పుట:Sarada Lekhalu Vol 1.pdf/159

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

নু"ত ৩ ওৈঁ তেওঁ ধ্রুঠ ৩৩ 133 కై నరాని పుర స్త్రీల యుదాసీనత యనుచితమును, నక్కజ మన ఆనిపిO-ను. - نی\ ఆధ్వకురాండు సభ కరు దెంచిన తరువాత సభా ప్రారంభమున కాలస్వము జరుగలేదు. శారదానికేతనపు బాలికల సుమధురమైన దైవప్రార్థనతోడను, భరతమాతృ స్థ వముతోగోడను, రాట్నగానముతోగోడను, సభ (పారంభమయ్యెను. దుపరి అధ్యకురాలి యెన్నిక తంతునడపి శ్రీమతి ముత్తులక్ష్మి రెడ్డిగారిని యగ్రాస్థన మెక్కించిరి. తరువాత నౌక విదుషీ మణి అచ్చొత్తిన స్వాగతపద్యములను మనోహరముగ జది వెను. అప్పడే కి భావంతులు, శ్రీ| ముత్తులక్ష్మమ్మగారు తమ సంఘమునకు గావించిన యమూల్యోపకారమునకు కృతజ్ఞ సూచకముగా స్వాగతపత్రమును సమర్పించిరి. అనంతరము ఆహ్వానసంఘాఢ్వకురాలగు తుర్లపాటి రాజేశ్వరమ్మగారు త్ర విషయగర్భితమైన ము మహోపన్యాసమును జదివిరి, తరువాత t O అద్దక్షురాలXు డాకరు ముత్తులక్మీరెడ్డిగారి యాంNగోపన్వాస ᎾᏬ5 05 9۔ ۔ r మున కాంధ్రానువాదము వేeద్రోగౌక్ష నారీమణిచే చదువబడెను. మణియు వారిరువురి యపన్యాసములును పుస్తకరూపమున ప్రచురితములై సభలో పంచిపెట్టబడెను. మొు తము విూద రెండుపన్యాసములు స్త్రీలకు సంబంధించిన పెక్కు_విషయము లగోxూ-డి భావగర్భితములుగా నుండెను. తదుపరి తీర్మానము లారద్ధమయ్యెను. మొట్టమొదటిదే శారదాబిల్లు శాసనమైనందులకు మహిళాసభ వారు " తమ