శాసనపద్యమంజరి.
29
తేజోబలారోగ్యధీ సమగ్రుం డైన
సయశాలి తిమ్మయ్య సంద్దనుండు.
విభవాస్పదం బైన వినికొండతూపు౯న
తనరు నిడుపులపాడు[1] తాసకంబ్బు
జలజలోచనుండు కేశవదేవుండు ...
వేల్పు వెలయ దిమ్మయ ప్రోలవిభుడు.[2]
(తక్కినది స్పష్టముగాఁ దెలియుట లేదు)
39.
శ. స1522
ఇది గుంటూరుజిల్లా ఒంగోలు తాలూ కాలోని ధర్మవరము గ్రామములో సీతారామ
స్వామియాలమున కెదుట నున్న యొక ఱాతి పైఁ జెక్టఁ బడినది- (A.R. 811 of 1922)
సీసము. వివిధ సేనలం(దూ)రి[3] పెద్ద గుంపులు సేసి
(పదిరిగా)ల్చినయట్టిపాలెగాండ్ల
దుగా౯ధిపుల బిరుదులు రణావనిం గొట్టి
పట్టింకొనినియెడుపాలెగాండ్ల
పూవా౯బ్ధిపర్యంతమును దాడి పెట్టిన
పడమటిగట్ల పాలెగాండ్ల
జలదుగ౯గిరిపనస్థలదుగ౯ భూముల
పట్టు గల్గినయట్టి పాలెగాండ్ల
...........................................................................................................................