ఈ పుట అచ్చుదిద్దబడ్డది
18
శాసన పద్యమంజరీ.
22,
శ. స. 1114. (?)
ఇది పశ్చిమగోదావరీమండలములోని ఏలూరుమసీదులో నొక స్తంభముమీఁద
చెక్క బడియున్నది. (South Indian Inscriptions Vol. V. No. 186.)
సీ. శ్రీశుభశక దరదిశవస్సరములు [1]
వేదత్రి(లో) చసరుంద్ర[2] .సక్య[3]
వెలయంగ వైశఖ విమలసప్తమియును
సోమవాసరమున సుస్తికముంగ
కొలని కేశవదే(పు)కొలికి [4]* సుభటండు(ఎ)న[5]
పోతి కేతనల [6]' ప్రీతితమ్ముం
డిహలోకమున సుఖ వింతియ[7] 'సాలు వో
మ్మని తల్లిదండ్రిని సత్లం[8]దలంచి
మదనసద్రిశుండు (కా)వన దివియప్రోలం'[9]
డమరపురమున కతి౯తో నరుగుచుండి
కొలనిసోమేస్వరునకును సలలితముంగా
సంధ్య దీపంబు వెటించ్చెసస్వతముంగ.
వరనాలుగు సిదెడ సెట్టగోత్రవిలసద్ధిరుద్రసఖ్యల సురచితముగ సరసీపు
(అసంపూర్ణము )
......................................................................................................