ఈ పుట అచ్చుదిద్దబడ్డది
| డై నయమారఁగా ననలుఁ డాతని పాలికి వచ్చి నాకు నీ | 515 |
ఈ పద్యమును అప్పకవిగారు గానప్లుతముకు లక్ష్యము వ్రాసినారు. దూరాహ్వానము మాత్రము స్వకవిత్వము. అచ్చులకు హల్లులకు లక్ష్యము వ్రాసినారు. మిగిలిన వాటికి స్వరములే వ్రాసినారు గాని వ్యంజన మొకటియు వ్రాయలేదు. (పై పద్యమందు చివర చరణమున 'ఏర్పడ' అని యున్నది. ‘వేర్పడ' అని హల్లున్ను (ఆదినున్నది) గలదు. ఇక్కడ 'ఈవే' అని కాంక్షించుట కనుపించుచున్నది. 516
వసుచరిత్రము (4–83) —
ఉ. | ఏమిటి కల్గితే కువలయేక్షణ పల్కవదేటికే వధూ | 517 |
చివర (చరణమందు) 518
రాజశేఖరచరిత్రము (2-4) —
శా. | కేలీకాంచనసౌధవీథికల చక్కిం దొట్టి లోఁబెట్టి యో | 519 |
స్పష్టముగా తెలియగలందులకు నిన్నిలక్ష్యము లిచ్చినాము. 520
"సంశయము" హల్లుకు —
వసుచరిత్రము —
ఉ. | తొంగలి ఱెప్పలం దొలఁగఁ ద్రోయుచుఁ బైపయి విస్తరిల్లి క | 521 |