రచయిత:శ్రీపాద కామేశ్వరరావు
Jump to navigation
Jump to search
←రచయిత అనుక్రమణిక: శ | శ్రీపాద కామేశ్వరరావు (1877–1943) |
శ్రీపాద కామేశ్వరరావు సుప్రసిద్ధ రంగస్థల నటుడు, అనువాద నాటక కర్త మరియు ప్రయోక్త. వీరు మరాఠీ, ఒరియా, తమిళ, ఫ్రెంచి, పంజాబీ నాటకాలను ఆంధ్రావళికి అనువదించి అందించారు. వీరు 1908లో రాజమండ్రి ఎమెచ్యూర్ నాటక సమాజం స్థాపించి 10 సంవత్సరాలకు పైగా నడిపించారు. |
రచనలు[మార్చు]
- సాహిత్య మీమాంస (1926) ( పాఠ్యీకరణ ప్రాజెక్టు)
- నాటక మీమాంస
- చంద్రగుప్త (1925, 1926)
- సోహ్రాబు - రుస్తుం
- సీత
- రాణా ప్రతాపసింహ
- బిల్వమంగళ (1927) ( పాఠ్యీకరణ ప్రాజెక్టు)
- లీలావతి సులోచన
- పునర్వివాహం
- తగిన శాస్తి (1929)
- విమానం
- పరీక్షలు
- భారత రమణి (1926) ( పాఠ్యీకరణ ప్రాజెక్టు)