పుట:Sweeyacharitramu Kandukuri VeeresalINGAM 1915 450 P Sarada Niketanam Guntur.pdf/132

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

స్వీయ చరిత్ర ము הטס כרc చెన్నపట్టణములో నేనుండుట బ్రహ్లా సమాజమునకు బొత్తిగా లాభ కరముగా నుండకపోలేదు. విశాఖపట్టణములాశని శ్రీమహారాజా R"డేగజపతి రాయనింగారు దక్షిణ హిందూస్థాన బ్రహ్లా సనూజమునకు రావు వెూహన రాయల రాత్రిపాఠశాల మొదలయినవాని వ్యయముల నిమిత్తము సంవత్సర మున కేనూఱు రూపాయల నిచ్చుచుండెడివారు. ఆది యే -హేతువుచేతనో కాని కొన్ని సంవత్సరములనుండి నిలిపివేసిరి, సమాజము వారెన్ని విన్నపములు పంపుకొన్నను కార్యము లేకపోయెను. వేంకటరత్నము నాయఁడు గారు మొదలయినవారిని ప్రతినిధులను గా నేర్పఱచి నియోగి గణమును విశాఖపట్టణ మునకు పంపినను ఫలము కలుగలేదు. నేను చెన్నపట్టణము నివాసము గాచేసి కొని బ్రహ్రసమాజమున కధ్యతుఁడనయిన తరువాత సమాజమువారు నన్నీ విషయమంు శ్రీమహారాజా గొడే గజపతిరాయనింగారికి వ్రాయుడని ప్రార్ధించిరి. "నేను వ్రాసిన పివ్రుట మహశీరాజూ7గా రాసంవత్సర వేునూeso రూపాయలు నా యొద్దకుఁబంపి, తరువాత నేఁ ఓఁట "నేనూ శేవిసిరూపాయలు నాయొద్దకే పంపుచుండిరి. ఇది యాయన యనంతరమునఁగూడ నవిచ్ఛిన్న ము"గా జరగుటకయి తగిన స్థిరమయిన యేర్పాటు చేయవలసినదని నేను కోరిన విూఁదట శ్రీమహారాజాగారు తమ మరణశాసనములో నీదానము శాశ్వత ము"గా జరగుటకయి యేర్పాటుచేసిరి. శ్రీమహారాజా Kపపతిరాయనింగారికి నాయందత్యంత గౌరవముండెను. "నేను రాజమహేంద్రవరములా? నున్నప్పడు Uso త్తగా విశాఘపట్టణమున కయోమార్గము వేసిన కాలములో "నేనొకసారి నవరాత్రములలో కుటుంబసహితము"గా విశాఘపట్టణము వెళ్లుట తటస్థించెను. - నప్పడు వారి బంగళాలో వారి యతిథిగానుండి వారి సత్కారమును బొందవలసిన వాఁడనైతిని. వారు ప్రతిదినమును మాకుకావలసిన దానీకంపె నధికముగా భోజనపదార్థములను బంపుచు, వంటచేయుటకు బ్రాప్తణులనియ మించి, తవు రెండుగుజ్ఞముల బండిని నా యధీనముల*నుంచి నాయెడల నెంతో యూదరము చూపిరి. విజయదశమినాఁడు నాకును "నా భార్యకును బహుమానము చేయుట కయి మిక్కి-లి విలుఎగల బట్టలు మొదలయినవానిని