ఈ పుట అచ్చుదిద్దబడ్డది
కున్నారు. అప్పకవిగారు– 'భీతి నేగుచో' అనియున్నందున భీతికాకుస్వరముకు లక్ష్యము వ్రాసినారు. 'ఓజనులార, సురలార, అడ్డపడరో' అని పిలుచుటే ముఖ్యమని మాతాత్పర్యము. కుశాగ్రబుద్ధి (గల) సుకవి రాజశేఖరులు ఏది గ్రాహ్యమో దాని గ్రహించవలయును. 464
అందే (అరణ్య. 111) —
శా. | అన్నా లక్ష్మణ నిన్నుఁ బుణ్యనిధి నే నజ్ఞానినై వల్కితిన్ | 465 |
'వేగఁబరతేవే' అనుచోట. 466
ఇది అప్పకవిగారు శోకప్లుత మన్నారు. దూరాహ్వానమని మాతాత్పర్యము.467
శ్రీనాథుని కాశీఖండము (7-161) —
ఉ. | వేదపురాణశాస్త్రపదవిన్ నదవీయసియైన పెద్దము | 468 |
వసుచరిత్రము (2-141) —
ఉ. | ఓ వసుధాతలేంద్ర కరుణోదధి యీ తడవేల ప్రోవరా | 469 |
కళాపూర్ణోదయము (4–116) —
మ. | అకటా యేమని దూఱుదాన నిను నాథా వేఁగు జామయ్యె (బొం | 470 |