(మొదటి పాదమున) “కుమారుడు" అని "డు" వర్ణము లేదు గాన,
నసాధువనుకొని “పుత్రుఁడు" అని కొన్ని పుస్తకము లందున్నది. డు వర్ణము
లేకుండుటకు చతుర్థాశ్వాసమందు తెలియపరచుతున్నాము.209
లాక్షణికు లందఱు (లక్ష్యముగా) పై పద్యమే వ్రాసినారు. (కాని) ఋషి
పదము రేఫమున్ను గలదు. ద్విరూపకోశమందు - ఋషిః, రుషి అని
యున్నది.
“విద్యా విదగ్ధమతయః రుషయః ప్రబుద్ధాః"
అని "భాకందుని" ప్రయోగమని గురుబాల(ప్రబోధిక) ఋషిః =
మునీశ్వరుడు. రుషిః = మునీశ్వరుడున్ను, దిగంబరుడున్ను, వేదమందున్ను,
జ్ఞానవృద్ధునియందున్ను, ఋషి మతప్రవర్తకుని యందున్ను అర్థము గల
దని "శబ్దార్థకల్పతరు” వందున్నది. కావుని నీ పద్యముచేత చెల్లదు.210
ఉ. | నీ ఋణ మెల్లఁ దీర్చి యవనీపతిఁ గింకరుగాగ నేలుదున్ | 211 |
సీ. | ఋష్యమూకాద్రియు ఋశ్యశృంగుండును | |