ఈ పుట ఆమోదించబడ్డది
19.
శాసనపద్యమంజరి.
23
శ. స. 1114
ఇది పశ్చిమగోదావరీమండలమందు పాలకొల్లుగ్రామములో శ్రీరామేశ్వరస్వామియాలయములో నొకరాతిస్తంభముమీఁద చెక్కఁబడినది. (South Indian Inscriptions Vol. V. No. 173)
| క. | మనుశివ(వత్సర)సంఖ్యం బయో[1] | |
—————
24
శ. స. 1123
ఇది పశ్చిమగోదావరీమండలములో ఏలూరుమసీదులో నొకస్తంభముమీఁద చెక్కబడి యున్నది. (South Indian Inscriptions Vol. V. No. 185)
| చ. | |
| | ఈసంద్యదీపము సేకొని కన్నమపణ్డితులు నామనయు రెణ్డు | |
—————