పుట:Annamacharya Charitra Peetika.pdf/87

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

85 భేదంబుమాన్పిన కృష్ణమాచార్యు ఘనతరపంచమాగసార్వభౌము! ననఘు శ్రీతాళ్ళపాకాన్నమాచార్యుఁ దలఁచి" అనియు "ఉరుయోగసామ్రాజ్యవిభవ జనకుండు తిరుమలాచార్యవర్యుండు వేదాంతవిద్యాప్రవీణుఁడై యంధ్ర వేదాంతమొనరించి, ద్విపదరూపమున హరివంశకావ్య మాయతనస్ఫూర్తి హరివంశమిగురొత్త నను వొందజేసి" అనియు నాంధ్ర వేదాంత కర్తలసన్నుతిగలదు. ద్రవిడమున వేదవేదాంతములను పరాకుంశయోగి మొదలగు నాళ్వార్లు ద్రావిడీకరించి ద్రావిడగమసార్వభౌము లనిపించుకొనఁగా తెలుఁగున కృష్ణ వూచార్యుఁడు:- కృష్ణమాచార్యనంకీర్తనకర్త, అన్నమాచార్యుఁడు:- సంకీర్తనాచార్యుడు, సంకీర్తనకర్త, పదకవితా పితామహుఁడు. పెదతిరుమలాచార్యుడు:- సంకీర్తనాదికర్త. ఇటీవుువ్వురును వేద వును తెనుఁగు గావించి అంధ్రవేందాతకర్తలని వంచమాగసార్వభౌములని పంచమాగచక్రవర్తులని యనిపించుకొనిరి. తిరువులయ్యుకు శ్రీవుద్వేద వూర్గ వ్రతిష్ణా వనాచార్య శ్రీరామానుజసిద్ధాంతస్థాపనాచార్య వేదాంతాచార్య కవితార్కికకేనరి శరణాగతిజ్రపంజరబిరుదములు గలవు. ఈతనికి వేంకటేశ్వరస్వామి త్రిపురుషపర్యంతము ప్రత్యక్షంబును సప్తపురుషపర్యంతముగా మోక్షంబు నొసంగెదనని వరమిచ్చెనట!' నంకీర్తనభండారము ఈ పెదతిరుమలయ్యుగారే నంకీర్తన భండారమునకుఁ బెంపువెలయించిరి. తొలుత అన్నమాచార్యుఁడే సంకీర్తన భండారమును నెలకొల్పిన టున్నాఁడు. అందకుఁ దార్కాణగా సంకీర్తనము. (పుట. 263) 1 చూ. శకుంతలాపరిణయము. పీఠిక,