పుట:Sarada Lekhalu Vol 1.pdf/158

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

182 శారద లేఖ లు మధ్యాహ్న కార్యక్రమము ఒంటిగంటకని ప్రకటనలో నుండుటచే నించుమించుగా మరల ఆవేళకు దుర్గావిలాసమున కరిగితిమి, కాని అప్పడును సభలసందడి కాన్పింపలేదు. కొద్దిగా పురశ్రీలు మాత్రము వచ్చుచుండిరి. ఈపూటగూడ సభ యెప్పడు జరుగునో యనుకొంటిమి. దాదాపు రెండుగంటల "స్థ సన్మాన సంఘాధ్యకురాలును, సభాధ్యకురాలును సభ šб5 сšot)č. epoč نه رونق సభకై ప్రత్యేకముగా నిర్మింపబడిన విశాలమగు పందిరిలో చేరితిమి, ఇతర పురములనుండి యరు 「あ○ぞ)3 هږئ( సందడియేగాని ప్భర స్త్రీల రాక SY° e 8A7M, v నందెను. విజయవాడ నాకు చిరపరిచితమైన పుర ము. ఆ పరస్త్రీలు సిగనిండ పువ్వులు దుe9ుముకొని యొడలినిండ నగలుపెట్టుకొని వన్నెవన్నెల విలువచీరలను ధరించి ప్రతి చిన్న హరికథకును, ప్రతి భజనసమాజమునకును తండోపతండము లుగ వచ్చుట నే నెఱుంగుదును. ముఖ్యముగా నేదై லி ଓଁ నాటకట్టేలన మనిన-చో పురుషులుకూర్చుండు ప్రదేశముకం రెు స్త్రీలుకూర్చుండెడి తావు క్రిక్కి_రిసిపోవుట బెజవాడ నెత్తిగిన వారికి క్రొత్తగాదు. కాని మహిళాసభపై వారేలనో శీతకన్ను వేసిరి. వివిధప్రదేశములనుండి పెక్కు-మంది విదుషీమణు లరు "దెంచి తమయూర గుమికూడి శ్రీలకు సంబంధించిన పెక్కు విషయములను గూర్చి చర్చించుచుండగా వానిని చూచుట