ఈ పుట అచ్చుదిద్దబడ్డది
| వో వామాక్షిరొ తెల్పవే యనుచు గర్భోక్తుల్ చెలు ల్వల్కఁగా | 364 |
మొదటి చరణమందు. 365
అచ్చుకు —
వసుచరిత్రము (4-78) —
శా. | ఏమే హేమలతా యటంచుఁ బనియేమే మాధవీ యంచు, నీ | 366 |
మొదటి చరణమందు 'గొలె' యని హ్రస్వమున్ను గలదు. 367
శ్రీనాథుని నైషధము (7-19) —
శా. | ఏమో క్రొత్తయపూర్వవార్త విను చేమీ చెప్పుచుం దండనా | 368 |
(ఈ పద్యము మొదటి చరణము) అన్ని పుస్తకములందు 'వినుచేమో జెప్పుచున్' అని యున్నది. యతి భంగమైనది ఈ తప్పు పాఠముకే పండితు లర్థమును చెప్పుతారు. ఆ అర్థమున్ను తప్పు పాఠముకు కుదురదు. మొదట విమర్శ లేనివారికి నర్థవిమర్శ మాత్రమెటుల కలుగునుః 369
దమయంతీవివాహానంతరము నలమహారాజు స్వపురప్రవేశసమయమందలి పద్య (మిది) 'ఏమో నూతన వార్త వినుచు 'ఏమీ' అని రాజు ప్రశ్న చేసిన పిమ్మట (మరలనేమో) చెప్పుచు సరదారులు, మంత్రులు మొదలయినవారు పాదచారులయి—' మీద సులభమే. దండనాథామాత్య ప్రధానమంత్రి శబ్దములు నియోగులకు పేరులవును. దండనాథు లనఁగా యుద్ధసన్నద్ధులకు రూఢి