శతావధానసారము/బందరు

వికీసోర్స్ నుండి

విజయ సం! శ్రావణ - భాద్రపదమాసములలో బందరులోని యనేక శతావధా నాష్టావధాసములలోని యనేక పద్యములలోఁ గొన్ని పద్యములు,

(మాలిని -- రాబ్రసన్పేట బజారు.)

లలితరుచి వెలుంగున్ రాబ్రసన్పేట, మధ్యస్
జలము గలిగి వాపీ సామ్య రారాజితంబై
జెలఁగు .సరము, కయ్య శ్రీక వస్తు ప్రపంచం
బలవడి కనుదోయింబండువు ల్పండఁజేయున్...........1

సీసము.. పచ్చిమిరపకాయ.

ఎద్దానిసం బంధ మెలమిఁ గల్గిన మాత్రఁగూర లెల్లనుమంచిగుణముగనుమె
కొత్తి మిరీని నూరుకొని తిన్న నెయ్య ది కంచెడన్నము తినఁగలుగఁ జేయు
నిద్దాని శిశుజాల మెఱుఁగక చేఁబట్టి కనులునల్పఁగ మంట గలగఁజేయు
నెద్ది తాఁగ్రమముగా నెదిగిపండిన మీఁదబోటి కెమోవితో సాటియగునొ

....................................................................................................................

బ్రంహశ్రీ చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి గారును దివాకర్ల తిరుపతి శాస్త్రి గారును విజయ సం॥: ఆషాఢ॥ బగా ఆదివారమురోజున నీ బందరు పురమ్మున జరిగించిన శతావధానంబునను ఆష్టావధానంబునను గొందఱ నేక భంగుల భంగములు కలుగఁ జేసినను బంగము లేమింజేసి వారిపైఁ దాత్పర్య పద్యముల నీ క్రింద నుదా హరించుచున్నాఁడను,

ఉ॥ మాయలు గావు చూడగను మర్మ మొకంచుక గానరా దిదే !
చాయఁ బరీక్ష చేసిననుసభ్యులు కొందఱు సంశయాత్ములై
కాయము వాక్కుఁ జిత్తమును గట్టినిరోధముజేసి సద్గురుం
బాయక 'చెందువిద్య యని పల్మరు నామదిలోఁ దలంచెదన్||

కం! వీరల కవిత్వధారయు, వీర లధారణయు వీరివిద్వద్భావం | బొరయ సుతిపాత్రం
బులు, వేరన నెవఁ డోపు జగతి వివరించిన చోన్ 2 |

చ|| పురుషుఁడు గానిచో యసముఁబొందఁడు సత్సభనంచు నెంచి తా |
సర సిజపాణి శాపద విశాలమనమ్ముననిద్ధరిత్రి నీ |
తిరుపతి వేంకటేశు లను ధీరక వీంద్రులరూప మొంది స |
త్పురుషసభాళుల యళముఁ బొందుచు నున్నదటంచు నెంచెదన్. 3

విధేయుడు చల్లపల్లి రామచంద్రయ్య. (ఆనియున్నది)

శ్లో|| యదసిహి గురువాక్య సక్త చిత్తౌ| తిరుపతి వేంకట శాస్త్రీణౌ వ్యధత్తామ్ త దధిగత కలాకలాప కానాం | హృది విదధీత మహాద్భుతం బుధా నామ్ |1


. .

తే.గీ: నూరి దేనిని పుల్లనై మోజు మెంతి
పెరుగులోఁ గూర్ప స్వర్గము నెఱుఁగ జేయు
నరుల కెల్లను, నాపచ్చిమిరప కాయ
మాహీత భక్తిని నేను నమస్కరింతు. 3

......................................................................................................

