పుట:Saptamaidvardu-Charitramu.pdf/168

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పదియవయ ధ్యాయము.

155


వంతుని స్మరించి, స్వపుత్రబుధు వర్గములతో భోజనము "సేసి వారితోఁ గొంత కాలము ప్రొద్దు పుచ్చిడోవ నుతావు నకు వెళ్లెను. ఎడ్వర్డు ఇంగ్లండు వడలి పర రాష్ట్రములకు 'నేఁగు సపుమంత్రి వెంటఁ జను దెంచి వారి సాగనంపు చుండువా డుక. ఆవాడుక మేరకు ప్రధానమంత్రి యైన అస్ క్విత్తు వచ్చు టకు వీలు లేనందున నెవ్వ ర్జాతని క్షమించెను.

ఎడ్వర్డు ఫ్రాన్సు రాజ్యమునకు వెళ్లి, అచ్చటఁ బారిస్సు సగరంబున నా దేశాధిపతితో కొన్ని ముచ్చట లాడి బియా రెట్జ్" అను పురికిఁ బయనము సేసెను. దారిలో నాతనికి పడి సెము పుట్టెను. కాని అతఁడు దాని సంతగ గమనింపక బియా రిట్జు లో నావ్యాధి ఉపశమించుసని నమ్మి యుండెను. మను ష్యలలో లెల్ల కాలంబుల జయప్రదము లగు చుండునే? ఇప్పు డాతనికి సః ప్రాప్త మైనరోగము బలమైనది. అతఁడు తల్లిమాడ్కి బడకపై బండి యుండువాఁడు కాడు. ఆతడు తన్ను రోగము మూలముగ బీడించు చుండినను, మోటారు బండిలో సికారి పోవు చుండును. అందువలన జను లాతని రోగ మంతబల మైనది కాదని తలంచి యుండిరి.

లండనులో వెలువడు దినపత్రి క ఎడ్వర్డు వ్యాధి బలమైన దని • చాటెను. అతనికి చర్యలు సలుపు నమ్మకమైన దాది సచోటికి బనుపవలయు నని. మత్రు లాలోచించి, పూర్వ మాయనకు రోగము వచ్చినపుడు శుశ్రూష, సలిపిన దాదిని