30
శాసనపద్యమంజరి.
| | మహితఘుమఘుమ ముమడిమొ మానినాడ[1] | |
ఇటువంటి యెకలాసఖానునింగారు అద్దంకిసీమలో ధర్మవరమునందు తనపేర యెకలాసఖానపుర మని పేట కట్టించి యీపేటకు కౌంలు ఇచ్చిన వివరం.
—————
40
శ. స. 1685
ఇది గంజాముమండలము శ్రీకాకుళముతాలూకా శ్రీకూర్మములో కూర్మేశ్వరస్వామియాలయము తిరుచుట్టుమండపములోని యిరువదిమూఁడవస్తంభము వాయవ్యమూల దక్షిణముఖముగా చెక్కఁబడియున్నది. (Sonth Indian Inscriptions Vol. V. No. 1203.)
| | స్వస్తిశ్రీ॥ శాలివాహనశకే గతాబ్దాః 1685 కాంగ్గా. | |
| శ్లో. | శ్రీమత్కూర్మపురే సమస్తభువనఖ్యాతే మహాయత్నతః | 1 |
| శ్లో. | శ్రీమద్భాష్యకులాబ్ధిసోమసుమహావేదాంతవర్య స్సదా | 2 |
| శ్లో. | సర్వోత్కృష్ట మపూర్వవస్తునిచయైః కృత్వా ప్రతిష్ఠాం శుభాం | |
- ↑ దీనియర్ధము స్పష్టముగా లేదు.