పుట:Sweeyacharitramu Kandukuri VeeresalINGAM 1915 450 P Sarada Niketanam Guntur.pdf/377

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

మూ ( డ వ Š Čý ca 35ɔɔ 3ごFー رنةى దానిలా నన్నూఱుగురికంటె నెక్కువమందివిదాస్థలున్నారు ఉపాధ్యాయులును తగినవారు"గా నున్నారు. పదుగురు బాలికలున్నారు. తగిన భవనమున్నచో విద్యార్థుల సంఖ్యయింకను ఎక్కువగును, పాఠశాల పిఠాపురపురాజుగారి ੋਂ షకత్వమును సంపాదించునట్టి మహాభాగ్యమును బడసినది. వారీవల9 కేడు వేల రూపాలయలను ప్రారంభవ్యయముల కిచ్చుటయేకాక యిరువదివేల రూపాయల నీ సంవత్సరము మందిరనిర్మాణమున కిచ్చి న స్టేర్పాటుచేసియున్నారు. ఈ యన పోషణము క్రింద నీపాఠశాల మహోన్నతదశకు రానున్నదని సమాజము నారస నమ్మచున్నారు. 2. వితంతు శరణాలయము ప్రోత్సా హకరమైన యభివృద్ధిని పొందు చున్నది ప్రస్తుత మిందులో పదునలుగురున్నారు. వారిలో నందఱకిని ఇం à, షు తెలుఁగు విద్యలు చెప్పించుటయేకాక గృహకృత్యనిర్వహణముకూడ నేర్పఁబడును. ఆర్హమైన దేహ పరిశ్రమము చేయించుటకును ఈశ్వరభక్తిని కలిగించుటకును, తగిన శ్రద్ధ చేయఁబడుచున్నది. ఆక్కడివారిలాశ నలుగురు హితకారిణ్యున్నతపాఠశాలకు పోయి చదువుచున్నారు; తక్కిన వారు శర ణాలయముతోఁ జేరియన్నపాఠశాలలో చదువుచున్నారు. శరణాలయము సమాజస్థాపకునిచే నియ్యఁబడిన సుందరానందా రామములో నున్నది. 3. పాఠశాల ముఖ్యముగా వితంతు శరణాలయములాశని శ్రీలకే యుపయోగింపఁబడుచున్నను) అది యితరయువతులకొఱకుఁగూడ నుద్దేశింపఁ బడినందున కొంద తితరసుందరులును నందు చదువుచున్నారు. ఆది తగిన యుపాధ్యాయులను ముగ్గురను గలదయి సమాజాధ్యతునియొక్క స్వీయవిచా రణ క్రిందసేయున్నది. ఇదిశ్చీ కాలములోనే దొరతనమువారిచే నంగీకరింపఁ బడిన మాధ్యమిక పాఠశాలచేయఁబడును. ఇది కాలక్రమమున నేర్పఅుపఁ భ*5ుడు శ్రీలయన్నత పాఠశాలకు బీజమగునని నమ్మచున్నాము. ga gడపట8"రెంటి విషయములోను ఆనc"గా వితంతు శరణాలయ బాలి కాపాడళాలల విషయములో -కాకినాడలోని మొదటి తరగతి న్యాయవాదు లయిన క్రిములుకుట్ల ఆచ్యుతరామయ్యగారు వితంతువులు కాపురముండుట