పుట:Saptamaidvardu-Charitramu.pdf/83

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

70

సప్తమైడ్వెర్డు చరిత్రము .


అతడు తనతండ్రి జ్ఞాపకార్థ మై ఫ్రాగిమోరను చోటఁ గట్టినభవనమునకు రూ 1,5,0000 లను ఇచ్చెను.

1866 సం. న జర్మని దేశ మునకును, ఆస్ట్రియా రాజ్యమునకును, జగడము నడిచెను. ఎ్వడ్వర్డు ఏదేశము 'గెలుపు చెందునో ఆని మిక్కిలి తమకంబున మాగల్బరో భపనంబు నుండి అ రణభూమి వృత్తాంతంబున నారయు చుండెను. ఫ్రెంచి వాకిరిని, ప్రష్యా రాజ్యము వారికిని, జరిగిన రణంబుసను, రష్యా దేశస్థులకును, టర్కి వారికిని సడచిన యుద్ధమునను, ఆయా యుద్ధ ములయందలి వృత్తాంతంబులను ఎడ్వర్లు విచారించు చుండెను.


బైబిలును బోధించు సంఘమువారు, లండను నగరంబున నొక మేడను గట్టిరి . ఎడ్వర్డు దానికి నస్తి భారపురాతిని నాటెను. అప్పు డాతఁడు, ఆసంఘము వారు, స్వసౌఖ్యలాభములను దిగ నాడి అన్యుల దుఃఖములం దొలగించి నన్య దేశ ములలో బాటుపడు వానియును, తన తాత - కెంటు ప్రభు 'వెల్ల కాలంబుల నా సంఘము వారిని బ్రశసించు చుండె ననియును, ము న్నగు వాక్యంబులు సెప్పి, తాను ఏసు నాథుఁడు నడిచిన మార్గబు నే వర్తింతు నని మందలించెను.

ఎడ్వర్డును, అలెగ్జాండ్రయును తమ కుమారులను వెంట: బెట్టుకొని, డన్: రోబినులో నుండిస నెదర్లేండుజమీం దారుని జూడ వెళ్లిరి. “అదొడ్గే" అను స్థలము వరకె రైలు మార్గ ముం డెను, ఆరాజదంపతులు బండ్ల పై డన్.రోబినుకు వెళ్లిరి త్రోవ