పుట:Shaasana padya manjari (1937).pdf/38

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శాసన పద్యమంజరి.

25

ప్రోలినాయకుండు వొల్పు(గా) దీపగం
బంబు నిల్పె భువనిం(?) ప్ర(స్తుతి)ంప.
స్వస్తి శ్రీశకవష౯ణంబు(లు) 1166 నేంట్టి పౌష్య బహుళ ౯అది
వారము నుత్తరాయణసంక్రాంతి నిమిశ్యమునం- మొ.

34.


శ. స. 1177.


ఇది పడమటి గోదావరి జిల్లా నరసాపురము తాలూకా ఆచంట గ్రామములో రామే
శ్వరస్వామి యాలయము దక్షిణ ఫుగోడలోఁ గట్టఁబడిన యొక
ఱాతిమీఁద చెక్క బడినది-(A. R. 700 of 1926)

శకవష౯ంబులు 1177 గు నేంట్టి ఉత్తరాయణసంక్రాన్తినిమి
త్తమున(ఆసంట్టశ్రీరా) మీశ్వర శ్రీమహా దేవరకు రాజమరాజు ఎల్ల
లక్ష్మీ రాజు వేంగీశ్వగుండు పినలక్ష్మీ రాజు ... రును పెట్టిన అంఖండదీపము
నకు......
క. ఇనశశిదిగ్గజ తారక
వననిధికుల శైలగగణవసుధాగ్ని సమీ
...కలయం త్తకాలము
వినుతం బై దీప్తి మిగిలి వెలుంగుచునుండును.

35.

,

శ. స. 1264  ?


ఈ శాసనము కర్నూలుజిల్లా త్రిపురాంతకములోని త్రిపురాంత కేశ్వర దేవాలయము
లోని చీకటి మిద్దె తూరుపుగోడమీఁద చెక్కఁబడియున్నది- (A. R. 230 of 1905)

సీ. శ్రీశక రాజ్యాభిషేకవత్సరములు
జలనిధి(తక్కా౯క్క౯ సంఖ్యం బరగం