ఈ పుట అచ్చుదిద్దబడ్డది
ఉ. | వేరనలేరు ధారుణి నవీనతరాంధ్రకవిత్వసంపదా | 215 |
అని రేఫముగా ప్రయోగించిరి. స్వకవిత్వమున సాంకర్యమే కలిగెను. వారు 216
| 'గట్టిగ నభినవ నన్నయ | |
అని స్వమహిమ ప్రకటించుకొనిరి. కాని, వేరు ఉభయము గలదు. 217
ఎఱ్ఱనగారి హరివంశము (ఉ.భా. 4-112) —
క. | పోరాని చుట్ట మితఁడని | 218 |
ఉద్యోగపర్వము (2–116) —
గీ. | పాండురాజ తనూజుల పాలి కర్థి | 219 |
అని రెండు లక్ష్యము లుండగా కేవలము గురురేఫగా లాక్షణికులు చెప్పుటయు పరిశీలించకపోవుటే. 220
అయితే, అహోబల పండితులవారు ఉభయము గలదని యెఱిగే రేఫముగా ప్రయోగించినా రంటిరా, 'మరిగి' (అను దానిని) ఆక్షేపించరాదు. భాగవతమందు మాత్రమేమి, రాఘవపాండవీయము (2–6) నందు 221