన్నయార్యకృతమైన సుదక్షిణాపరిణ యము, అనంతా మాత్యవిరచితమైన భోజరాజీయము, నందిమల్లయ ుంటసింగ యార్య ప్రణీతమైన వరాహపురాణము. ఫైవానిలో హరిశ్చండ్రోపాఖ్యా నమును జైమినిభారతమును పూర్వమే ముద్రింపఁబడెను గాని యవితప్పలతడి కలుగా నుండినందున సంస్కరించి మరల ముద్రింపించితిని. నేను తాళపత్ర పుస్తకములను విస్తారముగా సంపాదించి కట్టలుగానుంచితిని. "నేను రాజ మహేంద్రవరములోనుండిన కాలములోనె చెదలుపట్టి వానిలో బహు పుస్తక ములునశించెను. మిగిలిన వానిని నాతో చెన్నపట్టణమునకుఁగొనిపోఁగానక్కడ సహితవు పురుగుపట్టి యధికసంఖ్యగల పుస్తకములు చెడిపోయెను. శేషించిన వానిని కాపాడుట కష్టముగా కనఁబడినందున సగము సగము చెడియ3 చెడక యు నున్న మిగిలిన పుస్తకముల నొక మిత్రుని కిచ్చివేసితిని,

  1. చెట్టులేని దేశములో నాముదపు చెట్టే మహావృతము.