| రేరే ఘూర్జర జర్ఘరోసి సమరే లంపాక కిం కంపసే | |
అనుచోట పాదాంతమున 'ణ' లఘువు గురువు విద్యానాథుని గారి ప్రయోగములే ఎన్నోగలవు. 'ఇంద్రవజోపేంద్రవజాది' అని వ్యాఖ్యయందు వ్రాసిరి గాన, శిఖరిణీ, శార్దూలములు 'ఆది'లోనివని తలంతురు.490
| శ్రీ వీరభద్ర నృపతేః ప్రియ వల్లభస్య | 491 |
రెండు పాదాంతలఘువులు గురువులుగా నుండెను.492
| 'శ్రీ కాకతీంద్ర నగరీ మనిశం స్తువంతి' | |
మరియును వసంతతిలకములే గలవు. వ్యాఖ్యాకారు లచ్చట నేమనుకొనిరో తెలియదు. వృత్తరత్నాకరమందు—
| 'ఉక్తా వసంత తిలకా తభజా జగౌగ' | |
అని లక్షణము, లక్ష్యము చెప్పి, ఈ వసంతతిలకమునకే మరియును నామధేయములు గలవని చెప్పిన శ్లోక మిదిః —
| సింహోద్దతేయ ముదితో ముని కాశ్యపేన | |
ఇందు నాలుగు పాదాంతలఘువులు గురువులుగా నుండెను. కోలచల కుమారస్వామిగారు వృత్తరత్నాకరము నేమి పరిశీలించిరో తెలియదు. మరియును కొన్ని వసంతతిలకలు ఉదాహరించుతాము.493
| నీలం వపు ర్వహతు చుంబతు సత్ఫలాని | 494 |
—మూడు పాదాంత లఘువులు.