ఈ పుట అచ్చుదిద్దబడ్డది
42
చ లి జ్వ ర ము
కణమును పగల్చుకొని అనేక మలేరియా పురుగు పిల్లలు వెలువడుచున్నది. అవి తిరిగి 1. యనుచోట చూపబడినట్లు యెర్రకణములలో ప్రవేశించ బోవుచున్నవి. ఇది సాధరణముగా మలేరియాపురుగు యొక్క సంతానావృద్ది (Reproduction)
12-వ పటము
విధానము. మనరక్తములో ప్రవేశించిన మలేరియా పురుగు లనేకము లిట్లేయొక్కొకటి వందలు వందలుగా పెరుగును. ఈ మలేరియా పురుగులు మన రక్తములో లక్ష యెర్రకణముల కొక్కటి చొప్పున నున్నయెడల జ్వరము ప్రారంభ మగునని కొందరు కనిపట్టియున్నారు.