ఈ పుట అచ్చుదిద్దబడ్డది
158
శ్రీ లక్ష్మారెడ్డిగారికి యిద్దరు కుమార్తెలును ముగ్గురు కుమారులును కలరు. చివర బాలుడు నాలుగేండ్ల వాడు. తక్కిన వారందరును విద్యాభ్యాసము చేయుచున్నారు కుమార్తె లిరువురును ఇంగ్లాండులో చదువుచున్నారు. ఒకరు బారిష్టరు వృత్తికిని, ఇంకొకరు వైద్యవృత్తి కిని చదువు చున్నారు.