పుట:Sweeyacharitramu Kandukuri VeeresalINGAM 1915 450 P Sarada Niketanam Guntur.pdf/378

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

З 2д о స్వీయ చ రి ము Joy కయి పదిగదులను, వారి పయివిచారణచేయువారు వాసముచేయుటకయి యర్ఘ మయిన యిలును, పాఠశాలనుంచుటకై తగిన విశాల మందిరమును, Xల గృహపంక్తిని మహాశాదార్యముతో కట్టించి యిచ్చినందునకు వారియెడ సమాజ మువారు మిక్కిలి కృత జ్ఞలయియున్నారు. వేయిరూపాయలు వ్యయముచేసి సవూజవు వారు త్రవ్వించిన వుంచి నీళ్ల బావిక్రిని, కట్టించిన ప్రాంగణకుడ్యము నకును ఆయిన వ్యయమునుగూడ నా యుదారపురుషులే భరింతురని నమ్లుచు న్నాము. ها که ప్రకారముగానే సభాపతి యంత్రములలోని భౌగముల రూప మున మూడువేల రూపాయలను దయచేసిన బళ్లారిలోని కోలాచలము వేంక టరావుగారి యెడలను, చెన్నపురి నగర పాశుద్ధ్యవిచారణ సంఘము వారి ఋణపత్రరూపమున వేయిరూపాయలను దయచేసిన కీర్తిశేషులయిన సమర్ధి రంగయ్య సెట్టిగారి యెడలను, వర్తమాన వ్యయములకయి పండెండువందల రూపాయలను దయచేసిన శ్రీపిఠాపురపు రాజుగారియెడలను, సమాజము వా రత్యంతకృతజ్ఞ છે ? లవారయియున్నారు. ఆభివృద్ధి చిహ్నము లిట్లన్ని విధములచేతను ప్రోత్సాహకరములు గానే యున్నవి. ఈశ్వరానుగ్రహ మున్నయెడల సమాజమువారు చేయవలసిన మంచి పనికిఁ గావలసినంత యవకాశమున్నది. తగినంత సొమ్లు మాత్రము సమకూ రెడుపకమున సమాజద్వారమున జరపఁబడెడు సత్కార్యమునకు పరిమితి "తేక పోవచ్చును. సమాజమునకీవఱకే మూఁడు వేల రూపాయల ఋణనుయి నది; కాఁబట్టి వు హాజనులవలని ధన సాహాయ్య మత్యంతాధ్యిర్థనీయ వుయి యున్నది. ఈశ్వరాను గ్రహమువలన శ్రీపిఠాపురపురాజుగారి పోషణము క్రింద సురక్షితముగానున్న యున్నతపాఠశాలమాట యటుండ నిచ్చినను, సమాజ మువారిచే నిర్వహింపఁబడుచున్న యితర ధర్మ స్థాపనముల నిమిత్తమే నెల కధమము నూటయఱువది రూపాయలు కావలెను. దీనిలో చందాలమూలమున వడ్డి మూలమునను, దాన ప్రతిష్టలమూలమునను, నెల కఱువది రూపాయలు ومكة : మాత్ర మాయము వచ్చుచున్నది. ఆందుచేత సరిగా కర్చులకు సరిపోవుటకే నెలకు నూసేసి రూపాయలచొప్పన సంవత్సరమునకు పండెండువందల రూ