| జెలువొప్ప న్వెలయింపఁజాలు భళిరే శ్రీరంగరాయక్షమా | 549 |
(అనుచోట్ల దోషము కావలెను. కాని, ఇటువలెనే మహాకవులందఱు నతిమాత్రమునే వర్ణించినారు. అవి యెన్నని వ్రాయము!550
మ. | అతిధీరుం డతిదానశీలుఁ డతిరమ్యాకారుఁ డత్యంతసు | 551 |
అన్ని పుస్తములందు (చతుర్థచరణమందు) 'కల్పించున్' ఆవి యున్నది. వ్యాఖ్యాకారులును యతిభంగము కానక తప్పునకే అర్థము వ్రాసినారు. 'కల్పించె' ననగా ఉత్తదనుటే, గాన నర్థమున్ను బాగులేదు. ధనకనకవస్తువాహనాదులచే గతి కల్గించినాడనిన్ని, ఉత్త మపురుషగుణస్తుతిచే నందు పరము గల్పించినాడనిన్ని అర్థము. ఇచ్చట నతిమాత్రమే కాకపోతే—552
క. | విను మొక్కటి సెప్పెద రా | 553 |
అని ధర్మరాజుతో నింద్రుడు చెప్పెనుగదా! మరియును—
| ‘అసత్కీర్తనకాంతార, పరివర్తన పాంసులామ్ | |
అని వేదవ్యాసులవారు రాజులను వర్ణించుట చేతను వాక్యము పాంసులమైనది. శ్రీ భగవత్కథాగంగ చేత పవిత్రమును చేయుచున్నామని హరివంశము రచించినారని స్పష్టముగా నుండగా వెంకటేంద్రుని వర్ణించిన కవీశ్వరులకు