పుట:Shaasana padya manjari (1937).pdf/31

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

20

శాసనపద్యమంజరి.


25

శ. స.1123.

ఇది పశ్చిమగోదావరీ మండలము ఏలూకు మసీదులో నొకస్తంభముమీథ చెక్క
బడినది- (South Indian Inscriptions Vol. V. No. 179)

పరగంగమ్మ'[1] వైశ్యనిధి భట్టిపు రేశుండు ప్రోలి సెట్టె కం
బురుహదళాక్షి ప్రోలమసు[2] పుత్రుండు యాయ్తము సెట్టి పెట్టె శ్రీ
సరసి పురంబు క్రిష్ణునకు సంధ్ధియ[3] దీపము శాశ్వతంబుగాం
బురకర కైర వాప్తశశిభూ శకద్బము[4] లువ్వి౯- పవ్వ౯ంగాను.
దీని సేకొని కన్న మపండితు సమనపుడి(తు)లు నడవంగలవరు.

26.


శ. స. 1124.


ఇది పశ్చిమగోదావరీమండలములో ఏలూరు మసీదులో నొకస్తంభముమీఁద చెక్క
యున్నది. (South Indian Inscriptions Vol. V. No. 183)

చ. చిరముగ ఘంటసాల యెఱసెట్లపు గోత్రము వెన్ని సెట్టికిని
సరసిజనేత్రి దారమకు సత్సుత వాసన వెట్టెం బద్మనీ
పురమున సోమనాధున కపూవ్వ౯ ముగా నినుసంధ్య దీప మా
సరసిజగ భ్బ౯ వక్త్రకర చంద్రశశాంకశకాబ్దసంఖ్యలను,

27.


శ. స. 1131.


ఇది పశ్చిమగోదావరీ మండలములో ఏలూరు మసీమలో నొక స్తంభముమీద చెక్క
బడియున్నది- (South Indian Inscriptions Vol. V. No. 177)

సీ. శశిరామరుద్రశక సమములం గేశవ
మం(డ్డ) లేశ్వరుబంటు మహిమ వెలయ

............................................................................................................

  1. ఇంకొక - గ. కార ముండ వలయును
  2. 'సు' కు బదులుగా 'కు' ఉండిన బాగుగానుండును.
  3. సంద్దియ అని యుఁడనోపు. ఈ పదము సంధ్యాశబ్దభవ మని గ్రహించునది
  4. శాకాబ్ధము- అని యుండవలెను,