శ్లో!! ఆశ్చర్యమేత దనణిష్ట మహో యదేతా | వష్టావధాన సరణిం 'సముప క్రమేతే యచ్ఛబ్దశాస్త్ర జలదేరవధీర్ణగా హే|స్థిత్వాపి హంత వయసి ప్రధమ ప్రథానే||

శ్లో !! సాహిత్యరీతి రనయో కభివర్ణ నీయా | హరితా నుయుక్త - పద్యవిధాన కాలే సాభక్తి రచ్యుత త రాత్మగురావు తస్యా |త్స్యోపాస్య దైవత రోజని సంస్కృతిర్వా||

శ్లో! తాగ్దుం శాస్త్రం సకల మధికృత్యాత్మ మేధాను హిమ్నా | విశ్వద్గేయందిశి దిశి సుమా సాద్య దీప్ర యశశ్చ | ఆచార్యా ణామపి సుచరితం వ్యాపయగ్బ్భ్యమమూ బ్యాం మాతాపిత్రో స్సుకృత మధికం భ్యాపితం భాగ్యసద్భ్యామ్॥

శ్లో:జనిత్వా శ్రీను స్యా త్కిమపియది శాస్త్రం నవిదితం న శాస్త్రేజాప్త్యర్థోమను యడి సరాచార నిరతిః | తయానాస్త్య స్త్యర్థో అవయది వినయో చరురతా సమతేత్సానేయం దధతి పద మస్మిన్ కవియుగే||

శ్లో ! ఏక స్మింక్షణమపి బుద్ధియోగభాజో యోగీంద్రాంఇతి మామానద్భతంవదంతి జప్తి స్సాకదముపవర్ణ నీయశక్తి ర్యత్రాక్వ్ష్టౌమతి మదిరోమహత్యధార్గాక ॥

శ్లో: ఏతాసృక్పటుతరదీ ప్రద్యుపచారౌ తిరుపతి వేంకటాభిబానౌ విందేతామధికమొతో యశోవిభూం నందేయు ర్విబుధవరాయ విదిత్వా॥

శ్లో॥బృందావనే సాసవతాపురేఽస్మిన్ హిందూకలాశాలిక పండితేన రంగార్యనే ణాశువినిర్మితేయం పద్యావళి స్సున్యతవాక్యహృద్యా॥

అని వున్నది.

తే.గీ॥పండి కాళిదాసాద్యలననరు కవులు మెండు వైరంబు తోడ మున్నుండి రనుచు జెలిమి రరియింప నిప్పుడు చేసెనజుడు ధరణి దిరుపతి వెంకటేశ్వరులనంగ. </poem>

విధేయుఁడు.

మాది రెడ్డి గంగారావు, ఆనియున్నది

,

సద్ధరావృత్తం.-- కిరసనాయిల్:

నోక్రీణంతుస్మ కేనా తదిహ కిరసనాల్నామకం తైల మేత
ద్యుద్గంధః పైత్య రోగం జనయతి సకృదాస్వాద నా త్బూతిగంధీ
యద్ధూమో నేత్రరోగం జనయతి నితరాం బాల మానుష్యలోకే
ప్యగ్నౌ క్షీప్తం యదిస్యా ద్యదపి జగదిదం భస్మ సా చ్చర్కరీతి.3

సీసము - బ్రాహ్మణులకును - వైశ్యులకుగలిగినక లహము.

గ్రామ పౌరోహిత్య కర్మచే జీవించు వార లెల్లను భాగ్యదూరులైరి.
వ్యవహారధర్మము ల్వదలి కోమటు లెల్లఁ బై తృకాన్నంబుల బలుపు గనిరి
తగ స్వప్న మం దైనఁ దలఁపరానటువంటి బ్రాహ్మణ ద్వేషంబు ప్రబలుచుండె
బ్రాహ్మణ యాచక వ్రాతంబు లెల్లను బ్రాహ్మణయాచక ప్రతిభ గనిరి,

తే.గీ|| కాన భూసుర వైశ్యు లనూనభక్తి
రాగముల నొప్పి వెలయఁగా గా దె! యెందు
కనుపయుక్తవివాచంబు లక్కతమున
సేగియే కాని లబ్ది కించిత్తు లేదు4

సీసము సంధ్యా రాగము.

వారుణీకామినీ ఫాలభాగంబునఁ బొల్పొంచుకుంకుమపూఁత యనఁగ
చక్ర వాకీ మనస్సరసిజంబునఁ బొరఁ బారుసం తాపాగ్ని వార మనఁగ
సస్తాద్రి పై కేగునరుణు 'నడ్డము పెట్టి నేగుపద్మినియను రాగ మనఁగ
కొలమాయూవి చేగాల్చి పెట్టి నగురు స్ఫురదయోమయము లౌకఱకులనఁగ

................................................................................................

ఇయ్యెడ (ఉసౌధ్యాయోపయోగిని) యను పత్రికలో

విద్యావిచిత్రము.

