పుట:Sarada Lekhalu Vol 1.pdf/90

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

64 శా ర ద లేఖ లు పుస్తక భాండాగారము. ఈ గ్రంథాలయమున అసంఖ్యాక తాళపత్ర గ్రంథము లుండుటచే కవులకు, పండితులకు చారిత్రక పరిశోధకులకు నిది పెన్నిధిగా నున్నది. అచ్చట SYంచ అుద్యోగులుండి ိုခဲ့ ဎ గ్రంథములకు ప్రతులు వ్రాయు చున్నారు. మణికొంద వ్రే కాంత్రమున గూర్చుండి ప్రాచీనగ్రంథ శోధనను గావింపుచున్నారు. వారు బహుశః గ్రంథపరిశీలనకై గ్రామాంతరములనుండి నచ్చినవారై యుండనోపు. ఈ విధ ముగ సరస్వతీమహలు ఖిలములై జీర్ణములై పోయిన పూర్వ "Oర్కి చరిత్రములను కవి పండిత్ర జీవితములను నెబ్రుకపరచు భారతీయులకు ముఖ్యముగా దక్షిణ హిందూ దేశీయులకు నమూల్య ప్రయోజనము గలిగించుచున్నది. " తంజావూరు పాలకులలో మన తెలుగువారు కూడ నుండుటచే ఆనాడు వారు వ్రాయించిన గ్రంథములు శాసనములు మున్నగునవి మన ఆంధ్రులచరిత్రము నెఱుగుట కెక్కు_వగాఁ గోడ్పడుచున్నవి. మిత్రమా! తంజావూరియందు మన ఆంధ్రులు చూచి 5০9 = పింప వలసిన విశేషములు పెక్కులున్నను దురదృష్టవశమున ఆనాడు వానయధికముగా నుండుటచే తనివిదీర చూడజాలక పోతిమని తెల్పుటకు చింతిల్లుచున్నాను. అటనుండి మధురకు వెల్లి తిమి. మధుర ప్రాచీన నగరము.పాండ్యరాజులకు రాజధాని.మధు రలోని విూనాకీ దేవ్యాలయము సుప్రసిద్ధమైనది, అచ్చట చ్చే క్షే ప్రసిద్ధి యొక్కునకాన విూనాకీ సుందరేశ్వరుని భార్య యనరు. వీూనాకీ దేవ్యాలయ మొక మహానగరము వలె నున్నది. ఆ యాలయ పుణ్యస్థలమున లేని వస్తువులేదు.