శతావధానసారము/మందసా

వికీసోర్స్ నుండి

(సమస్య) మ హోదరీమా రవధూర్విభాతి. పూర్తి .

శ్లో|| శిరీష పుష్పాదపి కోమలాంగీ విశేష కాంత్యా పరిభా సమానా
ప్రపూర్ణగర్భేణ విరాజమనా మహో దరీ మారవధూర్విభాతి. 5

ఈ ప్రయాణమునందలివి శేషములను తిరుపతి శాస్త్రితో చెప్పినట్లు.


సీ||శ్రీకాకుళము నుండి చెచ్చెర లుకులాముత్రోపనుర్లా ముసంతోష మెసఁగ
నేగితి నయ్యెడ నెల్ల యుద్యోగులు గౌరవ మెం తేనిఁ గడలుకొలిపి
మొదల శతవ ధానము మెసర్పఁగాఁజేసి యష్టావధానము నంతమీదఁ
జేయించి యధిక సుశ్రీనుప్పుపూర్వరాజులుక వులకు నిడుసూటిగబహు;
తే! గీ|| మతి యొసంగించుటయ కాక మానపూర్వ
కముగ శ్రావణ పూర్ణిమ కరుగు దెండు
వార్షికము మీ కిదీయ” యంచు వారు ప్రతిన
చేసి యున్నారు. వినుమోయి శ్రీవతిక వి6
ప్లవనం! పుష్యమాసము - మందసా సంస్థానములోని యవధా
నమునందలి కొన్ని పద్యములు.


శ్రీరాజు గారి కుమారుఁడు పట్ట దేవుగారినిగూర్చి, భుజంగ ప్రయాతము


శ్రియో వాసఏష ప్రసిద్ధ ప్రతాపో గురుత్త మైస్సంతతం భాసమానః
ఉదార ప్రచారో రతీశావ తారో జయే తట్టదేవోమహా రాజపుత్రః."1

............................................................................

ధె| రోజానర్ణయి తాస్తి వెంకటక వెళ్ళెషం వినా మృగ్యతాం॥ 2ః లో కా స్సద్గుణ చాతురీముపగతా సూక్తి ప్రదా సుందరీ సద్వృత్తి సరసా౭.సమా సమగతా సాలం క్రియా శాలినీ | లో కానన్దవిధాయినీ సుకవితా సూనం హి నోత్ప్రేక్ష్యతె|న వెంక టసత్కవీశ్వరపరం నో చెదిదంకింభ వేత్ | 3 శ్రావం శ్రావమతివలోలు తయా శ తానధానం గిరం | కర్ణాకర్ణిక యా విదేశ విషయాం గన్తున్న శిక్తావయం |, ఇ త్యెతన్మ నసాతురాం సుజన తాం యా తద్విధిం కారయి త్య్రమోదం నయ తీశ్రో౭వతు సదతా మత్ర లక్ష్యుం బికాం ||

ఉర్లాము ,

చాగంటి సీతమ్యశాస్త్రి .


ప్రభాత కాలము.

శా|| నీ రేజమ్ములు కాంతిఁ జెన్నల రె వన్నెన్ గోక ముల్. గాంచెసు
శ్రీ రంజిల్లె దెసల్ సభమ్ము వెలిఁగెన్ జెన్నారి రెల్లన్ జనుల్
సూరుల్ సూరున కర్ఘ్యముల్ విడువఁగా శుంభద్గతిన్ స్నానముల్
ప్రారంభించిరి తారకల్ జుణిగే నప్పట్లన్ బ్రభాతము నన్ 2

(సమస్య) ప్రాతః పశ్చిమపర్వ తేదినమణిః పూర్వాచ లేచంద్రమాః (పూర్తి)


శ్లో|| ధాత కుమహీధ్రలంఘనధియూ వింధ్యా ద్రిణా సర్వతో వ్యాప్తం
వ్యోమతలం, ది వేతిచ నిశే త్యస్తం ప్రతీతిర్గణా
దూతే నైవ మభాషి సత్య ముత నోసత్యం గతే వాస రే
ప్రొతః పశ్చిమపర్వతే దీనమణిః పూర్వాచలే చంద్రమాః" శ్రీ శ్రీ శ్రీ,

ప్లవసం || మాఖమాసమున కిర్లంపూడి వద్దనున్న తిరుమాలియను
నొక్క పల్లెటూరికిఁ బోయినప్పు డచ్చటిక రణంగారి యింట వారి కోరిక మీఁ
ద నాశుగా రచించిన కొన్ని పద్యములు.

మ|| కలుముల్ గల్గఁగఁ జేయునింతి కళ్యాణభూయిష్టమై
పలు చిత్రముల కాకరంబయి . సుసంవన్మ్మునై దోసతోఁ
టలలిన్ బుత్రులఁ బుత్రికల్ దగ నిరూఢంబై సయోలేటికొం.
డల రాయండు వసించు గేహముప్రభన్ దారాజిలున్ హృశ్యమై1

పరికీ యాసక్తుడు.


సీ||" రాత్రి యెప్పుడు వచ్చురా దైవమా" యంచుఁ బలుమాఱు మది
ని జవ మ్మొనర్చు|నదీ వచ్చు పైఁ దనదై వసంకేతమ్ము చేరు 'టెప్పుడ
టుంచుఁ జింత గాంచుఁ | జింతించి యచ్చోటు చేసిన పిమ్మట గలికి
రాదే” యని కళ వళించుఁ | గవళించుచు దేనీ, గాంచిన దియే"

యఁటంచు విభ్రాంతి చే నాత్మ నెంచు,
తే\గీ|| నెంచి కాకున్నఁ దత్పతి నెంచి తిట్టు
దిట్టి యేమేమొ మదిఁ గోర్కె దీటుకొలువుఁ
గఱచు పాము నెఱుగఁడు పఱచుభూత
మెఱుఁగఁ డన్యాంగ నాసక్తుల డేని జనుఁడు.2