ఈ పుట అచ్చుదిద్దబడ్డది
తిమ్మకవి భర్గశతకము —
మ. | కవి విద్వద్ధరణీసుధాశనవరుల్ కార్యార్థులై యొద్ద డా | 457 |
అచ్చుకు —
తిమ్మకవి భర్గశతకము —
శా. | మన్నెల్లం దమ సొమ్మటంచు వసుధామర్త్యోత్తమక్షేత్రముల్ | 458 |
'భర్గా' అనుచోట 459
జగ్గకవి సుభద్రాపరిణయము —
శా. | నీహారాంశుముఖీకదంబకమణిన్ నిన్గోరి సన్యాసినై | 460 |
చివర చరణ మందు.461
భాస్కర రామాయణము (యుద్ధ 41) —
ఉ. | ఏ జనకాత్మజం దశరథేశ్వరు కోడల రాముభార్యఁజుం | 462 |
'అడ్డ పడరో' అనుచోట 463
ఈ పద్యమును లాక్షణికు లందఱు రోదనప్లుతయతికి లక్ష్యము వ్రాసినారు. వారి తాత్పర్యము- రావణాసురు డెత్తుకుపోతున్నాడు గాన రోదనమను