కేరళదేశము (చరిత్ర)
సంగ్రహ అంధ్ర
రాణుల వలన ఇరువురు ప్యుతులు కలిగర. . వారిలో
ఒకడు "కలం గై క్కన్నినర్ ముడై చ్చేరళ్” అను నాతడు.
"రెండవవాడు “నెంగుట్టవన్ (ఛార్మికుడగు కుట్టవన్)
అను నాతడు. (సుమారు గ్ర శ, 180). వీరిలో 'చేరళ్”
అను నాతడు అ నేకళతువులను జయించి 'అధిరాజి అను
బిరుదములు పొం దెను. సెంగుట్టవన్ అను నాతడు కవీళశ్వ
రుడు. ఇతనికి 'కడల్ పిరాగ్ ఓట్టియ” (సము్ముదమును
పారదోలినవాడు) అను బిరుదము కూడ కలదు. ఇతడు
నౌకాదళమును, పనుగుల యూధమును, అళ్వదళమును
పోషించినట్లు ఆలియుచున్నది. ఇతడు గొప్ప ఆశ్వికుడై.
యుండెను. ఈ కుట్టవన్ కాలములో నే పత్నిని ఆరాధించు
విధానము, 'సిలప్పాధికారము”* నందలి నాయకి యగు
- 'కన్నగి* పూజ, తదుపరి కేరళ దేశములో పరిపాటిగా
జరుగుచుండు భగవతీ (ప్రొర్టన అనునవి అమలులోనికి 'తేబజెనని తోచుచున్నది. పవ్మితురాలయిన పత్ని లేక “కన్న గి'యొక్క (ప్రతిమను తెచ్చి చెక్కించుట కై హిమా అయ. పర్వతములవరకు కుట్టవన్ వెడలి, అచ్చట ఆర్య రాజునుఓడించి, ఒక శిలాఫలక మును తీసికొనివచ్చి, మార్గ మధ్యమున ఆ ఫలకమును గం గాజలములోముంచి, దానిని చేర రాజ్యమునకు తెచ్చెను. “పత్ని యొక్క శీలా విగవా మును చెక్కించి చేరరాజ్యమునకు ఠాజధానిగా నుండిన తిరువణిక్కులము (అనగా (శ్రాంగనూర్వు నందు దానిని (వతిస్టించెను. ఈ ఉత్సవమున సింహళ దేశపు. శాజయిన '“గజబాహు"అను నాతడుకూడ ఉండినట్లు తెలియుచున్నది. గజబాపహుకాలము (క్రీ శ. 1/9-195 అని నిర్ణయింపబడి నది. అందుచే కుట్టవన్ క్ర శ. ర0ండవళ తా బ్లివాడని తేలు చున్నది. చోళుల వంశములో జరగుచున్న వారసత్వపు యుద్ధములో ఇతడు కల్పించుకొని తొమ్మిదిమంది రాజు లను సంహరించి, పదవరాజునకు రాజ్యము సంకమింప జేసెను.
“పదిట్టపట్టు" (పది పదులు) అను తమిళసంఘ సాహిత్య సంకలనము ఉదియన్ యొక్క మూడు తరములకు చెందిన ఐదుగురు రాజులను వర్థించుచున్నది. ఈ వంళపు మరియొక తెగకు చెందిన మరిముగ్గురు రాజులను గురించి కూడ ఇందు వర్ణనము కలదు. కాని ఈ ముగ్గురురాజుల పరిపాలనములు వంళ పారంపర్యముగ వచ్చినవి కావు.
"కౌటిల్యుడు వర్షించిన విధమున, చేరరాజ్యము ఓక కుటుంబమునకు చెందిన వివిధ రాజులచే పరిపాలిం పబ జెను. అదియే 'కులసంఘి మనబజెను. ఆ పద్ధతిలో వంశజు లందరు ఆ రాజ్యములో భాగస్వాము అగుదురు. ఈ విధ మయిన కులనంఘ పరిపాలనము ఆ రోజులలో అమలులో నుండినట్లు ఆలియుచున్నది.
ఈవిధముగా 'ఆండువన్* అను నతడును ఆతని పుతు డైన 'సేల్త్ వక్కడంగవాలి ఆడన్” అను నతడును - ఈ ఇరువురును ఉదయన్” యొక్క సంతతిలోని రాజులకు సమకాలికులుగ ఉండి యుండవలయును, ఉభయులును పరా[కమవంతులును, ఉదారులు నై యుండిరి. మవోకవి కపిలారు తన పోషకుడయిన "పారి" అను నతడు మృతు డయిన తరువాత 'వాలిఆడన్ " అనునతని పోషకత్వమున చేరెను. ఆడన్ పృుతుడయిన "-వెరుముచేరల్ ఇరుమ్పో నై" (కీ శ 190) అను నాతడు తాగడూరునకు చెందిన "ఆది గైమాన్* అను సామంతరాజును ఓడించెను. "వెరుంసీరల్ ఇరుంపారయి* యొక్క భాగి నేయుడొకడు పాండ్యచోళ రాజులను జయించి అయిదుళిలా దుర్గములను స్వాధీన పరచుకొ నెనట.
(కీ. శ. మూడవ శతాబ్దము తదుపరి చేర పాండ్య రాజుల యుద్ధ నై పుణ్యమును గురిం చియు, ఉ త్తరదేశము నుండి వచ్చిన ళకూరులతో వారు కావించిన పోఠరాటమును గురించియు, అచ్చటచ్చట ఉళ్లేఖంపబడియున్నది. వాస్తవ ముగా చెప్పవలయుననిన కేరళ దేశపు చరిత్రను [కమ ముగా. తెలిసికొనుటకు 5 ఇతాబ్ద్బములవరకు తగినట్టి ఆధారనులు లేవు, క్రీ శ. ఎనిమిదవ శళళాబ్దమందు మరల కేరళ చర్మితయందు ఇరువురు గొప్ప రాజులుద్భృవించిరి. అందు ైపమతమునకు చెందిన “చేరమన్ వెరుమాళ్ళు” అను నతడు, వైస్ట్వవ మతమునకు చెందిన "కుల శేఖ రాళ్వార్కు. అను నీ ఇరువురు రాజులును మహోదయ పురము (ప్రస్తుతపు (కాంగనూరు)నే రాజధానిగా పర్ప రచుకొనిరి. దీనిని విదేశీయులు ముజిరిస్ (429119) అని వ్యవహరించుచుండిరి. ఈ చేరఠాజులకు "పెరుమాళ్" అనునది గొరవనామము,
ఈ వంశమునకు చెందిన కులశేఖరుడు 'కవీశ్వరుడును, మహాభక్తుడు నై యుం డెను. రామానుజీయ వైష్టవులచే
26