ఈ పుట అచ్చుదిద్దబడ్డది
| జీవదలాక్షి యో రసికశేఖర యో జనరంజనైకలీ | 510 |
చివర (చరణ మందు). కొందఱు లాక్షణికులు (దీనిని) శోకప్లుతముకు లక్ష్యము వ్రాసినారు. 'మోమున మొలకనవ్వు... ' అని చెప్పుచుండగా శోకమనుట చిన్ని పూదేనె (ను)కారమను టెట్టిదో, యిదియు నట్టిది. ఈ పద్యముకు పదమూడవ పద్యమందు కరుణరసము కనుపించుచున్నది. 511
చేమకూరవారి విజయవిలాసము (2-193) —
| ఏలే శైలేయస్తని[1] | 512 |
తిమ్మకవి రసికజనమనోభిరామము —
క. | ఏమే యామేచకకచ | 513 |
తారాశశాంకవిజయము (2-46) —
మా. | అనినన్ సంతస మంది గీష్పతి కుమారా యత్రి గర్భంబునం | 514 |
అనుశాసనికపర్వము (2-393) —
ఉ. | ఆ నగనాయకుం డొక మహాధ్వర మెంతయు వేడ్కఁ జేయఁగా | |
- ↑ ముద్రితప్రతులం దీపద్యపు బేసిపాదములు వ్యత్యస్తముగా నున్నవి.