ఈ క్రిందియంశము నాధారము చేసికొని యుపాధ్యాయులందఱును విద్యార్థులకు వి ద్యాప్రభావములను వర్ణించి చెప్పవలయునని కోరుచున్నాము, దివ్యజ్ఞాన సనూజము యొక్క 'హించూ దేశ శాఖకు సహాయ కార్యదర్శియగు సి, డ్నీ, వీ. ఎడ్డీ దొరగారు ఈ నెలలో నిచ్చటికి నచ్చినపు డీకవీశ్వరులయద్భుతశక్తి కానందమునొంది యీసంవ త్సరము డిసెంబరు నెల లో జుగుగఁబోవు దివ్యజ్ఞాన సామాజిక సాంవత్సరికోత్సవమునకుఁ ప్రీతి పూర్వకముగా నాహ్వానము చేసిరని విని యెంతయు సంతసించుచున్నారము .

పత్రికాధిపతి,

క్రిందటి నెలలో 'బాలుఁడైన గణిత శాస్త్రజ్ఞని విషయమునఁ గొంతవాసియు

తేటగీ|| సంజ కెంజాయ చెన్నా రె సర్వభూసు
రాధికులు సంధ్య వార్చఁగా నాపగాస
మీపముల కేగి రుత్సాహ మింపుగుల్క-
మెలమెలన జీకటు ల్మైండుకొనఁగ 5.

ప్రహర్షిణీ - స్త్రీ విద్య పూర్వాచారమైనట్లు,

మొల్లాఖ్యా రఘుచరితం పురా కరో ద్వై
వెంగాం బాహరిచగీతం తథా చకార
తస్మా ద్వైసకలకలావిలాసజాలం
సర్వాభిః కిల నితరా మపేక్షణీయం6

సీసము – ప్లీడర్లు.

గెలియనట్టిదియైన గెల్చు నటంచును లాఁ జూచి కల్పసలను ఘటించి
తప్పు జెప్పు మటన్నదప్పుఁ జెప్పని వారి నాటి కబద్ధాలు
నూఱిపోసిజెడ్జిగారికి నేను జెప్పనిమాటలుప థ్యములుసుమీ యనివాని మోసపుచ్చి
రేపు ఫీ జిచ్చెద మాపిచ్చెన నటన్న గాదు తెమ్మని ముందుగానే కొనియు

తే! | వ్యాజ్య మొక వేళఁ బోయిన వాని సాక్షి
మీఁద నెప మిడి గెల్చిన మీఁదఁ బెట్టు
కొని నటింతురు ప్లీడరు కొంద ఱిలను
న్యాయ వాదుల మంచు సన్యాయలీల7

............................................................................................................

న్నాము...........................................మాచదువరుల కానందమును గలిగింపగల యిం కొక విచిత్రమునుగూర్చి యీ సంచిక లో మిక్కిలి సంతోషముతో వ్రాయగలుగుచున్నాము ............ ............. .................. ఇప్పుడి రువది సంవత్సరములకంటె మిక్కిలి యధికముగాని వయస్సుగలిగి యీ లోపల నే గురుశిష్య సంప్రదాయముల విషయమై సాధారణముగ మనము హిందువులలోఁ గాంచుచుండెడి వానిక కంటె భిన్నము గాని పద్ధ తులకు లోబడీయే సంస్కృత వ్యాకరణమందుఁ గాకి నాడ, బందరు, మొదలగు పుర ములలో సుప్రసిద్ధులగు పండితులచేతఁగూడ శ్లాఘనీయ మైనట్లంగీక రింపఁబడిన సంపూ ర్ణపాండిత్యమును సంపాదించి యంతతోఁ దృప్తినొందక ఆంధ్రగీర్వాణ భాషలయందు మృదుమధురరీతిని మహాసభలలో శతఘంకంటకవిత్వము చెప్పుటయేకాక, అష్టావధానము వ్యస్తాక్షరి ఆకాశపురాణము మొద లైన వైచిత్ర్యములచేఁగూడ విద్వత్ బృందములను మెప్పించి యిదివఱకే విద్వత్కవులని బిరుదొందిన బుద్ధిమద గ్రేసరులిద్దరినిగూర్చియెవ్వ


ఆటవెలఁది.ఆట వెలఁది.

