తెలుఁగుమెఱుంగులు
33
తెలుఁగుమెఱుంగులు 33
"ఒకరూ కట్టిన చీరా ఒకరూ కట్టారూ
ఒకరూ తొడిగిన రైకా ఒకరూ తొడగారూ
ఒకరూ పెట్టిన నగలూ ఒకరూ పెట్టారూ
వార్నీ పొసగింపా నా వశమూ కాదనెనూ",
ఇది ద్విపదవికారమే.
“వెన్నెలబైలనే వేలసంఖ్యలనూ
పందిళ్ళు వేయించి పరమాపావనులూ"
ఇదియు ద్విపదయే. ఇట్లు ఒక ద్విపదయే పలురసములలో, పలుఫణితులలో వాడుక భాషలో పలుపాటలుగా వెలసినది.
ఆదికాలమునాఁటి పాటల ప్రభేదములను కొన్నింటిని పాల్కురికి సోమనాథుఁడు పేర్కొన్నాడు. వాని నన్నింటిని ఇక్కడ వివరింపఁగుజరడు. సంస్కృతాంధ్రములలో ప్రొఢభాషామయములైన భారత రామాయ ణాదులను చదివి, తత్కథా ప్రయోజనము ననుభవించువారికంటె వాడుకభాషలో పాటలు పదాలుగానున్న భారత రామాయణకథలను బొమ్మలాటలలో, వీధినాటకములలో వినియు, చూచియు ఆ ప్రయోజనము ననుభవించు ప్రజలు దేశములో చాల హెచ్చు. పై తీరున లోక సామాన్యమునకు అర్థముకాఁదగినదియు, తేట తెలుఁ గని. దేశీ తేలుఁ గులతో జానుతెలుఁ గని, అచ్చతెలుఁ గని ప్రాచీనులు పలుతెఱఁగులతో పేర్కొన్నదియు అయిన వాడుకభాషలో ఉన్న యందచందములు వ్యాకరణముతో దిద్ది తీర్చిన ప్రౌఢ గ్రాంథిక భాషలో పనుపడ వని ప్రాచీనులే పేర్కొన్నారు. తిరుపతిలో 15, 16 శతాబ్దులలో ప్రఖ్యాత కవీశ్వరులై సంకీర్తనాచార్యులనఁబరగిన తాళ్ళపాకవారు వందలకొలఁదీ పాటలను, పదాలను వాడుక భాషలోనే రచించినారు. పాటలు, పదాలలో వాడుక భాషయే యుండఁదగిన దనియు, దానిని ప్రౌఢవ్యాకరణ ప్రకారము
"ఒకరూ కట్టిన చీరా ఒకరూ కట్టారూ
ఒకరూ తొడిగిన రైకా ఒకరూ తొడగారూ
ఒకరూ పెట్టిన నగలూ ఒకరూ పెట్టారూ
వార్నీ పొసగింపా నా వశమూ కాదనెనూ",
ఇది ద్విపదవికారమే.
“వెన్నెలబైలనే వేలసంఖ్యలనూ
పందిళ్ళు వేయించి పరమాపావనులూ"<poem>
ఇదియు ద్విపదయే
ఇట్లు ఒక ద్విపదయే పలురసములలో, పలుఫణితులలో వాడుక భాషలో పలుపాటలుగా వెలసినది.
ఆదికాలమునాఁటి పాటల ప్రభేదములను కొన్నింటిని పాల్కురికి సోమనాథుఁడు పేర్కొన్నాడు. వాని నన్నింటిని ఇక్కడ వివరింపఁగుజరడు. సంస్కృతాంధ్రములలో ప్రొఢభాషామయములైన భారత రామాయ ణాదులను చదివి, తత్కథా ప్రయోజనము ననుభవించువారికంటె వాడుకభాషలో పాటలు పదాలుగానున్న భారత రామాయణకథలను బొమ్మలాటలలో, వీధినాటకములలో వినియు, చూచియు ఆ ప్రయోజనము ననుభవించు ప్రజలు దేశములో చాల హెచ్చు. పై తీరున లోక సామాన్యమునకు అర్థముకాఁదగినదియు, తేట తెలుఁ గని. దేశీ తేలుఁ గులతో జానుతెలుఁ గని, అచ్చతెలుఁ గని ప్రాచీనులు పలుతెఱఁగులతో పేర్కొన్నదియు అయిన వాడుకభాషలో ఉన్న యందచందములు వ్యాకరణముతో దిద్ది తీర్చిన ప్రౌఢ గ్రాంథిక భాషలో పనుపడ వని ప్రాచీనులే పేర్కొన్నారు. తిరుపతిలో 15, 16 శతాబ్దులలో ప్రఖ్యాత కవీశ్వరులై సంకీర్తనాచార్యులనఁబరగిన తాళ్ళపాకవారు వందలకొలఁదీ పాటలను, పదాలను వాడుక భాషలోనే రచించినారు. పాటలు, పదాలలో వాడుక భాషయే యుండఁదగిన దనియు, దానిని ప్రౌఢవ్యాకరణ ప్రకారము