| కదాపి పర్యటన్ శశ విషాణ మాసాదయే | 529 |
ఇది పృథ్వీవృత్తము. "జసౌజసయలా వసుగ్రహ యతిశ్చ పృథ్వీ గురుః" అను లక్షణము వలన ప్రథమ చరణమందు 'ల', ద్వితీయ చరణమందు సు', చతుర్థ చరణమందు 'ర్ఖ' పదాంత (వర్ణ)ములుగాన యతిభంగములు.530
| వంశే భూ త్కాశ్యపస్య ప్రకట గుణగణ శ్శ్తైవ సిద్ధాంత వేత్తా | 531 |
తృతీయ చరణమందు 'రా' ద్వితీయ వర్ణము యతి. లాక్షణికుడే ఇట్లు రచించగా ఆలంకారికులు యతిభంగ, ఛందోభంగములు దోషములనరాదు. ఇన్నిప్రయోగములు బాలుర తెలివిడి కొఱుకు వ్రాసినాము. పదమధ్య పదానసాద వర్ణములు యతులు గలవు. పాదాంతగురువు లఘువు కలదు. పాదమధ్య గురువును లఘువు కలదు.532
గీ. | సంస్కృతపదంబు లొగి సమాసములు గూర్చు | 533 |
ఉ. | కావున కామక్రోధములు గ్రాచుచు నాశ్రిత కోటి (గాచుచున్ | 534 |