డబ్బు దొబ్బు మంచి టక్కుమాటలు సెప్పి
పాడు సేయు నెంతవాని నైస
డబ్బే మగఁడు గాని తాను గాఁడు మగండు
గాన నాటవెలఁది గాన రాదు,8

కందము - చీపురుపుడక .

తిరునామం బిడు వేళను | నర వైష్ణవ మణుల కెల్లఁ బరసాధనమా.
సరయంగ సహహః యీచీ 1 పురుపుల్ల బుధాళి కర్ణ ఫుటరంధ్రగమౌ. ?9

.....................................................................................................................

దైనను మిక్కిలి యుల్లాసముతో నే చదువురుదని నమ్ము చున్నాము. దివాకర్ల తిరు పతి శాస్త్రులు చెళ్లపిళ్ల వేంకటశాస్త్రులు ఆను నీక వీశ్వరులు వైదిక బ్రాహ్మణులు . వీద్దరును గోదావరీ తీరమందలి ధవళేశ్వరమను గ్రామమందుఁ బత్యేకముగా విద్యా ర్థులకొఱకు ఆన్న సత్రము పెట్టి విద్యా దానము చేయుచున్న బ్రహ్మశ్రీ చెర్ల బ్రహ్మయ్య శాస్త్రు ల వారియొద్ద సంస్కృత వ్యాకరణమును సమగ్రముగా సభ్యసించినారు. ఇందు నకు ఫలముగా వీరుభయులును గలసి ధాతురత్నాకరమను పేరుచేఁ బరఁగు సంస్కృ త ధాతువిషయిక గ్రంథమును. కొన్ని దుష్కర నియమములలో రచించియున్నారు. ఇందలి యొక్కొక్క శ్లోకములో నొక్కోక్క ధాతువును గూర్చి వ్రాయంబడినది. ఈగ్రంధ మందే రామాయణకధ వచ్చునట్లుగా రచింపఁబడిన దనుట చేతనే వీరి పాండిత్య ప్రభావము కొంత వెల్లడియగును, పైనఁ జెప్పిన చొప్పున వీరివయస్సు ఇరువదేండ్ల కంటే మిగుల నధికముగాదు. వీరొకరికోకరు బంధువులు కారు. వేఱు వేఱు శాఖలవారు, ఇట్లయ్యును వీరిరువురికిని గల మైత్రి మన బాలురకే కాక పెద్దలకుఁగూడ మార్గద ర్శినీయని చెప్పఁదగినదియై మిక్కిలి యానందదాయక మై యుండును, వీరు తిరుపతి వేంక జేశ్వరులని తమ నామముల నెంతో ముచ్చటగాఁ గలిపి గ్రంథరచన చేయుదురు , వీరు సాధారణముగా నిద్దఱును గూడియే సభలలో తమ నేర్పులను జూపు చుందురు. శతఘంట కవిత్వము చెప్పునపుడు, ఇద్దరిలో నొకరు ప్రథమ చరణమును రెండవారు ద్వితీయ చరణమును తిరిగి యీవిదముననే చెప్పి పూర్తి చేయుదురు, వీరి కవిత్వము పరీ క్షించినచో పైని చెప్పిన విధముగా నిద్దఱు చెప్పినట్లుగా పట్టుపడఁదగియుండదు, శత ఘటక విత్వము. అనఁగా నూఱు మంది జనులు వారివారి యిష్టమును బట్టి కోరెడు నొక్కొ, క్క విషయమును గూర్చి వారువారు నియమించెడి వృత్తములలో కవిత్వము చెప్పుట, ఎవరు ఏయంశమునుగూర్చి యే విధ మైన పద్యమును చెప్పుమని కోరినదియు జాపకముం చుకొని యొక్కొక్క చరణము చెప్పుచు వెళ్లి తిరిగియు నేమియునడుగ కుండనే మొద టినుండిచివర పఱకు 'నెవరు కోరిన పద్యములు వారికిఁ బూర్తి గాఁ జెప్పుచుండ వలయును, ఈకవులు సంస్కృతాంధ్ర భాషలు రెంటియందును దారాళముగ నాశు కవిశ్వమును

సీసము -- ప్రకృతకవుల గురువు

ఏమహాపండితుం డీమహి ధవళేశ్వరం బనునూ సత్రం నెట్టె
నేమహాపండితుం డెంతయు వైయాకరణశిరోమణి యస గణన "కెక్కె-
నేమహాపండితుండీమమ్మునఇ ఉణు "మొదలు భాష్యము దాఁకఁజ దువఁజే సె
నేమ హాపండితుం డెందఱినో నోపుట్టు బ్రహ్మచారుల గృహపతులఁ జేసె,
తే!{గీ॥ నట్టిచర్లాభిధానాన్య యాబ్ది చంద్రు
సకలగుణధుర్యు, బ్రహ్మయ్య ,సాస్త్రి వర్యు
ద్రివిధమత నేది సకల సదీతి నాది
నమితశాంతుని మద్గురును సభినుతింతు10

.............................................................................................

