కాకినాడ.
65
వాడకట్టు బుల్లి రాజు జాతక మును గూర్చి
మ॥ శనిమూటన్ శశి రెంటభార్గ సబుధుల్ షష్ణంబునన్ సప్త నుం
బున రాహూష్ణకరుల్ పదింటగురుఁడున్ భూపు త్రుఁగు ద్వాదశ
మ్మున మెప్పారఁగ వృశ్చికంబునను దాఁ బుట్టెన్ దగన్ వాడక
ట్టనువంశమున బుల్లి రాజు తనయుం డై కామమాం బాఖ్యకున్ .
శ్రీ శ్రీ శ్రీ
దుర్ము ఖనం|| మార్గశీర్ష ములో పిఠాపురము లో వాడ్రేవు వారి లో
గిటిలో జరగినయవధానములో జెప్పిన 70 పద్యములలో కొన్ని పద్యములు
పార్థసారధి, పృద్వీవృత్తమ్.
కశాంకకరతలే వహ న్న పిచ చోదయణ సత్వరం
తురంగ మచయం జయం సహకిరీటినా ప్రస్తు నన్
రణే ఽ తనుత సారథిత్వకృతి మాదరా ద్యః పుమాన్
సమా మవతు దేవకీర చితపూర్వపుణ్యోదయః1
చర్ల బ్రహయశాస్త్రులుగారు
సీ!| బాల్యములో సన పండితుల్ మెచ్చంగసఖలవిద్యలు కాశి నభ్యసించెఁ
దరువాత దేశాన కరు దేంచి థనళేశ్వకమ్మున సన్న సతమ్ము వెట్టె
నీదిగాక విద్యార్థు లెందఱినో పండితులఁ జేసి దాన సంస్తుతులు
గనియె! నదియట్టులుండ ద్రవ్యము లేని తన శిష్యు లేండటి కేనిఁ బెండ్లిండ్లు చేసె
తేః గీ! పొట్ట పోషించి కొనియెడిబుధులు పెక్కు
కలకు గాని జగమునఁ గల రెయిట్టి
పండితు; లటంచు నుతియింపఁ బ్రబలె నౌర!
చర్ల వంశ్యుండు బాహయశాస్త్రి ఘనుఁడు2
రామపట్టాభి షేకము ప్రహర్షి ణీవృత్తమ్,
సోదర్యైర్డు నిఖింపి ప్రహృష్టచిత్తెస్సుగీ న ప్రభృతిభి రుత్త మైః కపీ వైః
యుక్త శ్రీ రఘుకుల నాయక స్సభాగ్యో రాజ్య శ్రీవిలసితపీఠ మారురోహ