శతావధానసారము/ఉర్లాము

వికీసోర్స్ నుండి

లక్ష్మి


క||- సరసిజ గేహని వాసిని,
గురు దారిద్యము పగులఁ గొట్టెడిదానిన్
హరియురము శయ్యగాఁ గా
పుర మొసరుచుసిరిని మొక్క జోల దె యేసున్ ,

రామాయణము.


|| ఇనకులమునఁ బొడమియు సీ
తనుఁ గొని వన మేగి దాఁటి తనసతి
గొనిన దనుజుఁ గడ తేర్చి సు
ఖనిధి యయి యయోధ్య కేగుఘను మది నెంతున్, 16

శ్రీ శ్రీ శ్రీ


ప్లవ సం!! మార్గశీర్ష మాసమున నుర్లాము సంస్థానములో జరిగిన
శతావధా నాష్టావధానముల లోని కొన్ని పద్యములు.

అరటి చెట్టునుగూర్చి.


సీ|| కాయలు కూర కే కాక పండ్లకు నుపయోగించు నాకులు మెక్క భోజ
సమున కె యౌ దొప్పలు మఱి యయ్య ని లేనియప్పుడు విస్తరుల
య్యు ను పచరించు దూటయు నావ నించి పచ్చడి చేసిన న ను
దుంపయుఁ గొన్ని యౌష,ధములకు ననుపానక్రమమున నుపయోగ
దశ చెందు గానఁగదళి కెన యగు,
తే|| గీ|| తరువు గేస్తున కిఁక లేదు ధరణి నిదియు
దియ్య నీటి కూపమ్ము గేదెయును గా దె
గలుగుగేస్తు లయింటి కెక్కాలమందు
బందుగులు. వచ్చినను గౌరవము జరగు

............................................................................................................... ఉ||శ్రీమహాలక్ష్మి పాలితము సేవ్యము పండితకోటికర్థి సం .............. మాన్యజన తాదరణీయము శారదా పరీక్షామల మండనంబు సుధీతలి యిచ్చ మెచ్చు నుర్లామున నెయ్యురారకాక తొవ రాదల పూవుగ బూను కాళికన్ నేమముతోఁడ గొల్చి మదినిల్చిన కోర్కెల నెల్ల నందిది యెం | తే మనవీనులందనదు తేజున రాజిలు పల్కు ము త్తైవుం 1 గోమల కర్ణపూర్ణము లకుం దగువానిఁగఁ జే సెనచ్చినన్| బూ మెలు గా వుదీని

వేశ్యానమా నితుడగు పేద బ్రాహ్మణునిచారము .

ఉ|| ఏనుఁ జిరమ్మునుండియును నేటి సవితాపము లందుమేటిక
ష్టాన గిడించుకాసు నకటావృధ చేసితి నేల వచ్చితం"
చానళినాయ తాక్షి ననుహాస్య ము చేసె నికేటిజన్మమీ
మానస మెంత చేసె నవవమాన మీ దెవ్వరి తోడఁ జెప్పినన్ 2

జప్తు బంట్రోతు.


మ|| అరేసర్కార్ హుకుమం డిజల్ది యనియత్యాలాపముల్ చేయుచున్
ద్వరతో వంటయిలున్ జోరంబడిపొయిందార్కొన్నపాత్రమ్ముని
ష్కరుణుండై వెలి కీడ్వ గేస్తపు డహో సాహేబిటుల్ చూడుమా
కరుణ జెందుము రూక కై కొనుము సన్ గాపాడు మీమాటబరున్3

దరిద్ర రాలైన తల్లి పిల్ల నాని నూరార్చుట.

.

ఉ॥ కోరెద వెన్ని యేనియును గోరిక లేమి యొనస్ర్తు దండ్రి నీ
వారయఁ జాల వింటఁ గలయట్టిదరిద్రత, పూర్వజన్మసం
స్కార మ దీదృశం బయినఁ గల్గునె సంపదలేరికిన్:యం
చూరడఁ బల్కు తల్లులకు నొయ్యన దేవుడును కల్ము లిచ్చుతన్4

............................................................................

