ఈ పుట అచ్చుదిద్దబడ్డది
| పడు జగంబులు భోగైకపరతఁ దొల్లి | 170 |
(మొదటిచరణము ఉత్తరభాగమున) 'అట్టి నీచు' స్వరము.
అశ్వమేధపర్వము (4-93) —
క. | నీవును దల్లులు బంధు[1]జ | 171 |
ఈ పద్యము పూర్యపు లాక్షణికులు అఖండవడికి లక్ష్యము వ్రాసినారు. అచ్చుపుస్తకములందు (పైపద్యము రెండవచరణము) "...జ, నావలియుం బరిజనములు హస్తినగిరికిన్...' అని వ్రాసినారు. ఇది అతికినట్లున్నదిగాని సాఫు లేదు.172
ఆశ్రమవాసపర్వము (1-131) —
చ. | కనకము మేనిరత్నములు గ్రామములున్ హయగోవ్రజంబులుం | 173 |
వసుధామరులు, గోత్రామరులు, భూసురులు, మహీసురులు అనవలెగాని, భృమరులు, మహ్యమరులు, (వసుధాసురులు), గోత్రాసురులు, ధరాసురులు- (ఇత్యాదిగా) అనరాదు. 174