పుట:Annamacharya Charitra Peetika.pdf/42

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

40 వేనామాల వెన్నుండా వినుతించ నెంతవాఁడ కానిమ్మని నా కీపుణ్యము గట్టితి వింతేయయ్యా |దాచు|| 2 ఈమాట గర్వముగాదు నీమహిమే కొనియాడితిఁ గాని చేముంచి నాస్వాతంత్ర్యము చెప్పినవాఁడఁ గాను 1 నేమానం బాడేవాఁడను నేరము లెంచకుమీ ! శ్రీమాధవ నే నీదాసుఁడ శ్రీవేంకటేశుఁడవయ్యా దాచు| 3 అన్న అధ్యా. 169 తేకు. كان (& (e బల్లిదులు నీకంటెఁ బరు లున్నారా నన్నుఁ దొల్లిటి బారి నింకం దోయకు మోయయ్య |పల్లవి| చిక్కులభవములఁ జేరం జిక్కి వోపలేక ! నిక్కి నీమఱుఁగు చొచ్చి నిలిచితివి అక్కజమై యల్లనాఁటి అప్పలకర్మము లెల్ల ఇక్కడనే చుట్టుముట్టీ నేమి సేతునయ్య ||ಬಲ್ಲಿ 1 లచ్చి సంసారమునకు లగ్గ మచ్చితీరలేక యిచ్చట నిన్నుఁగొలిచి యొక్కువైతిని పొచ్చముల నల్ల నాఁటి వూఁటదీర దని కొన్ని ! బచ్చన బందాలు వచ్చెఁ బాపఁగదవయ్య |బల్లి 2 అంచల నింద్రియముల కరివెట్టి పెట్టలేక ! ముంచి నీపాదలకు మొఅవెట్టితి | పొంచిన శ్రీవేంకటేశ భువనరక్షకుఁడవు | పంచలనున్నాఁడ నన్నుఁ బాలించవయ్య ಬಲ್ಲಿ 3 అన్న అధ్యా, 361 కుజే సకల వేదాంతశాస్త్రము నన్నమయ యుధ్యయనముగావించెను. ఈ శఠకోప ముని అహెూబలమఠ ప్రతిష్టాపనాచార్యులయిన యాదివన్ శఠకోప మునీశ్వరు లగుదురు. అన్నమయనాఁట నీశఠకోపయతులే వర్తిళ్లిరి. ఆముక్త మాల్యదలో శ్రీకృష్ణదేవరాయలవారీశఠకోపయతిని సన్నుతించిరి. (చూ. ఆశ్వా 7 వచనము) అన్నమాచార్యుఁ డీయతివర్యునిటు కీర్తించెను.