పైరీతని చెప్పగా మేమీపట్టణమున నాలుగైదుచోట్ల ప్రత్యక్షముగా కని వినియు న్నాము. వీరిక్కడ జెప్పినశ్లోకములు కొన్ని యిందు వ్రాయుచున్నాము. . . అష్టావధానమనఁగా నేక కాలమం దెనిమిని పనులయందు దృష్టి నిల్పుట, దీనినిగూర్చి యీ కవులే. యీ క్రింది పద్యమును వ్రాసియున్నారు. .. . . ఇది యూపట్టణమునఁ " గొందఱాంగ్లేయ స్త్రీ పురుషుల (European ladies and gentlemen) యెదుట గూడనొనర్చి మెప్పునొందినారు వ్యక్తాక్షరి అనఁగా యేభాషలో నైనను ఒక వచనములోనివి కాని పద్యములోనివి కాని మాటలను సం ఖ్యులు వేసి వరుస వెంబడిని గా కుండ చెల్లా చెదురు గా ఒక్కొక్క మాటకు దాని క్రమమయిన సంఖ్య సహితము కాగిత పుముక్కల మీద వ్రాసి వీరు అష్టావధానము చేయుచున్న సమయ ములో నప్పుడప్పుడిచ్చుచు రాగాఁ జివరకు నాయా మాటలను తిన్నగా కూర్చియొప్ప గించుట, ఈపట్టణఘు (1) యిస్, వైజ్ , నిష్క్', వాస్, సోల్ , రెస్, విజ యి టెస్టు, డాస్, యిష్; యిష్, సో, ట్రసరిష్, బిస్', అయెక్, మె క, మౌస్, యెరైక్, లైటెక్, డాస్, కంప్ట్, నూర్ . హౌస్, డెస్, అనుజర్మనీ భాషయు, (2) యమం, తత, సిడౌడ్, తతస్మా, న్మమాయా, కశి, 'నోగోసార్, మదరాసు, కాయగ రితం, హి గెందు, బాయేంచనం, నింగత్పూరయ, నింగకూడ, వితు, దల్ , నీవాడ' నంటింగదా,కిస్వాస్తేమయి బోల్తాహుం, ఆజి, సునో, తక్సీర్ , స, మోరే, ఉపర్ , అని నానాషలలోని మాటలతోఁ గూర్పఁబడి మిసలేని యస్ బలే శ్లోకమ్ అని నామధేయమీదగిన శార్టూలవిక్రీడిత రూపక శ్లోకమును (3) హిం దూహైస్కూలులో ప్రధాన సహోపాధ్యాయులగు బ్రహ్మశ్రీ ముత్తు అయ్యరుగారు వీరి శక్తి నర్జునుని బాణవర్షముతోఁబోల్చి వర్ణిం-చుచు నూతనముగా రచించిన "అష్టా వదానిగళ్ శెయ్యనల్లే మెన్ డ్రవైపుహుందు | తట్టామ లే శిలర్ తత్తళిప్పార్ విల్లితన్ శిరంబోల్ : ఎట్టేపుహుడ్రు పిన్నె ట్టెట్టెట్టెటిట్టింగివరైయుప్పు |ముట్టాదు శెయ్యశెయ్యనల్లారి ల్లై యేయింద మొయిణిలత్తే" అను ద్రావిడ భాషా శ్లోకమును వ్యస్తాక్షరి కొఱకుపయో

సీసము - లుద్ధులు -

-

పొరుగింటఁ జూవు నీపుర్ర చేయియటంచుఁ దన బావ మఱదులు తన్ను నవ్వ
డబ్బి మ్మ టన్న లే దబ్బ పెత్త స మన్న ముందంజె యని మఱికొందఱనగ
ధనము నకును బ్రాణమునకులం కె యేటులీతఁడుచచ్చునంచుఁగొందఱువచింప
చచ్చిన నేమైన వచ్చునా? యొక ప్రాతగుడ్డైన రా దని కొందఱినఁగ.