సరిబుద్దిగ లాడల పేల్పునోజ్జనే మోముల వాంగునితండెయగుమాని యెడెతరి నూరు గంటముల్ | నేమము దప్పకుండఁగ లరే! యిటుకైతనుజెప్పె నౌర యేనోములను గాం చిరో తేసూభవు గాఁదలిదండ్రు లీమహోద్దముడు వేంకటేశ్వరిమొ త గెల్పులీతనిన్| శ్రీమహాలక్ష్మి కొల్వును జేసిగదా మనబోటువారికి :: డాదిగ. న నేకులఁ గాంచి వినోదమందు టీ3, - మొలక ఒకటు- తమి పెరు : డామక సొస్త జనుండు - సూచన :--

ఉర్లాము.

భూమౌకోపి సహీ దృకస్సుక కా --............................ 4 పరీక్షణ విధాత్మక తాం నోగతా: 'ఉపు:.......................... యాలంజనః | సో2. 2 వేఁక - 11 -...................... కురు సంత -:

(సమస్య) మ హోదరీమా రవధూర్విభాతి. పూర్తి .

శ్లో|| శిరీష పుష్పాదపి కోమలాంగీ విశేష కాంత్యా పరిభా సమానా
ప్రపూర్ణగర్భేణ విరాజమనా మహో దరీ మారవధూర్విభాతి. 5

ఈ ప్రయాణమునందలివి శేషములను తిరుపతి శాస్త్రితో చెప్పినట్లు.


సీ||శ్రీకాకుళము నుండి చెచ్చెర లుకులాముత్రోపనుర్లా ముసంతోష మెసఁగ
నేగితి నయ్యెడ నెల్ల యుద్యోగులు గౌరవ మెం తేనిఁ గడలుకొలిపి
మొదల శతవ ధానము మెసర్పఁగాఁజేసి యష్టావధానము నంతమీదఁ
జేయించి యధిక సుశ్రీనుప్పుపూర్వరాజులుక వులకు నిడుసూటిగబహు;
తే! గీ|| మతి యొసంగించుటయ కాక మానపూర్వ
కముగ శ్రావణ పూర్ణిమ కరుగు దెండు
వార్షికము మీ కిదీయ” యంచు వారు ప్రతిన
చేసి యున్నారు. వినుమోయి శ్రీవతిక వి6
ప్లవనం! పుష్యమాసము - మందసా సంస్థానములోని యవధా
నమునందలి కొన్ని పద్యములు.


శ్రీరాజు గారి కుమారుఁడు పట్ట దేవుగారినిగూర్చి, భుజంగ ప్రయాతము


శ్రియో వాసఏష ప్రసిద్ధ ప్రతాపో గురుత్త మైస్సంతతం భాసమానః
ఉదార ప్రచారో రతీశావ తారో జయే తట్టదేవోమహా రాజపుత్రః."1

............................................................................

ధె| రోజానర్ణయి తాస్తి వెంకటక వెళ్ళెషం వినా మృగ్యతాం॥ 2ః లో కా స్సద్గుణ చాతురీముపగతా సూక్తి ప్రదా సుందరీ సద్వృత్తి సరసా౭.సమా సమగతా సాలం క్రియా శాలినీ | లో కానన్దవిధాయినీ సుకవితా సూనం హి నోత్ప్రేక్ష్యతె|న వెంక టసత్కవీశ్వరపరం నో చెదిదంకింభ వేత్ | 3 శ్రావం శ్రావమతివలోలు తయా శ తానధానం గిరం | కర్ణాకర్ణిక యా విదేశ విషయాం గన్తున్న శిక్తావయం |, ఇ త్యెతన్మ నసాతురాం సుజన తాం యా తద్విధిం కారయి త్య్రమోదం నయ తీశ్రో౭వతు సదతా మత్ర లక్ష్యుం బికాం ||

ఉర్లాము ,

చాగంటి సీతమ్యశాస్త్రి .