రచయిత:పంచాగ్నుల ఆదినారాయణ శాస్త్రి
స్వరూపం
| ←రచయిత అనుక్రమణిక: ప | పంచాగ్నుల ఆదినారాయణ శాస్త్రి (1890–1951) |
| సంస్కృతం, తెలుగు పండితుడు. |
ఆయన "ఆర్యభారతి గ్రంథమాల"ను స్థాపించారు, గిడుగు వెంకట రామమూర్తి నాయకత్వంలోని ఉద్యమాలకు మద్దతు ఇచ్చారు. పంచాగ్నుల దక్షిణామూర్తిశాస్త్రికి సోదరులు (తమ్ముడు)
రచనలు
[మార్చు]- శ్రీ వేమనయోగి జీవితము (1917) (పాఠ్యీకరణ ప్రాజెక్టు)
- యెంకి పాటలు/ఒకటి రెండు మాటలు (1925)
- ఉన్నవ లక్ష్మీనారాయణ రచించిన నాయకురాలు (పల్నాటి వీరచరిత్ర) నాటకానికి పీఠిక.
- శ్రీ భద్రాచల రామదాసు చరిత్రము (1925) (పాఠ్యీకరణ ప్రాజెక్టు)
- గ్రంథాలయ సర్వస్వము/సంపుటము 6/సంచిక 3/వాత్స్యాయనుని కామసూత్రములు