పుట:Sweeyacharitramu Kandukuri VeeresalINGAM 1915 450 P Sarada Niketanam Guntur.pdf/131

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

మొు ద టి ప్రు కరణ ము Ο Ο 2 కొక్కపట్టన సంఘ సంస్కార కార్యములకు సంపూర్ణవిరోధముగా పనిచే యుట సంభవింపదు గదా! గ్ర హిందూసభోద్దేశము దేశీయ పద్ధతులమిఁ ద నే సంస్కారము మెల్లమెల్లఁగా జరపవలె ననుట. తల్లిదండ్రులను తిరస్క ෆිෆඞ లేచివచ్చిన వితంతు యువతులకు వివాహములు చేయక జననీజనకు లంగీకరిం చిన వారికే వివాహములు చేయవలె ననుట యీ సభ వారిలో కొందతి యఖి ప్రాయము; వితంతు వివాహములసలే మాని వేయవలెనని మతికొందఱి యఖి ప్రాయము; బాల్యవివాహములు లేనియెడల బాలవిధవ లుండుటయేతటస్థింపదు గాన వితంతు వివాహప్రయత్నమును విడిచి రజస్వలానంతర వివాహములను ప్రోత్సాహపఱుప వలయుననుట యందఱి యభిప్రాయము. ఈ సభ రాజ మహేంద్రవరమునుండి రాజధానియైన చెన్నపట్టణమువజకును ప్రాకి చెన్నపురీ పారమందిరములూrశి ఆనీ బెసెంటు దొరసాని"గారి యధ్యకతక్రింద చేయఁబడిన మహాసభలో మహాభూశషముచేసి యాయాసముచే నక్కడవిశ్రాంతినొందెను! ఆ సభాకార్యదర్ళి వితంతు వివాహములతో పనియే లేకపోవును గావున రజస్వలా వివాహములను ప్రచారమునకుఁ దెచ్చుట విద్యాధికులకెల్లరకును ప్రధమకర్తవ్య మని ప్రసంగములుచేయుచు నెనిమిదేండ్లు దాఁటని తన కొవూరితకు ప్రాధా చివాహము చేయఁగానే జనుల కా సభ వారి శుద్ధమనస్కతయందే సంచే హము కలిగాను! ఇప్పడు పి"ఠాపుర సంస్థానమునందు రెండవ దివానుగానున్న కోకా జీంకటసుబ్బారావు "నాయఁడు"గారి వివాహము చెన్నపట్టణములో జరగిన 663b. 1901 :3 సంవత్సరము జనవరి నెల 8వ తేదిని జరగిన యీיס ייעeסיסד ముప్మదిమూఁడవ వివాహమే నాయఁడుళాఖవారిలో మొదటిది. ఈ వివాహము వలననే చెన్నపురి సంఘసంస్కార సమాజములోని స్వశాఖవారి కొందతీ దైర్యస్థిర్యములు వెల్లడియగుట తటస్థించినది. వివాహములో భోజనముచేసి నందుకు కులమువారు సభచేసి బహిష్కరించెదమని బెదరించినప్పడు నిజము. చెప్పటకు ధైర్యముచాలని మగతన 'మేమి మగతనము ?