పుట:Annamacharya Charitra Peetika.pdf/86

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

84 పెదతిరుమలయ్య గారు చేయించిన యుత్సవ విశేషములు సమగ్రముగా వ్రాసిన నదియే పుస్తకమగును. ఈతఁడు రచించిన గ్రంథములు: 1 శృంగారసంకీర్తనములు. 8 నీతిసీసశతకము 2 అధ్యాత్మ సంకీర్తనములు 9.సుదర్శనగడ 3 వైరాగ్యవచనగీతాలు 10 రేఫఱకారములు. 4 శృంగారదండకము 11 భగవద్గీత తెలువచనము 5 చక్రవాళమంజరి 12 ద్విపదహరివంశము 6 శృంగారవృత్త శతకము 13 ప్రభాత స్తవము 7 వెంకటేశ్వరోదాహరణము పై వానిలో కడవటి రెండు వుద్రితవులుగా లేదు. తొలి రెండింటిలోఁ గొంత భాగమును, గడమవి సమగ్రముగాను ముద్రితములయినవి. హరివంశము దొరకనే లేదు. ఇవిగాక చిన్నన్న పేర్కొన్న యుంధ్ర వేదాంతము తొలుత కృష్ణమాచార్యుఁడును తర్వాత తనతాత యన్నమాచార్యుఁడును పిదప తనతండ్రి తిరుమలాచార్యుఁడును ననుక్రమముగా రచించినది. సంకీర్తనాత్మకము. ఇట్లనుటకు సాధకముగా అష్టమహిషీ కల్యాణము లోన నిట్లున్నది. "క్ష్మానుతద్రావిడాగమసార్వభౌము లై 1 న మావారలనాళు వారలను వేదంబులెల్ల ద్రావిడముగాఁజేసి వేదాంతవిదులు గోవిదులు నైనట్టి గురుతరులకు పరాంకుశ ముఖ్య యోగివరుల" నని ద్రవిడవేదాంతకర్తల సన్నుతిపై "వనజాతజాత సర్వసురేంద్రముఖులు గనలేని వెంకటగ్రావాధినాథు! పదముల శోభనా స్పదములౌ తనదు! పదముల బహుదేశపదము జనులఁ గనఁ జేసిపంచమాగమస్వారభౌముఁ డనఁబ్రసిద్ధకినెక్కియఖిలవిద్యలను నన్నయాచార్యుండెయనఁదాళ్ళపాక యన్నయాచార్యుఁడాయతకీర్తిఁజెలగె" "వేదంబు తెనుఁగుగావించి సంసార