కేరళదేశము (చరిత్ర)
సంగ్రహ ఆంధ్ర
అాకీపడిపోయినందున, అది చెల్లించుటకై దళచాయి 'వేలుతంపి సేనను తీసివే సెను. నిరుద్యోగులై. న నైనికులు తిరుగుబాటు చేయగా బైిటీషు "రెని జెంటు స యమతో, నణచవలసివచ్చిను. తత్కారణముగా వారికి మరికొన్ని హక్కులను, ఎక్కువ కప్పమును కయ్యవలసి వచ్చినది. తిరిగి కప్పము బాకీపడుటతో దళవాయికిని "సి జంటుకును గల స్నేహమంతమొంది, కర్నల్ మెకాలే యొక్క పొగరుబోతుతనమునకు నహించని దళవాయి (బిటీషువారికి వ్యతిరేకముగా తిరుగుబాటు చేసెను. కొచ్చిన్ సంస్థాన మంతియగు పఠియన్ అచ్చన్ కూడ పకీభప్ం చెను. కాని బ్రిటీషు సైన్యము. తిరుగుబాటును నంపూర్షముగా అణచివేసెను. వేలుతంపి దళవాయి మాతము (బిటీషు నై నికులకుచి క్ర క, ఆత్మవాత్యగావించు కొ నెను. ఇతడు (బిటీషువారికి విరుద్దముగా మొట్టమొదట కత్తినెత్తిన వీరుడు. (బిటీషువారితో తిరిగి మై తికలిగినది. అసమర్థుడగు బాలరామవర్శ్మ మరణానంతరము రాణి 'గారీలక్షీబాయి, ఠాణి. గారీపార్వతీబాయి, మవో రాణితై, కర్నల్ మనోయను 'ెని డెంటు సలవోల (పకా రము బిటీషువారి [పభుత్వ విధానము ననుసరించి అనేక మైన మార్చులను గావించి చక్కగా పరిపొలించిరి.
వీరి పిదప రాజ్యూభిషిక్తుడయిన స్వాతితిరునాళ్ మవోశరాజు సుపసిద్దుడగు వాగ్లేయ కారకుడు. గొప్ప పండితుడు. కవి. భక్తా గేసరుడు. సమయజ్ఞు డగు ఈ మహరాజు మున్సిపు కోర్జులను, జిల్లాకోర్జులను ఏర్ప రచి, ఇంజనీయరింగు శాఖను స్థాపించి, చట్టములను శాసించి, వైద్యశాలలను జ్యోతిపాలయ ములను నెల కొల్చి [పగతి మార్గమున పరిపాలించెను. లి* సంవత్స రములు మాతమే జీవించిన మహామహుడు తుదకు సి 'జంటుతో అభ్మిపాయ భేదము కలిగి ద్రైవభ క్ష్యతి శయముచే పూజా ధ్యాన పఠరాయణు డై వై రాగ్యముతో జీవిశము ఏకాంతముగా గడుపుచు వచ్చెను. పరిపాలన యందు (శద్ధ కలిగి యుండ లేదు. బహు భాషాభిజ్ఞుడయిన ఈ పండిత మవారాజకవి సంగీతసాహిత్యములం "దెనలేని (వతిభాళాలియెై "పెక్కు కావ్యములను, స్తో తములను పడుభాషలందు అఖిల భారతమున గాయకులకు ఉపా "ఛేయములగు కీర్తనలను రచించెను.
వారి
ఇతని తమ్ముడగు ఉత్తరం తిరునాళ్ కాలములో
(1855) బానినలకు విముక్తి లభించినది. "రెసి జెంటుతో
అతనికి మతి గలిగియున్నను, ఐరోపీయ కైఏన్తవ
మిషనరీలు అతని పరిపాలనా పద్ధతులను విమర్శించుచు
పలువిధములయిన _ ఆరోపణలను గావించి, మ్మదాసు
గవర్నరువద్ద చాడీలు చెప్పిరి. కాని సర్దుబాటు జరిగి
అలజడి శొంతించినది. ఆతని తరువాత రాజగు అల్యం -
తిరునాళ్ రామవర్మ్శ కాలములో తిరువాన్కూరు సంస్థా
నము ఉన్నతదళ నొందెను. ఈ స్టేటుకు 'ఆదర్శరాష్ట్రి”
(240661 51266) మను గెరవముకూడ కలిగినది.
అనేకములయిన అకమములై న రద్దుచేయ
బటెను. సంస్థానము (బ్రిటిషు జిల్లా లమధ్య వ్యాపారము
నకు సంబంధించిన ఆటంకములు తొలగి వాణిజ్య మఖి
వృద్ధి నొందినది- “అంచల్ " అను పోస్టు వ్యవస్థయొక్క
సౌకర్యము [పభుత్వమునకే కాక _పజలకుకూడ కలిగించ
బడీనది, సత్కారు భూముల పట్టావాక్కులు భూస్వాముల
కీయబడినవి. పాఠశాలలు, కళాశాలలు, పబ్లికువర్కు
వై ద్యశాఖలు మిగుల అభివృద్దిగాం చినపి. 'మవోరాజూాి
అను బిరుదము అతనికి బిటిషు చక్రవర్తి చే (వసాదింప
బడెను.
అతని తరువాత శ్రీ విశాఖ తిరునాళ్ పదవీధరు డయ్యును. గొప్ప పథకములు వేసెను. ఆ మవోరాజు లంచగొండితనమును, పకిపొాలన యందలి అవినీతిని రూపు మాపుటకు (వయత్నించెను. అయిదు సంవత్పరములు మాతము పరిపాలించి గతించెను- ఆ మవోరాజు పిదప, (శ్రీ మూలం తిరునాళ్ 89 సంవత్పరములు చక్కగా పరిపాలించి తిరువాన్కూరు. నంస్థానమును సర్వతో ముఖాభివృద్ధికి తీసికొనివచ్చి ఆధునిక రాజ్యాంగ సంస్కరణ నొనరించి
రణల నొనరించి శీ మూలంసభ యను శాసనసభను నెల కొల్చి, "దేశీయ సంస్థాన పరిపాలకులలో అగగణ్యుడని ఖ్యాతి వహించెను.
(శీ మూలం తిరునాళ్ వ ఆగస్టు 19824 సంవత్సరమున
దివంగతు డయినం దున (శ్రీ బాలరామవర్శ చితా తిరు
నాళ్ మవోరాజు సింవోసనానీను డయ్యెను. 1949 వరకు"
తిరువాన్కూరు మవోశాజుగ ఇతడు ఏలుబడి సాగించెను.
పీదప తిరువాన్కూరు-కొచ్చిన్ సంయుక్త రాష్ట్రమునకు
30