Jump to content

పుట:Shaasana padya manjari (1937).pdf/42

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

శాసనపద్యమంజరి.

29


తేజోబలారోగ్యధీసమగ్రుం డైన
            నయశాలి తిమ్మయ్య నంద్దనుండు
విభవాస్పదం బైన వినికొండతూర్పున
            తనరు నిడుపులపాడు[1] తానకంబ్బు
జలజలోచనుండు కేశవదేవుండు ...
            వేల్పు వెలయ దిమ్మయ ప్రోలవిభుండు.[2]

(తక్కినది స్పష్టముగాఁ దెలియుట లేదు).

—————

39

శ. స. 1522

ఇది గుంటూరుజిల్లా ఒంగోలుతాలూకాలోని ధర్మవరముగ్రామములో సీతారామస్వామియాలయమున కెదుట నున్న యొకఱాతిపైఁ జెక్కఁబడినది. (A.R. 841 of 1922)

సీసము.

వివిధసేనలం(దూ)రి[3] పెద్దగుంపులు సేసి
            (పదిరిగా)ల్చినయట్టిపాలెగాండ్ల
దుర్గాధిపులబిరుదులు రణావనిం గొట్టి
            పట్టించుకొనియెడుపాలెగాండ్ల
పూర్వాబ్ధిపర్యంతమును దాడి పెట్టిన
            పడమటిగట్ల పాలెగాండ్ల
జలదుర్గగిరివనస్థలదుర్గభూముల
            పట్టు గల్గినయట్టి పాలెగాండ్ల

  1. "నిడ్పులపాడు" అని యుండనోపు.
  2. ఈపాద మిట్లుండవలయును.
    జలజలోచనుండు కేశవదేవుం డిలువేల్పు
    వెలయ దిమ్మయప్రోలవిభుండు........
  3. "గూర్చి" అని యుండవలయునేమో?