తే!గీ! ఇన్ని మాటల ఒక మాట కేని మారు
మాట పలకరు లజ్జను మానసమున
నైన మెందరు లుబ్ధాత్ములై సజనులు
వారిజన్మంబు గాల్పనా! సారసాక్ష11

.......................................................................................................

గింపఁబడఁగా, నీ మహాప్రవీణులు క్రమమయిన రీతిని జెప్పిరని వ్రాసినచో వీరల సామర్థ్య మును మాఛదువరులు గ్రహింతురుగాక, ఆకాశ పురాణము .ఆనఁగా సభికులలోనొ కరు ఏకథనైనను : వినిషింపఁగా దాని నాధారముచేసికొని యీక వులలో నొకరు గ్రంధ మును చదువుచున్నట్టుగా నప్పు డేకల్పనచేసి పద్యములను జెప్పుచుండఁగా రెండవవారు పురాణమును . జెప్పుచున్నట్లు ఆ పద్యముల కర్దము చెప్పుట, ఈపట్టణములో ఆకాశపు రాణమునకుఁగా. రామనాయని పేట - హిందూ నాటకశాలలో.. శ్రీ విక్టోరియా మహారా ణీయొక్క దయార్ద్ర హృదయమును స్పష్టపరుపందగిన యొక కథయు. నోబిలుకా లేజీలో బైబిలులోని యొక యితిహాసమును పేర్కొనఁబడినవి, మనచక్రవర్తి నిని వర్ణించి చెప్పినది

చ|| తనయునితోడ రాణిగన్ || అనుపద్యరత్నమునకు మాత్ర మిపుడు తావొసంగఁ గల్గుచున్నాము. . . ఈకవీశ్వరుల యొక్క మహాద్భుతశక్తి నిగూర్చి యిచ్చటి పండితుల నే కవిధముల వర్ణించి రచింన శ్లోకరత్నావళులము మేమిందుఁ బ్రచురింపఁజాలమికి వగచుచు న్నాము. అయినను ఈ పట్టణములో వ్యాకరణశాస్త్రజ్ఞ శేఖరులని ప్రసిద్ధిగన్న శ్రీమాన్ వేదాల రంగాచార్యులవారి ప్రశంసలోని శాబ్దం శా స్త్రం. ........ భాగ్యవద్భ్యాం: అను శ్లోకమును రామా నాయని పేట . నాటక సంఘము వారి సంస్తుతిలోనిది. దండికాళిదాసా ఖ్యల. . శ్రీపతి వెంక టేశ్వరులనంగ ! ఆ నుపద్యయమును కలక్టరాఫీసు వారి యభినందన ములోని (పురుషుఁడు గానిచో..... యశముబొందుచు నున్న దటంచు నెంచెదన్ |) అనుపద్యమును మాత్రము వ్రాసి యింతట విరమించుచు ఈ బాలక వీశ్వరులిట్టి పాండిత్య మును సంపాదించుటకు ఎంతశ్రమచేసియుందురో తిన్నగా గ్రహించి విద్యార్థులందఱును తగిన పరిశ్రమచేసి వర్ధిల్లవలయు నని యెంతయుఁ గోరుచున్నాము.

(వ, శ్రీ రా, కృ) (అనియున్నది.)" (జ్ఞానోదయ) మను పత్రికలో, .................యెడ్డిదొరవారు.............. ........ ఉపన్యసించిరి. ఉపన్యాసకు చెప్పి

సీసము కోతి చేష్టలు,

చెట్ల మీదకు నెక్కి చిటిపోటిగంతులు వైచుచు ఫలములఁ బాడు సేయు
నెక్కిరించుచు నున్న తిక్క కుర్రలఁ జూచి పండ్లిగిలించి కోవముఁ జూపు
నెవ్వఁడయినఁ దన్ను నొవ్వఁగాఁ గొట్టినఁ జివ్వున గోరులచేత బరుకు
నిండ్ల మీదకు నెక్కి యెగిరి గంతులు వైచి పెంకులెల్ల ను బోగునెట్టునొక ట

