పుట:Sweeyacharitramu Kandukuri VeeresalINGAM 1915 450 P Sarada Niketanam Guntur.pdf/64

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

対yb" స్వీయ చరిత్ర ము సాక్యమువలన ఆమె పూర్వపు మొజ్జల వేనివలనను కార్యము లేకపోయిన తీరువాత్రను ప్రతివాది యొకసారి తా నిందులో సంబంధము కలుxఁజేసికో నని నిరాకరించి యధికారులతో చెప్పకోవలసిన దని యామెను పంపివేసిన తొరపనాశ్రను గ్ద ంకరవు ప్రార్ధనలవలన వునను కరఁగిన వాఁడయి ప్రతివాది 18895 సంవత్సరము జూలయి 28వ తేదిని తన విచారణవల్ల నామెకు సాయముచేయఁ బూనుకొన్నట్టు తేట పడుచున్నది. 15. ఆ దినమున శంకరము యేడ్చుచు తనవద్దకు వచ్చి రాళు పడుటను —& O ראס ప్రయత్నము చేసి మాన్పుట కయి యెవ్వరును తనకు సహాయము చేయ లేద నియు, రాళ్లప్పడు సహితము పడుచున్నవనియు, రాళ్లు దురాల వారి దొడ్డిలోనుండియు మరణ శాసనాధికారిగా నున్న మృతుఁడైన చిన్న స్వామి గారి సొత్తయిన పడనల కార్యస్థానముగల మేడవిూఁది నుండియు వచ్చు చున్నననియు, చెప్పి, వాది విషయమయి తనకుఁగల నమ్లకముల సేకరువు పెట్టి, తనతో మొజ్జ పెట్టుకొనె వని ప్రతివాది చెప్పచున్నాఁడు. అప్పడు శంక )CA كانت రమ్లు రామబ్రహ్రముయొక్క యల్లునితోఁగూడ తిరుపతి రాజు వెంకటప్పయ్య -3 —& היס (వీరిలో మొదటివాఁడు వాదియొక్క పాఠశాలలో నుపాధ్యాయుఁడి) .యిద్దఱు బాలురను గూడ కలిపిన దని ప్రతివాది చెప్పచున్నాఁడు ية R وع ప్రతివాది దానినిగూర్చి విచారింప నలసిన దని యూమె చేసిన ప్రార్థనలకు లోఁబడిన వాఁడయి (ఈ పట్టణములో జనులు తమ దుఃఖములను కష్టములను చెప్పకొని సహాయము నిమిత్తమును ఆలోచన నిమిత్తమును (పతివాది వద్దకు పోవుచుందు గనుటకు సందేహము లేదు) ప్రతివాది యొక్క 17వ సాకీ తోఁKలిసి పయి యిద్దఱు ూలురును కాఫురమున్న దుగ్గిరాల వారి దొడ్డితోఁ జేరియన్న యింటి యజమానుడైన దుగ్గిరాల సూర్యపకాళరావు (ప్రతివాది రెండవసాక్సీ) వద్దకు మొదట వెళ్లేను. 18. వాది క్రిందనున్న యున్నత పాఠశాలయొక్క పట్టణళాఖకు ప్రధానోపాధ్యాయుఁడు గా నున్న ప్రతివాది మొదటిసాకీ కే - రామేశ్వర రావు శంకరమ్లకును ప్రతివాదికిని జరిగిన సంభాషణ సమయమునందు కడవe9