పుట:Sweeyacharitramu Kandukuri VeeresalINGAM 1915 450 P Sarada Niketanam Guntur.pdf/169

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

రె O జష్ట వ S 5 co 35os ○ご'3 ప للمسافا రూపాయలు చేతిలాగోఁబడినవి. అన్ని రూపాయ లాక్కసారిగా కన్నులఁ ుడఁగానే యుద్యోగమునకంటె గ్రంథకర్త ృత్వమువలననే యొక్కువ సంపా దింపఁ గిలుగుదునన్న ధైర్యమును, సేవక వృత్తిని విడిచి స్వతంత్ర జీవనము చేయవలెనన్న యఖిలాపమును, నామనస్సునందంకురించెను. Tతెనుఁగులూy* నొకవచనప్రబంధమును వ్రాయుటకు మిరుపూనుకొన లేరాయని రంగయ్య సెట్టిగారు తమ ప్రథమ లేఖలా? వ్రాసినప్పడే యూపనికి పూనుకోవలెనని నాకడ్డేశము కలిగినది. మొట్టమొదట నొక చిన్న သေဝစ္ကို పు ప్రబంధమును దేనినైనను Τέβέ)ς λο-ξύ శైలికుదురుపఱుచుకొని తరువాత స్వక పోలకల్పితమైన వచన ప్రబంధమును వ్రాయఁబూనుకోనలెనని ෂිෆදණ්ඩ గోల్డు స్తిత్తనెడి యింగ్లీషుక విచేసిన “ వైకర్ ఆఫ్ వేక్ ఫీల్డు ' అనుకథను తెనిఁ గింపనారంభించి రెండు మూడు ప్రకరణములు వ్రాసితిని. విదేశ కథయు దాని భౌషాంతరమును మనవారికింపుగానుండవనితోఁచి చేసిన భాగము నామన స్సునకే తృప్తికరముగానుండనందున దానిని మానివేసి రాజశేఖర చరిత్రమును వ్రాయనారంభించితిని. ရွှေဝို့ షు కథకును దీనికిని విశేష సంబంధము లేదు. ఆదిరిమొక యుద్దేశముతో చేయఁబడినది ; ఇది వేలబొక యుద్దేశముతో చేయఁ బడినది. మనలాశఁగల మూఢ విశ్వాసములను పోగొట్టవలెనన్న ముఖ్యోద్దేశ ముతో నేను దీనిని వ్రాసితిని. ఇది యించుమించుగా స్వకపోలకల్పితమనియే చెప్పవచ్చును. దీనిని మొట్టమొదట భౌగభాగములుగా 1878–వ సంవత్సర మునందు వివేకవర్ధ నిలోఁ బ్రచురించి తరువాత పు స్తకముగాఁబ్రకటించి యప్పటి విద్యా విచారణ") కారియగు కర్నల్ మెక్జానల్లు దొరగారికంకితము చేసితిని. మెక్జానల్లుదొర గారు నాయందు మంచియభిప్రాయముగలవారయి, పెసిడెన్సీ "కాలేజిలాrని రెండవ పండితపు మును నాకిచ్చెదమని వ్రాసిరికాని నేనంగీక రింపలేదు. వీరటుతరువాత శీఘ్ర కాలములో झै యుపకారవేతనమును పొంది స్వదేశ మునకు విజయముచేసిరి. రాజశేఖర చరిత్రము పత్రికాధిపతులచేతను తదితరులచేతను బహువిధముల పొగడఁబడెను గాని సామాన్య జనులు దానిని గ్రహింపలేకపోయినందున దానివలన వట్టిపొగ డ్లలేకాని ఈ్మయేమియు