తే!! || కోతి చేష్టలు మఱియును గొన్ని యిఁకను
గలవు వానిని జెప్పంగ గ్రంథమొకటి
గావలయుఁ గాన విరమింతుఁ గాంక్ష తోడ
వీనిని గ్రహించి సంతోష విధిని మనుము 1

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

నట్లు మనుజుని బుద్ధిబలము నెంతవఱకు బ్రసరింపఁ జేయవచ్చునో ప్రత్యక్ష ప్రమాణము చేతఁ జూపఁదలఁచి పూర్వోక్త శతఘంట కవీశ్వరులను దత్సభికుల యెదుట అష్టావధా" సమును జేయుఁడని వేఁడిరి. . . . . . దొరగారు బందరు వదలక పూర్వము పూర్వోక్త కవీ శ్వరుల జ్ఞాపకశక్తిని లిఖిత రూపకముగా నభినుతించి తమ స్వరూప 'పటము { Photograph ) జ్ఞాపకార్థముగా నొసంగుటయే కాక యీ సంవత్సరము డిశంబరులో చెన్న పట్టణము. ఆడియారులో జరగఁబోవు దివ్య జ్ఞానసామాజిక సాంవ త్సరికోత్సవమునకు నాహ్వానము చేసిరి, కావున నాసమయమందు సామాజికు లందఱును తత్కవి శేఖరులను బహుధా సత్కరించెదరని నమ్ముచున్నాము . (ఆనియున్నది.) I am very pleased to add my testimony to the ability of versification and extraordinary powers of memory Bhema by the two pandits. Challapilla Venkata . sastri Garu 'ard : Devakarla Tirupati Sastri Garu. I was especially struck by - their . readiness to estem- porary poetry on all sorts of subjects. .

NOBLE COLLEGES
...

(Sd.). WILLIAM C, PENN, M. A.

4th September, 1893,

Professor, History.

I was uch pleased with the skill in versification and thewonderful powers of memory. displayed by the two poets Ch. Venkata Sastri Gara and Devakarla Tirupati Sastri Garu, especially on the occasion of a meeting in our College Rall, when they exhibited their powers before a large audience.

MASILIPATAM. . 15th September, 1893.
(Sd.). F. J. TANNER, 4g, Principal, Noble College.

సీసము - పొడుముకన్న చుట్టకొంచెము మంచిది.

ఎద్దాని సేవచే నింపు గుల్కెడు తెల్ల బట్టల కెల్లను రట్టు గలుగు
నెద్దాని సేవచే నింపగు తనముక్కు డొక్క బుర్రను బోలి ముక్కు మిగులు
నెద్ధాని సేవ చే నింపుగుల్కెడుతన యింతి ముద్దుల నాడ నీయకుండు
నెద్దాని సేవ చే నద్దము తో నెదుర్కొనఁ జాలు మెద డెల్లం గుళ్లి పోపు,

తే! !! నట్టిపొడుమును బీల్చుట యనభిమతము
చుట్ట గాల్చుట యనఁ గొంత సొగసె గాని
పాడువాసన గల్లెడు వక్త్రమందు
గాన నివి రెండుఁ గూడ యుక్తములు గావు13

చంపకమాల -- రాణీగారు,

తనయునితోడ నొక్క తఱి తామర సాలయ పల్కె "నేమిరా !
ననజభవా జగన్నునకు నారిజనాభునిఁ బెక్కు సార్లు నా
థుని మొనరించి తెప్పుడు సుదూఢధరన్న నుఁ జేయ వై తి వే”
మనీ నగు తల్లిఁ జూచి కమలాసనుఁ డప్పుడు చేసే రాణి గన్ 14

................................................................................................

I have witnessed a public exhibition by Tirupati Sastri and Venkata Sastri Garu of their wonderful power of aatavadhanam or faculty of attending to fight different things at a time. I consider their power a very wonderful one and every one should avail himself of the opportunity of witnessing an exhibition of it. These gentlemen while possessing the faculty of composing verses can also commit to mentory words and sentences of foreign languages.

(Sd.) SYDNEY V. EDGE.

18th September, 1893.
}


I was present at an entertainment given by Ch. Venkata Sastri and D. Tirupati Sastri and derived great pleasure from their feats of memory. Professor Loisette must look to his laurels.

MABULIPATAM.

(Sd.) J. W. I caHFS,

18th September, 1898,

Assistant Collector,