పుట:Shaasana padya manjari (1937).pdf/29

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

18

శాసన పద్యమంజరీ.


22,


శ. స. 1114. (?)


ఇది పశ్చిమగోదావరీమండలములోని ఏలూరుమసీదులో నొక స్తంభముమీఁద
చెక్క బడియున్నది. (South Indian Inscriptions Vol. V. No. 186.)

సీ. శ్రీశుభశక దరదిశవస్సరములు [1]
వేదత్రి(లో) చసరుంద్ర[2] .సక్య[3]
వెలయంగ వైశఖ విమలసప్తమియును
సోమవాసరమున సుస్తికముంగ
కొలని కేశవదే(పు)కొలికి [4]* సుభటండు(ఎ)న[5]
పోతి కేతనల [6]' ప్రీతితమ్ముం
డిహలోకమున సుఖ వింతియ[7] 'సాలు వో
మ్మని తల్లిదండ్రిని సత్లం[8]దలంచి
మదనసద్రిశుండు (కా)వన దివియప్రోలం'[9]
డమరపురమున కతి౯తో నరుగుచుండి
కొలనిసోమేస్వరునకును సలలితముంగా
సంధ్య దీపంబు వెటించ్చెసస్వతముంగ.
వరనాలుగు సిదెడ సెట్టగోత్రవిలసద్ధిరుద్రసఖ్యల సురచితముగ సరసీపు
(అసంపూర్ణము )

......................................................................................................

  1. ధరాధీశవత్సరములు- అని యుండవలెను.
  2. రంద్రశబ్డమిచ్చటకుదురదు. ఒకటి యను సర్థమిచ్చు వేఱొక శబ్ద ముండవలయును
  3. సంఖ్య- అని యుండవలెను.
  4. కలికి- అని యుండనోపు.
  5. భటుండెన - యుండనోపు
  6. కేతనలకు- యుండనోపు
  7. మింతియ -యుండనోపు
  8. నల్ల-అని యుండ వలెనేమో
  9. ఈ పాదమందు చందోభంగము కలిగినది.