పుట:Sarada Lekhalu Vol 1.pdf/89

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

آئے ూ రద లేఖ లు 63 తంజావూరు వెళ్లితిమి. తంజావూరు చారిత్రక ప్రసిద్ధమైన నగరము. చోళరాజులకు రాజధాని. అచ్చటి ప్రసిద్ధమైన బృహదీశ్వరాలయము చోళరాజులు కట్టించినదే. బృహదీశ్వ రాలయపు గోపురమువంటి గోపురము మణి యొచ్చటను లేదు. దాని నీడ భూమిపై పడదట. అది శిల్ప శాస్త్రజ్ఞల నై పుణి యని యచ్చటి వారందురు. ఆ గోపురపు ప్రశసినివిని విదే శీయులు గూడ దానిని చూడ వత్తురట. ఆ యాలయములోని నందిగూడ చాల యద్భుతముగా నున్నది. ఆ దేవాలయపు గోపురమువిూదను మండప స్తంభములవిూదను ఉన్న ప్రతిమలు చి తరువులు ప్రాచీనుల శిల్పకళానిపుణతను చాటుచున్నవి. ఆ దేవాలయమేగాక తంజావూరిలో చూడదగిన విశేషములు మణికొన్ని యున్నవి. అందు ముఖ్యమైనవి పూర్వరాజుల కోటలు, రాజమందిరములు, వారి ఆయుధములు, వాహన ములు, వారి చి త్తరువులు మున్నగునవి. వానినెల్ల మేము చూచితిమి,తిరుమలరాయునిదర్బారుమందిరమెంతయో రమణీ యముగ నుండి నిన్ననేడు నిర్మించినట్లు కొంగొ తగ నున్నది. తిరుమలనాయుని శిలాప్రతిమగూడనందు గలదు. తిరుమల నాయుని చిత్తరువులేగాక మహారాష్ట్ర ప్రభువుల చిత్తరువు epšší మందు గాంచితిమి. తంజావూరు మహారాష్ట్ర ਕe కెప్పడు వశమైనదో జ్ఞాపకము లేదు. ఆ విషయము తెలిసికొను నిమిత్తము చరిత్రను జదున నుద్యమించుచున్నాను. ఇంతియే గాక తంజావూరు Sగోటలో మణియొక చూడదగిన మందిర మున్నది. అది సరస్వతీమహల్ అను పేరుగల ప్రాచ్యలిఖిత