పుట:Saptamaidvardu-Charitramu.pdf/84

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

అయిదవయ ధ్యాయయము.

71



లోప్ర జలు రాజుదంపతులను జూచి మోదమును జెందిరి.డన్ రోబిను జేరగానే అచ్చటి జమీందారుడు ఎడ్వర్డ లెగ్జాండ్రాలకు సకల మర్యాదలు సలిపెను. నా తావునం గొన్ని నాళ్లుండి, జమీందారుని అనుమతిని ఇంటికీ జను దెంచిరి .

డెన్మార్కు. రాణీ తనబిడ్డలను వెంట నిడుకొని ఇంగ్లండు నకు నేతెంచెను, ఎడ్వర్డును, ఆ లెగ్జాండ్రాయును,ఆయనను మిగుల గౌరవించి, చిఱుతలను ముద్దాడి నారికి విందు నొనర్చిరి. ఆరాణి తన తనయుడ:కడ గొన్నాళ్లుండి ఆవల దసరాజ్యమునకు నేగెను. ఎడ్వర్డు రుష్యా ప్రభువునకు జరిగిన పెండ్లి వేడుకల జూచి వచ్చుటకు వెళ్లి, ఆ రాజ్యమున: కొన్ని దినము లుండి తన దేశమునకు మరలెను. తదాదిగ నాతడు ఆదేశము నెడ సదయు:డైనర్తిల్లు చుండెను.

1866 స వత్సరా-ంతమున అలెగ్జాండ్ర గ్రమ్మఱ గర్భమును ధరి:ంచెను. ఈ తూరి ఫిబ్రవ నెల 20 వ తేదీని ఆయమకు ఒక యాడు బిడ్డ పుట్టెను. అప్పుడారాణి దేహము మొక్కిలి జబ్బు పడెను. అంత నామె తల్లిదండ్రులు తమ గారాబుఁబట్టిని జూడవచ్చి ఇంగ్లాండున గొన్ని దినము లుండిరి. ఎడ్వర్డు, రాచకార్యము లెన్ని చేయవలసి యుండినను, భార్య దేహము కుదు రుటఁ బడువరకు నాయమను విడిచి వేరొండు చోటికి వెళ్లిననాడుకాడు. ఇంతలో దేవుని కృపా మహీమాతిశయము వలన నాయమ రోగము కుదిరెను. కాని ఆమె ఆసంవత్సరము జూలై