రచయిత:ఆది శంకరాచార్యులు
←రచయిత అనుక్రమణిక: ఆ | ఆది శంకరాచార్యులు (788–820) |
సమకాలీన హిందూమతం ఆలోచనా సరళిపై అత్యంత ప్రభావం కలిగిన సిద్ధాంతవేత్త ఆది శంకరాచార్యులు. ఆది శంకరులు, శంకర భగవత్పాదులు అని పిలువబడే ఈ ఆచార్యులు హిందూమతాన్ని ఉద్ధరించిన త్రిమతాచార్యులలో ప్రధములు. గొప్ప పండితులు, గురువు, మహాకవి. ఇతను ప్రతిపాదించిన సిద్ధాంతాన్ని అద్వైతం అంటారు. |
![](http://upload.wikimedia.org/wikisource/te/thumb/c/c6/%E0%B0%86%E0%B0%A6%E0%B0%BF_%E0%B0%B6%E0%B0%82%E0%B0%95%E0%B0%B0%E0%B0%BE%E0%B0%9A%E0%B0%BE%E0%B0%B0%E0%B1%8D%E0%B0%AF%E0%B1%81%E0%B0%A1%E0%B1%81.jpg/220px-%E0%B0%86%E0%B0%A6%E0%B0%BF_%E0%B0%B6%E0%B0%82%E0%B0%95%E0%B0%B0%E0%B0%BE%E0%B0%9A%E0%B0%BE%E0%B0%B0%E0%B1%8D%E0%B0%AF%E0%B1%81%E0%B0%A1%E0%B1%81.jpg)
రచనలు
[మార్చు]- సౌందర్యలహరి (ఆనందలహరి సహితము, సంస్కృతమూలం యావత్తు)
- సౌందర్యలహరి (వావిళ్ల, 1929) (టీకాతాత్పర్యసహితము)
- శివానందలహరి (1916) ( పాఠ్యీకరణ ప్రాజెక్టు)
- వివేకచూడామణి