| | కదాపి పర్యటన్ శశ విషాణ మాసాదయే | 529 |
ఇది పృథ్వీవృత్తము. "జసౌజసయలా వసుగ్రహ యతిశ్చ పృథ్వీ గురుః" అను లక్షణము వలన ప్రథమ చరణమందు 'ల', ద్వితీయ చరణమందు సు', చతుర్థ చరణమందు 'ర్ఖ' పదాంత (వర్ణ)ములుగాన యతిభంగములు.530
| | వంశే భూ త్కాశ్యపస్య ప్రకట గుణగణ శ్శ్తైవ సిద్ధాంత వేత్తా | 531 |
తృతీయ చరణమందు 'రా' ద్వితీయ వర్ణము యతి. లాక్షణికుడే ఇట్లు రచించగా ఆలంకారికులు యతిభంగ, ఛందోభంగములు దోషములనరాదు. ఇన్నిప్రయోగములు బాలుర తెలివిడి కొఱుకు వ్రాసినాము. పదమధ్య పదానసాద వర్ణములు యతులు గలవు. పాదాంతగురువు లఘువు కలదు. పాదమధ్య గురువును లఘువు కలదు.532
| గీ. | సంస్కృతపదంబు లొగి సమాసములు గూర్చు | 533 |
| ఉ. | కావున కామక్రోధములు గ్రాచుచు నాశ్రిత కోటి (గాచుచున్ | 534 |